112 మంది నిరుపేదలకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన గుత్తా

నల్లగొండ జిల్లా: ముఖ్యమంత్రి సహాయనిధి (సిఎంఆర్ఎఫ్) పథకం నిరుపేదలకు వరంలాంటిదని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని గుత్త సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 112 మంది నిరుపేద ప్రజలకు సిఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరైన రూ.36,26,500/- విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం అందుతుందన్నారు.

 Gutta Distributed Cmrf Checks To 112 Needy People , 112 Needy People, Gutta Sukh-TeluguStop.com

నిరుపేద ప్రజలకు ఆర్ధిక సహాయాన్ని అందించడం సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు,లబ్ధిదారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube