జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పెద్ద చిక్కే వచ్చి పడింది.వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే తన ధ్యేయం అని పదేపదే ప్రకటిస్తున్నారు.సీఎం సీటు గురించి కూడా తాను పట్టించుకోనని, కానీ ఏపీలో వైసిపి మరోసారి అధికారంలోకి రాకూడదని పవన్ చెబుతున్నారు.అందుకోసమే...
Read More..ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీ మారేవారి సంఖ్య పెరుగుతోంది .ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపింగ్ లు సర్వసాధారణంగా మారిపోయాయి .కొద్దిరోజుల క్రితమే వైసిపి నుంచి జనసేన లో కొంతమంది నేతలు చేరగా, మరి కొంతమంది...
Read More..బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి( Daggubati Purandeswar ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సుబ్బారెడ్డి( Subbareddy )కొత్తగా బిజెపి అధ్యక్షురాలు అయినంత మాత్రాన అభివృద్ధి కనబడలేదా పవన్ కళ్యాణ్ ఒక్కడితో ఏమీ కాదు. ముగ్గురితో వచ్చిన సింహం సింగల్...
Read More..ఏపీ బీజేపీ( AP bjp party ) అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచి ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు దగ్గుపాటి పురందరేశ్వరి.ఏపీ ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు చేయడంతో పాటు, ఏపీలో ఎక్కడ అభివృద్ధి చోటు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పరిస్థితి వారాహి యాత్ర( Varahi yatra ) కు ముందు ఆ తర్వాత అన్నట్టుగా మారింది .వారాహి యాత్రకు ముందు కూడా యువత మద్దతు ఆ పార్టీకి భారీగానే ఉన్నప్పటికీ వారాహి యాత్ర తర్వాత తటస్తులు మరియు...
Read More..ఆంధ్రప్రదేశ్లో బిజెపి జనసేన మిత్రపక్షాలుగా చాలా కాలం గా కొనసాగుతున్నప్పటికీ ఈ రెండు పార్టీలకు మధ్య ఏదో తెలియని దూరం ఉందంటారు రాజకీయ పరిశీలకులు ఉమ్మడి కార్యాచరణ పక్కన పెడితే కనీసం కలిసి ఒక ప్రెస్ మీట్ కూడా ఇంతవరకు పెట్టలేని...
Read More..తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతి అన్నాడు సుమతి శతక కర్త బద్దెన.నిన్న మొన్నటి వరకు పార్టీలో అసంతృప్తి జ్వాలలతో అంత: కలహాలతో కునారిల్లిన కాంగ్రెస్ పార్టీ( Congress Party ) నేడు కీలక నేతలతో కలకలలాడిపోతుంది.కాంగ్రెస్...
Read More..ఎన్డీఏ పార్టీల కూటమి మీటింగ్కు అధికార బాజాపా ఆహ్వానం మేరకు ఢిల్లీ ప్రయాణమైన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జనసేన అజెండా ప్రకారం కొన్ని కీలక చర్చలు జరపబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి తెలుగుదేశంతో పొత్తుకు అంతగా ఉత్సాహం చూపించినటువంటి భాజపా...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.ఎన్డీఏ సమావేశానికి బీజేపీ నుండి ఆహ్వానం అందుకున్న పవన్ మంగళవారం పాల్గొనడం జరిగింది.ఈ క్రమంలో ఢిల్లీలో వచ్చే ఎన్నికలను 2014 మాదిరిగా బీజేపీ, టీడీపీ...
Read More..ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )బుధవారం సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో( Home Minister Amit Shah ) భేటీ అయ్యారు.దాదాపు వీరిద్దరి మధ్య పది నుంచి పదిహేను నిమిషాలు...
Read More..తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ( Tadepalli Camp Office )ముస్లిం పెద్దలు సీఎం జగన్( CM Jagan ) ని కలిశారు.ఈ సందర్భంగా ఉమ్మడి పౌరస్మృతి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఉమ్మడి పౌరస్మృతి విషయంలో ముస్లిం ప్రజా ప్రతినిధులు...
Read More..వైసీపీ పార్టీలో కీలక నేతలలో మాజీమంత్రి పేర్ని నాని( perni nani ) ఒకరు.ప్రత్యర్ధులు సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) ని లేదా వైసీపీ పార్టీని విమర్శిస్తే కౌంటర్ ఇవ్వటంలో ఎప్పుడు కూడా ముందుంటారు.అటువంటి పేర్ని నాని...
Read More..ప్రస్తుత సమాజంలో అక్రమ సంబంధాలు( Illicit relations ) పెరిగిపోతున్నాయి.ఈ సమస్య కారణంగా చాలామంది భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం మాత్రమే కాదు ఒకరి ప్రాణాలు మరొకరి తీసేసుకుంటున్నారు.కొన్ని నిమిషాల సుఖం కోసం కన్న బిడ్డలను సైతం చంపేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.భారతదేశంలో...
Read More..సినిమాల్లో సక్సెస్ సాధించిన వాళ్లు రాజకీయాల్లో( Politics ) సక్సెస్ అవుతారా? అనే ప్రశ్నకు కొంతమంది అవుతారని మరికొందరు కారని సమాధానం వినిపిస్తోంది.అయితే కొంతమంది కమెడియన్లు మాత్రం ఏదో సాధించాలని రాజకీయాల్లో వెళ్లి ఇటు సినిమా ఆఫర్లను కోల్పోతూ అటు రాజకీయాల్లో...
Read More..ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష. యూసీసీ అంశంపై మూడు గంటల పాటు సీఎం సమావేశమయ్యారు.యూసీసీ బిల్లు తెస్తున్నారనే సమాచారంతో దేశవ్యాప్తంగా ముస్లింలలో అభద్రతా భావం నెలకొంది.యూసీసీ వల్ల ముస్లింలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం మత పెద్దలు సీఎంకు తెలిపారు.మైనార్టీలకు అత్యంత ప్రాధాన్యత...
Read More..ఉమ్మడి పౌరస్మృతి అంశంపై తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రితో పంచుకున్న ముస్లిం ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులు.సీఎం జగన్(CM JAGAN ) కామెంట్స్ ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం.బడుగు, బలహీనవర్గాల, మైనార్టీల ప్రభుత్వం మీరు ఎలాంటి ఆందోళనకు, భయాలకు...
Read More..వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో పేదలు సగానికి తగ్గిపోయారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి(Vjayasai reddy ) సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం రాజకీయంగా సంచలనంగా మారింది.ఏపీలో వైసిపి( YCP ) ప్రభుత్వం ఏర్పడిన తర్వాత...
Read More..వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని( NDA ) గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాలన్నీ ” INDIA ” పేరుతో కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.గత తొమ్మిదేళ్లుగా బీజేపీ పాలనలో కేంద్రం బ్రష్టు పట్టిందని, ఈసారి కూడా ఎన్డీయే అధికారంలోకి వస్తే ప్రతిపక్ష...
Read More..ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్( Telangana congress )లోకి చేరికలు జోరందుకున్నాయి.బీఆర్ఎస్ , బిజెపిలలోని అసంతృప్తి నేతలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ కాంగ్రెస్ లో స్పష్టంగా కనిపిస్తోంది.కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే అభిప్రాయంతో బీఆర్ఎస్,...
Read More..తెలంగాణలో మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి.అధికార బిఆర్ఎస్<( Brs party ) మూడో సారి కూడా అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతుంటే.ఈసారి ఎలాగైనా కేసిఆర్ ను గద్దె దించాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు...
Read More..ఉమ్మడి కృష్ణా జడ్పీ సమావేశాలకు గైర్హాజరవుతున్న ఏలూరు జిల్లా కలెక్టర్ పై మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.జడ్పీ మీటింగ్ లకు హాజరయ్యే ఉద్దేశం కలెక్టర్ కు లేదా.? అని ప్రశ్నించారు. ఒకవేళ మీటింగ్ లకు వచ్చే...
Read More..తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది పోలిటికల్ హీట్ పెరుగుతోంది.ప్రధాన పార్టీలన్నీ విజయం కోసం అస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి.ఈ నేపథ్యంలో కుల సమీకరణలపై దృష్టి పెట్టాయి ప్రధాన పార్టీలు.తెలంగాణలో ఏదైనా పార్టీ విజయం సాధించాలంటే బీసీ, దళిత ఓటర్ల పాత్ర కొంత...
Read More..వైసీపీ మంత్రి, ప్రముఖ నటి రోజా( Minister Roja ) అటు సినీ ఇండస్ట్రీలో ఇటు పొలిటికల్ వర్గాల్లో, ఇటు సినీ వర్గాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు.ప్రత్యర్థి పార్టీ నుంచి ఎవరెన్ని విమర్శలు చేసినా ఆ విమర్శలకు రోజా...
Read More..కృష్ణాజిల్లా: మచిలీపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి రోజా సమీక్ష.జడ్పీ మీటింగ్ హాలులో ఎమ్మెల్యే పేర్ని నాని అధ్యక్షతన సమీక్షా సమావేశం.సమీక్షకు హాజరైన కలెక్టర్, జాయింట్ కలెక్టర్,జిల్లా, నియోజకవర్గ స్థాయి అధికారులు.మచిలీపట్నం నియోజకవర్గం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందన్న మంత్రి...
Read More..విజయనగరం: దగ్గుబాటి పురంధరేశ్వరి, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పాయింట్స్.నిన్న యన్డిఎ సమావేశం 36పార్టీలతో ఢిల్లీలో జరిగింది.బెంగుళూరు లో జరిగిన సమావేశం లో విభిన్న సిద్దాంతాల పార్టీ లు కలిశాయి.ఖర్గే దేశంకోసం కాకుండా బిజెపి ని ఓడించడానికి వచ్చామని చెప్పారు.1975లో ఎమర్జెన్సీ ద్వారా...
Read More..గుంటూరు: తాడేపల్లిలో ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో ఆందోళన.ఇంటర్ మీడియట్ ఉన్నతా మండలి కార్యాలయం ముట్టడి.పోలీసుల మోహరింపు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి వ్యతిరేఖంగా నినాదాలు.కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు డిమాండ్.విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వాలనీ నినాదాలు.ఎస్ ఎఫ్...
Read More..ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్( Telangana congress ) కు పెరిగిన గ్రాఫ్ తో ఆ పార్టీ నాయకుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.కచ్చితంగా పార్టీ నేతలంతా సమిష్టిగా కృషి చేస్తే తెలంగాణలో అధికారంలోకి రావడం అంత కష్టమేమీ కాదన్న అభిప్రాయం ఆ...
Read More..జాతీయ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పొత్తుల విషయంలో అమలు చేస్తున్న వ్యూహాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.విపక్షాలలోని 26 పార్టీలతో కలిసి ” INDIA ” కూటమిని ఏర్పాటు చేసింది కాంగ్రెస్.అటు బీజేపీ కూడా ఎన్డీయే...
Read More..వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే సర్కార్ కు( NDA ) చెక్ పెట్టాలని విపక్షాలన్నీ ఏకం అయిన సంగతి తెలిసిందే.తాజాగా విపక్ష కూటమికి INDIA అని పేరు కూడా పెట్టారు.జాతీయ రాజకీయాల్లో ఇన్నాళ్ళు ఎన్డీయే కూటమికి యూపీఏ కూటమి( UPA ) ప్రధాన...
Read More..బీఆర్ఎస్ అధినేత ,తెలంగాణ సీఎం కేసీఆర్ ( CM kcr )మరోసారి మహారాష్ట్రలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు.ఈ మేరకు వచ్చేనెల ఒకటో తేదీన ఆయన మహారాష్ట్ర వెళ్లేందుకు షెడ్యూల్ రూపొందించుకున్నారు.ఇప్పటికే మహారాష్ట్ర పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన కేసీఆర్ బీఆర్ఎస్ భారీ బహిరంగ...
Read More..ఏపీలో పొత్తుల అంశంపై మరోసారి క్లారిటీ ఇచ్చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pavan Kalyan ). వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే తమ లక్ష్యమని, మరోసారి ఏపీ సీఎం గా జగన్ ఉండకూడదనే తన అభిప్రాయాన్ని బయటపెట్టేసారు.దీనికోసం టిడిపి, బిజెపితో...
Read More..మరికొద్ది నెలలు జరగబోతున్న తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ( Congress ) దూకుడు పెంచింది.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన విజయంతో తెలంగాణలోనూ పాగా వేయాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది.అధికారి పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత పెరిగిందని,...
Read More..నేడు ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ( Prime Minister Modi ) కీలక వ్యాఖ్యలు చేశారు.దేశ ప్రగతిని మార్చడంలో ఎన్డీఏ( NDA ) కీలక పాత్ర పోషించిందని స్పష్టం చేశారు.అదేవిధంగా ఎన్డీఏ ఏర్పాటులో అద్వానీ ప్రధాన భూమిక పోషించారని...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ( YCP )ఇచ్చే ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.ఈ క్రమంలో ఆ పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్( CM Jagan ) దాదాపు ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందే నేతల పనితీరుపై...
Read More..మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని( CM YS Jaganmohan Reddy ) రహేజా గ్రూపు ప్రెసిడెంట్.కె నీల్ రహేజా కలవడం జరిగింది.విశాఖపట్నంలో ఇనార్బిట్ మాల్ శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని రహేజా గ్రూప్ సంస్థ( Raheja Group...
Read More..ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Minister Peddireddy Ramachandra Reddy ) కీలక నేతగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.చిత్తూరు జిల్లాకు చెందిన ఈయన.వైసీపీ( YCP ) పార్టీకి సంబంధించి కీలకమైన వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉంటారు.ముఖ్యంగా రాయలసీమ...
Read More..జాతీయస్థాయిలో విపక్షాల కూటమి మరోపక్క ఎన్డీఏ కూటమి.పోటపోటీగా సమావేశాలు నిర్వహించడం తెలిసిందే.నేడు ఢిల్లీలో( Delhi ) బీజేపీ మిత్రపక్షాలు.సమావేశమయ్యాయి.మూడోసారి అధికారంలోకి రావటమే లక్ష్యంగా ఈ ఎన్డీఏ సమావేశం జరుగుతోంది.ఇదిలా ఉంటే విపక్షాల కూటమిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ( Mamata...
Read More..2024 ఎన్నికలు దగ్గర పడుతుండడంతో దేశ రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి.ఈసారి కేంద్రంలో అధికారం కోసం ప్రభుత్వ ప్రతిపక్షాల మద్య గట్టి పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది.ఇప్పటికే రెండు సార్లు అధికారం చేపట్టిన బీజేపీని( BJP ) వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గద్దె...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu naidu ) పై ఎప్పుడూ ఏదో ఒక.విమర్శ చేస్తూ, మీడియా, సోషల్ మీడియా ద్వారా సెటైర్లు వేస్తూ ఉంటారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి. తాజాగా మరోసారి చంద్రబాబును టార్గెట్ చేసుకుని సెటైర్లు...
Read More..ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ( Congress party ) సౌత్ రాష్ట్రాలపై గట్టిగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.ఒకప్పుడు సౌత్ రాష్ట్రాలలో బలంగా ఉన్న కాంగ్రెస్.ప్రస్తుతం ఒక్క కర్నాటక మినహా మిగిలిన రాష్ట్రాలలో చాలా బలహీనపడింది.ముఖ్యంగా ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) సరికొత్తగా రాజకీయం మొదలుపెట్టారు.వారాహి యాత్ర ద్వారా వైసిపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకోవడంతో పాటు , జనసేన అధికారంలోకి రాబోతోంది అనే నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తూ, తద్వారా పార్టీలోకి పెద్ద ఎత్తున...
Read More..జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్( Pawan kalyan ) వారాహి యాత్రతో దూకుడు పెంచిన సంగతి తెలిసిందే.యాత్ర ఫలితంగా ఏపీ రాజకీయాలు వెడ్డెక్కాయి.మొదటి దశ వారాహి యాత్ర కేవలం ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే జరిగినప్పటికి యాత్ర ప్రభావం రాష్ట్రమంతట గట్టిగానే...
Read More..సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ. పవన్ కళ్యాణ్ ఎన్డీఎతో కలవడం బాధాకరం.చేగువేరా నుండి సావర్కర్ వైపు పవన్ కళ్యాణ్ ప్రయాణం బాధాకరమని గతంలో విప్లవ వీరుడు చేగువేరా టీ షర్టులు వేసుకుని సోషలిజం పైన గళం విప్పిన...
Read More..కేంద్ర అధికార పార్టీ బిజెపి వేస్తున్న రాజకీయ అడుగులు ఎవరికి అర్థం కావడం లేదు.కేంద్రంలో కచ్చితంగా తామే అధికారంలోకి వస్తామన్న ధీమా బిజెపి అగ్ర నేతల్లో కనిపిస్తోంది.అయినా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూనే వస్తున్నారు.లోక్ సభ ఎన్నికల సమయం దగ్గరకు వచ్చిన...
Read More..తిరుపతి: జనసేన తిరుపతి నగర అధ్యక్షుడు రాజారెడ్డి కామెంట్స్.ఆగష్టు నెలలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వారాహి యాత్ర.తిరుపతి కార్పోరేటర్ల అక్రమాలపై ఆగష్టులో జనసేన వారాహి దండయాత్ర.సిఐ అంజూ యాదవ్ దౌర్జన్యాలపై చర్యలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.సిఐ...
Read More..యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr ntr ) కు ఈ మధ్య కాలంలో రాజకీయాలకు సంబంధించి ప్రశ్నలు ఎదురవుతున్నా తారక్ మాత్రం ఆ ప్రశ్నలకు సంబంధించి స్ట్రెయిట్ గా సమాధానం చెప్పడం లేదు.సమయం, సందర్భం వచ్చినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడతానని...
Read More..బిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ( CM KCR )ఏం చేసినా అది పెద్ద సంచలనంగానే ఉంటుంది.వచ్చే ఎన్నికల్లో పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు.ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులతో పర్యటనలు చేయిస్తూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ...
Read More..5 లక్షల 10 వేల 412 మంది చిరు వ్యాపారులకు 549.70 కోట్ల వడ్డీలేని రుణాలు.11.03 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్( Interest Reimbursement ) కలిపి మొత్తం 560.73 కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్( CM...
Read More..ప్రముఖ టాలీవుడ్ నటుడు, కమెడియన్ పృథ్వీరాజ్( Prithviraj ) ప్రస్తుతం మళ్లీ వరుసగా సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు.పృథ్వీరాజ్ జనసేన పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం అయితే ఉందని ప్రచారం జరుగుతుండగా ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.పృథ్వీకి...
Read More..తన వారాహి యాత్ర( Varahi Yatra )ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన పార్టీ( JanaSena Party ) కి ఒక ఊపు తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ తన యాత్ర ల ద్వారా అధికార పార్టీపై...
Read More..జాతీయస్థాయిలో బలాబలాల ను తేల్చుకుంటున్న జాతీయ పార్టీలు తమకూటమి బలాన్ని పెంచుకోవడానికి అనుసరించాల్సిన అన్ని వ్యూహాలను పరిశీలిస్తున్నాయి.ప్రస్తుతానికి యూపీఏ కూటమికి సంఖ్యా బలం ఎక్కువగా ఉన్నప్పటికీ తమకు ఉన్న అధికారాన్ని అస్త్రంగా ఉపయోగించి తమ బలాన్ని పెంచుకోవడానికి ఎన్ డి ఏ...
Read More..వచ్చే ఎన్నికలతో మిత్రులతో చాలా అవసరం ఉంటుందని భావిస్తున్న బారతీయ జనతా పార్టీ( BJP party ) అందుకు కొత్త మిత్రుల అన్వేషణ లో వేగంగా అడుగులు వేస్తుంది.గతంలో ఎన్డీఏల్లో కూటమి గా ఉన్న పార్టీలతో పాటు జనసేన లాంటి కొత్త...
Read More..రాజకీయాల్లో అదృష్టవంతులు లిస్టు తీస్తే అందులో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీ( Vidadala Rajini ) పేరు కచ్చితంగా ఉంటుంది .కుటుంబానికి పెద్దగా రాజకీయ అనుభవం మరియు సామాజికంగా ఓట్ల దన్ను లేకపోయినా జగన్ వేవ్ ల్లో మాజీమంత్రి , దిగ్గజ...
Read More..ఒకప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో కీలక నాయకుడైన కొణతాల రామకృష్ణ( Konathala Ramakrishna ) దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ హయాంలో అనేక కీలక మంత్రిత్వ శాఖలు సమర్థవంతంగా నిర్వహించిన అనుభవ శాలి గా మంచి పేరు తెచ్చుజకున్నారు .అయితే 2009లో ఎన్నికలలో...
Read More..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు( AP Politics ) ప్రస్తుతం ఎంత వాడివేడిగా సాగుతుందో మన అందరికీ తెలిసిందే.నిన్న మొన్నటి వరకు ఒక లెక్క, పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ యాత్ర'( Varahi Vijaya Yatra ) తర్వాత మరో లెక్క...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.రేపు ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం జరగనుంది.ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ కి కూడా ఆహ్వానం అందడంతో ఈరోజు సాయంత్రం తిరుపతి నుండి స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ( Delhi...
Read More..శ్రీకాళహస్తి టౌన్ సిఐ అంజు యాదవ్ ( Anju Yadav )వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.జనసేన స్థానిక నేత కొట్టే సాయిపై దురుసుగా ప్రవర్తించడం, ఈ వ్యవహారం జనసేన సీరియస్ గా తీసుకోవడం, స్వయంగా ఆ పార్టీ అధినేత...
Read More..రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ( Gadikota Srikanth Reddy )జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు.చంద్రబాబు ట్రైనింగులో పవన్ కళ్యాణ్ బలి పశువు కాబోతున్నారని వ్యాఖ్యానించారు.పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )చంద్రబాబు ట్రాప్ లో...
Read More..తిరుపతిలో జనసేనానికి బ్రహ్మరథం భారీ ర్యాలీగా ఎస్పీ కార్యాలయనికి వెళ్లిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు.జనసేన అధినేత రాకతో కిక్కిరిసిన తిరుపతి పుర వీధులు.శ్రీ కొట్టే సాయిపై పోలీసు అధికారిణి దాడి ఘటనపై ఫిర్యాదు.శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్త శ్రీ కొట్టే సాయిపై...
Read More..స్టార్ హీరోలను అభిమానించే అభిమానులు తమ ఫేవరెట్ హీరోలపై అభిమాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చాటుకుంటారనే సంగతి తెలిసిందే.ఫేవరెట్ హీరోలపై అభిమానంతో హీరో పుట్టినరోజున కొంతమంది ఫ్యాన్స్ రక్తదానం, అన్నదానం చేస్తే మరి కొందరు ఫ్యాన్స్ మాత్రం ఫ్లెక్సీల ద్వారా తమకు...
Read More..2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జాతీయ రాజకీయాలు వేడెక్కాయి.ఈసారి ఎలాగైనా బీజేపీని గద్దె దించాలనే పట్టుదలతో విపక్షాలన్నీ ఏకం అవుతున్నాయి.ఎవరికి వారు పోటీ చేస్తే మళ్ళీ బీజేపీ( BJP ) గెలుపు తథ్యం అని విపక్షాలు కూడా భావించి ఐక్య...
Read More..ఏపీలో బీజేపీ కొత్త పంథాలో ముందుకు సాగేందుకు సిద్దమౌతున్నట్లు తెలుస్తోంది.రాష్ట్రంలో పార్టీకి బలం లేనందున ఇతర పార్టీలపై ఆధార పడాల్సి వచ్చేది.అందుకే జనసేన దోస్తీని బీజేపీ వదలడం లేదు.జనసేన అండతోనే ఏపీలో బలపడాలని బీజేపీ ప్రయత్నిస్తూ వచ్చింది.అలాగే టీడీపీతో కూడా కలిస్తే...
Read More..ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ఏపీలో అసెంబ్లీ( AP Assembly ) ఎన్నికలు అటు పార్లమెంట్ ఎన్నికలు ఒకే సారి జరిగే అవకాశం ఉండడంతో ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ అధికారంలోకి వచ్చే పార్టీలు ఏవనే చర్చ జరుగుతోంది.ఏపీలో మళ్ళీ...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఈరోజు ఉదయం తిరుపతి ఎస్పీ ఆఫీసుకు చేరుకున్నారు.ఈ క్రమంలో జనసేన పార్టీ నేత శ్రీ కొట్టేసాయి పై చేయి చేసుకున్న సీఐ అంజు యాదవ్ పై( CI Anju Yadav )...
Read More..ఉత్తర భారత దేశంలో భారీగా వర్షాలు( Rains ) పడుతున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో( Delhi ) 45 సంవత్సరాల తర్వాత రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి.దీంతో అక్కడ యమునా నది పొంగిపొర్లుతుంది.ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు.పాఠశాలలకు రెండు...
Read More..ఈ మద్య వైసీపీ( YCP )లో వర్గ విభేదాల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది.నిన్న మొన్నటి వరకు నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరియు జిల్లా ఇంచార్జ్ రూప్ కుమార్ ల మద్య వర్గ విభేదాలు ఏ స్థాయిలో...
Read More..టి కాంగ్రెస్ లో పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి( Revanth Reddy )కి డేంజర్ బెల్స్ మొగుతున్నాయా ? పార్టీ అధ్యక్ష పదవిలో ఆయనకు పొంగులేటితో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందా ? అంటే తాజాగా పరిణామాలు చూస్తుంటే అవునేమో...
Read More..తెలంగాణ రాజకీయాల్లో గత కొన్నాళ్లుగా బిఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు జూపల్లి కృష్ణరావు ల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి బిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఈ ఇద్దరు ఏ పార్టీలో చేరతారు.ఎటు వైపు అడుగులు వేస్తారు...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తిరుపతి చేరుకున్నారు.కొద్ది రోజుల క్రితం జనసేన ( Janasena party )పార్టీకి చెందిన శ్రీ కొట్టే సాయిపై ఓ మహిళా పోలీసు చెయ్యి చేసుకోవడం తెలిసిందే.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్...
Read More..వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి( MP Vijaysai Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈసారి కేంద్రంలో ప్రభుత్వం( Central Govt ) ఏర్పాటు చేయడంలో వైసీపీ( YCP ) పెద్ద పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.ఈ మేరకు ట్విట్టర్...
Read More..కేంద్ర అధికార పార్టీ బిజెపి( BJP ) ఏపీ పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును తప్పించి ఆస్థానంలో కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురందరేశ్వరుని( Daggubati Purandeshwari ) అధ్యక్షురాలుగా నియమించారు .వచ్చే...
Read More..కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం :తిరుపతికి జనసేన పార్టీ అధినేత పవన్. మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి రోడ్డు మార్గాన గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం కు చేరుకున్న పవన్. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరిన పవన్.తిరుపతిలో జన...
Read More..స్థానిక సూర్యకళ మందరిలో బీసీ ఆత్మహత్య సభ హాజరైన యానం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండబాబు, అధిక సంఖ్యలో ఫాల్గున్న బీసీ నాయకులు అభిమానులు డిమాండ్స్ అత్యవసర గా బిసి ల...
Read More..పార్టీ పెట్టి పది సంవత్సరాలు అయినా జిల్లాస్థాయిలో కూడా పార్టీని ఇంకా బలపరచలేదని ,కనీసం జిల్లా నియోజకవర్గాలన ఇన్చార్జిలను కూడా ప్రకటించలేని పరిస్థితుల్లో జనసేన( Jana sena ) ఉందంటూ ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తుంటాయి.ఆ విమర్శలలోఅన్నీ నిజాలు లేకపోయినప్పటికీ పూర్తిస్థాయిలో పార్టీ...
Read More..ఆంధ్రప్రదేశ్ వరకు జనసేన( Jana sena ) భాజాపాలు అధికారికంగా మిత్రపక్షాలైనప్పటికీ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ స్థాయిలో కాదుకదా కనీస స్థాయిలో కూడా ఉమ్మడి కార్యాచరణ కానీ ఒక కార్యక్రమాన్ని కలిసి నిర్వహించిన చరిత్రగాని ఆ రెండు పార్టీలకు లేదు.అయితే మీడియా సమావేశాలలో...
Read More..జనసేన( Jana sena ) స్పీడ్ పెంచింది.ఒకపక్క పొత్తుల అంశంపై క్లారిటీ రాకపోయినా, అప్పుడే అభ్యర్థులను ప్రకటిస్తూ, తమతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనతో ఉన్న టిడిపికి షాక్ ఇస్తున్నారు.వచ్చే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా పవన్ తీసుకున్నారు.ఎట్టి పరిస్థితుల్లోనూ రెండోసారి వైసిపి ప్రభుత్వం...
Read More..తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం లో ఇప్పుడు వైసీపీ అధిష్టానానికి ఇబ్బందికర వాతావరణం ఏర్పడినట్లుగా తెలుస్తుంది.ఈ నియోజకవర్గం నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ మరియు చెల్లుబోయిన వేణు టికెట్ రగడ తారా స్థాయికి చేరినట్లుగా తెలుస్తుంది గతంలో రామచంద్రపురం( Ramachandrapuram Constituency...
Read More..సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నందున తమ బలాబలాలను బేరీజు వేసుకుంటూ అస్త్ర శాస్త్రాలను సిద్ధం చేసుకున్న జాతీయ పార్టీలు 2024 లో వచ్చే సార్వత్రిక ఎన్నికలు కూడా కాంగ్రెస్ vs బిజెపి కేంద్రంగానే ఉండబోతున్నట్లుగా ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేసాయి.మిగిలిన...
Read More..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వారాహి యాత్రతో ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఇప్పటికే వారాహి( Varahi Yatra ) రెండు దశలు కావడంతో.మూడో దశ కోసం జన సైనికులు అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటే...
Read More..దేశవ్యాప్తంగా భారీ ఎత్తున వర్షాలు( Heavy Rains ) కురుస్తున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా ఢిల్లీ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయి.గత 45 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో వర్షాలు కురుస్తూ ఉండటంతో.జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది.ఆగకుండా వర్షాలు పడుతూ ఉండటంతో యమునా...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను వైసీపీ ప్రభుత్వం( YCP Government ) చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్.నేతలను నిత్యం ప్రజలలో ఉండే రీతిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఒకపక్క ప్రభుత్వపరంగా సంక్షేమ పథకాలు ఆగిపోకుండా.లబ్ధిదారులకు చేరవేస్తున్నారు.అదేవిదంగా గత ఎన్నికలలో...
Read More..కర్నాటక ఎన్నికల( Karnataka Elections ) తరువాత బీజేపీ స్లో అండ్ స్టెడీ విధానాన్ని పాటిస్తోంది.ఆ రాష్ట్ర ఎన్నికల్లో గెలుపుపై పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికి ఊహించని విధంగా కన్నడ ప్రజలు హస్తం పార్టీకి షాక్ ఇచ్చారు.అయితే ఆ రాష్ట్ర ఎన్నికల్లో...
Read More..2024 సార్వత్రిక ఎన్నికలు( 2024 Election ) దగ్గర పడుతున్న కొద్ది పొత్తు అంశాలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి.ఒకవైపు బీజేపీని గద్దె దించేందుకు విపక్షాలన్నీ ఒక్కటవుతుంటే.మరోవైపు బీజేపీ తమతో కలిసే పార్టీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది.ఈ నేపథ్యం లో...
Read More..తెలంగాణలో ప్రస్తుతం 24 గంటల కరెంట్ కు సంబంధించిన అంశం తీవ్ర హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదని మూడు గంటల కరెంట్ చాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ( Revanth Reddy...
Read More..రాష్ట్ర రాజకీయాల్లోశర వేగం గా దూసుకెళ్తున్న జనసేన పార్టీ( Jana sena ) ఇప్పుడుచాలా వేగంగా బలపడే ప్రయత్నాలు చేస్తుంది .తన వారాహి యాత్రతో జనసేన పార్టీలో ఊపు తెచ్చిన పవన్ కళ్యాణ్ ప్రజాదరణ విషయంలో సంతృప్తికర స్థాయిలో ముందుకెళ్తున్నారని రాజకీయ...
Read More..వచ్చేసారావత్రిక ఎన్నికలు మిత్రులతో కచ్చితంగా అవసరం ఉంటుందని అంచనా వేస్తున్న కమలనాధులు ఇప్పటినుంచే వారిని ప్రసన్నం చేసుకునే చర్యలు మొదలుపెట్టారు.ఈనెల 18వ తారీఖున ఎన్డిఏ మిత్రపక్ష సమావేశం జరుగుతుండగా తమకు కలిసి వచ్చే పార్టీలను గుర్తిస్తున్న కమలనాధులు వాటికి ఆహ్వానాలు పంపిస్తున్నారు...
Read More..వారాహి రెండో దశ యాత్ర సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరిగిన భారీ బహిరంగ సభను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అక్కడి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన విడివాడ రామచంద్ర రావు( Vidivada RamachandraRao ) కు క్షమాపణలతో మొదలుపెట్టారు.2019...
Read More..భారతీయ జనతా పార్టీలో( BJP ) తెలంగాణ వరకూ ఫైర్ బ్రాండ్ నాయకుల్లో ఒకరుగా చెప్పగలిగిన రాజసింగ్( Raja Singh ) గత కొన్ని రోజులుగా భాజాపాకు దూరమయ్యారు.ఆయన కొన్ని మైనారిటీ వర్గాలపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు కారణం గా...
Read More..ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.అంతకు ముందు ఆయన బిజెపిలో చేరతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.తమ పార్టీలోకి రావాల్సిందిగా ఈ రెండు పార్టీలు ఆహ్వానించినా, చాలా కాలం పాటు...
Read More..గత కొద్ది రోజులుగా ఏపీ అధికార పార్టీ వైసీపీ( YCP ) పై విపక్షాలు విమర్శలతో విడుచుకుపడుతున్నాయి.వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పైన , వాలంటరీ వ్యవస్థ పైనా సంచలన ఆరోపణలు చేయడంతో పాటు, అనేక అవినీతి ఆరోపణలు...
Read More..వైసిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విశాఖను పరిపాలనా రాజధానిగానే భావిస్తున్నారు.విశాఖ నుంచి అన్ని కార్యకలాపాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇప్పటికే మూడు రాజధానుల ప్రకటనకు కట్టుబడి ఉన్నామని పదేపదే జగన్ ప్రకటిస్తున్నారు. విశాఖ( Visakhapatnam )ను పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా,...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నీ బీజేపీ అధికమాండ్ ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చింది.జులై 18వ తారీకు ఎన్డీఏ భాగస్వామ్యుల రాజకీయ పక్షాల అగ్ర నేతలు సమావేశం కాబోతున్నారు.ఈ క్రమంలో బీజేపీ ( BJP )పార్టీకి మిత్రపక్షంగా ఉన్న...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వారాహి విజయ యాత్రతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారారు.నిన్ననే రెండోదశ వారాహి యాత్ర ముగిసింది.ఈ క్రమంలో వాలంటీర్ వ్యవస్థ పై పవన్ చేసిన వ్యాఖ్యలు.ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారాయి.మహిళల అక్రమ...
Read More..నిన్నటి వరకు వారాహి విజయ యాత్రలో( Varahi Vijaya Yatra ) ఫుల్ బిజీగా గడిపిన పవన్ తాజాగా తిరుపతి ( Tirupati )జనసేన నేతలతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకి తగిన...
Read More..2024 సార్వత్రిక ఎన్నికలకు ఎంతో సమయం లేదు.సరిగా 9 నెలలు మాత్రమే సమయం ఉంది.ఈసారి కూడా నేతృత్వంలో ఎన్డీయే అధికారంలోకి రావాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది.2014 నుంచి ఇప్పటివరకు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కార్ గత ఎన్నికల్లో ప్రత్యర్థుల సపోర్ట్ లేకుండానే...
Read More..బీజేపీ విషయంలో వైసీపీ ( YCP )వెనక్కి తగ్గుతోందా ? బీజేపీతో పోరుకు దిగితే తమకే నష్టమని వైసీపీ భావిస్తోందా ? అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవునేమో అనే సమాధానం కలుగక మానదు.సాధారణంగా వైసీపీపై గాని జగన్ పై గాని...
Read More..ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ( Telangana congress ) ఫుల్ జోష్ లో ఉంది.పార్టీలోని విభేదాలను పక్కన పెట్టి సీనియర్ నేతలంతా విజయం కోసం అడుగులు వేస్తున్నారు.కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆధారణతో ఇతర పార్టీల నేతలు కూడా హస్తం పార్టీ వైపు...
Read More..ఏపీలో వాలంటీర్( ap volanteers ) వ్యవస్థ పై గత కొద్దిరోజులుగా రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారానే ప్రజలకు చేరువ చేస్తున్నారు .ప్రజలకు అవసరమైన అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు...
Read More..ఈ మద్య ఏపీలో వాలెంటర్ల అంశం( Volunteers ) తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.వాలెంటర్ల కారణంగా సామాన్యులకు భద్రత లోపం ఉందని, ప్రజల వ్యక్తిగత డేటాను వాలెంటర్లు అమ్మేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ఇటీవల...
Read More..సొంత పార్టీ కార్యకర్తలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy )ఫైర్ అయ్యారు.పార్టీ నియమావళిని ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపెక్షించను అని హెచ్చరించారు.తరుచుగా కాంగ్రెస్ కార్యకర్తలు ఏదో ఒక అంశం పై గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు.ఈ...
Read More..ఏపీలో బీజేపీ( AP BJP ) డబుల్ మైండ్ గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది.ఏ విషయంపై కూడా స్పష్టతనివ్వకుండా అటు ఇతర పార్టీలను ఇటు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ గందరగోళానికి గురి చేస్తోంది.గత కొన్నాళ్లుగా పొత్తుల విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు విశ్లేషకులకు...
Read More..ఏపీలో ఎన్నికలకు ఎంతో సమయం లేదు సరిగ్గా చూస్తే పది నెలలు మాత్రమే సమయం ఉంది.దీంతో ప్రధాన పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి.ఈసారి అధికారం కోసం వైసీపీ( YCP ) తో పాటు టీడీపీ, జనసేన( TDP, Jana Sena...
Read More..విజయవాడ: రాజ్ భవన్ కు నారా లోకేష్.గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన నారా లోకేష్.రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి ఉందని ఫిర్యాదు చేసిన లోకేష్.దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని తెలుస్తోంది.MLC అనంత బాబు గంజాయి మత్తులో...
Read More..తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామనే నమ్మకంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారు.గతంతో పోలిస్తే కాంగ్రెస్ బాగా బలోపేతం అయిందని, బీఆర్ఎస్( BRS party ) ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, అది తమకు కలిసి వస్తుందనే...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) స్పీడ్ పెంచారు.రాజకీయంగా చేస్తున్న ప్రసంగాలు జనాల్లోకి వెళుతున్నాయి.ముఖ్యంగా వైసిపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని చేస్తున్న విమర్శలపై ఆ పార్టీ ఉలిక్కిపడుతోంది.అనేక అంశాలను ప్రస్తావిస్తూ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.ఊహించని స్థాయిలో ఏపీ...
Read More..బారత రాజకీయాల్లో దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీ అయిన నేషనల్ కాంగ్రెస్ పార్టీని చీల్చి వెళ్లాడన్న అపప్రధ మూట కట్టుకున్న అజిత్ పవార్( Ajit Pawar ) ఎట్టకేలకు తన కోరికను తీర్చుకున్నారు .రాజకీయ అధికారం కోసం సంవత్సరాలు తరబడి ఎదురుచూసిన...
Read More..ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ స్కామ్ లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన మనిష్ సిసోడియతో పాటు, కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి...
Read More..పల్నాడు జిల్లా: వాలంటరీ వ్యవస్థ పై వచ్చేవారం నుండి గురజాలలో సర్వే నిర్వహిస్తాం.గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హాట్ కామెంట్స్.పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాసు.మొట్టమొదటగా గురజాలలో చంద్రబాబు పవన్...
Read More..ఎన్నికల సంవత్సరంలోకి వచ్చినందున ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి .అధికార వైసిపి( YCP ) పార్టీపై ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం జనసేన పోటీపడి విమర్శలు చేస్తున్నాయి.తన వారాహి యాత్ర ద్వారా ఇప్పటివరకు జగన్ ని ఏ నేత తిట్టనన్ని తిట్లు...
Read More..వారాహి యాత్ర( Varahi yatra) తో ఉబయ గోదావరి జిల్లాలను టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ తన సభలను సూపర్ సక్సెస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.ప్రభుత్వ వైఫల్యం చెందిన విషయాలను ప్రజా సందోహం నడుమ లెక్కలతో సహా వివరించి చెబుతున్న పవన్...
Read More..వారాహి( Varahi yatra ) మలివిడత యాత్ర మొదలవ్వడమే పెద్ద కాంట్రవర్సీతో మొదలైంది.వాలంటరీ వ్యవస్థ పై పవన్ చేస్తున్న సంచలన వ్యాఖ్యల తాలూకూ మంటలు ఈరోజుకి మండుతూనే ఉన్నాయి.అయితే అవి యధాలాపంగా మాట్లాడిన మాటలు కాదని, వ్యూహాత్మకంగానే పవన్ తన బాణీ...
Read More..వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ ఏర్పాటు లో కీలక పాత్ర పోషించడానికి దూకుడుగా ముందుకు వెళుతున్న జనసేన అధినేత తన వారాహి యాత్ర( Varahi yatra )తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నారు.అధికార వైసిపి బలాలపై దృష్టి పెట్టిన పవన్ ఒక్కొక్కటిగా జగన్...
Read More..శుక్రవారం తాడేపల్లి సీఎం కార్యాలయంలో వ్యవసాయం, ఉద్యాన శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది.విషయంలోకి వెళ్తే రైతుల పంటలకు( Crops ) కనీస మద్దతు ధర కల్పనకు చట్టం తీసుకురాబోతున్నట్లు స్పష్టం చేశారు.ఈ...
Read More..మంగళగిరి: నారా లోకేష్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్న కుటుంబం మాది.తన మీద వ్యక్తిగత విమర్శలు చేశారు.రాజకీయాల్లో కి రాకముందు కాంగ్రెస్ పార్టీ తన చదువు గురించి, స్టాన్ఫోర్డ్ చదివిన విషయం పై ఆరోపణలు చేసారు.బాడీ షేమింగ్...
Read More..రెండో దశ వారాహి విజయ యాత్ర( Varahi Vijaya Yatra ) ఏపీలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.ఈ యాత్ర ప్రారంభంలోనే ఏలూరు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వాలంటీర్ల వ్యవస్థ పై చేసిన వ్యాఖ్యలు...
Read More..రెండో దశ వారాహి విజయ యాత్ర( Varahi Vijaya Yatra ) నేడు తణుకులో ముగిసింది.ఈ సందర్భంగా అక్కడ జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వైసీపీ ప్రభుత్వం పై ముఖ్యమంత్రి జగన్ పై.( CM Jagan...
Read More..రెండో దశ వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చేస్తున్న వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి.యాత్రలో భాగంగా మొదటి బహిరంగ సభ ఏలూరులో వాలంటీర్లను( Volunteers ) ఉద్దేశించి.మహిళా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని వ్యాఖ్యలు చేయడం...
Read More..రెండో దశ వారాహి విజయ యాత్ర( Varahi Vijaya Yatra ) చివరి దశకు చేరుకుంది.దీనిలో భాగంగా నేడు తణుకులో( Tanuku ) చివరి బహిరంగ సభ జరిగింది.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తన ప్రసంగం మొదలు...
Read More..కృష్ణా జిల్లా: పామర్రు లో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి ఆర్కే రోజా, మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్ రాజాబాబు, జెసి అపరిచిత సింగ్.మంత్రి ఆర్కే రోజా కామెంట్స్.చంద్రబాబు తన కొడుకు...
Read More..ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గుపాటి పురందేశ్వరి( Daggupati purndareswari ) వెంటనే వైసీపీపై విమర్శలు వర్షం కురిపించారు.కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ఏపీ ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటుంది అని, ఏపీలో రోడ్ల దుస్థితి దారుణంగా ఉందని, ఏపీలో...
Read More..అనంతపురము, తాడిపత్రి: ఎమ్మెల్యే పెద్దారెడ్డి కామెంట్స్.జేసి సోదరులు కాంగ్రెస్ పార్టీ లో ఉన్నప్పుడు టిడిపి వారిపై దాడి జరిగినప్పుడు కాలువ శ్రీనివాసులు ఎందుకు మాట్లాడలేదు.త్రిశూల్ మైనింగ్ పరిశీలనకు వచ్చిన టిడిపి నాయకులు జెసి నివాసంలోనే భోజనం చేసిన మాట వాస్తవం కాదా!ఒక...
Read More..అనంతపురము, తాడిపత్రి: మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి కామెంట్స్.మేము తిరగబడితే మా తాడిపత్రి గబ్బు పడుతుంది.దాడులు మాకు కామన్.ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ బ్రతకలేరు.మా ఊరిని మేము భయభ్రాంతులకు గురి చేయదలుచుకోలేదు. వాళ్లు దాడులు చేస్తే చెయ్యని మేము పట్టించుకోము.ప్రజలు కోసం...
Read More..వైసిపి నాయకుడు, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి( Posani Krishna Murali ) గత కొంతకాలంగా రాజకీయంగా సైలెంట్ గా ఉంటున్నారు.మొదటి నుంచి వైసిపి పైనా, ప్రభుత్వం పైన ఎవరు విమర్శలు చేసినా, పోసాని విమర్శలతో...
Read More..కొద్ది నెలల క్రితం వరకు తెలంగాణలో కాంగ్రెస్( Telangana congress ) పరిస్థితి ఏ విధంగా ఉండేదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.పార్టీలో అంతర్గత కలహాలు పెరిగిపోవడం, గ్రూపు రాజకీయాలు , నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, ఇలా ఎన్నో కారణాలతో తెలంగాణ...
Read More..తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు నాలుగు నెలల సమయం మాత్రమే ఉండడంతో, పొత్తులు, సీట్ల వ్యవహారంపై అన్ని పార్టీలు తలామునకలై ఉన్నాయి.ఎట్టి పరిస్థితుల్లోనైనా బీఆర్ఎస్ ( BRS )ను ఓడించి అధికారంలోకి రావాలనే పట్టుదలతో కాంగ్రెస్ ( Congress )ఉంది.దీనిలో భాగంగానే తమతో...
Read More..ఘన స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో విశాఖఎయిర్పోర్ట్ కి చేరుకున్న వైసీపీ కార్యకర్తలు మరియు అభిమానులువిశాఖ ఎయిర్ పోర్ట్ నుండి రోడ్డు మార్గం సర్క్యూట్ హౌస్ కి వెళ్ళనున్న వైవి సుబ్బారెడ్డివై వి సుబ్బారెడ్డి( YV subba reddy ) కామెంట్స్....
Read More..తెలంగాణ ఎన్నికలలో( Telangana elections ) నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ గెలుపు పై ఎవరికీ పెద్దగా ఆశలు లేవు.ప్రబుత్వ వ్యతిరేకతను కొంతవరకూ అందిపుచ్చుకొని చెప్పుకోదగ్గ స్థానాల్లో ఎమ్మెల్యేలను గెలుచుకుంటుంది తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేసే అంత బలం కాంగ్రెస్కి లేదని...
Read More..ఎప్పుడూ లేనంతగా ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలను , ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ( CM jagan ).ఒకవైపు టిడిపి, మరోవైపు జనసేన, ఇంకోవైపు బిజెపి ఇలా మూకుమ్మడిగా వైసిపి ప్రభుత్వం పై మాటలు దాడి...
Read More..పెనమలూరు నియోజకవర్గంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారెంటీ యాత్ర ముగింపు సందర్భంగా ఉయ్యూరు సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో దేవినేని ఉమామహేశ్వరరావు( Devineni Uma Maheswara Rao ) మాట్లాడుతూ.రాష్ట్రంలో అవినీతి,హత్య రాజకీయాలు నడుస్తున్నాయని. ప్రజల సంక్షేమం గాలికొదిలి అక్రమార్జనే ధ్యేయంగా జగన్మోహన్...
Read More..కర్నూలు జిల్లా( Kurnool District )లో జిల్లావ్యాప్తంగా పట్టు ఉన్న రాజకీయ కుటుంబాలలో భూమా కుటుంబం కూడా ఒకటి.భూమా నాగిరెడ్డి, శోభనాగిరెడ్డి బ్రతికున్న సమయంలో వరుసగా ఈ స్థానాల నుంచి విజయం సాధిస్తూ ఈ నియోజకవర్గాలను తమ కుటుంబానికి కంచుకోటగా మార్చుకున్నారు...
Read More..ఎన్నికల సంవత్సరంలోకి ప్రవేశించినందున పూర్తిస్థాయిలో ఎన్నికల సన్నద్దత కు సిద్ధంగా ఉండాలని వెలగపూడి లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సహచర మంత్రి వర్గ సభ్యులకు ముఖ్యమంత్రి జగన్( CM Jagan ) దిశా నిర్దేశం చేశారని వార్తలు వస్తున్నాయి.ప్రభుత్వం సంతృప్తికర స్థాయిలో...
Read More..నిజానికి ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను పార్టీలు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాయి.ఒకవేళ వ్యతిరేక స్పందన వస్తే మాత్రం తమ ప్రయత్నాన్ని విరమించుకోవటం లేదా సరి చేసుకోవడం చేస్తూ ఉంటాయి .మరి ఇంకా అధికారం దిశగా బుడిబుడి అడుగులు వేస్తున్న జనసేన...
Read More..ఆంధ్రప్రదేశ్లో రానున్న 2024 ఎన్నికలు ఒక కొత్త ఏజెండాతో జరగబోతున్నట్లుగా స్పష్టం అవుతుంది .ఇప్పటివరకు అభివృద్ధి ప్రాతిపదిక గా జరిగిన ఎన్నికలు చూసాం గానీ ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికలు సంక్షేమ పథకాల( Welfare schemes ) పలాలు ఒక పార్టీకి ఎంతవరకు...
Read More..గురువారం తణుకులో కమ్మ కళ్యాణ మండపంలో జనసేన నాయకుల సమీక్ష సమావేశంలో పవన్( Pawan ) కీలక వ్యాఖ్యలు చేశారు.వైసీపీ ప్రభుత్వం పై అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్ పై మండిపడటం జరిగింది.ఇదే సమయంలో జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్...
Read More..వారాహి విజయ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే.మహిళా అక్రమ రవాణాలకు వాలంటీర్లు పాల్పడుతున్నారని ఆరోపించడం జరిగింది.దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.ఈ...
Read More..రెండో దశ వారాహి విజయ యాత్రలో సీఎం జగన్( CM Jagan ) పై పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మరింతగా కామెంట్లు చేస్తున్నారు.ఏకవచనంతోనే ఇకనుండి సంబోధిస్తానని పవన్.సీఎం జగన్ ని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ఈ క్రమంలో...
Read More..తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే.విద్యుత్ అంశంపై ఆయన మాట్లాడిన మాటలపై బీఆర్ఎస్( BRS ) ఫైర్ అవుతూ ఆందోళన కార్యక్రమాలు...
Read More..తెలంగాణ కాంగ్రెస్ లో ( Telangana Congress ) పరిస్థితి చక్కబడిందని, పార్టీ నాయకులంతా గ్రూపు రాజకీయాలను పక్కనపెట్టి కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తున్నారని ఆ పార్టీ అధిష్టానం సంతోషించే లోపే అనూహ్యంగా చోటుచేసుకున్న ఓ పరిణామం మళ్లీ యథాస్థితికి తెలంగాణ...
Read More..ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కుతున్నాయి.ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది నియోజిక వర్గాల వారీగా పట్టుకోసం ప్రధాన పార్టీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి.ఈసారి ఉత్తరాంధ్రపై మూడు ప్రధాన పార్టీలుగా గట్టిగా ఫోకస్ చేస్తున్నాయి.ఎందుకంటే గెలుపోటముల విషయంలో ఉత్తరాంధ్ర ఓటు బ్యాంకు అత్యంతా కీలకం...
Read More..తెలంగాణలో మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది.ఈసారి ప్రభుత్వ ఏర్పాటు కోసం అధికార బిఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా గట్టిగానే పోటీ పడుతున్నాయి.ప్రస్తుతం గెలుపు విషయంలో మూడు పార్టీలు కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గానే...
Read More..ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన పార్టీకి సంబంధించి ప్రతిదీ కూడా హాట్ టాపిక్ అవుతూనే ఉంది.వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ఉన్న జనసేన పార్టీ కింగ్ మేకర్ పాత్ర కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది.గతంతో పోల్చితే ఈసారి జనసేన ప్రభావం...
Read More..టి కాంగ్రెస్ లో అంతర్మధనం కొత్తేమీ కాదు.గత కొన్నాళ్లుగా పార్టీలో ఆదిపత్య పోరు, వర్గ విభేదాలు, అభిప్రాయ భేదాలు.ఇలా చాలానే తెరపైకి వచ్చాయి.వీటి కారణంగా అసలు పార్టీ ఎన్నికల రేస్ లో ఉంటుందా ఉండదా అనే డౌట్ కూడా చాలమందిలో వ్యక్తమైంది.కానీ...
Read More..తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రజలకు దగ్గర అయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఒక పార్టీని మరొక పార్టీ విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి సరిగా ఈ సమయంలోనే.రాజకీయ విద్యుత్ మంటలు రాజుకున్నాయి. తెలంగాణ కాంగ్రెస్...
Read More..ఏపీ బిజెపి అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తను నోటికి పని చెప్పారు దగ్గుపాటి పురందరేశ్వరి( Daggupati purndareswari ).వైసిపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని ఎన్నో విమర్శలు చేయడంతో పాటు , జగన్ కు అనేక ప్రశ్నలు సందించారు.ఈ సందర్భంగా జనసేనతో...
Read More..ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీతో పాటు విపక్షాలు తమ తమ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు.ఇదిలా ఉండగా ఏపీలో సీఎం జగన్ ఓటు మట్టం పెరుగుతోందని తెలుస్తోంది.ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఎవరు ఎన్ని...
Read More..ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వం పైనా, జగన్( cm JAGAN ) పైన టార్గెట్ పెట్టుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వాలంటీర్ వ్యవస్థను దెబ్బతీసే విధంగా విమర్శలు చేస్తూ, ఈ...
Read More..అమరావతి: విద్యాశాఖ అధికారులు, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్లర్లతో క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ కీలక సమావేశం.విద్యారంగంలో కీలక మార్పులపై సాలోచనలు.బోధన, నైపుణ్యాభివృద్ధిలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనుసంధానంపై సీఎం కీలక దృష్టి.ఏఐ, వర్చువల్ రియాల్టీ, అగ్మెంటేషన్ రియాల్టీలను బోధనలో వాడుకోవడంపై దృష్టి.ఈ...
Read More..ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడేకొద్దీ, ఆ పార్టీలోని అసంతృప్తులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.చాలా కాలంగా గ్రూపు రాజకీయాలు వైసీపీలో సర్వసాధారణంగా మారిపోయాయి.ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది.కొంతమంది ఈ గ్రూపు రాజకీయాల కారణంగా పార్టీకి దూరమవుతుండగా, మరికొంతమంది వచ్చే...
Read More..కర్నాటక ఎన్నికల విజయం తరువాత టి కాంగ్రెస్ లో జోష్ గట్టిగానే పెరిగింది.వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని, అధికారం కూడా హస్తం పార్టీదే అని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు.అందుకు తగ్గట్టుగానే వ్యూహరచనతో నిత్యం...
Read More..వచ్చే ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ( BJP ) వివిధ రాష్ట్రాలలో సంస్థాగత మార్పులు చేసిన సంగతి తెలిసిందే.అందులో భాగంగానే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజు ను తప్పించి ఆ బాద్యతను పురందేశ్వరికి( Purandeswari ) అప్పగించింది బీజేపీ...
Read More..తెలంగాణ మంత్రి గంగుల కమాలకర్ బొత్స వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.తెచ్చుకున్న తెలంగాణపై ఇంకా విషం చిమ్ముతున్నారంటూ విమర్శించారు.ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.’ఇప్పుడు వైసీపీలో ఉన్న బొత్స తెలంగాణ రాకముందు కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నారు.ఆయన అప్పుడు కూడా తెలంగాణ కి వ్యతిరేకంగా మాట్లాడారు.ఇప్పుడు...
Read More..విజయవాడ: రాష్ట్రంలో వైసిపి పాలనపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పూరందేశ్వరి కామెంట్స్.పార్టీని బలోపేతం చేస్తానని నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు.శక్తివంచన లేకుండా కార్యకర్తలను కలుపుకుని ముందుకు వెళ్తాను.గతంలో పనిచేసిన అధ్యక్షుల సహకరంతో ముందుకు వెళ్తాను.అవినీతికి దూరంగా అభివృద్ధికి దగ్గరగా బీజేపీ ఉంటుంది.రాష్ట్రంలో...
Read More..తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఉచిత విద్యుత్ అంశంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద రాజకీయ దుమారం రేపిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకుని కాంగ్రెస్ పై ప్రజలలోను వ్యతిరేకత పెంచే విధంగా చేయాలనే...
Read More..గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి( Kiran Kumar Reddy ), సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ రెడ్డి.బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అయ్యాక తొలిసారి గన్నవరం విమానాశ్రయంకు పురందేశ్వరి( Daggubati Purandeswari ).ఎయిర్ పోర్ట్...
Read More..వైసీపీ పార్టీకి జిల్లా అధ్యక్ష పదవికి,, రాజీనామా చేసిన పంచకర్ల రమేష్ బాబు( Panchakarla Ramesh Babu ).పంచకర్ల రమేష్ బాబు కామెంట్స్ఏ డాది కాలంగా ఎన్నో సమస్యలు సీఎం( cm jagan ) దృష్టి కి తీసుకుని వెళ్ళాలన ప్రయత్నించాను.కానీ...
Read More..గత రెండు సంవత్సరాలుగా అధికార పార్టీని ఏ విషయంలో ప్రశ్నించినా కూడా ముఖ్యమంత్రి పదవికి గౌరవం తగ్గకుండా వ్యవహరించిన పవన్, గత కొన్ని రోజులుగా సూటిగా జగన్ టార్గెట్ గానే విమర్శలు చేస్తున్నారు.ఏలూరు సభ సాక్షిగా ఇకపై ఏకవచనంతోనే ముఖ్యమంత్రి పిలుస్తానని...
Read More..తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్న బిజెపి( BJP party ) పూర్తిగా ఎన్నికల వ్యవహారాలపైనే మునిగిపోయింది.రాష్ట్రవ్యాప్తంగా బిజెపికి కలిసి వచ్చే అన్ని నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ, రిజర్వ్ నియోజకవర్గాల పైన ప్రత్యేకంగా ఫోకస్...
Read More..వాలంటీర్ వ్యవస్థ పై ఏలూరు వారాహి యాత్ర కేంద్రంగా పవన్ కళ్యాణ్( Pawan kalyan ) చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనాలకు వేదిక అయింది, తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారని వాలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా రకరకాల పద్ధతుల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.వీటి వెనుక...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )వైసీపీపై మరింత ఘాటుగా విమర్శలు చేస్తుండగా ఆ విమర్శలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.పవన్ చేసే కామెంట్ల విషయంలో కొంతమంది ఆయనను సమర్థిస్తుండగా మరి కొందరు మాత్రం పవన్ కళ్యాణ్...
Read More..వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )చేసిన వ్యాఖ్యల తాలకూ మంటలు ఇంకా ఆంధ్రప్రదేశ్లో చల్లారలేదు.గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు మరియు వైసీపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్...
Read More..గత ఎన్నికలలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి విడిగా పోటీ చేసిన తెలుగుదేశం సరైన ఫలితాలను రాబట్ట లేకపోయింది.ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ఒక అవకాశం ఇవ్వాలన్న జగన్( jagan ) అభ్యర్థనలను ఆమోదించిన ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) ప్రజానీకం జగన్కు...
Read More..కర్ణాటక ( Karnataka )ఎన్నికలను చూసి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కలుపుకుపోవడం నేర్చుకున్నారని ఐక్యంగా ఉండి పోరాడితే విజయం దక్కుతుందని స్పూర్తి ని తీసుకొని తమలో ఉన్న విభేదాలను పక్కనపెట్టి కలిసికట్టుగా ప్రయాణం చేస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.పార్టీలోకి...
Read More..రెండో దశ వారాహి విజయ యాత్రలో( Varahi Vijaya Yatra ) భాగంగా పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం సభలో సీఎం జగన్( CM Jagan ) పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఏకవచనంతోనే సంబోధిస్తూ ఒకపక్క ప్రభుత్వ సమస్యలను మరోపక్క తనపై చేసే...
Read More..ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ ( YCP ) వచ్చే ఎన్నికలలో మరోసారి గెలవడానికి తీవ్రస్థాయిలో కృషి చేస్తూ ఉంది.ఈ క్రమంలో ఆ పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్.( CM Jagan ) నేతల పనితీరు పట్ల ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుని...
Read More..రెండో దశ వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్.( Pawan Kalyan ) వైసీపీ ప్రభుత్వంపై.వాలంటీర్ల వ్యవస్థ పై చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.ఈ క్రమంలో వాలంటీర్ల విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలను ఏపీ హోంమంత్రి తానేటి వనిత( Home Minister...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్.( Pawan Kalyan ) నిర్వహిస్తున్న రెండో దశ వారాహి విజయ యాత్ర( Varahi Vijaya Yatra ) తాడేపల్లిగూడెంలో కొనసాగుతోంది.ఈ సందర్భంగా అక్కడ జరిగిన బహిరంగ సభలపై సీఎం జగన్ పై( CM Jagan )...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వాలంటీర్ల వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.పవన్ చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడం జరిగింది.మరోపక్క పవన్ మాత్రం వాలెంటైర్ల...
Read More..కోలీవుడ్ స్టార్ హీరోల్లో దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) ఒకరు.ఈయనకు తమిళనాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.రజనీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ కేవలం విజయ్ కు మాత్రమే ఉంది అంటే అతియసోక్తి కాదేమో.ఈయన సినిమా వస్తుందంటే చాలు...
Read More..విజయవాడ: వాలంటీర్ల పై ఎంపీ కేశినేని నాని కామెంట్స్.వాలంటీరు వ్యవస్థ అనేది పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది.ఎ ప్రభుత్వ ఉద్యోగి ఐనా ప్రజల కోసం పనిచెయ్యాలి.స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు ప్రధాన మంత్రులు అయ్యారు.ఒక్కక్కరు ఒక్కో వినూత్నమైన ఆలోచనలతో...
Read More..తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ను ఇరుకును పెట్టే విధంగా బిజెపి( BJP ) ప్రయత్నాలను ముమ్మరం చేసింది.వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలో అయినా, బీఆర్ఎస్ ను ఓడించాలనే పట్టుదలతో ఉంది.ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చే విధంగా అనేక ప్లాన్ లు...
Read More..ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి( Daggubati Purandareshwari ) నియమితులయ్యారు.పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి, వచ్చే ఎన్నికల్లో బిజెపి( BJP ) ప్రభావం పెంచేందుకు, అలాగే చేరికలను ప్రోత్సహించేందుకు పురంధరేశ్వరిని బిజెపి అధిష్టానం నియమించింది.ముఖ్యంగా తమతో...
Read More..కృష్ణలంక రైతు బజార్ ను సందర్శించిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్ ,ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్, డిఫ్యూటీ మేయర్ బెల్లందుర్గ ,రైతు బజార్ లో వినియోగదారులతో మాట్లాడిన మంత్రి కాకాణి...
Read More..దిష్టి బొమ్మ దహనం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లా రెడ్డి,మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్.ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు.అమెరికాకు పోయి ఎంపీ రేవంత్ ( Revanth reddy )డబ్బులు బిక్షం అడుక్కున్నాడు వదిలేసి తెలంగాణ రైతులపై చేసిన వ్యాఖ్యలు సరికావు.రైతులకు...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్( pavan kalyan )రాజకీయంగా బలపడేందుకు వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం పెంచేందుకు వారాహి యాత్ర చేస్తున్నారు.ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన ప్రభావం ఎక్కువగా ఉండడం, వచ్చే ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల నుంచి ఎక్కువ...
Read More..తెలంగాణలో అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్న కాంగ్రెస్ లోకి అంతే స్థాయిలో చేరికలు పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నాయి.వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రధానంగా పోటీ ఇచ్చే స్థాయిలో కాంగ్రెస్ బలోపేతం అయింది.ఈ సమయంలో ప్రజలకు మరింత దగ్గరయ్యే విధంగా సంక్షేమ...
Read More..గత కొన్ని రోజులుగా జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య రాజుకున్న రగడ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది.ప్రస్తుత ఎమ్మెల్యే రాజయ్య మరియు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఒకరిపై ఒకరు వ్యక్తిగత విషయాలపై దాడి చేసుకోవడం...
Read More..ఏలూరు లో వారాహి( Varahi yatra ) మలివిడత బహిరంగ సందర్భంగా ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కువ పెట్టిన పవన్ కాగ్ నివేదిక ఆధారంగా పాయింటు టూ పాయింట్ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ చెలరేగిపోయారు.అయితే మొత్తం స్పీచ్ లో...
Read More..వారాహి ఏలూరు సభ( Varahi Eluru Sabha ) నుంచి తాను చేసిన వాఖ్యల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చర్చనీయాంశంగా మారారు.వాలంటీర్ వ్యవస్థ( Volunteer system ) పై ఆయన చేసిన వ్యాఖ్యలు మీడియాలోనూ సామాన్య...
Read More..అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి( Telangana Chief Revanth Reddy ) ఉచిత కరెంటు విషయమై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేగుతుంది.24 గంటల ఉచిత కరెంటు పథకాన్ని రద్దుచేసి ఎనిమిది గంటలు ఇస్తే...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వారాహి రెండో దశ యాత్రలో వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్( Minister Ushasree...
Read More..ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది.ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని పిలవడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.పరిస్థితి ఇలా ఉంటే...
Read More..ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) కీలక ప్రకటన చేశారు.వచ్చే నెలలో డీఎస్సీ నోటిఫికేషన్( AP DSC 2023 ) విడుదల చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు సీఎం...
Read More..గత కొన్ని రోజులుగా గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని( Kodali Nani ) మీడియాకి చాలా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.దీంతో ఆయన అనారోగ్యానికి గురైనట్లు రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా తన...
Read More..దెందులూరు నియోజకవర్గం నాయకులు మరియు వీర మహిళల సమావేశంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సంచలన వ్యాఖ్యలు చేశారు.రెండో దశ వారాహి విజయ యాత్రలో( Varahi Vijaya Yatra ) భాగంగా ఏలూరు లో జరిగిన బహిరంగ...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ఏపీలో వాలంటీర్ల పైన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించడంతో పాటు తీవ్ర దుమారం రేపుతున్నాయి.వాలంటీర్ల వ్యవస్థను అడ్డుపెట్టుకుని వైసిపి ప్రభుత్వం ఏ విధంగా లబ్ధి పొందుతోంది , ప్రజలకు ఏ విధంగా...
Read More..అమరావతి: మంత్రి ఆర్కే రోజా కామెంట్స్.పవన్ కల్యాణ్ కి జగన్ అంటే భయం అనుకున్నాం…కానీ వాలీంటీర్స్ అంటే కూడా ఇంత భయం అని నిన్నే తెల్సింది.వాలీంటీర్ వ్యవస్థ వెంట్రుకను కూడా పవన్ కళ్యాణ్ పీకలేడు.వాలంటీర్ వ్యవస్థను చూసి పవన్ కళ్యాణ్ వణికిపోతున్నాడు.కరోనా...
Read More..సికింద్రాబాద్: రేవంత్ రెడ్డిపై తలసాని హాట్ కామెంట్స్.రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోతుందని రేవంత్ రెడ్డి అనడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన తలసాని.రైతులతో పెట్టుకున్న వారెవ్వరికి కూడా పుట్టగతుల లేకుండా పోయాయి. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉండి ఇలా మాట్లాడుతున్నారంటే ఇది...
Read More..రాత్రి అనక , పగలనక వాలంటీర్లు పని చేసిన వారిని విమర్శిస్తున్నారు భాద్యత లేక వారు మాట్లాడుతున్నారు ఏవరో బ్రోకర్ వెదవ అన్నాడని , పలికి మాలినోడి మాటల్ని పట్టించుకోవద్దు సమాజంలో వేస్ట్ టిక్కేట్లు , చీడ పురుగులు తిరుగుతూ ఉంటారు...
Read More..ఏపీలో వాలంటీర్ వ్యవస్థ పై( AP Volunteers ) మొదటి నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.టిడిపి సైతం మొదట్లో వాలంటీర్ వ్యవస్థ పై అనేక విమర్శలు చేసింది.చివరకు టీడీపీ ప్రకటించిన మొదటి విడత ఎన్నికల మేనిఫెస్టోలో వాలంటీర్లను కొనసాగిస్తామని ప్రకటన...
Read More..తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ముఖ్యంగా ఆయన వ్యాఖ్యలపై సొంత పార్టీలోనూ అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.ఇటీవల అమెరికాకు వెళ్లిన రేవంత్ అక్కడ సీతక్క సీఎం కావచ్చు అంటూ వ్యాఖ్యానించడం...
Read More..రాష్ట్రంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ప్రజలతో మమేకమై వారాహిపర్యటన తో అధికార పార్టీ ఉలిక్కిపడుతుంది….ఏలూరు సభలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మాట్లాడితే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు….వైసీపీ నేతలు దానిపై ఇంగితజ్ఞానం మరచి మాట్లాడుతున్నారంటే...
Read More..గుంటూరు(Guntur )లో ఉద్రికత జనసేన నాయకులకు పోలీసులకు తోపులాట … అంబేద్కర్ కూడలిలో జనసేన కార్యకర్తలు కు పోలీసులకు తీవ్ర వాగ్యుద్ధం, సీఎం దిష్టి బొమ్మ దగ్ధం చేసిన జనసేన కార్యకర్తలు…తీవ్ర పెనుగులాట మధ్యన దిష్టిబొమ్మను దహనం చేసినజనసేన నేతలు డౌన్...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) తాజాగా వాలంటరీ వ్యవస్థపై చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారుతున్నాయి.ఏపీలో మహిళల అక్రమ రవాణా జరుగుతోందని వాళ్ల సమచారాన్ని వాలంటీర్లు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు అందిస్తున్నారని తనకి కేంద్ర నిఘా వర్గాలు...
Read More..హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్( Eatala Rajender ) సరికొత్త రాజకీయంతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.మొన్నటి వరకు బిజెపిలో అసంతృప్తిగా ఉన్నట్లుగా ఆయన వ్యవహరించారు.బిజెపి చేరికలు కమిటీ చైర్మన్ గా ఆయనకు పదవి ఇచ్చినప్పటికీ,...
Read More..తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని అధికారాన్ని పంచుకోవాలనే ఆలోచనతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) ఉన్నారు.అలాగే విలీనం చేసేందుకు కూడా ఆమె దాదాపు సిద్ధమయ్యారు.ఇక కాంగ్రెస్( Congress ) కూడా బేషరతుగా షర్మిల...
Read More..తెలంగాణ రాజకీయాలు( Telangana politics ) వేడెక్కాయి.ఎన్నికల సమయం దగ్గరపడిన నేపథ్యంలో జనాలకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తూనే, మరోపక్క చేరికలతో తమ పార్టీలను మరింత బలోపేతం చేసుకునే విధంగా ప్లాన్లు వేస్తున్నాయి.ఈ విషయంలో బిజెపి, కాంగ్రెస్ ( BJP ,...
Read More..తన మొదటి దశ వారాహి యాత్ర( Varahi yatra ) తో సూపర్ సక్సెస్ కొట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెట్టించిన ఉత్సవంతో వారాహి మలి విడత యాత్రకు శ్రీకారం చుట్టారు.మొదటి దశ యాత్రలో ప్రభుత్వ వైఫల్యాలపై కేవలం మాటలతో...
Read More..తన వారాహి యాత్రలతో( Vrahi yatra ) ఉభయగోదావరి జిల్లాలలో వేగంగా విస్తరిస్తున్న పవన్ ఇప్పుడు తెలిసో తెలియకో అధికార పక్షానికి తనని ఎదుర్కోవడానికి బలమైన అస్త్రాన్ని ఇచ్చేశారు.ఇప్పటివరకు పవన్ ని ఎలా ఎదుర్కోవాలో తెలియక పాత విమర్శలతోనే కాలం గడిపిన...
Read More..కర్ణాటక ( Karnataka )ఫలితాలతో కొత్త ఉత్సాహంతో ఎన్నికలకు సిద్ధమైన తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) ఖమ్మం సభతో సూపర్ సక్సెస్ కొట్టింది .జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేయగలిగే కలిగిన కీలక నేత పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి( Pongileti Srinivas...
Read More..కుందూరు జానారెడ్డి(Kunduru Janareddy ), రాష్ట్రంలో అత్యధిక కాలం ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఆయన సొంతం ఏడు పర్యాయాలు శాసనసభకు ఎన్నికవ్వడంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన రికార్డు కూడా ఆయన పేరు ఉంది .ఎన్టి రామరావ్...
Read More..