తెలంగాణలో రాజకీయ వాతావరణం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతూ ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య పెద్ద ఎత్తున రాజకీయ యుద్దం కొనసాగుతున్న విషయం తెలిసిందే.బీజేపీ తీవ్ర స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి...
Read More..ఏదైనా రంగంలో ఎవరైనా సక్సెస్ కావాలంటే వాళ్లకు కొన్ని సీక్రెట్లు ఉంటాయి.ఆ సక్సెస్ సీక్రెట్లు కెరీర్ ను విజయవంతంగా కొనసాగించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.తాజాగా స్టార్ హీరోయిన్ సమంత తన సక్సెస్ కు సంబంధించిన రహస్యాలను చెప్పుకొచ్చారు.పుష్ప సినిమాలో తొలిసారి ఐటమ్ సాంగ్...
Read More..సీజన్ మారినప్పుడు దగ్గు,జలుబు,జ్వరం వంటివి రావటం సహజమే.ఇలా సీజన్ మారినప్పుడు శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గటం వలన వస్తూ ఉంటాయి.ఆలా రాకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తి కలిగిన ఆహారాలను తీసుకోవాలి.ఇప్పుడు చెప్పే కొన్ని ఆహారాలను తీసుకుంటే రోగనిరోధక శక్తి పటిష్టంగా ఉండి...
Read More..సాకేతికత. మానవుడి మేథస్సుకు నిదర్శనం.ఏటేటా సాంకేతికతంగా విప్లవాత్మకమైన మార్పులు శరవేగంగా చోటుచేసుకుంటుంటే… మరోవైపు అదే సాంకేతికతతో చెడు మార్గాల్లో పయణించి నేరాలకు పాల్పడే వారు నానాటికి పెరిగిపోతున్నారు.సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో మోసం చేస్తూ జనాల సొమ్మును కాజేస్తూ పోలీసులకు...
Read More..ఈ భూమ్మీద తల్లి పాలకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే పుట్టిన బిడ్డకు తల్లిపాలు అమృతం లాంటివి.భవిష్యత్ లో మంచిగా ఎదగాలన్నా.లేదంటే పుష్టిగా ఉండాలన్నా కూడా చిన్నప్పుడు తల్లిపాలు బాగా పనిచేస్తాయి.అవే రాబోయే రోజుల్లో బిడ్డ ఎదుగుదలకు కీలకంగా...
Read More..ఎవరు ఏ పని చేసినా.నాలుగు రాళ్లు వెనక్కి వేసుకోవడానికే.ఇందుకు కోసం కొందరు తెగ కష్టపడుతుంటారు.మరికొందరు చిత్రవిచిత్రమైన ఉద్యోగాలు, పనులు చేస్తూ రెండు చేతులతో సంపాదిస్తుంటారు.జెస్సికా స్ట్రీక్ అనే అమ్మాయి కూడా విచిత్రంగా మంత్రగత్తెనని చెప్పుకుంటూ వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో...
Read More..ఈ మధ్య జనాల తీరు చూస్తుంటే నిజంగానే ఆశ్చర్యం వేస్తోంది.ఎందుకంటే మారుతున్న ట్రెండ్ను వారు అత్యంత దారుణంగా వాడేస్తున్నారు.అందరూ చేసినట్టు చేస్తే కిక్ ఏముంటుందని అనుకుంటున్నారో ఏమో తెలయట్లేదు గానీ.చాలామంది ఆలోచిస్తున్న తీరు కొన్ని సార్లు వివాదాస్పదం అవుతోంది.ఇక పెండ్లి విషయానికి...
Read More..తన మధురమైన గాత్ర మాధుర్యాన్ని ప్రపంచమంతా చాటిన భారతరత్న లతా మంగేష్కర్కు లెక్కకు మించిన అభిమానులున్నారు.ఈ రోజు ఉదయం లతా మంగేష్కర్ కరోనా బారిన పడి, ఆసుపత్రిలో చేరినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటి నుంచి ఆమె అభిమానులు ట్విట్టర్లో ఆమె...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన వెంకటేష్ గత రెండు సినిమాలు ఓటీటీలలోనే విడుదలయ్యాయి.థియేటర్లలో ఈ సినిమాలు రిలీజై ఉంటే బాగుండేదని వెంకీ అభిమానులు భావించారు.అయితే కరోనా పరిస్థితులు, ఇతర కారణాలను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ ఓటీటీలలోనే ఈ సినిమాలను విడుదల చేశారు.ఈ...
Read More..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ కాంబినేషన్లో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.డిసెంబర్ 17 వ తేదీ విడుదల అయిన ఈ సినిమా అన్ని భాషలలో విపరీతమైన...
Read More..టాలీవుడ్ కింగ్ నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి ప్రధానపాత్రలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. 2016వ సంవత్సరంలో నాగార్జున ద్విపాత్రాభినయంలో నటించిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా...
Read More..ఛత్తీస్గఢ్లోని బస్తర్లో దొరికే ఎర్ర చీమల చట్నీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.బస్తర్ గిరిజనులకు ఎర్ర చీమల చట్నీ (చపాడ) రోజువారీ ఆహారంలో భాగం.ఎర్ర చీమల చట్నీని కూడా ఉపాధి మార్గంగా మార్చుకోవచ్చా? అలా చేస్తే వచ్చే సంపాదన ఎంత? తదితర ప్రశ్నలు...
Read More..బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో ఇంటిపై బాంబు దాడి చేస్తామని పోలీసులకు ఫోన్ చేసి బెదిరించారు.కేవలం షారుక్ ఇంటిపై మాత్రమే కాకుండా ముంబైలో పలు...
Read More..సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ హీరోల స్టార్ డమ్ ను నిర్ణయిస్తూ ఉంటుంది.అంతే కాకుండా హీరోల రెమ్యునరేషన్ కూడా సక్సెస్ మీదే ఆధారపడి ఉంటుంది.హీరో హీరోయిన్లు ఎంత పెద్ద సక్సెస్ సాధిస్తే అంతలా రెమ్యూనరేషన్ కూడా అంతకంతకూ పెరిగి పోతూ ఉంటుంది.ప్రతి హిట్టు...
Read More..తెలుగు చిత్ర పరిశ్రమ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు ప్రస్తుతం విక్టరీ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు.ఎందుకంటే గత కొన్నేళ్ల నుంచి మహేష్ బాబు చేస్తున్న ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది.కథల ఎంపికలో...
Read More..సినిమా సెలబ్రిటీల కు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే అటు ప్రేక్షకులకు ఎంతో ఆసక్తి కరంగానే ఉంటుంది.అందుకే ఇక సినీ సెలబ్రిటీలకు కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఎప్పుడూ సోషల్ మీడియాలో వెతకడం చేస్తూ ఉంటారు నెటిజన్లు.ముఖ్యంగా సినిమా హీరో హీరోయిన్లు ఆస్తుల...
Read More..మీరు రైళ్లలో ప్రయాణించే ఉంటారు.అయితే ఈ రైళ్లు ఎందుకు కూతలు వేస్తాయి? ట్రాక్పై ఒకే రైలు ఒకే దిశలో నడుస్తున్నప్పుడు ఈ డ్రైవర్లు ఎందుకు హారన్ మోగిస్తారు? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.రైలు ఇంజన్లో కూర్చున్న డ్రైవర్ అనవసరంగా రైలు...
Read More..కరోనా దెబ్బకి సినీ ఇండస్ట్రీ ఎంత అతలాకుతలమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.థియేటర్లో మూత పడి షూటింగ్ లు ఆగిపోయి ఒక రకంగా సినిమా పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది.కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో మళ్లీ షూటింగ్ లు ప్రారంభమవుతున్నాయని అనుకుంటున్న సమయంలో రెండోదశ...
Read More..Due to rise in covid cases the Andhra Pradesh government according to the orders of the Jagan government, the night curfew regulations came into force on Monday night.But Sankranthi festival...
Read More..తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ ఇటీవలే నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన ప్రకటన చేశారు.వైసీపీ ప్రభుత్వం తనపై అనర్హత వేటు వేయించేందుకు చాలా రకాలుగా ప్రయత్నించిందని, అయినా ఆ పని చేయడంలో సక్సెస్ కాలేకపోయింది అని, కానీ...
Read More..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో మనందరికీ తెలిసిందే.ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఆర్య సినిమా నుంచి మంచి బాండింగ్ ఏర్పడిందని చెప్పాలి.సుకుమార్ దర్శకత్వం వహించిన పలు చిత్రాలకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.ఇలా...
Read More..మనదేశంలో ఆచారాలు, సంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి.ఇవి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి.అందుకే భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం అంటారు.ప్రకృతి ప్రసాదితాలైన పర్వతాలు, రాళ్లు, చెట్లు, పుట్టలు, జంతువులను దైవ సమానంగా పూజిస్తారు.ఇలాంటి కోవకు చెందిన ఓ ఘటన మధ్యప్రదేశ్లోని రాజ్ఘడ్ చోటు...
Read More..ప్రస్తుతం చలి కాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్లో ఆరోగ్య, చర్మ సమస్యలే కాదు కేశ సంబంధిత సమస్యలూ ఎక్కువగానే ఇబ్బంది పెడుతుంటాయి.ముఖ్యంగా జుట్టు రాలి పోవడం, పొడి బారిపోయి ఎండినట్టు అయిపోవడం, చుండ్రు, జుట్టు చివర్లు చిట్లి పోవడం వంటి...
Read More..నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన కు సీక్వెల్ గా రూపొందిన చిత్రం బంగార్రాజు.ఈ సినిమా లో నాగార్జున కు తోడు ఆయన తనయుడు నాగచైతన్య కూడా హీరోగా నటించాడు.తండ్రీ కొడుకులు హీరోలు గా నటించడం తో పాటు బంగార్రాజు పాత్రలోనే...
Read More..Madhya Pradesh police have arrested a man who allegedly informed about blasts in prominent places in Mumbai along with Shah Rukh Khan’s ‘Mannat’.This created havoc for some time amongst the...
Read More..మనకు తెలిసినంత వరకు ఫ్లైట్లు అంటే రన్ వేల మీదనే ల్యాండ్ అవుతాయి.ఎయిర్ పోర్టులో తప్ప ఇంకెక్కడా ల్యాండ్ కావడానికి వీల్లేదు.అయితే కొన్ని సార్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ పేరు మీద బయటి ప్రదేశాల్లో కూడా ల్యాండ్ అవుతూ ఉంటాయి.కాగా ఇలా బయటి...
Read More..రోడ్డుపై వెళుతున్న అగ్నిమాపక వాహనానికి అందరూ దారి ఇస్తారు.తద్వారా అది సరైన సమయంలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతుంది.అగ్నిమాపక వాహనం ఎరుపు రంగులో ఎందుకు ఉంటుందోనని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సైన్స్ ఏబీసీ తెలిపిన వివరాల ప్రకారం, అగ్నిమాపక యంత్రానికి...
Read More..ఇటీవల కాలంలో వరుసగా అనేక సమస్యలు, అనేక విషయాలపై లేఖలు రాస్తూ వార్తల్లో ఉంటున్నారు.కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.తాజాగా మరో లేఖతో తెరపైకి వచ్చారు.ఇటీవల బీసీ, ఎస్సీ, కాపు సామాజిక వర్గాలు కలిసి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని ముద్రగడ...
Read More..యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చివరి సారి ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా ఏళ్లు అయింది.ఆయన రాజమౌళి సినిమా కోసం ఏకంగా నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు.ఈ నాలుగు సంవత్సరాల్లో ఆయన ఆర్.ఆర్.ఆర్ మినహా మరే సినిమాను చేయలేదు.ఆయనతో కలిసి జక్కన్న సినిమా...
Read More..ఆ పిల్లల పట్ల కన్నతండ్రే కాల యముడు అయ్యాడు.పిల్లలను కంటికి రెప్పలా కాపాడు కోవాల్సిన తండ్రి ఆ పిల్లలను దారుణంగా చంపేసిన ఘటన మహబూబాబాద్ లో చోటు చేసుకుంది.భార్య భర్తల మధ్య గొడవలకు అభం శుభం ఎరుగని పసి పిల్లలను బలి...
Read More..ఈ సమాజం లో బతుకుతన్న వారందరికీ కూడా సమస్యలపై స్పందించాలనే తపన ఉండాలి.అంతేగానీ నాకెందుకు అనే బద్ధకం ఉండకూడదు.కానీ ఇప్పుడు దేశంలో చూసుకుంటే చాలా మందికి ఇలాంటి బద్ధకమే ఉంది.సమస్యలపై స్పందిస్తే ఎక్కడ తమకు ఇతరుల నుంచి సమస్యలు వస్తాయో అనే...
Read More..కోవిడ్ వల్ల ఈ భూమ్మీద అత్యంత తీవ్రంగా నష్టపోయిన దేశం అమెరికాయే .రోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలతో అగ్రరాజ్యం తల్లడిల్లిపోయింది.ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు, వ్యాక్సినేషన్తో ఆ దేశం ఇప్పుడే నిలబడగలుగుతోంది.అంతా చక్కబడుతోంది అనుకున్న సమయంలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది.అగ్నికి...
Read More..నాగార్జున మరియు నాగ చైతన్య లు హీరోలుగా నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సినిమా లో నాగచైతన్య కు జోడిగా ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి నటించిన విషయం తెలిసిందే.ఇక నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటించింది.వీళ్లు కాకుండా...
Read More..సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతూ వస్తున్నాయి.ముఖ్యంగా జుగాడ్కి సంబంధించిన వీడియోలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి.జూగాడ్ కి సంబందించిన వీడియోలను నెటిజన్లు కూడా విపరీతంగా లైక్స్ చేస్తున్నారు.అసలు ఈ జూగాడ్ అంటే ఏంటో మీకు తెలుసా.ఎవ్వరికీ రాని...
Read More..కరోనా.కరోనా.కరోనా. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా దీనిపేరే బలంగా వినిపిస్తోంది.ఏ ఊరు చూసినా.ఏ వాడ చూసినా సరే దీని పేరు బలంగా వినిపిస్తోంది.అది చేరని ప్రాంతం లేదు.అది రాని దీవి లేదు అన్నట్టు వ్యాపిస్తోంది.ఎన్ని వ్యాక్సిన్లు వస్తున్నా సరే.రోజుకో వేరియంట్ రూపంలో...
Read More..1.తెలంగాణా డీజీపీ కి బీజేపీ ఆహ్వానం సీఎం కేసీఆర్ కు రాజీనామా సమర్పించి బీజేపీ లో చేరాలంటూ తెలంగాణ డీజీపీ బీజేపీ ఎంపీ అరవింద్ కౌంటర్ ఇచ్చారు. 2.టీఆర్ఎస్ పై షర్మిల కామెంట్స్ టీఆర్ఎస్ ప్రభుత్వం పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు...
Read More..తెలుగు సినిమా పరిశ్రమ కరోనాతో దెబ్బ తిన్నది.ఈ సమయంలో ఏపీ లో టికెట్ల రేట్ల చాలా తగ్గించారు.తెలంగాణ లో ఉన్న టికెట్ల రేట్లకు ఏపీ లో ఉన్న టికెట్ల రేట్లకు చాలా వ్యత్యాసం ఉంది.ఏపీలో మరియు తెలంగాణ లో తేడా గా...
Read More..పుష్పరాజ్ తన మ్యానియాను దేశం మొత్తం చూపిస్తున్నాడు.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల అయినా విషయం తెలిసిందే.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించారు.ఈ సినిమా విడుదల...
Read More..సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా అంధులు నల్ల కళ్లద్దాలు పెట్టుకుని కనిపిస్తుంటారు.వారికి నల్ల కళ్లద్దాలు ధరించమని ఎవరు సలహా ఇస్తారు? వాటిని ధరించిన తర్వాత వారి కళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఈ విషయమై మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నల్ల...
Read More..ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రక రకాల వీడియోలు వైరల్ అవుతూ వస్తున్నాయి.ముఖ్యంగా పిల్లలకు సంబందించిన వీడియోలు అయితే బాగా పాపులర్ అవుతున్నాయి.ఈ కాలంలో పిల్లలకు మనం ఏమి నేర్పించాలిసిన పని లేదు.ఎందుకంటే వాళ్ళు బాగా తెలివి మిరి పోయారు.వారి...
Read More..మెగాస్టార్ చిరంజీవి 150వ ఖైదీ నెం.150 సినిమా విడుదల అయ్యి నేటికి 5 ఏళ్లు అయ్యింది.ఆ సినిమా తో చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చాడు.చిరంజీవి రీ ఎంట్రీ అంటూ ప్రచారం జరిగిన తర్వాత అయిదు ఏళ్లకు గాని ఆయన సినిమా ప్రేక్షకుల ముందుకు...
Read More..జనవరి 6 నాటి ఘటనకు సంబంధించి 9 మంది సభ్యులున్న ప్రతి నిధుల సభ కమిటీ చేపట్టిన విచారణకు వ్యతిరేకంగా ట్రంప్ పోరాడుతున్న సంగతి తెలిసిందే.దీనిలో ఆయన వ్యక్తిగత చర్యలు, ట్రంప్ సహాయకులు, రాజకీయ సలహాదారుల పాత్ర వుందని అమెరికా వ్యాప్తంగా...
Read More..బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి చేసిన ట్వీట్ పై హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం ఎంతో వివాదాస్పదంగా మారింది.ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో భాగంగా అతనిపై దాడి చేయడంతో దేశ...
Read More..రామ్ ధన్ మీడియా వర్క్స్ సమర్పణలో శ్రీ వైష్ణో దేవి పతాకంపై రాగిణి ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం `రియల్ దండు పాళ్యం`. మహేష్ దర్శకత్వంలో సి.పుట్టస్వామి, రామ్ధన్ మీడియా వర్క్స్ సంయుక్తంగా...
Read More..టాలీవుడ్ హీరోయిన్లలో ఎంతో మంది హీరోయిన్లు పవన్ కళ్యాణ్ తో నటించినా ఒక హీరోయిన్ మాత్రం పవన్ కు ఎప్పటికీ ప్రత్యేకం.బద్రి, జాని సినిమాల్లో పవన్ తో కలిసి నటించిన రేణు దేశాయ్ పవన్ ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని వివిధ...
Read More..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మధ్య టికెట్ల వ్యవహారం పై యుద్ధం కొనసాగుతూనే ఉంది.ఈ క్రమంలోనే టిక్కెట్ల రేట్లపై వర్మ గత కొన్ని రోజుల నుంచి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు.ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని, వర్మ...
Read More..Actor Siddharth’s obscene tweet on badminton star Saina Nehwal has angered many.The National Commission for Women has demanded that Siddharth’s tweet be deleted and action be taken against him.Saina Nehwal...
Read More..ఒళ్లు నొప్పులు.తరచూ ఇబ్బంది పెట్టే కామన్ సమస్యల్లో ఇది ఒకటి.విశ్రాంతి లేకుండా పని చేయడం, జ్వరం సోకినప్పుడు, గంటలు తరబడి వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, పోషకాల కొరత, ఎక్కువ సమయం పాటు ఒకే చోట కూర్చొని ఉండటం ఇలా రకరకాల...
Read More..ఒక్కసారి చిన్నతనంలో బాల గణేశుడు కోపం వచ్చి అలిగాడు.వినాయకుని అలక మాన్పించటానికి పార్వతీదేవి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిన ఎటువంటి లాభం లేకపోయింది.పార్వతికి ఏమి చేయాలో తెలియక బ్రహ్మాది దేవతలను పిలిచింది.వారు కూడా తాము చేయవలసిన ప్రయత్నాలను చేసారు.అయినా వినాయకుని ముఖంలో...
Read More..తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడాలని పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదు ప్రతి ఒక్క పార్టీకి ఇప్పటి నుండి ప్రతి ఒక్క రోజు చాలా కీలకం.ఎందుకంటే వచ్చే రెండున్నరేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న...
Read More..అడవికి రాజు ఎవరని చిన్నపిల్లాడిన అడిగిన టక్కున సింహం అని చెప్పేస్తాడు.సింహాన్ని చూస్తే ఎలాంటి జంతువు అయినా సరే బయపడక తప్పదు.అందుకే అడవికి రాజు అని సింహాన్ని అభివర్ణిస్తారు.మృగరాజు ఒక్కసారి గర్జిస్తే చాలు అడవిలో ఉన్న జంతువులకు భూకంపం వచ్చినట్లు అనిపిస్తుంది.సింహాన్ని...
Read More..ఈ ఏడాదిలో జరగనున్న ఐపీఎల్ 2022 సీజన్లో రెండు జట్లు కొత్తగా చేరిన విషయం తెలిసిందే.ఈ ఫ్రాంచైజీలు మెగా వేలానికి ముందే ముగ్గురు చొప్పున ఆటగాళ్లను నేరుగా కొనుగోలు చేయవచ్చు.పాత జట్లు రిటెన్షన్ ప్రక్రియ సమయంలో చాలామంది స్టార్ ప్లేయర్లను వదిలేశాయి.వారిలో...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబుకు సాధ్యం కానీ రికార్డ్ ఆయన అన్న రమేష్ బాబుకు సాధ్యం అయ్యిందట.ఏంటి నమ్మడం లేదా… అవును నిజమే మహేష్ బాబు కు సాధ్యం కానీ రికార్డ్ రమేష్ బాబు సాధ్యం చేసి చూపించాడు.టాలీవుడ్ లో సూపర్...
Read More..గుంటూరు జిల్లా నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ ఆద్వర్యంలో నిత్యవసర సరకుల ధరల పెరుగుదలకు నిరసనగా భారీ ర్యాలీ చేపట్టారు.ఈ ర్యాలీలో నరసరావుపేట నియోజకవర్గం తేలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డా.చదలవాడ అరవిందబాబు మరియు తెదేపా నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.అనంతరం వీరు నరసరావుపేట...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.ఇక తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తూ ఆ తర్వాత మూడేళ్ల పాటు సినిమాలకు...
Read More..దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరొకసారి పెరుగుతున్నాయి.రోజు రోజుకీ కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది.కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే పలు ప్రదేశాలలో లాక్ డౌన్ ని కూడా విధించారు.ఇక కరోనా వైరస్ ఎక్కువగా సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది.టాలీవుడ్ తో పాటు...
Read More..టికెట్ రేట్లపై సమావేశంలో చర్చించాం.బి,సి సెంటర్లలో రేట్లను మార్పు చేయాల్సి ఉంది.థియేటర్లలో వసతులు, ఫైర్ నిబంధనలపై చర్చించాం.వచ్చే సమావేశంలో తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.గంపా లక్ష్మీ,ప్రేక్షకుల సంఘం టికెట్ రేట్లు తగ్గించాలని ప్రతిపాదన ఇచ్చాం.ఫుడ్ అధిక రేట్లకు అమ్మడం, టాయిలెట్స్...
Read More..నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్.ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడొన్నా సెబాస్టియన్ హీరోయిన్స్గా నటించారు.ఇటీవలే విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి...
Read More..ఇటీవలే పంజాబ్ లో దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ భద్రత కలిగిన భంగం పై అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చిన విషయం అందరికి తెలిసిందే.దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీకే భద్రత కల్పించలేకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి...
Read More..అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను చంపేస్తానని ఫోన్ చేసి బెదిరించిన ఓ 72 ఏళ్ల వ్యక్తిని అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు న్యూయార్క్లో సోమవారం అరెస్ట్ చేశారు.నిందితుడిని థామస్ వెల్నిక్గా గుర్తించారు.ఈ కేసుకు సంబంధించి సోమవారం బ్రూక్లిన్ కోర్టులో వాదనలు...
Read More..రెండు వేల కోట్లతో తుమ్మడి హట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించే అవకాశం ఉన్నా.దిగువన కాళేశ్వరం వద్ద ప్రాజెక్టును నిర్మించటంతో తెలంగాణపై లక్షా 20 వేల కోట్ల అప్పుల భారం పడిందని మేధావులు, సాంకేతిక నిపుణులు ఆలోచించాలని జగిత్యాలలో ఎమ్మెల్సీ టి. జీవన్రెడ్డి పేర్కొన్నారు.తన...
Read More..ఈ ప్రపంచంలో డబ్బు తర్వాత విలువైనది ఎమన్నా ఉంది అంటే అది బంగారం అని అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.బంగారం అంటే ఎవరికి మక్కువ ఉండదు చెప్పండి.ఆ మక్కువతోనే చాలా మంది బంగారాన్ని అక్రమంగా దేశ విదేశాలు దాటించే ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ...
Read More..తెలంగాణలో చేస్తున్న, చూస్తున్న రాజకీయం ఒక్కటే సరిపోదని, దేశవ్యాప్తంగా టిఆర్ఎస్ కు క్రేజ్ పెంచాలని ఆ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ డిసైడ్ అయినట్టు గా కనిపిస్తున్నారు.అందుకే ఎక్కువగా జాతీయ అంశాలను ఫోకస్ చేస్తూ, కేంద్ర అధికార పార్టీ బీజేపీని...
Read More..బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షోలలో నెంబర్ వన్ స్థానం లో రేటింగ్స్ దక్కించుకొని దూసుకు పోతున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమానికి పోటీగా ఎన్నో కామెడీ షోలు వచ్చినప్పటికీ...
Read More..టీడీపీ హయాంలో పరిపాలన కొనసాగింది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ ఛార్జీల పెంచారు కేంద్ర ప్రభుత్వం ఇంధనంపై సుంకం తగ్గిస్తే.ఇతర రాష్ట్రాలు సుంకాన్ని తగ్గించా కానీ .మన రాష్ట్రం తగ్గించలేదు ట్యాక్సీ డ్రైవర్లకు 10000 ఇస్తున్నారు, కానీ రాష్ట్రంలోని రోడ్ల...
Read More..కేరళలో భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టైంది.తమ లైంగిక కోరికలను తీర్చుకునేందుకు ఏకంగా భార్యలనే మార్చుకుంటున్న ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.విసృంకల శృంగారానికి అలవాటు పడిన కొందరూ తమ భాగ్యస్వాములను మార్చుకుంటూ తమ కోరికలు తీర్చుకుంటున్నారు.అయితే ఓ వివాహిత ఫిర్యాదు మేరకు...
Read More..తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు అధికార, ప్రతిపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో హాట్ హాట్ గా మారిపోయిన పరిస్థితి ఉంది.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తనదైన రాజకీయ వ్యూహంతో ముందుకెళ్తున్నప్పటికీ ఎల్లప్పడూ అంతర్గత కలహాలతో మాత్రమే ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తున్న పరిస్థితి ఉంది.అయితే కాంగ్రెస్...
Read More..ఇటీవల కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డ రామకృష్ణ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తీసిన సెల్ఫీ వీడియోలు బయటకు రావడంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు.అయితే...
Read More..సంక్రాంతి అనగానే భోగి మంటలు, కొత్త దుస్తులు, కనుమ పండుగ, హరిదాసులు, అత్త గారింటికి వచ్చే అల్లుళ్లు ఇవే కదా అందరికీ గుర్తుకు వచ్చేది! ఏడాదిలో మొదటి పండుగ సంక్రాంతిని గ్రాండ్గా చేసుకునేందుకు తెలుగు ప్రజలు సిద్ధమవుతున్నారు.తెలుగు ప్రేక్షకుల ఆనందాన్ని రెట్టింపు...
Read More..గర్భిణీలకు ఈ నూనె లతో మసాజ్ బిడ్డకు శ్రేయస్కరం||These Oils are Good For Baby Health .
Read More..మన దేశంలో ప్రతి డిపార్టుమెంట్ మీద కొన్ని రకాల ఒపీనియన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి.అందులో ముఖ్యంగా పోలీసులు అనగానే.నీట్ గా ఉంటారు అని తెలుసు. ఇక వారి ప్రవర్తన విషయానికి వస్తే చాలా స్ట్రిక్ట్ గా డ్యూటీ చేస్తారని తెలిసిందే.ఇక నేరస్థుల...
Read More..కొద్ది రోజుల ముందు వరకు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ నే చూపించేవారు.అక్కడి సినిమాలనే లెక్కలోకి తీసుకునేవారు.కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది.టాలీవుడ్ సైతం బాలీవుడ్ ను తలదన్నేలా తయారవుతోంది.తెలుగులో విడుదలవుతున్న పాన్ ఇండియన్ రేంజ్ మూవీస్ బాలీవుడ్ ను సైతం...
Read More..సినిమా రంగానికి సంబంధించిన నటీనటుల జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి.కొంతమంది ఆ కష్టాలను చెప్పుకోవడానికి ఇష్టపడితే మరి కొందరు మాత్రం ఆ కష్టాలను చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు.క్రాంతి బలివాడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాల్యంలో తనకు డ్యాన్స్ అంటే ఇష్టమని క్లాసికల్...
Read More..తమిళ హీరో ధనుష్, హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం మారి 2. ఇక ఈ సినిమాలో రౌడీ బేబీ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో మనందరికీ తెలిసిందే.టిక్ టాక్ లో సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ఎక్కడ చూసినా...
Read More..మిల్కీ బ్యూటీ తమన్నాఒకవైపు సీనియర్ హీరోయిన్ గా ముద్ర వేసుకున్నప్పటికీ తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.మూడు పదుల వయసు దాటిపోతున్నా చెరగని అభినయంతో మిల్కీ అందాలతో ఎంతోమంది మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉంది.ఇప్పటికీ యువ హీరోయిన్ లకు పోటీ ఇస్తూ...
Read More..తెలంగాణలో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి.ముఖ్యంగా లోకల్ పార్టీగా ఉన్నా సరే.జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలని టీఆర్ ఎస్ ఆరాట పడుతోంది.ఒక టీఎంసీ పార్టీ లాగా, ఎన్సీపీ పార్టీ, శివసేన లాంటి పార్టీల లాగా.నేషనల్ గుర్తింపు కోసం ఇప్పుడు టీఆర్ ఎస్...
Read More..దేశవ్యాప్తంగా కరోనా మరొకసారి కోరలు చాస్తోంది.రోజురోజుకీ కరోనా కేసులు ఎక్కువ అవడమే కాకుండా చాపకింద నీరులా విస్తరిస్తోంది.దీంతో ప్రజలు మరొకసారి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటు జీవనం సాగిస్తున్నారు.అయితే కరోనా ఇలాగే మరొకసారి విజృంభిస్తుండడంతో ఈసారి కూడా కరోనా ధాటికి ప్రజలు...
Read More..పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కొన్ని సినిమాలు మాత్రం నిర్మాతలకు ఊహించని స్థాయిలో నష్టాలను మిగిల్చాయి.పవన్ కెరీర్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్లలో అజ్ఞాతవాసి ఒకటి.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.2018 సంవత్సరం...
Read More..కొత్త సంవత్సరంలో హిందూ ప్రజలు జరుపుకునే మొట్టమొదటి తెలుగు పండుగ సంక్రాంతి పండుగ.ఈ పండుగను నాలుగు రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.భోగితో మొదలైన ఈ పండుగ మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమగా నాలుగు రోజులపాటు ఎంతో ఘనంగా సంతోషంగా జరుపుకుంటారు.హిందూ క్యాలెండర్...
Read More..నాగార్జున మరియు నాగ చైతన్యలు హీరోలుగా నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఆర్ ఆర్ ఆర్ మరియు రాధే శ్యామ్ సినిమాలకు పోటీగా ఈ సినిమా వస్తుందని అంతా భావించారు.కాని ఉత్తరాదిన కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా ఆ...
Read More..ఇటీవల కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య తెల్ల జుట్టు.అరవై ఏళ్లకు నెరవాల్సిన జుట్టు ఇరవై ఏళ్లకే నెరిసిపోతోంది.వాస్తవానికి తెల్ల జుట్టు వృద్ధాప్యానికి సంకేతం.కానీ, ప్రస్తుతం యువతియువకులు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.ఇలాంటివారు బయటకు వెళ్లాలన్నా, నలుగురితో కలిసి తిరగాలన్నా...
Read More..తమిళ హీరో కార్తీ గురించి మన అందరికి తెలిసిందే.తమిళంలో పాటు తెలుగులో కూడా ఎన్నో సినిమాలలో అతను హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నారు.ఇది ఇలా ఉంటే హీరో కార్తీ తాజాగా జన్యు మార్పిడి ఆహార పదార్ధాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆన్...
Read More..బాహుబలి స్టార్ కట్టప్ప సత్యరాజ్ ఆరోగ్యం విషయంలో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈమద్య కాలంలో చాలా మంది స్టార్స్ కరోనా బారిన పడ్డట్లుగానే ఆయన కూడా కరోనా బారిన పడ్డాడు.ఆయన వయసు ఎక్కువ కారణంగా వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది.ఆసుపత్రిలో...
Read More..వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరికి నచ్చాయి.ముఖ్యంగా ఇండస్ట్రీలో ఈమద్య కాలంలో ఎవరు కూడా ఆయన వాదనతో ఏకీభవించలేదు.కాని ఇప్పుడు ఆయన మాట్లాడుతూ టికెట్ల రేట్ల విషయమై ఏపీ ప్రభుత్వంను ప్రశ్నించాడు.దాంతో ప్రతి ఒక్కరు...
Read More..సహాన ఆర్ట్స్ పతాకంపై శ్రీమతి కమలమ్మ మరియు వెంకటేశప్ప సమర్పణలో రాజు, సహాన జంటగా సురేష్ రెడ్డి దర్శకత్వంలో మునికృష్ణ సి.వి, గీతాకృష్ణ నిర్మించిన చిత్రం `బరి`.ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ టీజర్ లాంచ్ ఈ రోజు ప్రముఖ నిర్మాత...
Read More..టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రౌడీ బాయ్స్.ఈ సినిమాకు శ్రీహర్ష దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో హీరో ఆశిష్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమాతో ఆశిష్ హీరోగా...
Read More..నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ కి మంచి టాక్ వచ్చింది.తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు దక్కించుకుంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అన్ని ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్...
Read More..టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అప్పట్లో హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇకపోతే రాజశేఖర్ తాజాగా నటించిన చిత్రం శేఖర్.ఈ సినిమాకు రాజశేఖర్ భార్య జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించారు.వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో...
Read More..ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామంలో జరిగిన రైతు బందు వారోత్సవాల్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామం లో సీఎం కేసీఆర్,జై కేసీఆర్ చిత్రాలను ప్రత్యేకంగా విత్తనాలతో...
Read More..అధికార వైసీపీలో ఎంతోమంది ఆశావహులు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు.ఎన్నికలకు ముందు జగన్ చాలామందికి హామీలు ఇచ్చారు.ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేని అనేక మందికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తానంటూ హామీలు గుప్పించారు.అలాంటి వారిలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ కూడా...
Read More..ఒక్క సినిమాతోనే ఏ భాషలోనైనా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోవడం సాధ్యం కాదు.అయితే కృతిశెట్టి మాత్రం సులభంగానే ఆ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.ఉప్పెన సినిమా హీరో వైష్ణవ్ తేజ్, డైరెక్టర్ బుచ్చిబాబుతో పోలిస్తే కృతిశెట్టికి ఎక్కువగా ప్లస్ అయింది.ఉప్పెన...
Read More..మాధవరావు సమర్పణలో కెకె.సినిమాస్ పతాకంపై కళ్యాణ్ రావు నిర్మిస్తున్న చిత్రం తురుమ్ ఖాన్లు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో టామ్ అండ్ జెర్రీ లాంటి పాత్రలతో డార్క్ హ్యూమర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో 50 మందికి పైగా నూతన...
Read More..తెలంగాణ బీజేపీలో ఆయన చాలా కీలకంగా వ్యవహరిస్తున్న నేత.అందరితోనూ మంచి సంబంధాలు ఉన్నాయి.ఒకరకంగా చెప్పాలంటే మీడియా పరంగా బీజేపీకి ఒక వాయిస్ గా ఉన్నారు.అందరికంటే ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నారు.ఆయనే వివేక్ వెంకట స్వామి.టీఆర్ ఎస్ ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలో...
Read More..ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్.వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకొస్తూ ఉంటుంది.నూతన సంవత్సరంలో తమ యూజర్లను ఆకట్టుకునేందుకు బిజినెస్ యూజర్ల కోసం అడ్వాన్స్డ్ సెర్చ్ అనే ఓ కొత్త ఫీచర్ ను వాట్సాప్...
Read More..వరుసగా విలక్షణ కథలతో అలరిస్తున్న ఆది సాయి కుమార్, యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు.వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు.ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లో ‘తీస్ మార్ ఖాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఆది సాయి...
Read More..ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి స్టార్ గా గుర్తింపు తెచ్చుకుని వరుస సినిమాలు చేస్తూ ఎవ్వరికి అందనంత ఎత్తుకు చేరుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.ఈయన సినిమా కోసం అభిమానులంతా గత రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు.ఈయన ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా...
Read More..ఒకవైపు సినిమా హీరోల పారితోషికం కళ్లు చెదిరే స్థాయిలో పెరుగుతుంటే స్టార్ హీరోయిన్లు సైతం రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కాకపోయినా ఈ సినిమా ద్వారా అలియా భట్ కు పాన్ ఇండియా హీరోయిన్ గా...
Read More..క్రెడిట్ కార్డులు మంచి అవసరంలో అండగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.కానీ వీటిని జాగ్రత్తగా వాడాల్సిన అవసరముందని అంటుంటారు నిపుణులు.ముఖ్యంగా అనేక బ్యాంకింగ్ సంస్థలు ఆఫర్ చేస్తున్న క్రెడిట్ కార్డులలో ఏది బెస్ట్ అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.లేదంటే అధిక మొత్తంలో...
Read More..వరలక్ష్మి శరత్ కుమార్, ఆశిష్ గాంధీ తదితరులు నటించనున్న చిత్రం `ఆద్య`. శ్రీ సత్య సాయి బాబా వారి ఆశీస్సులతో P.S.R.కుమార్ ( బాబ్జి, వైజాగ్ ), S.రజినీకాంత్, నిర్మాతలుగా శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్, వింటేజ్ పిక్చర్స్ బ్యానర్ మీద...
Read More..మనుషుల ఆయుర్ధాయం గరిష్ఠంగా వందేళ్లు అని చెబుతున్నారు కానీ ఈ రోజుల్లో 100 సంవత్సరాల పాటు బతికే వాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు.ఇందుకు ప్రధాన కారణం మధ్య వయస్సులోనే చాలా మంది రోగాల బారిన పడటమే.అయితే ఎలాంటి అనారోగ్యాలు లేనివారు...
Read More..యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త లుక్ నందమూరి అభిమానులను ఫుల్ జోష్ లో నింపింది.ఈయన డైనమిక్ లుక్ లో దర్శనం ఇచ్చి అభిమానులందరినీ ఆకట్టు కుంటున్నాడు.తారక్ స్టైలిస్ట్ అశ్విన్ తాజాగా ఎన్టీఆర్ స్టైలిష్ పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో...
Read More..సచివాలయాల్లో 2 ఏళ్లుగా పని చేస్తున్న సిబ్బందికి ప్రోబిషన్ డిక్లయిర్ చేయాలి.తక్షణమే పే స్కెల్ అమలు చేయాలని చేయాలని రెండు రోజులుగా రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు చేస్తున్న గ్రామ,వార్డ్ సచివాలయ సిబ్బంది… అజయ్ జైన్ తో సమావేశం అనంతరం భవిష్యత్ కార్యాచరణ...
Read More..Corona on one hand and Omicron on the other are booming in Telangana.With this, corona positive cases are increasing in Telangana.The state government is on high alert as the corona...
Read More..ఇంటర్నెట్ వినియోగం పెరిగాక మ్యూజిక్ వీడియోలు ఖండాంతరాలు దాటుతున్నాయంటే అతిశయోక్తి కాదు.ఒక పాట మంచిగా ఉంటే చాలు అది ప్రపంచంలోని ప్రతి మూలాకి చేరిపోతూనే ఉంది.ఇలాంటి పాపులర్ పాటలకు ఇతర దేశాల వారు డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.ఇలా స్టెప్పులేసిన విదేశీయుల్లో...
Read More..ప్రస్తుతం గుళ్లకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు.ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో కూడా ఒమిక్రాన్ వేరియంట్ విపరీతంగా వ్యాప్తి చెందుతోంది.ఈ నేపథ్యంలో ఆలయాలు భక్తులు లేక శోభ కోల్పోతున్నాయి.ఈ క్రమంలోనే ఒక హనుమాన్ మందిరం ఆలయ నిర్వాహకులు వినూత్న ఆలోచన చేసి భక్తులను ఆకట్టుకుంటున్నారు....
Read More..నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ షో 9వ ఎపిసోడ్ ప్రోమో రిలీజైంది.పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ, ఛార్మి ఈ ఎపిసోడ్ కు గెస్టులుగా హాజరయ్యారు.ఈ...
Read More..జనవరి 11, 1966 లో లాల్ బహదూర్ శాస్త్రి, తాష్కెంట్లో ఆకస్మికంగా మృతి చెందడం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.లాల్ బహదూర్ శాస్త్రి గుండెపోటుతో మరణించారని చెబుతున్నప్పటికీ నేటికీ అనుమానాలు అలానే ఉన్నాయి.ఇంతకీ ఆ రాత్రి అతని అంతిమ గంటలలో ఏమి జరిగింది.చరిత్ర...
Read More..టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్లలో శ్రీయా శరన్ ఒకరు.ఈమె దాదాపు టాలీవుడ్ ప్రముఖ హీరోలు అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది.శ్రీయా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అవుతున్న ఇప్పటికి టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ హీరోయిన్ గా రాణిస్తుంది.శ్రీయ...
Read More..మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.నర్సీపట్నంలో లా అండ్ ఆర్డర్ విఫలమైంది.గంజాయి రవాణాకు, దొంగతనాలకు అడ్డగా మారింది.రాత్రి పూట రోడ్డు పక్కన గట్లపై మందు బాబులు గంజాయి, మద్యం తాగుతూ, దారి కాసి ఊర్లు వెళ్తున్న ప్రయాణికులపై దాడి చేసి దోపిడీకి...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి మనవడు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ తొలిసారి వెండి తెరకు పరిచయం కాబోతున్నాడు.ఈయన హీరోగా పరిచయం కాబోతున్న సినిమా ‘హీరో‘.శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన...
Read More..ఇప్పుడు ఏపీలో అర్జెంటుగా అధికారంలోకి రావాలనేది చంద్రబాబు ప్లాన్.ఇందుకోసం తన వద్ద ఉన్న అన్ని వ్యూహాలకు పదును పెడుతున్నారు.చడీ చప్పుడు లేని సునామీలా వైసీపీ మీద విరుచుకుపడేందుకు రెడీ అవుతున్నారు.కాగా వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎలాంటి...
Read More..వరంగల్ టీఆర్ఎస్ నేతలు బీజేపీ పార్టీ నాయకులపై ఫైరయ్యారు.హనుమకొండలోని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి నివాసంలో కడియం శ్రీహరితో పాటు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ మీడియా సమావేశం నిర్వహించారు.వరంగల్ లో సభ పెట్టే అర్హత...
Read More..అమెరికాలో ఓ స్కూల్ అన్ని స్కూల్స్ లా పిల్లలకు పాఠాలు చెప్పి పంపితే ఏముంది వారికి బరువు బాధ్యతలు, కష్టం కూడా తెలియాలంటూ ఓ అద్భుతమైన కాన్సెప్ట్ సిద్డం చేసుకుని స్కూల్ యాజమాన్యం అందరితో చర్చించి ఓ ఐడియాను అమలు చేసింది.ఈ...
Read More..జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు తెలుగుదేశం పార్టీ తహతహలాడుతోంది.ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ టిడిపి నాయకులంతా జనసేన అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు.ఖచ్చితంగా 2024 ఎన్నికల నాటికి జనసేన పార్టీతో పొత్తు ఉంటుందని బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు.రెండు పార్టీల ఉమ్మడి వ్యూహాలతో అధికార...
Read More..తెలుగు ప్రజలు ఎంతో ఇష్టంగా జరుపుకునే, అతిపెద్ద పండుగ సంక్రాంతి.తెలుగు లోగిళ్ళు ఈ పండుగతో మెరిసిపోతూ, మురిసిపోతూ ఉంటాయి.ఎక్కడెక్కడో ఉండే తెలుగు వారు ఈ సంక్రాంతి సమయంలో సొంత ఊళ్లకు వారం రోజుల ముందే వచ్చేస్తుంటారు.ఇళ్ళన్నీ పిల్లలు, భందువులతో కళకళలాడుతూ ఉంటాయి.అలాంటి...
Read More..తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 13వ తేదీ నుండి 22వ తేదీ వరకూ వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం నిర్వహించనున్న సందర్భంగా శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించింది టిటిడి.కరోనా వైరస్ వ్యాప్తి...
Read More..ఈ ఏడాది వేసవిలో జరిగే 2022 సీజన్ కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నారు క్రికెట్ అభిమానులు.కొత్తగా రెండు టీమ్స్ జాయిన్ కావడంతో పాటు పాత జట్లలోని మార్పులవల్ల ఈసారి ఐపీఎల్ మరింత రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.కొద్ది నెలల్లో ముంబైలోనే...
Read More..నేడు ప్రపంచంలోని పలు దేశాల కరెన్సీని మరొక దేశానికి చెందిన కంపెనీలు ముద్రిస్తుంటాయి.సురక్షితమైన కరెన్సీ ముద్రణ జరిగేలా మంచి సాంకేతికతను ఉపయోగించలేని చిన్న దేశాల జాబితా ఇందులో కనిపిస్తుంది.అనేక దేశాల కరెన్సీలను ఇతర దేశాలకు చెందిన ప్రైవేట్ కంపెనీలు ముద్రిస్తున్నాయి.నేడు ఇది...
Read More..ఏ సమస్యలేనట్టు సినిమా టిక్కెట్ల ధరల గురించి మంత్రులు చర్చించుకుంటున్నారు.రైతుల జీవితాల్లో సినిమా కష్టాలకు మించిన కష్టాలు ఉన్నాయి.వాటి గురించి ఎందుకు చర్చించడం లేదు.మంత్రులు తిట్టడం తప్ప మాట్లాడ్డం మానేశారు. పీఏసీ సమావేశంలో విద్యుత్ కొనుగోళ్లపై చర్చ జరిగింది.కోవిడ్ కారణంగా సంబంధిత...
Read More..రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణ ఎన్నో ప్రసిద్ధి చెందిన దేవాలయాలకు నిలయం అని చెప్పవచ్చు.ఈ విధంగా తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం ఒకటి.నిత్యం ఎంతో మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయ విశేషాలు...
Read More..పూర్వ కాలం నుండి మన పెద్దలు ఆచరిస్తున్న సంప్రదాయాల గురించి మనకు తెలుసు.అయితే కొంత మంది ఆ సాంప్రదాయాలను మూఢనమ్మకం అని కొట్టిపారేస్తూ ఉంటారు.అయితే మన పెద్దవారు పెట్టిన సాంప్రదాయాలలో సైన్స్ కూడా దాగి ఉంది.ఆ నమ్మకాలలో ఒకటైన మంగళసూత్రాలలో పిన్నీసులు...
Read More..పాపాల నుంచి ప్రజలను కాపాడటం కోసం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా ఏడుకొండలపై వెలిసినట్లు మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. తిరుపతిలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకుంటారు.అయితే...
Read More..నేడు పెరుగుతున్న పట్టణ సంస్కృతిలో ఎత్తైన భవనాలు మరియు అపార్ట్మెంట్లు అత్యధికంగా నిర్మితమవుతున్నాయి.ప్రజలు ఫ్లాట్లలో నివసించడానికి ఇష్టపడుతున్నారు.ఇటువంటి సందర్భంలో లిఫ్ట్ని ఉపయోగించడం తప్పనిసరి.లిఫ్టు అనేది ఎలా పనిచేస్తుందంటే.లిఫ్ట్ క్యాబిన్ పైభాగంలో రివాల్వింగ్ రిమ్ ఉంటుంది.లిఫ్ట్ను కేబుల్ ద్వారా పైకి లేదా కిందికి...
Read More..The AP government will launch the Jagananna Smart Townships today to be owned by middle class people.CM YS Jagan will formally launch the website during the Sankranthi festival.The application process...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 06.52 సూర్యాస్తమయం: సాయంత్రం 05.53 రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకునవమి ప్రయాణానికి మంచిది కాదు ఉ.06.నుంచి 07.10 వరకు దుర్ముహూర్తం: ఉ.08.32 నుంచి 09.23 వరకు ఈ రోజు...
Read More..భారతదేశంలో అత్యంత ఇష్టపడే పానీయాలలో టీ ఒకటి.కొన్ని రిపోర్టుల ప్రకారం టీ తాగడం వల్ల తలనొప్పి మరియు అలసట నుండి కొంత ఉపశమనం లభిస్తుందని తేలింది.అయితే ఒక నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ మోతాదులో టీ తాగితే, అది హాని కలిగిస్తుంది.అందుకే...
Read More..వేప.ప్రకృతి ప్రసాధించిన అద్భుతమైన చెట్లలో ఇదీ ఒకటి.వేప నుంచి వచ్చే ఆకులు, పండ్లు, వేర్లు, బెరడు ఇలా అన్నీ మనకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతూనే ఉంటాయి.ముఖ్యంగా వేప పండ్ల విషయానికి వస్తే.ఇవి చేదుగానే ఉంటాయి.కానీ, ఎన్నో ఔషధ గుణాలను కలిగి...
Read More..శివుడు.హిందూ పురాణాలలో అత్యంత శక్తివంతమైన దేవుడిగా శివుడుని భావిస్తారు.మనం పుట్టినప్పటి నుంచి శివుడి కథలు వింటూ ఉంటాం.గొప్ప శక్తులు కలిగినటువంటి పరమశివుడి కంఠం ఎందుకు నీలి రంగులో ఉంటుందో తెలుసా? దాని వెనుక అసలు అర్ధం ఏంటో మీకు తెలుసా?. పురాణాల...
Read More..యూఎస్ సర్జన్లు జన్యుపరంగా మార్పు చెందిన పంది గుండెను 57 ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా అమర్చారు.వైద్య చరిత్రలో ఇది మొదటిసారి జరిగింది.రాబోయే కాలంలో అవయవ దాతల భారీ కొరతను పరిష్కరించడానికి ఇది సహాయపడుతుంది.యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ స్కూల్ ఈ చారిత్రాత్మక...
Read More..There is a big debate going on over the remarks made by TDP chief Chandrababu regarding the alliance with Janasena.Chandrababu signalled that there would be no benefit from one-sided love...
Read More..Although the Janasena did not have the strength in 175 seats, the Janasena activists had high hopes of coming to power.Pawan wants to be the next CM.There is nothing wrong...
Read More..కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రులలో సమస్యలు అంతకంతకూ పెరుగుతున్నాయి.రాజధానిలో 40కిపైగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి.వీటిలో 17 ఆసుపత్రులలో రెండు వేల మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలు కరోనా ఇన్ఫెక్షన్ బారినపడ్డారు.ఢిల్లీలో 1200 మంది వైద్యులు, 700 మంది నర్సులు,...
Read More..దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.ఊహించని రీతిలో కేసులు పెరిగిపోతున్నాయి.పరిస్థితి చూస్తే మళ్ళీ చేయి దాటి పోయే విధంగా.ఉన్నట్లు కేసులు నమోదవుతున్నాయి.ఏకంగా సెలబ్రిటీలు కూడా రెండు డోస్ వ్యాక్సిన్లు వేసుకున్నా గాని.కరోనా బారిన పడుతూ ఉన్నారు.ఇప్పటికే మహేష్ బాబు..బండ్ల...
Read More..నందమూరి బాలకృష్ణ తాజా గా తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తో భేటీ అయ్యారు.బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రి గురించి అనేక విషయాలు హరీష్ రావు తో చర్చించినట్లు భేటీ అనంతరం...
Read More..నేటి ఆధునిక కాలంలో డిప్రెషన్తో బాధ పడుతున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది.ఆర్థిక ఇబ్బందులు, కావాల్సిన వారు దూరం కావడం, పని ఒత్తిడి, పోషకాల లోపం, ఆత్మీయులు మృతి చెందటం ఇలా రకరకాల కారణాల వల్ల డిప్రెషన్కు గురవుతుంటారు.దీని నుంచి ఎంత...
Read More..సోమవారం నుంచి మనకు శ్రావణమాసం మొదలవుతుంది.శ్రావణ మాసాన్ని హిందువులకు ఎంతో పవిత్రమైన మాసంగా వ్యవహరిస్తారు.ఈ శ్రావణ మాసంలో మహిళలు వివిధ రకాల పూజలు, నోములు వ్రతాలు చేస్తుంటారు.అదేవిధంగా శ్రావణమాసం అంటే ఆ పరమశివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.శ్రావణ మాసంలో వచ్చే ప్రతి...
Read More..సాధారణంగా ప్రతి తల్లీ తనకు తెలివైన పిల్లలు పుట్టాలని ఆశపడుతుంది.అలా ఆశపడటంలో ఎలాంటి తప్పూ లేదు.అయితే తెలివైన పిల్లలు పట్టాలంటే ప్రెగ్నెన్సీ సమయంలో ఖచ్చితంగా కొన్ని కొన్ని ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.మరి ఆ ఫుడ్స్ ఏంటీ.? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు...
