పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే రాత్రి వేళలో గస్తీ నిర్వహిస్తాం: మునగాల ఎస్ఐ లోకేష్

సూర్యాపేట జిల్లా: మునగాల మండల ప్రజలు సంక్రాంతి పండుగకు వేరే ప్రాంతానికి వెళితే జాగ్రత్తలు పాటించాలని ఎస్సై లోకేష్ సూచించారు.పండుగ సమయంలో దొంగలు తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్గా చేసుకొని చోరీలకు పాల్పడే అవకాశం ఉన్నందువలన

 Beware If You Are Going Out On Sankranti Festival Si Lokesh, Beware ,sankranti F-TeluguStop.com

ఊళ్ళకు వెళ్లే వారు విలువైన వస్తువులను ఇంట్లో వచ్చాకూడా లాకర్లలో భద్రపరుచుకోవాలి.

ఊరెళ్లేవారు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టవద్దు.ఊరెళ్లే వారు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే రాత్రి వేళలో పెట్రోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube