జనసేన ( Jana sena )అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )వారాహి యాత్ర ప్రారంభ సందర్భంగా అన్నవరంలో సత్యదేవుని దర్శించుకున్నారు.ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్ కు పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు.
సత్యదేవుని ( Satya Deva )దర్శనానంతరం వేద పండితులతో ఆశీర్వాదం నిర్వహించారు .అనంతరం పవన్ కళ్యాణ్ రామరాజు గెస్ట్ హౌస్ కి తరలి వెళ్లారు.