రోడ్డు ప్రమాదంలో నవ వదువు మృతి

సూర్యాపేట జిల్లా:రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది.బంధువులు తెలిపిన వివరాల ప్రకారం నరసారావుపేటకు చెందిన స్టేట్ బ్యాంక్ ఉద్యోగి సంఘాల శిరీష(33) సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఆమంచి జగదీశ్వర శర్మ కుమారుడు సాప్ట్ వేర్ ఉద్యోగి శ్రీనివాస్ తో మూడు నెలల క్రితం (మే 4న) వివాహం జరిపించారు.

 Newlywed Died In A Road Accident-TeluguStop.com

సూర్యాపేటలో ఉద్యోగం చేసిన శిరీష భర్త ఉద్యోగ రీత్యా హైద్రాబాద్ కు బదిలీ చేయించుకున్నారు.ఆదివారం తమ సమీప బంధువుల వివాహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూచిపూడికి వెళ్లి తిరిగి వస్తుండగా తెల్లవారుజామున విజయవాడ సమీపంలో గుణదల రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్ ను ఢి కొట్టిన ప్రమాదంలో నవ వధువు శిరీష అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

దీనితో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube