అమిత్ షా అమాయకుడు ఏదేదో మాట్లాడతాడు - మంత్రి బొత్స సత్యనారాయణ

అమరావతి: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పొలిటికల్ కామెంట్స్.కేంద్ర రాష్ట్ర సంబంధాలు చెడిపోయా అని ఎవరన్నారు.

 Minister Botsa Satyanarayana Comments On Amith Shah, Minister Botsa Satyanarayan-TeluguStop.com

కేంద్రం పై ప్రత్యేక హోదా కు సంబంధించి పోరాటం చేస్తూనే ఉన్నాము.పోరాటానికి ఆకారం ఉంటుందా…గతంలో మేము ప్రతిపక్ష పార్టీ గా ఉన్నప్పుడు కూడా హోదా ఆడిగాము.

మా ఎంపీ లు నిత్యం పోరాటం చేస్తున్నారు.దేశానికి సంబంధించి న అంశం వస్తే బిల్లుల విషయంలో కేంద్రానికి మద్దతు ఇస్తాము.

అమిత్ షా అమాయకుడు ఏదేదో మాట్లాడతాడు.బీజేపీ కి ఉన్న ఓట్ బాంక్ ఎంత.

పవన్ కళ్యాణ్ యాత్ర అంటే నాకు అర్ధం అవుతుంది.కాశీ యాత్ర లాగా వారాహి ఏంటి…అసలు నాకు వారాహి అంటే అర్థం కాలేదు.

యాత్ర కు పర్మిషన్లు ఇవ్వడం పాలన లో ఒక భాగం…సెలెబ్రిటీలు పర్మిషన్ తీసుకుంటారు.పవన్ యాత్ర పై ఎలాంటి ఆంక్షలు లేవు.ప్రజలకు ఇబ్బంది లేకుండా యాత్ర లు చేసుకోవాలి…వైసీపీ విముక్త అంటే ఏంటి.విద్యా విధానం.

రైతులకు జరిగే మేలు.వైద్య విధాన నిర్ణయాలు అన్ని ఆపేస్తారా.

మేము ఒకటి ఇస్తే పవన్ పార్టనర్ రెండు ఇస్తా అంటున్నాడు.అంతిమంగా ప్రజలు కోరుకునేది జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube