Press Releases

We cover all Latest Press Releases from all sectors from both Telangana,Andhra Pradesh Telugu States.Press Release coverage from Movie,Film,Police Departments,Employment Notitications,Education,Health Departments,State/Central Governments.Please mail your press releases to [email protected].

టీడీపీ రూ.30 కోట్లు ఆఫర్ చేసింది - డిప్యూటీ సీఎం రాజన్నదొర

డిప్యూటీ సీఎం రాజన్న దొర కీలక వ్యాఖ్యలు చేసారు.డిప్యూటీ సీఎం రాజన్న దొర తనకు నాడు టీడీపీ నుంచి వచ్చిన ఆఫర్ గురించి వివరించారు.నాడు టీడీపీలో చేరితో తనకు రూ 30 కోట్లు ఇస్తామంటూ ఆ పార్టీ నేతలు ఆఫర్ చేసారని...

Read More..

అగ్నిపథ్ మోడీ ఐతే జమదగ్ని గా మరీనా నిరుద్యోగ యువకులు.. జగ్గారెడ్డి

అదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన సంఘటన.బండి సంజయ్, కిషన్ రెడ్డి అగ్నిపథ్ కి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉద్యమం చేసి అరెస్టయిన నిరుద్యోగులకు బెయిల్ ఇచ్చి కేసులు ఎత్తివేయాలని మోడీ తో కార్యవర్గ సమావేశంలో ఒప్పించాలి.జగ్గారెడ్డిసికింద్రాబాద్...

Read More..

Megastar Chiranjeevi –Mohan Raja

Megastar Chiranjeevi‘s highly anticipated film Godfather being directed by Mohan Raja and produced on grand scale by Konidela Production Company and Super Good Films is nearing completion.The big update is...

Read More..

మెగాస్టార్ చిరంజీవి – మోహన్ రాజా గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్ జూలై 4న విడుదల

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక ‘గాడ్ ఫాదర్‘ చిత్రం కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో మోహన్ రాజా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది.ఈ చిత్రం నుండి మెగా ఉప్దేట్ వచ్చింది.గాడ్‌ఫాదర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జూలై 4న సాయంత్రం...

Read More..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై బాల్క సుమన్ ఫైర్

బీజేపీ పార్టీ నేతలు మా హోర్ట్ ఏర్పాటు చేశాము వాటి తోలిగించి వాళ్ళు ఏర్పాటు చేసుకోన్నారు.రాష్ట్రపతి అభ్యర్థ హైదరాబాద్ వస్తున్నారు కాబట్టి వాటిని ఏర్పాటు చేశాము.తెలంగాణ ప్రభుత్వం పధకాలతో హోర్టింగ్ ఏర్పాటు చేసుకోన్నాము.శంషాబాద్ ఎయిర్ పోర్టు ,Orr ఏర్పాటు చేసుకోన్నాము.వాటి పైనా...

Read More..

వంగవీటి రాధాకృష్ణ తో నాదెండ్ల మనోహర్ బేటి

వంగవీటి రాధాకృష్ణ : మా ఆఫీస్ పక్కనే జనసేన ఆదివారం సమావేశం పెట్టుకున్నారు.ఈరోజు నాదెండ్ల మనోహర్ అక్కడకి వచ్చారు.పక్కనే ఉన్న మా కార్యాలయానికి మనోహర్ వచ్చారు.టి తాగుతూ కాసేపు మాట్లాడుకున్నాం.రాజకీయ పరిణామాలు ఏమీ లేవు.సరదాగా చాలా మాట్లాడుకున్నాం.సోషల్ మీడియా లో వస్తున్న...

Read More..

ప్రభుత్వంలో చలనం తీసుకొని రావడం కోసం జనవాణి కార్యక్రమం - నాదెండ్ల మనోహర్

విజయవాడ: పియేసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కామెంట్స్.ప్రభుత్వంలో చలనం తీసుకొని రావడం కోసం జనవాణి కార్యక్రమం చేపడతామని.జనవాణి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా విజయవాడ నుంచి ప్రారంభం కాబోతుంది.గత ముఖ్యమంత్రులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక వేదికలు...

Read More..

ఏపీ ప్రభుత్వం కేంద్ర పథకాలను గోలమాల్ చేస్తుంది - జివిఎల్ నరసింహారావు

విశాఖ: ఎం.పి జివిఎల్ నరసింహారావు కామెంట్స్.వైసిపి పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.జగన్ సర్కార్ పన్నులతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది.మరల ఆర్ టి సి చార్జీలు పెంచడం దుర్మాగం.వైసీపీకి ధైర్యం ఉంటే ఎన్నికలకు వెళ్ళండి.ఉద్యోగుల జి పి ఎఫ్ ఫండ్ ని...

Read More..

నాని, శ్రీకాంత్ ఓదెల, సుధాకర్ చెరుకూరి, ఎస్ ఎల్వీ సి 'దసరా' భారీ షెడ్యూల్ ప్రారంభం

నేచురల్ స్టార్ నాని, కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ‘దసరా’ షూటింగ్‌ ను పునఃప్రారంభించారు.ఈ భారీ షెడ్యూల్ లో మొత్తం ప్రధాన తారాగణం షూట్‌ లో పాల్గొంటున్నారు.దీనికోసం హైదరాబాద్‌...

Read More..

శ్రీవిష్ణు, ప్రదీప్ వర్మ, లక్కీ మీడియా 'అల్లూరి' ