Telugu NRI USA America News - America,Dubai,UK,Canada,Australia News Videos,Telugu Organisation List Website

TeluguStop dedicated section for Telugu NRI’s(https://nri.telugustop.com) is unique section covering all Telugu NRI related News from around the world. we are already pepping our portal with content that makes the Telugu NR I’s feel more belonging and connected and stay tuned to Telugu Happenings in USA covering all Latest Local News,Immigration Visa and other Telugu Association updates. Telugu NRIs have always shown their fondness, enthusiasm, and passion in keeping themselves upto-date on the latest happenings about the Telugu world, prompting us to bring our portal closer to them. తెలుగు ప్రపంచం అంతర్జాతీయ అమెరికా ప్రవాసాంధ్రుల తాజా వార్తలు – Telugu Stop NRI USA International World Daily Latest News Stop(USA,Dubai,Canada,Austraila,South Africa) News,Events,Telugu Organizations Updates, Visa Immigration News(H1/H4/Green Card,OPT),Student NRI forums,Groups,Passport,Travel News and More. Telugu NRI News/Associations/Events Covering all USA citys from Chicago,Washington,Dallas,New Jersey,New York,California,Michigan,Detroit,San Jose,North Carolina etc.

యూకేలో తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టిన ఎన్నారైకి జైలు శిక్ష..

యూకే( UK )లోని భారతీయ సంతతికి చెందిన 49 ఏళ్ల దేవన్ పటేల్ కొన్ని సంవత్సరాలుగా తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ వస్తున్నాడు.అయితే ఇప్పుడు ఈ ఎన్నారై తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతున్నాడు.తన డ్రగ్స్‌ వ్యసనానికి( Drug Addiction ) డబ్బులు సమకూర్చమని...

Read More..

తాత యాదిలో.. జాంబియాలో పీవీ గోపాలన్ ఇంటిని సందర్శించిన కమలా హారిస్, భావోద్వేగం

అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హారిస్( Kamala Harris ) ప్రస్తుతం జాంబియాలో పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా ఆమె తన కుటుంబ మూలాలను గుర్తుచేసుకున్నారు.తన తల్లి గారి తండ్రి, తాత పీవీ గోపాలన్‌ను( PV Gopalan ) ఆమె స్మరించుకున్నారు.ఈ...

Read More..

హిందూఫోబియాకు వ్యతిరేకం : జార్జియా రాష్ట్రం సంచలన నిర్ణయం.. అమెరికాలోనే తొలిసారి

అమెరికాలోని( America ) కొన్ని రాష్ట్రాలు ఇటీవలికాలంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచానికి, ముఖ్యంగా మనదేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.కొద్దిరోజుల క్రితం సీటెల్ నగరం కులవివక్షను నిషేధిస్తూ వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత గర్భ నిరోధక మాత్రలను నిషేధించి వ్యోమింగ్ రాష్ట్రం...

Read More..

దొడ్డిదారిన అమెరికాలోకి.. మార్గమధ్యంలోనే ఆశలు గల్లంతు , పడవ ప్రమాదంలో భారతీయ కుటుంబం జలసమాధి

అక్రమ మార్గాల్లో అమెరికాలో ( America ) అడుగుపెట్టాలని భావించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అక్కడి బోర్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు.అలాగే సాహసాలు చేసి ప్రాణాలు పొగొట్టుకునేవారు...

Read More..

అమెరికా విదేశాంగ శాఖలో భారతీయుడికి కీలక పదవి.. నియామకానికి సెనేట్ ఆమోదం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ) కొలువులో మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి లభించింది.ఆ దేశ విదేశాంగ శాఖలో శక్తివంతమైన డిప్యూటీ సెక్రటరీ (మెయింటినెన్స్ , రిసోర్సెస్) పదవికి ఇండో అమెరికన్ న్యాయవాది, దౌత్యవేత్త రిచర్డ్...

Read More..

నిధులు సేకరించడంకోసం మూడేళ్లగా అందులోనే అజ్ఞాతవాసం... రికార్డు బ్రేకింగ్!

ఓ యువకుడు ఒక ఛారిటీ కోసం పెద్ద మొత్తంలో నిధులు కూడ బెట్టి రికార్డు సృష్టించాడు.ఈ క్రమంలో ఓ ఛారిటీకోసం( Charity ) అంతలా డబ్బులు కూడబెట్టిన తొలి వ్యక్తిగా ఆ టీనేజర్ పేరు ప్రఖ్యాతలు గడించాడు.‘ది బాయ్‌ ఇన్‌ ది...

Read More..

యూకేలోని ప్రతిష్టాత్మక కథల పోటీల్లో ఎన్నారై రచయితలు సెలెక్ట్..

భారత సంతతికి చెందిన ఇద్దరు రచయితలు షీనా పటేల్, పరిణి ష్రాఫ్( Sheena Patel, Parini Shroff ) యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారం “ఉమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ 2023“( Women’s Prize for Fiction 2023) లాంగ్‌లిస్ట్‌లో...

Read More..

ఆవు చర్మంపై వున్న స్మైలీ ఎమోజీ చూసి బిత్తరబోతున్న నెటిజన్లు!

ఈ విశాల ప్రపంచం అనేక వింతలూ విశేషాలకు నిలయం.ఒక్కోసారి ఆకాశంలో చిత్ర విచిత్రమైన ఆకారాలు జనులను కనువిందు చేస్తుంటాయి.అలాంటివి మునుపెన్నడూ చూడలేదని మనవాళ్ళు గుసగుసలాడుకుంటూ వుంటారు.అలాగే మబ్బులన్నీ కలిసి వివిధ ఆకృతుల్ని సంతరించుకోవడం చూస్తుంటాం.అదేవిధంగా భూమి మీద కూడా అనేక వింతలువిశేషాలు...

Read More..

ఒంటరితనంపై సినిమా తీసిన ఎన్నారై టెక్కీలు.. ప్రదర్శించేది అప్పుడే..!

సింగపూర్‌లోని( Singapore ) భారతీయ సంతతికి చెందిన టెక్ ఎక్స్‌పర్ట్స్ టీమ్ ప్రస్తుత సింగపూర్‌లో ఒంటరితనంపై “ది వీల్”( The Wheel ) అనే పేరుతో ఒక షార్ట్ ఫిల్మ్ రూపొందించారు.ఈ మూవీ ఏప్రిల్ ఒకటి మధ్యాహ్నం రెండు గంటల నుంచి...

Read More..

నాసా 'మూన్-టు-మార్స్‌' ప్రోగ్రామ్‌ అధిపతిగా ఎన్నారై ఇంజనీర్ ఎంపిక.. ఆ విశేషాలివే!

నాసా తన న్యూ మూన్ టు మార్స్ ప్రోగ్రామ్‌( Moon to Mars ) కు అమిత్ క్షత్రియ( Amit Kshatriya )ను అధిపతిగా నియమించింది.ఈ ప్రోగ్రామ్‌ చంద్రుడు, అంగారక గ్రహాలపై మానవ అన్వేషణను పర్యవేక్షిస్తుంది.అమిత్ బాధ్యతలలో చంద్రుడు, అంగారక గ్రహాలకు...

Read More..

అమెరికాలో అదృశ్యమైన భారత సంతతి బాలిక క్షేమం.. 75 రోజులకు దొరికిన జాడ

అమెరికాలో అదృశ్యమైన భారత సంతతి బాలిక తన్వి( Tanvi ) మరుపల్లి కథ సుఖాంతమైంది.దాదాపు 75 రోజుల తర్వాత ఆమె ఆచూకీ తెలిసింది.ఫ్లోరిడాలో తన్వి సురక్షితంగా వున్నట్లు కనుగొన్నారు.అలాగే ఆమెను కుటుంబం వద్దకు చేర్చినట్లు పోలీసులు తెలిపారు.టెక్ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న...

Read More..

లండన్‌లోని భారత హైకమీషన్ కార్యాలయం వద్ద నిరసనకారుల హల్‌చల్.. సెక్యూరిటీని చూసి సైలెంట్

లండన్‌లోని భారత హైకమీషన్ కార్యాలయం వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.కాశ్మీరీ వేర్పాటువాద నాయకులు, ఖలిస్తాన్ అనుకూలవాదులకు మద్ధతుగా కొందరు బ్యానర్‌లను పట్టుకుని నిరసన తెలిపారు.అయితే గత కొద్దిరోజులుగా చోటు చేసుకుంటున్న పరిస్ధితుల నేపథ్యంలో ఇక్కడ భారీ భద్రతను ఏర్పాటు...

Read More..

అమెరికన్ హిందూ యూనివర్సిటీకి ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త భారీ విరాళం..!!

అమెరికాలోని( America ) ఫ్లోరిడా రాష్ట్రంలో వున్న హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా (హెచ్‌యూఏ)కు ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త భారీ విరాళాన్ని ప్రకటించారు.హ్యూస్టన్‌లోని స్టార్ పైప్ ప్రొడక్ట్స్ సీఈవో రమేశ్ భూటాడా( Ramesh Bhutada ) హెచ్‌యూఏకు ఒక మిలియన్ డాలర్లు (భారత...

Read More..

6వ నెలలోనే పుట్టేసిన ముగ్గురు కవలలు, ఆరోగ్యంగా వున్నందున ఏకంగా గిన్నీస్ రికార్డ్!

వింటుంటే ఆశ్చర్యంగా వుంది కదూ.మీరు విన్నది నిజమే.సాధారణంగా బిడ్డ పుట్టాలంటే అమ్మ కడుపులో తొమ్మిది నెలలు ఉండాల్సిందే.అది సృష్టి ధర్మం.ఎన్నాళ్ళు అమ్మ గర్భంలో పెరిగితేనే పిల్లలు చక్కటి ఆరోగ్యంతో జన్మిస్తారు.అయితే కొన్ని కొన్నిసార్లు 7 నెలలకే ప్రసవం జరుగుతూ ఉంటుంది.అలా పుట్టిన...

Read More..

ఎన్నారైలకు అదిరిపోయే న్యూస్.. జర్మనీలో 60 వేల జాబ్స్..

జర్మనీ దేశం( Germany ) యూరోపియన్ యూనియన్ (EU) నుంచి కాకుండా విదేశాల నుంచి నైపుణ్యం కలిగిన కార్మికుల సంఖ్యను పెంచే ప్రణాళికలు ప్రకటించింది.దేశంలో కార్మికుల కొరతను( Labour Shortages ) పరిష్కరించడానికి జర్మనీ ముసాయిదా సంస్కరణలను ప్రకటించింది.ఈ నేపథ్యంలోనే నైపుణ్యం...

Read More..

ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు.. కొద్దిరోజుల్లోనే మాయమైన ఎన్నారై..

అమెరికాలో ( America ) మెకానికల్ నెట్‌వర్క్ ఇంజనీర్‌గా కొంతకాలం పాటు పనిచేసి ఆపై స్వదేశానికి వచ్చిన పొందూరి అంజన్( Ponduri Anjan ) తాజాగా మాయమయ్యాడు.ఈ యువకుడికి గన్నవరంలో సొంత నివాసం ఉంది.కొద్దిరోజులుగా అదే ఇంట్లో ఖాళీగా ఉంటూ కాలం...

Read More..

వృద్ధురాలి నుంచి డబ్బులు కొట్టేసిన ఎన్నారై యువకులు అరెస్ట్!

కంప్యూటర్ వైరస్ స్కామ్ ( Computer virus scam )ద్వారా మసాచుసెట్స్‌లో 78 ఏళ్ల వృద్ధురాలి( old woman ) నుంచి 1 లక్ష డాలర్లకు పైగా దొంగిలించినందుకు భారతీయ సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు అరెస్టయ్యారు.నిందితులు నికిత్‌ ఎస్‌ యాదవ్‌...

Read More..

హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాముల వర్క్ పర్మిట్ వివాదం.. కోర్టు సంచలన తీర్పు, భారతీయులకు లబ్ధి

అమెరికాలో వున్న హెచ్ 1 బీ వీసాదారులకు,( H-1B visa ) వారి జీవిత భాగస్వాములకు కోర్ట్ శుభవార్త చెప్పింది.హెచ్‌1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పనిచేసుకోవచ్చని తీర్పు వెలువరించింది.హెచ్ 1 బీ వీసా హోల్డర్స్‌లోని కొన్ని కేటగిరీలకు...

Read More..

అత్యాచారం ఆరోపణలు.. ఆస్ట్రేలియాకు పరార్ , ‘ఆపరేషన్ త్రిశూల్‌’కు చిక్కిన నిందితుడు

అత్యాచారం కేసులో ఆస్ట్రేలియా ( Australia ) నుంచి బహిష్కరణకు గురైన వ్యక్తిని హిమాచల్‌ప్రదేశ్‌ పోలీసులు( Himachal Pradesh Police ) అదుపులోకి తీసుకున్నారు.ఇప్పటికే అతని కోసం ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయగా.సీబీఐ, హిమాచల్ ప్రదేశ్ పోలీసుల సంయుక్త...

Read More..

యూఏఈలో దారుణం : భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. 11వ అంతస్తు నుంచి దూకి భారతీయుడు ఆత్మహత్య

యూఏఈలో( UAE ) విషాదం చోటు చేసుకుంది.భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగా చంపిన భారతీయుడు, ఆపై 11వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.వివరాల్లోకి వెళితే.మంగళవారం సాయంత్రం షార్జాలో ఈ ఘటన చోటు చేసుకుంది.సమాచారం అందుకున్న పారామెడిక్స్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని...

Read More..

పెప్సీ కొత్త లోగో చూశారా? చూడండి, అదిరిపోలా?

పెప్సీ.ఈ పేరు వినగానే జనాల నోళ్ళల్లో ఊరిపోతోంది.పైగా వేసవి కాలం… ఎండలో కాస్త తిరిగినవారికి నోరు పిడచకట్టి వెంటనే ఎదో ఒక కాల్ డ్రింక్ తాగాలని అనిపిస్తూ ఉంటుంది.మర్కెట్లో ఎన్నో బ్రాండ్లు వున్నా చాలామంది ముందుగా తగలనుకున్న బ్రాండ్స్ లో పెప్సీ...

Read More..

దక్షిణాఫ్రికా హైకోర్టులో కోవిడ్ వ్యాక్సిన్ రివ్యూకి బ్రిటిష్ ఇండియన్ మద్దతు.. ఆ వివరాలివే..

యూకేకి( UK ) చెందిన ఎన్నారై కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అసీమ్ మల్హోత్రా( Aseem Malhotra ) తాజాగా ఫైజర్ mRNA కోవిడ్-19 వ్యాక్సిన్ ఉత్పత్తులను అత్యవసరంగా సమీక్షించాలనే ఒక లీగల్ ఛాలెంజ్‌కు మద్దతును ప్రకటించారు.దక్షిణాఫ్రికా హైకోర్టులో( South Africa Highcourt )...

Read More..

ఇండియన్ కమర్షియల్ రియల్ ఎస్టేట్‌కి ఆకర్షితులవుతున్న ఎన్నారైలు.. తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు!

ఎన్నారైలకు వన్-స్టాప్ ప్లాట్‌ఫామ్ అయిన SBNRI ఇటీవల ఎన్నారై పెట్టుబడుల ధోరణిపై ఒక సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో 52% ఎన్నారైలు భారతీయ రియల్ ఎస్టేట్( Indian Real Estate ) విభాగంలో తమ పోర్ట్‌ఫోలియోలను విస్తరించడానికి కమర్షియల్ రియల్ ఎస్టేట్ (CRE)లో...

Read More..

మనీలాలో ఎన్నారై దంపతులను కాల్చి చంపిన దుండగులు.. షాక్‌లో కుటుంబాలు

ఎన్నారై దంపతులైన సుఖ్వీందర్ సింగ్ (41) ( Sukhwinder Singh ), అతని భార్య కిరణ్‌ప్రీత్ కౌర్ (33)( Kiranpreet ) దారుణంగా హత్య గావించబడ్డారు.ఈ వార్తతో పంజాబ్ రాష్ట్రం, జలంధర్ జిల్లా, మెహసంపూర్( Mehsampur ) గ్రామస్థులతో పాటు, చచ్రారి...

Read More..

అమెరికా విజిటింగ్‌ వీసా .. భారతీయుల నిరీక్షణ సమయం బాగా తగ్గిందట

విదేశీ యాత్రైనా, చదువైనా, ఉద్యోగమైనా భారతీయులకు ముందుగా గుర్తొచ్చేది అమెరికాయే.( America ) అంతగా భారతీయుల జీవితంతో అగ్రరాజ్యం అనుబంధం పెంచుకోంది.రోజులో ఒక్కసారైనా అమెరికా పేరు తలవకుండా వుండని వాళ్లు ఎందరో.అయితే అక్కడికి వెళ్లడం అంత ఆషామాషీ కాదు.చట్టపరమైన లాంఛనాలు పూర్తి...

Read More..

నిర్లక్ష్యంగా విధులు .. సెక్యూరిటీ ఆఫీసర్ మరణం, సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తిపై అభియోగాలు

మూడేళ్ల క్రితం సెక్యూరిటీ ఆఫీసర్ మరణానికి దారితీసిన కేసుకు సంబంధించి భారత సంతతికి చెందిన వ్యక్తిపై సింగపూర్‌లో అభియోగాలు మోపారు.నిందితుడిని 60 ఏళ్ల సురేశ్ కుమార్( Suresh Kumar ) షణ్ముగంగా గుర్తించారు.ఇతను వన్ రాఫెల్స్ ప్లేస్‌లో ఫ్రీలాన్స్ ఫేడ్ క్లినింగ్...

Read More..

నా తాత ఎమర్జెన్సీకి మద్ధతుగా లేరు.. నెటిజన్లకు గట్టి కౌంటరిచ్చిన యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా

స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలో మాయని మచ్చగా వున్న ‘‘ఎమర్జెన్సీ’’( Emergency ) విషయంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి( Indira Gandhi ) మద్ధతు ఇచ్చినందుకు తన తాత అమర్‌నాథ్ విద్యాలంకర్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో...

Read More..

ఈ 5 విదేశాల్లో ప్రజలు హిందీ మాట్లాడతారు.. అవేంటంటే!

హిందీ భాష( Hindi Language )ను ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని 20 ఇతర దేశాలలో కూడా మాట్లాడతారు.మరి హిందీకి అధికారిక భాష హోదా ఉన్న టాప్-5 దేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. 1.ఫిజీ: ఫిజీ( Fiji ) జనాభాలో దాదాపు...

Read More..

ఎన్నారై మహిళ నుంచి ఫోన్లు కొట్టేసిన దొంగలు.. ఎక్కడంటే!

ఇంగ్లాండ్( England ) నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన ఓ ఎన్నారై మహిళకు ఇద్దరు యువకులు భారీ షాక్ ఇచ్చారు.ఆమె వద్ద నుంచి నగదు, మొబైల్ ఫోన్లు లాక్కుని పరారయ్యారు.ఆ మహిళా ఫిర్యాదు మేరకు ఆ ఇద్దరు యువకులపై కేసు నమోదైంది.ఈ...

Read More..

కెనడాలో ఎన్నారైలకు షాక్.. కుల వివక్ష చూపినందుకు భారీ ఫైన్!

కెనడాలోని బ్రిటిష్ కొలంబియా( British Columbia )లో ఎన్నారైలకు షాక్ తగిలింది.హ్యూమన్ రైట్స్ ట్రిబ్యునల్ వ్యాపార భాగస్వామి అయిన మనోజ్ భంగుపై కుల వివక్షకు పాల్పడినందుకు ఇద్దరు భారతీయ సంతతి వ్యక్తులకు భారీ ఫైన్ విధించడం జరిగింది.ఆ ఎన్నారైల పేర్లు ఇందర్‌జిత్,...

Read More..

హెచ్ 1 బీ వీసా.. దరఖాస్తులు సరిపడా వచ్చాయి: యూఎస్‌సీఐఎస్ కీలక ప్రకటన

2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను హెచ్1బీ వీసాకు( H1B visa ) సంబంధించి యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎస్‌సీఐఎస్) కీలక ప్రకటన విడుదల చేసింది.అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్ధిక సంవత్సరానికి గాను హెచ్ 1 బీ వీసా...

Read More..

పంజాబీ ఎన్ఆర్ఐలకు శుభవార్త.. అమృత్‌సర్ నుంచి యూకేలోని గాట్విక్‌కు డైరెక్ట్ ఫ్లైట్

యూకేలో వున్న పంజాబీ ఎన్ఆర్ఐలకు ఎయిరిండియా( Air India ) శుభవార్త చెప్పింది.పంజాబ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరం అమృత్‌సర్ నుంచి యూకేలోని గాట్విక్‌కు ఎయిరిండియా డైరెక్ట్ ఫ్లైట్‌ను ప్రారంభించింది.ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఢిల్లీ...

Read More..

కెనడాలో దుండగుల దురాగతం.. మరోసారి మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం, వారంలో రెండో ఘటన

కెనడాలో దుండగులు మరోసారి రెచ్చిపోయారు.భారత జాతిపిత మహాత్మా గాంధీ ( Mahatma Gandhi )విగ్రహాన్ని ధ్వంసం చేశారు.బర్నాబీలోని సైమన్ ఫ్రేజర్ యూనివర్సిటీ క్యాంపస్‌లో వున్న గాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ జనరల్ మంగళవారం ధ్రువీకరించింది.ఈ...

Read More..

నాష్‌విల్లే స్కూల్‌లో కాల్పులు జరపడానికి ముందు మ్యాప్‌లు గీసిన షూటర్.. సంచలన నిజాలివే!

టేనస్సీలోని నాష్‌విల్లేలోని ప్రైమరీ స్కూల్‌లో( Nashville School ) సోమవారం ఉదయం జరిగిన కాల్పుల్లో ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు చనిపోయారు.ప్రీస్కూల్ నుంచి ఆరవ తరగతి వరకు సుమారు 200 మంది విద్యార్థులు ఉన్న ప్రైవేట్ ప్రెస్బిటేరియన్ పాఠశాల అయిన ది...

Read More..

ఇండియన్‌-అమెరికన్ కమ్యూనిటీని చూసి గర్వంగా ఫీల్ అవుతున్నా: స్టాంఫోర్డ్ మేయర్!

విద్య, వ్యాపారం, కళలు, సంస్కృతి వంటి వివిధ రంగాలలో అపారమైన సేవలందించినందుకు యూఎస్‌లో నివసిస్తున్న భారతీయ ప్రవాసులను స్టాంఫోర్డ్ మేయర్ కరోలిన్ సిమన్స్( Caroline Simmons ) ప్రశంసించారు.భారత ప్రవాసులు( Indian Americans ) చేసిన సేవలకు గానూ ఆమె గర్విస్తున్నట్లు...

Read More..

కనెక్టికట్ తొలి అసిస్టెంట్ పోలీస్ చీఫ్‌గా భారతీయ సంతతి మహిళ ఎంపిక..

భారతీయ సంతతికి చెందిన సిక్కు మహిళ మన్మీత్ కోలన్( Manmeet Colon ) అరుదైన ఘనత సాధించారు.ఆమె యూఎస్‌, కనెక్టికట్‌ రాష్ట్రం,( Connecticut ) న్యూ హెవెన్ సిటీలో మొదటి భారతీయ-అమెరికన్, రెండవ మహిళా అసిస్టెంట్ పోలీస్ చీఫ్ ఆఫ్ కలర్‌గా(...

Read More..

అమృత్‌పాల్‌కు మద్ధతు.. ఖలిస్తాన్ నినాదాలతో మారుమోగిన న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్

ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాద నేత , వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్( Amritpal Singh ) కోసం పంజాబ్ , కేంద్ర ప్రభుత్వాలు భారీ సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.ఇతని వ్యవహారం భారత్‌తో పాటు చాలా...

Read More..

అమెరికా : గురుద్వారాలో కాల్పుల కలకలం.. ఎవరి పని, భగ్గుమంటోన్న సిక్కు కమ్యూనిటీ..?

ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్( Amritpal singh ) కోసం ముమ్మర గాలింపు చర్యలు జరుగుతుండటం, ఖలిస్తాన్ మద్ధతుదారులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న వేళ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో( California ) వున్న గురుద్వారాలో కాల్పుల కలకలం...

Read More..

రోబో డాగ్‌లతో చైనీయులు వాకింగ్.. ఎక్కడ చూసినా ఇవే

వాకింగ్ వెళ్లే సందర్భంలో కొందరు తమ పెంపుడు కుక్కలను తీసుకెళ్తుంటారు.అయితే చైనాలోనూ చాలా మంది ఇలా పెంపుడు కుక్కలతో వాకింగ్‌కు వెళ్తున్నారు.అయితే ఇక్కడే ఓ కిటుకు ఉంది.అవి రోబోటిక్ కుక్కలు.ప్రస్తుతం చైనా( China 0లో ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది.ఉదయం,...

Read More..

ఇంగ్లాండ్‌లో బ్రిటన్‌ల కంటే భారతీయులకే మెరుగైన విద్య, సొంత ఇళ్లు..

యూకేలో( UK ) విడుదలైన 2021 సెన్సస్ డేటా ప్రకారం, ఇంగ్లాండ్‌లో బ్రిటన్‌ల కంటే భారత జాతికి( Indians ) చెందిన ప్రజలే అత్యధిక విద్యావంతులుగా ఉన్నారు.అంతే కాదు అధిక మంది ఎన్నారైలు ( NRI ) సొంత గృహాలను కలిగి...

Read More..

ఎన్నారై హత్యకు కారణమైన వ్యక్తికి యూఎస్‌లో వందేళ్లు జైలు శిక్ష..

లూసియానాలోని ష్రెవ్‌పోర్ట్‌కు చెందిన జోసెఫ్ లీ స్మిత్( Joseph Lee Smith ) అనే 35 ఏళ్ల వ్యక్తి 2021, మార్చిలో భారత సంతతికి చెందిన మాయా పటేల్ (5) అనే బాలికను చంపేశాడు.దాంతో కోర్టు అతడికి తాజాగా 100 ఏళ్ల...

Read More..

పేద పిల్లలకు ఫ్రీగా బుక్స్ అందిస్తున్న ఎన్నారై బాలిక.. ఆ ఆఫీసర్‌తో టై-అప్!

టెక్సాస్‌కు( Texas ) చెందిన అలీషా మధువర్షి( Alisha Madhuvarshi ) అనే 16 ఏళ్ల ఎన్నారై బాలిక ఓ గొప్ప పని చేస్తూ అందరికీ స్పూర్తిగా నిలుస్తోంది.ఈ బాలిక గతేడాది డిసెంబర్ నెలలో ఉత్తర ప్రదేశ్‌లోని( Uttar Pradesh )...

Read More..

అమెరికా : వాషింగ్టన్‌కు పాకిన ఖలిస్తాన్ వేర్పాటువాదుల నిరసనలు.. భారత రాయబార కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ఖలిస్తాన్ ( Khalistan )వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్( Amritpal Singh ) వ్యవహారం భారత్‌తో పాటు చాలా దేశాల్లో అలజడి రేపుతోంది.ఇతనిని అరెస్ట్ చేయకుండా భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కొన్ని శక్తులు తీవ్రంగా...

Read More..

మళ్లీ టంగ్ స్లిప్ అయిన జో బైడెన్.. అమెరికాకు బద్ధ శత్రువుని మెచ్చుకుని, పాపం పెద్దాయన..!!

వయోభారమో లేక కంగారు పడతారో తెలియదు కానీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ) తనకు తానుగా నవ్వుల పాలవుతున్నారు.అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయనది ఇదే తంతు.మొన్నామధ్య కమలా హారీస్‌ను( Kamala Harris ) ప్రెసిడెంట్...

Read More..

జలకాలాటల్లో దంపతులు.. హఠాత్తుగా అక్కడికొచ్చిన మొసలి.. అప్పుడేమైందంటే

భార్యలతో టూర్లకు వెళ్లడం విదేశీయులతో పోలిస్తే మన దేశంలో తక్కువే.చాలా మంది విదేశీయులు వారాంతంలో సరదాగా భార్యాపిల్లలతో టూర్లకు వెళ్తుంటారు.సంతోషంగా కొన్ని రోజులు గడిపి ఇంటికి వచ్చేస్తారు.ఫిషింగ్ చేయడం వారికి చాలా ఇష్టం.ఇదే తరహాలో అమెరికాలోని ఫ్లోరిడాకు( Florida ) చెందిన...

Read More..

బీజింగ్‌లో పర్యటించిన యాపిల్ సీఈవో.. చైనాపై ప్రశంసలు

ప్రముఖ బ్రాండెడ్ ఫోన్ యాపిల్ ఐఫోన్లను చైనాలో తయారు చేస్తారనే విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో యాపిల్ CEO టిమ్ కుక్( Tim Cook ) శనివారం చైనాలో పర్యటించారు.చైనా డెవలప్‌మెంట్ ఫోరమ్‌కు హాజరయ్యేందుకు కుక్ బీజింగ్‌లో ఉన్నారు.గత ఏడాది చివర్లో చైనాలో...

Read More..

ఫలించిన మూడేళ్ల పోరాటం.. ఎన్నారై ఫ్యామిలీకి దక్కిన పర్మినెంట్ రెసిడెన్సీ!

పెర్త్‌కు చెందిన ఒక కుటుంబం శాశ్వత నివాసం కోసం ఏకంగా మూడేళ్లపాటు ఆస్ట్రేలియా ( Australia )ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్‌తో పోరాటం చేసింది.చివరికి విజయం సాధించి పెర్మనెంట్ రెసిడెన్సీ పొందింది. అనీష్ కొల్లిక్కర, కృష్ణదేవి అనీష్( Anish Kollikkara, Krishnadevi Anish ),...

Read More..

ప్రముఖ స్వాతంత్ర్య పోరాట కార్యకర్త కన్నుమూత.. ఈ ఎన్నారై జీవిత విశేషాలివే!

దక్షిణాఫ్రికాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు మూసా ‘మోసీ’( Mosey ) మూలా తాజాగా కన్నుమూశాడు.సుదీర్ఘ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 88 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచాడు.భారత సంతతికి చెందిన ఈ వ్యక్తి వర్ణవివక్షకు వ్యతిరేకంగా నిరసనలు చేశాడు.చేతితో రాసిన పోస్టర్‌లను...

Read More..

భార్య అక్రమ సంబంధాన్ని లైవ్‌లో బట్టబయలు చేసిన ఎన్నారై.. ఆపై ఆత్మహత్య

వివాహేతర సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి.తాజాగా ఈ అక్రమ సంబంధం వల్లే ఒక ఎన్నారై బలైపోయాడు.తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ న్యూజిలాండ్‌లో( New Zealand ) సదరు ఎన్నారై భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.ఆ వ్యక్తి కుటుంబీకులు, సమీప బంధువులు...

Read More..

అమెరికా : మిస్సీస్సీప్పీలో టోర్నడోల బీభత్సం.. ఏడుగురు మృతి, భారీగా ఆస్తి నష్టం

అమెరికాలోని మిస్సీస్పీప్పీ రాష్ట్రంలో( Mississippi ) టోర్నడో బీభత్సం సృష్టించింది.ఎంఎస్ డెల్టాలోని గ్రామీణ ప్రాంతంపై శుక్రవారం విరుచుకుపడిన బలమైన టోర్నడో ( Tornado ) ధాటికి ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, భారీగా ఆస్తి నష్టం సంభవించింది.ఇక ఈ ప్రాంతంలో కురిసిన వడగండ్ల...

Read More..

ఖలిస్తాన్ మద్ధతుదారులకు కౌంటర్.. శాన్‌ఫ్రాన్సిస్కోలో భారతీయ దౌత్య సిబ్బందికి ఇండో అమెరికన్ల బాసట

ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్( Amritpal Singh ) వ్యవహారం భారత్‌తో పాటు చాలా దేశాల్లో అలజడి రేపుతోంది.ఇతనిని అరెస్ట్ చేయకుండా భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కొన్ని శక్తులు తీవ్రంగా...

Read More..

భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి.. ప్రమాణం చేయించిన కమలా హారిస్..!!

భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి( Eric Garcetti ) ప్రమాణం చేశారు.వాషింగ్టన్‌లో ( Washington ) శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అమెరికా ఉపాధ్యక్షురాలు , భారత సంతతికి చెందిన కమలా హారిస్( Vice President Kamala Harris ) ఆయనతో...

Read More..

భీకరంగా పోరాడుకున్న ఏనుగులు.. చెట్లను చీపురుపుల్లల్లా విసిరేశాయి..

ఏనుగులు చాలా ప్రశాంతంగా కనిపిస్తాయి.అయితే కోపం వస్తే వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం.తమ ముందు అడివికి రాజు అయిన సింహం ఉన్నా అవి ఏ మాత్రం భయపడవు.అవసరమైతే సింహాలపైనా దాడి చేసి వాటిని పరుగులు పెట్టిస్తాయి.ముఖ్యంగా వాటికి ఉన్న బలంతో...

Read More..

ఆ దేశాల్లోనే ఎక్కువగా ఇండియన్ స్టూడెంట్స్.. మొత్తంగా ఎన్ని దేశాల్లో చదువుకుంటున్నారంటే!!

ఉన్నత విద్య కోసం చాలామంది భారతీయులు విదేశాలకు తరలి వెళ్తుంటారు.సాధారణంగా హయ్యర్‌ స్టడీస్ అనగానే చాలామందికి అమెరికానే గుర్తుకొస్తుంది.అయితే ప్రస్తుత గణాంకాలు చూసుకుంటే మన ఇండియన్స్ ఒక అమెరికాలోనే కాదు దాదాపు అన్ని దేశాల్లోనూ చదువుకుంటున్నారు.ఈ విషయాన్ని తాజాగా భారత విదేశాంగ...

Read More..

స్టోర్స్‌లో బరిస్టాగా పనిచేస్తానంటున్న ఎన్ఆర్ఐ సీఈవో.. అందుకేనట!!

సియాటెల్‌కు చెందిన కాఫీ దిగ్గజం స్టార్‌బక్స్‌కి ఎన్నారై లక్ష్మణ్ నరసింహన్( Laxman Narasimhan ) సీఈఓగా ఎంపికైన సంగతి తెలిసిందే.భారతదేశంలోని పుణేకి చెందిన లక్ష్మణ్ ఈ పదవి చేపట్టిన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు.కంపెనీ సంస్కృతి, కస్టమర్లు, సవాళ్లు, అవకాశాలకు దగ్గరగా...

Read More..

పార్లమెంట్ నుంచి మెల్బోర్న్ యూనివర్సిటీలో అత్యున్నత హోదా వరకు ఎన్నారై ఇన్‌స్పిరేషన్ జర్నీ!

ఆస్ట్రేలియన్-ఇండియన్( Australian-Indian ) రాజకీయ నాయకురాలు లీసా సింగ్ 2010లో టాస్మానియా నుంచి లేబర్ పార్టీ సెనేటర్‌గా ఆస్ట్రేలియన్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు.ఆ ఘనత సాధించిన మొదటి ఇండియన్ ఆమే అయ్యారు.ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియా ఇండియా ఇన్‌స్టిట్యూట్, పాలసీ & రీసెర్చ్ థింక్...

Read More..

రెచ్చిపోతున్న ఖలిస్తానీ మద్ధతుదారులు.. కెనడాలో గాంధీ విగ్రహం ధ్వంసం, మోడీపై పిచ్చిరాతలు

ఖలిస్తాన్( khalistan ) వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే అధినేత అమృత్‌పాత్ సింగ్( Amritpal Singh ) వ్యవహారంతో పంజాబ్ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.గడిచిన వారం రోజులుగా ఆయనను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా గాలిస్తున్న...

Read More..

కోవిడ్ బారినపడ్డ అజయ్ బంగా .. క్వారంటైన్‌లోకి : మోడీ, నిర్మలా సీతారామన్‌లతో భేటీ రద్దు

ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా చేత నామినేట్ చేయబడిన భారతీయ అమెరికన్ అజయ్ బంగా( American Ajay Banga ) గురువారం రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే.అయితే అనూహ్యంగా ఆయన కోవిడ్ 19 బారినపడ్డారు.అజయ్...

Read More..

ట్రాన్స్‌ఫర్ అయిన రెండు వారాల్లోనే ఎన్నారై ఉద్యోగికి గూగుల్ షాక్..

భారతీయ సంతతికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన్మయ్( Tanmay ) సహాయ్ ఇటీవలే పదోన్నతి పొంది స్విట్జర్లాండ్‌కు( Switzerland ) బదిలీ అయ్యారు.అలా బదిలీ అయ్యారో లేదో రెండు వారాలకే గూగుల్ అతన్ని కొలువు నుంచి పీకేసింది.నాలుగు సంవత్సరాలుగా టెక్ దిగ్గజంతో...

Read More..

భారత్‌ దెబ్బకి దిగొచ్చిన బ్రిటీష్‌ సెక్యూరిటీ!

అవును, భారత్‌ దెబ్బకు యూకే( UK ) అధికారులు అబ్బా అన్నారు.పరిస్థితి అర్ధం చేసుకున్న అధికారులు ఎట్టకేలకు దిగి వచ్చారు.లండన్‌లోని భారత హైకమిషన్‌ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని అక్కడ నియమించడం...

Read More..

ఆస్ట్రేలియా నుండి పిలిపించి.. మందు పార్టీ ఇచ్చి దారుణ హత్య..!

ప్రస్తుత కాలంలో ఎటువంటి సమస్యలకైనా హత్యలే పరిష్కారం అవుతున్నాయి.ఆస్తుల తగాదాలు, అక్రమ సంబంధాలు, వివిధ రకాల మోసాలు లాంటివి చివరికి హత్యల వరకు వెళుతున్నాయి.సమాజంలో రోజురోజుకు మానవత్వానికి చోటు కరువు అవుతోంది.ఆస్తి తగాదాలు ఉండడంతో పథకం ప్రకారం ఆస్ట్రేలియా నుండి పిలిపించి.గ్రాండ్...

Read More..

ఎన్నారై సైట్ సూపరింటెండెంట్‌కు సింగపూర్‌లో జైలు శిక్ష.. ఏం తప్పు చేశాడంటే..

భారత సంతతికి చెందిన జయరామన్ శంకరన్( Jayaraman shankaran ) అనే కన్‌స్ట్రక్షన్‌ సూపర్‌వైజర్‌/సూపరింటెండెంట్‌కు సింగపూర్ కోర్టు( Singapore court ) షాక్ ఇచ్చింది.మలేషియా పౌరసత్వం కలిగి ఉన్న ఈ ఎన్నారై ( NRI ) పరంజాలను స్థిరంగా నిర్మించలేదు.ఈ పరంజా...

Read More..

బ్రిటీష్ కొలంబియాలో ఎన్నారై జర్నలిస్టుకు చేదు అనుభవం..

బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో( Surrey ) భారత హైకమిషనర్ పర్యటనను కవర్ చేయడానికి వెళ్లిన ఎన్నారై జర్నలిస్టుకి( NRI Journalist ) చేదు అనుభవం ఎదురయింది.కెనడాకి ( Canada ) చెందిన ఈ ఎన్నారై జర్నలిస్టును ఖలిస్థాన్ ( Khalistan )...

Read More..

ఎన్నారై మెడికల్ స్టూడెంట్‌కు కర్ణాటక హైకోర్టు షాక్.. ఆ ఫీజు కట్టాలని ఆదేశాలు..

యునైటెడ్ స్టేట్స్‌లో( US ) జన్మించిన 26 ఏళ్ల వైద్య విద్యార్థి( Medical Student ) ఇండియాలో ఒక తప్పు చేస్తూ అడ్డంగా దొరికింది.దాంతో నిష్క్రమణ అనుమతిని పొందేందుకు ఎన్నారై లేదా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కేటగిరీ మెడికల్...

Read More..

రష్యాకు పరోక్షంగా ఫుల్ సపోర్ట్ అందిస్తున్న చైనా.. జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు

ఉక్రెయిన్-రష్యా( Ukraine-Russia ) మధ్య యుద్ధం ఎడతెగకుండా ఏడాది కాలంగా కొనసాగుతోంది.ఉక్రెయిన్‌కు అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, యూరోపియన్ దేశాలు బహిరంగంగా మద్దతు ఇస్తున్నాయి.రష్యా మాత్రం ఒంటరిగా పోరాడుతోంది.ఈ తరుణంలో రష్యాకు చైనా బాసటగా నిలిచింది.రష్యాలో ఇటీవల చైనా అధ్యక్షుడు షీ...

Read More..

ట్రంప్ అందుకున్న ఖరీదైన గిఫ్టులపై ఆరా.. వాటి విలువ తెలిస్తే ఆశ్చర్యపోతారు..

డొనాల్డ్ ట్రంప్‌కు( Donald Trump ) వరుస షాక్‌లు తగులుతున్నాయి.ఇటీవలే ఓ పోర్న్ స్టార్‌తో సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలు గుప్పుమన్నాయి.అది మరువక ముందే ఆయన అధ్యక్షుడిగా ఉన్న కాలంలో విదేశీ ప్రముఖుల నుంచి ఆయనకు ఖరీదైన గిఫ్టులు అందాయి.వాటి వివరాలను ఆయన...

Read More..

ఇంగ్లీష్ టెస్ట్‌లో మోసం ..ఆ కేసులో మా పేర్లు తొలగించండి : రిషి సునాక్‌ను కోరిన భారతీయ విద్యార్ధులు

ఆంగ్ల భాషా పరీక్షలలో మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలతో దాదాపు పదేళ్ల క్రితం భారతీయులు సహా పలువురు విదేశీ విద్యార్ధుల వీసాలను యూకే ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో మంగళవారం అంతర్జాతీయ విద్యార్ధుల బృందం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌(...

Read More..

కాలిఫోర్నియాలో ఘనంగా నాట్స్ మహిళా సంబరాలు

మార్చ్ 21: లాంగ్ బీచ్: కాలిఫోర్నియా: అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా కాలిఫోర్నియాలో మహిళా సంబరాలు నిర్వహించింది.మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని నాట్స్ ప్రతియేటా మహిళా సంబరాలు నిర్వహిస్తోంది.దానిలో భాగంగానే కాలిఫోర్నియాలోని లాంగ్...

Read More..

కీలక దశలో భారత్ - అమెరికా రక్షణ సంబంధాలు.. సమాచార మార్పిడిపైనే ఫోకస్ : యూఎస్ ఎయిర్‌ఫోర్స్ సెక్రటరీ

భారత్-చైనాల( India-China ) మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా, భారత వైమానిక దళాలు సమాచారాన్ని పంచుకునే ఒప్పందంపై పనిచేస్తున్నాయని అగ్రరాజ్యానికి చెందిన ఓ అత్యున్నత సైనికాధికారి మంగళవారం మీడియాకు తెలిపారు.యూఎస్ ఎయిర్‌ఫోర్స్ సెక్రటరీ ఫ్రాంక్ కెండాల్( Frank Kendall ) సైతం...

Read More..

యూఎస్ ఫైనాన్స్ ఏజెన్సీ‌ డిప్యూటీ చీఫ్‌‌గా భారత సంతతి మహిళ.. ఎవరీ నిషా బిస్వాల్..?

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ( Joe Biden )కొలువులో మరోసారి భారతీయులకు కీలక పదవులు లభిస్తున్నాయి.గడిచిన కొద్దిరోజులుగా ఆయన పలువురు భారత సంతతి వ్యక్తులను కీలక పదవుల్లో నియమిస్తున్నారు.తాజాగా అమెరికా ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కమీషన్ డిప్యూటీ చీఫ్ స్థానానికి...

Read More..

స్టార్‌‌బక్స్‌ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మణ్ నరసింహన్..!!

అంతర్జాతీయ సంస్థ స్టార్‌బక్స్( Starbucks ) సీఈవోగా భారత సంతతికి చెందిన ఎగ్జిక్యూటివ్ లక్ష్మణ్ నరసింహన్( Laxman Narasimhan ) బాధ్యతలు చేపట్టారు.అక్టోబర్ 1న లక్ష్మణ్ కంపెనీలో చేరుతారని.కానీ 2023 ఏప్రిల్‌లో సీఈవోగా బాధ్యతలు చేపడతారని స్టార్‌బక్స్ గతేడాది సెప్టెంబర్‌లోనే ఓ...

Read More..

ఖలిస్తాన్‌పై ప్రజాభిప్రాయ సేకరణ.. ఆరుగురి ఫోటోలను విడుదల చేసిన ఆస్ట్రేలియా పోలీసులు

1980వ దశకంలో సిక్కు వేర్పాటు వాదం మనదేశంలో రక్తపుటేరులు పారించిన సంగతి తెలిసిందే.పాకిస్తాన్( Pakistan ) మద్ధతుతో పంజాబ్‌కు చెందిన కొందరు సిక్కులు ప్రత్యేక ఖలిస్తాన్ దేశాన్ని కోరుతూ మారణహోమం సృష్టించారు.ఈ పరిణామాలు.ఆపరేషన్ బ్లూస్టార్, ప్రధాని ఇందిరా గాంధీ హత్య, సిక్కుల...

Read More..

అణుదాడికి రెడీ అంటున్న కిమ్ జోంగ్ ఉన్.. అమెరికా, సౌత్ కొరియాపై కన్నెర్ర..

దక్షిణ కొరియా, అమెరికా దేశాలు మిత్రత్వం చాలా ఏళ్లుగా ఉంది.ఈ తరుణంలో ఈ రెండు దేశాలూ కలిసి సంయుక్త సైనిక విన్యాసాలను 11 రోజుల పాటు చేయనున్నాయి.దీనిపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్( Kim Jong Un )...

Read More..

అవినీతి సొమ్ముతో రూ.2 వేల కోట్ల ఆస్తులు కొన్న నియంత గారాల కుమార్తె

ఉజ్బెకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇస్లాం కరీమోవ్ ( Islam Karimov )కుమార్తె గుల్నారా కరీమోవా( Gulnara Karimova ) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ఆమె లండన్ నుండి హాంకాంగ్ వరకు పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టింది.దాదాపు రూ.2 వేల కోట్ల ఆస్తులను...

Read More..

Karthika Nair :గోల్డెన్ వీసా అందుకున్న సీనియర్ నటి కుమార్తె.. ఎవరో తెలుసా?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ కార్తిక నాయర్‌( Karthika nair ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె ఒకప్పటి సీనియర్ హీరోయిన్ నటి రాధ( Radha ) కూతురు అన్న విషయం మనందరికీ తెలిసిందే.అక్కినేని నాగచైతన్య నటించిన జోష్ సినిమాతో తెలుగు...

Read More..

మానవుల మృతదేహాల నుండి ఎరువులు తయారు చేయవచ్చని మీకు తెలుసా..?

టెక్నాలజీ అనేది ప్రతి రంగంలో నూతన విధానాలను పరిచయం చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తూనే ఉంది.వ్యవసాయ రంగంలో ఎరువుల విషయానికి వస్తే పశువుల ఎరువులను అధిక మోతాదులో వినియోగించేవారు.టెక్నాలజీ అభివృద్ధి అవుతున్న క్రమంలో రసాయనిక ఎరువుల వాడకం ప్రారంభమైంది. ఇప్పుడు ఏకంగా...

Read More..

అమృత్‌పాల్ కోసం పోలీసుల వేట .. కెనడాలోనూ నిరసనలు, తన పర్యటన రద్దు చేసుకున్న భారత రాయబారి

ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్( Amritpal Singh ) కోసం పంజాబ్ పోలీసులు, కేంద్ర బలగాలు తీవ్రంగా గాలిస్తున్న సంగతి తెలిసిందే.శనివారం నాడు పోలీసులకు చిక్కినట్లే చిక్కిన అమృత్‌పాల్ అనూహ్యంగా తప్పించుకున్నాడు.నాటి నుంచి నేటి వరకు అతని కోసం పోలీసులు...

Read More..

కెనడాలో భారతీయ విద్యార్ధిపై జాత్యహంకార దాడి.. ఇండియన్ కమ్యూనిటీ ఆగ్రహం

కెనడాలో ( Canada ) భారత్‌కు చెందిన ఓ సిక్కు యువకుడిపై విద్వేషదాడి జరిగింది.బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.గుర్తు తెలియని దుండగులు విద్యార్ధి తలపాగాను చింపి, అతనిని ఫుట్‌పాత్‌పై లాక్కెళ్లినట్లు స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేసింది.బాధితుడిని...

Read More..

దుబాయ్‌లో దిగ్విజయంగా ప్రారంభమైన మొక్కల ఆధారిత మాంసం ఫ్యాక్టరీ.. వివరాలివే!

అవును, దుబాయ్‌లో ( Dubai ) వంద శాతం మొక్కల ఆధారిత మాంసం ( Meat ) తయారు చేసే ఫ్యాక్టరీ ఒకటి ఇటీవలే ప్రారంభమైంది.ప్రముఖ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడ్యూసర్ ఇఫ్కో గ్రూప్( IFFCO Group ) వంద శాతం మొక్కల...

Read More..

కెనడా నుంచి 700 మంది భారతీయ విద్యార్ధులు బహిష్కరణ.. రంగంలోకి విదేశాంగ శాఖ

పంజాబ్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీ( Vikramjit singh sahney ) శనివారం కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌( Jaishankar )ను కలిశారు.ఈ సందర్భంగా కెనడా నుంచి 700 మంది భారతీయ విద్యార్ధులను బహిష్కరించిన వ్యవహారంలో జోక్యం...

Read More..

ఉక్రెయిన్ నగరంలో అడుగు పెట్టిన పుతిన్.. యుద్ధం జరుగుతుండగా సాహసం..

యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రత్యర్థి ప్రాంతంలోకి వెళ్లడానికి దేశాధినేతలు సాహసం చేయరు.వారు సురక్షిత ప్రాంతంలో ఉండి సైన్యాన్ని ప్రత్యర్థులపైకి పంపుతుంటారు.అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్( Putin ) మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు.ఏకంగా ఉక్రెయిన్‌లోని( Ukraine ) ఓడరేవు నగరమైన మరియపోల్‌( Mariapol...

Read More..

షాకింగ్ న్యూస్: మన భూమి బద్దలుకానుందా?

కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగిన భౌగోళిక మార్పుల వలనే ఇప్పుడు మనం భూమిమీద సురక్షంగా బ్రతుకు కొనసాగిస్తున్నాం అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే వేల సంవత్సరాల్లో జరగబోయే సంఘటనలను గురించి తలుచుకుంటే పెను విధ్వంసం జరగనుందేమోనాన్న...

Read More..

Florida Plans To Ban Discussion On Girls’ Periods Topics In Schools

In a shocking development, Florida is likely to ban discussions on menstrual cycles and other human sexuality topics in elementary grades (6 to 12).Legislation was already moved in the Parliament...

Read More..

గర్భ నిరోధక మాత్రలపై నిషేధం.. తొలి అమెరికన్ రాష్ట్రంగా వ్యోమింగ్ ఘనత

గర్భస్రావం కోసం అసురక్ష పద్ధతులు అనుసరించడం వల్ల స్త్రీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్న సంగతి తెలిసిందే.ఎంతోమంది నిపుణులు, మహిళా సంఘాలు ఈ విధానాలపై ప్రపంచవ్యాప్తంగా యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.ఇకపోతే.అబార్షన్ హక్కుల కోసం అమెరికాలో ( America ) పెద్ద ఎత్తున...

Read More..

ఆయనంతే అదో టైపు .. ఇండియా ఇచ్చిన బహుమతుల లెక్క చెప్పని ట్రంప్, మరో వివాదం

అమెరికా ( America ) చరిత్రలో ఆయనో వివాదాస్పద అధ్యక్షుడు.దూకుడైన స్వభావం, తెంపరితనం కలబోసిన వ్యక్తిత్వం.అగ్రరాజ్య రాజకీయాల్లో ఆయన శైలే ప్రత్యేకం.ఆయనెవరో కాదు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.( Donald Trump ) తనపై ఎన్ని విమర్శలు వచ్చినా, వివాదాలు చుట్టుముట్టినా...

Read More..

సౌదీలో ఆరెంజ్‌లు కొట్టేసిన తెలుగు ఎన్నారై.. ఊహించని శిక్షకు గుండె పగిలాడు!!

సిద్దిపేట జిల్లాకు చెందిన బూర్ల ప్రభాకర్( Burla prabhakar ) సౌదీ అరేబియాలో భయంకరమైన అనుభవం ఎదురయ్యింది.ఖమీస్ ముషైత్ పట్టణంలోని మార్కెట్‌లో ఆరెంజ్‌ పండ్లను( Oranges ) దొంగిలించి తిన్నందుకు అతడిని అధికారులు కటకటాల వెనక్కి నెట్టారు.ఈ ఘటనను దూరం నుంచి...

Read More..

ఇండియన్ గ్రాడ్యుయేట్లకి కెనడా తీపి కబురు.. ఆ పర్మిట్ పెంచుకోవచ్చు!

భారత్‌తో సహా ఇతర దేశాల గ్రాడ్యుయేట్లకు కెనడా ప్రభుత్వం తీపి కబురు అందించింది.తాజాగా ఈ దేశ ప్రభుత్వం పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్లను ఏకంగా 1.5 సంవత్సరాల వరకు పొడిగించుకునే సువర్ణ అవకాశాన్ని అందించింది.ఇమ్మిగ్రేషన్, రిఫ్యూజీస్ అండ్ సిటిజెన్‌షిప్ కెనడా (IRCC)...

Read More..

భారత సంతతి వ్యక్తి హత్య : హంతకుడికి తుపాకీ విక్రయం.. రెండేళ్ల నాటి కేసులో అమెరికన్ యువకుడికి జైలు శిక్ష

అమెరికాలో 2021 నాటి హత్య కేసుకు సంబంధించి ఓ యువకుడికి అక్కడి కోర్ట్ 18 నెలల శిక్ష విధించింది.ఆపై 36 నెలల పర్యవేక్షణ వుంటుందని తెలిపింది.ఇతను సిక్కు కిరాణా వ్యాపారిని చంపడానికి దొంగిలించిన హ్యాండ్‌గన్‌ను ఓ యువకుడికి విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో...

Read More..

అమెరికా : డల్లాస్‌లో భారత సంతతి సీఈవోకి కీలక పదవి..!!

అమెరికాలో భారత సంతతికి చెందిన సీఈవో‌ అరుణ్ అగర్వాల్‌( CEO Arun Agarwal )కు కీలక పదవి దక్కింది.డల్లాస్ నగరానికి సంబంధించి 2024 క్యాపిటల్ బాండ్ ప్రోగ్రామ్ డెవలప్‌మెంట్ ప్రాసెస్‌లో భాగంగా కమ్యూనిటీ అండ్ టాస్క్‌ఫోర్స్ అధ్యక్షుడిగా ఆయన నియమితులయ్యారు.అరుణ్ అగర్వాల్...

Read More..

అమెరికాలో క్రికెట్ టోర్నమెంట్.. సత్య నాదెళ్ల జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ జోడీ..

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ప్రజలు ఆరాధించే ఆటగా ఫుట్ బాల్ పేరొందింది.అయితే క్రికెట్‌కు సైతం ఆదరణ క్రమంగా పెరుగుతోంది.ప్రస్తుతం కేవలం 12 దేశాల్లో మాత్రమే క్రికెట్‌ను ప్రేక్షకులు ఎక్కువగా ఆరాధిస్తున్నారు.భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌కు ఆదరణ పెంచడంతో ఐపీఎల్ కీలక...

Read More..

ఒకేసారి 30 దేశాలతో తలపడుతున్న రష్యా.. పుతిన్ ధైర్యం మెచ్చుకోవాల్సిందే..

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి ప్రారంభించి ఏడాది దాటింది.ఇరు దేశాలు భీకరంగా పోరాడుతున్నాయి.ముఖ్యంగా రష్యా దాడులకు ఉక్రెయిన్ ( Ukraine ) వద్ద సమాధానం ఉండడం లేదు.ఉక్రెయిన్ చిన్న దేశమైనా పోరాట పటిమను ప్రదర్శిస్తోంది.ఉక్రెయిన్‌కు సాయంగా అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇతర...

Read More..

Russia Compares Icc Warrant Against Putin To Toilet Paper, Says \'no Meaning\'

Former Russian President Dmitry Medvedev, compared the ICC’s arrest warrant for President Vladimir Putin to toilet paper.Medvedev currently holds deputy chair of the Security Council of Russia. Taking to Twitter,...

Read More..

I\'m Back : రెండేళ్ల తర్వాత ఫేస్‌బుక్‌లో ట్రంప్ పోస్ట్ .. ఇక సౌండ్ మామూలుగా వుండదు..!!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) దాదాపు రెండేళ్ల తర్వాత ఫేస్‌బుక్‌లో ( Facebook ) పోస్ట్ చేశారు.ఈ రోజు ఉదయం ‘‘Im Back” అంటూ ఆయన పోస్ట్ పెట్టారు.అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం...

Read More..

చాట్‌జిపిటి స్పీడుని యాపిల్ అందుకోలేదట... ఆ మాటన్నది ఎవరో తెలుసా?

అవును, మీరు విన్నది నిజమే.చాట్‌జిపిటి స్పీడు( ChatGPT )ని యాపిల్ అందుకోలేదట.ఈ మాటన్నది ఎవరో తెలుసుకోవాలంటే మీరు ఈ కధనం చదవాల్సిందే.చాట్‌జిపిటి ఎప్పుడైతే ఇంటర్నెట్ ప్రపంచంలో అడుగుపెట్టిందో అప్పటినుండి టెక్‌ కంపెనీలు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ మధ్య ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ రేస్‌...

Read More..

ఎన్ఆర్ఐ పాన్ కార్డు ఇలా పొందండి!

ప్రస్తుతం ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటిది లేకుండా ఎలాంటి పనులను చేసుకోలేని పరిస్థితి వుంది.దేశంలో ఉన్న ప్రజలందరూ దాదాపు ఆధార్ కార్డు, పాన్ కార్డు కలిగి వుండే ఉంటారు.కేవలం భారతదేశంలో ఉన్నవారు మాత్రమే కాకుండా ప్రవాస భారతీయులు( NRI )...

Read More..

70 టన్నుల బరువు కలిగిన డైనోసార్లను ఎపుడైనా చూశారా?

డైనోసార్స్( Dianosiur ) 70 టన్నుల బరువు కలిగి ఉండడమే? అదంతా అబద్ధం అని అనిపిస్తోంది కదూ.ఆగండాగండి.ఈ కధనం పూర్తిగా చదివినాక మీ నిర్ణయం ఏమిటో ఒకసారి చెప్పండి జరా.తూర్పు ఆసియాలో 160 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్లు ఉండేవట.వీటికి పోటీగా...

Read More..

యోగా శిక్షణ పేరుతో వేధింపులు .. సింగపూర్‌లో భారతీయుడికి భారీ జరిమానా

మహిళా విద్యార్ధినిని లైంగికంగా వేధించినందుకు గాను సింగపూర్‌( Singapore )లో భారతీయుడికి న్యాయస్థానం 4,000 సింగపూర్ డాలర్ల జరిమానా విధించింది.నిందితుడిని అమృత్‌ కుమార్( Amrit Kumar ) గా గుర్తించారు.డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టాన్ జింగ్ మిన్( Tan Jing Min...

Read More..

విదేశీ విద్యార్ధులపై బహిష్కరణ వేటు.. భారతీయుల వివరాలు చెప్పనంటోన్న కెనడా

నకిలీ పత్రాలతో వీసాలు సంపాదించి కెనడాలో అడుగుపెట్టిన విదేశీ విద్యార్ధులు చిక్కుల్లో పడ్డారు.ఇందుకు గాను వారిని దేశం నుంచి బహిష్కరించాలని కెనడా ప్రభుత్వం నిర్ణయించింది.బాధితుల్లో భారతీయ విద్యార్ధులు కూడా ఉండటంతో వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ జాబితాలో వున్న...

Read More..

వీడియో: ఇండియన్ నటుడిపై అమెరికాలో కత్తి దాడి.. పరిస్థితి విషమం..

అమెరికాలో ( America ) ఎప్పుడు ఎవరిని చంపుతారో, దేనితో దాడి చేస్తారో చెప్పలని పరిస్థితి.అమెరికా వెళ్ళిన ఎంతోమంది భారతీయులు ఏ పాపం చేయకుండానే కొందరు సైకోల చేతుల్లో మరణించారు.తాజాగా ఒక ప్రముఖ సెలబ్రిటీపై కూడా ప్రాణాంతక దాడికి పాల్పడ్డారు.అమెరికాలో గుర్తుతెలియని...

Read More..

ఇరాన్ సరిహద్దులో మారణ హోమం.. 11 మంది శరణార్థులు దారుణ హత్య!!

ఇరాన్( Iran ) సరిహద్దులో ఆ దేశ బోర్డర్ సెక్యూరిటీ అధికారులు మారణ హోమం సృష్టించారు.దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న 11 మంది అఫ్గాన్‌ శరణార్థులను( Afghan Refugees ) ఇరాన్ సరిహద్దు దళాలు దారుణంగా చంపేశారు.తరువాత ఆ అఫ్గాన్‌ శరణార్థుల డెడ్...

Read More..

యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌లో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి .. నియామకానికి సెనేట్ ఆమోదముద్ర

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్( Joe Biden ) పరిపాలనా యంత్రాంగంలో భారతీయులు, భారత సంతతి వ్యక్తులు కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.దీనిపై ఎన్ని విమర్శలు వస్తున్నా బైడెన్ మాత్రం ఇండో అమెరికన్ల సత్తాపై నమ్మకం వుంచి వారికే అత్యున్నత పదవులు...

Read More..

కస్టడీలో హింసించారు.. భారతీయ పోలీసులపై సిక్కు ఎన్ఆర్ఐ ఆరోపణలు, మరోసారి తెరపైకి జోహాల్ కేసు

హత్యా నేరం కింద కస్టడీలో వున్నప్పుడు భారతీయ పోలీసులు తనను హింసించారని బ్రిటీష్ సంతతి సిక్కు వ్యక్తి చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.ఈ మేరకు యూకే ప్రభుత్వం లండన్ హైకోర్టుకు తెలిపింది.ఈ కేసును రహస్యంగా విచారించనున్నారు అధికారులు.స్కాట్లాండ్‌లోని డంబార్టన్‌కు చెందిన 36...

Read More..

ఫ్రెంచ్ ఎంబసీలో వీసా స్కాం .. ఫేక్ డాక్యుమెంట్లతో దందా, భారత్‌ నుంచి పారిపోయిన సూత్రధారి

భారత్‌లోని ఫ్రెంచ్ ఎంబసీకి చెందిన మాజీ ఉద్యోగి నకిలీ పత్రాలతో వందలాది మందికి వీసా జారీ చేసి భారీ మోసానికి పాల్పడిన వ్యవహారం కలకలం రేపింది.అయితే ఈ కుంభకోణం వెనుకున్న ప్రధాన సూత్రధారి భారత్( India ) నుంచి పారిపోయినట్లు సీబీఐ...

Read More..

హెచ్1బీ వీసాదారులకు శుభవార్త : ఆ ప్రతిపాదన ఆమోదం పొందితే.. ఉద్యోగం పోయినా డోంట్ వర్రీ.. !!

కోవిడ్‌తో ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైన సంగతి తెలిసిందే.తాజాగా ఆర్ధిక మాంద్యపు నీలినీడలు ప్రపంచవ్యాప్తంగా కమ్ముకుంటున్నాయి.దిగ్గజ సంస్థలైన మెటా, ట్విట్టర్‌,అమెజాన్, సేల్స్‌ఫోర్స్‌లలో అప్పుడే ఉద్యోగుల తొలగింపు ప్రారంభమైంది.దీంతో కార్పోరేట్ రంగం.ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీలో భయాందోళనలు నెలకొన్నాయి.ఈ పరిణామాలు అమెరికాలో హెచ్ 1 బీ...

Read More..

అమెరికా అవకాశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మిస్సౌరీ రాష్ట్ర కోశాధికారి!

వివేక్ మాలెక్( Vivek malek ) 48వ మిస్సౌరీ రాష్ట్ర కోశాధికారి లేదా ట్రెజరర్‌గా పనిచేస్తున్నారు.వివేక్ మిస్సౌరీ ఆఫీస్ నిర్వహిస్తున్న తొలి ఎన్నారై కావడం విశేషం.కష్టపడి చదవడం ద్వారా ప్రజలు ఏదైనా సాధించగలరని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు.మిస్సోరియన్లు తమ పూర్తి సామర్థ్యాన్ని...

Read More..

ఆ ఎన్నారై మనసు బంగారం.. ఎండాకాలంలో కూలర్ కొనిచ్చారు!!

ఎన్నారై భర్పూర్ సింగ్( NRI Bharpur Singh ) తాజాగా పంజాబ్ లోని దాదేహర్ సాహిబ్‌ గ్రామంలోని ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూల్‌కు వాటర్ కూలర్‌ను ఉచితంగా అందించారు.పాఠశాల హెడ్ గుర్విందర్ సింగ్ బాబు అధ్యక్షతన జరిగిన చిన్న కార్యక్రమంలో కూలర్‌ను ఆయన...

Read More..

యూకేలో పలు మోసాలకు పాల్పడుతూ అడ్డంగా బుక్కైన లేడీ ఎన్నారై..

భారతీయ సంతతికి చెందిన నరీందర్ కౌర్ అలియాస్ నినా టియారా( Narinder Kaur ) అనే మహిళ అనేక మోసాలకు పాల్పడింది.ఆ నేరాలకు యూకే కోర్టు( UK Court ) ఆమెను దోషిగా నిర్ధారించింది.గ్లౌసెస్టర్ క్రౌన్ కోర్టులో నాలుగు నెలల పాటు...

Read More..

అమెరికా : సైన్స్‌లో అద్భుత ప్రతిభ.. భారత సంతతి బాలుడికి 2.50 లక్షల డాలర్ల బహుమతి

వ్యాధులను త్వరితగతిన గుర్తించడంలో సహాయపడే ఆర్ఎన్ఏ( RNA ) అణువుల నిర్మాణాన్ని అంచనా వేయడానికి కంప్యూటర్ మోడల్‌ను అభివృద్ధి చేసినందుకు భారత సంతతి యువకుడు 2,50,000 డాలర్లను గెలుచుకున్నాడు.ఈ మేరకు రీజెనెరాన్ సైన్స్ టాలెంట్ పోటీలో 17 ఏళ్ల నీల్ మౌద్గల్‌(...

Read More..

రిషి సునాక్‌ను చిక్కుల్లో పడేసిన పెంపుడు కుక్క.. చివరికి పోలీసులతో చెప్పించుకోవాల్సి వచ్చింది..!!

ఆర్ధిక సంక్షోభం, అక్రమ వలసలతో ఇంటా బయట సమస్యలతో సతమతమవుతున్న భారత సంతతికి చెందిన యూకే ప్రధాని రిషి సునాక్( UK Prime Minister Rishi Sunak ) చిక్కుల్లో పడ్డారు .అది కూడా మనుషుల వల్ల కాదు, వ్యవస్థల వల్ల...

Read More..

ఐఎంఎఫ్ ఆంక్షలపై మాజీ ప్రధాని కుమార్తె ఆవేదన..

పాకిస్థాన్ ( Pakistan ) ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది.అక్కడ ఆహారం కోసం కూడా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.ఈ పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) నుండి దేశం చాలా ముఖ్యమైన మొత్తం 1.1 బిలియన్ డాలర్ల సాయం కోసం పాకిస్తాన్...

Read More..

కీలక నిర్ణయం తీసుకున్న చైనా.. పర్యాటకులకు అనుమతి..

చైనా( China ) బుధవారం నుండి అన్ని వీసాలను( Visa ) జారీ చేయడం ప్రారంభించింది.పర్యాటకుల కోసం 3 సంవత్సరాల తరువాత అనుమతులు ఇస్తోంది.కోవిడ్ -19 ఎఫెక్ట్ వల్ల వీసాల జారీని చైనా ఆపేసింది.తిరిగి మూడేళ్ల తర్వాత ఎట్టకేలకు పర్యాటకులను ఆహ్వానిస్తోంది.కొన్ని...

Read More..

అమెరికాలో పెరుగుతున్న విద్వేష నేరాలు.. భయపెడుతోన్న ఎఫ్‌బీఐ నివేదిక

అమెరికాలో విద్వేష నేరాలు పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.ముఖ్యంగా 2021లో హేట్ క్రైమ్స్ దాదాపు 21 శాతం పెరిగినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ)(FBI report) పేర్కొంది.జాతి, పూర్వీకుల ఆధారంగా 64.5 శాతం మంది బాధితులు లక్ష్యంగా మారారని ఎఫ్‌బీఐ తెలిపింది.నమోదైన...

Read More..

సెప్టెంబరులో జీ-20 సదస్సు కోసం ఇండియా రానున్న పుతిన్!

త్వరలో భారత్‌లో జరగనున్న జీ-20 సదస్సు(G-20 Summit)లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) పాల్గొనే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి.అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.ఈ విషయం ఎక్కడ పొక్కిందంటే, సెప్టెంబరులో ఇండియాలో...

Read More..

‘‘ మీ పిల్లలను చంపి.. వాళ్ల మాంసాన్ని బర్గర్‌‌లో పెడతా ’’ : అమెరికాలో ప్రొఫెసర్లకు భారతీయుడి బెదిరింపులు

అమెరికాలో ప్రొఫెసర్లను బెదిరించిన కేసులో భారత సంతతికి చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల్లోకి వెళితే.నిందితుడిని అర్విన్ రాజ్ మాథుర్‌గా గుర్తించారు.ఇతనిని గత శుక్రవారం డెట్రాయిట్ మెట్రోపాలిటిన్ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేసినట్లు ది డెట్రాయిట్ న్యూస్ నివేదించింది.ఇతనిని మిచిగాన్‌లోని సెయింట్ క్లెయిర్...

Read More..

జర్నలిస్టుల ప్రశ్నలు.. మధ్యలోనే వెళ్లిపోయి, డోర్స్ క్లోజ్ : బైడెన్ ప్రవర్తనపై భగ్గుమంటున్న విపక్షాలు

వయోభారమో లేక కంగారు పడతారో తెలియదు కానీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) తనకు తానుగా నవ్వుల పాలవుతున్నారు.అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయనది ఇదే తంతు.మొన్నామధ్య కమలా హారీస్‌ను ప్రెసిడెంట్ హ్యారీస్ అంటూ టంగ్ స్లిప్పయ్యారు బైడెన్.అంతేకాదు...

Read More..

రష్యాపై పని చేయని ఇతర దేశాల ఆంక్షలు.. బలంగా ఆర్థిక వ్యవస్థ

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించాక చాలా మార్పులు జరిగాయి.ముఖ్యంగా అమెరికా, యూకే(America, UK) ఇతర యూరప్ దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించాయి.దీని ఫలితంగా ఆంక్షలు రష్యాపై పెద్ద ప్రభావాన్ని చూపాయి.అక్కడ మెడికల్ దుకాణాల్లో చాలా ముఖ్యమైన మందుల కొరత ఏర్పడింది.ఈ...

Read More..

ఆడుకుంటూ అక్కను కాల్చిన చిన్నారి.. బొమ్మ తుపాకీ అనుకోవడంతో ఘోరం

అమెరికాలో ఎప్పుడు ఏ ఘోరం జరగుతుందో తెలియదు.అక్కడ నిత్యం తుపాకులు(Guns) పేలుతుంటాయి.అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు.తాజాగా అమెరికాలోని హ్యూస్టన్‌(Houston)లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది.టెక్సాస్‌లోని హ్యూస్టన్‌కు సమీపంలో ఉన్న మూడేళ్ల బాలిక తన తల్లిదండ్రులు, మరో ఐదుగురు సమక్షంలో తన నాలుగేళ్ల...

Read More..

ఢిల్లీ, బెంగళూరులలో పర్యటించనున్న యూకే వ్యాపారవేత్తల బృందం.. సారథిగా భారతీయుడు

యూకే – భారత్‌ల మధ్య బలమైన వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను ప్రోత్సహించేందుకు గాను లండన్‌కు చెందిన పది టెక్ కంపెనీల ప్రతినిధుల బృందం ఢిల్లీ, బెంగళూరు నగరాలలో పర్యటించనుంది.ఈ బృందానికి సారథిగా భారత సంతతికి చెందిన రాజేష్ అగర్వాల్ నేతృత్వం వహిస్తున్నారు.ఈయన...

Read More..

వేధిస్తున్న కార్మికుల కొరత.. భారత్ వైపే మా చూపు : జర్మనీ రాయబారి

నైపుణ్యం కలిగిన భారతీయ కార్మికుల కోసం జర్మనీ అన్వేషిస్తోంది.ఐటీ నిపుణులతో పాటు నర్సులు, మేసన్లు వరకు జర్మనీ విశ్వవిద్యాలయాల్లో అధ్యయనం పూర్తయిన వెంటనే ఉద్యోగాల్లో చేరడానికి అవకాశం వుంటుంది.ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ నేతృత్వంలోని జర్మన్ సంకీర్ణ ప్రభుత్వం సరైన నైపుణ్యాలు కలిగిన...

Read More..

మగువా నీకు వందనం.. అమెరికాలో ఐదుగురు భారత సంతతి మహిళలకు సత్కారం..!

ఆమె ఒక తల్లి, కూతురు, సోదరి, భార్య.వీటన్నింటికి మించి ఒక పోరాట యోధురాలు.శక్తి యుక్తులు కలిగిన నారీమణి.అతని వెంట ఆమె కాదు.అన్నింటా ఆమే.అదే ఇప్పుడు ఆమె లక్ష్యం.ఆవకాయ పెట్టడం నుంచి అంతరిక్షానికి చేరుకునే వరకు.అగ్గి పెట్టెల తయారీ దగ్గర్నుంచి యుద్ధ విమానాలు...

Read More..

ఆ పోటీల్లో గెలవడానికి ఆసియా-అమెరికన్‌యే కారణం.. ఎన్నారై ఆసక్తికర వ్యాఖ్యలు..

భారతీయ-అమెరికన్ వ్యవస్థాపకుడు, కమ్యూనిటీ నాయకుడు, రాజకీయ కార్యకర్త శేఖర్ నరసింహన్(Shekar Narasimhan) ఆసియా-అమెరికన్ కమ్యూనిటీనే ఇకపై తమ రాజకీయ గెలుపుకు కారణం అన్నారు.ఆసియా-అమెరికన్ కమ్యూనిటీలో(Asian-Americans Community) భారతీయులు ఎక్కువగా ఉన్నారు.నరసింహన్ మాట్లాడుతూ ఆసియా-అమెరికన్ ఓటు కేవలం సన్నిహిత ఎన్నికలలోనే కాదు కానీ...

Read More..

విమానంలో ఎన్నారై పిచ్చి ప్రవర్తన.. సీటుకు కట్టేసిన సిబ్బంది.. చివరికి..

లండన్ నుంచి ముంబైకి వెళ్తున్న ఎయిర్ ఇండియా (Air India)విమానంలో రమాకాంత్ (37) అనే యూఎస్-ఎన్నారై పెద్ద రచ్చ సృష్టించాడు.బాత్‌రూమ్‌లో పొగ తాగి ఇతర ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు.మార్చి 11న విమానం గాల్లో ఉండగా అతడు పిచ్చి ప్రవర్తనతో ప్రయాణికులతో...

Read More..

గ్రహాంతర జీవులను కనిపెట్టడంలో ఎన్నారై ముందడుగు.. ఆసక్తికర విశేషాలు ఇవే..

ఇతర గ్రహాలలో జీవులును కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో రట్జర్స్ యూనివర్శిటీలో పనిచేస్తున్న ఒక ఎన్నారై గ్రహాంతర జీవులను కనిపెట్టడంలో ఒక అడుగు ముందుకు వేశారు.ఆయన నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం జీవం ఉన్న గ్రహాలను గుర్తించడంలో ఉపయోగపడే ప్రోటీన్‌లోని...

Read More..

పిల్లల్ని కనడం ఎలాగో నేర్పుతున్నారు... అక్కడికి జపాన్ ప్రజలు క్యూ కట్టారు, ఎక్కడంటే?

పిల్లల్ని కనడం ఎలాగో నేర్పడం ఏమిటి, పిచ్చికాకపోతే? అని ఆశ్చర్యపోవద్దు.మీరు విన్నది నిజమే. జపాన్(Japan) పరిస్థితి అలాంటిది మరి.గత కొన్ని దశాబ్దాలుగా జపాన్ లో జననాల రేటు భారీగా పడిపోతున్న సంగతి అందరికీ తెలిసినదే.గత ఏడాది ఇది ఆల్ టైం కనిష్టానికి...

Read More..

దొడ్డిదారిన యూకేలోకి .. ఇంగ్లీష్ ఛానెల్‌ను దాటుతోన్న భారతీయులు, ఎంతమందో తెలుసా..?

అంతర్యుద్ధాలు, మెరుగైన జీవనం ఇలా కారణం ఏదైనా సరే.ఇటీవల కాలంలో వలసలు ఎక్కువవుతున్నాయి.అయితే ఇవి రెండు రకాలు.ఒకటి చట్టబద్ధమైన వలస, రెండోది అక్రమ వలస.మొదటిదాని గురించి అందరికీ తెలిసిందే.అయితే రెండో దాని గురించి ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి.అక్రమంగా సరిహద్దులను దాటి వస్తున్న...

Read More..

హిందూ టెంపుల్స్‌పై అటాక్స్‌ను సహించం.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఆస్ట్రేలియా పీఎం!!

ఆస్ట్రేలియా దేశంలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్(Anthony Albanese) మాట్లాడుతూ, హిందూ దేవాలయాలతో సహా మతపరమైన భవనాలపై ఎలాంటి దాడులను ఆస్ట్రేలియా సహించబోదని పేర్కొన్నారు.ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నకు...

Read More..

విద్యార్ధి - సిబ్బంది మధ్య సంబంధాలపై నిషేధం.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సంచలన నిర్ణయం

ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సంచలన నిర్ణయం తీసుకుంది.వర్సిటీ సిబ్బంది, విద్యార్ధుల మధ్య సన్నిహిత సంబంధాలను నిషేధించింది.ఈ మేరకు బీబీసీ నివేదించింది.ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి కొత్త నిబంధన అమల్లోకి వస్తుందని వర్సిటీ తెలిపింది.విద్యార్ధులతో వ్యక్తిగత సంబంధాలపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ...

Read More..

చైనాలో పురుగుల వాన.. వీడియో చూస్తే షాకే..

సాధారణంగా వర్షం పడుతున్నప్పుడు నీళ్లు మాత్రమే కింద పడతాయి.ఒక్కోసారి వడగళ్ల వాన కూడా కురుస్తుంది.మరోసారి క్లిస్టర్ క్లియర్ వాటర్‌కి బదులుగా రంగు నీళ్ళు ఆకాశం నుంచి జారి పడుతుంటాయి.ఇలాంటి అరుదైన సంఘటనలు ప్రజలను ఎంతో ఆశ్చర్యపరుస్తుంటాయి.అయితే తాజాగా చైనాలో ఏకంగా పురుగుల...

Read More..

ఇరాన్, సౌదీల మధ్య సయోధ్య కుదిర్చిన చైనా.. కారణమదే..??

సౌదీ అరేబియా, ఇరాన్లు చైనాలోని బీజింగ్‌లో నాలుగు రోజుల చర్చల తర్వాత దౌత్య సంబంధాలను మళ్లీ ఏర్పరుచుకోవాలని నిర్ణయించుకున్నాయి.ఈ రెండు దేశాల మధ్య చైనా పీస్ బ్రోకర్‌గా వ్యవహరిస్తోంది.ఈ ఒప్పందం ప్రపంచ దేశాలలో పెద్ద ప్రభావాన్ని చూపుతాయి.ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ పై...

Read More..

యూకేలో వర్చువల్ వార్డుల పథకాన్ని ప్రమోట్ చేస్తున్న ఎన్నారై మహిళ.. ఆ విశేషాలు ఇవే..

యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) వర్చువల్ వార్డుల కొత్త పథకాన్ని(virtual wards scheme) తాజాగా లాంచ్ చేసింది.ఇది రోగులకు ఇంట్లోనే ఆసుపత్రి లెవెల్ కేర్‌ను అందిస్తుంది.ఈ వర్చువల్ వార్డుల పథకాన్ని యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS)లో పనిచేస్తున్న భారతీయ...

Read More..

కాలిఫోర్నియాలోని గురుద్వారాను తగలబెట్టేందుకు కుట్ర.. ఎన్నారై అరెస్టు!!

కాలిఫోర్నియాలోని గురుద్వారాను తగలబెట్టడానికి వ్యక్తులను నియమించిన భారతీయ సంతతికి చెందిన 60 ఏళ్ల సిక్కు వ్యక్తికి షాక్ తగిలింది.ఇతడి కుట్ర ముందుగానే బయలు అయింది.దాంతో అతడిని యునైటెడ్ స్టేట్స్‌లో అరెస్టు చేశారు.ఈ కుట్ర పన్నిన వ్యక్తి పేరు రాజ్‌వీర్ రాజ్ సింగ్...

Read More..

అమెరికాలో రోడ్డు ప్రమాదం : చావు బతుకుల మధ్య భారతీయ విద్యార్ధిని, సాయం కోసం బంధువుల అభ్యర్ధన

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సాహితీ (Sahithi) అనే భారతీయ విద్యార్ధిని తీవ్రగాయాల పాలై ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.ఈ నేపథ్యంలో ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం సహాయం చేయాల్సిందిగా సాహితీ కుటుంబం సోషల్ మీడియా ద్వారా అభ్యర్ధిస్తోంది.నార్త్...

Read More..

కులవివక్షపై నిషేధం.. సీటెల్ బాటలో కెనడియన్ సిటీ టొరంటో, ప్రయత్నాలు ముమ్మరం

సమాజంలో వేళ్లూనుకుపోయిన కుల వివక్ష అనే సామాజిక రుగ్మతను రూపుమాపేందుకు ఎందరో మహనీయులు కృషి చేశారు.కానీ ఇది మాత్రం సమాజాన్ని వీడిపోవడం లేదు.ఇకపోతే.కొద్దిరోజుల క్రితం అమెరికాలోని సీటెల్ నగరం సంచలన తీర్మానం చేసింది.కుల వివక్ష చట్ట విరుద్ధమని ప్రకటించిన తొలి అమెరికా...

Read More..

ఇద్దరు భారత సంతతి సీఈవోలకు అమెరికాలో కీలక పదవులు .. జో బైడెన్ ఆదేశాలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకు కీలక పదవులు కట్టబెట్టారు.రేవతి అద్వైతి (ఫ్లెక్స్ సీఈవో), మనీష్ బాప్నా (నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ సీఈవో)‌లను ట్రేడ్ పాలసీ అండ్ నెగోషియేషన్స్ అడ్వైజరీ కమిటీకి ఎంపిక చేశారు.యూఎస్...

Read More..

ఎన్నారై మహిళను రేప్ చేసిన ఆటోడ్రైవర్.. పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు!

చండీగఢ్‌లోని(Chandigarh) ఓ చిన్న హోటల్‌లో ఎన్నారై మహిళపై అత్యాచారం చేసిన అభియోగంపై సోనూ అనే ఆటో డ్రైవర్‌ను(Auto Driver) చండీగఢ్ పోలీసులు అరెస్టు చేశారు.అయితే, బాధిత మహిళ కథనంలో పొంతన లేని సమాధానాలు గుర్తించిన పోలీసులు ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నారు.అసలు...

Read More..

వైరల్: చైనా వాళ్ళ కక్కుర్తి చూడండి... హోటల్‌లో టాయిలెట్ పక్కనే బెడ్ ఏర్పాటు చేసారు!

ఎంత కక్కుర్తో చూడండి! ఇలా ఐతే కోట్లు గడించేయొచ్చు.బహుశా పిల్లికి బిచ్చం పెట్టని వ్యక్తయినా ఇలా ప్రవర్తించి ఉండడు అని చెప్పుకోవాలి.పేరుగొప్ప, వూరు దిబ్బ అనే నానుడి చైనాకి (China) బాగా సరిపోతుంది.చైనాలోని ఒక హోటల్ బిజినెస్ లో భాగంగా సరికొత్త...

Read More..

సింగపూర్ బ్యాంకులో చీటింగ్ చేస్తూ అడ్డంగా దొరికిన 19ఏళ్ల ఎన్నారై..

భారతీయ సంతతికి చెందిన మథన రాజ్ సింగ్(, Mathana Raaj Singh) (19) సింగపూర్‌లో(Singapore) ఒక బ్యాంక్‌లో మనీ లాండరింగ్‌కి తన అకౌంటు డీటెయిల్స్ ఇచ్చి అడ్డంగా దొరికిపోయాడు.మథన రాజ్ బ్యాంక్ కంప్యూటర్ సిస్టమ్‌కు అనధికారిక యాక్సెస్‌ను పొందేందుకు అబద్దాలాడాడు.బ్యాంక్ అకౌంట్...

Read More..

ఎన్నారై దంపతులకు రూ.43 లక్షల టోపీ.. మోసం ఎలా చేశారంటే..

అంగడియా పద్ధతిలో తమ పెళ్లి కానుకలను విదేశీ కరెన్సీలోకి మార్చేందుకు ప్రయత్నించిన ఎన్నారై జంటకు భారీ షాక్ తగిలింది.ఈ నూతన వధూవరులను సూరత్‌కు చెందిన వ్యక్తి మోసం చేశాడు.అంగాడియా వ్యవస్థ అనేది ఒక అనధికారిక బ్యాంకింగ్ వ్యవస్థ.దీనిని వ్యాపారులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.కెనడాకు(canada)...

Read More..

జాకెట్ లేకుండా ఇళ్లల్లో పని.. రోజుకి రూ.2 లక్షల శాలరీ!!

సాధారణంగా పని మనిషి శాలరీ రూ.15,000 లోపు ఉంటుంది.అయితే ఒక పని మనిషి మాత్రం తనకొచ్చిన ఐడియాతో రోజుకి దాదాపు రెండు లక్షల వరకు సంపాదిస్తోంది.ఫ్లోరిడాలోని(Florida) టంపాలో నివసిస్తున్న ఈమె టాప్‌లెస్ పనిమనిషిగా గంటకు 300 డాలర్లు వసూలు చేస్తోంది.ఇక్కడ టాప్‌లెస్...

Read More..

యుద్ధానికి రెడీ కావాలంటూ సైన్యానికి కిమ్ కీలక ఆదేశాలు..!!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాలకులలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ తీరు చాలా విభిన్నంగా ఉంటుంది.నియంతృత్వ పోకడలతో పరిపాలిస్తూ ఉంటారు.ఉత్తరకొరియా ప్రజలు కిమ్ పాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ మీడియా ఎప్పటినుండో అనేక కథనాలు ప్రసారం చేయడం జరిగింది.ఆ దేశంలో...

Read More..

యూకే : హిందూ ఆలయం వెలుపల వ్యక్తి దారుణ హత్య.. దోషులుగా తేలిన ఇద్దరు

సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్‌లోని ఓ హిందూ దేవాలయం వెలుపల ఒకరిని కత్తితో దారుణంగా పొడిచి చంపిన కేసులో ఇద్దరు వ్యక్తులను న్యాయస్థానం దోషులుగా తేల్చింది.2022 ఆగస్ట్ 30న కీల్ డ్రైవ్‌లోని టెంపుల్ కార్ పార్కింగ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.నాటి ఘటనలో...

Read More..

రూ.6.56 కోట్ల వివాదం.. గురుద్వారా పెద్దలను చంపేందుకు సుపారీ , అమెరికాలో భారత సంతతి వ్యక్తి అరెస్ట్

హత్యకు కుట్ర పన్నిన కేసులో అమెరికాలో కాలిఫోర్నియాకు చెందిన భారత సంతతికి చెందిన నేత రాజ్‌వీర్ సింగ్ గిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.గత వీకెండ్‌లో బేకర్స్‌ఫీల్డ్‌లోని అతిపెద్ద గురుద్వారా షహీద్ బాబా దీప్ సింగ్ జీ ఖల్సా దర్బార్ సభ్యులను కాల్చిచంపడానికి...

Read More..

దుండగుల చేతిలో ఎన్ఆర్ఐ యువకుడు దారుణ హత్య.. అంత్యక్రియలకు బంధువుల నో, కారణమిదే

దుండగుల దాడిలో దారుణహత్యకు గురైన భారత సంతతి యువకుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి అతని బంధువులు నిరాకరించారు.హోలా మొహల్లా పండుగ సందర్భంగా జరిగిన ఘర్షణలో పర్దీప్ సింగ్ అలియాస్ ప్రిన్స్‌ కత్తిపోట్లకు గురై ప్రాణాలు కోల్పోయాడు.ఇతని స్వస్థలం గురుదాస్‌పూర్ జిల్లా.అయితే పర్దీప్...

Read More..

గంజాయిని దిగుమతి చేయాలనుకున్న ఎన్నారైకి యూకేలో 14 నెలల జైలు శిక్ష..

ఇంగ్లాండ్‌లోని స్విండన్‌లో నివసిస్తున్న దర్శన్ పటేల్ అనే 38 ఏళ్ల ఎన్నారై వ్యక్తి యూకేలోకి గంజాయిని దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నించాడు.ఈ వ్యవహారంలో అతడిని తాజాగా దోషిగా తేల్చి 14 నెలల జైలు శిక్షను అక్కడి న్యాయస్థానం విధించింది.అతను జనపనార సాగును అనుమతించే...

Read More..

ఎన్నారైలకు అలర్ట్.. ఆ పింఛన్ స్కీమ్‌ గురించి తెలుసుకోవాల్సిన కీలక పాయింట్లు..!

ప్రముఖ నాన్-ఫైనాన్షియల్ బ్యాంకింగ్ కంపెనీ అయిన ముత్తూట్ ఫైనాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.గోల్డ్ లోన్స్‌ అందించే ఈ బ్యాంకు రీసెంట్‌గా తన నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్) సేవలను దేశీయ, ఎన్నారై కస్టమర్లకు విస్తరించింది.కంపెనీ ఎన్‌పీఎస్ సర్వీసులను ఆఫర్ చేయడానికి పెన్షన్...

Read More..

ఆ కాలేజీపై దావా వేసిన ఎన్నారై మహిళ.. ఏం జరిగింది..

మసాచుసెట్స్‌లోని బాబ్సన్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌గా పనిచేస్తున్న లక్ష్మీ బాలచంద్ర జాతి, లింగ వివక్షకు గురయ్యారు.అందుకే ఆమె ఆ కాలేజీపై దావా వేశారు.భారతీయ సంతతికి చెందిన ఈమె తన సమస్యలను అడ్మినిస్ట్రేటర్లు పట్టించుకోకపోవడం వల్ల తాను కెరీర్ అవకాశాలు...

Read More..

డెవలప్‌మెంట్ మోడల్‌ను మార్చాలి.. వాతావరణ మార్పులపై అజయ్ బంగా వ్యాఖ్యలు

వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచం పెను సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారత సంతతికి చెందిన ఆర్ధిక నిపుణులు, ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా అభ్యర్ధి అజయ్ బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి వీలుగా అభివృద్ధి నమూనాను మార్చాల్సిన...

Read More..

ఆ డిగ్రీలను గుర్తిస్తాం ... భారతీయ విద్యార్ధులకు ఆస్ట్రేలియా ప్రధాని శుభవార్త..!!

భారతీయ విద్యార్ధులకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ గుడ్‌న్యూస్ చెప్పారు.భారత్‌లో చేసిన డిగ్రీలను తమ దేశంలోనూ గుర్తిస్తామన్నారు.ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్న ఆయన బిజిబిజీగా గడుపుతున్నారు.బుధవారం ఆంథోనీ మాట్లాడుతూ.‘‘ఆస్ట్రేలియా ఇండియా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రికగ్నిషన్ మెకానిజం’’ను ఖరారు చేశామన్నారు.గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జీఐఎఫ్‌టీ సిటీలో...

Read More..

31 ఏళ్ల మహిళను గర్భవతి చేసిన 13 ఏళ్ల బాలుడు.. కోర్టు ఏం తీర్పు చెప్పిందంటే..?

ఇటీవలే కాలంలో వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి వయసుతో పని లేకుండా పోయింది.వివాహేతర సంబంధమే తప్పు అంటే ఇక వయసులో తల్లి కొడుకుల వ్యత్యాసం ఉంటే ఏమనాలో అర్థం కాని దారుణాలు జరుగుతున్నాయి.కొడుకు వయసు ఉండే ఒక బాలుడితో ఆక్రమ సంబంధం పెట్టుకుని...

Read More..

వైరల్: ఓ ఏనుగు చెరకు ట్రక్‌ను ఆపి ఏం చేసిందో తెలుసా?

సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు పోస్ట్ అవుతూ ఉంటాయి.అందులో కొన్ని చాలా సరదాగా అనిపిస్తే, మరికొన్ని చాలా ఆశ్చర్యంగా ఉంటాయి.కొన్ని చూడడానికి వింతగా అనిపిస్తే… మరికొన్ని చాలా జుగుప్సను కలిగిస్తాయి.అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే...

Read More..

రాహుల్‌ గాంధీని బ్రిటిష్ పార్లమెంట్‌కి ఆహ్వానించిన వీరేంద్ర శర్మ ఎవరసలు?

భారత సంతతికి చెందిన బ్రిటీష్ ఎంపీ వీరేంద్ర శర్మ బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఒక కార్యక్రమంలో మాట్లాడటానికి కాంగ్రెస్ నాయకుడు, భారత ఎంపీ రాహుల్ గాంధీని ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో యూకే-భారత్ బంధం కోసం తమ విజన్స్ పంచుకోవడానికి అనేకమంది రాజకీయ...

Read More..

వీడియో: ఉక్రెయిన్ సైనికుడిని ఎలా కాల్చి చంపారో చూస్తే.. ఒళ్ళు గగర్పొడుస్తుంది!!

ఉక్రెయిన్‌పై రష్యా చాలా కాలంగా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.ఈ యుద్ధంలో ఇరువైపులా చాలామంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు.ముఖ్యంగా రష్యన్ సైనికులు ఉక్రేనియన్ సైనికులను ఊచకోత కోస్తున్నారు.ఈ యుద్ధం నుంచి ఇప్పటికే గుండెల్ని పిండేసే ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.తాజాగా మరొక...

Read More..

అక్రమ వలసదారులపై కొత్త అణిచివేత.. యూకే హోమ్ మినిస్టర్ కొత్త బిల్లు!

అక్రమ వలసలకు చెక్ పెట్టేందుకు యూకే హోం సెక్రటరీ సుయెల్లా బ్రవర్‌మాన్ కొత్త బిల్లును ప్రకటించారు.భారత సంతతికి చెందిన సుయెల్లా మాట్లాడుతూ కొత్త చట్టం ప్రకారం, చిన్న పడవలపై అక్రమంగా యూకేకి చేరుకునే వలసదారులను తొలగిస్తామన్నారు.ఈ బిల్లు చివరి నిమిషంలో న్యాయ...

Read More..

ఎన్నారై దారుణ హత్య.. అతని ఫాదర్ ఒక ఆర్మీ కెప్టెన్, విస్తుగొలిపే నిజాలు!

కెనడాలో శాశ్వత నివాసి అయిన భారత సంతతి వ్యక్తి నిహాంగ్ ప్రదీప్ సింగ్ (24 ఏళ్ల) దారుణంగా హత్య చేయబడ్డాడు.హోలా మహల్లే జాతీయ పండుగ సందర్భంగా బిగ్గరగా, అశ్లీలమైన సంగీతాన్ని ప్లే చెయ్యొద్దని ప్రదీప్ డిమాండ్ చేశాడు.దీంతో పోకిరీలు అతడిని చంపేశారు.అందరి...

Read More..

న్యూయార్క్ జిల్లా కోర్ట్ జడ్జిగా భారత సంతతి వ్యక్తి .. నియామకానికి యూఎస్ సెనేట్ ఆమోదముద్ర

న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్‌కు జిల్లా న్యాయమూర్తిగా భారతీయ అమెరికన్ అరుణ్ సుబ్రమణియన్‌ నియామకానికి యూఎస్ సెనేట్ మంగళవారం ఆమోదముద్ర వేసింది.తద్వారా ఈ బెంచ్‌లో పనిచేసిన తొలి దక్షిణాసియా న్యాయవాదిగా అరుణ్ చరిత్ర సృష్టించారు.మంగళవారం సాయంత్రం 58-37 ఓట్ల తేడాతో ఆయన నామినేషన్‌కు...

Read More..

సింగపూర్ : యోగా సెంటర్‌లో మహిళలపై వేధింపులు, భారతీయుడిపై అభియోగాలు.. నేరం రుజువైతే

యోగా సెంటర్‌లో మహిళలపై వేధింపులకు పాల్పడిన అభియోగాలపై సింగపూర్‌లో ఓ భారతీయుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.అతనిని రాజ్‌పాల్ సింగ్‌గా గుర్తించారు.సెంట్రా బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో యోగా సెంటర్‌లో రాజ్‌పాల్‌ నలుగురు మహిళలపై వేధింపులకు పాల్పడినట్లు .ప్రాసిక్యూటర్లు 8 అభియోగాలు నమోదు చేశారు.జూలై 11, 2020న...

Read More..

యూకే : ప్రత్యర్ధి ముఠా సభ్యుడిగా భావించి.. సిక్కు సంతతి యువకుడిని పొడిచి పొడిచి చంపిన గ్యాంగ్

రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవ ఒక అమాయకుడి ప్రాణాన్ని బలితీసుకుంది.యూకేలో ఓ సిక్కు సంతతి యువకుడిని ఇద్దరు యువకులు కత్తితో విచక్షణారహితంగా పొడిచి దారుణంగా హతమార్చారు.వివరాల్లోకి వెళితే.వెస్ట్ లండన్‌లో 16 ఏళ్ల బాలుడిని ప్రత్యర్ధి ముఠాకు చెందిన వ్యక్తిగా భావించి హతమార్చిన...

Read More..

పీఓకేలో ఆఫ్ఘనిస్తాన్ తరహా పాలన.. మహిళలు, బాలికలు అలా చేయకుంటే అంతే..

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో అక్కడి ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలు చాలా కఠినంగా ఉంటున్నాయి.విద్యా సంస్థల్లోని మహిళా విద్యార్థులు, టీచర్లు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) నేతృత్వంలోని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.నోటిఫికేషన్ ప్రకారం, విద్యా సంస్థల్లోని బాలికలు, టీచర్లు...

Read More..

స్టూడెంట్ వీసా దరఖాస్తుదారులకు అమెరికా గుడ్ న్యూస్..

వీసా దరఖాస్తుల కోసం యుఎస్ ప్రభుత్వం సోమవారం ప్రీమియం ప్రాసెసింగ్ పథకాన్ని ప్రారంభించింది.ఇది అమెరికాకు రావాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది.సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథ్మాటిక్స్ (STEM) ను అధ్యయనం చేయడానికి అమెరికాకు వెళుతున్న భారతీయ విద్యార్థులు కూడా దీని నుండి...

Read More..

అమెరికాలో రైలు ప్రమాదం.. తెలుగు వ్యక్తి దుర్మరణం, అన్నమయ్య జిల్లాలో విషాదఛాయలు

అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.రైలు ప్రమాదంలో భారతీయుడు దుర్మరణం పాలయ్యాడు.మృతుడిని శ్రీకాంత్ దిగాలాగా గుర్తించారు.ఇతని స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా .గతవారం ప్రిన్స్‌టన్ జంక్షన్ స్టేషన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో శ్రీకాంత్ ప్రాణాలు కోల్పోయాడు.ఇతను న్యూజెర్సీలోని ప్లెయిన్స్‌బోరోలో నివసిస్తున్నాడు.ఆమ్‌ట్రాక్ రైలు 178...

Read More..

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఎన్ఆర్ఐ మహిళ దుర్మరణం, చావు బతుకుల్లో కూతురు

అమెరికాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో భారత సంతతి మహిళ దుర్మరణం పాలైంది.ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె కుమార్తె పరిస్ధితి విషమంగా వుంది.వివరాల్లోకి వెళితే.అమెరికాలో స్థిరపడిన రోమా గుప్తా (63), ఆమె కుమార్తె రీవా గుప్తా (33)లు ఆదివారం ఓ...

Read More..

అమెరికాలో జడ్జిగా భారత సంతతి మహిళ.. ఎవరీ తేజల్ మెహతా..?

అమెరికాలో భారత సంతతి మహిళ చరిత్ర సృష్టించింది.మసాచుసెట్స్ రాష్ట్రంలోని అయర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ తొలి న్యాయమూర్తిగా తేజల్ మెహతా నియమితులయ్యారు.అదే కోర్టులో అసోసియేట్ జడ్జిగా పనిచేసిన ఆమెను జడ్జిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.ఈ మేరకు మార్చి 2న తేజల్ చేత న్యాయమూర్తి...

Read More..

వీసాల జారీ విషయంలో రష్యా వినూత్న నిర్ణయం!

రష్యా తనకు అనుకూలంగా వున్న దేశాలకు పర్యాటక వీసా అవసరాలను మరింత సులభతరం చేసే యోచన చేసిన సంగతి తెలిసినదే.ఆ జాబితాలో భారత దేశం ప్రధమ స్థానంలో ఉండటం గమనార్హం.దీంతో భారతీయులు ఎవరైనా ఆ దేశాన్ని సందర్శించాలనుకుంటే పర్యాటక వీసాలు సులభరీతిలో...

Read More..

నేనే అధ్యక్షుడిగా ఉండి ఉంటే గనక ఈ భయంకర యుద్ధాన్ని ఆపేవాడిని: ట్రంప్

డోనాల్డ్ ట్రంప్ అంటే తెలియని జనాలు దాదాపుగా వుండరు.గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడిగా వ్యవహరించిన డొనాల్డ్ ట్రంప్ అనేక వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా మారారు.తన వింత నిర్ణయాలతో అమెరికాలోనే కాదు మొత్తం ప్రపంచం అంతా వ్యతిరేకతను సంపాదించుకున్నాడు.అయితే యూఎస్ లో...

Read More..

రష్యా- ఉక్రెయిన్ వార్‌ విషయంలో తటస్థంగా వ్యవహరించినందుకు ఇండియాకు దక్కింది ఇదే!

సరిగ్గా ఒక సంవత్సరం క్రితం ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడిని భారతదేశం సానుకూలంగా మలుచుకుందనే చెప్పుకోవాలి.ఈ కారణంగా మిగతా దేశాలు ర్యష్యాను బ్యాన్ చేసిన నేపథ్యంలో భారత్ భారీ సబ్సిడీతో ముడి చమురును దిగుమతి చేసుకోవడం మొదలు పెట్టింది.ఈ విషయంలో ఇండియా...

Read More..

వైరల్: మహీంద్రా ఇ-రిక్షాను స్వయంగా నడిపిన బిల్‌ గేట్స్‌!

ప్రపంచ మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్ గేట్స్ ఇండియాలో పర్యటిస్తున్న వేళ, చాలా ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.అవును, బిల్ గేట్స్ తాజాగా ఎవరూ ఊహించని సర్‌ప్రైజ్‌ చేసి ఆహూతులకు కనువిందులు చేసారు.విషయం ఏమంటే, ఇండియాలో ఆయ‌న ఎల‌క్ట్రిక్ రిక్షాను న‌డిపించి అందరికీ ఆశ్చర్య...

Read More..

మండుతున్న ఎండ‌లు... యూరోపియ‌న్ దేశాల్లో ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందంటే....

ఈసారి వేడి హద్దులు దాటింది.మార్చి ప్రారంభం కావడంతో ఉక్కపోత కూడా మొదలైంది.గత 122 ఏళ్ల రికార్డును మార్చి నెల మొదట్లోనే తాకింది.122 ఏళ్ల తర్వాత మార్చిలో ఇంత ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.చాలా రాష్ట్రాల్లో వేడికి సంబంధించిన హెచ్చరికలు...

Read More..

పనిమనిషికి చిత్రహింసలు.. దొరక్కుండా దెబ్బలపై మేకప్, కటకటాల వెనక్కి భారత సంతతి మహిళ

తన ఇంటి పనిమనిషిని చిత్రహింసలకు గురిచేసిన కేసులో భారత సంతతికి చెందిన మహిళకు సింగపూర్ కోర్ట్ 10 నెలల పది వారాల జైలు శిక్ష విధించింది.నిందితురాలిని 38 ఏళ్ల దీప కళా చంద్రశేఖరన్‌గా గుర్తించారు.అలాగే పనిమనిషిగా వున్న ఎని ఆగస్టిన్‌కు 4,000...

Read More..

వేధిస్తోన్న కార్మికుల కొరత.. భారతీయ హెల్త్ కేర్ వర్కర్స్‌కు బ్రిటన్ ఆరోగ్య సంస్థ గుడ్‌న్యూస్

కరోనా మహమ్మారి మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ప్రపంచానికి ఇంకా నిద్రలేని రాత్రులను మిగులుస్తోన్న సంగతి తెలిసిందే.మూడేళ్ల పాటు స్వైర విహారం చేసి.ఇప్పటికీ చైనా తదితర దేశాలను కరోనా వణికిస్తోంది.ఈ మహమ్మారి వల్ల లక్షలాది మంది ప్రజలు మృత్యువాత పడగా.ఆర్ధిక వ్యవస్థలు చిన్నాభిన్నం...

Read More..

ఆ తప్పు చేస్తే.. యూకేలో వుండలేరు : అక్రమ వలసదారులకు రిషి సునాక్ హెచ్చరిక

తమ దేశంలో అక్రమంగా అడుగు పెడుతోన్న వలసదారులకు యూకే ప్రధాని రిషి సునాక్ వార్నింగ్ ఇచ్చారు.ఎట్టి పరిస్ధితుల్లోనూ అక్రమ వలసదారులను దేశంలోకి అనుమతించేది లేదని ఆయన తేల్చిచెప్పారు.ఆదివారం మెయిల్ ఆన్ సండే వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషి సునాక్ ఈ...

Read More..

నేను అమెరికా అధ్యక్షుడినైతే విద్యా శాఖ, ఎఫ్‌బీఐలను రద్దు చేస్తా : భారత సంతతి నేత వివేక్ రామస్వామి

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా రెండేళ్లు వుండగానే.అప్పుడే అక్కడ ఎన్నికల వేడి రాజుకుంది.ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని డెమొక్రాట్లు, రిపబ్లికన్ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు, ప్రముఖులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇక రిపబ్లికన్ పార్టీకి...

Read More..

రష్యా సైనికుల అరాచకం... 171 లైంగిక కేసులపై దర్యాప్తు షురూ... ఉక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా!

రష్యా సైనికులు చేసిన అరాచకం (171 లైంగిక హింస కేసులు)పై ఆ దేశ ప్రాసిక్యూటర్ కార్యాలయం దర్యాప్తు జరుపుతోందని ఉక్రెయిన్ ప్రథమ మహిళ ‘ఒలెనా జెలెన్స్కి’ తాజాగా ఓ మీడియా వేదికగా తెలిపారు.లైంగిక హింస మరియు యుద్ధ నేరాలపై ప్యానెల్ చర్చను...

Read More..

అదానీకి మద్దతు పలికిన ఆస్ట్రేలియా మాజీ ప్రధాని.. హిండెన్‌బర్గ్ రిపోర్టుపై విమర్శలు

అదానీ సంస్థలు తమ సంపద విలువను పెంచుకునేందుకు లేని లాభాలను చూపినట్లు హిండెన్‌బర్గ్ రిపోర్టు వెల్లడించింది.చాలా స్కామ్‌లు చేసి సంపదను వందల రెట్లు పెంచుకున్నట్లు ఆరోపించింది.ఈ పరిస్థితుల్లో అదానీ కంపెనీల షేర్ల విలువ భారీగా పడిపోయింది.అంతేకాకుండా ప్రభుత్వ మద్దతుతోనే అదానీ సంపద...

Read More..

ఉత్తర కొరియాలో ఆకలి కేకలు ! కనికరించని కిమ్ 

శాడిజానికి ,నియంత్రత్వపు పోకడలకు నిలువుట అద్దంలో కనిపిస్తూ ఉంటారు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనూ లేని కఠినమైన నియమ నిబంధనలు ఉత్తరకొరియాలో అమలవుతూ ఉంటాయి.ఈ కఠిన ఆంక్షలు కారణంగా అక్కడి ప్రజలు దుర్భరమైన  జీవితాన్ని గడుపుతున్నట్లుగా అంతర్జాతీయ...

Read More..

ఈ మొసలి నీటిలోనే కాదు, భూమ్మీద కూడా దుమ్ముదులపగలదు!

స్మార్ట్ ఫోన్ లేకుండా మనిషి బతకలేని పరిస్థితి ఏర్పడిందంటే నమ్మశక్యం కాదేమో.అంతలాగ మనిషి జీవితంలో స్మార్ట్ ఫోన్స్ అనేవి భాగమైపోయాయి.ఇక స్మార్ట్ ఫోన్ వాడకం ఎప్పుడైతే పెరిగిందో రకరకాల సోషల్ మీడియాలు పుట్టుకొచ్చి, కంటెంట్ అన్న పదానికి అర్ధాన్నే మార్చేశాయి.చిన్న చిన్న...

Read More..

1998 నాటి ఆడి కారు దిగుమతి కుంభకోణం.. పాతికేళ్ల తర్వాత ఎన్ఆర్ఐ వ్యాపారవేత్తకు ఊరట

1998 నాటి ఆడి కారు దిగుమతి కుంభకోణం కేసులో పాతికేళ్ల తర్వాత ఎన్ఆర్ఐ వ్యాపారవేత్తకు కోర్టులో ఊరట లభించింది.డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) సాక్ష్యాలను సమర్పించడంలో విఫలమైనందున ముంబైలోని ఎస్‌ప్లానేడ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్ట్ గత వారం ఎన్ఆర్ఐ వ్యాపారవేత్తను...

Read More..

భూకంపంతో అతలాకుతలం.. టర్కీ, సిరియాలకు అమెరికాలోని ప్రవాస భారతీయుల ఆపన్న హస్తం

గత నెల ప్రారంభంలో చోటు చేసుకున్న అత్యంత శక్తివంతమైన భూకంపం ధాటికి టర్కీ, సిరియాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఇరుదేశాల్లోనూ మరణాల సంఖ్య 50 వేలు దాటిపోయింది.ఇంకా శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య లక్ష దాటే అవకాశం...

Read More..

భారత్ ఇప్పుడు ఏ రంగంలోనైనా, ఎవరికైనా.. కీలక భాగస్వామి : వేదాంత్ పటేల్

భారత్ ఇప్పుడు ఏ రంగంలోనైనా, ఎవరికైనా కీలక భాగస్వామి అన్నారు భారత సంతతికి చెందిన , యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ప్రిన్సిపల్ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్. ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.రక్షణ, భద్రతతో...

Read More..

ఎన్విరాన్‌మెంట్‌కి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలంటున్న ఎన్నారై, ఎంత గొప్ప పని చేస్తున్నారో!

2006లో ఎయిమ్స్, ఢిల్లీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసిన 42 ఏళ్ల వైద్యుడు డాక్టర్ సన్నీ సంధు భారత ప్రజలకు ఒక మంచి సలహా ఇస్తున్నారు.పంజాబ్‌లోని టార్న్ తరణ్ జిల్లాకు చెందిన ఈ డాక్టర్ పంజాబ్ ప్రీ-మెడికల్‌లో మొదటి ర్యాంక్‌ను సాధించారు.ఎంతో...

Read More..

2 రోజుల్లోనే రూ.3 వేల కోట్లు సంపాదించిన ఎన్నారై.. అదానీ పుణ్యమే!

అదానీ గ్రూప్ షేర్ల విలువ వరుసగా మూడవ రోజు పెరిగింది, ఫలితంగా రెండు రోజుల్లో ఒక ఇన్వెస్టర్‌కి సుమారు రూ.3,000 కోట్ల లాభం వచ్చింది.యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ వల్ల అదానీ గ్రూప్ షేర్లలో గణనీయమైన క్షీణత కనిపించింది.మళ్లీ...

Read More..

ఎన్‌ఆర్ఓ డిపాజిట్స్‌పై ఇంట్రెస్ట్ రేట్ పెంపు.. ఎన్నారైలు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

ఎన్‌ఆర్ఓ (NRO) అకౌంట్ అనేది ప్రవాస భారతీయులు (NRIలు) భారతదేశంలో సంపాదించిన డబ్బును స్టోర్ చేయడానికి లేదా ఎన్నారై కావడానికి ముందు వాడే బ్యాంకు అకౌంట్.ఇందులో అద్దె, జీతం, డివిడెండ్‌లు వంటి ఆదాయాలు డిపాజిట్ చేయవచ్చు.ఈ అకౌంట్‌పై వచ్చే వడ్డీపై ఆదాయపు...

Read More..

జో బైడెన్‌కు స్కిన్ క్యాన్సర్?

జో బైడెన్‌ ఎవరో చెప్పనవసరం లేదు.జో బైడెన్‌ పూర్తిపేరు ‘జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్.’ బైడెన్ 2009 నుండి 2017 వరకు అమెరికా 47వ ఉపాధ్యక్షునిగా పనిచేసి 2020 ఎన్నికలలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు డెమొక్రాటిక్ పార్టీ తరుపు నుండి విజయం...

Read More..

సిక్కు గురుద్వారాపై తూటాల వర్షం.. విస్కాన్సిన్ నరమేధానికి 11 ఏళ్లు, మృతులకు భారత సంతతి వ్యక్తి ఘన నివాళి

అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.నగదు, నగలు కోసం హత్యలు చేసేవారు కొందరైతే.జాతి, వర్ణ వివక్షలతో ఉన్మాదులుగా మారేవారు మరికొందరు.ఏది ఏమైనా అక్కడ గన్ కల్చర్ వల్ల ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.దీనికి చెక్ పెట్టాలని ప్రభుత్వాలు...

Read More..

హోలీ ఆడి, క్రికెట్‌తో సేద తీరేందుకు :భారత్‌కు రానున్న ఆస్ట్రేలియా ప్రధాని .. షెడ్యూల్ ఇదే

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మార్చి 8 నుంచి 11 వరకు భారత్‌లో పర్యటించనున్నారు.ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించడంతో పాటు హోలీ వేడుకల్లో పాల్గొననున్నారు.అలాగే అహ్మదాబాద్‌లో భారత్ , ఆస్ట్రేలియాల మధ్య జరిగే నాలుగో టెస్ట్...

Read More..

భార్య, కుమారుడిని దారుణంగా చంపేసిన ఎంపీ.. త్వరలోనే తీర్పు..

ప్రముఖ సౌత్ కరోలినా న్యాయవాది, చట్ట సభ ప్రతినిధి అలెక్స్ ముర్డాగ్ పాపం పండింది.భార్య, కొడుకును హత్య చేసిన కేసులో దోషిగా తేలాడు.జడ్జి క్లిఫ్టన్ న్యూమాన్ జూన్ 7, 2021న అతని కుమారుడు పాల్, భార్య మ్యాగీని హత్య చేశాడు.ముర్డాగ్ అమాయకత్వ...

Read More..

రష్యా ఆర్థిక పరిస్థితిపై బిలియనీర్ సంచలన వ్యాఖ్యలు.. పొంచి ఉన్న పెను ముప్పు..

రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది దాటింది.ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లో ఎన్నో నగరాలు ధ్వంసం అయ్యాయి.భవనాలన్నీ నేలమట్టం అయ్యాయి.భారీగా ప్రాణ, ఆస్తి నష్టం ఏర్పడింది.అయితే ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు సహకారాన్ని అందిస్తున్నాయి.భారీగా ఆయుధ సామగ్రిని పంపుతున్నాయి.మరో వైపు బలమైన...

Read More..

రవి అస్తమించని సామ్రాజ్యానికి అసలేమైంది? ఆకలి కేకలతో అలమటిస్తున్న బ్రిటన్ ప్రజలు!

అవును, రవి అస్తమించని సామ్రాజ్యానికి గ్రహణం పట్టింది.బ్రిటన్‌ దేశ ప్రజలు నేడు ఆకలితో అలమటిస్తున్నారు.ఆ దేశ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకీ పతనమైపోతోంది.దాంతో అక్కడ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.పెరుగుతున్న ధరలకి తగ్గట్టుగా ఆదాయ మార్గాలు కూడా సన్నగిల్లడంతో ప్రజలకి కొనుక్కొని...

Read More..

ఆస్ట్రేలియన్ మహిళను దారుణంగా చంపి, పరార్.. నిందితుడిని అప్పగించిన భారత్..!!

2018 నాటి ఆస్ట్రేలియా యువతి హత్య కేసుకు సంబంధించి నిందితుడిని ఆ దేశానికి భారత ప్రభుత్వం అప్పగించింది.యువతిని హత్య చేసి పారిపోయాడు 38 ఏళ్ల భారత సంతతికి చెందిన రాజ్వీందర్ సింగ్. అప్పగింతల ప్రక్రియ పూర్తయిన తర్వాత రాజ్వీందర్ సింగ్‌పై ఆస్ట్రేలియా...

Read More..

వాళ్లకు దేశం విడిచివెళ్లకుండానే వర్క్ పర్మిట్ .. విదేశీయులకు కెనడా సర్కార్ శుభవార్త

విదేశీ పౌరులకు కెనడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది.సందర్శకులుగా తమ దేశానికి వచ్చిన విదేశీయులు..చెల్లుబాటయ్యే జాబ్ ఆఫర్‌ను పొందినట్లయితే అట్టివారు దేశం విడిచి వెళ్లకుండానే వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజెన్‌షిప్ కెనడా (ఐఆర్‌సీసీ) ప్రకటించింది.ఈ మేరకు...

Read More..

భారత్‌లో అమెరికా రాయబారి నియామకం మరోసారి వాయిదా.. గార్సెట్టికి ఎదురుచూపులేనా..?

భారత్‌లో అమెరికా రాయబారి నియామకంపై సస్పెన్స్ కొనసాగుతోంది.ఇప్పటికే ఈ పదవికి తన రైట్ హ్యాండ్ ఎరిక్ గార్సెట్టిని నామినేట్ చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.అయితే ఈ నియామకానికి కాంగ్రెస్ మద్ధతు లభించాల్సి వుంది.రిపబ్లికన్ సెనేటర్ మార్కో రూబియో అభ్యంతరం నేపథ్యంలో...

Read More..

మీరే ఒంటరిగా మిగిలిపోతున్నారు.. పశ్చిమ దేశాలకు రష్యా చురక!

ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి.అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, యూరప్ దేశాలు రష్యాను ప్రపంచంలో ఏకాకిని చేస్తున్నాయి.అయితే సైనికంగా, ఆర్థికంగా బలమైన రష్యా వాటి కుయుక్తులను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతోంది.తాజాగా జీ-20 సమావేశాలు భారత్‌లో...

Read More..

అమెరికాలో అత్యంత హ్యాపీయెస్ట్ సిటీగా కాలిఫోర్నియా.. సర్వేలో అగ్రస్థానం

ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ దగ్గరలోనే ఉంది.మార్చి 20న ఈ రోజును జరుపుకోవడానికి ముందు పర్సనల్ ఫైనాన్స్ వెబ్‌సైట్ WalletHub అమెరికాలోని సంతోషకరమైన నగరాలపై సర్వే చేసింది.ఈ జాబితాలో కాలిఫోర్నియా నంబర్.1 స్థానం దక్కించుకుంది.WalletHub అమెరికాలోని 180 అతిపెద్ద నగరాల్లో ఈ...

Read More..

బిలియనీర్లకు శాపంగా రష్యా-ఉక్రెయిన్ వార్.. లక్షల కోట్ల సంపద ఆవిరి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఒక సంవత్సరం పూర్తైంది.కానీ రెండు దేశాలలో ఒకటి ఆధిపత్యం, మరొకటి ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నాయి.ఈ యుద్ధంలో ఎవరూ గెలవలేదు.ఎవరూ ఓడిపోలేదు.వేలాది మంది సైనికులు, ప్రజలు రెండు వైపుల నుండి ప్రాణాలు కోల్పోయారు.ముఖ్యంగా ఉక్రెయిన్ నగరాలు శిధిలాలుగా...

Read More..

ఓవర్‌నైట్ కోటీశ్వరురాలు అయిపోయిన ఓ సేల్స్ ఉమెన్.. ఆమె కథ వింటే ఆశ్చర్యపోతారు!

ఆమె ఓ సేల్స్ ప్రమోటర్‌గా పనిచేస్తోంది.అయితేనేం, ఆమె నేడు కోటీశ్వరురాలుగా అవతరించింది.ఎలాగంటే ఆమె తాజాగా నిర్వహించిన సూపర్ శాటర్‌డే డ్రాలో ఏకంగా 10 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకుంది.అంటే.ఇండియన్ కరెన్సీలో అక్షరాలా రూ.22.47కోట్లు అన్నమాట.దాంతో ఆమె రాత్రికి రాత్రే మల్టీ మిలియనీర్‌గా అవతరించింది.కాగా...

Read More..

అది ఒక గ్రామం... అక్కడ ఉండేది ఒకే ఒక్క కుటుంబం... ఎక్కడంటే?

అదేంటి? ఒక గ్రామంలో ఒకే ఒక్క కుటుంబమా? అలాంటపుడు దానికి గ్రామం అని దేనికి పేరు? అనే అనుమానం వస్తుంది కదూ.మీరు విన్నది నిజమే.అయితే ఆ విషయం తెలియాలంటే ఈ కధనం పూర్తిగా చదవాల్సిందే.ఈ భూమ్మీద ఓ కుటుంబం జనసంద్రానికి దూరంగా...

Read More..

మా రాష్ట్రం నుంచి అమెరికాకు డైరెక్ట్ ఫ్లైట్ నడపండి.. సింధియాను కోరిన పంజాబ్ ఎన్ఆర్ఐ మంత్రి

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పంజాబ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్‌దీప్ సింగ్ ధాలివాల్‌ భేటీ అయ్యారు.ఈ సందర్భంగా కెనడా, అమెరికాలకు పంజాబ్ నుంచి నేరుగా విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకురావాలని ధాలివాల్ కోరారు.ఈ మేరకు...

Read More..

పంజాబ్‌లో భారత సంతతి కెనడా ఎంపీ పర్యటన.. పర్యావరణ సమస్యలపై చర్చ

భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ జార్జ్ చాహల్ తన పూర్వీకుల మూలాలు వున్న పంజాబ్‌ పర్యటనకు వచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.కెనడాలో పెద్ద సంఖ్యలో భారతీయులు, ప్రత్యేకించి పంజాబీలు పెద్ద సంఖ్యలో వున్నారని అన్నారు.కెనడాలో పంజాబీకి మూడవ అధికారిక భాషగా...

Read More..

దొడ్డిదారిన అమెరికాలోకి.. బోర్డర్‌లో ఐదుగురు అరెస్ట్, అందులో ఇద్దరు భారతీయులు

అక్రమ మార్గాల్లో అమెరికాలో అడుగుపెట్టాలని భావించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అక్కడి బోర్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు.అలాగే సాహసాలు చేసి ప్రాణాలు పొగొట్టుకునేవారు ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు.గతేడాది...

Read More..

రష్యా, భారత్‌ చమురు మార్కెట్‌పై మొగ్గు చూపినవేళ చైనా ఉడుక్కుంటోంది?

రష్యా, భారత్ మధ్య వున్న సత్సంబంధాలు ఈనాటివి కాదు.అదేవిధంగా చైనా కూడా రష్యాతో మంచి సంబంధాలను కలిగి వుంది.అయినా చమురు విషయంలో చైనా కంటే భారతేకే వీలైనంత ఎక్కువగా విక్రయించేందుకు రష్యా మొగ్గు చూపడం విశేషమే.రష్యాకి మరింత లాభదాయకంగా ఉండటంతో భారత్...

Read More..

సముద్రంలో మునిగిపోతున్న దేశం.. తమ చరిత్ర కోసం కీలక నిర్ణయం

పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న తువాలు ప్రపంచంలో నాల్గవ అతిచిన్న దేశం.గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.తువలు ఆస్ట్రేలియా మరియు హవాయి మధ్య ఉన్న ఒక ద్వీపం.ఐక్యరాజ్యసమితి దీనిని అభివృద్ధి చెందుతున్న దేశంగా ప్రకటించింది.గ్లోబల్ వార్మింగ్ కారణంగా, సముద్ర మట్టం పెరుగుతోంది.ఫలితంగా...

Read More..