ప్రజాపాలన దరఖాస్తుల నమోదు ప్రక్రియ వేగం పెంచాలి: కలెక్టర్ ఎస్.వెంకట్రావ్

సూర్యాపేట జిల్లా: ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియలో వేగం పెంచాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ఒక ప్రకటనలో తెలిపారు.

 Registration Of Praja Palana Applications Should Be Speeded Up Collector S Venka-TeluguStop.com

జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ ప్రత్యేక అధికారులు,వార్డు ఇంఛార్జీల సమక్షంలో రెండో రోజు డేటా ఎంట్రీ సంబంధిత కేంద్రాలలో శరవేగంగా జరుగుతుందన్నారు.

ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు 83,322 దరఖాస్తులను ఆన్లైన్ డేటా ఎంట్రీ చేయడం జరిగిందని,నిర్దేశించిన సమయానికి నిరంతర ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube