వజ్రోత్సవ ర్యాలీలో అపశ్రుతి

నల్గొండ జిల్లా:మిర్యాలగూడలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవంలో అపశృతి జరిగింది.క్యాంప్ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభ వద్ద ప్రమాదవశాత్తు ఎల్ఈడి స్క్రీన్ కిందపడి పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

 Discord At Vajrotsava Rally-TeluguStop.com

గాయాలైన విద్యార్థులను పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు.గాయపడిన వారంతా పిల్లలే కావడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా విషాదంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube