గ్రూప్-1 లో ఫలితాల్లో హుజూర్ నగర్ ఎమ్మార్వోకు 488 మార్కులు

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ ఎ మ్మార్వోగా పనిచేస్తున్న మందాడి నాగార్జునరెడ్డి గ్రూప్ -1 ఫలితాల్లో 900 మార్కులు గాను 488 మార్కులు సాధించారు.నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్ ) మండలం బోయగూడెంకు చెందిన నాగార్జునరెడ్డి నల్గొండ పట్టణంలో స్థిరపడ్డాడు.

 Huzurnagar Mro Scores 488 Marks In Group-1 Results, Huzurnagar Mro, Scores 488-TeluguStop.com

గతంలో ఆయన 2011లో గ్రూప్-2కు ఎన్నికై డిప్యూటీ ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత ఎమ్మార్వోగా ప్రమోషన్ పొందారు.ఇప్పుడు గ్రూప్-1 ఫలితాలలో మంచి మార్కులు సాధించడంపై.

మిత్రులు,బంధువులు,గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube