Sports News క్రీడలు

Telugu India National International World Sports News Coverage-Cricket ,Kabbadi,Tennis,Chess Breaking News updates

క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి స్కూటర్‌పై దూసుకొచ్చిన యువకుడు.. వీడియో వైరల్!

వర్షం కురవడం లేదా ఫ్లడ్ లైట్స్ టర్న్ ఆఫ్ కావడం వల్ల క్రికెట్ మ్యాచ్ లు అప్పుడప్పుడు ఆగిపోతుంటాయి.ఇవే కాకుండా ఒక్కోసారి లైవ్ క్రికెట్ లో అత్యంత విచిత్రమైన ఘటనలు వల్ల మ్యాచ్ కు అంతరాయం కలుగుతుంది.తాజాగా కూడా అలాంటి ఒక...

Read More..

Ipl 22: వారు సూపర్ బౌలర్లు.. కానీ సొంత జట్టుకి వాళ్ళు విలన్లు అయ్యారు?

MI (ముంబై ఇండియన్స్) vs KKR (కోల్‌కతా నైట్ రైడర్స్) మధ్య జరిగిన మ్యాచ్‌ క్రికెట్ ప్రేమికులు అందరూ చూసే వుంటారు.ఈ మ్యాచ్ లో సామ్స్ వేసిన ఓ ఓవర్ IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్ అని చెప్పుకోవచ్చు.ఎందుకంటే, డానియల్...

Read More..

2007లోనే తాను కెప్టెన్ ఎందుకు కాలేదో చెప్పిన యువరాజ్ సింగ్..!

ప్రస్తుత భారత క్రికెట్ జట్టు కెప్టెన్ యువరాజ్ సింగ్ ఇండియా గెలిచిన రెండు వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్స్ లో ఒక సభ్యుడిగా ఉన్నాడు.అయితే అతని కంటే వెనుక వచ్చిన విరాట్ కోహ్లీకి, మహేంద్రసింగ్ ధోని కి కెప్టెన్సీ బాధ్యతలు అందాయి.కానీ...

Read More..

రోహిత్ శర్మ కొట్టిన సిక్స్ విలువ రూ.5 లక్షలట.. అదెలాగంటే..!

టీమిండియా కెప్టెన్, స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ తాజాగా కొట్టిన ఒక సిక్సర్ ఏకంగా రూ.5 లక్షల విలువ పలికింది.ఈ 5 లక్షల రూపాయలను ఖడ్గమృగాల సంరక్షణకు ఉపయోగించనున్నారు.హిట్ మ్యాన్ రోహిత్ టాటా పంచ్ అనే స్పాన్సర్డ్ కారుపై పడేలా సిక్సర్...

Read More..

వైరల్ వీడియో: గ్రౌండ్ లోనే కాదు.. బయట కూడా అదరగొడుతున్న బట్లర్..!

IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్) తాజా సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ అయినటువంటి జాస్ బట్లర్ మంచి స్పీడుతో దూసుకుపోతున్న సంగతి అందరికీ విదితమే.ఈ సీజన్ ఆరంభం నుంచి కూడా అద్భుత ఆట తీరుతో ముందుకు వెళుతూ ఆరెంజ్ క్యాప్...

Read More..

పుట్టపర్తి లో సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్న శ్రీలంక మాజీ క్రికెటర్, మంత్రి అర్జున రణతుంగ

విపత్కర పరిస్థితుల నుంచి తమ దేశం శ్రీలంక త్వరగా కోలుకోవాలని భగవాన్ సత్యసాయి బాబా ను వేడుకున్నట్లుగా అర్జున రణతుంగ వెల్లడించారు శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ తో భేటీ అనంతరం, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో...

Read More..

పాకిస్థాన్ ఆటగాడితో కలిసి ఆడిన పూజారా... పాకిస్థాన్ - హిందుస్థాన్ భాయ్, భాయ్?

భారత క్రికెటర్ చ‌తేశ్వ‌ర్ పూజారా గురించి పరిచయం అక్కర్లేదు.అవును.బేసిగ్గా రైట్ హ్యాండెడ్ బ్యాట్స్ మెన్ అయినటువంటి ఇతగాడు తన ఆటతీరుతో ఇండియన్ క్రికెట్ టీమ్ లోకి వచ్చిన అనతికాలంలోనే పేరు తెచ్చుకున్నాడు.అద్భుతమైన ఆటతీరుతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించాడు.ఇక తను వేసిన రైట్...

Read More..

విరాట్ కోహ్లీ జెర్సీ వేలం.. ధర ఎంతో తెలుసా..?

టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు.టీమ్ ఇండియా మాజీ కెప్టెన్.మనం ముద్దుగా ‘కింగ్ కోహ్లీ’ అని పిలుచుకునే విరాట్‌ కోహ్లికి అభిమానుల్లో ఎంత ఫాలోయింగ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.భారత క్రికెట్‌లో సచిన్‌, ధోని తర్వాత అత్యంత పాపులర్‌ అయిన వ్యక్తిగా కోహ్లి...

Read More..

Ipl 22: బౌలింగ్ సమయంలో హెడ్ మాస్క్ పెట్టుకొని చేసిన పంజాబ్ కింగ్స్ బౌలర్! దాని వలన ఉపయోగాలు ఇవే!

IPL 22 (ఇండియన్ ప్రీమియర్ లీగ్) సీజన్ వింతలు విశేషాలకు వేదికగా మారుతుండటం గమనార్హం.చెన్నై సూపర్ కింగ్స్ తో సోమవారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ బౌలర్ రిషి ధావన్ హెడ్ మాస్క్ తో బౌలింగ్ చేసి అందరినీ ఒకింత...

Read More..

ధోనీ ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి!

ఐపీఎల్ 2022 మ్యాచ్ లు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి.ఏప్రిల్ 21న ముంబై ఇండియ‌న్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ ధోనీ అభిమానులకు ప్రత్యేకంగా నిలిచింది.ఎందుకంటే ఈ మ్యాచ్‌ని గెలిపించడంతోపాటు ధోనీ ఒక అరుదైన రికార్డును నెలకొల్పాడు.ఐపీఎల్ చరిత్రలో ఒకే...

Read More..

విష్ణు వర్ధన్ ఇందూరి నిర్మాణంలో మావెరిక్ కమీషనర్: ది ఐపీఎల్–లలిత్ మోడీ సాగా' పుస్తకం ఆధారంగా భారీ చిత్రం

ప్రముఖ నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి నిర్మాణంలో బోరియా మజుందార్ రచించిన ‘మావెరిక్ కమీషనర్: ది ఐపీఎల్–లలిత్ మోడీ సాగా’ పుస్తకం ఆధారంగా సినిమా రూపొందిస్తున్నట్లు ప్రకటించారు.సైమన్ & షుస్టర్ ఇండియా మే 20న ”మావెరిక్ కమీషనర్: ది ఐపీఎల్- లలిత్...

Read More..

సెంచరీ చేసిన తర్వాత కేఎల్ రాహుల్ వెరైటీ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్..!

లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2022 సీజన్ లో సెంచరీ చేశాడు.కేవలం 60 బంతుల్లో 103 పరుగులు చేసి వావ్ అనిపించాడు.ఐపీఎల్ లో ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ పై తన రెండో...

Read More..

కోల్‌కతాకి చుక్కలు చూపించిన సన్‌రైజర్స్ టీమ్..!

ఐపీఎల్ 2022 టోర్నీ ప్రారంభమైన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళుతోంది.నిన్న అంటే శుక్రవారం నాడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ జట్టు సంచలన విజయం నమోదు చేసింది.ఈ మ్యాచ్‌లో నితీశ్ రాణా 54...

Read More..

వీడియో: సింగిల్ హ్యాండ్ తో క్యాచ్ పట్టిన కోహ్లీ.. ఫిదా అయిన అనుష్క!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఐపీఎల్ 2022 సీజన్‌లో అంత గొప్పగా బ్యాటింగ్ చేయడం లేదు.ఈ సీజన్‌లో కోహ్లి రెండుసార్లు 40కి పైగా స్కోర్ చేశాడు కానీ ఇంకా హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు.తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో...

Read More..

కలిసి ఆడుతున్న ఇండియా-పాక్ ఆటగాళ్లు..!

భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానుల్లో ఉత్సాహం మామూలుగా ఉండదు.హైవోల్టేజ్ సృష్టించే మ్యాచ్ ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్.దాయాదుల మధ్య పోరును ప్రత్యక్షంగా వీక్షించాలని కొంతమంది అనుకుంటే.ఆఫీసులకు సెలవులు పెట్టి మరీ టీవీలకు అతుక్కుపోయే వారి సంఖ్య కోట్లలో...

Read More..

కోహ్లీ ఔట్‌ని బ్రిలియంట్‌గా ప్లాన్ చేసిన ధోనీ... వీడియో వైరల్..!

ఒక క్రికెట్ జట్టు గెలుపొందాలి అంటే అందులో కెప్టెన్ పాత్ర ఎంతో కీలకం.టీమ్ లో స్ట్రాటజిక్ స్కిల్స్ ఉన్న కెప్టెన్ ఒకరుంటే చాలు 50% గేమ్ గెలిచినట్లే.అయితే అలాంటి గొప్ప కెప్టెన్సీ స్కిల్స్ మహేంద్ర సింగ్ ధోనీలో అందరి కంటే కాస్త...

Read More..

అతడికి భారత్ తరుపున క్రికెట్ ఆడాలని కోరిక, కానీ నేడు ప్రత్యర్థిగా బరిలోకి దిగాడు!

ఉన్ముక్త్​ చంద్​. అంటే తెలియని నేటితరం క్రికెట్ క్రీడాభిమానులు ఉండరనే చెప్పుకోవాలి.టీమిండియా అండర్​-19 మాజీ కెప్టెన్ అయిన ఇతగాడిని క్రికెట్​ అభిమానులకు అంతత్వరగా మర్చిపోలేరు.2012 అండర్​ 19 ప్రపంచకప్​లో భారత్​ను విజేతగా నిలిపిన ఘనత ఈ యువ సారథి సొంతం.దాని తరువాత...

Read More..

6 బంతుల్లో 6 సిక్సులు కొట్టడం కామన్.. అక్కడ 6 వికెట్లు పడ్డాయి చూడండి!

బేసిగ్గా మనం 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టడం చూశాం.అయితే 6 బంతులకు 6 వికెట్లు పడటం మనం ఎప్పుడు చూడలేదు.అవును.కానీ అక్కడ 6 బంతులకు 6 వికెట్లు పడ్డాయి.ఇంకా ఇక్కడ విచిత్రం ఏంటంటే 2 పరుగులు కూడా రావడం.ఇంతకీ ఈ...

Read More..

క్రికెట్ అభిమానులకు పండగే.. T20 వరల్డ్ కప్ లో ఈసారి టీముల సంఖ్య భారీగా పెరుగుతోంది!

ఇది నిజంగా క్రికెట్ అభిమానులకు పండగ లాంటి వార్త.నిన్న ఆదివారం దుబాయ్ లో జరిగిన ICC సమావేశంలో T20 వరల్డ్ కప్ సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2024కి 12 జట్లు అర్హత సాధిస్తాయని ఈ...

Read More..

ఐపీఎల్ 2022లో మోస్ట్ థ్రిల్లింగ్ మ్యాచ్ ఇదే..!

షార్ట్ ఫార్మాట్ క్రికెట్ అయిన ఐపీఎల్ లో జరిగే మ్యాచ్ లన్నీ కూడా చాలా ఉత్కంఠగా సాగుతాయి.తక్కువ బంతుల్లో ఎక్కువ స్కోర్ చేయడానికి బ్యాటర్లు బాదే బౌండరీలు బాగా ఆకట్టుకుంటాయి.ఇక ఈ మ్యాచ్‌ల్లో చేసింజ్ కూడా ఒక థ్రిల్లింగ్ సినిమాని తలపిస్తుందని...

Read More..

Ipl లో మొట్టమొదటి సారిగా అలా చేసిన వ్యక్తిగా అశ్విన్!

IPL 22లో రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టాడు.చరిత్రను తిరగరాసాడంటే నమ్మశక్యం కాదు.కానీ ఇది అక్షరాలా నిజం.ఇది ఇంకే క్రీడాకారుడికీ సాధ్యం కానిది మరి.మొత్తం IPL చరిత్రలోనే ఇలా చేసిన మొదటి ఆటగాడిగా అశ్విన్ తన పేరుని లిఖించుకున్నాడు.LSG పై 23 బంతుల్లో 28...

Read More..

ఐపీఎల్‌లో అదరగొట్టే బ్యాటింగ్‌తో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన జాస్ బట్లర్..!

ఐపీఎల్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జాస్ బట్లర్ ఒక అరుదైన రికార్డు నమోదు నెలకొల్పాడు.అంతేకాదు 2022 సీజన్‌లో ఫస్ట్ సెంచరీ సాధించిన ప్లేయర్ గా కూడా బట్లర్ రికార్డ్ సృష్టించాడు.శనివారం రోజు ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో...

Read More..

Ipl​ ఫ్యాన్స్​ ఇక పండగ చేసుకోండి.. Bcci కీలక నిర్ణయం!

ఉగాది వేళ IPL క్రికెట్ అభిమానులకు అదిరిపోయే వార్త చెప్పింది BCCI.అదేమంటే స్టేడియం సీటింగ్‌ సామర్థ్యంలో దాదాపు 50% ప్రేక్షకులకు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.దీంతో ఏప్రిల్ 6 నుంచి జరగనున్న అన్ని మ్యాచులకు 50% ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించనున్నారు.T20 మెగా...

Read More..

Ipl 22: ఆయుష్ బదోనీ కొట్టిన బంతి తలకి గట్టిగా తగలడంతో రోదిస్తున్న మహిళ!

అపుడప్పుడు క్రికెట్ మైదానంలో కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటాయి.అయితే అవి అన్ని అనుకోకుండానే జరుగుతాయి.కొన్ని సంఘటనలు ఆటగాళ్ల మధ్య జరిగితే, మరికొన్ని సంఘటనలు అంఫైర్స్ కి ఆటగాళ్లకు మధ్య జరుగుతాయి.అయితే అరుదుగా కొన్ని సంఘటనలు మాత్రం ఆటగాళ్లకు, చూసే ఆడియన్స్ కి మధ్య...

Read More..

ఆటకి దూరమైనా రికార్డులు కొట్టడంలో ధోనికి సాటెవ్వరూ లేరు.. మరో 2 కొత్త రికార్డులు!

ధోని వన్డే మ్యాచెస్ కి దూరమైనప్పటికీ తన ఉనికిని మాత్రం కాపాడుకుంటున్నారు.ధోని చాలామంది ఆటగాళ్లకు స్ఫూర్తి ప్రదాత.కొంతమంది ఆటకు దూరం అవ్వడంతోనే ఇక చేతులెత్తేస్తారు.కంప్లీట్ గా ఫిట్ నెస్ ని కోల్పోతారు.కానీ ధోని అలా కాదు.చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వికెట్...

Read More..

నాకు ఐపీఎల్ వేలంలో రూ.15 కోట్లు వచ్చి ఉండేవి: మాజీ క్రికెటర్ సెన్సేషనల్ కామెంట్స్..!

బీసీసీఐ 2007లో ఐపీఎల్ ని ఇంట్రడ్యూస్ చేసింది.2008లో ఫస్ట్ సీజన్ జరిగింది.అలా ఇప్పటివరకు 14 సీజన్లు పూర్తి కాగా ప్రస్తుతం 15వ సీజన్ జరుగుతోంది.ఈ సీజన్ లో ఒక్కొక్క ఆటగాడికి కోట్ల రూపాయలు చెల్లించి మరీ కొనుగోలు చేశాయి ఫ్రాంచైజీలు.అయితే ఈసారి...

Read More..

అరుదైన ఘనతను సొంతం చేసుకున్న లేడీ సచిన్..!

క్రికెట్ పేరు చెబితే ఒకప్పుడు పురుష క్రికెటర్స్ గుర్తుకు వచ్చేవారు.కానీ ఇప్పుడు క్రికెట్ అంటే చాలు లేడి క్రికెటర్ మిథాలీ రాజ్ గుర్తుకు వస్తుంది.పురుషులకు ఏ మాత్రం తీసిపోకుండా సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటూ రికార్థుల మోత మొగిస్తుంది...

Read More..

ఆలస్యంగా వచ్చాడని జడేజాను మార్గమధ్యంలో బస్సు దింపిన ఆ క్రికెటర్..!

ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు దక్కించుకున్నాడు రవీంద్ర జడేజా.ఇలా తొలిసారి కెప్టెన్ గా మారిన జడేజా గురించి ఓ సెన్సేషనల్ విషయం బయటపెట్టాడు పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్.2008లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్...

Read More..

ఆ క్రికెటర్‌పై నిషేధం విధించిన ఐసిసి పాలకమండలి..!

దక్షిణాఫ్రికా క్రికెటర్ జుబేర్ హమ్జాకు ఐసీసీ షాక్ ఇచ్చింది.డోపింగ్ టెస్టులో విఫలం కావడంతో అతడిపై కఠిన చర్యలు తీసుకుంది.నిషేధిత డ్రగ్స్ ఆనవాళ్లు అతడి శరీరంలో కనిపించడంతో అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది.ఇక డ్రగ్స్ విషయంలో అతడు నేరాన్ని అంగీకరించాడని క్రికెట్...

Read More..

సమిష్టి కృషితో విజయం సాధించాం.. హైదరాబాద్ ఎఫ్ సి కోచ్ మనోలో మార్ క్యూజ్

సమిష్టి కృషి వల్లే విజయాన్ని సొంతం చేసుకున్నామని హైదరాబాద్ ఎఫ్ సి ప్రధాన కోచ్ మానోలో మార్ క్యూజ్ అన్నారు.జూబ్లీహిల్స్ లోని బఫెల్లో వైల్డ్ వింగ్స్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు అంతా కలిసి...

Read More..

ఐపీఎల్ లో ఎక్కువగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న వీరులు వీరే..

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 15వ ఎడిషన్ ప్రారంభం కానుంది.దీంతో క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో ఐపీఎల్ సందడి అప్పుడే మొదలైంది.ఇప్పటికే సోషల్ మీడియాలో గత ఐపీఎల్ రికార్డులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలో ఐపీఎల్...

Read More..

ఐపీఎల్‌లో తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన వీరులు వీరే!

సాధారణంగా క్రికెట్ ప్రియులు ఐపీఎల్‌లో భారీ సిక్సర్లు, ఫోర్లు, సెంచరీలు, హాఫ్ సెంచరీలు ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు.నిజానికి బ్యాటర్లు ధనా ధన్ బ్యాటింగ్ చేస్తేనే క్రికెట్ లవర్స్ ఐపీఎల్‌ను బాగా ఎంజాయ్ చేయగలుగుతారు.అయితే ఐపీఎల్‌ చరిత్రలో కొందరు బ్యాటర్లు వీరబాదుడు బాది అతి...

Read More..

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఈ క్రీడల గురించి మీకు తెలుసా?

క్రీడలు శరీరానికి ఉత్తమ వ్యాయామంగా పరిగణిస్తారు.అయితే కొంతమందికి అత్యధిక రిస్క్ ఉండే క్రీడలంటే చాలా ఇష్టం.ప్రపంచంలోని అలాంటి కొన్ని ప్రమాదకరమైన క్రీడల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1 బుల్ ఫైట్ బుల్ ఫైట్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, హింసాత్మక క్రీడగా గుర్తింపు...

Read More..

ఆల్ఇంగ్లాండ్ ఫైనల్ కు దూసుకెళ్లిన భారత యువ షట్లర్ లక్ష్య సేన్

భారత యువ షట్లర్ లక్ష్య సేన్ వరుసగా దిగ్గజ ఆటగాళ్లను ఓడిస్తూ ఆశ్చర్య పరుస్తున్నాడు.ప్రస్తుతం జరుగుతున్న ఆల్ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ లలో ఈ బ్యాడ్మింటన్‌ ప్లేయర్ మెరుగైన ఆటతో దూసుకెళ్తున్నాడు.కొద్ది గంటల క్రితమే జరిగిన సెమీఫైనల్లో లీ జి జియా (మలేసియా)ను...

Read More..

ఈసారైనా.. రాజస్థాన్ రాయల్స్ సక్సెస్ అయ్యేనా..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను 2008లో ప్రారంభించినప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగింది.ఇటీవలే మరణించిన దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఆ జట్టును కెప్టెన్‌గా, కోచ్‌గా విభిన్న పాత్రలు పోషించాడు.అంతేకాకుండా అన్ని జట్లకు షాక్ ఇస్తూ...

Read More..

రోహిత్, రహానేలను చాహల్ అంతమాట అనేశాడేంటి..?!

భారత క్రికెటర్లు మైదానంలో ప్రత్యర్థులపై ఎంతో పోరాటపటిమ ప్రదర్శిస్తారు.అయితే గ్రౌండ్ వెలుపల ఉన్నప్పుడు మాత్రం ఎంతో సరదాగా ఉంటారు.సీనియర్, జూనియర్ అనే బేధం లేకుండా కలిసిపోతారు.ఒకరిపైఒకరు సోషల్ మీడియా వేదికగా జోకులు వేసుకుంటారు.అలాంటివి నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తాయి.తాజాగా రోహిత్, రహానేలతో శార్దూల్...

Read More..

తన జెర్సీ నెంబర్ 7 కారణం అదే అంటున్న మిస్టర్ కూల్..!

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా అభిమానుల్లో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు.ఇక టీమిండియా కెప్టెన్‌గా దేశానికి రెండు ప్రపంచకప్‌లు అందించిన ఘనత అతడి సొంతం.ధోనీ తన క్రికెట్ కెరీర్‌లో ఇప్పటి...

Read More..

వైరల్ వీడియో: క్యాచ్ పట్టుకున్న విధానం చూసి ఆమెను లేడీ జాంటి రోడ్స్ అంటున్న నెటిజన్లు..!

భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుతాలు సృష్టిస్తోంది.బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌ విభాగాల్లో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తోంది.వర్తమాన క్రికెట్‌లో టీమిండియా మహిళా క్రికెటర్లు రికార్డులు సృష్టిస్తున్నారు.ప్రస్తుతం జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచ కప్‌లో మన మహిళా క్రికెటర్ల ఆటతీరు అందరినీ ఆకర్షిస్తోంది.తాజాగా భారత...

Read More..

ఐపీఎల్ లో కొత్త నిబంధనలు ఇవే.. డీఆర్ఎస్, సూపర్ ఓవర్ లో సంచలన నిర్ణయాలు

ఐపీఎల్. ఈ పేరు వింటే ఐపీఎల్ అభిమానుల్లో తెలియని ఉత్కంఠ, ఉత్సాహం.ఐపీఎల్ కోసం ఎందరో అభిమానులు కళ్లు కాయాలు కాచేలా వేచి చూస్తుంటారు.ఈ ఏడాది మార్చి 26 నుంచి 65 రోజుల పాటు క్రికెట్ అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉంది.అయితే ఈ...

Read More..

అరుదైన రికార్డు కోల్పోయిన కోహ్లీ.. అయ్యో అని నిరాశ పడుతున్న ఫ్యాన్స్..!

ప్లే గ్రౌండ్ లో పరుగుల వరద పారించే విరాట్ కోహ్లీ గత రెండేళ్లుగా పేలవమైన ప్రదర్శనతో బాగా నిరాశ పరుస్తున్నాడు.దీనికితోడు ఇంతకుముందు అతను సాధించిన రికార్డ్స్ అన్నీ కూడా ఇప్పుడు వాటంతట అవే చెరిగిపోతున్నాయి.తాజాగా అతడి పేరు మీద ఉన్న ఓ...

Read More..

ఫిట్‌నెస్ విషయంలో క్రికెటర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు

సుదీర్ఘమైన కెరీర్ కోసం క్రికెటర్లకు ఫిట్‌నెస్ చాలా అవసరం.ఫిట్‌నెస్ లేక, గాయాల బెడదతో చాలా మంది ప్రతిభావంతులైన క్రికెటర్లకు కెరీర్‌కు వీడ్కోలు పలికారు.టీమిండియాలో ఫిట్‌నెస్‌కు ప్రత్యామ్నాయంగా కోహ్లిని అందరూ చూపిస్తుంటారు.తాజాగా ఫిట్‌నెస్‌ అందరికీ తప్పని సరి అంటూ బీసీసీఐ కీలక ఆదేశాలు...

Read More..

బెంగళూరు జట్టుకు కెప్టెన్ గా ఎంపికైన డుప్లెసిస్... కోహ్లీ ఏమన్నాడంటే..

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు​ జట్టుకు గత సీజన్ వరకు సారథ్యం వహించిన విషయం తెలిసిందే.2013 నుంచి అతడు ఆర్​సీబీకి సారథిగా వ్యవహరిస్తున్నాడు.అయితే కోహ్లీ ఐపీఎల్ 2022 సీజన్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుకున్నాడు.దీంతో...

Read More..

వరల్డ్ రికార్డ్ ను బ్రేక్ చేసిన మిథాలీ..!

మిథాలీ రాజ్ ఈ పేరుకి పెద్దగా పరిచయాలు అక్కర్లేదనే చెప్పాలి.భారత మహిళా క్రికెట్ జట్టుకు వన్నె తెచ్చిన మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్.తన సారథ్యంలో మహిళా భారత జట్టు ఎన్నో విజయాలను సాధించింది.ఈ క్రమంలోనే తాజాగా మిథాలీ రాజ్ మరోక ప్రపంచ...

Read More..

అశ్విన్‌ను చెలరేగిపో అంటున్న సెహ్వాగ్.. కారణమిదే!

క్రికెట్‌లో అప్పుడప్పుడు మన్కడింగ్ అనే మాటను వింటుంటాం.బ్యాటింగ్ చేసే వ్యక్తి కాకుండా నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో మరో బ్యాట్స్‌మెన్ ఈ కారణంగా ఔట్ అయ్యే అవకాశం ఉంది.బౌలర్ బాల్ వేయకుండా క్రీజు వదిలి ముందుకు వెళ్తే బౌలర్ వికెట్లను గిరాట్టేయొచ్చు.దానిని నిబంధనల...

Read More..

6 ఇన్ 1 అంటున్న మిస్టర్ కూల్..!

సాధారణంగా చిన్నారులకు వివిధ వ్యాధుల నుంచి రక్షణ కల్పించేందుకు టీకాలు వేయిస్తుంటాం.డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్ (కోరింత దగ్గు), పోలియోమైలిటిస్, హేమోఫిలస్ ఇన్‌ఫ్లుఎంజా టైప్ B, హెపటైటిస్ B వంటి ఆరు వ్యాధుల నుండి శిశువులకు రక్షణ కల్పించేందుకు 6 ఇన్ 1ను...

Read More..

ఆస్ట్రేలియాలో టీమిండియా-పాక్ వన్డే సిరీస్ నిర్వహించే అవకాశం ఉందా...?

టీమిండియా, పాకిస్థాన్ జట్లు ఇంటర్నేషనల్ టోర్నీల్లో తప్ప వేరే టోర్నీలలో ఆడటం లేదు.దీంతో టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాక్ తో ఎప్పుడో ఒకసారి తలపడుతోంది.అయితే ఈ నేపథ్యంలోనే ఒక ఆసక్తికరమైన వార్త క్రికెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.ఆ వార్త ప్రకారం,...

Read More..

ఐస్ స్కేటింగ్ ఆటగాళ్ళు క‌ళ్ల‌ద్దాలు ఎందుకు పెట్టుకుంటారు? మంచుతో వాటికున్న‌ సంబంధం ఏమిటో తెలుసా?

ఒలింపిక్ క్రీడలలో మంచు మీద స్కేటింగ్ చేసే ఆటగాళ్ళు గాగుల్స్ తో పాటు బిగుతైన బట్టలు ధరించడం చూసేవుంటాం.అథ్లెట్లు ఇలా ఎందుకు చేస్తారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఐస్‌పై స్కేటింగ్ చేసే క్రీడాకారులు అద్దాలు ధరించడం తప్పనిసరి అని ఎన్‌బిసి ఒలింపిక్స్...

Read More..

యువ ప్లేయర్ల కోసం భారీ త్యాగం చేసిన మేరీకోమ్...

బాక్సింగ్ దిగ్గజం, సిక్స్ టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ మేరీ కోమ్ గురించి ప్రత్యేక ఇంట్రడక్షన్ అవసరం లేదు.రింగులోకి దిగితే చాలు ఆడ సింహంలా విరుచుకుపడే మేరీ కోమ్ ఇప్పటివరకు 8 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ మెడల్స్ కైవసం చేసుకుంది.ఇలాంటి అద్భుతమైన ట్రాక్ రికార్డు...

Read More..

పాక్ ను బెంబేలెత్తించిన టీమిండియా ఉమెన్స్..!

ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్​ మార్చి 4 నుంచి స్టార్ట్ అయింది.ఏప్రిల్ 3 వరకు కొనసాగనున్న ఈ మెగాటోర్నీలో మొత్తం 31 మ్యాచ్‌లు జరగనున్నాయి.ఈ ప్రపంచకప్ లో భాగంగా తాజాగా ఇండియన్ జట్టు తన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్​తో...

Read More..

క్రికెట్ హిస్టరీలో అత్యంత అరుదైన రికార్డు సృష్టించిన రవీంద్ర జడేజా...

మొహాలీ వేదికగా శ్రీలంక, టీమ్ ఇండియా జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతోంది.అయితే టీమిండియా రెండో రోజు ఎనిమిది వికెట్లు నష్టపోయి 574 పరుగులు సాధించింది.ఈ భారీ స్కోరు సాధించడంలో రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు.అతడు 175 పరుగులతో నాటౌట్...

Read More..

ఐపీఎల్ ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చిన బీసీసీఐ..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మార్చి 26 నుంచి మే 29వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే.అయితే మరో 20 రోజుల్లో లీగ్ ప్రారంభం కానుండగా బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఝలక్ ఇచ్చింది.అన్ని ఫ్రాంచైజీలు తమ ఇండియన్ ప్లేయర్లందరినీ...

Read More..

కోహ్లీ 100వ టెస్టులో ఎలా ఔటవుతాడో ముందే చెప్పిన ట్విట్టర్ యూజర్... అవాక్కయిన సెహ్వాగ్!

ప్రస్తుతం టీమిండియా, శ్రీలంక జట్లు తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే.ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ఫస్ట్ డే 357 పరుగులు చేసి 6 వికెట్లు నష్టపోయింది.అయితే ఈ మ్యాచ్ కి చాలా ప్రత్యేకత ఉంది.ఎందుకంటే మాజీ టెస్ట్...

Read More..

12 గంటల క్రితమే ట్వీట్ చేశాడు.. అంతలోనే అంతమయ్యాడు

ప్రపంచ క్రికెట్ లో తీవ్ర విషాదం నెలకొంది.ఇద్దరు దిగ్గజాలు గుండెపోటుతో మరణించారు.అది కూడా 12 గంటల వ్యవధిలోనే.అందులోనూ వారిద్దరూ ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ కావడం ఆ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా వేధించే అంశం.అత్యుత్తమ బౌలర్లలో ఒకరైన ఆస్ట్రేలియ్ క్రికెటర్ షేన్ వార్న్,...

Read More..

కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ..

టీమ్ ఇండియా, శ్రీలంక జట్లు ఇప్పటికే ఒక టీ20 సిరీస్ ఆడిన విషయం తెలిసిందే.ఈ రోజు అంటే మార్చి 4 నుంచి ఈ రెండు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభమయ్యింది.ప్రస్తుతం ఇండియా బ్యాటింగ్ చేస్తోంది.అయితే ఈ టెస్ట్ సిరీస్ కు...

Read More..

టీంఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త కారు గురించి తెలుసా..!?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఊపు మీద ఉన్నాడు అనే చెప్పాలి.తన దైన శైలిలో ఆటను ఆడుతూ వరస పెట్టి సిరీస్ లను గెలుస్తున్నాడు.ఈ క్రమంలోనే మైదానంలో తన బ్యాట్ తో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టించే రోహిత్...

Read More..

వాటే క్యాచ్.. క్రికెట్ చరిత్రలోనే ఇది చాలా స్పెషల్.. వైరల్ వీడియో చూసేయండి..

తాజాగా టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరిగిన విషయం తెలిసిందే.ఇందులో భారత్ శ్రీలంక జట్టును చిత్తు చిత్తుగా ఓడించి మూడు మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది.అయితే క్లీన్‌స్వీప్‌ అయినప్పటికీ ఈ సిరీస్ లో రెండు జట్లు పోటాపోటీగా...

Read More..

ఇండియన్ క్రికెటర్ అరెస్ట్.. కారణం ఏంటో తెలిస్తే షాకే..

ఒకప్పటి స్టార్ క్రికెటర్ ను ఇప్పుడు పోలీసులు అరెస్టు చేశారు.దీనికి కారణం అతడు మద్యం తాగి కారు నడుపుతూ రోడ్డుపై బీభత్సం సృష్టించడమే.అతను మరెవరో కాదు సచిన్ క్లోజ్ ఫ్రెండ్, వన్డేలో ఫస్ట్ సెంచరీ సాధించిన వినోద్ కాంబ్లీ. ప్రస్తుతం ఈ...

Read More..

సాహా Vs జర్నలిస్ట్ ఇష్యూపై స్పందించిన Bcci.. వాడికి తగిన బుద్ధి చెబుతాం!

ఓ సీనియర్ విలేఖరి తనను బెదిరిస్తూ వాట్సాప్ మెసేజెస్ పంపాడని టీమిండియా టెస్టు వికెట్ కీపర్ ‘వృద్ధిమాన్ సాహా’ ఆరోపణలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ క్రమంలో.BCCI ఈ విషయాన్ని పరిశీలిస్తోందని, తప్పుచేసిన వారిపై చర్యలు చాలా కఠినంగా వుంటాయని బోర్డు...

Read More..

ధోని రహస్యం ఇన్నాళ్లకు గాని తెలియ లేదు.. అతడు క్రికెట్ కంటే ఆ ఆటనే బాగా ఆడతాడట!

మహేంద్ర సింగ్ ధోని.పరిచయం అక్కర్లేని పేరు.జార్ఖండ్ డైనమైట్ గా టీమిండియాలో ప్రవేశించిన ధోని, అనతికాలంలోనే ఇండియా జట్టు కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు.క్లిష్ట పరిస్థితులలోను మైదానంలో ప్రశాంతంగా వుండే ధోని మిస్టర్ కూల్ గా ప్రసిద్ధి కెక్కాడు.2007 వన్డే ప్రపంచ కప్...

Read More..

క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. రెండేళ్ల తర్వాత జరగబోతున్న రంజీ ట్రోఫీ

కరోనా కారణంగా దేశవాళీ క్రికెట్ టోర్నీ అయిన రంజీ ట్రోఫీ చాలా రోజుల పాటు వాయిదా పడింది.దీనివల్ల క్రికెట్ ఆటగాళ్లతో పాటు అభిమానులు సైతం నిరాశ వ్యక్తం చేశారు.అయితే ఇప్పుడు భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిస్థాయిలో నియంత్రణలోకి రావడంతో రంజీ...

Read More..

ఆ నలుగురు అటగాళ్లు ఎంతో ప్రత్యేకం.. ఐపీఎల్ వేలంలో వారు జాక్ పాట్ కొట్ట బోతున్నారా..?

ఐపీఎల్ వేలం ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.మొత్తం 590 అటగాళ్లు ఈ వేలంలో పాల్గొననున్నారు.అయితే మొత్తం జట్టులన్నీ ఆ నలుగురి కోసం ఎంత డబ్బు అయినా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.వారిపై భారీగా కాసుల వర్షం కురిసే...

Read More..

వరల్డ్ రికార్డు: నేడు 1000వ వన్డే ఆడనున్న టీమ్ ఇండియా..!

ఇటీవలే జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా నిరాశపరిచింది.టెస్టులు.వన్డేల్లో చెప్పుకోదగిన ప్రదర్శన కనబరచలేకపోయింది.ఆ సిరీస్ తర్వాత.మళ్ళీ విజయాలపై పట్టు బిగించాలని టీమిండియా భావిస్తోంది.ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికాతో సిరీస్ కి రెడీ అయింది.అహ్మ‌దాబాద్ వేదిక‌గా వెస్టిండీస్ తో తొలి వన్డే మ్యాచ్ నేడు...

Read More..

ఇండియా నుండి అతనొక్కడే ...!

బీజింగ్ లో వింటర్ ఒలింపిక్స్‌ గ్రాండ్ గా ప్రారంభం అయ్యాయి.కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో పలు నిబంధనల నడుమ ఈ వింటర్ ఒలంపిక్స్ సాగనున్నాయి.ఈ సందర్భంగా గూగుల్ కొత్త డూడుల్ ను విడుదల చేసింది.ఈ యానిమేటెడ్ డూడుల్‌ను గూగుల్ ఒలంపిక్స్ కోసం ప్రత్యేకంగా...

Read More..

కొత్త అవతారంలో మిస్టర్ కూల్..!

టీమిండియా మాజీ కెప్టెన్, జార్ఖండ్ డైనమైట్‌ మహేంద్ర సింగ్ ధోనీ తన అద్భుతమైన ఆటతో, సారథ్యంతో ప్రపంచమంతటా అభిమానులను సంపాదించాడు.ఇప్పటికీ, ఎప్పటికీ ధోనీ లాంటి ఆటగాడు, కెప్టెన్ టీమిండియాకు దొరకరని అనడంలో అతిశయోక్తి లేదు.ధోనీ మొన్నీమధ్య కూడా ఐపీఎల్ లో తన...

Read More..

టీం లో గోను విడుదల చేసిన లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం..!

ఈసారి కొత్తగా రెండు టీమ్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో ఆడనున్న విషయం తెలిసిందే.ఆ రెండు ఫ్రాంచైజీలు అహ్మదాబాద్, లక్నో అనే విషయం కూడా విధితమే.అయితే తాజాగా లక్నో ఫ్రాంచైజీ తన జట్టు లోగోను ఆవిష్కరించింది.ఈ టీమ్ పేరు లక్నో...

Read More..

ఈ ఒక్కటైనా గెలవలేకపోతే టీమిండియా పరువు గంగలో కలిసినట్లే..!

ప్రస్తుతం టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే టెస్ట్ సిరీస్ పూర్తవగా ఇందులో భారత్ ఘోర పరాజయం పాలైంది.టెస్ట్ సిరీస్‌లో మాత్రమే కాదు వన్డే సిరీస్‌లో కూడా భారత జట్టు దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది.మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో వరుసగా రెండు...

Read More..

వైరల్ వీడియో: ఆ క్యాచ్ పట్టుంటే మాత్రం చరిత్రలో ఇట్లే నిలిచిపోయేవాడు.. కానీ..?!

క్రికెట్ అంటే మనలో చాలా మందికి ఇష్టం.అందులో ముఖ్యంగా ఐపిఎల్ అంటే ఇంకా చాలా మందికి ఇష్టం.ఇకపోతే ప్రస్తుతం బిగ్‌బాష్‌ హవా నడుస్తోంది.ఈ లీగ్‌లో చాలా మంది తమ ప్రతిభకు పదును పెడుతున్నారు.తాజాగా జరిగిన మ్యాచ్ లో ఓ అద్భుత సీన్...

Read More..

భారత క్రికెట్ ఆటగాళ్లకు ఘోర అవమానం..

టీమిండియా ఆటగాళ్లకు ఈ ఏడాది అసలు కలిసి రావడం లేదనే చెప్పాలి.2022లో భారత క్రికెట్ జట్టు మంచి విజయాలను సొంతం చేసుకుంటుందనుకుంటే ఘోరంగా విఫలం అయ్యింది.దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలయింది.ఈ టెస్ట్...

Read More..

మ్యాచ్ మధ్యలో గొడవ పడ్డ కోహ్లీ, మరో ప్లేయర్.. వీడియో వైరల్..!

నిన్న అంటే బుధవారం రోజు బొలాండ్ పార్క్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే జరిగింది.ఈ మొదటి వన్డేలో టీమిండియా ఘోర పరాజయం చవి చూసింది.ఈ మ్యాచ్ లో 36 పరుగుల తేడాతో భారత జట్టు ఓడిపోయింది.అయితే ఈ మ్యాచ్...

Read More..

స్టార్ బౌలర్ సిరాజ్ ను అంతలా దూషించారట.. కానీ ఇప్పుడు

ఇండియాలో క్రికెట్  ఓ మతం.కావున క్రికెట్ ఆడే వారిని ఫ్యాన్స్ నచ్చితే తల ఎత్తుకుంటారు.నచ్చలేదో సరైన ప్రదర్శన చేయలోదే పొగిడిన నోటితోనే తిట్ల పురాణం చదువుతారు.వారు ఊరికే విమర్శలు చేయడం మాత్రమే కాకుండా డైరెక్టుగా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ సదరు...

Read More..

బిగ్‌బాష్‌ లీగ్ లో మొదటి భారతీయ ఆటగాడిగా ఉన్ముక్త్ రికార్డ్..!

బిగ్‌బాష్‌ టి20 లీగ్‌ టోర్నీలో మ్యాచ్‌ ఆడిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా ఉన్ముక్త్‌ చంద్‌ గుర్తింపు పొందాడు.మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ జట్టు తరుపున హోబర్ట్ హరీకేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరంగ్రేటం చేసిన ఉన్ముక్త్ చంద్… 8 బంతుల్లో 6 పరుగులు చేసి అవుట్...

Read More..

ఈసారి ఆ జట్టు కెప్టెన్ గా వీరు భాయ్..!

ప్రపంచవ్యాప్తంగా రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లతో లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారు.ఈ టోర్నమెంట్ కి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదలయింది.ఈ టోర్నీ ఈ నెల‌ 20 నుంచి ఓమ‌న్‌ వేదికగా జరగనుంది.ఈ టోర్నీలో ఇండియన్‌ మహారాజా, ఆసియా లయన్స్‌, వరల్డ్‌ జెయింట్స్‌...

Read More..

నయా ఫ్రాంచైజీలోకి జంప్ చేసిన హార్దిక్, రషీద్, శుభ్‌మన్.. ఎంత పుచ్చుకున్నారంటే..

మరికొద్ది నెలల్లో ఐపీఎల్ 2022 సీజన్‌ ప్రారంభం కాబోతోంది.ఈ నేపథ్యంలో రిటెన్షన్, మెగా ఆక్షన్ లాంటి ప్రక్రియలు శరవేగంగా పూర్తవుతున్నాయి.నయా ఫ్రాంచైజీలు జనవరి 22వ తేదీలోగా ముగ్గురు చొప్పున ప్లేయర్లను నేరుగా ఎంపిక చేసుకోవాలని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది.అయితే తాజాగా...

Read More..

ధోనీ సంచలన నిర్ణయం.. సీఎస్‌కే కెప్టెన్సీకి గుడ్ బై..!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి.ఎందుకంటే ఇది మిగతా అన్ని జట్ల కంటే ఎక్కువ సార్లు ట్రోఫీ గెలుచుకుంది.టీమిండియా మాజీ సారథి, కెప్టెన్‌ కూల్‌ ఎంఎస్‌ ధోనీ మంచి ప్రదర్శన వల్లే ఇది సాధ్యమైందని...

Read More..

కోహ్లీ నిర్ణయంపై అనుష్క శర్మ ఎమోషనల్ పోస్ట్.. నెట్టింట్లో వైరల్?

భారత క్రికెట్ జట్టు సారథిగా విరాట్ కోహ్లీ ఎంతో అద్భుతమైన సేవలను అందించారు.కెప్టెన్ గా ఉంటూ ఎన్నో విషయాలను అందుకొన్న విరాట్ కోహ్లీ ఉన్నఫలంగా వినూత్నమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.ఈ క్రమంలోని విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలను వదులుకున్నట్లు తీసుకున్న నిర్ణయం మనకు...

Read More..

అనకాపల్లి Ummalada గ్రామం లో సంక్రాంతి సందర్భంగా ఘనంగా నిర్వహించిన ఎడ్ల బండి పోటీలు..

గ్రామంలో మొట్టమొదటిసారిగా జిల్లా స్థాయి ఎడ్ల బండి పోటీలు ఘనంగా నిర్వహించారు.గ్రామానికి చెందిన కర్రి మాధవరావు, కర్రీ భాస్కర్ రావు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎడ్ల బండి పోటీలు ఏర్పాటు చేశారు.ఈ పోటీలో జిల్లా నలుమూలల నుండి సుమారు 30 వరకు...

Read More..

పుజారా, రహానేలపై పేలుతున్న సెటైర్లు.. సాగనంపాలి అంటూ నెటిజన్లు ట్రోలింగ్!

భారత క్రికెట్ సీనియర్ ఆటగాళ్లు ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే ఒకప్పుడు అద్భుతమైన ఆట ప్రదర్శనతో ఓ వెలుగు వెలిగారు.అలాంటి దిగ్గజ ప్లేయర్లు ఇప్పుడు కనీస ప్రదర్శన కూడా కనబరచలేక జట్టుకు అతి పెద్ద భారంగా మారారు.ఏ జట్టులోనైనా 11 ప్లేయర్లు...

Read More..

చివరికి తన నేరం ఒప్పుకున్న టెన్నిస్ స్టార్ జకోవిచ్‌..

ప్రపంచ నంబర్‌ వన్‌ టెన్నిస్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ చిక్కుల్లో పడ్డాడు.జైలుకు వెళ్లే పరిస్థితి కొని తెచ్చుకున్నాడు.అంతేకాకుండా భారీ జరిమానా చెల్లించాల్సిన స్థితికి వచ్చేశాడు.వివరాల్లోకి వెళ్తే.టెన్నిస్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ చిక్కుల్లో పడ్డాడు.గత నెలలో తనకు కరోనా సోకగా వ్యాక్సిన్ వేయించుకునే...

Read More..

తన బ్యాచ్ క్రికెటర్స్ ని Bcci రంగంలోకి దింపుతున్న సౌరబ్ గంగూలీ

పదహారేళ్ల ప్రాయంలోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సచిన్ టెండూల్కర్ సృష్టించిన విధ్వంసాలు అన్నీఇన్నీ కావు.తనకంటే పెద్ద వయసు ఉన్నవారు జట్టులో ఉన్నప్పటికీ వారికి ఎక్కడా తీసిపోకుండా ఎన్నో రికార్డులు సృష్టించాడు సచిన్ టెండూల్కర్.ఇక ఒక్కో మెట్టు ఎక్కుతూ భారత క్రికెట్లో అంచెలంచెలుగా...

Read More..

ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా టాటా..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్ షిప్ హక్కులను టాటా గ్రూప్ దక్కించుకుంది.గత కొన్నేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ స్పాన్సర్ గా వ్యవహరిస్తోన్న వివో ఆ బాధ్యతల నుంచి తప్పుకుంది.2022 స్పాన్సర్ షిప్ హక్కులు టాటాకు దక్కాయని ఐపీఎల్...

Read More..

గ్రౌండ్ లో వికెట్ తీసిన పాక్ బౌల‌ర్‌.. మాస్కు పెట్టుకుని సెల‌బ్రేష‌న్స్‌

క‌రోనా.క‌రోనా.క‌రోనా. ఇప్పుడు ఎక్క‌డ చూసినా కూడా దీనిపేరే బ‌లంగా వినిపిస్తోంది.ఏ ఊరు చూసినా.ఏ వాడ చూసినా స‌రే దీని పేరు బ‌లంగా వినిపిస్తోంది.అది చేర‌ని ప్రాంతం లేదు.అది రాని దీవి లేదు అన్న‌ట్టు వ్యాపిస్తోంది.ఎన్ని వ్యాక్సిన్లు వ‌స్తున్నా స‌రే.రోజుకో వేరియంట్ రూపంలో...

Read More..

ఐపీఎల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న రషీద్ ఖాన్...!

ఈ ఏడాదిలో జరగనున్న ఐపీఎల్ 2022 సీజన్‌లో రెండు జట్లు కొత్తగా చేరిన విషయం తెలిసిందే.ఈ ఫ్రాంచైజీలు మెగా వేలానికి ముందే ముగ్గురు చొప్పున ఆటగాళ్లను నేరుగా కొనుగోలు చేయవచ్చు.పాత జట్లు రిటెన్షన్ ప్రక్రియ సమయంలో చాలామంది స్టార్ ప్లేయర్లను వదిలేశాయి.వారిలో...

Read More..

ఆస్ట్రేలియాపై గొప్పగా పోరాడిన ఇంగ్లాండ్.. థ్రిల్లింగ్ డ్రాతో ముగిసిన నాలుగో టెస్ట్..!

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో 5 మ్యాచ్‌ల యాషెస్‌ సిరీస్ ఆసీస్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ ప్రతిష్ఠాత్మక సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్టుపై హ్యాట్రిక్‌ టెస్టు విజయాలు సాధించింది.దీంతో ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.అయినప్పటికీ నామమాత్రపు మ్యాచ్‌లు ఆడాల్సి...

Read More..

మరో ఘనత సాధించిన ఆర్సిబి.. మోస్ట్ పాపులర్ క్రికెట్ క్లబ్ గా అవతారం..!

ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ప్రత్యేక గుర్తింపు ఉంది.కొన్ని వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చి పెట్టే ఐపిఎల్ ను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే వాళ్లు చాలా మంది ఉంటారు.మరి అటువంటి ఐపిఎల్ పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చే టీమ్...

Read More..

కీలక సమయంలో టీమిండియాకు కోలుకోలేని దెబ్బ.. దాన్నుంచి బయటపడేదెలా..

టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య హోరాహోరీగా టెస్ట్ సిరీస్ కొనసాగుతోంది.ఈ మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తయ్యాయి.మొదటి టెస్టులో 113 పరుగుల తేడాతో ఇండియా సౌతాఫ్రికాపై గెలిచింది.రెండవ టెస్టులో దక్షిణాఫ్రికా 7 వికెట్ల...

Read More..

ప్రతిష్ఠాత్మక అవార్డు రేసులో ఇండియన్ హాకీ గోల్ కీపర్..!

టోక్యో ఒలింపిక్స్​ 2020లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం ముద్దాడిన విషయం తెలిసిందే.41 ఏళ్ల తర్వాత హాకీలో మెడల్ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.అయితే మన భారత జట్టులో దిగ్గజ ప్లేయర్ల వల్లే ఇది సాధ్యమైంది.ముఖ్యంగా ఇండియన్...

Read More..

కోహ్లీ సెంచరీ చేయడం ఖాయం అంటూ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

సౌతాఫ్రికాలో సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది.ఈ టెస్ట్ సిరీస్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ ఈరోజు అంటే జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది.దక్షిణాఫ్రికా సొంతగడ్డపై భారత్ ఇప్పటివరకు టెస్ట్ సిరీస్‌లో గెలిచిన దాఖలాలు...

Read More..

ఆ మిస్టరీ స్పిన్నర్ కుటుంబంలో తీవ్ర విషాదం..!

ఈ మధ్యకాలంలో క్రికెటర్లలో రషీద్ ఖాన్ బాగా రానిస్తూ తనదైన సత్తా చాటుతున్నాడు.రికార్డులు నెలకొల్పుతూ అభిమానులను సొంతం చేసుకుంటున్నాడు.అఫ్గానిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ అయిన రషీద్‌ ఖాన్‌ మంచి ప్రదర్శనతో తన సత్తా చాటుకున్నాడు.తాజాగా ఆయన కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.రషీద్ ఖాన్ కజిన్‌...

Read More..

క్రికెట్ ప్రియులకు శుభవార్త.. 2022 టీ20 వరల్డ్ కప్ టీమిండియా ఫుల్ షెడ్యూల్ ఇదే..!

కొత్త ఏడాదిలో టీమిండియా బిజీ బిజీ షెడ్యూల్‌ తో గడపనుంది.2022 టీమిండియా ఫుల్ షెడ్యూల్ పెద్దదే.ఈ గ్యాప్‌ లోనే టీ20 ప్రపంచకప్‌, ఐపీఎల్ – 2022, ఆసియా కప్‌ ఆడనుందనే విషయం మీలో ఎంతమందికి తెలుసు.కరోనా ఇరుకున పెట్టకపోతే బాగానే ఉంటుంది.లేదంటే...

Read More..

హ్యాట్రిక్ విక్టరీ సొంతం చేసుకున్న భరత కోటి..!

చెస్ ఆడడం అంటే మాములు విషయం కాదు.మెదడుకు పదును పెట్టి ప్రతి అడుగు ఎంతో అలోచించి ముందుకు వేయాలి.ఎంతోమంది చెస్ ఆటలో తమ ప్రతిభను కనబరిచి అందరిచేత శభాష్ అని అనిపించుకున్నారు.ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన గ్రాండ్‌ మాస్టర్‌ హర్ష భరతకోటి...

Read More..

నన్ను ఎందుకు తొలగించారో ఏమో అంటూ హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..!

23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు టీమ్ ఇండియా టాప్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.వాస్తవానికి భజ్జీ 2016 నుంచి ఏ అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ ఆడలేదు.జాతీయ జట్టులో స్థానం కోసం వేచి చూసి చూసి...

Read More..

టీమిండియా Vs సౌతాఫ్రికా: ఆ టెస్టుకు \'బాక్సింగ్ డే టెస్టు\' అనే పేరెలా వచ్చిందో తెలుసా..?

ఈరోజు అంటే ఆదివారం నాడు భారత్ – దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ జట్లు టెస్ట్ సిరీస్ ఆడనున్నాయి.అయితే ఈ టెస్టులను బాక్సింగ్ డే టెస్టుగా పిలుస్తున్నారు.దాంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.క్రికెట్ మ్యాచ్‌లకు బాక్సింగ్ డే అనే పేరు ఎందుకు పెట్టారని క్రికెట్...

Read More..

వీడియో: హార్దిక్ పాండ్య దురుసు ప్రవర్తనతో అంతా షాక్.. అమ్మాయిలైతే ఇలాగే ప్రవర్తిస్తావా..?

టీమ్ ఇండియాలో అతి తక్కువ మంది ఆల్రౌండర్లలో ఒకడైన హార్దిక్ పాండ్య ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు.ఫామ్ కోల్పోయి టీమిండియా జట్టులో అత్యంత పేలవమైన ఆట ప్రదర్శనతో విమర్శల పాలవుతున్నాడు.ఈ నేపథ్యంలోనే అతడు తలపొగరుతో ఒక పని చేసి నెటిజన్లతో...

Read More..

1983లో టీమిండియా ప్లేయర్ల ఫీజు ఎంతో తెలుసా?

1983.ఇండియన్ క్రికెట్ హిస్టరీలో మర్చిపోలేని రోజు.కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు మర్చిపోలేని విజయాన్ని అందుకున్న రోజు.ప్రపంచకప్ ఫైనల్లో వెస్టిండీస్ ను ఓడించి ఛాంపియన్ గా నిలిచిన రోజు.తొలిసారి వరల్డ్ కప్ అందుకున్న రోజు.భారతీయ క్రికెట్ అభిమానులు గర్వంతో తల...

Read More..

జిమ్నాస్టిక్ క్రీడాకారిణి అరుణ రెడ్డి కి కియా కారు బహుమతి...

ఈజిప్ట్ రాజధాని కైరోలో జరిగిన అంతర్జాతీయ జిమ్నాస్టిక్ పోటీల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన నగరానికి చెందిన బుద్ధ అరుణ రెడ్డి కి బ్యాడ్మింటన్ కోచ్ అసోసియేషన్ అధ్యక్షుడు కియా కార్ ను అందజేశారు.బుధవారం జూబ్లీహిల్స్  లో నటుడు మెగాస్టార్ చిరంజీవి...

Read More..

ఐపీఎల్ వేలానికి ముహూర్తం ఖరారు.. వేదిక ఎక్కడో తెలుసా...

ఐపీఎల్ 2022 సీజన్ ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఎందుకంటే ఈసారి రెండు కొత్త జట్లు యాడ్ కాబోతున్నాయి.అంతేకాదు, ఈసారి పాత ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను పూర్తిగా మార్చేస్తున్నాయి.ఇప్పటికే ఐపీఎల్ 2022 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్ ప్రక్రియ పూర్తయింది.ఈ...

Read More..

కోహ్లీకి క్రికెట్ పాఠాలు నేర్పుతున్న రాహుల్.. ఫోటో వైరల్!

దక్షిణాఫ్రికాలో డిసెంబర్ 26 నుంచి మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లలో చెమటోడ్చుతున్నారు.ఈ క్రమంలో బీసీసీఐ భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ వేదికగా పంచుకుంది.ఇందులో విరాట్ కోహ్లీ,...

Read More..

వైరల్ అవుతున్న సచిన్ టీనేజ్ ఫోటో వెనక ఆసక్తికర స్టోరీ?

సచిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రపంచవ్యాప్తంగా అతనికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.విశేషమేంటంటే దిగ్గజ క్రికెటర్ ఆటగాళ్లు సైతం సచిన్ కు తాము అభిమానులము అంటూ గర్వంగా చెప్పుకుంటారు.క్రికెట్ ఆటలో సచిన్ లాంటి వ్యక్తి ఇప్పటివరకు పుట్టలేదు మళ్ళీ పుట్టబోడు...

Read More..

నైట్ హుడ్ అవార్డు అందుకున్న రేసింగ్ డ్రైవర్..?

F1 రేసింగ్‌ చరిత్రలో అత్యధికంగా 103 విజయాలు సాధించిన బ్రిటన్‌ స్టార్ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ ను బ్రిటన్‌ ప్రభుత్వం నైట్‌ హుడ్‌ పురస్కారంతో సత్కరించింది.డిసెంబర్ 15 బుధవారం రోజున విండ్సర్ కాజిల్ లో జరిగిన కార్యక్రమంలో ప్రిన్స్‌ చార్లెస్‌ చేతుల మీదుగా...

Read More..

అప్పుడు సిక్స్‌తో.. ఇప్పుడు సెంచరీతో హీరోగా మారిన తెలుగు కుర్రాడు.. ఐపీఎల్ వేలంలో జాక్‌పాట్ కొట్టనున్నాడా?

తెలుగు క్రికెటర్ అయిన కోన శ్రీకర్ భరత్ అద్భుత ఆట ప్రదర్శనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాడు.తాజాగా జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ సాధించి ఆశ్చర్యపరిచాడు.అయితే దేశవాళీ ట్రోఫీలో కేఎస్ భరత్ చేసిన అజేయ సెంచరీ ఇప్పుడు ఐపీఎల్ వర్గాల్లో చర్చనీయాంశం...

Read More..

ఇషాంత్ శర్మ కెరీర్ కు ఎండ్ కార్డు పడనుందా..?

టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ కెరీర్‍కు త్వరలోనే ఎండ్ కార్డు పడనుందా? అని అడిగితే అవుననే అంటున్నారు చాలామంది క్రికెట్ విశ్లేషకులు.మరికొన్ని రోజుల్లో టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది.అయితే ఆ దేశంలో ఆడే మ్యాచ్‌లతో సీనియర్ క్రికెటర్ల భవితవ్యం తేలనుందని స్పష్టమవుతుంది.ఎందుకంటే...

Read More..

ఒలింపిక్స్ 2028 నుంచి క్రికెట్ ఔట్.. కానీ ఐసీసీ ఏమంటుందంటే..?!

అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో ప్లేసు సంపాదించలేదు.ఈ క్రీడను ఒలింపిక్స్‌లో చేర్చాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది .ఐతే ఈసారి 2028లో లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు ఐసీసీ బాగా కృషి చేస్తోంది.ఈ నేపథ్యంలో...

Read More..

విరాట్ కోహ్లీకి కలిసిరాని 2021.. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలాయంటే..!

విరాట్ కోహ్లీ 2021వ సంవత్సరంలో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు.కెరీర్ పరంగా కోహ్లీ ఇప్పటివరకు అంచెలంచెలుగా ఎదిగాడే తప్ప కింద పడి పోలేదు.కానీ 2021 అందుకు పూర్తిగా విరుద్ధం.పరిమిత ఓవర్లకు కెప్టెన్సీ పోవడమే కాదు ఏడాదంతా కూడా అతడికి ఓటములే ఎదురయ్యాయి.వరల్డ్ టెస్ట్...

Read More..

కోహ్లీ కథ ముగిసింది సరే.. ఆ విషయంలో రోహిత్ శర్మ సత్తా చాటుతాడా..!

టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతలు కోల్పోయిన తర్వాత విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ బాగా తగ్గిపోనుందనే వార్తలు వస్తున్నాయి.మరోపక్క రోహిత్ శర్మ బ్రాండ్ వాల్యూ విపరీతంగా పెరగొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.ఆట పరంగా నిరాశపరిచిన విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు కూడా కోల్పోయి...

Read More..

ఫలక్ నుమా ప్యాలేస్ లో మ్యాట్రిక్స్ ఫైట్ నైట్..

విడిది, విందు, వినోదాలు, షూటింగ్ లు, శుభకార్యాలకు ఆతిధ్యమిచ్చిన హైదరాబాద్ తాజ్ ఫలక్ నుమా ప్యాలేస్ శుక్రవారం సాయంత్రం జరిగిన బిగ్ మ్యాట్రిక్స్ ఫైట్ నైట్ కు వేదికయ్యింది.హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్ నుమా ప్యాలేస్ లో ఆల్ ఇండియా మిక్స్ మార్షల్...

Read More..

రోహిత్ శర్మ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

భారత టీ20 జట్టుతో పాటు వన్డే కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మ కొనసాగుతాడని తాజాగా బీసీసీఐ ప్రకటించిన సంగతి విదితమే.టీమిండియా త్వరలోనే దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది.ఈ పర్యటనలో కోహ్లీ నుంచి వన్డే జట్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకుంటాడు రోహిత్ శర్మ.విరాట్ కోహ్లీ ఇప్పటికే...

Read More..

వైరల్ వీడియో.. డ్రెస్సింగ్ రూంలో పాకిస్తాన్ ప్లేయర్స్ గొడవ..

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడుతోంది పాకిస్తాన్. అయితే పాక్ జట్టులోని బాబర్ ఆజం, ఇమామ్ ఉల్ హక్ మధ్య గొడవ తలెత్తింది.గేమ్ విషయంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది.అయితే ఆటలో ఫన్నీగా గొడవపడుతూ ఓ వీడియోను...

Read More..

రహానెకి అండగా నిలిచిన విరాట్ కోహ్లీ.. వారికి చురకలు!

ఒకప్పుడు అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియా విజయాలకు కారణమైన అజింక్య రహానె ఇప్పుడు పేలవమైన ఆటతో నిరాశ పరుస్తున్నాడు.న్యూజిలాండ్ టీంతో ఇటీవల జరిగిన తొలి టెస్టులో రహానె కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు.టెస్ట్ మ్యాచ్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన రహానె ఆ...

Read More..

రూ.10 కోట్ల ఆఫర్‍‍ను సింపుల్‌గా రిజెక్ట్ చేసిన ఆర్‌సీబీ ప్లేయర్..!

ఐపీఎల్ 2022 సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది.ఈ క్రమంలో కీలకమైన ఘట్టాలన్నీ త్వరితగతిన పూర్తి అవుతున్నాయి.ఇటీవలే రిటెన్షన్ ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే.ఈ ప్రక్రియ తర్వాత కొత్తగా ఐపీఎల్ లో చేరనున్న రెండు జట్లు పికప్ ఆప్షన్ కింద ముగ్గురు చొప్పున...

Read More..

ఐపీఎల్ 2022: నయా ఫ్రాంచైజీ లక్నో ఎంచుకోనున్న ఆ ముగ్గురు ఆటగాళ్లు వీరే..!

ఐపీఎల్ 2022 సీజన్ కు సంబంధించిన రిటెన్షన్ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా కొనసాగింది.దాదాపు అన్ని ఫ్రాంచైజీలు టాలెంటెడ్ ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి.ఏయే ఆటగాళ్లను ఏ ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకుంటాయోననే ఉత్కంఠ మొన్నటిదాకా అందరిలో నెలకొంది.ఇప్పుడా ప్రక్రియ ముగియడంతో కొత్తగా వచ్చే జట్లు...

Read More..

తన స్పెషాలిటీని చాటుకున్న ద్రవిడ్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

దిగ్గజ క్రికెటర్, ప్రస్తుత టీమిండియా కోచ్‌ రాహుల్ ద్రవిడ్ తనదైన శైలిలో తన అభిమానులను ఎప్పుడూ ఫిదా చేస్తూనే ఉంటారు.తాజాగా మరోసారి తన ప్రత్యేకత ఏంటో చాటుకుని అందరినీ ఆకట్టుకుంటున్నారు.కొద్ది గంటల క్రితమే కాన్పూర్‌ వేదికగా టీమ్ ఇండియా, న్యూజిలాండ్ జట్ల...

Read More..

ఐపీఎల్ 2022: ఈసారి ఫ్రాంచైజీలు ఏయే ప్లేయర్లను అంటి పెట్టుకోనున్నాయో తెలుసా..?

ఐపీఎల్ 2022 సీజన్ మరి కొద్ది నెలల్లోనే వైభవంగా ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఎంపిక విషయంలో ఫ్రాంచైజీలు బాగా ఆందోళన చెందుతున్నాయి.ముఖ్యంగా రిటెన్షన్ విషయంలో ఎవరిని కొనసాగించాలో.ఎవరిని వదిలేయాలన్న అంశంపై చాలా ఆలోచనలు చేస్తున్నాయి.అన్ని ఫ్రాంచైజీలు ఏమాత్రం పొరపాటు చేయకుండా...

Read More..

మరో ఒక్క వికెట్ దూరంలో అరుదైన రికార్డును సొంతం చేసుకోబోతున్న రవిచంద్రన్ అశ్విన్..!

టీమ్ ఇండియా ఆటగాడు ఆర్.అశ్విన్ ఖాతలో మరొక రికార్డ్ నమోదు అయిందనే చెప్పాలి.కాన్పూర్ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసేసరికి ఇండియా ఖాతాలో కేవలం ఒకే ఒక వికెట్ ఉండగా, టీమిండియా సీనియర్ స్పిన్నర్ ఆర్.అశ్విన్ విల్...

Read More..

తనను జట్టుకు ఎంపిక చేయవద్దంటున్న టీమిండియా ప్లేయర్..!

టీమిండియా క్రికెట్ ఆటగాడు హార్దిక్ పాండ్యా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు.అది ఏంటంటే.ఇకమీదట వచ్చే సౌత్ ఆఫ్రికా పర్యటనకు తనను జట్టు నుంచి ఎంపికచేయవద్దని సెలెక్టర్లను కోరినట్లు తెలుస్తుంది.ఈ విషయాన్నీ స్వయంగా హార్దిక్ పాండ్యనే భారత సెలెక్షన్ కమిటీ, భారత క్రికెట్...

Read More..

తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై గెలుపు దిశగా టీమిండియా..!

ప్రస్తుతం కాన్పూర్ లో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది.భారత జట్టు తన తొలి టెస్ట్ ఇన్నింగ్స్‌లో చక్కటి స్కోరు సాధించింది.అరంగేట్ర బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కష్టాల్లో ఉన్న టీమిండియా జట్టును గట్టెక్కించాడు.తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ.రెండో ఇన్నింగ్స్‌లో...

Read More..

ఈ అంపైర్‌కు చాలా అదృష్టం ఉందండోయ్‌.. రెండోసారి ప్ర‌మాదం త‌ప్పింది..

క్రికెట్ అంటేనే ఓ చెప్ప‌లేని క్రేజ్ ఉంటుంది మ‌న దేశంలో.మొద‌టి నుంచి క్రికెట్ దేశంగానే ప‌రిగ‌ణిస్తూ ఉన్నారు.క్రికెట్ ఆట మాత్ర‌మే కాకుండా క్రికెట్ కు సంబంధించిన ఏ వార్త అయినా స‌రే విప‌రీతంగా వైల‌ర్ అవ‌డం మ‌నం చూస్తున్నాం.ప్ర‌తి క్రికెట‌ర్‌కు సంబంధించిన...

Read More..

సన్‌రైజర్స్ కి రషీద్ ఖాన్ భారీ షాక్.. ఈ ట్విస్ట్ ఊహించలేదంటున్న యాజమాన్యం!

ఐపీఎల్ 2022 సీజన్ రిటెన్షన్ గడువు సమీపిస్తోంది.ఈ నేపథ్యంలో ఏయే ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలో నిర్ణయించే పనిలో నిమగ్నమయ్యాయి ఫ్రాంచైజీలు.రిటైన్ చేసుకున్న క్రికెటర్లతో ఒప్పందాలు కుదుర్చుకోవడం కూడా ఒక సవాలుగా మారడంతో ఫ్రాంచైజీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.ఈసారి ఆటగాళ్లు అదే ఫ్రాంచైజీలో కొనసాగేందుకు...

Read More..

ఐపీఎల్: ఫ్రాంఛైజీలో రిటెన్షన్ బడ్జెట్ రూల్స్ ఇవే!

ఐపీఎల్ 2022 సీజన్‌లో మరో రెండు కొత్త ఫ్రాంచైజీలు చేరనున్నాయి.కొత్త ఫ్రాంఛైజీలతో పాటు ఈసారి ఐపీఎల్ 2022 ఎడిషన్‌లో అనేక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.ముఖ్యంగా ఫ్రాంఛైజీల ప్లేయర్లు మారనున్నారు.ఈసారి ఆటగాళ్ల రిటెన్షన్ విషయంలో ఫ్రాంచైజీలకు కొన్ని రూల్స్ కూడా విధించింది...

Read More..

చాహ‌ల్ భార్య ద‌గ్గ‌ర డ్యాన్స్ నేర్చుకుంటున్న కోహ్లీ.. అదిరే స్టెప్పులు

క్రికెట్ ల‌వ‌ర్స్ కు విరాట్ కోహ్లీ ఆట అంటే ఎంత ఇష్ట‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.మామూలుగానే అత‌ని ఆట కోసం అంతా ఎదురు చూస్తారు.పైగా అత‌నికి సంబంధించిన ఏ విష‌యం అయినా స‌రే అభిమానుల‌కు పెద్ద పండుగ అని చెప్పాలి.అస‌లు మ‌న...

Read More..

నేడే టీమిండియా, న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ ప్రారంభం.. ఏ జట్టు స్ట్రాంగ్‌గా ఉందంటే?

న్యూజిలాండ్‌, టీమ్ఇండియా జట్ల మధ్య ఇటీవలే టీ20 సిరీస్ ముగిసిన విషయం తెలిసిందే.ఇందులో భారత్ 3-0 తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది.అయితే ఈ రోజు అనగా నవంబర్ 25 నుంచి టీమిండియా, న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ ప్రారంభమైంది.ఈ సిరీస్‌లో ఆడే...

Read More..

వైరల్... రోహిత్ శర్మ చేసిన ఈ పనికి క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా

మన భారతదేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ ఎంతో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.అన్ని క్రికెట్ ఆడే దేశాలలో క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే.కానీ మన భారతదేశంలో క్రికెట్ అంటే ఒక మతంలా, క్రికెటర్లను దేవుళ్ళలా పూజిస్తారు.ప్రస్తుతం న్యూజీలాండ్ భారత్ మధ్య...

Read More..

క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇండియాలోనే నిర్వహించనున్న నెక్స్ట్ ఐపీఎల్!

భారతీయ క్రికెట్ ప్రియులకు బీసీసీఐ తీపి కబురు అందించింది.ఐపీఎల్ 15వ సీజన్ ఇండియాలోనే నిర్వహించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జే షా తాజాగా స్పష్టం చేశారు.సరికొత్త జట్ల రాకతో 15వ సీజన్ మరింత రసవత్తరంగా ఉంటుందని ఆయన అన్నారు.త్వరలోనే మెగా వేలం నిర్వహిస్తామని...

Read More..

వైరల్ వీడియో: గంటకు 219 కి.మీ వేగంతో బాల్ వేసిన బౌలర్.. అవాక్కవుతున్ననెటిజ న్లు!

కొద్ది రోజుల క్రితం జరిగిన టీ20 ప్రపంచకప్ 2021లో పాకిస్థాన్ అద్భుతమైన ఆట ప్రదర్శన కనబరిచింది.ఈసారి టోపీ కచ్చితంగా పాకిస్థాన్ దేనని అందరూ భావించారు.బాబర్‌ అజామ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ బ్యాట్ తో చెలరేగి ప్రత్యర్థి జట్ల బౌలర్లను ఉతికారేశారు.మన ఇండియా కూడా...

Read More..

విశాఖ లో వైఎస్ఆర్ కప్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన విజయ సాయి రెడ్డి

విశాఖ, రుషికొండ ఏ 1 గ్రాండ్ లో వైఎస్ఆర్ కప్ ను ప్రారంభించిన పార్లమెంట్ సభ్యుడు విజయ సాయి రెడ్డి. అదిప్ రాజు కామెంట్స్… బయటే క్రీడల్లో నే కాకుండా పొలిటికల్ లో కూడా క్రికెట్ ను చూస్తున్నాం.జగన్ మోహన్ రెడ్డి...

Read More..

గంగూలీకి దక్కిన మరొక అరుదైన గౌరవం..!

సౌరవ్ గంగూలీ ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదనే చెప్పాలి.ఎందుకంటే వరల్డ్ బెస్ట్ ప్లేయర్స్ లో గంగూలీ కూడా ఒకరు.క్రికెట్ అభిమానులు అయితే ఆయన పేరు వింటే చాలు ఉబ్బితబ్బిబ్బై పోతారు.భారత జట్టు కెప్టెన్‌గా గంగూలీ ఎప్పుడు కూడా అత్యుత్తమ పెరఫార్మెన్స్...

Read More..

విమ‌ర్శ‌కుల‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా వార్న‌ర్ భార్య సెటైర్లు..

క్రికెట్ అనే ప‌దం మ‌న దేశంలోనే కాకుండా ఆస్ట్రేలియాలో కూడా అత్యంత ప్రాధాన్య‌త క‌లిగిన ఆట‌.మొద‌టి నుంచి ఆ దేశంలో దిగ్గజ ఆట‌గాళ్లు తెర‌మీద‌కు వ‌స్తూనే ఉన్నారు.ఇందులో వార్న‌ర్ కూడా ఒక‌డు.అత‌ని ఆట‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.హార్డ్ హిట్ట‌ర్‌గా పేరు...

Read More..

విశాఖ యువకుడికి భారత జట్టులో చోటు.. టెస్టు జట్టులో ఎవరెవరంటే..?!

ఇటీవల టీ20లో టీమిండియా ఘోర వైఫల్యాన్ని చవిచూసింది.మొదట్లోనే పాకిస్థాన్ చేతిలో ఘోరంగా ఓటమి పాలైంది.దీంతో టీమిండియా మీద ఒత్తిడి ఎక్కువయ్యింది.ఇండియా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్ బాధ్యతను తప్పుకున్నాక రోహిత్ శర్మకు పగ్గాలు వెళ్లాయి.ప్రస్తుతం కోహ్లీకి విశ్రాంతినిచ్చారు.ఇకపోతే త్వరలో జరగబోయే...

Read More..

హసన్ అలీ వల్లే సెమీస్ ఓడిన పాక్.. దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న ఫ్యాన్స్

టీ20 వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో సెమీస్‌లో అడుగుపెట్టిన పాకిస్థాన్ జట్టు ఫైనల్ కు చేరకుండానే ఇంటిముఖం పట్టింది.గురువారం రాత్రి దుబాయ్ స్టేడియంలో ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్ కు ఇచ్చిన షాక్ మామూలిది కాదు.ఈ మ్యాచ్‌ చాలా ఉత్కంఠభరితంగా సాగింది.పాకిస్థాన్ జట్టే...

Read More..

టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా తెలంగాణ వ్యక్తి.. వివరాలివే!

టీమిండియా హెడ్ కోచ్‌ పగ్గాలను త్వరలోనే రాహుల్ ద్రవిడ్ చేపట్టనున్నారు.ఇంకో వారం రోజుల్లోగా న్యూజిలాండ్‌తో టీమిండియా సిరీస్ ప్రారంభమవుతుంది.అప్పటి నుంచి ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు.రవిశాస్త్రి హెడ్ కోచ్ పదవీ కాలం చెల్లడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేస్తున్నారు.అంతేకాదు సహాయక సిబ్బంది...

Read More..

టీ20 ప్రపంచకప్​ తరువాత కోహ్లీ దారెటు?

భారత జట్టు టీ-20 వరల్డ్ కప్ లో సెమిస్ వెళ్లకుండానే తిరుగుముఖం పట్టడంతో కోహ్లీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.వచ్చే రెండేళ్లలో రెండు టీ20 వరల్డ్ కప్ లు జరగనున్నాయి.ఒక ప్రపంచ కప్ టోర్నమెంట్ ఆస్ట్రేలియాలో జరిగితే.మరొకటి భారతదేశంలో జరగనుంది.అయితే సొంత...

Read More..

అలరించిన అన్నాచెల్లెళ్ల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు..

నగిరి గౌరవ శాసన సభ్యురాలు శ్రీమతి ఆర్.కె.రోజా గారు తన సోదరులు కుమార్ స్వామి రెడ్డి గారితో సోమవారం పుత్తూరులో షటిల్ బ్యాడ్మింటన్ లో సరదాగా పోటీ పడడం ఆహుతులను అలరించింది. పుత్తూరు మండల అభివృద్ధి కార్యాలయం ఆవరణలోని ఇండోర్ స్టేడియంలో...

Read More..

అఫ్గాన్ బౌలర్ సరికొత్త రికార్డు.. తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడుగా!

అఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్ లెగ్-స్పిన్నర్ రషీద్ ఖాన్ తాజాగా టీ20 వరల్డ్ కప్ లో అరుదైన రికార్డును నెలకొల్పాడు.ఆదివారం రోజు అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్‌లో భాగంగా రషీద్ ఖాన్ మార్టిన్ గుప్తిల్...

Read More..

వైరల్ వీడియో: ధోని ఆధ్వర్యంలో కింగ్ కోహ్లీ బర్త్ డే వేడుకలు.. రచ్చ రచ్చ చేసిన టీమ్ మేట్స్..!

విరాట్ కోహ్లీ. ఈ పేరుకి పెద్దగా పరిచయాలు అక్కర్లేదనే చెప్పాలి.టీమ్ ఇండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఎన్నో విజయాలను చవిచూశాడు.టీ20 ప్రపంచ కప్ 2021లో స్కాట్లాండ్‌ పై విజయం సాధించిన విషయం తెలిసిందే.స్కాట్లాండ్‌ పై భారీ విజయంతో భారత్ నెట్...

Read More..

తన లవర్ ఎవరో చెప్పేసిన టీమ్ ఇండియా ఓపెనర్..ఎవరంటే?

మన దేశంలో పాపులర్ మాత్రమే కాకుండా క్రేజ్ కూడా ఎక్కువుగా ఉండే రంగాల్లో సినిమా ఒకటి కాగా.క్రికెట్ మరొకటి.ఈ రెండు రంగాలకు బాగా దగ్గర సంబంధం ఉంటుంది.సినిమా స్టార్ లకు ఎలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో.అంతకంటే ఎక్కువే క్రికెటర్స్ కు గుర్తింపు...

Read More..

ఆ స్పెషల్ రికార్డు సృష్టించిన ఏకైక ఇండియన్ బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా...

టీమిండియా వరుస పరాజయాల తర్వాత సెమీస్ కు వెళ్లే అవకాశాన్ని కోల్పోయినప్పటికీ.మిగతా మ్యాచుల్లో మాత్రం తన సత్తా చాటుకుంటోంది.పసికూనల మీద భారత ఆటగాళ్లు చూపిస్తున్న అమోఘమైన ఆటతీరు యావత్ భారత క్రికెట్ ప్రియులను ఫిదా చేస్తోంది.టీమిండియా బ్యాట్స్‌మెన్‌లు సిక్సులు, ఫోర్లతో చెలరేగిపోతుంటే.తమేమన్నా...

Read More..

క్రికెట్ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. రీ ఎంట్రీ ఇస్తున్న యువ‌రాజ్ సింగ్

ఇండియ‌న్ క్రికెట్ చ‌రిత్ర‌లో ఆయ‌న‌ది తిరుగులుని చ‌రిత్ర అనే చెప్పాలి.ఒక‌ప్పుడు స్టార్ ఆల్ రౌండ‌ర్ గా ఇండియాను ఎన్నో సార్లు గెలిపించిన చ‌రిష్మా అత‌నికి ఉంది.అయితే అనూహ్యంగా అత‌ను క్రికెట్‌కు గుడ్ బైచెప్పేయ‌డంతో ఆయ‌న అభిమానులు అప్ప‌టి నుంచి తీవ్ర నిరాశ‌లోనే...

Read More..

సోష‌ల్ మీడియాలో బ్యాన్ ఐపీఎల్ నినాదం.. అస‌లు కార‌ణం ఏంటంటే..?

మ‌న దేశంలో దేని గురించి జ‌ర‌గ‌నంత చ‌ర్చ కేవ‌లం క్రికెట్ గురించి మాత్ర‌మే జ‌రుగుతుంది.ఎందుకంటే మ‌న దేశంలో క్రికెట్ అంటేనే ఒక ర‌క‌మైన క్రేజ్ ఉంది.అలాంటిది ఇప్పుడు టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచులు జ‌రుగుతున్న సంద‌ర్భంగా ఇంకెంత చ‌ర్చ సాగుతుంది...

Read More..

టీమిండియా ఘోరమైన ఓటమికి కారణం ఇదేనా..?!

2007లో జరిగిన ప్రపంచకప్‌లో భారత జట్టు చూపించిన అద్భుతమైన ఆటతీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది.అప్పట్లో విజేతగా నిలిచిన టీమిండియా ఈసారి కనీసం సెమీఫైనల్‌కు కూడా వెళ్లలేకపోయింది.ప్రస్తుత పరిస్థితులలో ఒకవేళ సెమీఫైనల్‌కు వెళ్లాలన్నా.అద్భుతాలు జరగాల్సిందే.దాంతో అభిమానులు ఎప్పటిలాగే తీవ్ర నిరాశలో మునిగితేలుతున్నారు.పోయినసారి కూడా...

Read More..

క్రికెట్ చ‌రిత్ర‌లో కొత్త అధ్యాయం.. పురుషుల టీమ్‌కు మ‌హిళా కోచ్‌..

క్రికెట్ ఈ మాట‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌, ఇండియా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో అయితే క్రికెట్‌ను అత్యంత ఉన్న‌త‌మైన క్రీడ‌గా ప‌రిగ‌ణిస్తారు.ముఖ్యంగా ఆసియా దేశాల్లో అయితే క్రికెట్ అంటే ఓ చెప్ప‌లేని అభిమానం.అయితే ఇందులో ఎక్కువ‌గా మ‌న‌కు...

Read More..

ఐపీఎల్ వేలానికి కొత్త రూల్స్ విధించిన బీసీసీఐ.. ఇకపై రిటైన్ చేసుకుంటే కోతలే..!

వచ్చే ఏడాదిలో జరిగే ఐపీఎల్ సీజన్ 2022 నిర్వహణ విషయమై బీసీసీఐ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.ఇప్పటికే మెగా వేలం నిర్వహించనునట్లు ప్రకటించిన బీసీసీఐ ఇప్పుడు మరిన్ని నిబంధనలను తీసుకొచ్చింది.ఈసారి ఫ్రాంచైజీలు పాటించాల్సిన విధి విధానాలను ఇండియా క్రికెట్ కంట్రోల్ బోర్డు...

Read More..

నేడు కివీస్ తో అమీతుమీ తేల్చుకోనున్న టీమిండియా..!

టీ20 ప్రపంచకప్‎‎లో ట్రోఫీయే లక్ష్యంగా టీమిండియా ప్రతి మ్యాచ్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటోంది.ఈ రోజు అంటే అక్టోబర్ 31న రాత్రి 7 గంటల 30 నిమిషాలకు న్యూజిలాండ్‎తో పోటీ పడేందుకు టీమిండియా సిద్ధమైంది.దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో కివీస్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.సెమిస్‌లో...

Read More..

ఐపీఎల్ 2022 రిటెన్షన్ నియమాల ప్రకారం ఇకపై ఫ్రాంచైజీలు అలా చేయాల్సిందే!

ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన కొద్దిరోజుల్లోనే తదుపరి సీజన్ కోసం బీసీసీఐ పలు మార్పులు తీసుకొస్తుంది.2 వారాల క్రితం రెండు కొత్త జట్లను ఖరారు చేసింది.దీంతో మొత్తం జట్ల సంఖ్య 10 కి చేరుకుంది.ఇప్పుడు బీసీసీఐ ఆటగాళ్ల రిటెన్షన్ విధానంపై కొత్త...

Read More..

గ్రౌండ్‌లో రిజ్వాన్ న‌మాజ్‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు సారీ చెప్పిన వ‌కార్ యూనిస్‌

మొన్న జ‌రిగిన టీమ్ ఇండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ టీ20 మ్యాచ్ ఎంత‌లా హాట్ టాపిక్ అయిందో అంద‌రికీ తెలిసిందే.మామూలుగానే క్రికెట్ అంటే మ‌న దేశంలో విప‌రీత‌మైన క్రేజ్ ఉంటుంది.అలాంటిది ఇక దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే ఆ క్రేజ్ వేరే లెవ‌ల్...

Read More..

అలా చేస్తే వారు నిజ‌మైన భార‌తీయులే కాదంటున్న గంభీర్‌..

క్రికెట్ అంటే ఎప్పుడూ మ‌న దేశంలో ఓ పెద్ద చ‌ర్చ‌.దాన్ని ఆట‌గా చూసేకన్నా అంత‌కు మించి అన్న‌ట్టు ప‌బ్లిక్ చూస్తుంటారు.దాంతోనే లేనిపోని చ‌ర్చ‌లు తెర‌మీద‌కు వ‌స్తుంటాయి.ఇక దాయాది పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే దేశం మొత్తం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంది.ఎట్టి ప‌రిస్థితుల్లోనూ...

Read More..

ఐపీఎల్ లో చేరబోయే రెండు కొత్త జట్ల పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..!

వచ్చే ఏడాది 2022 లో జరగబోయే ఐపీఎల్ లో భాగంగా మరో రెండు కొత్త టీమ్స్ చేరబోతున్నాయి.ఇందుకు సంబంధించి సోమవారం నాడు దుబాయ్ లో జరిగిన సమావేశంలో భాగంగా బిసిసిఐ నిర్ణయాన్ని వెల్లడించింది.కొత్త జట్టులలో భాగంగా తాజాగా దాఖలైన దరఖాస్తుల ప్రకారం...

Read More..

మేం ఓడిపోవడానికి అదే కారణం: విరాట్ కోహ్లీ

ప్రపంచకప్‌లో భారత్‌పై తొలిసారి పాకిస్థాన్‌ ఘన విజయం సొంతం చేసుకుంది.నిన్న జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా ఎంత తేడాతో విజయం సాధిస్తుందోననే ఒక్క ఆలోచనతోనే అభిమానులంతా ఉన్నారు.కానీ పాకిస్థాన్‌ అనూహ్యమైన ఆటతీరుతో.భారత్ పేలవమైన పర్ఫామెన్స్ తో ఫ్యాన్స్ ఆశలన్నీ అడియాసలయ్యాయి.అయితే కర్ణుడి...

Read More..

అంతా కోహ్లీయే చేశాడు.. విరుచుకుపడుతున్న టీమిండియా ఫ్యాన్స్..!

టీమిండియా ఫ్యాన్స్ అంచనాలన్నీ తలకిందులు చేస్తూ కోహ్లీసేన ఘోరపరాభవం పాలయింది.భారత్ కనీస పోటీని కూడా ఇవ్వకుండా చేతులెత్తేయడంతో నిన్నటి సాయంత్రం నుంచి ఇప్పటివరకు ఫ్యాన్స్ అనేక కోణాల్లో విమర్శలు చేస్తున్నారు.ముఖ్యంగా కోహ్లీ తీసుకున్న నిర్ణయాలను తప్పుపడుతూ విరుచుకుపడుతున్నారు.తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్...

Read More..

నేడు జరిగే ఇండియా-పాక్ మ్యాచ్‌లో టీమిండియాను ఓడించే సత్తా పాకిస్థాన్‌కు ఉందా..?!

టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి.ఇవాళ అంటే అక్టోబర్ 24న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.దీంతో ఇరు దేశాల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.పాక్, ఇండియా మధ్య జరిగే మ్యాచ్ ఎప్పుడూ కూడా...

Read More..

ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు బాదిన ఆ ఆటగాడు.. ఇదెలా సాధ్యమైందంటే..?

ఒకే ఓవర్‌లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టిన క్రికెట్ ఆటగాళ్లను మీరు చూసే ఉంటారు.ఒక ఓవర్‌లో ఇంతకన్నా ఎక్కువ బౌండరీస్ బాదడం ఎవరికి సాధ్యం అవుతుంది? అది దాదాపు అసాధ్యం అని మనం అనుకుంటాం.కానీ ఒక బాట్స్‌మన్‌ అసాధ్యాన్ని సుసాధ్యం...

Read More..

త‌న స్టైల్‌ను రోహిత్ శ‌ర్మ కాపీ చేశాడంటున్న డేవిడ్ వార్న‌ర్‌

మ‌న దేశంలో క్రికెట్‌ను ఉన్న క్రేజ్ వేరే లెవ‌ల్‌.ఇక రోహిత్ శ‌ర్మ హిట్టింగ్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగ‌తి తెలిసిందే.కాగా ఆయ‌న ఇప్పుడు టీ 20 ప్రపంచకప్ కు రెడీ అవుతున్నాడు.ఇందులో భాగంగా ఆయ‌న ఫ‌స్ట్ వార్మప్ మ్యాచుకు దూరంగా...

Read More..

షోయబ్ అక్తర్ చేసిన పనికి మండిపడుతున్న పాక్ ఫ్యాన్స్.. ఇంతకీ ఏం చేశాడంటే..?

పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ అయిన షోయబ్‌ అక్తర్‌ చేసిన ఓ పని ఇప్పుడు పాక్ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది.ఇందుకు కారణం అక్తర్.టీమిండియా దిగ్గజ ఆటగాళ్లైన సునీల్‌ గవాస్కర్‌, కపిల్‌దేవ్‌కు సరదాగా ఒళ్లు పట్టాడమే! ప్రస్తుతం జరుగుతున్న టీ20...

Read More..

టీ20 వరల్డ్‌ కప్‌: 4 బంతుల్లో 4 వికెట్లు తీసి సంచలనం సృష్టించిన బౌలర్..?

ఐపీఎల్‌ సందడి ఇంకా ముగియక ముందే టీ 20 వరల్డ్‌ కప్‌ క్రికెట్ ప్రియులను అలరించడానికి సిద్ధమైంది.23 వ తారీకు నుంచి అసలు సిసలైన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు ప్రారంభమవుతాయి.ప్రస్తుతానికి క్వాలిఫైయింగ్, వామప్ మ్యాచ్ లు జరుగుతున్నాయి.క్వాలిఫైయింగ్ రౌండ్...

Read More..

వైరల్ వీడియో: ధావన్‌ను ఫన్నీగా ఇమిటేట్ చేసిన కోహ్లీ.. పగలబడి నవ్వుతున్న ఫ్యాన్స్!

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.కేవలం క్రికెట్ ఆడటంలోనే కాదు డాన్స్ వేయడంలో, సెలబ్రేషన్స్ చేసుకోవడం లోనూ కోహ్లీ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాడు.ఫన్నీ ఫేసులు పెడుతూ అభిమానులను తెగ నవ్వించడంలో కోహ్లీ ముందుంటాడు.అయితే...

Read More..

అంతర్జాతీయ స్విమ్మింగ్ క్రీడాకారిణి గోలి శ్యామల గారిని అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V.శ్రీనివాస్ గౌడ్ గారిని హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో అంతర్జాతీయ స్విమ్మింగ్ క్రీడాకారిణి శ్రీమతి గోలి శ్యామల గారిని అభినందించారు. మంత్రి శ్రీ V.శ్రీనివాస్ గౌడ్ గారు ఈ...

Read More..

ఆ వ్యక్తి స్పెషల్ అంటూ భావోద్వేగమైన పోస్ట్ పెట్టిన కోహ్లీ..

భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.వీలు చిక్కినప్పుడల్లా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెడుతుంటారు.అయితే తాజాగా విరాట్ కోహ్లీ షేర్ చేసిన ఒక ఇన్ స్టాగ్రామ్ స్టోరీ అందర్నీ...

Read More..

టీమిండియా బౌలింగ్ కౌచ్ పదవి కావాలన్న స్టెయిన్..!

సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ క్రికెట్ రంగంలో ఒక మెరుపు మెరిసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు.స్టెయిన్ అధికారికంగా క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ.క్రికెట్ పై తనకున్న మక్కువను మాత్రం చంపుకోలేకపోతున్నారు.ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అన్ని మ్యాచ్‌లను వీక్షిస్తూ వాటిపై...

Read More..

పాకిస్థాన్‌లో టీమిండియా టూర్ ఫిక్స్, ఎప్పుడంటే..?

భారత్, పాకిస్థాన్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.పాకిస్తాన్ దేశం ఇండియాపై దాడులు చేయడానికి ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది.కశ్మీర్ విషయంలో ఇప్పటికీ ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం కొనసాగుతుందంటే అతిశయోక్తి కాదు.ఇలాంటి పరిస్థితుల్లో భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా పాక్...

Read More..

గుండెపోటుతో తుది శ్వాస విడిచిన యువ క్రికెటర్..!

ఐపీఎల్ సీజన్ ముగిసి ఉత్కంఠభరితమైన టీ-20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న శుభవేళ ఓ దుర్వార క్రికెట్ అభిమానులందరినీ తీవ్ర నిరాశలో ముంచెత్తుతోంది.ఉజ్వల భవిష్యత్తున్న ఓ 29 ఏళ్ల యువ క్రికెటర్ నూరేళ్లు నిండకుండానే నేల మీద నుంచి నిష్క్రమించాడు.అతడి ఆకస్మిక...

Read More..

టీ20 ప్రపంచకప్‌లో వేరే దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు కుర్రాడు..!

భారత జట్టు తరఫున ఆడాలని హైదరాబాద్‌కు చెందిన ఓ కుర్రాడు కలలుకన్నాడు.అయితే భారత జట్టులో ఆడాలనే అతడి కల నెరవేరలేదు కానీ టీ20 ప్రపంచకప్‌లో ఆడే ఛాన్స్ మాత్రం దక్కింది.హైదరాబాద్.అదీ మన తెలుగువాడైన ఈ యువ క్రికెటర్ టీ20 ప్రపంచకప్‌లో ఆడనున్న...

Read More..

నేటి నుంచి మొదలు కాబోతున్న టీ20 వరల్డ్‌కప్ సమరం..!

ఐపీఎల్ సీజన్ ముగిసిన కొద్ది గంటల వ్యవధిలోనే టీ20 వరల్డ్‌కప్ ప్రారంభం కావడానికి సిద్ధమైంది.అక్టోబర్ 17న అంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్ మ్యాచ్‌లు నవంబర్ 14 వరకు కొనసాగనున్నాయి.దాదాపు నెల రోజుల పాటు.16 దేశాలు...

Read More..

ధోనీ ఫాన్స్‌కు అదిరిపోయే శుభవార్త.. మరోసారి తండ్రి కానున్న కెప్టెన్ కూల్..?

ఐపీఎల్ 14వ సీజన్ ​తుది పోరులో కోల్‎​కతా నైట్​రైడర్స్‎​ను చిత్తు చిత్తుగా ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కప్‌ను ముద్దాడింది.చెన్నై జట్టుకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.అయితే అతడి సారథ్యంలో సీఎస్‎కే నాలుగో సారి టైటిల్ కైవసం చేసుకోవడం...

Read More..

భారత క్రికెట్ జట్టుకు హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌..?

ప్రస్తుతం టీమిండియాకు హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రి పదవీకాలం టీ20 వరల్డ్ కప్ తర్వాత ముగియనుంది.దీంతో బీసీసీఐ అతని స్థానంలో ఎవరిని నియమించాలనే అంశంపై సమాలోచనలు చేస్తోంది.ఈ క్రమంలో అనిల్ కుంబ్లే, జయవర్ధనే వంటి సీనియర్ ఆటగాళ్ల పేర్లు వినిపించాయి.కానీ చివరికి ఆ...

Read More..

టీ20 వరల్డ్ కప్ వేళ ఐసీసీతో జట్టుకట్టిన యూనిసెఫ్‌.. ఎందుకంటే.. ?

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించేందుకు ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సమాయత్తమవుతోంది.మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్‌లో తొలిసారిగా యూనిసెఫ్ పాలు...

Read More..

క్యాచ్ ప‌ట్టేందుకు ఈ ముగ్గురు ఫీల్డ‌ర్లు చేసిన ఫీట్లు చూస్తే..

క్రికెట్ ఆట‌లో గెలుపోట‌ములు స‌హ‌జం.ఒక్క క్రికెట్ అనే కాదు ప్ర‌తీ ఆట‌లో ఇలానే ఉంటాయి.నాణేనికి బొమ్మా,బొలుసు ఉన్న‌ట్టు.ఏ ఆట‌లోనైనా విజ‌యం, అప‌జ‌యం ఉంటాయి.ఓడిన వారు కుంగిపోకూడ‌దు.గెలిచిన వారు పొంగిపోకూడ‌దు.ఇదే ఏ ఆట‌కైనా వ‌ర్తించే సూత్రం.ఎప్పుడు ఏ టీమ్‌ను విజ‌యం వ‌రిస్తుందో తెలీదు.అలాగే...

Read More..

బూర్జు ఖ‌లీఫా మీద మ‌న టీమ్ ఇండియా జెర్సీ..

మన దేశంలో క్రికెట్ ఆటకు అభిమానులు ఎక్కువ.మ‌న జాతీయ క్రీడ హాకీ అయిన‌ప్ప‌టికీ.క్రికెట్‌ను మాత్రం మ‌న వాళ్లు గుండెల‌కు హ‌త్తుకుంటారు.టెస్ట్ మ్యాచ్‌లు, 20-20లు, ఐపీఎల్‌లు, వ‌రల్డ్ క‌ప్‌లు ఇలా.ఏ మ్యాచ్‌ను వ‌ద‌ల‌కుండా చూస్తూంటారు.ఆఫీసులో ఉన్నా.ఇంట్లో ఉన్నా.ఫ్రెండ్స్‌తో ఉన్నా ఎప్పుడూ క్రికెట్ గురించే...

Read More..

రాజువయ్య మహరాజువయ్య: అందు కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోని మహి..!

క్రికెట్ ను ఇష్టపడే ప్రతి ఆటగాడు ఇష్టపడే క్రికెటర్ ఎవరు అంటే మహేంద్ర సింగ్ ధోనీ అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.క్రికెట్ ఆట తెలియని వారికి కూడా ధోనీ ఎవరో తెలుసు.అంతలా ప్రేక్షకుల అభిమానాన్ని చోరుగున్నాడు ఎంఎస్ ధోనీ.అయితే ధోనీ గురించి...

Read More..

తెరపైకి మరోకొత్త సిక్సర్ల రారాజు..!

క్రికెట్ ఫార్మాట్లలో టీ20 వచ్చిందంటే చాలు అభిమానులు పండగ చేసుకుంటారు.టీ20ల్లో సిక్సులు వర్షం కురుస్తుంది.ఫోర్లను బాదుతూ బ్యాట్స్మెన్లు విరుచుకుపడతారు.ఇటువంటి మ్యాచుల్లో బ్యాట్స్మెన్లు తమ బ్యాట్లకు పదును పెడుతారు.అభిమానుల కోలాహలం మధ్య తమ దూకుడుతనాన్ని ప్రదర్శిస్తారు.తాజాగా ఈ ఫార్మాట్‌ లో ఓ కొత్త...

Read More..

బీసీసీఐకి ఐసీసీ టైం లైన్..!

పురుషుల టీ20 వరల్డ్ కప్ మరికొద్ది రోజుల్లో శుభారంభం కానుంది.తొలత ఒమన్ దేశంలో టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లు జరుగుతాయి.అనంతరం 12 సూపర్ రౌండ్ల మ్యాచ్‌లు నిర్వహిస్తారు.అయితే మరో నాలుగు రోజుల్లో వరల్డ్ కప్ ప్రారంభం కానున్న వేళ ఐసీసీ...

Read More..

చిన్నారి ఫ్యాన్స్‌కు ధోని అదిరిపోయే సర్‌ప్రైజ్.. వారి ఆనందానికి అవధుల్లేవ్

చైన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన చిన్నారి అభిమానులకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు.దీంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.స్టాండ్స్‌లో గెంతుతూ ఫుల్లు ఖుషీ అయిపోయారు ఆ ఇద్దరు చిన్నారులు.నిన్న జరిగిన మ్యాచ్‌లో ధోని తన...

Read More..

టీ-20 వరల్డ్ కప్ విజేత ప్రైజ్ మనీ ఖరారు.. ఎంతో తెలుసా..!?

పురుషుల టీ-20 వరల్డ్ కప్ విజేత, రన్నరప్ టీమ్స్ కు ఇచ్చే ప్రైజ్ మనీని ఆదివారం ప్రకటించింది ఐసీసీ.విజేతకు పదహారు లక్షల డాలర్లు (సుమారు రూ.12.2 కోట్లు), రన్నరప్ కు అందులో సగం అంటే 8 లక్షల డాలర్లు (సుమారు రూ.6...

Read More..

మ్యాచ్‌ల్లోనే కాదు టాస్ గెలవడంలోనూ అరుదైన రికార్డు సాధించిన ధోనీ..!

కెప్టెన్‌గా టీమిండియా జట్టుకే కాదు.ఐపీఎల్‌ జట్టుకు కూడా అత్యధిక విజయాలు తెచ్చిపెట్టి నంబర్ వన్ సారధిగా ధోని పేరుగాంచారు.ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 10 సార్లు ప్లేఆఫ్స్ కు.9 సార్లు ఫైనల్ కు చేరింది.మూడు సార్లు ఛాంపియన్షిప్ గా...

Read More..

టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం అనూహ్య నిబంధన తీసుకొచ్చిన ఐసీసీ...!?

కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఆటలోనూ సరి కొత్త నిబంధనలు పుట్టుకొస్తున్నాయి.ముఖ్యంగా క్రికెట్ పై కరోనా చాలా ప్రతికూల ప్రభావం చూపింది.దీంతో క్రికెట్ నిర్వాహకులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.సరి కొత్త నిబంధనలు ప్రవేశపెడుతూ క్రికెట్ ఆటను మరింత పవర్‌ఫుల్‌గా...

Read More..

వచ్చే సీజన్‌లో ఆడతానని చెప్తూనే మరో భారీ ట్విస్ట్ ఇచ్చిన ధోని..!

మహేంద్రసింగ్ ధోని అన్ని అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్‌లకు రిటైర్‌మెంట్ ఇచ్చేసారు.ఐపీఎల్ లో మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నారు.అయితే దీనికి సంతోషించాల్సిన అభిమానులు మాత్రం కాస్త అసంతృప్తే వ్యక్తం చేస్తున్నారు.ధోని సరిగ్గా ఆడకపోవడమే ఇందుకు కారణం.ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన అనంతరం ధోని...

Read More..

వైరల్: తన టాప్-5 ఫేవరెట్ ఆటగాళ్ల జాబితాలో అతను కూడా..!

త్వరలో టీ20 ప్రపంచ కప్ మొదలు కానుంది.ఈ తరుణంలో వెస్టిండీస్‌ కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ తనకు నచ్చిన 5 మంది క్రికెటర్ల పేర్లను తెలిపాడు.తన ఫేవరెట్ ఆటగాళ్లలో ఓ పాపులర్ ఓపెనర్‌, మాజీ వికెట్‌ కీపర్‌, ఆల్‌రౌండర్‌, మాజీ స్పిన్నర్‌, మాజీ...

Read More..

అక్షర్ పటేల్ అరుదైన రికార్డు..!

ఐపిఎల్ ఇంకో కొన్నిరోజులే ఉండనుంది.తుది దశకు చేరింది.దీంతో ఐపిఎల్ ట్రోఫీని ఎవరు సాధిస్తారోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే చాలా జట్లు ఇంటి ముఖం పట్టాయి.కప్ కోసం హోరాహోరీ మ్యాచ్ లు జరుగుతున్నాయి.ఓ వైపు గ్రౌండ్ లో సిక్సర్ల మోత మోగుతోంది.ఫోర్లతో క్రికెటర్లు...

Read More..

స్మృతి మంధానకి ప్రమోషన్..!

టీమిండియా మహిళలు మరింత దూకుడుగా ఆడుతూ మంచి ఫామ్ లోకి వస్తున్నారు.మహిళా క్రికెటర్లు అద్భుత ప్రదర్శనతో విజయాల పరంపర కొనసాగిస్తున్నారు.దీంతో రాబోయే రోజుల్లో టీమ్ లో మార్పులు జరగనున్నాయి.రాబోయేటటువంటి వరల్డ్ కప్ సీజన్‌ తర్వాత స్మృతి మంధాన కెప్టెన్ అయ్యే అవకాశం...

Read More..

త‌న తండ్రి టీమ్ గెల‌వాలంటూ ధోనీ కూతురు చేసిన ప‌ని చూస్తే..

ప్ర‌స్తుతం ఐపీఎల్ హ‌వా సాగుతోంది మ‌న ఇండియాలో.సాధార‌ణంగానే క్రికెట్ అంటే ఓ రేంజ్‌లో క్రేజ్ ఉంది మ‌న దేశంలో.అలాంటిది ఇక ఐపీఎల్‌కు ఉన్న స్థానం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఇక ఐపీఎల్‌లో ధోనీ సార‌థ్యం వ‌హిస్తున్న చెన్నై సూప‌ర్ కింగ్స్ అంటే...

Read More..

తగ్గేదేలే: అతడు కొట్టిన దెబ్బకు మూవింగ్ రోబో కెమేరా ఉష్..!

ఐపిఎల్ లో సిక్సర్ల వర్షం కురుస్తోంది.ఫోర్ల ప్రవాహం సాగుతోంది.మామూలుగా వన్డే మ్యాచులోనే ఈ మధ్యకాలంలో బ్యాటర్లు షాట్లు కొడుతున్నారు.అసలే ఐపిఎల్.కాబట్టి సిక్సులు బాదాల్సిందే.ఒకప్పుడు సిక్సులు కొడితే బాల్స్ అంత దూరం వెల్లాయా అని చెప్పుకునేవారు.కానీ ఇప్పుడు ఆ షాట్ కు ఏదో...

Read More..

హార్థిక్ పాండ్యాపై అతి విశ్వాసమేనా..?!

ఐపిఎల్ సందడి ఉండంగానే టీ20 హడావుడి మొదలైంది.టీ20 వరల్డ్ కప్ మరోకొన్ని రోజుల్లో మొదలుకానుంది.ఐపిఎల్ అయిపోయే రెండు రోజుల తర్వాత టీ20 వరల్డ్ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది.ఈపాటికే టీ20 టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.అక్టోబర్ 10వ తేది...

Read More..

చదరంగంలో భారత ఆటగాళ్లకు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ఫలితం రానే వచ్చేసింది..!

చదరంగంలో భారత ఆటగాళ్లకు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ఫలితం రానే వచ్చేసింది.స్పెయిన్ వేదికగా శనివారం జరిగిన ఎఫ్ఐడిఈ వరల్డ్ ఉమెన్ టీం చెస్ చాంపియన్షిప్ లో భారత్ ఫైనల్ లో 0-2 తో ఓటమి చవి చూసినా చివరికి రజత...

Read More..

ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీకి చేదు అనుభవం..!

ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్ , అర్జెంటినా ఆటగాడు, ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన లియోనెల్ మెస్సీకి హోటల్ రూమ్ లో చేదు అనుభవం ఎదురైంది.అంతటి ధనవంతుడైన లియోనల్ మెస్సీని కూడా దొంగలు వదిలిపెట్టలేదు.మెస్సి పిఎస్టి క్లబ్ చాంపియన్స్ లీగ్ మ్యాచ్ ను పూర్తి...

Read More..

విరాట్ కోహ్లీ పై ఫిర్యాదు.. అసలు మ్యాటర్ ఏమిటంటే...?

టీమిండియా కెప్టెన్ కోహ్లీ గురించి ఈ మధ్య ఎన్ని రూమర్స్ వచ్చాయో అందరికి తెలిసిన విషయమే.ఇప్పుడే కాదు కోహ్లీ కెప్టెన్సీ గురించి ముందు నుంచే రచ్చ జరుగుతుంది.కోహ్లీ ఫ్యాన్స్ మ్యాచ్ ఓడిపోతే చాలు కోహ్లీని కెప్టెన్సీ నుంచి తీసేయండి అనే కామెంట్స్...

Read More..

టీ-20 ప్రపంచకప్ లో ఆ నలుగురు ఫామ్ పై ఆందోళన.. బీసీసీఐ, సెలెక్టర్లు పునరాలోచనలో పడ్డారా..!

టీ-20 ప్రపంచకప్ లో ఆ నలుగురు ఫామ్ పై ఆందోళన.బీసీసీఐ, సెలెక్టర్లు పునరాలోచనలో పడ్డారా.! టీ-20 ప్రపంచ కప్ లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైన 15 మందిలో నలుగురు ఆటగాళ్లు పేలన ఫామ్ బీసీసీఐని కలవర పెడుతోంది.ఐపీఎల్ లో ముంబై...

Read More..

చాహల్ ను టీ-20 ప్రపంచకప్ కి ఎందుకు ఎంపిక చేయలేదు..? సెహ్వాగ్

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టీమిండియా జట్టులో స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ను ఎంపిక చేయకపోవడాన్ని  మాజీ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ తప్పుపట్టాడు.అటు శ్రీలంక పర్యటనలో ఇటు ఐపీఎల్ లోను అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న రాహుల్ ను జట్టు నుంచి తప్పించడానికి...

Read More..

కోల్ కతా టీంకు ప్లేఆఫ్ ఆశలు సజీవం

ఐపీఎల్ లో భాగంగా మంగళవారం నాడిక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన టీ-20 మ్యాచ్ లో కోల్క నైట్ రైడర్స్(కేకేఆర్) 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.దీంతో టోర్నీలో ప్లేఆఫ్స్  ఆశలు సజీవంగా ఉంచుకుంది.సీజన్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న...

Read More..

స్పాట్‌ ఫిక్సింగ్‌ పై శ్రీశాంత్‌ హాట్ కామెంట్స్..!

స్పాట్‌ ఫిక్సింగ్‌.భారత క్రికెట్ జట్టులో, క్రికెట్ అభిమానుల్లో ఎంత కలకలం రేపిందో అందరికి తెలిసిన విషయమే.అయితే ఇప్పుడు తాజాగా ఒక క్రికటర్ స్పాట్‌ ఫిక్సింగ్‌ పై మాట్లాడాడు.అతనే టీమిండియా వెటరన్క్రి కెటర్ శ్రీశాంత్‌ . శ్రీశాంత్‌ మాట్లాడుతూ తాను ఎలాంటి తప్పు...

Read More..

సన్ రైజర్స్ కు అచ్చిరాని ఐపీఎల్-2021.. వార్నర్ టీమ్ నుండి తప్పకుండా..!?

ఐపీఎల్ 2021 సీజన్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు అసలు అచ్చిరాలేదని చెప్పాలి.ఇప్పటిదాకా పది మ్యాచ్ లు ఆడగా అందులో రెండింటిలో మాత్రమే విజయం సాధించింది.అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి  దాదాపుగా సన్ రైజర్స్ నిష్క్రమించింది.ఇదిలా ఉంటే సోమవారం రాజస్థాన్ తో జరిగిన...

Read More..

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ కు గుండె పోటు..!

తాజగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజీమాముల్ హక్ గుండెపోటుతో లాహోర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు.గత మూడు రోజులుగా ఆయనకు ఛాతిలో నొప్పి ఎక్కువ కావడంతో ఆయన ఆసుపత్రిలో చేరాడు.సోమవారంనాడు ఆయనకు చాతి నొప్పి మరి తీవ్రతరం కావడంతో ఆయనకు...

Read More..

తండ్రి ఔట్ కాగానే కుర్చీని కోపంతో త‌న్నేసిన డివిలియ‌ర్స్ కొడుకు..

తనయుడి విజయాన్ని చూసి తండ్రి చాలా ఆనందపడే సందర్భాలు మనం నిజజీవితంలో చాలా సార్లు చూసే ఉంటాం.అయితే, అలా కాకుండా తండ్రి విజయాన్ని చూసి తనయుడు ఆనందించడం ఇంకా బాగుంటుంది కదూ.అలా తన తండ్రి ఏబీ డివిలియర్స్ విజయాన్ని చూసి ఆనందపడాలిన...

Read More..

మరో ఘనతను తన ఖాతాలో చేర్చుకున్న విరాట్ కోహ్లీ..!

ఐపిఎల్ లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అద్భుత రికార్డును నెలకొల్పాడు.ఇప్పటి వరకూ ఐపిఎల్ లో ఒకే ఫ్రాంచైజీకి 200 మ్యాచ్ లలో కెప్టెన్ గా నాయకత్వం వహించిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు.అంతేకాదు మరో రికార్డును...

Read More..

దెబ్బ తగిలి రక్తం కారుతున్నా.. అద్భుతమైన ఫీల్డింగ్ చేసిన డుప్లెసిస్..!

ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచులు చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి .క్రికెట్ అభిమానులకు ఎంతో వినోదం పంచుతున్న ఐపీఎల్ ఆటగాళ్లు అప్పుడప్పుడు ఆశ్చర్యానికి కూడా గురిచేస్తున్నారు.తమ డెడికేషన్, టాలెంటెడ్ ఆట ప్రదర్శనతో అందర్నీ కట్టిపడేస్తున్నారు.తాజాగా డుప్లెసిస్ తన జట్టు పట్ల కనబరిచిన...

Read More..

జోరుమీదున్న ఢిల్లీకి హైదరాబాద్ బ్రేక్ వేస్తుందా..?!

ఐపిఎల్ మళ్ళీ మొదలైంది.కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ప్రారంభమైంది.ఇప్పటికే 3 మ్యాచ్ లు అయిపోయాయి.రెండు మ్యాచులు వన్ సైడ్ కాగా పంజాబ్, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ మాత్రం అభిమానులని టెన్షన్ పెట్టింది.ఐపిఎల్ అంటే అంతే కదా.ఒక్క ఓవర్లో మ్యాచ్...

Read More..

వైరల్ వీడియో: ఒలింపిక్ విజేతతో దీపికా పడుకునే ఏకంగా..?!

బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు.నటనతో, అందంతో ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకుంది.అయితే దీపికా పడుకునే మంచి స్పోర్ట్స్ ప్లేయర్ అని చాలా మందికి తెలీదు.అవును తాను మంచి స్పోర్ట్స్ ప్లేయర్.సినిమాల్లోకి రాకముందు...

Read More..

దేశీయ ఆట‌గాళ్లకు గుడ్ న్యూస్‌.. మ్యాచ్ ఫీజుల పెంపు..

మ‌న దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.కాగా ఇప్పుడు దేశీయ క్రికెటర్ల విష‌యంలో BCCI తీసుకున్న నిర్ణ‌యం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.అదేంటంటే దేశీయ క్రికెట‌ర్ల‌కు మ్యాచ్ ఫీజులను పెంచుతూ ఉత్త‌ర్వులు జారీచేసింది.దీంతో వారంద‌రికీ గుడ్ న్యూస్ వ‌చ్చేసింది.ఇక...

Read More..

మరో సంచలన నిర్ణయంతో ఫ్యాన్స్‌కు షాకిచ్చిన విరాట్‌ కోహ్లీ..!

భారత్ లో ప్రారంభమై కరోనా ధాటికి అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ పునః ప్రారంభమైంది.ఐపీఎల్ ద్వితీయార్థం షార్జా, అబుదాబి, దుబాయ్‌ వేదికగా జరుగుతోంది.దాంతో క్రికెట్ అభిమానులు బౌండరీల జోరును మళ్ళీ చూసే సమయం ఆసన్నమైందని సంతోషంలో మునిగితేలుతున్నారు.ఈ నేపథ్యంలోనే టీమిండియా...

Read More..

అత్యద్భుతమైన, చెత్త రికార్డు రోహిత్ శర్మకే సొంతం

ఇండియాలో క్రికెట్‌ను అభిమానించని వారు లేరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ప్రతీ ఒక్క క్రికెటర్ గురించి దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు చర్చించుకుంటారు.క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు తమ పనులు పక్కన పెట్టేసి అదే పనిగా మ్యాచ్ చూస్తుంటారు.కాగా, క్రికెట్ అభిమానులకు ఇష్టమైన...

Read More..

నేటి నుంచి ఐపీఎల్ సెకండ్ హాఫ్.. పూర్తి వివరాలు ఇలా..!

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రియులను ఎంటర్టైన్ చేసేందుకు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ రెండో దశ ప్రారంభమైంది.సెప్టెంబర్ 19న అనగా ఈరోజు ఐపీఎల్‌-2021 సెకండ్ హాఫ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విజేత ఎవరనే దానిపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.ఎవరు ఈసారి కప్ కైవసం...

Read More..

ఒలంపిక్స్ క్రీడాకారుల వ‌స్తువులు వేలం.. నీర‌జ్ చోప్రా ఈటెకు ఎంత ధ‌ర అంటే..?

మొన్న జ‌రిగిన ఒలింపిక్స్‌లో చాలామంది ప‌త‌కాలు సాధించిన సంగ‌తి తెలిసిందే.కాగా మొన్న ప్ర‌ధాని మోదీ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న‌కు వ‌చ్చిన‌టువంటి బహుమతులను అధికారులు శుక్రవారం వేలం వేశారు.అయితే ఇందులో ప్ర‌ధానంగా టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్ లో ఇండియాకు పతకాలు తీసుకువ‌చ్చిన...

Read More..

ఐపీఎల్ గెలిచేది ఆ జట్టేనని చెప్పి ఆశ్చర్యపరిచిన మాజీ క్రికెటర్..!

సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్ లో ఏ టీమ్ గెలుస్తుందనే దానిపై చాలామంది అంచనా వేస్తుంటారు.వారి అంచనాలు అన్నీ దాదాపు ఒకేలా ఉంటాయని చెప్పుకోవచ్చు.కానీ చివరికి ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు.అయితే ఒక మాజీ క్రికెటర్ మాత్రం ఎవరూ ఊహించని రీతిలో జోష్యం...

Read More..

కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ..!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనూహ్య నిర్ణయం తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.అక్టోబర్‌లో యూఏఈ, ఒమన్ వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుంది.అయితే ఈ మెగా టోర్నీ ముగిసిన అనంతరం టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు విరాట్ ప్రకటించారు.2014లోనే టెస్టులకు...

Read More..