అడుగంటిన భూగర్భ జలాలు అన్నదాతలకు తప్పని తిప్పలు

నల్లగొండ జిల్లా:వర్షాలు పడక,సాగర్ నీళ్ళు లేక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.యాసంగి పంటలు కాపాడుకోవడం కోసం రైతులు కన్నతిప్పలు పడుతున్నారు.

 Adjacent Ground Water Is A Wrong Turn For Rice Farmers , Adjacent Ground Water,-TeluguStop.com

భూగర్భ జలాలు పూర్తిగా పడి పోయి బోర్లు నోర్లు తెరవడంతో రైతులు ట్యాంకర్ల ద్వారా పంటలకు నీళ్లు అందిస్తూ ఉంటే,మరో పక్క నల్లగొండ జిల్లా మునుగోడు మండలం బట్లకాల్వ గ్రామానికి చెందిన నారగోని బక్కయ్య అనే రైతు డ్రిప్ సిస్టంలో మొక్కజొన్న సాగుచేశాడు.ఉన్న బోరు పోయక పంట ఎండిపోతుంటే తట్టుకోలేక మరో బోరు వేశాడు.

పంటలను కాపాడే ప్రయత్నంలో అప్పులు చేయాల్సి వస్తుందని,అయినా పంట చేతికి రాకపోతే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని వాపోతున్నాడు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుత పరిస్థితుల్లో అన్నదాతలకు అండగా ఉండాలని కోరుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube