దేశంలో సినిమా పరిశ్రమపై కరోనా పగ పట్టినట్లుగానే వ్యవహరిస్తుంది.ఇప్పటికే సినిమా పరిశ్రమ నుండి రావాల్సిన వందల సినిమాలు.వేల కోట్ల వసూళ్లు ఆగిపోయాయి.ఇప్పుడు మళ్లీ కూడా కరోనా వల్ల సినిమాలు ఆగిపోయే పరిస్థితి వచ్చింది.ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ మరియు రాధే శ్యామ్...
Read More..According to G.O.35 brought by the government, the prices seem to be too low for the industry.Sensational director Ram Gopal Varma has entered the scene in the wake of the...
Read More..హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు ప్రజలకు ఎన్నో ముఖ్యమైన పండుగలు వస్తుంటాయి.అలాంటి ముఖ్యమైన పండుగలలో మకర సంక్రాంతి ఒకటి.మకర సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.ఈ పండుగ కోసం పట్టణాలలో ఉన్న ప్రతి ఒక్కరూ పల్లెలకు చేరుకోవడంతో...
Read More..అల్లు అర్జున్, సుకుమార్ ల పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.విడుదల అయిన రెండున్నర వారాల్లోనే మూడు వందల కోట్ల రూపాయలను ఈ సినిమా రాబట్టింది.పాతిక కోట్లు వస్తే గొప్ప అనుకున్న బాలీవుడ్ లో ఏకంగా 75 కోట్ల రూపాయలను...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తూన్న విషయం విదితమే.పరశురామ్ పెట్ల దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా కోసం అభిమానులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు .ఈ సినిమా కరోనా...
Read More..చాలా మంది మహిళలు గర్భం దాల్చకుండా ఉండేందుకు గర్భనిరోధక మాత్రలను ఉపయోగిస్తారు.యూఎస్ ఆరోగ్య సంస్థ సీడీసీ తెలిపిన వివరాల ప్రకారం, గర్భనిరోధక మాత్రలను జాగ్రత్తగా ఉపయోగించినట్లయితే.అవి 99.7 శాతం వరకు గర్భధారణను నిరోధించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని నిర్ధారణ అయ్యింది.అయితే ఈ మాత్రల...
Read More..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గ్లామరస్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప.ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం నమోదు చేసుకుంది.డిసెంబర్ 17న క్రిస్మస్ కానుకగా విడుదల...
Read More..మన హిందూ క్యాలెండర్ ప్రకారం సూర్య భగవానుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.మకర సంక్రాంతి రోజు సూర్య భగవానుడు తన పుత్రుడైన శనీశ్వరుడి ఇంటికి బయలుదేరుతారు.ఇలా సూర్యభగవానుడు శని ఇంటికి రావడంతో...
Read More..వీకెండ్స్లో సరదాగా గడపాలని అనుకుంటారు.కొందరు పర్వతాలపైకి ట్రెక్కింగ్ కోసం వెళితే, మరికొందరూ సరస్సులో బోట్ షికారు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.ఇలా వెళ్లిన వారు అనుకోని ప్రమాదాల్లో చిక్కుకుంటారు.మరికొందరైతే ప్రమాదాల కారణంగా చనిపోతుంటారు కూడా.ఇలాంటి ఘటనలు తరచూ చూస్తూనే ఉంటాం.తాజాగా అలాంటి ఘటనే...
Read More..TRS means Telangana farmer government, said KTR, the party’s working president.Today he spoke about the Rythu Bandhu scheme in Telangana Bhavan.He said that today is a day to be written...
Read More..ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప సినిమా టాక్ నడుస్తోంది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ అందుకుంది.అల్లు అర్జున్ ఊరా మాస్ నటనకు సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్లోనూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.ఈ...
Read More..ప్రస్తుత కాలంలో ప్రజలు 60 ఏళ్లు దాటగానే మంచం పడుతున్నారు.చాలామంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో బతుకు జీవుడా అని బతుకు సాగిస్తున్నారు.ఇక 80 ఏళ్లు దాటిన వారిలో చాలామంది మంచంపై నుంచి కూడా లేవలేకపోతున్నారు.అలాంటిది ఒక బామ్మ మాత్రం ఏకంగా...
Read More..ప్రవాస భారతీయులపై ప్రశంసల వర్షం కురించారు ప్రధాని నరేంద్ర మోడీ.ఆదివారం జరిగిన ప్రవాసీ భారతీయ దివాస్ను పురస్కరించుకుని ప్రపంచ నలుమూలలా వున్న ఎన్ఆర్ఐలకు శుభాకాంక్షలు తెలిపారు.మన ప్రవాసులు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తూ తమకంటూ ప్రత్యేకతను చాటుకున్నారని ప్రధాని గుర్తుచేశారు.అదే సమయంలో...
Read More..తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ దక్కించుకొని విజయపథంలో దూసుకుపోతున్న బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకొని ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమం తెలుగులో ఐదవ...
Read More..దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల మధ్య రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కరోనావైరస్ సోకింది.ఆయన ట్వీట్ ద్వారా ఈ సమాచారం తెలియజేశారు.రాజ్నాథ్ సింగ్.తనకు కోవిడ్ పాజిటివ్ అని తేలిందని, తేలికపాటి లక్షణాలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.తేలికపాటి లక్షణాలతో తనకు కరోనా పాజిటివ్గా...
Read More..ఒకప్పుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ అంటూ పిలిచేవారు.అక్కడ తెలుగు సినిమా లతో పోల్చి చూస్తే కలెక్షన్లు కూడా ఎక్కువే.హీరోల రెమ్యునరేషన్ లు ఎక్కువే.కానీ ఇదంతా ఒకప్పటి మాట.కానీ ఇప్పుడు.బాలీవుడ్ లో స్టార్ హీరోలు ఉన్నా అక్కడి ప్రేక్షకులు...
Read More..వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ముఖచిత్రం.సక్సెెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి టీమ్ కు బెస్ట్ విషెస్ తెలియజేశారు.కలర్ ఫొటో...
Read More..ఐశ్వర్య రాజేష్.దాదాపు దక్షిణాది సినీ ప్రేక్షకులకు ఈ హీరోయిన్ సూపరిచితురాలే.మొన్నటి వరకు తమిళ సినిమాలలో తన నటనతో ఆకట్టుకున్న ఈ అమ్మడు ఇటీవల కాలంలో తెలుగులో కూడా ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ రక్తి కట్టిస్తుంది.ఇక ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో...
Read More..వర్షాకాలంలో ఆకాశంలో పెద్దపెద్ద మేఘాలు కనిపిస్తాయి.ఈ మేఘాలలో నీరు ఉంటుంది.అది వర్షం రూపంలో కిందికి వస్తుంది.ఈ మేఘాలు చాలా తేలికగా దూది ఉండలుగా కనిపిస్తాయి.అయితే అవి చాలా బరువును కలిగి ఉంటాయి.వీటిని టన్నుల కిలోలలో చూడాలి.కానీ, ఇంత బరువెక్కిన తర్వాత కూడా...
Read More..రఘురామకృష్ణంరాజు రాజీనామా చేస్తే మాకేంటి అసలు ఆయన వ్యవహారాన్ని తాము పట్టించుకోమని వైసిపి తరపున ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడారు.రఘురామ అంశాన్ని పట్టించుకోము అంటూనే ఆయన విషయంలో వైసీపీ ఎక్కువ టెన్షన్ పడుతున్నట్లుగా కనిపిస్తోంది.దీనికి కారణం ఆయన బిజేపి...
Read More..సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి రాణించాలంటే అది అంత సులభమైన విషయం కాదు.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లో అవకాశాలు రావడం అంటే కేవలం అదృష్టం మాత్రమే పనిచేస్తుంది అని చెబుతూ ఉంటారు సినీ విశ్లేషకులు.ఇలా ఎంతోమంది సినిమాల మీద ఫ్యాషన్ తో...
Read More..The Supreme Court is probing the Prime Minister’s security failure.The tribunal said it had set up a committee to this effect.The three-judge bench will be headed by Justice N V...
Read More..చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగి తర్వాత కనుమరుగైన హీరోయిన్లు చాలామందే ఉన్నారు.ఇలా కొన్ని సినిమాల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని తర్వాత అవకాశాలు లేక దూరమైన హీరోయిన్ల గురించి తెలుసుకోవడానికి సినీ ప్రేక్షకులు అందరూ బాగా ఆసక్తి చూపుతుంటారు.అయితే ఇలాంటి...
Read More..వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం పొట్ట చేతపట్టుకుని విదేశాలకు అడుగుపెట్టిన భారతీయులకు ఏ కష్టమొచ్చినా ఆదుకునేందుకు దాదాపుగా ప్రతి దేశంలోనూ ఇండియన్ ఎంబసీలు, కాన్సులేట్ కార్యాలయాలు వున్నాయి.వీటికి తోడు మనదేశంలోని భాషల మాదిరే తెలుగు సంఘాలు, తమిళ సంఘాలు, బెంగాలీ, గుజరాతీ,...
Read More..తెలుగు చిత్ర పరిశ్రమలో నువ్వేకావాలి సినిమా ఎంత సెన్సేషన్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఏకంగా కొత్త హీరో అయినప్పటికీ టాలీవుడ్ యూత్ అందరిని ఆకర్షించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.దీంతో ఈ ఒక్క సినిమాతోనే హీరో...
Read More..1.తెలంగాణలో బూస్టర్ డోస్ ప్రారంభం తెలంగాణ ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసులు వేసేందుకు సిద్ధమైంది.ఈ నేపథ్యంలో తెలంగాణలో బూస్టర్ డోస్ ను ఆరోగ్య మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. 2.కేటీఆర్ కామెంట్స్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్...
Read More..జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీ నగర్ ప్రధాన రహదారిపై గల మున్సిపల్ కార్యాలయం ముందు సకాలంలో పెన్షన్ అందట్లేదని రోడ్డు దిగ్బంధం చేసి ధర్నాకు దిగిన పెంక్షన్ దారులు. సంక్రాంతి పండుగ కావడంతో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు...
Read More..పక్షులు, కుక్కలు తరచుగా నీటిలో స్నానం చేయడాన్ని చూసే ఉంటాం.కానీ పిల్లులు నీటికి అంత దూరం ఎందుకు ఉంటాయోనని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మంది శాస్త్రవేత్తలు పిల్లులకున్న ఈ స్వభావంపై పరిశోధనలు చేశారు.ఎన్సైక్లోపీడియా బ్రిటానికా నివేదిక ప్రకారం, పిల్లులు ఇలా...
Read More..రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన వ్యాపారాన్ని మరింత విస్తరించే పనిలో పడ్డారు.ఇప్పటికే టెలికాం, ఆయిల్, జ్యూవెలరీ, ఫ్యాషన్, రిటైలింగ్ ఇలా ప్రతి దానిలోనూ తన సత్తా చూపారు అంబానీ.ఈ క్రమంలో హాస్పిటాలిటీ రంగంలో కూడా పూర్తి స్థాయిలో అడుగు...
Read More..ఈ ఏడాది పితృ పక్షాలు సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.ఈ రోజు నుంచి 15 రోజులను పితృ పక్షాలు అంటారు.ఈ పదిహేను రోజులలో మన పూర్వీకులకు మన పెద్ద వారి ఆత్మ శాంతించాలని వారికోసం ఒక రోజు ప్రత్యేకంగా పూజలు...
Read More..తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన కుటుంబం ఇటీవల విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడింది.అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండడంతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి వేధింపుల వల్లే చనిపోతున్నానంటూ సురేష్ సెల్ఫీ వీడియో లభ్యమైంది.అయితే ఈ...
Read More..కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, తనయుడు నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న చిత్రం బంగార్రాజు. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా, నాగ చైతన్య సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది.అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్...
Read More..బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ స్మాల్ స్క్రీన్ మీదనే కాదు సిల్వర్ స్క్రీన్ పై కూడా అదరగొడుతుంది.క్షణం టూ పుష్ప అనసూయ ఎంచుకున్న పాత్రలు ఆమెకు వెండితెర మీద స్పెషల్ క్రేజ్ తెస్తున్నాయి.రీసెంట్ గా పుష్ప సినిమాలో దాక్షాయని పాత్రలో మెప్పించిన...
Read More..ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇవ్వడమే హిట్టు పడే సరికి టాలీవుడ్ లో కృతి శెట్టికి ఓ రేంజ్ లో పాపులారిటీ వచ్చింది.ఈ క్రమంలో ఆమె చేస్తున్న సినిమాల మీద యూత్ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు.ఉప్పెన హిట్ ఆ తర్వాత చేసిన...
Read More..టాలీవుడ్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా, సినిమాలలో తనదైన శైలిలో నటిస్తూ తన అందం అభినయంతో లక్షలాది మంది ప్రేక్షకుల మనసులలో...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుందీ.అంతే కాకుండా తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మంచి...
Read More..దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం పుష్ప.ఈ సినిమా గత నెల డిసెంబర్ 17న థియేటర్ లలో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే.అయితే పుష్ప సినిమాలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు...
Read More..టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బుజ్జిగాడు సినిమా గురించి మనందరికీ తెలిసిందే.ఈ సినిమాలో త్రిషతో పాటు గా నటించిన మరొక హీరోయిన్ సంజనా గల్రానీ. బుజ్జిగాడు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి...
Read More..ప్రధాన మంత్రి మోదీ రక్షణపై కాంగ్రెస్ పార్టీ మహా కుట్ర పన్నిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.పంజాబ్లో ప్రధాని మోదీ కాన్వాయ్ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సోమవారం బండి సంజయ్ మౌన దీక్షకు దిగారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని...
Read More..నటి లక్ష్మీ రాయ్ గురించి మనందరికీ తెలిసిందే.ఈమె టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక సినిమాలలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది.అంతేకాకుండా లక్ష్మీరాయ్ కి యూత్ లో...
Read More..నాగచైతన్య సమంత విడాకుల వార్త విని ప్రేక్షకులు ఎంత షాకయ్యారో షణ్ముఖ్ దీప్తి సునైనా బ్రేకప్ కు సంబంధించిన వార్త విని కూడా ప్రేక్షకులు అదే విధంగా ఫీలయ్యారు.ఐదు సంవత్సరాల పాటు ప్రేమించుకున్న ఈ జంట కలిసి చేసిన షార్ట్ ఫిల్మ్స్,...
Read More..మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి మనవడు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అయిన గల్లా అశోక్ హీరోగా నటించిన తొలి సినిమా హీరో.గల్లా అరుణ కుమారి, సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో అమర...
Read More..ఓటు హక్కు. వినడానికి చాలా చిన్న మాట అనిపిస్తుంది, కానీ ఒక్క ఓటు కొందరు రాజకీయ నేతల తలరాతలను మార్చేస్తుంది, బలంగా నిర్మించుకున్న పార్టీలను సైతం కుప్ప కూల్చేస్తుంది, అందుకే రాజకీయ నేతలు ఎప్పుడు ఎలా ప్రజలతో వ్యవహరించినా ఎన్నికల ముందు...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో నేటి తరం కథానాయకులలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు.గంగోత్రి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన అల్లు అర్జున్ తన ప్రతి ఒక్క సినిమాలోనూ ఎంతో జాగ్రత్తలు పాటిస్తూ సినిమా సినిమాకు...
Read More..ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న భారీ భద్రత వైఫల్యం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.దీనిపై వాస్తవాలను వెలికి తీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దర్యాప్తు కమిటీలను ఏర్పాటు చేశాయి.అలాంటి విషయం సుప్రీంకోర్టు...
Read More..వాస్తవాలని నిర్భయంగా బయటకు చెప్తూ, ప్రజలకు సమాజానికి మేలు చేకూరేలా కీలక పాత్ర పోషించేది మీడియా.కానీ ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో మీడియా పాత్ర కొందరి స్వార్ధానికి మాత్రమే ఉపయోగపడుతోంది.అఫ్కోర్స్ మంచి వాళ్ళు లేకపోలేదు.అంతర్జాతీయ స్థాయిలో అమెరికా మీడియా కు ఉన్న ప్రాధ్యానత...
Read More..ఓ భారీ అవినీతి తిమింగళం ఐటీ వలకు చిక్కింది.కోట్ల రూపాయాల పన్ను ఎగవేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొడతామనుకున్న ఓ వ్యాపారి అక్రమ సంపద పుట్టను పగలగొట్టారు ఆదాయపన్ను అధికారులు.దాదాపు 39 గంటల పాటు సోదాలు చేపట్టి.వ్యాపారి అక్రమ సంపద భాగోతాన్ని బయటపెట్టారు.దాదాపు...
Read More..బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ కార్యక్రమానికి కంటెస్టెంట్ గా వెళ్లిన వారిని అనంతరం స్టార్ మాలో ప్రసారమయ్యే వివిధ కార్యక్రమాలకు తీసుకు రావడం ఆనవాయితీగా వస్తోంది.ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ లు పలు కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తుంటారు.ఈ క్రమంలోనే...
Read More..కరోనా కారణం వల్ల ఓటీటీలకు మంచి ఆదరణ పెరిగింది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రతి ఒక్క సినిమా ఓటీటీలలో ప్రసారం అవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తున్నాయి.ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలలో విడుదల కాగా మరి కొన్ని సినిమాలు...
Read More..థైరాయిడ్.ఇటీవల రోజుల్లో చాలా మందిలో సర్వ సాధారణంగా కనిపిస్తున్న సమస్య ఇది.థైరాయిడ్ అంటే స్త్రీలకు మాత్రమే వస్తుందని కొందరు అభిప్రాయపడుతుంటారు.కానీ, పురుషుల్లోనూ థైరాయిడ్ రోగులు ఉంటారు.శరీరంలోని దాదాపు అన్ని జీవక్రియ ప్రక్రియలను ప్రభావితం చేసే హార్మోన్లను థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది.ఈ...
Read More..సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత చిన్న, పెద్ద, ముసలి అనే తేడా లేకుండా తమ నైపుణ్యాన్ని బయటపెడుతుంటారు.అది పాటైన కావొచ్చు లేక డ్యాన్స్ అయిన కావొచ్చు.తమకు వచ్చిన విధంగా చేస్తూ నెటిజన్లను అలరిస్తుంటారు.ఏదైనా మంచి ఉర్రూతలు ఊగించే సాంగ్ వినబడిందంటే...
Read More..కరోనా థర్డ్ వేవ్ ఓ రేంజ్ లో విజృంభిస్తుంది.ముఖ్యంగా సినీ తారల మీద ఈ వేవ్ ఎఫెక్ట్ బాగా చూపిస్తుంది.షూటింగ్స్ చేస్తున్న వారి పైనే కాదు ఇంట్లో ఉన్న వారికి ఇది ఎఫెక్ట్ ఇస్తుంది.ఈమధ్యనే స్టార్ హీరో, స్టార్ మ్యూజిక్ డైరక్టర్,...
Read More..కూరగాయలలో చాలామందికి నచ్చని కాయ కాకరకాయ.ఈ కాకరకాయ చేదుగా ఉండటం వల్ల ఎంతోమంది దీనిని తినడానికి ఇష్టపడరు.కానీ ఈ కాకరకాయలో అధికంగా ఫైబర్ ఉంటుంది.ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కాకరకాయ తీసుకోవడం చాలా మంచిదని అంటున్నారు వైద్యులు.ఈ కాకరకాయను కనీసం వారంలో ఒక్కసారైనా...
Read More..ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసైనికులు ఎక్కువ మంది కోరుకునే ఆంశం పవన్ కళ్యాణ్ సీఎం కావాలని.కానీ గత ఎన్నికల్లో మాత్రం ఆయన ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు.వైసీపీ పార్టీ ఎవరూ ఊహించని రీతిలో 151 స్థానాల్లో గెలిచి తమ సత్తా చాటింది.రోజులు...
Read More..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా పై బాలీవుడ్ నుండి ప్రశంసల వెల్లువ మొదలైంది.హిందీలో మాస్ ఆడియెన్స్ కు నచ్చిన పుష్ప అక్కడ బీభత్సమైన వసూళ్లు రాబట్టింది.ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వర్షన్ రిలీజైంది.పుష్పని థియేటర్ కి వెళ్లి...
Read More..చుండ్రు.ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని వేధించే సమస్యల్లో ఇది ఒకటి.అందులోనూ చలి కాలంలో చుండ్రు సమస్య మరింత ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటుంది.వేడి వేడి నీటితో తల స్నానం చేయడం, వాతావరణంలో వచ్చే మార్పులు, దుమ్ము, ధూళి, కొన్ని రకాల మందులను వాడటం, ఆహారపు...
Read More..కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది.కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కరోనా మూడో దశకు ఆజ్యం పోయడంతో.ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది.భారత్లోనూ కరోనా పాజిటివ్ కేసులు గత పది రోజుల్లోనే భారీగా పెరిగి పోయాయి.నిన్నొక్క రోజే దేశ వ్యాప్తంగా...
Read More..సోషల్ మీడియా ప్రపంచంలో మనకు రోజూ ఎన్నో కొత్త విషయాలు కనిపిస్తూ ఉంటాయి.కొన్ని విషయాలు చూసి మనం సరదాగా నవ్వుకుంటే కొన్ని విషయాలను చూస్తే వెంటనే మనకు భయం పుడుతుంది.అటువంటి విషయాలలో ఉండేవి పాముల వీడియోలు.ప్రస్తుతం నెట్టింట్లో మనకు అనేక రకాల...
Read More..మెగా పవర్ స్టార్ రాం చరణ్ దృష్టిలో పడ్డాడు యువ దర్శకుడు రాహుల్ సంకృత్యన్.అతను డైరెక్ట్ చేసిన శ్యామ్ సింగ రాయ్ సినిమా ఈమధ్యనే రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది.నాని కెరియర్ లో డిఫరెంట్ మూవీ గా ఈ సినిమా వచ్చింది.నాని ద్విపాత్రాభినయంలో...
Read More..సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమా దర్శకుడికి, అందులో నటించిన హీరో హీరోయిన్లకు ఎంతో క్రేజ్ ఏర్పడుతుంది.అలాగే వారికి మరిన్ని సినిమాలలో నటించే అవకాశాలు కూడా వస్తాయి.ఈ క్రమంలోనే ఒక సినిమాలో ఒక పాట మంచి హిట్ అయ్యిందంటే...
Read More..మంచు మోహన్ బాబు కూతురు, నటి, యాంకర్ మంచు లక్ష్మి ప్రస్తుతం కరోనా బారినపడి హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఆమెకు టైం పాస్ అవడం కోసం ఎన్నో రకాల మూవీస్, వెబ్ సిరీస్...
Read More..టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి తనతో సినిమాలను నిర్మిస్తున్న నిర్మాతలకు షరతులు పెడుతున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.ఒకే సమయంలో రెండు లేదా మూడు సినిమాలలో నటించేలా కేరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న చిరంజీవి సినిమాల బడ్జెట్, ఇతర విషయాల...
Read More..సీనియర్ నటి రాజ్యలక్ష్మి కొడుకు రోహిత్ కృష్ణ హీరోగా వెండితెరకు పరిచయం కానున్నారు.ఈ క్రమంలోనే తిరుమల్ రావు దర్శకత్వంలో, కె.ప్రవీణ్ సమర్పణలో, కే.లక్ష్మి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన “పల్లె గూటికి పండగొచ్చింది”.ఈ సినిమా ద్వారా రోహిత్ కృష్ణ హీరోగా పరిచయం కానున్నారు.ఇందులో...
Read More..మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే.ఇప్పటికే షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీన ప్రేక్షకుల...
Read More..టాలీవుడ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ లో త్రివిక్రమ్, మహేష్ ల కాంబినేషన్ తప్పకుండా ఉంటుంది.వీరిద్దరి కాంబినేషన్ లో 17 ఏళ్ల క్రితం వచ్చిన అతడు సినిమా, అలాగే 12 ఏళ్ల కిందట వచ్చిన ఖలేజా సినిమాలు ఆల్ టైమ్ క్లాసిక్ గా...
Read More..టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం పుష్ప.ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన విషయం అందరికి తెలిసిందే.ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17న విడుదల అయి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల...
Read More..ప్రస్తుతం ప్లేబ్యాక్ సింగర్ గా ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకొని ఎంతో మంది యువతను ఆకట్టుకుంటున్న వారిలో సిద్ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ సింగర్ కి ఎంతో క్రేజ్ ఉంది.ఈ మధ్యకాలంలో సిద్ శ్రీరామ్ పాడిన...
Read More..ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఎక్కువ మంది చర్చించుకుంటున్న అంశం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు గురించే.ఉద్యోగస్తులు తమకు 40 శాతం పీఆర్సీ కావాలని డిమాండ్ చేశారు.అందుకు కొన్ని పోరాటాలను కూడా చేశారు.కానీ ప్రభుత్వం మాత్రం చివరికి కేవలం 23 శాతం...
Read More..టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రమోషన్స్ లో భాగంగా బిజీగా...
Read More..ఈ రోజుల్లో తెలియని ప్రాంతాలకు వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ డిజిటల్ మ్యాప్లు, జీపీఎస్ డివైజ్ లపై ఆధారపడుతున్నారు.ఎందుకంటే వీటి కచ్చితత్వం దాదాపు 99% వరకు ఉంటుంది.కానీ కొన్ని సందర్భాల్లో వీటిని నమ్ముకుంటే ప్రమాదాల్లో చిక్కుకోక తప్పదు.తాజాగా జరిగిన సంఘటన దీనికి ప్రత్యక్ష...
Read More..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో హరీష్ శంకర్ ఒకరు.ఈయన సోషల్ మీడియాలో వస్తున్నా ట్రోల్స్ పై ఎప్పటికప్పుడు రిప్లై ఇస్తూ నెటిజెన్స్ కు కౌంటర్ ఇస్తుంటాడు.దీంతో హరీష్ ఎప్పుడు వార్తల్లో నిలుస్తాడు.ఈయన ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు.తాజాగా మరోసారి ఈ...
Read More..ప్రముఖ నటుడు కృష్ణ పెద్ద కొడుకు, స్టార్ హీరో మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతూ శనివారం రాత్రి మృతి చెందారు.మహేష్ బాబు హోం ఐసోలేషన్ లో ఉండటంతో రమేష్ బాబు అంత్యక్రియలకు హాజరు...
Read More..ఎప్పుడెప్పుడు సోషల్ మీడియాలో సెలబ్రెటీలపై ట్రోల్స్ చేద్దామా అని నెటిజన్లు బాగా ఎదురుచూస్తూ ఉంటారు.పొరపాటున ఎవరైనా సెలబ్రెటీ ఏదైనా పొరపాటు చేస్తే చాలు.నెటిజన్లు వాటిని వెంటనే పట్టేసుకొని ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తూ ఉంటారు.వాటిని క్షణాల్లో వైరల్ గా మారుస్తారు.అలా...
Read More..తెలుగు బుల్లితెరపై ప్రసారమైన అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికే తెలుగులో 5 సీజన్లు పూర్తి అయిన సంగతి మనకు తెలిసిందే.అయితే గత నాలుగు సీజన్లలో ఏ విధమైనటువంటి కాంట్రవర్సీలను క్రియేట్ చేయకపోయినప్పటికీ...
Read More..ఏపీలో ప్రస్తుతం టికెట్ రేట్ల గురించి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.గత కొద్దిరోజులుగా ఏపీలో ఈ విషయంపై వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.ఈ విషయంపై ఈ ప్రభుత్వాన్ని రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ లను సమర్థిస్తూ అతడికి అండగా నిలిచారు మెగా...
Read More..సాధారణంగా ఒక చెట్టును విరగ్గొట్టాలంటే ఒక గొడ్డలి లేదా ఏదైనా బలమైన వస్తువు అవసరమవుతుంది.చేతిలో ఎంత పదునైనా ఆయుధం ఉన్నా సరే చెట్టును పడేయాలంటే బలిస్టులై ఉండాలి.కానీ ఒక 12 ఏళ్ల అమ్మాయి మాత్రం తన పిడిగుద్దులతో చెట్లను కూలదోస్తోంది.ఆమె రెప్పపాటు...
Read More..ప్రస్తుతం ఆస్ట్రేలియాలో 5 మ్యాచ్ల యాషెస్ సిరీస్ ఆసీస్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ ప్రతిష్ఠాత్మక సిరీస్లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్టుపై హ్యాట్రిక్ టెస్టు విజయాలు సాధించింది.దీంతో ఈ సిరీస్ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.అయినప్పటికీ నామమాత్రపు మ్యాచ్లు ఆడాల్సి...
Read More..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప. గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న నటించిన ఈ సినిమా డిసెంబర్ 17న క్రిస్మస్ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి అన్ని చోట్ల పాజిటివ్...
Read More..దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా, సౌతాఫ్రికా మూడు టెస్టుల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే రెండు టెస్టులు పూర్తి అవగా, అవి రెండూ డ్రాగా ముగిశాయి.దీంతో మూడవ టెస్ట్ మ్యాచ్ కీలకంగా మారనుంది.ఈ టెస్ట్ మ్యాచ్ కేప్ టౌన్ వేదికగా జనవరి 11...
Read More..టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17న విడుదలైన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడమే కాకుండా బాక్సాఫీసు...
Read More..కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆద్వర్యంలో రైల్వే గేట్ వద్ద రైల్ రోకో.మహాధర్నా కార్యక్రమంలో పాల్గోన్న ఎంపీ అవినాష్ రెడ్డి, జెడ్పీ చైర్మెన్ అమర్నాథ రెడ్డి ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, రఘురామి రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి.వెంకటాద్రి, రాయలసీమ, హరిప్రియ, ముంబై-చెన్నై...
Read More..అగ్ర రాజ్యం అమెరికాను వరుస విపత్తులు వెంటాడుతూ ఎంతో మంది ప్రాణాలను బలిగొంటుంటే తాజాగా జరిగిన అగ్ని ప్రమాద ఘటన కారణంగా దాదాపు 20 మంది సజీవదహనం అవడం కలకలం రేపుతోంది.అమెరికాలోనే అత్యధిక జనాభాగల రాష్ట్రమైన న్యూయార్క్ లో ఈ ఘటన...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తెల్లటి షర్ట్ పై రెడ్ కలర్ చిన్న చిన్న డిజైన్ తో చాలా క్యూట్ గా అందంగా సమంత కనిపిస్తుంది.సమంత ను ఇలా ఒక మంచి ఔట్ ఫిల్...
Read More..2022 సంవత్సరంలో రిలీజవుతున్న భారీ సినిమాలలో ఆచార్య సినిమా కూడా ఒకటి.కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరగగా చిరంజీవి, చరణ్ నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ కావడంతో ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్, ఇతర హీరోల ఫ్యాన్స్...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ గణగాని మాధవి అధ్యక్షతన నిర్వహించిన రైతు బంధు వారోత్సవాలలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం...
Read More..యూట్యూబ్ సెన్షేషన్ దీప్తి సునైన మరియు షన్నూ ల ప్రేమ వ్యవహారం కు ఫుల్ స్టాప్ పడ్డట్లే అని తేలిపోయింది.దీప్తి సునైన బ్రేకప్ చెప్పడంతో షన్నూ కూడా ఆమెకు ఆ స్వేచ్చ ఉంది కాబట్టి ఆమె నా నుండి దూరం జరిగింది...
Read More..మన్మధుడు కింగ్ నాగార్జున తన తనయుడు నాగ చైతన్య తో కలిసి ప్రెసెంట్ ‘బంగార్రాజు’ సినిమా చేస్తున్నాడు.కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.బంగార్రాజు సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న విషయం తెలిసిందే.సోగ్గాడే చిన్ని నాయన...
Read More..నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో రూపొందిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా లో బంగార్రాజు పాత్ర అందరికి బాగా నచ్చింది.అందుకే ఆ పాత్ర ను బేస్ చేసుకుని సినిమా ను తెరకెక్కించాలని నాగార్జున అనుకోవడం.దాదాపు నాలుగు సంవత్సరాల పాటు...
Read More..వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా ఏపీలో గెలిచి పీఠమెక్కాలని టీడీపీ గట్టిగా భావిస్తోంది.అందుకు తగ్గ ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలకుండా పని చేస్తున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు.ప్రస్తుతం ఆయన తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో ఉన్నారు.ఇదే సమయంలో...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం నటనకు ఎక్కువగా ప్రాధాన్యం ఉన్న ఛాలెంజింగ్ పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతోంది.నాగచైతన్య తో విడాకుల తర్వాత హైలెట్ అయిన సమంతా ప్రస్తుతం ఆ బాధను మరిచిపోవడానికి తన ద్రుష్టిని మొత్తం ప్రస్తుతం సినిమాలపై పెట్టింది.సినిమాలో సమంత...
Read More..టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.చలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ సినిమాలలో తనదైన శైలిలో నటిస్తూ తన అందం అభినయంతో ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది.చలో సినిమా తర్వాత విజయ్ దేవరకొండ...
Read More..అభినయానికి ప్రధానమైన పాత్రలనే పోషించి తెలుగమ్మాయి కాకపోయినా తెలుగమ్మాయిలా సౌందర్య పాపులారిటీని సంపాదించుకుని అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు.కొన్ని సంవత్సరాల్లోనే వందకు పైగా సినిమాలలో ఎన్నో విభిన్నమైన పాత్రలలో సౌందర్య నటించారు.వివాదాలకు దూరంగా ఉండే సౌందర్య ఇతర స్టార్ హీరోయిన్లతో కూడా...
Read More..అధికార టీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న తీరు ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.మాజీ మంత్రి ఈటల రాజేందర్ మీద భూ కబ్జా ఆరోపణలు రాగానే అతడిని మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేశారు కేసీఆర్.కానీ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కుమారుడు వనమా రాఘవ...
Read More..తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు యాంకర్ అనగానే మూడు నాలుగు పేర్లు గుర్తుకు వస్తాయి.అందులో ఒక పేరు శ్రీముఖి అనడంలో సందేహం లేదు.బుల్లి తెర రాములమ్మ అంటూ ఈమెకు పేరు ఉంది.అందరు కూడా ముద్దుగా బొద్దుగా ఉంటావు అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తూ...
Read More..విశాఖ జిల్లాలో ఉన్న సీట్లలో అత్యంత ముఖ్యమైనది భీమునిపట్నం సీటు.ఇక్కడ చాలా రోజుల నుంచి టీడీపీయే గెలుచుకుంటూ వస్తోంది.కానీ ప్రస్తుతం మాత్రం ఇక్కడ టీడీపీ పార్టీ అపోజిషన్ లోనే కూర్చుంది.ఇక్కడ వైసీపీకి చెందిన అవంతి శ్రీనివాస్ గెలిచి మంత్రి అయ్యారు.2019లో ఇక్కడి...
Read More..ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను స్వాధీనం చేసుకుని వాటిని నిర్వీర్యం చేశారు.ఏవోబీలోని మల్కన్గిరి జిల్లా కటాఫ్ ఏరియాలో కొత్తగా ఏర్పాటు అయిన బీఎస్ఎఫ్ బెటాలియన్ గొప్ప విజయాన్ని సాధించింది. బీఎస్ ఎఫ్ బలగాలు కటాఫ్ ఏరియాలో గాలింపు చర్యలు నిర్వహిస్తుండగా,...
Read More..దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.ఊహించని విధంగా వారం వ్యవధిలో వేలల్లో ఉండే కేసుల సంఖ్య లక్షల్లోకి నమోదు కావడంతో.కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.ఒమిక్రన్ అనే కొత్త వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండటంతో దేశంలో కూడా ఒమిక్రన్...
Read More..ఎంపీ విజయ సాయిరెడ్డి కామెంట్స్… సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ టోర్నమేంట్ ప్రారంభించాము.యువతలో ఉన్న ప్రతిభ బయటకు తీయడం కోసం వైఎస్సార్ కప్ పోటీలు ప్రారంభించాము.ప్రతి ఏడాది ఈ పోటీలు జరుగుతాయి.గత ఏడాది 420 టీంలు పోటీల్లో...
Read More..మూడు రోజులుగా చంద్రబాబు తాపత్రయాన్ని కుప్పం ప్రజలు చూస్తున్నారు ఆయన తాపత్రయం చూస్తుంటే జాలి వేస్తుంది కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం అక్కడి ప్రజలకు జరిగిన నష్టంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు అసలు ఎందుకు ఓడిపోయారో చంద్రబాబు రియలైజ్ అవ్వాలి కుప్పంలో...
Read More..జీవో నెంబర్ 317 రద్దు చేయాల్సిందే అని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు.ఉద్యోగ ఉపాధ్యాయులను తీవ్ర మనోవేదన కు గురిచేస్తున్న జీవో నెంబర్ 317ను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ...
Read More..కాంగ్రెస్ లో కొత్త రూల్స్ తెరపైకి వస్తున్నాయి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను సమూలంగా ప్రక్షాళన చేయాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకోవడం, దీనికి తగ్గట్టుగా కొన్ని నిబంధనలను అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పదవులు అనుభవిస్తున్న...
Read More..నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఒక డాక్టరు గా, ఒక ప్రజా నాయకురాలిగా గ్రామ ప్రజల యొక్క ఆరోగ్యం కోసం వారికి మంచి వైద్య సౌకర్యం అందించడానికి సంకల్పించారు.తన నియోజకవర్గ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండలం...
Read More..ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ నగర్ లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల...
Read More..ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దూసుకెళ్తున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన.అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.పైగా ఇండియన్ క్రష్ గా కూడా పేరు సొంతం చేసుకుంది.ప్రస్తుతం...
Read More..ప్రతి ఒక్కరికి సిగ్నేచర్ అనేది ఉంటుంది.దానిని ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా కొన్నికొన్ని సందర్భాలలో మాత్రమే వాడుతుంటారు.ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు కూడా సిగ్నేచర్ లు చేస్తూ ఉంటారు.అభిమానులకు తమ ఆటోగ్రాఫ్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా సిగ్నేచర్ చేసి ఇస్తుంటారు. కొన్ని...
Read More..సాధారణంగా ప్రస్తుత కాలంలో చాలా మంది కాలికి నల్ల దారం కట్టడం మనం చూస్తుంటాము.ఇది కట్టడంవల్ల తమ పై ఎలాంటి ప్రభావం ఉండదని చాలా మంది భావిస్తారు.అయితే ఇది ప్రస్తుత కాలంలో ఒక ఫ్యాషన్ గా మారిపోయింది.కొందరు సాధారణ దారాలను కాలికి...
Read More..టిడిపి అధినేత చంద్రబాబు కు కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో వరుసగా ఆయన గెలుస్తూ వస్తున్నారు.అక్కడ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించకపోయినా గెలవడం ఆనవాయితీగా మారింది.అసెంబ్లీ ఎన్నికలే కాదు ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా టిడిపి అభ్యర్థి విజయం సాధిస్తూ వస్తున్నారు.కానీ...
Read More..డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అదేరీతిలో వైసీపీ మంత్రి సినిమాటోగ్రాఫర్ శాఖ చూసుకుంటున్న పేర్ని నాని మధ్య గతంలో సోషల్ మీడియా సాక్షిగా మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల ధరలు ప్రభుత్వం నియంత్రించడం పట్ల రాంగోపాల్ వర్మ తీవ్రస్థాయిలో...
Read More..Needless to say, the success of Pushpa, directed by Sukumar and starring Allu Arjun, was a resounding success.Sukumar’s film was a huge success with the theme of red sandalwood smuggling.Pushpa...
Read More..భారతదేశంలో సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు.భక్తి అనేది మనిషిని ఎంతటి పనినైనా చేయిస్తుంది.మనదేశంలో రోజురోజుకీ భక్తి పెరగడం వల్ల ఇష్టమైన దేవుళ్ళకు ఆలయాలను కట్టి పూజిస్తున్నారు.అంతేకాదు వారికి ఇష్టమైన రాజకీయ నాయకులకు, సినిమా హీరో, హీరోయిన్ లకు కూడా గుడి కట్టేస్తున్నారు...
Read More..నట్స్లో ఎన్నో రకాలు ఉండగా.అందులో పీకన్ నట్స్ కూడా ఒకటి.చూసేందుకు వాల్ నట్స్ మాదిరిగానే ఉండే పీకన్ నట్స్ రుచిగా ఉండటమే కాదు.ప్రోటీన్, పైబర్, కాపర్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ బి, విటమిన్ ఎ,...
Read More..Municipal Minister Botsa Satyanarayana said that Chandrababu was a disturbed history in the political picture of Andhra Pradesh and his name would not be in the coming days.He said he...
Read More..The state government has taken armistice measures to prevent the recurrence of problems in the state due to lack of oxygen in the second phase of Corona and the re-emergence...
Read More..జనసేన ,తెలుగుదేశం పార్టీల పొత్తు వ్యవహారం ఇంకా ఒక క్లారిటీ రానప్పటికీ పొత్తు పెట్టుకోవడం మాత్రం ఖాయం అన్న సంగతి అటు తెలుగుదేశం ఇటు జనసేన పార్టీ నాయకులు బలంగా నమ్ముతున్నారు.2024 ఎన్నికల్లో గెలిచేందుకు ఖచ్చితంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు,...
Read More..ఇవాళ రేపు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా ఉందా అంటే అది పొట్ట అని చెప్పవచ్చు.సాధారణంగా ప్రతి మనిషికి పొట్ట అనేది వస్తోంది.ఇక దాన్ని తగ్గించుకోవడానికి వారు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.పొట్ట ఉంటే ఎబ్బెట్టుగా కనిపిస్తామనే భావనతో...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 06.52 సూర్యాస్తమయం: సాయంత్రం 05.53 రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు అమృత ఘడియలు: అష్టమి మంచి రోజు కాదు వరకు దుర్ముహూర్తం: ఉ.12.47 నుంచి 01.38 వరకు ఈ...
Read More..రోజురోజుకి గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది.రాబోయే తరాలు, హార్ట్ ఎటాక్, డయాబెటిస్ వలన మరింత బాధపడనున్నారు.దీనికి కారణం తీసుకునే ఆహారం మాత్రమే కాదు, మన కదలిక కూడా అని చెబుతున్నారు డాక్టర్లు.అవును, మన శరీరానికి మనం ఇచ్చే విశ్రాంతి...
Read More..ఆ పరమ శివుడు అభిషేక ప్రియుడు అనే విషయం మనకు తెలిసిందే.స్వామివారి అనుగ్రహం మనపై కలగాలంటే స్వామివారికి వివిధ రకాల పదార్థాలతో అభిషేకం చేస్తే చాలు స్వామివారు ప్రసన్నమయ్యి మన కోరికలను తప్పక నెరవేరుస్తారని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.ఈ క్రమంలోనే పరమశివుడికి...
Read More..అన్ని మాసాలలో కెల్లా కార్తీకమాసం పరమ పవిత్రమైనదిగా భావించి, ఆ శివకేశవులను ఎంతో భక్తి భావంతో పూజిస్తారు.ఈ నెల మొత్తం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఉపవాస దీక్షలు చేస్తుంటారు.ఇంతటి పవిత్రమైన కార్తీక మాసంలో మిగిలిన ఐదు రోజులు ఎంతో పవిత్రమైనవిగా భావించి...
Read More..కిడ్నీలో రాళ్లు లేదా మూత్ర పిండాల్లో రాళ్లు ఇటీవల కాలంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇది ఒకటి.లవణాలు, యూరిక్ ఆమ్లాలు, కాల్షియం, ఖనిజాలు కలయికతో ఈ రాళ్ళు మూత్రపిండాలలో ఏర్పడుతాయి.కిడ్నీలో రాళ్లు అనేది...
Read More..వాక్కాయవర్షాకాలంలో విరి విరిగా దొరికే పండ్లలో ఇవి ఒకటి.రుచికి కాస్త వగరు, కాస్త పుల్లగా ఉండే వాక్కాయలను డైరెక్ట్గా తినడమే కాదు.వాటితో ఎన్నో వంటలు కూడా చేస్తుంటారు.వాక్కాయ పచ్చడి, వాక్కాయ పప్పు, వాక్కాయ పులిహోర, వాక్కాయ సలాడ్ ఇలా రకరకాలుగా చేస్తుంటారు.వాక్కాయలతో...
Read More..ప్రెగ్నెన్సీ సమయంలో అన్ని విషయాల్లోనూ అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.అలాగే ఎన్నో ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది.ముఖ్యంగా తల్లి, కడుపులో శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని ఆహారాలను డైట్లో చేర్చుకోవాల్సి ఉంటుంది.అలాంటి వాటిలో రాగులు ఒకటి.వీటిలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం,...
Read More..ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన పోషకాల్లో ఇదీ ఒకటి.దీనిని శరీరం స్వతహాగా తయారు చేసుకోలేదు.అందుకే మనం ఆహారాల ద్వారా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ను శరీరానికి అందించాల్సి ఉంటుంది.అయితే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ను ఎందుకు తీసుకోవాలి.? అసలు...
Read More..Prime Minister Narendra Modi has taken a crucial decision in the wake of rising corona cases.The COVID 19 situation was reviewed via video conference on Sunday.The central government has taken...
Read More..పరమేశ్వరుడికి ఎంతో పుణ్య స్థలమైన కాశీ మహా పుణ్యక్షేత్రం అంటే ఎంతో ఇష్టమని ఆధ్యాత్మిక పండితులు చెబుతుంటారు.కానీ ఆ పరమశివుడికి కాశీ కన్నా ఎంతో ఇష్టమైన ప్రదేశం మరొకటి ఉందని పురాణాలు చెబుతున్నాయి.శివుడు ఎంతగానో ఇష్టపడిన ఆ ప్రాంతంలో ఎన్నో విశేషాలు...
Read More..MP Vijayasaireddy, ministers Avanti Srinivas, Kursala Kannababu and Sidiri Appalaraju on Sunday held talks with leaders of fishing communities to resolve the dispute over the ring nets.State Fisheries Minister Sidiri...
Read More..CM KCR conducted a review on the progress of work on irrigation projects in the state of Telangana.KCR has issued several instructions to the Irrigation Department officials in this regard.The...
Read More..యాపిల్. దీని గురించి పరిచయాలు అవసరం లేదు.నేటి కాలంలో అందరికీ యాపిల్స్ అందుబాటులో ఉంటున్నాయి.ఎన్నో పోషకాలు దాగి ఉన్న యాపిల్ రోజుకొకటి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు.అవును, యాపిల్లో విటమిన్స్, మినరల్స్ మరియు యాంటీ...
Read More..టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కెరీర్ తొలినాళ్లలో నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయి.అయితే గత కొన్నేళ్లుగా అనుపమ నటించిన సినిమాలు సక్సెస్ సాధించకపోవడంతో పాటు ఈ నటికి సినిమా ఆఫర్లు కూడా తగ్గడం గమనార్హం.2022 సంవత్సరంలో అనుపమ పరమేశ్వరన్...
Read More..ప్రస్తుత కాలంలో చాలా మంది మూఢనమ్మకాలకు స్వస్తి పలికారు.అలాంటి మూఢనమ్మకాలు ఏవీ ఉండవు అంతా విధి రాత ప్రకారమే జరుగుతుందని భావిస్తూ ఉంటారు.అయితే కొంత మంది కొన్ని నమ్మకాలను ఎంతో విశ్వసిస్తారు.ఈ క్రమంలోనే ఏదైనా మనకు చెడు జరిగినప్పుడు కచ్చితంగా చెడు...
Read More..యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భీమ్ పాత్రలో నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఒమైక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో వాయిదా పడింది.బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.రిలీజ్ కు కొన్నిరోజుల ముందు...
Read More..కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్ళీ కొత్త వేరియంట్ తో విజృంభిస్తుంది.రోజురోజుకూ కేసులు మరింత పెరుగుతున్నాయి.థర్డ్ వేవ్ కేసులు రోజురోజుకూ ఎక్కువ అవుతూ ప్రజల్లో మళ్ళీ భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.ఒకవైపు సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు.ఈసారి ఓమిక్రాన్...
Read More..టాలీవుడ్ ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు అయిన తనికెళ్ల భరణి గురించి మనందరికీ తెలిసిందే.తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో మంచి మంచి సినిమాల్లో నటించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.అదేవిధంగా ప్రతినాయకుడి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న ఘట్టమనేని రమేష్ బాబు మరణించిన విషయం విదితమే.రమేష్ బాబు మరణించడంతో టాలీవుడ్ ఇండస్ర్టీ దిగ్బ్రాంతికి గురి అయ్యింది.ఆయన అకాల మరణం సినీ ప్రముఖులతో పాటు ఘట్టమనేని అభిమానులను కూడా విషాదానికి గురి చేసింది.శనివారం రాత్రి...
Read More..అగ్రరాజ్యం అమెరికాపై ప్రకృతి పగబట్టినట్లుగా వుంది.ఇప్పటికే భారీ వర్షాలు, వరదలు, టోర్నడోలు, హీట్ వేవ్, భూకంపాలు అమెరికాను వణికించాయి.తాజాగా శీతాకాలం కావడంతో విపరీతంగా మంచుకురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్థమవుతోంది.‘‘తుఫాను బాంబు’’గా పేర్కొనే శీతాకాలపు మంచు తుఫాను శుక్రవారం అమెరికా ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తింది.దీని...
Read More..Nagari MLA Roja, Singer SP Shailaja Several celebrities visited Thirumala Devastanam Sunday morning and paid homage.After the darshan, speaking at a media conference outside the temple on the occasion, MLA...
Read More..కేరళలో జన్మించినా తెలుగు, తమిళంతో పాటు దక్షిణాది భాషల్లో అమలా పాల్ గుర్తింపును సంపాదించుకున్నారు.కొచ్చిలో చదువు పూర్తి చేసిన అమలా పాల్ ప్రముఖ దర్శకుడు ఏఎల్ విజయ్ ను పెళ్లి చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.అయితే పలు కారణాల వల్ల ఈ...
Read More..1.న్యూ యార్క్ లో భారతీయ డ్రైవర్ పై దాడి. న్యూయార్క్ లో జాన్ కెన్నెడీ విమానాశ్రయం బయట భారత సిక్కు టాక్సీ డ్రైవర్ పై ఓ అమెరికన్ దాడికి పాల్పడ్డాడు.ఈ ఘటనపై ఇండియన్ కన్సులేట్ మండిపడింది. 2.నేడు భారతీయ ప్రవాస్ దినోత్సవం...
Read More..సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి ఒక వేదికగా మారింది.ఏ విషయమైనా పంచుకోవడానికి, తెలుసుకోవడానికి సోషల్ మీడియా ఖాతాలు బాగా ఉపయోగపడుతున్నాయి.ఇక సెలబ్రెటీలకు మాత్రం సోషల్ మీడియా బాగా అలవాటు అయింది.తమ వ్యక్తిగత విషయాలను పంచుకోవడమే కాకుండా తమకు సంబంధించిన ప్రైవేట్, గ్లామర్...
Read More..టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం పుష్ప.ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17 న విడుదలైన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల అయి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా బ్లాక్...
Read More..బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో అంచనా వేయడం చాలా కష్టం.ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లు కొట్లాడుకుంటారు మళ్ళీ వెంటనే కలిసి పోతూ ఉంటారు.హౌస్ లో కొట్లాడుకొని బయట కూడా అదే విధంగా...
Read More..భూమిపై ఉన్న తేనెటీగలు కొన్ని మిలియన్ల సంవత్సరాలుగా తేనెను తయారు చేయడానికి ఎడతెగని కృషి చేస్తున్నాయి.తేనెలో వివిధ రకాల పోషకాలు, ఖనిజాలు మరియు విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ లక్షణాలు కూడా ఉన్నాయి, ఇవి అనేక రకాల ఆరోగ్య...
Read More..స్టార్ సింగర్ సునీత గతేడాది ఇదే సమయంలో ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.పెళ్లి తర్వాత సునీత రామ్ అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు.సునీత గతంతో పోలిస్తే సోషల్ మీడియాలో యాక్టివ్ కావడంతో పాటు భర్తతో కలిసి దిగిన...
Read More..మనం సోషల్ మీడియాలో రోజు వింత వింత సంఘటనలు చూస్తూ ఉంటాం.వాటిని చూసినప్పుడు మనం ఆశ్చర్య పోవడం ఖాయం.కొన్ని విషయాలు చూసినప్పుడు ఇలా కూడా చేస్తారా అని అనిపించక మానదు.తాజాగా అలాంటి సంఘటన ఒకటి జరిగింది.ఇలాంటివి చూసినప్పుడు, విన్నప్పుడు మనం ముందు...
Read More..అమెరికాతో గడిచిన కొన్నేళ్లుగా వున్న మనస్పర్థలు తొలగడంతో భారత్ నుంచి మామిడి కాయలు, దానిమ్మ పండ్లను దిగుమతి చేసుకోవడానికి యూఎస్ ప్రభుత్వం అనుమతించింది.దీనికి బదులుగా అమెరికా నుంచి చెర్రీస్, అల్ఫాల్ఫా ఎండుగడ్డి, పంది మాంసం భారత్కు దిగుమతి కానుంది.ఈ మేరకు అగ్రరాజ్యం...
Read More..రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఇంతలా హాట్ హాట్ గా మారినా ముఖ్యమంత్రి కెసీఆర్ మాత్రం ఒక్క మాటంటే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఒక్కసారిగా రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది.అయితే ప్రస్తుతం బీజేపీ తమదైన రాజకీయ వ్యూహంతో పెద్ద ఎత్తున క్షేత్ర...
Read More..సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ కుమారుడు ఘట్టమనేని రమేష్ బాబు నిన్న తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.దీంతో టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది.ఈ మధ్య వరుస విషాదాలు చోటు చేసుకుంటూ టాలీవుడ్ చిత్ర సీమ లెజెండరీ నటులను, దర్శక...
Read More..చిత్ర పరిశ్రమలో ఎంతో మంది ప్రముఖులకు సంబంధించిన వారసులు ఇక అద్భుతంగా రాణిస్తారు అనుకుంటే అర్ధాంతరంగా అనారోగ్యంతో మరణించిన వారు చాలా మంది ఉన్నారు.ఇలా ఇప్పటి వరకూ ఎంతోమంది సినీ ప్రముఖులకు పుత్రశోకం ఏర్పడింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఇలా తెలుగు...
Read More..చాలామంది వారి జాతక దోషాలు శని ప్రభావం ఉన్న కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.ఈ క్రమంలోనే శని ప్రభావం దోషం నుంచి బయట పడటం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే శని దోషం నుంచి బయటపడటానికి మకర సంక్రాంతి...
Read More..గత కొద్దిరోజులుగా ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారం గురించి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ విషయం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.థియేటర్లో సినిమా టికెట్ రేట్లు పెంచాలి అని సినీ ఇండస్ట్రీ వారు ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.కానీ ఏపీ ప్రభుత్వం...
Read More..తెలంగాణ రాజకీయాలు ఎన్నడూ లేనంతగా అధికార, ప్రతిపక్షాల విమర్శలు ప్రతివిమర్శలతో ఆసక్తికరంగా మారాయి.టీఆర్ఎస్ తరువాత ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న బీజేపీ బండి సంజయ్ అరెస్ట్ తరువాత మరింతగా జోరు పెంచిన విషయం తెలిసిందే.బీజేపీ జాతీయ కీలక నేతలను...
Read More..సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉన్నా అదృష్టం మాత్రం కలిసి రావాలి.ఎందుకంటే బడా బ్యాక్ గ్రౌండ్ లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ కేవలం సక్సెస్ మాత్రమే కెరియర్ను నిర్ణయిస్తూ ఉంటుంది.సక్సెస్ సాధిస్తే సాధారణ హీరో స్టార్ హీరో గా మారిపోతాడు.ఇక సక్సెస్ లేకపోతే...
Read More..1.పోలీసుల పై ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు ఏపీ పోలీసులు పార్టీ కండువాలు వేస్తున్నారు అంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2.మహేష్ సోదరుడికి అంత్యక్రియలు పూర్తి సినీ హీరో మహేష్ బాబు సోదరుడు...
Read More..ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు చూస్తుంటే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది.అది నిజమేనా లేకపోతే ఫేక్ వీడియోనా అని అనుమానం కూడా కలుగుతుంది.కాగా ఇలాంటి వీడియోలకు విపరీతంగా వ్యూస్ కూడా వస్తుంటాయి.అయితే ఇలాంటి వాటిలో సాయం చేయడానికి...
Read More..తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ ‘రోబో’ ఫిల్మ్ అందరికీ ఫేవరెట్ సినిమా అని చెప్పొచ్చు.ఇందులో రోబో మనిషిని ప్రేమించే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది.రియల్ లైఫ్ లో అటువంటివి సాధ్యం కాదని, అది పిక్చర్ కాబట్టి అలా జరిగిందని అందరూ...
Read More..ఫ్రెండ్ షిప్ గ్రేట్ నెస్ అందరికీ తెలిసే ఉంటుంది.స్నేహం కోసం ప్రాణాలు ఇస్తుంటారు కొందరు.అలా తమ మిత్రుత్వం కలకాలం ఉండాలని ఆకాంక్షిస్తుంటారు కూడా.ఇకపోతే ఈ స్నేహం అనేది కేవలం మనుషుల మధ్యనే ఉందనుకుంటే మీరు పొరపడినట్లే.జంతువులు కూడా స్నేహ పూర్వక భావనను...
Read More..తేనె.ఎంతో మధురంగా ఉండటమే కాదు బోలెడన్ని పోషకాలనూ కలిగి ఉంటుంది.ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, విటమిన్ బి, విటమిన్ సి, ప్రోటీన్, శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్.ఇలా ఎన్నో పోషక విలువలు ఉండటం వల్ల తేనె ఆరోగ్య పరంగా, సౌందర్య...
Read More..2020 వ సంవత్సరంలో మొత్తం ఆరు గ్రహణాలు ఏర్పడిన సంగతి మనకు తెలిసిందే.ఇందులో రెండు సూర్య గ్రహణాలు కాగా, నాలుగు చంద్ర గ్రహణాలు ఏర్పడ్డాయి.అయితే ఈ ఏడాది 2021 లో ప్రపంచం మొత్తం నాలుగు గ్రహణాలు కనువిందు చేయనున్నాయి.వీటిలో ఒక సంపూర్ణ...
Read More..వయసు పైబడే కొద్ది ఏదో ఒక అనారోగ్య సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.ముఖ్యంగా పురుషుల్లో 40 ఏళ్లు దాటాయంటే చాలు గుండె వ్యాధులు, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, బీపీ, షుగర్, కంటి చూపు తగ్గడం ఇలా రకరకాల సమస్యలు వేధిస్తూనే...
Read More..ఇప్పుడు కరోనా ప్రపంచాన్ని ఎంతలా అతలాకుంతలం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మొదటి నుంచి ఇప్పటి వరకు అనేక ప్రాంతాలను కరోనా కమ్మేసింది.అది ఉండని ఊరు లేదు, అది చేరని ప్రాంతం లేదు అన్నట్టు ప్రపంచాన్ని మొత్తం గడగడలాడిస్తోంది.అయితే దానికి వ్యాక్సిన్లు...
Read More..మల్లేశం సినిమా ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ అనన్య నాగల్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా కమెడియన్ ప్రియదర్శితో కలిసి మల్లేశం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో...
Read More..తెలుగు బుల్లితెర ఫై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇటీవలే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ షో ముగిసిన విషయం మనందరికి తెలిసిందే.బిగ్ బాస్ షో ముగిసిన కూడా కంటెస్టెంట్ ల గురించి సోషల్ మీడియాలో...
Read More..పొద్దున లేవగానే నీళ్ళు తాగలని డాక్టర్లు చెబుతూ ఉంటారు.ఎందుకంటే 7-8 గంటలు విశ్రాంతి తీసుకున్న తరువాత మన శరీరం డిహైడ్రేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది.నీళ్ళు తాగడం వలన మళ్ళీ శరీరం హైడ్రేట్ అవుతుంది.అలాగే రోజు ప్రొద్దున్నే నీళ్ళలో కాసింత ఉప్పు వేసుకోని...
Read More..ఘట్టమనేని అభిమానులందరు దిగ్భ్రాంతిలో మునిగి పోయారు.ఇప్పటికే మహేష్ బాబు కరోనా వైరస్ బారిన పడ్డాడు అని అభిమానులు ఆందోళన మునిగిపోయారు.సూపర్ స్టార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అభిమానులను.ఇక అంతలోనే ఊహించని ఘటన అటు ఘట్టమనేని కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది.సూపర్ స్టార్ మహేష్...
Read More..తెలంగాణ కాంగ్రెస్ రోజురోజుకు బలపడాలని రకరకాల కార్యాచరణలతో ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండేలా కార్యాచరణను రూపొందించుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం.రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియామకం అయిన తరువాత కాంగ్రెస్ పార్టీ కాస్త బలపడిందని చెప్పుకోవచ్చు.అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడటానికి చాలా...
Read More..న్యాయమూర్తి అంటే అందరికీ న్యాయం చెప్పే గొప్ప స్థానం.న్యాయమూర్తి అంటేనే గౌరవం, మర్యాదకు పెట్టింది పేరు.ప్రతి విషయంలో కూడా వారు ఆచితూచి వ్యవహరిస్తుంటారు.అందుకే వారిని అంత గొప్పగా కీర్తిస్తుంటారు.వారి వద్దకు వెళ్తే ఎవరికైనా న్యాయం జరుగుతుందని నమ్ముతారు ప్రజలు.అందుకే వారికి అంతగా...
Read More..అమెరికాలోని జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత సంతతి సిక్కు క్యాబ్ డ్రైవర్పై దాడి ఘటన పెద్ద ఎత్తున దుమారం రేగిన సంగతి తెలిసిందే.భారత ప్రభుత్వం సైతం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది.దీంతో అమెరికా ప్రభుత్వం స్పందించింది.ఈ ఘటన ఆందోళనకరమైనదిగా...
Read More..ఈ మధ్య పెండ్లిలో జరిగిన వీడియోలు ఎంతలా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సని పనిలేదు.పెండ్లి అంటేనే ఏదో ఒక సరదా ఘటనలు జరుగుతున్నాయి.కాబట్టి ఇందుకు సంబంధించినవి ఏదో ఒకటి బాగానే ట్రెండ్ అవుతున్నాయి.ఒకప్పటి పెండ్లిలకు, ఇప్పటి పెండ్లిలకు ఎంతో తేడాలు ఉన్నాయి.అందుకే...
Read More..వివిధ వాహనాలకు అనేక రంగుల నంబర్ ప్లేట్లు ఉండటాన్ని మనం చూసేవుంటాం.వీటిలో తెలుపు, పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, నలుపు, నీలం రంగుల నంబర్ ప్లేట్లు కనిపిస్తుంటాయి.ఈ రంగుల నంబర్ ప్లేట్ల వెనుక ఓ ప్రత్యేక కారణం ఉంది.నంబర్ ప్లేట్ రంగును చూడగానే,...
Read More..పాపం సునీల్ కెరియర్ పాడైపోయింది.ఎవరో ఒకరు కాదు తెలుగు ప్రేక్షకులందరూ ఇదే మాట అనుకుంటున్నారు.కారణం ఎవరో కాదు సునీల్ చేతులారా కెరీర్ నాశనం చేసుకున్నాడు అంటున్నారు ప్రేక్షకులు.మరిముఖ్యంగా అభిమానులు బాధపడిపోతున్నారు.దీనికి కారణం పుష్ప సినిమాలో సునీల్ మంగళం శీను పాత్రలో నటించడమే.సాఫిగా...
Read More..దీపాన్ని తీక్షణంగా చూస్తే అందులో ఉండే మూడు రంగులూ మనకు కనిపిస్తాయి.తెలుపు, నీలం, ఎరుపు రంగులు వీటితో పాటు పసుపు రంగు కూడా కనిపిస్తుంటుంది.కానీ తెలుపు, నీలం, ఎరుపు రంగల కలయికే… పసుపు రంగుగా మారి మనకు వెలుగునిస్తుంటుంది.తెలుపు రంగు సరస్వతీ...
Read More..ప్రేక్షకుల్లో మెజారిటీ ప్రేక్షకులు సినిమా రంగానికి చెందిన వాళ్లకు ఏ కష్టాలు ఉండవని భావిస్తారు.అయితే సెలబ్రిటీలు మాత్రం తాము కూడా సాధారణ మనుషులమేనని తమ జీవితంలో కూడా కష్టాలు ఉంటాయని పలు సందర్భాల్లో చెబుతూ ఉంటారు.స్టార్ హీరోయిన్ సమంత తను రియల్...
Read More..రాక్షసులకు, దేవతలకు మధ్య ఎప్పుడూ యుద్ధాలు జరిగేవి.రోజురోజుకీ దేవుళ్ల శక్తి సన్నగిల్లుతూ.రాక్షసులు మరింత బలవంతులయ్యారు.ఇక వారి బాధలు తట్టుకోలేక దేవతలు అందరూ కలిసి శ్రీ మహా విష్ణువు వద్దకు వెళ్తారు.వారిని భరించలేక పోతున్నాం ఏదో ఒక సాయం చేయమంటారు.అప్పుడు మహా విష్ణువు...
Read More..మనసా, వాచా, కర్మణా.అంటారు.ఏ మహత్కార్యాన్ని సాధించాలన్నా ముందు మానసికంగా బలంగా ఉండాలంటారు.అలాంటి గట్టి మనస్సంకల్పానికి ప్రతీక మానసా దేవి.సర్పజాతి నియమాలు, నియంత్రణ ఆమె లక్ష్యాలైనా జ్ఞానసాధన కోసం పట్టుదలతో అద్వితీయమైన కృషి చేసింది.ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది.సర్ప జాతికి అధి దేవతగా...
Read More..ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందిన తర్వాత ఎంతో మంది సెలబ్రిటీలు అభిమానులకు దగ్గరవుతున్నారు.ఈ క్రమంలోనే ఒక సినిమాలో ఏదైనా బాగా ప్రాచుర్యం పొందిన డైలాగులు లేదా డాన్స్ వీడియోలను ఎంతోమంది చేస్తూ యూట్యూబ్ ద్వారా లేదా ఇంస్టాగ్రామ్...
Read More..10వ సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ప్రకటన చేశారు.గురుగోవింద్ సింగ్ సాహిబ్కు నివాళులర్పించిన ఆయన ఈ ఏడాది డిసెంబర్ 26 నుంచి ప్రతీయేటా వీర్ బాల్ దివస్ జరుపుకోనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా,ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని విశేషమైన అభిమానులను పొందిన సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమెకు గాయనిగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.ప్రస్తుతం ఇండస్ట్రీలో సునీత...
Read More..సోషల్ మీడియా ప్రభంజనం పుణ్యమాని చిత్రవిచిత్రాలు చూడాల్సి వస్తోంది.ముఖ్యంగా ఫుడ్ కి సంబంధించిన కొన్ని వీడియోలు మతిపోగొడుతున్నాయి.తాగే టీలో చికెన్ వేసుకొని తినడం, టీలో ఇడ్లీ ముంచుకొని ఆరగించడం, పిజ్జాలను గులాబ్ జామున్ లతో లాగించడం, ఓరియో పకోడీ ఇలా చెప్పుకుంటూ...
Read More..ఏపీలో ప్రతిపక్షాలు ఎవరికి వారే యుమనా తీరే అన్న చందంగా ఉన్నాయి.ప్రతిపక్ష టీడీపీ.జనసేనాని పవన్తో పొత్తుకోసం తహతహలాడుతోంది.అయితే అక్కడి నుంచి అనుకూల పవనాలు రావడం లేదు.ఇక, బీజేపీ, వామపక్షాల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.ఏపీలో ఈ పార్టీల ప్రభావం అంతగా లేదనే చెప్పాలి.బీజేపీ,...
Read More..బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో పోషకాలను అందిస్తుంది.అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది.అలాగే చర్మ సౌందర్యానికి, కేశ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది.అలాంటి బొప్పాయి పండుతో బాడీ సోప్ను కూడా తయారు చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు లేటు బొప్పాయి పండుతో బాడీ సోప్ను...
Read More..దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగేందుకు ఇంకా రెండున్నర సంవత్సరాల గడువు మాత్రమే ఉందన్న విషయం తెలిసిందే.అయితే దేశ వ్యాప్తంగా బీజేపీపై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని భావిస్తున్న ప్రతిపక్షాలు థర్డ్ ఫ్రంట్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.గత సార్వత్రిక...
Read More..ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ప్రత్యేక గుర్తింపు ఉంది.కొన్ని వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చి పెట్టే ఐపిఎల్ ను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే వాళ్లు చాలా మంది ఉంటారు.మరి అటువంటి ఐపిఎల్ పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చే టీమ్...
Read More..సాధారణంగా వంటగది అనేది మహిళల ప్రపంచం.ఇక్కడ వారి ఆధిపత్యం కొనసాగుతుందని వింటూ ఉంటారు.అయితే పుదుచ్చేరిలోని ఓ గ్రామంలో గత కొన్నేళ్లుగా ఓ వింత ఆచారం కొనసాగుతోంది.ఇక్కడ వంటగది బాధ్యత 500 సంవత్సరాలుగా పురుషులదే.గ్రామంలోని ప్రతి ఇంట్లో ఒక మగ వంటవాడు ఉంటాడు.ఈ...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలే నాగ చైతన్య తో బ్రేకప్ అయ్యింది.పెళ్లి చేసుకుని ఇద్దరు సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు… దంపతులు అంటే ఇలా ఉండాలి అనుకుంటూ ఉండగా అనూహ్యంగా వీరిద్దరు ఇలా బ్రేకప్ అవ్వడం.విడాకులు తీసుకునేందుకు సిద్దం అవ్వడం ప్రతి...
Read More..తెలుగులోని సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో రాహుల్ సంక్రిత్యాన్ ఒకరు.ఈ డైరెక్టర్ డైరెక్షన్ చేసిన సినిమాలు మూడే అయినా ఆ మూడు సినిమాలు ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి.శ్యామ్ సింగరాయ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను రాహుల్ ఖాతాలో వేసుకోగా పదిరోజుల...
Read More..కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సినిమా పరిశ్రమ కుదేలయ్యింది అనడంలో సందేహం లేదు.ప్రతి ఏడాది వేలాది కోట్లబిజినెస్ జరిగే బాలీవుడ్ లో పరిస్థితి దారుణంగా ఉంది.అయితే బాలీవుడ్ తో పోల్చితే కరోనా ఆరంభం అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా టాలీవుడ్...
Read More..తెలంగాణ బీజేపీ టీఆర్ఎస్ టార్గెట్ గా ముందుకెళ్తూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా వరుస వ్యూహాలు పన్నుతూ రోజు రోజుకు క్షేత్ర స్థాయిలో బలపడేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.క్షేత్ర స్థాయిలో బీజేపీకి బలం లేదన్నది బహిరంగ సత్యం.ఇటీవల జరిగిన...
Read More..టాలీవుడ్ లో మరొక విషాదం చోటు చేసుకుంది.ఈ మధ్య వరుస విషాదాలు చోటు చేసుకుంటూ టాలీవుడ్ చిత్ర సీమ లెజెండరీ నటులను, దర్శక నిర్మాతలను కోల్పోతుంది.తాజాగా మరొక హీరో కన్ను మూయడం చిత్ర సీమను దిగ్బ్రాంతికి గురి చేస్తుంది.సూపర్ స్టార్ కృష్ణ...
Read More..అయిదు సంవత్సరాల క్రితం వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఘన విజయంను సొంతం చేసుకుంది.ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ అన్నట్లుగా రూపొందిన బంగార్రాజు సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.సంక్రాంతి కానుకగా రాబోతున్న బంగార్రాజు సినిమా లో నాగార్జున మరియు నాగ...
Read More..ఈ మధ్యకాలంలో డ్రగ్స్ రవాణా యధేశ్చగా సాగుతోంది.సులభంగా డబ్బులు సంపాదించడం కోసం చాలా మంది తప్పుడు దారుల్లో ప్రయాణం చేస్తున్నారు.తాజాగా కర్ణాటక హుబ్లీ రైల్వేస్టేషన్లో దాదాపు కిలో పరిమాణంలో డ్రగ్స్ పట్టుబడింది.ఇటువంటి ప్రమాదకరమైన డ్రగ్స్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు స్వాధీనం...
Read More..అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వం లో సమంత ఐటెం సాంగ్ చేయగా రూపొంది తెలుగు ప్రేక్షకుల ముందుకు మాత్రమే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా ఊహించని విజయాన్ని...
Read More..పిల్లల సంతోషం కోసం ఏ తల్లిదండ్రులైనా సరే రాత్రనకా పగలనకా కాయకష్టం చేస్తుంటారు.పిల్లలు అడిగిందల్లా ఇవ్వటం మా బాధ్యత అన్నట్లుగా వారు కష్టపడుతుంటారు.అయితే అలాంటి గొప్ప తల్లిదండ్రులపై తిరిగి ప్రేమ కురిపిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు.తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఇలాంటి...
Read More..తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ సీజన్ 5 ను కూడా భారీ సక్సెస్ చేశారు.ఈ సీజన్ లో విజేత షన్నూ లేదా శ్రీరామ చంద్ర అని అంతా అనుకున్నారు.కాని అనూహ్యంగా చివర్లో విజేతగా సన్నీ నిలిచాడు.వీజే సన్నీకి భారీగా ప్రైజ్ మనీ...
Read More..కరోనా కారణం వల్ల థియేటర్లో విడుదల కావాల్సిన ఎన్నో సినిమాలు ప్రస్తుతం వాయిదా పడుతున్నాయి.అయితే విడుదలను వాయిదా వేసుకున్న పలు చిత్రాలు ఓటీటీలో విడుదలకు సిద్ధం కాగా మరికొన్ని సినిమాలు థియేటర్ విడుదల కోసం వేచి చూస్తున్నారు.ఇకపోతే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన...
Read More..The BJP has decided to intensify the movement on G.O.No.317.The BJP wants to amend or repeal G.O.317 released on employee transfers.They hope not to back down at all in this...
Read More..