మంత్రి జగదీష్ రెడ్డి సుడిగాలి పర్యటన

నల్గొండ జిల్లా:రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మంగళవారం నల్లగొండలో సుడిగాలి పర్యటన చేశారు.పట్టణాభివృద్ధిలో భాగంగా చేపట్టిన పలు పనులను పరిశీలించారు.

 Minister Jagadish Reddy Visits Tornado-TeluguStop.com

అనంతరం వల్లభరావు చెరువు,పానగల్ ఉదయ సముద్రం మినీ ట్యాంక్ బండ్ లపై చేపట్టే అభివృద్ధి పనులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి,వైస్ చైర్మన్ రమేష్,మున్సిపల్ కమిషనర్ కెవి.

రమణాచారి, కౌన్సిలర్ పూజిత శ్రీనివాస్,ఎస్పీడిసిఎల్ డీఈ విద్యాసాగర్,మున్సిపల్ సిబ్బంది తదితరులు, పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube