పిడిఎఫ్ బియ్యం పట్టివేత

సూర్యాపేట జిల్లా: మద్దిరాల మండల పరిధిలోని పోలుమల్ల గ్రామంలో ఆమంచి సతీష్ ఇంటిలో అక్రమంగా నిల్వ చేసిన 21 క్వింటాల పిడిఎస్ బియ్యాన్ని శనివారం పోలీసులు పట్టుకున్నారు.నమ్మదగిన సమాచారంతో మద్దిరాల ఎస్సై మధు నాయుడు తన సిబ్బందితో గ్రామానికి చేరుకుని సోదాలు నిర్వహించగా

 Pdf Rice Caught In Maddirala Mandal, Pdf Rice Caught ,maddirala Mandal, Pdf Rice-TeluguStop.com

అక్రమంగా నిల్వ చేసిన బయటపడగా సీజ్ చేసి కేసు నమోదు చేశారు.

ఎస్ఐ మాట్లడుతూ అక్రమంగా పిడిఎస్ బియ్యాన్ని నిల్వ ఉంచినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube