చిల్లేపల్లి బ్రిడ్జి వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి మూసి బ్రిడ్జి వద్దనున్న టోల్గేట్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు.టోల్గేట్ నుండి 20 కిలోమీటర్ల వరకు వాహనదారులకు రాయితీ కల్పించాలని డిమాండ్ చేశారు.

 All-party-led Dharna At Chillepalli Bridge, All-party-led Dharna ,chillepalli Br-TeluguStop.com

ఎట్టకేలకు స్పందించిన టోల్గేట్ యజమాన్యం ఆధార్ కార్డు,ఆర్సీ లేదా ఎమ్మార్వో పర్మిషన్ ఉన్నవారికి రాయితీ కల్పిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు,పలు సంఘాల నాయకులు,ఫోర్ వీలర్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube