నల్లగొండ జిల్లా:సాంకేతిక సమస్యలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుపోయిన సునీతా విలియమ్స్ భూమి మీదకు రానున్నారు.భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా 9 నెలలుగా అంతరిక్షంలోనే ఉన్నారు.
అయితే వ్యోమగాములను భూమి మీదకు తీసుకురావడానికి స్పేస్ఎక్స్ సంస్థ ఈ రోజు క్రూ-10ను ప్రయోగించనుంది.అది ఈనెల 16న ఇద్దరు వ్యోమగాములను తిరిగి భూమి మీదకు తీసుకురానుంది.