Read More..షుగర్ వ్యాది వాళ్ళకి కొన్ని టిప్స్ //షుగర్ ఉన్న వాళ్ళు మజ్జిగ ఎలా తాగాలి /healthy diet .
Read More..మహారాష్ట్రలో కరోనా మరియు ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్లు వేగంగా పెరుగుతున్నాయి.రోజుకు 40 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.వీటిలో సగం అంటే 20 వేలకు పైగా కేసులు ముంబైలో నమోదవుతున్నాయి.గత నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.మహారాష్ట్రవాసులు అనారోగ్యానికి గురవుతున్నారు.ఇక ముంబై విషయానికొస్తే...
Read More..Beer is often termed as the universal beverage.No wrong since it is the third most consumed drink in the world third to water and tea (not milk tea alone).Beer even...
Read More..మరమరాలు.వీటినే పేలాలు, బొరుగులు, పఫ్డ్రైస్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు.ఎలా పిలిచినా రుచి మాత్రం ఒకటే.చాలా ప్రదేశాల్లో మరమరాలను ఎంతో ఇష్టంగా తీసుకుంటుంటారు. మరమరాలతో చాట్ మరియు స్వీట్లను కూడా తయారు చేస్తారు.ఇక మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ మరమరాలు మంచి...
Read More..ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఫాస్ట్ ఫుడ్ ట్రెండ్ ఊబకాయంతో పాటు మరో కొత్త ముప్పును తెచ్చిపెడుతోంది.పిజ్జా, బర్గర్ వంటి ఆహార పదార్థాల వల్ల మన రోగ నిరోధక శక్తి దెబ్బతింటున్నదని తేలింది. లండన్లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్ తన తాజా పరిశోధనలో...
Read More..నిద్రలేమి అనేది ప్రపంచవ్యాప్తంగా వేలాది మందిని వేధిస్తున్న సమస్య.దీన్ని ఆంగ్లంలో లేదా సైంటిఫిక్ భాషలో Insomnia అని అంటారు.ఇది మీరు అనుకునేంత చిన్న సమస్య కాదు.రాత్రుళ్లు నిద్ర సరిగ్గా పట్టకపోవడం అనేది చాలా పెద్ద శాపం.ఎన్నో రకాలుగా అనారోగ్యానికి దారితీస్తుంది నిద్రలేమి.ఈ...
Read More..వయసు పెరిగే కొద్దీ మన ముక్కు, చెవులు పెద్దవిగా కనిపిస్తాయి.ఈ రెండు అవయవాలు నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటాయి.మిగిలిన అవయవాలు పరిమితికి మించి పెరగవు.దీని వెనుక శాస్త్రీయ వాస్తవం కూడా ఉంది.గురుత్వాకర్షణ శక్తి కారణంగా, మన చెవులు, ముక్కు నిరంతరం పెరుగుతాయి.మన...
Read More..సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫారమ్ ట్విట్టర్కి ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తోంది.మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫారమ్ అయిన ట్విట్టర్ పుల్ఫారం గురించి మీకు తెలుసా? చాలా మంది దీనిని పక్షి కిలకిలారావాలకు గుర్తు అని అనుకుంటారు.కానీ దాని అర్థం ట్విట్టర్ పూర్తి రూపంలో దాగి ఉంది.www.abbreviations.com...
Read More..1.కువైట్ లో భారత ఎంబసీ కీలక ప్రకటన కువైట్ లో భారత ఎంబసీ కీలక ప్రకటన చేసింది.కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ రోజు (సోమవారం ) ఎంబసీ మూసి ఉంటుంది అని అధికారులు తెలిపారు.అయితే ఎమర్జెన్సీ సర్వీసులకు ఎటువంటి అంతరాయం ఉండదని...
Read More..ప్రభాస్ సినిమాలకు సంబంధించి వరుసగా అప్ డేట్లు వస్తున్నా పెళ్లికి సంబంధించిన అప్ డేట్లు మాత్రం రావడం లేదు.ప్రభాస్ కుటుంబ సభ్యులు సైతం ప్రభాస్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు.ప్రభాస్ వయస్సు ప్రస్తుతం 42 సంవత్సరాలు.ప్రభాస్ తోటి...
Read More..ఈ మధ్య కాలంలో ఎందరో స్త్రీలు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వయసు పైబడటం, రేడియేషన్, ఈస్ట్రోజెన్ అధికంగా విడుదలవడం, మద్యపానం, అధిక బరువు, రొమ్ములో కణితులు ఉండటం, హార్మోన్ల అసమతుల్యత, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు...
Read More..ఇద్దరి సెలబ్రెటీల మధ్య ఏమైనా సాన్నిహిత్యం కనిపిస్తే చాలు వెంటనే వాళ్ళు హాట్ టాపిక్ గా మారాల్సిందే.లేదంటే నెటిజన్లు అస్సలు ఊరుకోరు.ఎందుకంటే ఎప్పుడెప్పుడు సెలబ్రెటీల గుట్టు బయట పెట్టాలా అని చూస్తుంటారు.అలా వారి గురించి ఏదైనా లీక్ అవుతే వాటిని సోషల్...
Read More..తన సినిమాలతో క్లాస్, మాస్ ప్రేక్షకులను మెప్పించే డైరెక్టర్లలో దర్శకుడు కొరటాల శివ కూడా ఒకరు.భిన్నమైన కథలను ఎంచుకుంటూనే ఆ సినిమాలతో విజయాలను అందుకుంటున్న ఈ డైరెక్టర్ తర్వాత సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కనుంది.కొన్నేళ్ల క్రితం ఈ కాంబినేషన్ లో...
Read More..అప్పుడప్పుడు పెను ప్రమాదాలు తృటిలో తప్పిపోతుంటాయి.అలా జరిగినప్పుడు దేవుడు ఉన్నాడని, అందుకే తమను రక్షించాడని చాలా మంది భావిస్తుంటారు.అది వారి నమ్మకం.కాగా, ఇటువంటి ఘటన ఒకటి తాజాగా జరిగింది.ముంబై ఎయిర్పోర్ట్లో తృటిలో పెను ముప్పు తప్పింది.సదరు ప్రమాదం వివరాల్లోకెళితే.ఓ ఎయిరిండియా విమానాన్ని...
Read More..The TDP is once again going on strike in the AP.Party chief Chandrababu called on party members to prepare for the fight against the government.The TDP has decided to stage...
Read More..కరోనా వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో మన ప్రభుత్వాలు ఎన్నో రకాల చర్యలు చేపడుతున్నాయి.కరోనా కారణంగా ఎంతో మంది చనిపోయారు.ఇప్పటికి కరోనా వైరస్ వ్యాప్తి తగ్గలేదు.మళ్ళీ కరోనా పంజా విసురుతుంది.ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సైతం కరోనా థర్డ్ వేవ్ కేసులు నమోదు...
Read More..మనం సోషల్ మీడియాలో రోజు వింత వింత సంఘటనలు చూస్తూ ఉంటాం.వాటిని చూసినప్పుడు మనం ఆశ్చర్య పోవడం ఖాయం.కొన్ని విషయాలు చూసినప్పుడు ఇలా కూడా చేస్తారా అని అనిపించక మానదు.తాజాగా అలాంటి సంఘటన ఒకటి జరిగింది.ఇలాంటివి చూసినప్పుడు, విన్నప్పుడు మనం ముందు...
Read More..నాటు బాంబుల గురించి మీరు వినే ఉంటారు.నల్లమందును ఉపయోగించి ఈ నాటు బాంబులను తయారు చేస్తారు.ప్రత్యర్థుల మీద బాంబులు విసిరే సీన్స్ ను సినిమాల్లో చాలానే చూసి ఉంటాము.బాంబు పేలినప్పుడు పెద్ద శబ్దం కూడా వస్తుంది.అయితే ఇలా నాటుబాంబులు తయారు చేయడం...
Read More..ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరైన రామ్ గోపాల్ వర్మ ఏపీలో తగ్గించిన టికెట్ రేట్ల గురించి మంత్రి పేర్ని నానితో ఈరోజు చర్చించారు.చర్చల అనంతరం ఆర్జీవీ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.30 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీతో తనకు అనుబంధం...
Read More..ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా ప్రారంభం అయ్యి నాలుగు అయిదు సంవత్సరాలు అవుతుంది.సాహో సినిమా విడుదలకు ముందే అంటే సాహో సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే ఆ సినిమా షెడ్యూల్ గ్యాప్ లో రాధే శ్యామ్ సినిమా ఒకటి రెండు షెడ్యూల్స్...
Read More..సోషల్ మీడియా అంటేనే వింతలు వినోదాలకు నెలవు.రోజూ ఏదొక వీడియో నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది.కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటె మరికొన్ని వీడియోలు ఎమోషనల్ గా ఉంటాయి.అందులో మనకు కొన్ని బాగా నచ్చితే మరి కొన్ని ఇంకా బాగా నచ్చుతాయి.ఈ వీడియోల్లో...
Read More..ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఆన్లైన్ మోసాలు పెచ్చరిల్లుతున్నాయి.ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ఎప్పటికప్పుడు అమాయకులు సైబర్ కేటుగాళ్ల బారిన పడుతూనే ఉన్నారు.తాజాగా ఆన్లైన్ సంస్థ అయిన కే.ఎన్.సీ చైన్ యాప్ ను నమ్మి వందలాది మంది ప్రజలు మోసపోయారు.ఈ యాప్ కి సంబంధించిన...
Read More..2002 సంవత్సరం నుంచి సినిమా రంగంలో యాక్టివ్ గా ఉన్న హీరోయిన్లలో భావన కూడా ఒకరు.కేరళకు చెందిన భావన అసలు పేరు కార్తికా మీనన్.70కు పైగా సినిమాలలో నటించిన భావన తన నటనతో ఎన్నో అవార్డులను సైతం అందుకున్నారు.ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్...
Read More..సాధారణంగా నక్సలైట్ అంటే జనసంచారానికి దూరంగా అడవుల్లో ఉంటూ తుపాకి చేతబట్టి ప్రభుత్వాలపై పోరాటం సాగిస్తుంటారు.ఇది అందరికీ తెలిసిందే.అయితే ఈ నక్సలైట్స్ మాత్రం ఇందుకు విరుద్ధం.విలాసవంతమైన హాటల్లో ఉంటూ లగ్జరీ కార్లలో తిరుగుతూ లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు.వివరాలు ఇలా ఉన్నాయి. ఝార్ఖండ్...
Read More..దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది.సెకండ్ వేవ్లా భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.రోజువారి కేసులు లక్ష పైచిలుకు నమోదు అవుతుండటంతో అందరీలో టెన్షన్ మొదలైంది.కరోనా తాజా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు సైతం భారీగానే పెరుగుతున్నాయి.దీంతో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని...
Read More..ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పోరు సాగుతోంది.టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ ప్రయత్నించడం, బీజేపీ పై టీఆర్ఎస్ నాయకులు ఎదురు దాడి చేయడం వంటి వ్యవహారాలు చోటుచేసుకుంటున్నాయి.దీంతో టీఆర్ఎస్ బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందనే చర్చ...
Read More..మెగా స్టార్ చిరంజీవి నటించిన ఆచార్య విడుదలకు సిద్దం అయ్యింది.కాని విడుదల మాత్రం అయ్యేలా కనిపించడం లేదు.గత ఏడాది కాలంగా సినిమాను వాయిదా వేస్తున్నారు.అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే 2020 ఆగస్టులో సినిమా విడుదల అయ్యి ఉండేది.కాని కరోనా వల్ల 2021...
Read More..ఇటీవల కాలంలో చోరీలు ఎక్కువైపోయాయి.ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.దొంగలు స్మార్ట్గా తమ నైపుణ్యంతో ఎంచక్కా దోచేస్తున్నారు.ఏ చిన్న వస్తువుతోనో చోరీ చేస్తూ పోలీసులను పరుగులు పెట్టిస్తున్నారు.తాజాగా ఓ దొంగ చేసిన పనికి పోలీసులకే మతిపోయింది. చోరీలు చెయ్యడంలో ఈ దొంగ స్టయిలే వేరు.అతడి...
Read More..దేశంలో సినిమా పరిశ్రమపై కరోనా పగ పట్టినట్లుగానే వ్యవహరిస్తుంది.ఇప్పటికే సినిమా పరిశ్రమ నుండి రావాల్సిన వందల సినిమాలు.వేల కోట్ల వసూళ్లు ఆగిపోయాయి.ఇప్పుడు మళ్లీ కూడా కరోనా వల్ల సినిమాలు ఆగిపోయే పరిస్థితి వచ్చింది.ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ మరియు రాధే శ్యామ్...
Read More..According to G.O.35 brought by the government, the prices seem to be too low for the industry.Sensational director Ram Gopal Varma has entered the scene in the wake of the...
Read More..హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు ప్రజలకు ఎన్నో ముఖ్యమైన పండుగలు వస్తుంటాయి.అలాంటి ముఖ్యమైన పండుగలలో మకర సంక్రాంతి ఒకటి.మకర సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.ఈ పండుగ కోసం పట్టణాలలో ఉన్న ప్రతి ఒక్కరూ పల్లెలకు చేరుకోవడంతో...
Read More..అల్లు అర్జున్, సుకుమార్ ల పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.విడుదల అయిన రెండున్నర వారాల్లోనే మూడు వందల కోట్ల రూపాయలను ఈ సినిమా రాబట్టింది.పాతిక కోట్లు వస్తే గొప్ప అనుకున్న బాలీవుడ్ లో ఏకంగా 75 కోట్ల రూపాయలను...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తూన్న విషయం విదితమే.పరశురామ్ పెట్ల దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా కోసం అభిమానులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు .ఈ సినిమా కరోనా...
Read More..చాలా మంది మహిళలు గర్భం దాల్చకుండా ఉండేందుకు గర్భనిరోధక మాత్రలను ఉపయోగిస్తారు.యూఎస్ ఆరోగ్య సంస్థ సీడీసీ తెలిపిన వివరాల ప్రకారం, గర్భనిరోధక మాత్రలను జాగ్రత్తగా ఉపయోగించినట్లయితే.అవి 99.7 శాతం వరకు గర్భధారణను నిరోధించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని నిర్ధారణ అయ్యింది.అయితే ఈ మాత్రల...
Read More..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గ్లామరస్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప.ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం నమోదు చేసుకుంది.డిసెంబర్ 17న క్రిస్మస్ కానుకగా విడుదల...
Read More..మన హిందూ క్యాలెండర్ ప్రకారం సూర్య భగవానుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.మకర సంక్రాంతి రోజు సూర్య భగవానుడు తన పుత్రుడైన శనీశ్వరుడి ఇంటికి బయలుదేరుతారు.ఇలా సూర్యభగవానుడు శని ఇంటికి రావడంతో...
Read More..వీకెండ్స్లో సరదాగా గడపాలని అనుకుంటారు.కొందరు పర్వతాలపైకి ట్రెక్కింగ్ కోసం వెళితే, మరికొందరూ సరస్సులో బోట్ షికారు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.ఇలా వెళ్లిన వారు అనుకోని ప్రమాదాల్లో చిక్కుకుంటారు.మరికొందరైతే ప్రమాదాల కారణంగా చనిపోతుంటారు కూడా.ఇలాంటి ఘటనలు తరచూ చూస్తూనే ఉంటాం.తాజాగా అలాంటి ఘటనే...
Read More..TRS means Telangana farmer government, said KTR, the party’s working president.Today he spoke about the Rythu Bandhu scheme in Telangana Bhavan.He said that today is a day to be written...
Read More..ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప సినిమా టాక్ నడుస్తోంది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ అందుకుంది.అల్లు అర్జున్ ఊరా మాస్ నటనకు సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్లోనూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.ఈ...
Read More..ప్రస్తుత కాలంలో ప్రజలు 60 ఏళ్లు దాటగానే మంచం పడుతున్నారు.చాలామంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో బతుకు జీవుడా అని బతుకు సాగిస్తున్నారు.ఇక 80 ఏళ్లు దాటిన వారిలో చాలామంది మంచంపై నుంచి కూడా లేవలేకపోతున్నారు.అలాంటిది ఒక బామ్మ మాత్రం ఏకంగా...
Read More..ప్రవాస భారతీయులపై ప్రశంసల వర్షం కురించారు ప్రధాని నరేంద్ర మోడీ.ఆదివారం జరిగిన ప్రవాసీ భారతీయ దివాస్ను పురస్కరించుకుని ప్రపంచ నలుమూలలా వున్న ఎన్ఆర్ఐలకు శుభాకాంక్షలు తెలిపారు.మన ప్రవాసులు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తూ తమకంటూ ప్రత్యేకతను చాటుకున్నారని ప్రధాని గుర్తుచేశారు.అదే సమయంలో...
Read More..తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ దక్కించుకొని విజయపథంలో దూసుకుపోతున్న బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకొని ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమం తెలుగులో ఐదవ...
Read More..దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల మధ్య రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కరోనావైరస్ సోకింది.ఆయన ట్వీట్ ద్వారా ఈ సమాచారం తెలియజేశారు.రాజ్నాథ్ సింగ్.తనకు కోవిడ్ పాజిటివ్ అని తేలిందని, తేలికపాటి లక్షణాలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.తేలికపాటి లక్షణాలతో తనకు కరోనా పాజిటివ్గా...
Read More..ఒకప్పుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ అంటూ పిలిచేవారు.అక్కడ తెలుగు సినిమా లతో పోల్చి చూస్తే కలెక్షన్లు కూడా ఎక్కువే.హీరోల రెమ్యునరేషన్ లు ఎక్కువే.కానీ ఇదంతా ఒకప్పటి మాట.కానీ ఇప్పుడు.బాలీవుడ్ లో స్టార్ హీరోలు ఉన్నా అక్కడి ప్రేక్షకులు...
Read More..వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ముఖచిత్రం.సక్సెెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి టీమ్ కు బెస్ట్ విషెస్ తెలియజేశారు.కలర్ ఫొటో...
Read More..