Telugu Political News

Telugu Political Breaking News(తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ) from Andhra Pradesh,Telangana State Live Updates.Telugu Political Partys News Coverage from List like TDP Party News,Congress Party,YSRCP,BJP,Janasena Party,Lok Satta Party,CPI,CPM,AIMIM,Praja Shanthi Party Live News Reports.

పవన్ కు మరో లేఖ రాసిన ముద్రగడ..

కాకినాడ( Kakinada ) నుంచి పోటీ చేయడానికి నిర్ణయం తీసుకోండి.ఒకవేళ తోక ముడిస్తే పిఠాపురం( Pithapuram ) నుంచి అయినా పోటీ చేయండి.తమరు నిర్ణయం తీసుకుని నన్ను మీ మీద పోటీ చేయడానికి నాకు సవాలు విసరండి.చేగువేరా మీకు ఆదర్శం అంటారు...

Read More..

వైవిధ్యమే మా గొప్పతనం: మోదీ

అమెరికా పర్యటన లో ఉన్న భారత ప్రధానమంత్రి మోడీ ( Narendra Modi )అక్కడ కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు.భారతదేశ గొప్పతనం భిన్నత్వంలో ఏకత్వమేనని , ప్రపంచంలోని అన్ని విశ్వాసాలకు నిలయంగా భారతదేశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.మా దేశంలో దాదాపు...

Read More..

యాక్షన్ మోడ్లో జగన్?

ప్రజాభిమానం పెంచుకున్న వారికే టికెట్లు ఉంటాయని, ప్రజల అవసరాలకు , ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు ఇప్పటికే దిశానిర్దేశం చేసిన జగన్( YS Jagan Mohan Reddy ) ఇప్పుడు మాట వినని నేతలపై కొరడా ఝులిపిస్తున్నట్లుగా తెలుస్తుంది.ప్రజల్లో పరపతి...

Read More..

ఆ అసమ్మతి నేతలే టార్గెట్ గా కేసీఆర్ ఏం చేయబోతున్నారంటే ..? 

బీఆర్ఎస్ అధినేత ,తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ముందుకు వెళుతున్నారు.తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ఇప్పటి వరకు బిజీగా గడిపిన కేసీఆర్ , ఇప్పుడు పార్టీలో పరిస్థితులను చక్కటిదేందుకు శ్రీకారం చుట్టబోతున్నారు.119 నియోజకవర్గాల్లో చాలా...

Read More..

అంబేద్కర్ కంటే గొప్పవాడివా అంటూ జగన్ పై పవన్ సీరియస్ వ్యాఖ్యలు..!!

అమలాపురంలో నిర్వహించిన “వారాహి విజయ యాత్ర”లో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.దళితులకు మేనమామ అని అంబేద్కర్ విదేశీ పథకాన్ని తీసేసి మోసం చేశాడని విమర్శించారు.ఆ ఒక పథకం మాత్రమే కాదు దాదాపు 20...

Read More..

ముద్రగడ కు 'ఉప్మా' సొమ్ములు చెల్లిస్తున్న జనసైనికులు

ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ను ఉద్దేశించి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.ఈ విమర్శలకు జనసేన నాయకుల నుంచి గట్టిగానే ముద్రగడకు కౌంటర్లు వచ్చాయి.పవన్ ను ఉద్దేశించి ముద్రగడ...

Read More..

ఒక్క అవకాశం ఇచ్చినందుకు అంటూ వైఎస్ జగన్ పై పవన్ సీరియస్ వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న “వారాహి విజయ యాత్ర” అమలాపురంలో కొనసాగుతుంది.ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.నా ఆంధ్ర అనే భావనతో అన్ని కులస్తుల ప్రజలు వ్యవహరించాలని సూచించారు.ఆంధ్ర అనే భావన...

Read More..

బండి సంజయ్ కు కేఏ పాల్ కు లింక్ పెట్టేసిన రేవంత్

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) ను టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.బండి సంజయ్ నిరాశతోనే కాంగ్రెస్ పార్టీపై తరచుగా విమర్శలు చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.సంజయ్ మాటలకు ప్రజాశాంతి పార్టీ...

Read More..

జగన్ హిట్ లిస్ట్ లోని ఎమ్మెల్యే లు వీరేనా ? 

వచ్చే ఎన్నికల్లోను ఏపీలో మళ్ళీ వైసీపీనే( YCP ) అధికారంలోకి వస్తుందని, 175 స్థానాలకు 175 గెలుచుకుంటామనే ధీమా ను వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామని, ఇంకా...

Read More..

కాంగ్రెస్ లోకి షర్మిల వస్తున్న వార్తలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు స్పందన ఇదే..!!

ఇటీవల వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల త్వరలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నట్లు వార్తలు రావడం తెలిసిందే.ఇప్పటికే ఆమె కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం...

Read More..

జనసైనికులు కాచుకోండి ! డెవిల్ ఈజ్ బ్యాక్

నాకు ఆరోగ్యం బాగోలేదని కొంతమంది సంబరపడుతున్నారట.డెవిల్ ఈజ్ బ్యాక్ ! ఇక  జన సైనికుల అంతు తేలుస్తా అంటూ ఏపీ మంత్రి ఆర్కే రోజా( AP Minister RK Roja ) అన్నారు.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...

Read More..

తెలంగాణ అమరుల స్మారక స్థూపం ప్రారంభించిన సీఎం కేసీఆర్..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నడిబొడ్డులో నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని ప్రారంభించడం జరిగింది.గురువారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించక ముందు మొదటిగా 12 తుపాకులతో అమరవీరులకు గన్ సెల్యూట్ నిర్వహించారు.ఆ తర్వాత...

Read More..

వైయస్ జగన్ కి ఎన్నికలంటే భయం టీడీపీ నేత కళా వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో రాజకీయాలు వాడి వేడిగా ఉన్నాయి.ఒక్కో ప్రాంతంలో ఒక్కో ముఖ్య నేత.యాత్రలు.సభలు నిర్వహిస్తూ… ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్నారు.ఇక ఇదే సమయంలో అధికార పార్టీ వైసీపీ ప్రజా ప్రతినిధులపై సర్వేలు నిర్వహిస్తూ వాటి ఆధారంగానే వచ్చే ఎన్నికలలో...

Read More..

సభ కు నమస్కారం !  భారీగా ప్లాన్ చేస్తున్న బిజెపి ? 

తెలంగాణలో బిజెపిని మరింత బలోపేతం చేసి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఆ పార్టీ ఉంది.దీనిలో భాగంగానే భారీగా తెలంగాణ అంతట సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది.వారం రోజుల్లో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లోనూ బిజెపి సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.ఈ మేరకు తెలంగాణ...

Read More..

వైసీపీపై పోరాడలేక బీజేపీపై నిందలెందుకు అచ్చెన్నాయుడు గారు - బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి

పెనుగొండ, (సత్యసాయి జిల్లా): వైసీపీపై పోరాడలేక బీజేపీపై నిందలెందుకు అచ్చెన్నాయుడు గారు.ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి, భాజపా, ఆంధ్రప్రదేశ్.ఆడలేక మద్దెల ఓడన్నట్లుగా తెలుగుదేశం పార్టీ తీరు.చాలా ఎన్నికల్లో పోటీ చేయలేక పారిపోయారు ! ప్రతిపక్ష పార్టీగా వైసీపీ వైఫల్యాలపై నిలదీయలేకపోయారు...

Read More..

ఏపీ ప్రజలకు పవన్ పై భ్రమలు తొలిగాయా..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan kalyan ).ఏపీలో వారాహి యాత్ర నిర్వహిస్తున్న ఆయన ఒక్కో రోజు ఒక్కో విధంగా మాట్లాడుతున్నాడు.నిన్న మాట్లాడిన మాట ఈరోజు ఉండదు.ఈ రోజు మాట రేపు ఉండదు.లేని శౌర్యాన్ని ప్రదర్శిస్తూ సోయలేని ప్రకటనలు చేస్తున్నారంటూ అభిమానులు...

Read More..

అచ్చెన్న : జగన్ ను తిడితే వీర్రాజుకేంటి బాధ ?  

ఏపీలో ఇప్పుడు వైసీపీని టాబ్లెట్ చేసుకుని బిజెపి విమర్శలు చేస్తోంది.ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖ వచ్చిన సందర్భంగా శ్రీకాళహస్తిలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా( J.P.Nadda ) వైసీపీ ప్రభుత్వాన్ని , జగన్ టార్గెట్ చేసుకుని అనేక...

Read More..

' ఏపీకి జగన్ ఎందుకు కావాలి ? ' ప్రజలనే అడగబోతున్న వైసీపీ !

పార్టీ తరఫున ఎప్పటికప్పుడు వినూత్న కార్యక్రమాలు రూపొందిస్తూ, ప్రజల్లోకి వాటిని తీసుకువెళ్లి తమ గ్రాఫ్ పెంచుకునే పనిలో నిమగ్నమైంది అధికార పార్టీ వైసిపి.ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ప్రజలకు వైసిపి ప్రజాప్రతినిధులు దగ్గరయ్యే విధంగాను, ప్రజల సమస్యలను పరిష్కరించే...

Read More..

పవన్ చెప్పిన 'ఉప్మా ' స్టోరీ టీడీపీకేనా ? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ( Varahi yatra )వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.ముఖ్యంగా పవన్ ప్రసంగాలు , ఆయన చేస్తున్న విమర్శలు అధికార పార్టీ వైసీపీకి ఇబ్బందికరంగా మారాయి.ఇక సొంత పార్టీ నాయకులు అయోమయానికి గురయ్యే...

Read More..

ఇలా అయితే ఎలా ? తెలంగాణ బీజేపీ నాయకులకు ఏమైంది ?

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్( BRS party ) ను ఓడించి తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదల ఆ పార్టీ కేంద్ర పెద్దల్లో స్పష్టంగా కనిపిస్తోంది.కేంద్ర లో ఉన్న బిజేపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్న సీఎం కేసీఆర్...

Read More..

కాంగ్రెస్ లో చేరేందుకు నాయకుల క్యూ ! పెరుగుతున్న అనుమానాలు 

మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ కు ఊపు వచ్చింది.ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు చోటు చేసుకోవడం ఆ పార్టీలో ఉత్సాహం కలిగిస్తోంది.ముఖ్యంగా అధికార పార్టీ బిఆర్ఎస్, బిజెపిల ( BJP )నుంచి...

Read More..

వైసీపీ ఉప్మా ప్రభుత్వం అంటూ.. సంక్షేమ పథకాలపై పవన్ సంచలన వ్యాఖ్యలు..!!

ముమ్మిడివరం వారాహి విజయ యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.రాష్ట్రంలో 70 శాతం ప్రజలు.వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని వ్యాఖ్యానించారు.సంక్షేమ పథకాల పేరుతో సీఎం జగన్( CM Jagan ) 100 మంది కష్టాన్ని...

Read More..

వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసి కూడా అంటూ పవన్ షాకింగ్ కామెంట్స్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ “వారాహి విజయ యాత్ర”( Varahi Vijayatra )లో చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి.జూన్ 14 నుండి ఉభయగోదావరి జిల్లాలలో సాగుతున్న వారాహి యాత్రలో పవన్ వైసీపీ ( YCP )ప్రభుత్వాన్ని మరియు నాయకులను...

Read More..

కోనసీమ జనసేనకి బలం ముమ్మిడివరంలో పవన్ సంచలన వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న “వారాహి విజయ యాత్ర” ( Varahi Vijayatra )ముమ్మిడివరంలో కొనసాగుతోంది.ఈ సందర్భంగా బుధవారం ముమ్మిడివరంలో నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )సంచలన వ్యాఖ్యలు చేశారు.కోనసీమ అంటే జనసేనకు బలం.కోనసీమకు కోపం...

Read More..

9 మాసాల్లో జరుగనున్న ఎన్నికల్లో మేము ఎవరిని ఎదుర్కొంటున్నామో మాకు క్లారిటీ ఉంది..అంబటి రాంబాబు

9 మాసాల్లో జరుగనున్న ఎన్నికల్లో మేము ఎవరిని ఎదుర్కొంటున్నామో మాకు క్లారిటీ ఉంది దుష్టచతుష్టయంతో రాబోవు రోజుల్లో మా పోరాటం జగన్( CM Jagan ) ని పంపించేద్దాం అంట ఎల్లో మీడియా రాతలు ప్రజలు ఎందుకు తిరగబడాలి పవన్ఇది క్యాస్ట్...

Read More..

పవన్ ను 'ముద్రగడ' అందుకే టార్గెట్ చేశారా ?

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని సర్పవరం బహిరంగ సభలో  జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పరోక్షంగా ముద్రగడ పద్మనాభం వ్యవహారంపై స్పందించారు.కాపు కులాన్ని వాడుకుని నాయకులు ఎదుగుతున్నారు తప్ప,  కులాన్ని ఎదగనీయడం లేదని , ప్రభుత్వాలు మారినప్పుడల్లా కాపు...

Read More..

వీర్రాజు గారు ఏంటి ఈ ఫైర్ ..? పొత్తు ఇష్టం లేదా ? 

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో, అధికార పార్టీ వైసిపిని ఓడించేందుకు విపక్ష పార్టీలన్నీ ఏకమయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి.రాబోయే ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపిలు పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.2019 ఎన్నికల ఫలితాల దగ్గర నుంచి...

Read More..

రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేవరకు అందరం కలిసి పని చేస్తాం..రేవంత్ రెడ్డి

నల్గొండ లో ఏ చేరికలు అయినా జానారెడ్డి కోమటిరెడ్డి ( Komatireddy Venkat Reddy )ఉత్తమ్ అనుమతి చర్చలు లేకుండా జరగవు మేము అపూర్వ సోదరులుగా కలిసి ఉంటాం దేశం లోనే కాంగ్రెస్( Congress party ) రెండు ఎంపీ స్థానాలు...

Read More..

మైలవరంలో రాజకీయ రగడ..

ఎన్ టి ఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం: మైలవరంలో రాజకీయ రగడ.మంత్రి జోగి రమేష్ మరియు ఎమ్మెల్యే వసంత వర్గీయుల మధ్య తలెత్తుతున్న వివాదాలు.జోగి అనుచరుడు ధీరజ్ పుట్టిన రోజు సందర్భంగా ఇబ్రహింపట్నం రింగ్ లో కట్టిన బ్యానర్లు.అందులో కేవలం...

Read More..

తాడిపత్రి మున్సిపాలిటీలో పరిస్థితి చాలా అద్వాన్నంగా ఉంది.. జేసి ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రి మున్సిపాలిటీ( Tadipatri Municipal )లో పరిస్థితి చాలా అద్వాన్నంగా ఉంది.అన్నీ ఎమ్మెల్యే చెప్పినట్లు జరగాలంటున్నాడు.అభివృద్ధి పనుల విషయంలో జోక్యం చేసుకుంటే ఖబడ్దార్ అంటూ మీసం మెలేసిన మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి.జేసీ ప్రభాకర్ రెడ్డి( JC Prabhakar Reddy...

Read More..

విమర్శలు సరే - విధానాలు ఏవి ?

ఉభయగోదావరి జిల్లాల కేంద్రంగా వారాహి యాత్ర( Varahi yatra ) చేస్తున్న జనసేనఅదినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ఎన్నికలకు ముందు తమ పార్టీకి ఊపు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు.యువత అభిమానాన్ని బలంగా కలిగిన జనసేన పార్టీ ఉబయ గోదావరి...

Read More..

ఒంటరిపోరే బెటరా ? బాబు నిర్ణయం తీసేసుకున్నారా ?

ఏపీ రాజకీయాలు గజబిజీ గందరగోళంగా మారిపోయాయి.వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది అనే విషయంలో తీవ్రమైన గందరగోళం నెలకొంది.అధికార పార్టీ వైసిపి ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని చెబుతూనే వస్తుండగా, జనసేన ,బిజెపిలను కలుపుకుని వచ్చే ఎన్నికల్లో వైసీపీని...

Read More..

'పొంగులేటి ' వ్యవహారాన్ని నేడు తేల్చేయనున్న రేవంత్ !

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నా, ఆయన మాత్రం ఈ విషయంలో ఏ క్లారిటీ ఇవ్వడం లేదు.ఒకవైపు బిజెపి , కాంగ్రెస్ లు...

Read More..

' సీఎం ' నినాదం పై పవన్ క్లారిటీ ! 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రాజకీయ వ్యూహాలు ఎవరికి అంతు పట్టడం లేదు.ఒకవైపు తమకు బలం లేదని చెబుతూనే,  మరోవైపు తనను సీఎం చేయాలని ప్రజలను పదేపదే కోరుతున్నారు.అలాగే ఒకవైపు టిడిపి( TDP ) తో పొత్తు...

Read More..

బిజెపికి జగన్ మద్దతు సాధ్యమేనా ?

ఇంతకాలం తెర వెనక స్నేహం నడిచిందో లేదో తెలియదు కానీ బహిరంగ విమర్శలు మాత్రం ఒక రి పై ఒకరు చేసుకోలేదు.తన రాజకీయ అవసరాల కోసమో లేక రాష్ట్ర అవసరాల కోసమో తరచూ ఢిల్లీ వెళ్లే జగన్ పనులను సామరస్యం గానే...

Read More..

ఎంవివి వైసీపీకి దూరమవుతున్నారా?

విశాఖ( Visakhapatnam )లో సంచలనం కలిగించిన ఎంపీ కుమారుని ( M.V.V.Satyanarayana )కిడ్నాప్ వ్యవహారం ఆయనను పార్టీకి దూరం చేసే దిశగా సాగుతుందా ఆయన వ్యవహారశైలి చూస్తుంటే మాత్రం అవుననే అనిపిస్తుంది.తన కుమారుడితోపాటు భార్యను తన ఆడిటర్ ను కిడ్నాప్ చేసిన...

Read More..

షర్మిలకు పగ్గాలు -కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా?

రాజకీయంగా నిరూపించుకోవడానికి గత కొంతకాలంగా తీవ్రం గా ప్రయత్నిస్తున్న షర్మిలకు ఆ ప్రయత్నాలు అంతగా కలిసి రావడం లేదు.రాజశేఖర్ రెడ్డి వారసురాలుగా ఆమెకు కొంత సానుభూతి ఉన్నప్పటికీ అవి ఓట్లగా ఎంతవరకు మారతాయో తెలియని పరిస్థితిలో ఉంది .అయితే ఆంధ్రప్రదేశ్లో తిరిగి...

Read More..

ముద్రగడ ఓపెన్ అయిపోయారా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ని ఉద్దేశించి కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) రాసిన లేక ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది .ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ చిత్తశుద్ధిని ప్రశ్నించిన ఆయన పవన్...

Read More..

విభజన వల్ల ఏపీకి తీరని నష్టం జరిగింది మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు...!!

ఏపీ బీజేపీ నేత మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు.విభజన తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వాలు ప్రాజెక్టులు పూర్తి చేయటంపై దృష్టి పెట్టడం లేదని అసహనం...

Read More..

 ఆ విధంగా టీడీపీ కి వార్నింగ్ లు ఇస్తున్న పవన్ ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.తన ఎన్నికల ప్రచార రథం వారాహి ద్వారా వివిధ జిల్లాల్లో పర్యటించేందుకు పవన్ షెడ్యూల్ రూపొందించుకున్నారు.ఈ యాత్రలో భాగంగా వైసిపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.దానికి...

Read More..

అమర్నాథ్ కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు..!!

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం బాపట్ల జిల్లా ఉప్పాలవారిపాలెంలో అమర్నాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.సోదరిని వేధిస్తున్న ఆకతాయిలను ఎదిరించటంతో.వారి చేతుల్లో అమర్నాథ్ దారుణ హత్యకు గురి కావడం జరిగింది.ఈ హత్య ఘటన రాష్ట్రంలో అందరిని కలిచి వేసింది.కాగా ...

Read More..

ముద్రగడ పద్మనాభం లేఖపై కాపు సంక్షేమ సేన హరిరామ జోగయ్య సీరియస్..!!

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈరోజు ఉదయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ లేఖ రాయడం తెలిసిందే.దీంతో ఆ లెటర్ పై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య మండిపడ్డారు.పవన్ కళ్యాణ్ ని దమ్ముంటే కాకినాడలో...

Read More..

ఏపీ గవర్నర్ ని కలిసిన టీడీపీ నేతలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నీ తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవారం కలవడం జరిగింది.ఇటీవల బాపట్ల జిల్లాలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి హత్య గవర్నర్ దృష్టికి తీసుకురావడం జరిగింది.దీంతో రాష్ట్రంలో ఆర్టికల్ 355 అమలు చేయాలని ఏపీ టీడీపీ...

Read More..

ఢిల్లీ లో ' బండి ' బిజీ బిజీ ! సంగతేంటో ? 

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు.బిజెపి అగ్ర నేతలతో ఆయన సమావేశం అవుతున్నారు.ఇటీవల కాలంలో తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు, రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడం, అలాగే పార్టీలో చేరికలు, ఎన్నికల వ్యూహాలు,...

Read More..

ముద్రగడ వ్యవహారంపై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం.జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి లేఖ రాయడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.కాపు ఉద్యమం సమయంలో.పవన్ మద్దతు తెలపకుండా ఉండటాన్ని ప్రశ్నించారు.ఇంకా అనేక విషయాలపై లేఖలో ప్రస్తావించటం జరిగింది.ఇదే సమయంలో ఎమ్మెల్యే ద్వారంపూడి...

Read More..

పవన్ కళ్యాణ్ కు వెండి పూలతో విజయమాల

అంబెడ్కర్ కోనసీమ జిల్లా: పవన్ కళ్యాణ్ కు వెండి పూలతో విజయమాల.అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వీరభక్తి చాటుకున్న పవన్ కళ్యాణ్ అభిమాని.వెండి పూలతో విజయమాల తయారు చేయించిన పవన్ కళ్యాణ్ అభిమాని.పవన్ కళ్యాణ్ మెడలో వేసేందుకు 511 వెండి పూలతో...

Read More..

పార్టీ టికెట్ కావాలా ? ఆ బాండ్ మీద సంతకం చేయాల్సిందే  

తెలంగాణలో కాంగ్రెస్( Telangana Congress ) బలం రోజు రోజుకు పెరుగుతుందనే సంకేతాలతో, వచ్చే ఎన్నికలపై ఆ పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.ముఖ్యంగా పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.కచ్చితంగా గెలుపు గుర్రాలకే టికెట్లు...

Read More..

వీధి రౌడీలా మాట్లాడతారా ? పవన్ కు ముద్రగడ కౌంటర్ 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) కు కాకు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ మ కౌంటర్ ఇచ్చారు.పవన్ చేపట్టిన వారాహి యాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది.ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం ను ఉద్దేశించి...

Read More..

పవన్ Vs చంద్రబాబు.. డిష్యుం డిష్యుం !

నిన్న మొన్నటి వరకు పొత్తు తప్పదన్నారు.కలిసి వెళ్తామంటూ కలుపుకు పోతామంటూ రాజకీయ వేడిని పెంచారు.ఇప్పుడేమో నీ దారి వేరు నా దారి వేరు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.ఇంతకీ వాళ్ళు ఎవరో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది.ఎవరోకాదండీ వాళ్లే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన...

Read More..

ఇదేంటి 'బండి ' ఇలా మాట్లాడుతున్నారు ..?

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు( Bandi Sanjay ) ఈ మధ్యకాలంలో కాలం కలిసి వచ్చినట్లుగా కనిపించడం లేదు.తెలంగాణ బిజెపిలో( Telangana BJP ) గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయని, సంజయ్ను వ్యతిరేకిస్తున్న నాయకులు బిజెపిలో ఎక్కువయ్యారనే ప్రచారం జరుగుతుండగానే...

Read More..

ఇంతకీ డీకే టి.కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరిస్తున్నారా లేదా ? 

ఇటీవల కర్ణాటకలో( Karnataka ) జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రభావం స్పష్టంగా తెలంగాణలో కనిపిస్తోంది.అక్కడ కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆ తరహాలోనే తెలంగాణలోనూ ఎన్నికల ఫలితాలు వెలువడతాయని, కాంగ్రెస్ ను ప్రజలు ఆదరిస్తారని ఆ పార్టీ నమ్మకం పెట్టుకుంది.అందుకే ఏ విషయంలో...

Read More..

తమ్ముళ్లపై అచ్చన్న అసహనం ! సంగతేంటంటే?

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చం నాయుడుకు( Acchennaidu ) తెలుగు తమ్ముళ్లపై కోపం వచ్చింది.అధికారాన్ని అందివ్వడానికి ప్రజల సిద్ధంగా ఉన్నప్పటికీ అందుకోవడానికి తనతో సహా ఎవరు సిద్దం గా లేరని సంచలన వాఖ్యలు చేశారు .అవసరం అయినంత స్థాయిలో ఎవరూ పనిచేయడం...

Read More..

చంద్రబాబు తేల్చేశారా?

రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం గా మారిన జనసేన- తెలుగుదేశం( Jana sena ) పొత్తు ఇప్పుడు కొత్త మలుపులు తీసుకున్నట్లుగా కనిపిస్తుంది.ఒక నెల రోజుల క్రితం వరకు తెలుగుదేశం జనసేన పొత్తు కచ్చితంగా ఉంటుందని ఇరు పార్టీల అభిమానులతో పాటు సాధారణ జనం...

Read More..

ఇదే నా హెచ్చరిక ..! సొంత నేతలకు బాబు వార్నింగ్ 

రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu naidu ) సీరియస్ యాక్షన్ లోకి దిగిపోయారు.వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పదేపదే పిలుపునిస్తున్నారు.అలాగే పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను విజయవంతం చేయాలని, క్షేత్రస్థాయిలో పార్టీ...

Read More..

పాలకులలో బాధ్యత లేకపోతే యంత్రాంగం సక్రమంగా పనిచేయదు: పవన్

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా( East Godavari District )లో వారాహి యాత్ర చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన రాజకీయ కార్యాచరణలో భాగంగా వివిధ సమూహాలతో భేటీ అవుతున్నారు .కాకినాడలో మేధావులు , ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ,సీనియర్ న్యాయవాదులతో బేటీ...

Read More..

పవన్ పై యూ టర్న్ తీసుకున్న టిడిపి మీడియా??

రెండు నెలల క్రితం వరకు పొత్తులు చారిత్రక అవసరమని, కచ్చితంగా పొత్తులతో వస్తామని ప్రభుత్వాన్ని గద్దింపుతామంటూ భీషణ ప్రతిజ్ఞ చేసిన జనసేనా ని ఇటీవల వారాహి యాత్ర( Varahi ) వేదికగా టోన్ మార్చి తాను సీఎం పదవి అందుకోవడానికి సిద్ధంగా...

Read More..

పవన్ వర్సెస్ పేర్ని ! బందర్ లో నాని గ్రాఫ్ ఏంటో ?

గత కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్( pavan kalyan ) కు మాజీమంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని( perni nani ) కి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.నానిని టార్గెట్ చేసుకుని జనసేన అధినేత...

Read More..

నంద్యాల కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ను కలసిన ఎం.పి.పోచా బ్రాహ్మనందరెడ్డి, శాప్‌ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి

మిడ్తూరు పంట పొలాల్లో మల్లికార్జున రిజర్వాయర్‌( Mallikarjuna Reservoir ) ప్రతిపాదనను విరిమించుకోవాలని నిరసనగ్రామాలలో రైతులతో చర్చించి మల్లికార్జున రిజర్వాయర్‌ సర్వే పనులను చేపట్టాలంటూ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన ఎం.పి.పోచా బ్రాహ్మనందరెడ్డి,శాప్‌ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ధర్నా...

Read More..

నేడు సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ పర్యటన..

జగనన్న ఆణిముత్యాలు( Jagananna Animutyalu ) కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రిఉదయం 10.30 గంటలకు తాడేపల్లి( Tadepalle ) నివాసం నుంచి బయలుదేరి ఏ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుని జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొని టెన్త్, ఇంటర్‌ స్టేట్‌ లెవల్‌ టాపర్స్‌ని సత్కరించనున్నారు....

Read More..

తెలంగాణ ప్రభుత్వం శుభవార్త ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు డిఏ పెంపు..!!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు 2.73 శాతం డీఏ విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.అంతేకాదు పెంచిన డీఏ జూన్ నెల వేతనంతో అందించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది.దశాబ్ది ఉత్సవాల సందర్భంగా డీఏ మంజూరు చేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి...

Read More..

ఏపీలో 10 లక్షల నకిలీ ఓట్లను తొలగించినట్లు స్పష్టం చేసిన రాష్ట్ర సీఈవో..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి.ప్రధాన పార్టీల మధ్య మాటలతూటాలు నువ్వా నేనా అన్నట్టుగా పేలుతున్నాయి.అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) పార్టీని ఎలాగైనా గద్దె దించాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో కామెంట్లు చేస్తున్నాయి.ఇక ఇదే సమయంలో పొత్తులకు సంబంధించి రకరకాల...

Read More..

పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేస్తా చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు..!!

దెందులూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్( Chinthamaneni Prabhakar )సంచలన వ్యాఖ్యలు చేశారు.పవన్ కళ్యాణ్ దెందులూరు సీటు కోరుకుంటే వదులుకోవటానికి… త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు కీలక ప్రకటన చేశారు.అంతేకాదు పవన్ నీ తన భుజాలపై ఎక్కించుకుని గెలిపించుకుంటానని...

Read More..

అమర్నాథ్ కుటుంబాన్ని పరామర్శించి పది లక్షల ఆర్థిక సాయం చేసిన చంద్రబాబు..!!

బాపట్ల జిల్లాలో హత్యకు గురైన బాలుడు అమర్నాథ్( Amarnath ) కుటుంబాన్ని చంద్రబాబు( Chandrababu ) పరామర్శించడం జరిగింది.సోదరిని వేధిస్తున్న ఆకతాయిలను ఎదిరించటంతో.వారి చేతుల్లో దారుణ హత్యకు గురైన అమర్నాథ్.పదవ తరగతి చదువుతున్నాడు.ఈ ఘటన రేపల్లె నియోజకవర్గం ఉప్పల వారి పాలెంలో...

Read More..

పవన్ కళ్యాణ్ పై చాలా రౌడీ కేసులు ఉన్నాయి..ఆయన పెద్ద గూండా : మంత్రి బొత్స సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ‘వారాహి విజయ యాత్ర’ సరికొత్త సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది.ఎక్కడ చూసిన ఈ యాత్ర గురించే చర్చ.మిగిలిన రాజకీయ పార్టీలు లాగ కాకుండా పవన్ కళ్యాణ్ ఈ యాత్ర...

Read More..

బీజేపీ వీక్ అయ్యింది అని చెప్పేందుకు రేవంత్ తంటాలు

పక్క పార్టీ బలహీన పడిందని ,ఆ పార్టీలో చేరినా ఎటువంటి ప్రయోజనం ఉండదని చెప్పేందుకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) చాలానే తంటాలు పడుతున్నారు.ఇటీవల కాలంలో బీఆర్ఎస్ లో ఇమడలేక, తీవ్ర అసంతృప్తితో ఉంటున్న వారు...

Read More..

వైసీపీ పార్టీ రౌడీయిజం పార్టీ అని నిరూపిస్తాము - జనసేన కందుల దుర్గేష్

కాకినాడ జిల్లా, కాకినాడ రూరల్:జనసేన నాయకుడు కందుల దుర్గేష్ కామెంట్స్.నిన్న వారహి యాత్ర విజయవంతం అయ్యింది.పవన్ కళ్యాణ్ వాస్తవాలు మాట్లాడుతారు…ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పైన చేసిన ఆరోపణలు వాస్తవాలు.అన్ని మాఫియాలకు ద్వారంపూడి అడ్డా.పవన్ కళ్యాణ్ పైన ద్వారంపూడి వ్యక్తిగత విమర్శలు చెయ్యడం.నిన్న...

Read More..

టీడీపీ ప్లాన్.. షురూ !

ఏపీలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని తెలుగుదేశం పార్టీ గట్టి పట్టుదలగా ఉంది.గత ఎన్నికల్లో ఆ పార్టీ ఎదుర్కొన్నా ఓటమి నేతల్లోని, కార్యకర్తల్లోని ఆత్మస్థైర్యాన్ని గట్టిగానే దెబ్బ తీసింది.ఎందుకంటే మొదటి నుంచి సంచలనాలకు మారుపేరుగా నిలిచిన టీడీపీ గత ఎన్నికల్లో కేవలం...

Read More..

పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యభిచారి - ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి

కాకినాడ: ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్.పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యభిచారి.నువ్వు రెండు చోట్ల ఒడిపోయావు .నువ్వు నా గురించి మాట్లాడే స్థాయి కాదు.పవన్ కళ్యాణ్ కి అజెండా లేదు.సామాజిక పరంగా నాకు బలం లేక పోయిన కాకినాడ లో రెండు...

Read More..

అలా జరిగితే.. బి‌ఆర్‌ఎస్ కు పెద్ద దేబ్బే ?

తెలంగాణలో ఎన్నికలు( Telangana Elections ) సమీపిస్తున్న కొద్ది ఆ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందో, ఏ పార్టీ ఎవరితో విభేదిస్తుంతో అర్థం కానీ పరిస్థితిలో ఆ రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి.ప్రస్తుతం గెలుపు...

Read More..

షర్మిల కాంగ్రెస్ కు మద్దతిస్తే.. లాభామా ? నష్టమా ?

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YSRTP YS Sharmila ) తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని లేదా కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతారని ఇలా రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి.అయితే వైరల్ అవుతున్న ఈ పుకార్లను షర్మిల...

Read More..

ఇలా జరుగుతుందని కాంగ్రెస్ అస్సలు ఊహించలేదుగా ? 

రాబోయే ఎన్నికల్లో తాము తప్పకుండా గెలుస్తామనే  ధీమా తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో వ్యక్తం అవుతుంది.గతం నుంచి గ్రూపు రాజకీయాలతో సతమతం అవుతూనే వచ్చింది.ఈ గ్రూపు రాజకీయాలు ఇంకా పూర్తిగా సర్దుమనగకపోయినా, ఇటీవల కాలంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు కాంగ్రెస్ కు...

Read More..

పెరిగిన పవన్ గ్రాఫ్ .. టీడీపీ కి కొత్త టెన్షన్ 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) చేపట్టిన వారాహి యాత్ర అనుకున్న మేరకు సక్సెస్ అవుతోంది.పవన్ ప్రసంగాలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తుండగా, ఆయన అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి .గతంతో పోలిస్తే జనసేన గ్రాఫ్ కూడా పెరిగినట్లు ఇటీవల...

Read More..

అభిమానులే అడ్డుగోడగా మారుతున్నారా ?

తూర్పుగోదావరి జిల్లాలో వరాహి పేరుతో హల్చల్ చేస్తున్న పవన్ కళ్యాణ్( pawan kalyan ) అక్కడ స్థానిక నేతలతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో కొన్ని సున్నితమైన భావాలను పంచుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.వైసిపి రహిత గోదావరి జిల్లాలను తీసుకురావాలని, ఉభయగోదావరి జిల్లాలో...

Read More..

సంకీర్ణ రాజకీయాలను పరిచయం చేయబోతున్న జనసేన??

రాజకీయాలు పూర్తిస్థాయి కమర్షియల్ వ్యవహారం లాగా మారిపోయి చాలాకాలం అయ్యింది .డబ్బు కులాల సమీకరణాలు ,పొత్తు వ్యూహాలు ఇలా ఎన్నికలలో గెలుపు ఓటముల ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉండి సామాన్యులకు రాజకీయాన్ని దూరం చేస్తున్నాయి .రాజకీయాలంటే మనకు సరిపడ ని...

Read More..

రెబల్ స్టార్ తో రెబల్ ఎంపి కి చెక్ పెట్టబోతున్నారా ?

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.151 సీట్లతో ఘనవిజయం సాధించిన వైసీపీపై మొదటిసారి తిరుగుబాటు జెండా ఎగరేసిన రఘురామకృష్ణ రాజును( Raghu Rama Krishna Raju ) ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి పార్లమెంటులో అడుగుపెట్టకుండా చూడాలని గట్టి పట్టుదలగా జగన్...

Read More..

ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నీ పతనం మొదలైంది కాకినాడ వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

కాకినాడలో నిర్వహించిన వారాహి విజయ యాత్ర రోడ్ షో( Varahi Vijaya Yata )లో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై మండి పడటం జరిగింది.స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి ముఖ్యమంత్రి అండ చూసుకుని అడ్డగోలుగా...

Read More..

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న కృష్ణంరాజు భార్య...

సినిమా ఇండస్ట్రీ కి రాజకీయ రంగానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది ఎందుకంటే సినిమాల్లో రాణించిన ప్రతి వ్యక్తి కూడా మళ్ళీ రాజకీయాల వైపు వెళ్తూ అక్కడ ఎమ్మెల్యే గా పోటిచేస్తు గెలిచి అసెంబ్లీ లో అడుగుపెడుతున్నారు… ఈ నేపథ్యంలోనే రెబల్...

Read More..

జగన్ వ్యూహాన్నే బీజేపీ కూడా అమలు చేస్తోందా ?

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం బీజేపీ వ్యవహరిస్తున్న తీరును గమనిస్తే జగన్ వ్యూహాన్నే బీజేపీ కూడా అమలు చేస్తోందా అనే డౌట్ రాకమానదు.ఎందుకంటే పొత్తుల విషయంలో వైఎస్ జగన్ మొదటి నుంచి ఒకే విధానాన్ని అనుసరిస్తున్నారు.తనకు ఏ పార్టీతో పొత్తు అవసరం లేదని,...

Read More..

బీజేపీ "బి-టిమ్" లా.. బి‌ఆర్‌ఎస్ పని చేస్తోందా ?

బీజేపీ బి‌ఆర్‌ఎస్ ( BRS party )మద్య సయోధ్య కుదిరిందా ? బీజేపీ బి టిమ్ లా బి‌ఆర్‌ఎస్ పని చేస్తోందా ? బీజేపీ పై బి‌ఆర్‌ఎస్ ఎందుకు మౌనం వహిస్తోంది ? ప్రస్తుతం ప్రశ్నలు తెలంగాణలోనూ అటు జాతీయ స్థాయిలో...

Read More..

రేవంత్ రెడ్డి సర్వేలు నిజమౌతయా..?

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.మూడు ప్రధాన పార్టీల నేతలు గెలుపుపై ఎవరికి వారు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.ఇప్పటికే రెండు సార్లు అధికారంలో ఉన్న బి‌ఆర్‌ఎస్( BRS party ) మూడోసారి కూడా తమదే విజయం అని...

Read More..

వైఎస్ చనిపోయిన సమయంలో జగన్ అలా అన్నాడట.. నా ప్రేమ గొప్పది కాదా అని విజయమ్మ అన్నారంటూ?

ప్రియదర్శిని రామ్( Priyadarshini ram ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, ప్రముఖ పత్రికలలో పని చేయడం ద్వారా ప్రియదర్శిని రామ్ మంచి పేరును సొంతం చేసుకున్నారు.ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న న్యూసెన్స్ వెబ్...

Read More..

అందరి హడావుడే తప్ప ఏ క్లారిటీ ఇవ్వని  'పొంగులేటి ' 

ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలక నేత , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరబోతున్నారనే హడావుడి చాలాకాలం నుంచి నెలకొంది.ఒక దశలో ఆయన బిజెపిలో చేరుతున్నారని , కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah)...

Read More..

టికెట్ల ప్రకటన కేసీఆర్ ఎప్పుడు చేయబోతున్నారంటే ?

బిఆర్ఎస్ అధినేత ,తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉన్న కెసిఆర్ దానికి అనుగుణంగానే పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు .ఈ...

Read More..

రాజకీయాల్లోకి విజయ్ దళపతి.. తమిళనాట మళ్ళీ హాట్ టాపిక్!

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) కు తమిళనాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.రజనీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ కేవలం విజయ్ కు మాత్రమే ఉంది అంటే అతియసోక్తి కాదేమో.ఈయన సినిమా వస్తుందంటే...

Read More..

ఏపీలో అందరి టార్గెట్ అతడే ?

ఏపీ రాజకీయాలు( AP Politics ) వేడెక్కాయి.విపక్ష పార్టీలన్నీ అధికార పార్టీ వైసీపీని టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అయినా వైసీపీ అధికారంలోకి రాకుండా చేయాలి అనే లక్ష్యంతో బిజెపి, జనసేన, టిడిపిలు ( BJP, Jana...

Read More..

పవన్ కళ్యాణ్ 'వారాహి' యాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవి ఇంత చేశాడా!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ప్రకంపనలు రేపుతున్న యాత్ర ఏదైనా ఉందా అంటే అది పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ‘వారాహి విజయ యాత్ర( Varahi )’ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.కేవలం మూడు రోజుల క్రితమే ఈ...

Read More..

బీజేపీ స్కెచ్ అదుర్స్.. కే‌సి‌ఆర్ బెదుర్స్ ?

తెలంగాణలో మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఈసారి ఎన్నికల్లో విజయం కోసం, బి‌ఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలని బి‌ఆర్‌ఎస్ ఆశిస్తుంటే.ఈసారి బి‌ఆర్‌ఎస్ ను( BRS ) గద్దె దించి తాము అధికారం చేపట్టాలని...

Read More..

ఏపీలో బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి.ఇప్పటికే వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ వచ్చే ఎన్నికలకు గెలుపే లక్ష్యంగా తమదైన వ్యూహాలతో ప్రజల్లో రకరకాల కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు.ఇక ఇదే తరహాలో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్( BRS party ) కూడా ఆంధ్రప్రదేశ్...

Read More..

మరణించిన పార్టీ కార్యకర్తలకు ₹5 లక్షలు ప్రకటించిన పవన్ కళ్యాణ్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి విజయ యాత్ర ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.వైసీపీ పార్టీని టార్గెట్ గా చేసుకుని పవన్ చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.నేరపూరితమైన నాయకులు పరిపాలన చేస్తే సమాజంలో దౌర్జన్యం పెరిగిపోతుందని.వచ్చే ఎన్నికలలో...

Read More..

ఎస్టీలందరికీ ఇల్లు కట్టిస్తాం లోకేష్ సంచలన హామీ..!!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో సాగుతున్న సంగతి తెలిసిందే.మొన్నటిదాకా రాయలసీమ ప్రాంతంలో జరిగిన పాదయాత్రకి భారీ ఎత్తున ప్రజలు హాజరు కావడం జరిగింది.ఈ క్రమంలో రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకమైన మేనిఫెస్టో.మిషన్ రాయలసీమ...

Read More..

పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చేపడుతున్న “వారాహి విజయ యాత్ర” ( Varahi Vijaya Yatra ) ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనాలు సృష్టిస్తోంది.కత్తిపూడి, పిఠాపురం బహిరంగ సభలలో పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ముఖ్యంగా వైసీపీ...

Read More..

పవన్ కళ్యాణ్ చెప్పులు పోవడంపై స్పందించిన పేర్ని నాని

కృష్ణాజిల్లా: పవన్ కళ్యాణ్ చెప్పులు పోవడంపై స్పందించిన పేర్ని నాని.చెప్పులు పోతే 3 రోజుల తర్వాత కంగారు పడుతున్నారు గత సంవత్సరం అక్టోబర్ 18 న రాత్రి నేను లింగమనేనిచెందిన వెంకటేశ్వర స్వామి గుడి కి వెళ్లగా ఒక చెప్పు పోయింది....

Read More..

చంద్రబాబు ఇంగ్లీష్ మీడియం ను అడ్డుకునే ప్రయత్నం చేశారు..కారుమూరి నాగేశ్వరరావు

ఇంగ్లీష్ మీడియం( English medium ) పై చిన్న పిల్లలకు ఉన్న జ్ఞానం కూడా మట్టి బుర్ర చంద్రబాబుకు లేదన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు… పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలోbపాల్గొన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాసులు...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20

1.పీఎం మిత్ర పథకం పై కేటీఆర్ వ్యాఖ్యలు పీఎం మిత్ర పథకానికి కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ మోడల్ గా నిలిచిందని తెలంగాణ మంత్రి కేటీఆర్( Minister KTR ) అన్నారు. 2.విద్యా విధానంపై మంత్రి బొత్స కామెంట్స్ గతంలో విద్య...

Read More..

" గడప గడపకు.. " ఏమైంది ? జగన్ మరోసారి ఫోకస్ !

ఏపీలో వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని వైఎస్ జగన్ ( YS Jagan Mohan Reddy )దృఢ సంకల్పంతో ఉన్నారు.గెలుపే లక్ష్యంగా అందుకు తగ్గట్టుగానే వ్యూహ రచన చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.ఎమ్మేల్యేలు, ఎంపీలు, పార్టీ కన్వీనర్లు, నియోజిక...

Read More..

కే‌సి‌ఆర్ కు గట్టి దెబ్బే.. కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ !

తెలంగాణలో రోజురోజుకు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.ఇక్కడి మూడు ప్రధాన పార్టీలు గెలుపుపై నువ్వా నేనా అన్నట్లు పట్టుదలగా ఉండడంతో ఏ పార్టీ ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుందో విశ్లేషకులు సైతం అంచనా వేయలేక పోతున్నారు.ఇదిలా ఉంచితే ఇటీవల కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో...

Read More..

పవన్ టార్గెట్ "పవరే " ?

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జనసేన( Janasena ) అధ్యక్షుడు పవన్ కల్యాణ్( Pawan Kalyan ) చేపట్టిన వారాహి విజయయాత్ర హాట్ హాట్ డిబేట్లకు కారణం అవుతోంది.ఈ యాత్రలో భాగంగా పవన్ చేసున్న వ్యాఖ్యలు అటు ప్రత్యర్థి పార్టీ నేతలను, ఇటు...

Read More..

వ్యూహం మార్చిన పవన్ ! టీడీపీ బెంబేలు 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వ్యూహం మార్చారు.తన ఎన్నికల ప్రచారం వాహనం వారాహి( Varahi ) ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ అనేక సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఏపీ రాజకీయాన్ని మరింత వేడెక్కించే పనిలో నిమగ్నం...

Read More..

బీఆర్ఎస్ తో కలిసి వెళ్లాలా వద్దా ? సందిగ్ధం లో ఎర్ర పార్టీలు ?

తెలంగాణలోని వామపక్ష పార్టీలైన సిపిఐ, సిపిఎం( CPI, CPM ) లకు పెద్ద చిక్కే వచ్చి పడింది.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలా లేదా అనే విషయంలో రెండు పార్టీలలోను గందరగోళం నెలకొంది.తమతో సఖ్యత గా...

Read More..

విశాఖ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్‌ను చాలా తేలిగ్గా డీజీపీ చెప్పడం పట్ల సెల్యూట్ చేస్తున్నా ..బుద్ధా వెంకన్న

విశాఖ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్‌ను చాలా తేలిగ్గా డీజీపీ చెప్పడం పట్ల సెల్యూట్ చేస్తున్నా అని టీడీపీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ బుద్ధా వెంకన్న ( TDP Leader Budda Venkanna) అన్నారు.శనివారం మీడియాతో మాట్లాడుతూ… కాకతాళీయంగా జరిగినట్టు డీజీపీ ( AP...

Read More..

చేరికలపై కాంగ్రెస్ సైలెన్స్ వ్యూహం ! రేవంత్ స్పెషల్ ఫోకస్

తెలంగాణ కాంగ్రెస్ మంచి జోష్ మీద ఉంది.పార్టీలో చేరికలు ఇప్పుడిప్పుడే మొదలు కావడం, బిజెపిలో చేరాలనుకున్న నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉండడంతో, ఆ పార్టీలో సందడి నెలకొంది.ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో చేరికలు పార్టీకి మరింత బలాన్ని...

Read More..

ఆ పార్టీతో పొత్తు టీడీపీ కి నష్టమేనా ? బాబు టెన్షన్ అదేనా ?

టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) పొత్తుల విషయంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.2019 ఎన్నికల్లో టిడిపి( TDP ) ఒంటరిగా పోటీ చేయడంతో కేవలం 23 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది.2024 ఎన్నికల తరహా ఫలితాలు రిపీట్ కాకుండా...

Read More..

భాజాపాను ప్రజలు తిరస్కరించారు -పవార్

అనేక రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీని ( Bharatiya Janata Party )ప్రజలు తిరస్కరించినప్పటికీ ప్రతిపక్షాలు సంఘటతం కాకపోవడం వల్లే భాజపా కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలను నిలబెట్టుకోగలుగుతుందని.వ్యక్తిగత లాభనష్టాలను పట్టించుకోకుండా దేశ శ్రేయస్సు కోసం పార్టీలు ఒక అడుగు ముందుకు వేయాల్సిన...

Read More..

ఊహ లోకంలో విహరించకండి-శశి థరూర్

కన్నడ పలితాలతో అతిగా సంతోష పడుతూ గాల్లో విహరిస్తున్న కాంగ్రెస్ శ్రేణులను నెలమీదకు దించే ప్రయత్నం చేశారు ఆ పార్టీ కీలక నేత, తిరువనంతపురం ఎంపి శశి థరూర్( MP Shashi Tharoor ).కర్ణాటక ఎన్నికల ఫలితాలను చూసి తమ గెలుపును...

Read More..

పొత్తులపై పవన్ స్టాండ్ మారుతుందా?

రాజకీయాల్లో ఏప్పుడు ఏమైనా జరగవచ్చు.అవసరాలు బట్టి అవకాశాలను బట్టి పొత్తులు ఏర్పరుచుకోవడం లేకపోతే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా విడిపోవడం రాజకీయాల్లో సహజమే .పైకి ఎంత గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చినప్పటికి రాజకీయ అధికారమే పరమావధిగా పార్టీలు నిర్ణయాలు తీసుకుంటాయి .నిన్న...

Read More..

టార్గెట్ పవన్ - ముప్పేట దాడితో ఉక్కిరిబిక్కిరి

తెల్లారి లేస్తే రెండు చోట్లా పోటీ చేసి ఒక్క చోట కూడా గెలవలేదంటూ జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )పై విమర్శలు చేస్తుంటారు అధికారి పార్టీ నేతలు ,,అంతేకాకుండా కేవలం చంద్రబాబు( Chandrababu ) నాయుడుని అధికారంలోకి...

Read More..

వైకాపా పాలనతో ప్రజలు విసిగిపోయారు : చంద్రబాబు

గుర్తింపు కోసమో లేక పదవీకాంక్షతోనో తాను అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనని, రాష్ట్ర అభివృద్ధి తన ప్రదమ ప్రదాన్యత గా చెప్పుకొచ్చారు తెలుగుదేశం అదినేత చంద్రబాబు( Chandra babu naidu ) .రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన అనేక కట్టడాలను, ప్రాజెక్టులను తాను భవిష్యత్...

Read More..

నా రెండు చెప్పులు వైసీపీ ప్రభుత్వం దొంగిలించింది పవన్ సంచలన వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వారాహి విజయ యాత్ర పిఠాపురంలో ( Pithapuram ) శుక్రవారం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి జగన్ పై( CM Jagan ) సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.ముఖ్యమంత్రికి...

Read More..

దయచేసి నన్ను ముఖ్యమంత్రిని చేయండి పిఠాపురం సభలో పవన్ సంచలన వ్యాఖ్యలు..!!

పిఠాపురం( Pithapuram ) వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.అధికారంలో లేకపోతేనే ప్రభుత్వం జనసేన పార్టీకి( Janasena Party ) గడగడలాడిపోతుంది.కనీసం 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించి ఉంటే… చాలా దోపిడీని...

Read More..

చిత్తశుద్ధితో పోలవరం నిర్మాణం చేపడుతున్నాము - మంత్రి అంబటి రాంబాబు

ఏలూరు: జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పిసి కామెంట్స్.గైడ్ బండ్ పరిశీలించిన నిపుణుల బృందంతో ఉదయం రాజమండ్రిలో చర్చించాము.ప్రాజెక్ట్ సైట్ లో పనుల పురోగతిని పరిశీలించాము.దెబ్బతిన్న గైడ్ బండను కూడా పరిశీలించాం.స్పిల్ వేకి లెఫ్ట్ సైడ్ న ఉన్న గైడ్...

Read More..

ప్రతి నియోజకవర్గానికి పాతికవేల ఉద్యోగాలు పవన్ కళ్యాణ్ సంచలన హామీ..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వారాహి విజయ యాత్ర( Varahi Vijaya Yatra ) పిఠాపురంలో కొనసాగుతోంది.ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై అదే విధంగా సీఎం జగన్ పై( CM Jagan...

Read More..

వైయస్ వివేక హత్య కేసులో సీబీఐకి సునీత రెడ్డి సాయం.. కోర్టు అనుమతి..!!

వైయస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో కేసులో చోటు చేసుకుంటున్న సంఘటనలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి.ఇప్పటికే ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్...

Read More..

టి కాంగ్రెస్ కు.. డీకే వల్ల లాభమేనా ?

కర్నాటక ఎన్నికల తరువాత కాంగ్రెస్ దృష్టంతా ఇప్పుడు తెలంగాణపై పడింది.కర్నాటకలో మాదిరి ఇక్కడ కూడా విజయం సాధించాలని గట్టి పట్టుదలగా ఉంది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ అనుసరిస్తున్న వ్యూహాలు అత్యంతా ఆసక్తిరేకెత్తిస్తున్నాయి.గత కొన్నాళ్లుగా టి కాంగ్రెస్ లో సీనియర్ నేతలకు మరియు...

Read More..

ఆరోజు తరువాతే.. బీజేపీ మార్పు ?

ఏపీ రాజకీయాలు( AP Politics ) ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటున్నాయో ఊహించడం కష్టంగా మారింది.నిన్న మొన్నటి వరకు దోస్త్ లనుకున్న పార్టీలే ఇప్పుడు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి.మరోవైపు బద్ద శత్రువులుగా భావించిన పార్టీలు ఇప్పుడు కొత్త స్నేహానికి నాంది పలుకుతున్నాయి.అసలు...

Read More..

మహారాష్ట్ర తరువాత.. ఆ రాష్ట్రాలే కే‌సి‌ఆర్ టార్గెట్ ?

ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్( CM KCR ) మహారాష్ట్రపై గట్టిగా ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే.ఆ రాష్ట్రంలో బి‌ఆర్‌ఎస్ ను తిరుగులేని శక్తిగా నిలపాలని కే‌సి‌ఆర్ గట్టి పట్టుదలగా ఉన్నారు.ఇప్పటికే ఆ దిశగా చేసున్న అన్నీ ప్రయత్నాలు కొంత మేర...

Read More..

ప్రాంతీయ జీఎస్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి బుగ్గన

బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి( Buggana Rajendranath ),ఆర్థిక మంత్రిచంద్రబాబు, యనమల కు సవాల్ విసిరిన ఆర్థిక మంత్రి బుగ్గన రాష్ట్రం ఆదాయం,వనరుల పెరుగుదలతో టీడీపీ హయాంలో బాగుందో-ఇప్పుడు బాగుందో చర్చకు సిద్దంచంద్రబాబు( v ) వచ్చినా,యనమల వచ్చినా నేను చర్చకు రెడీ....

Read More..

ఒక వైపు ఎత్తులు ... మరో వైపు పొత్తులు ! అర్థం కాని టీడీపీ స్ట్రాటజీ 

ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహం ప్రకారం ముందుకు  వెళ్తోంది.ఒకవైపు బిజెపితో పొత్తు ప్రయత్నాలు చేస్తూనే , మరోవైపు ఆ పార్టీని అనేక విషయాలపై ప్రశ్నిస్తూ సమాధానం చెప్పాలని నిలదీస్తోంది.ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amith...

Read More..

నేడు 8,912 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి..

టిడ్కో లబ్ధిదారులకు( Tidco houses ) అండగా.రూపాయికే 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లు.రాష్ట్రవ్యాప్తంగా 1,43,600 మంది లబ్ధిదారులకు 300 చ॥అ॥ల టిడ్కో ఇళ్లు కేవలం 1 రూపాయికే అన్ని హక్కులతో అందజేత.తద్వారా రాష్ట్రవ్యాప్తంగా పేద అక్కచెల్లెమ్మలకు రూ.9,406 కోట్ల మేర...

Read More..

పనితీరే కొలమానం - లేకుంటే తప్పుకుంటా!

ఉభయగోదావరి జిల్లాలో వారాహి యాత్ర ( varahi yatra , )చేస్తున్న జనసేన అధిపతి పవన్ కళ్యాణ్( pawan kalyan ) సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన తానెంత నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడో రాష్ట్ర అభివృద్ధి పట్ల తనకు...

Read More..

రచ్చకెక్కుతున్న నెల్లూరు రాజకీయం!

గత ఎన్నికలలో అధికార పక్షం క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలలో నెల్లూరు జిల్లా ఒకటి.అక్కడ పది అసెంబ్లీ స్థానాలకు గాను పది స్థానాలు గెలుచుకున్న వైసిపి కి ఈసారి మాత్రం ఆ ఛాన్స్ కనిపించడం లేదు.ఎందుకంటే బలమైన నేతలను క్రమశిక్షణ తప్పారనే...

Read More..

విమర్శలు సరే చర్యలేవి? నిలదీసిన చంద్రబాబు!

ఎన్నికల సంవత్సర అయినందున ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాజకీయాల్లో నేతలు దూకుడు పెంచేశారు .దాదాపు అన్నీ ప్రదాన పార్టీలు ప్రజల్లో వివిద కార్యక్రమాలతో దూసుకెళ్తున్నాయి .తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) అయితే రాష్ట్రం నలుమూలలా ఫోకస్ చేసి...

Read More..

రీల్స్ చేసేవారికి బంపర్ ఆఫర్.. తెలంగాణ అటవీశాఖ మంచి అవకాశం

తెలంగాణ అటవీశాఖ (Telangana forest department )రీల్స్ చేసేవారికి గుడ్ న్యూస్ తెలిపింది.తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా సోషల్ మీడియాలో రీల్స్ చేసేవారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది.తెలంగాణ ప్రభుత్వ చేపట్టిన హారితహరం కార్యక్రమంతో పాటు పచ్చదనం, అర్బన్ ఫారెస్ట్ పార్కులు,...

Read More..

దేశంలో మార్పుకు మహారాష్ట్ర నుంచే నాంది పలుకుతాం- కేసిఆర్

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశిస్తున్న భారతీయ రాష్ట్ర సమితి( Bharatiya Rashtra Samithi ) ఆ దిశగా వేగంగా పావులు కదుపుతుంది.నాగపూర్ లోని గాంధీబాగ్లో పార్టీ ఆఫీసును( Gandhi Bagh ) అట్టహాసంగా ప్రారంభించిన కేసీఆర్ ఆ కార్య క్రమానికి...

Read More..

డీకే చేతుల్లోకి తెలంగాణ కాంగ్రెస్ ? 

తెలంగాణ కాంగ్రెస్ ను పూర్తిగా ప్రక్షాళన చేయడంతో పాటు, వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా చేసేందుకు కాంగ్రెస్( Congress ) అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది.ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతూ ఉండడం, సీనియర్, జూనియర్ నాయకుల...

Read More..

పవన్ నోట పదే పదే అదే మాట ! ఎలా తెలిసిందబ్బా ? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తన ఎన్నికల ప్రచార రథం వారాహి ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.అలాగే వైసిపి( YCP ) లో కీలక వ్యక్తులను...

Read More..

పవన్ వ్యాఖ్యలు తన సామాజిక వర్గాన్ని మెప్పించాయా ?

కత్తిపూడి బహిరంగ సభ వేదిక గా పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో చర్చకు దారి తీసాయి గతంలో పార్టీ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం పదవి పై ఒకింత నిరుత్సాహంగా మాట్లాడిన పవన్ ( Pawan kalyan )కత్తిపూడి...

Read More..

ఊరిస్తున్న పదవి .. ఈటెల కు లైన్ క్లియర్ ఎప్పుడో ?

గత కొద్ది రోజులుగా తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి మార్పు విషయమే తెలంగాణ రాజకీయ( Telangana politics ) వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది.ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను మార్చి, ఆయన స్థానంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే...

Read More..

టీ బీజేపీ నేతలకు క్లాస్ పీకుతాడనుకుంటే అమిత్ షా రాలేదేం?

కేంద్ర మోం మంత్రి అమిత్ షా ( Amith Sha ) తెలంగాణ పర్యటన వాయిదా పడటంతో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు షాక్ అయ్యారు.అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ కారణంగా అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు అయిన...

Read More..

మళ్లీ పవన్‌ ని ఊరిస్తున్న జనాలు.. ఓట్ల రూపంలోకి మారేనా?

2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ( Janasena ) అధినేత పవన్‌ కళ్యాణ్‌( Pawan Kalyan ) ప్రచారంకు వెళ్లిన సమయంలో వచ్చిన జనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.పవన్ ను చూసేందుకు భారీగా జనాలు రావడంతో వారంతా కూడా ఓట్లు వేస్తారు.తప్పకుండా...

Read More..

వైరస్ అంటూ... ఆయనపై షర్మిల ఫైర్

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పై( CM KCR ) వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ( YS Sharmila ) తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.గత కొంతకాలంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ను( BRS ) పూర్తిగా టార్గెట్ చేసుకుని...

Read More..

సీఎంగా నచ్చకపోతే రెండు సంవత్సరాలలో నేనే పదవి నుండి తప్పుకుంటా పవన్ సంచలన వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహిస్తున్న వారాహి యాత్ర సంచలనం సృష్టిస్తోంది.మొదటిరోజు కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై అదే విధంగా సీఎం వైఎస్ జగన్ పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా...

Read More..

ఏపీ నుండి ఐపీఎల్ టీం సీఎం జగన్ కీలక ఆదేశాలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా “ఆడుదాం ఆంధ్ర” పేరుతో క్రీడా సంబరాలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.గురువారం క్రీడలకు సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని గ్రామస్థాయి నుంచి అన్ని క్రీడా...

Read More..

ఎంపీ కుటుంబాన్ని రక్షించలేనోళ్లు రాష్ట్రాన్ని ఏం రక్షిస్తారు బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!!

ఈరోజు ఉదయం వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ కి గురికావడం తెలిసిందే.ఆ తర్వాత పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కిడ్నాపర్ల నుండి.ఎంపీ కుటుంబ సభ్యులను కాపాడడం జరిగింది.ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు.అయితే ఈ వ్యవహారంపై బీజేపీ...

Read More..

రైతులకు భారీ రాయితీతో ట్రాక్టర్లు పంపిణీ చేసిన కేశినేని నాని

ఎన్టీఆర్ జిల్లాలోని రైతులకు భారీ రాయితీతో కూడిన ట్రాక్టర్లు పంపిణీ చేసిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని).రైతు రథం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా తెదేపా అధ్యక్షులు మాజీమంత్రి శ్రీ నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్,మాజీ...

Read More..

నన్ను తిట్టేవారికి నా వార్నింగ్ ఇదే !  హెచ్చరించిన పవన్ 

రాజకీయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena chief Pawan Kalyan ) స్పీడ్ పెంచారు.వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనేక వ్యూహాలు రచిస్తున్నారు.ముఖ్యంగా తమ ప్రధాన రాజకీయ శత్రువైన వైసీపీ( Political enemy YCP ) పై జనాల్లో ఆదరణ...

Read More..

బి‌ఆర్‌ఎస్ పై వార్.. మళ్ళీ షురూ !

తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ మరియు బిజెపి( BRS party ) మద్య వార్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే.కే‌సి‌ఆర్ లక్ష్యంగా బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తుంటే.మోడీ లక్ష్యంగా బి‌ఆర్‌ఎస్ నుంచి ప్రతివిమర్శలు వినిపిస్తూ ఉంటాయి.వచ్చే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా...

Read More..

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోజుకొకలా ఉంటారు - ఎమ్మెల్యే ద్వారంపూడి

కాకినాడ: ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేంత పెద్దవాడిని కాదు.కానీ రాజకీయాల్లో పవన్ కన్నా నేను సీనియర్ ని.ఓడిపోతామని తెలిసినా యుధ్ధం నుంచి తప్పుకోకూడదు.తప్పుకుంటే వెనుక ఉన్న సైన్యం కూడా భయపడుతుంది.దెబ్బతింటామని తెలిసిన ధైర్యంగా ముందుకు వెళ్లడమే నాయకత్వ...

Read More..

సర్వేలన్నీ జగన్ కే అనుకూలం ఎందుకు ?

సర్వేలన్నీ జగన్ ( AP CM Jagan ) కే అనుకూలం ఎందుకు ?ఏపీలో ఎన్నికలకు( election in AP ) సరిగ్గా పది నెలలు మాత్రమే సమయం ఉంది.టిడిపి, వైసీపీ, జనసేన( TDP, YCP, Jana Sena ).ఇలా ప్రధాన...

Read More..

25 మంది కన్ఫర్మ్.. బీజేపీ మళ్ళీ పాత మాటే !

తెలంగాణలో బీజేపీ రోజు రోజుకు బలపడుతోందని, బి‌ఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని కమలనాథులు ఎప్పుడు చెబుతున్నా మాటే.ఇక రాబోయే రోజుల్లో బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని కూడా పదే పదే చెబుతూ ఉంటారు.చేరికల కమిటీ...

Read More..

మోడీ.. అక్కడి నుంచే బరిలోకి ?

మన దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ( Narendra Modi Prime Minister of the country ) గత 9 ఏళ్లుగా పదవిలో కొనసాగుతున్నారు.2014 మరియు 2019 ఎన్నికల్లో కేవలం మోడీ మేనియాతోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది అనడంలో ఎలాంటి సందేహం...

Read More..

పేదల కలల లోగిళ్లు.. టిడ్కో ఇళ్లను అందిస్తోన్న వైఎస్ జగన్

ఏపీ పేద ప్రజల కలల సౌధాలుగా నిలుస్తున్నాయి టిడ్కో గృహాలు.వీటి కోసం పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ పై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తుంటాయి.టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించడం...

Read More..

కాపులపై ' ముద్రగడ ' అస్త్రం సిద్దం చేస్తున్న వైసీపీ ?

రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు( AP Assembly Elections ) రసవత్తరంగా ఉండబోతున్నాయి.అధికారం దక్కించుకునేందుకు అన్ని ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి.జనసేన, బీజేపీ, టిడిపి( Janasena, BJP, TDP )లు ఉమ్మడిగా వైసిపి ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తుండగా, ఏపీ అధికార పార్టీ...

Read More..

పవన్ ప్రసంగాలపై టిడిపిలో టెన్షన్ ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్ర( Varahi tour) ద్వారా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు.ఈ సందర్భంగా పవన్ అనేక సంచలన వ్యాఖ్యలు చేస్తుండడంతో పాటు, వైసిపి ప్రభుత్వం పైన తనదైన విరుచుకుపడుతున్నారు.పవన్ ప్రసంగాలు హైలెట్ అవుతుండడంతో జనసేన వర్గాల్లోనూ...

Read More..

జనసేన అధికారంలోకి వస్తే అమలయ్యే పథకాలివే.. వాళ్లకు రూ.10 లక్షలు ఇస్తానంటూ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికలు జరగడానికి మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉంది.వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలలో ఏ పార్టీలతో ఏ పార్టీకి పొత్తు బహిరంగంగా ఉంటుందో క్లారిటీ రావాల్సి ఉంది.టీడీపీ, జనసేన పొత్తు అనధికారికంగా ఫిక్స్ అయినా ఎన్నికల...

Read More..

లారీ కి వారాహి అని అమ్మవారి పేరు పెట్టి రాజకీయాలకు వాడుతున్నారు...పేర్ని నాని

పవన్ కల్యాణ్( Pawan Kalyan ) తన లారీ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు లారీ కి వారాహి( Varahi ) అని అమ్మవారి పేరు పెట్టి రాజకీయాలకు వాడుతున్నారు.వారహికి నారాహి అని పెట్టాల్సింది.పవన్ స్పీచ్ లు రోజుకో రకంగా ఉన్నాయి.పాలకుల...

Read More..

బాబు నమ్మాలంటే ...? బీజేపీ ఇలా చేయాల్సిందేనట

ప్రస్తుతం ఏపీలో పొత్తుల వ్యవహారమే హాట్ టాపిక్ మారింది.బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేశారు అనే విషయం అందరికీ తెలిసిందే.మొదటి నుంచి టిడిపి( TDP ) విషయంలో దూరం పెడుతూనే వచ్చినా, ఇటీవల కాలంలో చోటు చేసుకున్న సంఘటనలతో...

Read More..

జగన్ ను ఆ భయం వెంటాడుతోందా ?

ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి( AP CM Jaganmohan Reddy ) వచ్చే ఎన్నికల్లో విజయం పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.దేశంలో ఎక్కడలేని సంక్షేమ పథకాలను ఏపీలో అమలు చేస్తున్నామని( Implementation of welfare schemes in AP ),...

Read More..

పవన్.. ఏంటి ఈ కన్ఫ్యూజన్ !

వచ్చే ఎన్నికల్లో గెలిచి ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో( assembly elections ) అడుగు పెట్టాలని పవన్ దృఢ సంకల్పంతో ఉన్నారు.అందుకోసం ఏం చేయడానికైనా సిద్దమని, ఎలాంటి వ్యూహాలైన వేస్తానని చెబుతున్నారు.ఇక నిన్నటి నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారాహిపై తన...

Read More..

విశాఖనగరం అభివృద్ధి పై వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్దిలేదు...భరత్

వైకాపా ప్రభుత్వం( YSRCP ) విశాఖ అభివృద్ధి చేస్తామని చెప్పి గాలికి వది లేసింది.సరైన డ్రైనేజ్ లేక వర్షం వస్తున్న సమయంలో అందులోపడి మరణిస్తున్నారు.విశాఖనగరం( Visakhapatnam ) అభివృద్ధి పై వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్దిలేదు.డ్రైనేజ్ సమస్యలు వలన నగరవాసులు అనేక వ్యాధులకు...

Read More..

పవన్ "వారాహి యాత్ర " కొత్త సంకేతాలు ఇస్తుందా?

జనసేన వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కొత్త మలుపు తిప్పబోతుందా? నిన్న కత్తిపూడి లో జరిగిన బహిరంగ సభలో పవన్ స్పీచ్ వింటే ఆంధ్రప్రదేశ్లో పొత్తులు కీలకమైన మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తుంది.కేంద్ర అధికార పార్టీ అయిన భాజపా ( BJP...

Read More..

రాధాకృష్ణతో అమిత్ షా భేటీ !వాట్ ఈజ్ హపెనింగ్?

వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో మరొకసారి గద్దె ఎక్కాలని భావిస్తున్న కమలనాధులు ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు.హోం మంత్రి అమిత్ షా( Amit Shah ) వివిధ రంగాల్లో ప్రముఖులను కలుస్తూ పార్టీకి ఆకర్షణ పెంచడానికి ప్రయత్నిస్తున్నారు.ఆదిశగానే గత పర్యటనలో...

Read More..

తెలుగుదేశానికి హెచ్చరికగా పవన్ తీరు??

రాష్ట్ర సంక్షేమం కోసం ప్రజాభివృద్ధి కోసం కలిసి నడవాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముందుగా కలిసింది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ).విశాఖపట్నంలో పవన్ సభను అడ్డుకున్న సంఘటన తర్వాత ఆయనకు మద్దతు...

Read More..

సిబిఐ కి డోర్ క్లోజ్ చేసిన స్టాలిన్!

కేంద్ర అధికార పార్టీ బిజెపి( BJP ) తమ రాజకీయ అవసరాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడి ,సిబిఐ లను పావుగా వాడుకుంటుందని, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడానికి ఈ సంస్థల ద్వారా అనేక కేసులు పెట్టి...

Read More..

ముఖ్యమంత్రి పదవిపై పవన్ సంచలన వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వారాహి యాత్ర( Varahi Yatra ) ప్రారంభమైంది.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి లో తొలి బహిరంగ సభలో వైసీపీ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు.గత ఎన్నికలలో అసెంబ్లీ లోకి...

Read More..

ఆరోజు సీఎం జగన్ కి ఫోన్ లో అదే చెప్పాను పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!!

వారాహి విజయాత్ర తొలి బహిరంగ సభ కత్తిపూడిలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి.తనను కక్షగట్టి అసెంబ్లీలోకి రాకుండా 2019 ఎన్నికల్లో ఓడించినట్లు వ్యాఖ్యానించారు.ఇక ఇదే సమయంలో వైసీపీ అధినేత సీఎం జగన్...

Read More..

నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు పవన్ సంచలన వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) “వారాహి విజయ యాత్ర”( Varahi Vijaya Yatra ) తొలి బహిరంగ సభ కత్తిపూడి లో నిర్వహించడం జరిగింది.ఈ సభలో పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీపై(YCP ) తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం...

Read More..

పవన్ ప్రాణాలకు అతని వల్ల ముప్పు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు..!!

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్( KA Paul ) సంచలన వ్యాఖ్యలు చేశారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రాణాలకు టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) వల్ల ముప్పు ఉందని హెచ్చరించారు.అధికారం కోసం ఎందాకైనా...

Read More..

ఏపికి అమరావతియే రాజధాని కత్తిపూడి సభలో పవన్ సంచలన వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వారాహి విజయ యాత్ర( Varahi Vijaya Yatra ) తొలి బహిరంగ సభ కత్తిపూడిలో వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.వైయస్ జగన్( YS Jagan ) ప్రతిపక్ష నేతగా ఉన్న...

Read More..

ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ

ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల అయ్యాయి.ఫలితాలను విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.ఏపీఈఏపీ సెట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకి అభినందనలు తెలిపారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రతీ‌ విద్యార్ధి గ్లోబల్ స్ధాయికి ఎదగాలన్నది సీఎం వైఎస్...

Read More..

అమిత్ షా అమాయకుడు ఏదేదో మాట్లాడతాడు - మంత్రి బొత్స సత్యనారాయణ

అమరావతి: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పొలిటికల్ కామెంట్స్.కేంద్ర రాష్ట్ర సంబంధాలు చెడిపోయా అని ఎవరన్నారు.కేంద్రం పై ప్రత్యేక హోదా కు సంబంధించి పోరాటం చేస్తూనే ఉన్నాము.పోరాటానికి ఆకారం ఉంటుందా…గతంలో మేము ప్రతిపక్ష పార్టీ గా ఉన్నప్పుడు కూడా హోదా ఆడిగాము.మా...

Read More..

సవాళ్లతో దడ పుట్టిస్తున్న లోకేష్ !

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రకు ఆశించి స్థాయిలోనే స్పందన వస్తుండడంతో, మరింత ఉత్సాహంగా లోకేష్ తన యాత్రలో ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతున్నారు.స్థానికంగా నెలకొన్న సమస్యలతో పాటు, గత టిడిపి ప్రభుత్వం( TDP )లో చోటు...

Read More..

' సీటు ' టెన్షన్ లో బుచ్చయ్య ! జనసేన కాదు నేనే

టిడిపి సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి( Gorantla Buchaiah Chowdhary ) కి పెద్ద కష్టమే వచ్చింది.ఎన్టీఆర్ హయాం నుంచి పార్టీలో ఉన్న బుచ్చయ్య చౌదరి, ఆ తరువాత చంద్రబాబుతోనూ సన్నిహితంగానే వెలుగుతున్నారు.ఏ విషయంలో అయినా,...

Read More..

ఎవరి వెనుకా లేం -మేమే ముందు ఉన్నాం :జీవిఎల్

ఎన్నికల సంవత్సరం లోకి వచ్చినందున ఆంధ్రప్రదేశ్లో రాజకీయ( AP Politics ) సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.నిన్నటి వరకు మిత్రులు అనుకున్న వారు నేడు కత్తులు దూస్తున్నారు.పొత్తు కుదరదు అనుకున్న పార్టీల మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నాయి.బిజెపి ( BJP )ఇకపై మాకు...

Read More..

అన్నవరంలో సత్యదేవుని దర్శించుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ..

జనసేన ( Jana sena )అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )వారాహి యాత్ర ప్రారంభ సందర్భంగా అన్నవరంలో సత్యదేవుని దర్శించుకున్నారు.ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్ కు పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. సత్యదేవుని ( Satya Deva...

Read More..

పవన్ మూడు పడవల ప్రయాణం- గమ్యం చేరేనా ?

మల్టీ టాస్కింగ్ అన్నది ఈ మధ్య తరచూ వినిపిస్తున్న మాట .మారుతున్న జీవన విదానం లో మల్టీ టాస్కింగ్ చేస్తే తప్ప కొన్ని పనులు పూర్తి కానీ పరిస్థితి అయితే ఇది అన్ని రంగాలలోనూ సూట్ అయ్యే పని కాదు.ముఖ్యంగా పూర్తిస్థాయి...

Read More..

జనసేనలో వర్గ పోరు??

ఉభయగోదావరి జిల్లాలో 11 నియోజకవర్గాలను కవర్ చేసేలా జనసేన పార్టీ ప్లాన్ చేసిన వారాహి యాత్ర ఈరోజు నుండి ప్రారంభమవుతుంది.అన్నవరం సత్యదేవుని దర్శనం తర్వాత యాత్ర ప్రారంభమవుతుంది.మొదటి బహిరంగ సభ కత్తిపూడి జంక్షన్ లో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది .ప్రతి నియోజకవర్గంలోనూ...

Read More..

టికెట్ల హామీలతో మాజీలకు కాంగ్రెస్ గేలం ?

తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్( Congress ) విశ్వ ప్రయత్నలు చేస్తుంది.ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో, పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా చూసుకుంటుంది.అలాగే గతంలో కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించి,  పార్టీలో సరైన ప్రాధాన్యం లేక, ఇతర పార్టీల్లో చేరిపోయిన...

Read More..

'ముందస్తు ' పైనే ఆ మూడు పార్టీల నమ్మకం ? జగన్ మాత్రం ..

ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశమే లేదని, సాధారణ ఎన్నికలే జరుగుతాయని అధికార పార్టీ వైసిపి( YCP ) పదేపదే చెబుతున్న, ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఆ విషయాన్ని నమ్మడం లేదు.కచ్చితంగా జగన్( jagan ) ముందస్తు ఎన్నికలకు వెళ్లే...

Read More..

షర్మిలపై రేవంత్ అసహనం దేనికి సంకేతం?

వైఎస్ఆర్టిపి అధ్యక్షురాలు షర్మిల( Sharmila president of YSRTP ) గత కొన్ని రోజులుగా కాంగ్రెస్తో జట్టు కట్టే ప్రయత్నాలను చేస్తున్నారు .ఆ దిశగా ఇప్పటికే కర్ణాటక పిసిసి చీఫ్ డి కే శివకుమార్( Karnataka PCC chief DK Shivakumar...

Read More..

కర్ణాటక మంత్రం జపిస్తున్న టీ -కాంగ్రెస్!

తమ పనైపోయిందనుకుంటున్న పరిస్థితుల్లో ఆక్సిజన్ లా అందిన విజయం ఆ పార్టీకి వెయ్యి ఏనుగులు బలం తీసుకొచ్చింది .గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్కు కర్ణాటక విజయం ఏ స్థాయిలో ఊపిరి అందించిందో చెప్పనవసరం లేదు.అని రకాలుగా బలమైన భాజపా ను...

Read More..

జేడీఎస్ తో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై..!!

కర్ణాటక( Karnataka ) రాష్ట్రంలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీ జేడీఎస్ తో పొత్తు పెట్టుకోబోతున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి.ఇదే సమయంలో ఇటీవల జేడీఎస్ నేత కుమార్ స్వామి ఢిల్లీ పర్యటనలో బీజేపీ( BJP ) పార్టీ పెద్దలతో సమావేశం...

Read More..

టీ అసెంబ్లీ ఎన్నికల హడావుడి.. రేవంత్‌ కి ఫుల్‌ పవర్స్‌ దక్కాయా?

తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం కూడా లేదు.ఈ సమయంలో అధికార బీఆర్‌ఎస్ పార్టీ మొదలుకుని ప్రతి ఒక్క పార్టీ కూడా తెగ హడావుడి చేస్తోంది.పెద్ద ఎత్తున ముందస్తు ఏర్పాట్లలో మునిగి ఉన్నట్లుగా తెలుస్తోంది.పక్క రాష్ట్రం కర్ణాటకలో...

Read More..

జనసేన పార్టీకి సినిమా వారి మద్దతు కోసం ప్రయత్నాలు.. పవన్‌ వ్యూహం ఏంటో?

జనసేన పార్టీని( Janasena ) అధికారంలోకి తీసుకు వచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ఒకే ఒక్క సీటు గెలిచిన విషయం తెల్సిందే.పవన్( Pawan Kalyan ) రెండు చోట్ల పోటీ చేసి ఓటమి...

Read More..

వాలంటీర్స్ కావాలంటూ జనసేన పార్టీ కీలక ప్రకటన..!!

రేపటినుండి “వారాహి”( Varahi ) యాత్ర ప్రారంభం కానుంది.ఈ క్రమంలో గ్రౌండ్ లెవెల్ ఐటీ మరియు సోషల్ మీడియా విభాగాలకు సంబంధించి పార్టీ కోసం పనిచేయటానికి వాలంటీర్లు కావాలి అని జనసేన పార్టీ కీలక ప్రకటన చేయడం జరిగింది.ఈ క్రమంలో ఆసక్తి...

Read More..

"జనసేన వారాహి విజయ యాత్ర"గా నామకరణం చేసిన పవన్ కళ్యాణ్..!!

రేపటినుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) “వారాహి” యాత్ర( Varahi Yatra ) స్టార్ట్ చేయనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఈ యాత్రలో పాల్గొనటానికి మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయం నుండి రోడ్డు మార్గాన గన్నవరం అంతర్జాతీయ...

Read More..

వారాహి యాత్రకు బయలుదేరిన పవన్ కళ్యాణ్

కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం: వారాహి యాత్రకు బయలుదేరిన పవన్ కళ్యాణ్.మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి రోడ్డు మార్గాన గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం కు చేరుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. అనంతరం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో...

Read More..

పవన్ కళ్యాణ్ "వారాహి" యాత్రపై మంత్రి మేరుగు నాగార్జున సీరియస్ కామెంట్స్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రేపటినుండి “వారాహి” యాత్ర ( Varahi Yatra ) ప్రారంభించబోతున్నారు.ఉభయగోదావరి జిల్లాలలో ఈ యాత్ర సాగనుంది.ఒక్కో నియోజకవర్గంలో రెండు రోజులపాటు పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు.అయితే ఈ “వారాహి” యాత్రపై వైసీపీ మంత్రి...

Read More..

ఏపీపై కే‌సి‌ఆర్ వైఖరి.. మళ్ళీ తప్పు చేస్తున్నారా ?

తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్( CM KCR ) ఆంధ్రప్రదేశ్ పై( Andhra Pradesh ) విరుచుకుపడడం కొత్తేమీ కాదు.గతంలో ఏపీ ప్రభుత్వంపై, ఏపీ ప్రజలపై ఆయన చేసిన విమర్శలు కోకొల్లలూ.దీంతో ఇప్పటికీ కూడా ఏపీ ప్రజలు కే‌సి‌ఆర్ పై కొంత వ్యతిరేక...

Read More..

రేవంత్ ప్లేస్ లో డీకే.. కాంగ్రెస్ వ్యూహం ఏంటి ?

ప్రస్తుతం టి కాంగ్రెస్( Telangana Congress ) లో చోటు చేసుకుంటున్న పరిణామాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.తెలంగాణలో విజయం సాధించేందుకు ఆ పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న వ్యూహాలు హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి.ఇటీవల కర్నాటక ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత...

Read More..

బండిని "భజన రాజకీయం" దెబ్బ తీస్తోందా ?

తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్( Telangana BJP chief Bandi Sanjay ) గురించి అందరికీ తెలిసిందే.మత ప్రతిపాధికన ఘాటైన విమర్శలు, ప్రత్యర్థి పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు, బిజెపి ( TS-BJP )అధిష్టానంపై ఎనలేని పొగడ్తలు.ఇలా ఆయన చేసే...

Read More..

క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ను కలిసిన ఏపీ జేఏసీ అమరావతితో సహా పలు ఉద్యోగ సంఘాల నేతలు..

కేబినెట్‌ మీటింగ్‌లో ఉద్యోగులకు కొత్తగా జీపీఎస్‌ తీసుకురావడం, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణ, ప్రభుత్వంలో ఏపీవీవీపీ ఉద్యోగుల విలీనం, పీఆర్సీ ఏర్పాటు సహా ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాల నేతలు.కేబినెట్‌లో తీసుకున్న...

Read More..

పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు - ఎస్ పి సతీష్ కుమార్

వారాహి పవన్ కళ్యాణ్ యాత్రకు తాము ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని కాకినాడ జిల్లా ఎస్ పి సతీష్ కుమార్ స్పష్టం చేశారు.మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పర్యటన జరిగే కాకినాడ జిల్లాకు సంబంధించి ఆయా డిఎస్పీలు, సర్కిళ్ల పరిధిలో...

Read More..

సీఎం జగన్ ఆహారపు అలవాట్లు తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఆ ఫుడ్ మాత్రమే తింటారంటూ?

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు( CM Jagan ) రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అభిమానులు ఉన్నారు.జగన్ పాలనపై పాజిటివ్ ఒపీనియన్ ఏ స్థాయిలో ఉందో నెగిటివ్ ఒపీనియన్ సైతం అదే స్థాయిలో ఉంది.2024 ఎన్నికల్లో వైసీపీ ( YCP...

Read More..

సైలెంటా శత్రుత్వమా ? బీజేపీ పై జగన్ అస్త్రం ఏంటి ?

ఇక ఏపీ అధికార పార్టీ వైసిపి ( YCP )తమకు పూర్తిగా రాజకీయ శత్రువు అని బిజెపి తేల్చి చెప్పేసింది.కొద్దిరోజుల క్రితం జరిగిన విశాఖ బిజెపి సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా వైసిపి ప్రభుత్వం పై...

Read More..

కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం ? రేవంత్ స్పందన ఏంటంటే ? 

తెలంగాణ ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో వైఎస్సార్  తెలంగాణ పార్టీని స్థాపించారు వైస్ షర్మిల( Ys sharmila ) చేరికలతో పార్టీని బలోపేతం చేసి బలమైన శక్తిగా తెలంగాణలో అవతరించాలని ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.పాదయాత్రలు చేపడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం( Brs party )పై...

Read More..

బీజేపీ Vs వైసీపీ.. అసలు ఆట ఇప్పుడే మొదలైందా ?

ఏపీలో బీజేపీ వైసీపీ( YCP vs BJP in AP ) మద్య రహస్య పొత్తు కొనసాగుతోందని, జగన్ ( Jagan )కు కేంద్రం అండగా నిలుస్తోందని, అందుకే కేంద్రం విషయంలో జగన్ విమర్శలు చేయడం లేదని ఇలా రకరకాల వార్తలు...

Read More..

తెలంగాణలో జనసేన ప్రభావం ఉంటుందా ?

జనసేన పార్టీ( Janasena party ) స్థాపించి పదేళ్ళు దాటినప్పటికి ఏపీ వరకే పరిమితం చేశారు అధ్యక్షుడు పవన్ కల్యాణ్( Pawan kalyan ) .కానీ ఏపీలో కూడా ఇంకా బలం పెంచుకునే స్టేజ్ లోనే ఉంది.అయితే పవన్ కల్యాణ్ కు...

Read More..

షర్మిల విషయంలో కాంగ్రెస్ ప్లాన్ అదే !

తెలంగాణలో వైఎస్ షర్మిల( Y.S.Sharmila ) తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతుందని, లేదా కాంగ్రెస్ కు మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయని ఇలా రకరకాలు గా వార్తలు వినిపించాయి.ఇలాంటి వార్తలు రావడానికి కారణం కూడా లేకపోలేదు.షర్మిలా కాంగ్రెస్ లోకి...

Read More..

చంద్రబాబు కుయుక్తులు బిజేపికి పడిపోయ్యింది…మంత్రి నాగార్జున

టిడిపి నుంచి బిజేపిలోకి( BJP ) దోంగచాటుగా వెళ్ళిన వారే బిజేపిని మోసం చేస్తూన్నారు టిడిపి,జనసేనా,బిజేపి కలిసినా జగన్( CM Jagan ) సియం అవుతారుమ్యానిఫేస్టో అంటే అర్దం తెలియనివాడు చంద్రబాబు. చంద్రబాబు (Chandrababu Naidu )మ్యానిఫేస్టో చిత్తుకాగీతంతో సమానం చంద్రబాబు...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్...

శ్రీవారి అనుగ్రహంతో భారతదేశం అన్ని విధాల అభివృద్ధి చెందాలని,స్వామివారిని ప్రార్థించినట్లు, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్( piyush goyal ) తెలిపారు.కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని( Tirumala ) దర్శించుకున్నారు… ఆలయం...

Read More..

మెగాస్టార్ తో టీడీపీ మాజీ మంత్రుల భేటీ ! ఏం జరుగుతోంది ?

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi )తో టిడిపి మాజీ మంత్రులు పొంగులేటి నారాయణ,  గంటా శ్రీనివాస్ రావు భేటీ కావడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.ప్రస్తుతం జనసేన ,టిడిపి , బిజెపిల మధ్య పొత్తు వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో చిరంజీవితో...

Read More..

వైసీపీ- బీజేపీ మధ్య దూరం జగన్ కి లాభమేనా ?

బిజెపి( BJP ) అగ్ర నేతలు జెపి నడ్డా అమిత్ షా( JP Nadda Amit Shah ) ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ మీద ఎదురుదాడి చేశారు.శ్రీకాళహస్తి సభలో జేపీ నడ్డా విశాఖ వేదికగా అమిత్ షా...

Read More..

జగన్ కు తత్వం బోధపడిందా?

ఒక్కసారిగా ప్లేట్ తిప్పేసిన బిజెపి( BJP Govt ) వైఖరికి వైసిపి ప్రభుత్వం( YCP Govt ) ఆత్మ రక్షణలో పడిందా? ఇంతకాలం తన అవసరం ఉంది కాబట్టే మద్దతు ఇచ్చారు తప్ప తమ పై ప్రత్యేక అభిమానం ఏమి లేదన్న...

Read More..

జనసేనకు పెరుగుతున్న అర్థబలం?

ప్రజాదరణ విషయంలోనూ కార్యకర్తల బలం విషయంలోనూ మిగతా పార్టీలకు పోటీ ఇవ్వగలుగుతున్నప్పటికీ ఆర్దిక బలం విషయంలో మాత్రం వెనుకబడి ఉన్న జనసేనకు( Janasena party ) క్రమంగా ఆ బలం కూడా వచ్చి చేరుతున్నట్లుగా తెలుస్తుంది .వచ్చే ఎన్నికలలో క్రియాశీలక పాత్ర(...

Read More..

తెలంగాణలోనూ వారాహి టూర్ ! అక్కడి ఎన్నికల్లోనూ పోటీ ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) స్పీడ్ పెంచారు.ఏపీ ఎన్నికలతో పాటు, తెలంగాణ ఎన్నికల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.ప్రస్తుతం ఏపీలో తన ఎన్నికల ప్రచార రథం వారాహి ద్వారా ఏపీ అంతట పర్యటించేందుకు సిద్ధమవుతున్న పవన్, తెలంగాణలోనూ...

Read More..

సీట్ల కేటాయింపు పై నొప్పింపక- తానోవ్వక అంటున్న రేవంత్!

వచ్చేతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు బారాసాకి – కాంగ్రెస్( BRS party ) కి మధ్య మాత్రమే ప్రధాన యుద్ధం అన్న వాతావరణం ఏర్పడడంతో ఇప్పుడు కాంగ్రెస్లో టిక్కెట్ల కోసం పోటీ పెరిగింది .ఎన్నికలలో పోటీ చేయడానికి ఉత్సాహం అన్న ఆశవహులు ఇప్పుడు...

Read More..

గంటా రూటు ఒంగోలు వైపు??

విశాఖ జిల్లాలో తెలుగు దేశానికి ఉన్న బలమైన నేతల్లో గంటా శ్రీనివాసరావు( Ganta Srinivasa Rao ) ఒకరు .తన గెలుపే కాకుండా తన పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థుల ఫలితాలను కూడా డిసైడ్ చేసే స్థాయి ఆయనది .తెలుగుదేశం...

Read More..

గద్వాల్ సభలో ఏపీ పై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!!

సీఎం కేసీఆర్( CM KCR ) జోగులాంబ గద్వాల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ( BRS party ) కార్యాలయాన్ని, జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు.అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ ఇక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25...

Read More..

తెలంగాణలో కూడా వారాహి యాత్ర పవన్ కీలక ప్రకటన..!!

జనసేన పార్టీ( Janasena Party ) అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) త్వరలో తెలంగాణలో కూడా “వారాహి” యాత్ర( Varahi Yatra ) చేపట్టబోతున్నట్లు స్పష్టం చేశారు.అంతేకాదు తెలంగాణలో కూడా జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు.తాజాగా తెలంగాణ...

Read More..

తెలంగాణ 26 నియోజకవర్గాల బాధ్యుల నాయకుల లిస్ట్ విడుదల చేసిన జనసేన పార్టీ..!!

జనసేన పార్టీ( Janasena Party ) అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు.ఈరోజు ఉదయమే జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం భూమి పూజ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చేయడం జరిగింది.జూన్ 14 నుండి వారాహి యాత్ర(...

Read More..