రాష్ట్రానికి కొత్త రైలు మార్గం...!

నల్లగొండ జిల్లా:డోర్నకల్ నుంచి పాలేరు, సూర్యాపేట మీదుగా నల్లగొండ వయా గద్వాల్ వరకు 296 కిలో మీటర్ల కొత్త రైల్వే లైన్‌ను కేంద్రం మంజూరు చేసింది.దక్షిణ తెలంగాణను కలిపే ఈ లైన్ డోర్నకల్ నుంచి ఖమ్మం రూరల్ శివారు, కుసుమంచి,పాలేరు,మోతె,సూర్యాపేట,నల్లగొండ, కల్వకుర్తి,నాగర్ కర్నూల్, వనపర్తి మీదుగా గద్వాల వరకు నిర్మించనున్నారు.ఈ లైన్ నిర్మాణం కోసం కేంద్రం రూ.5,330కోట్ల బడ్జెట్ కేటాయించనుంది.దీనికి సంబంధించి త్వరలోనే కేంద్రం నుంచి నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు.

 New Railway Line For The State , New Railway Line-TeluguStop.com
Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube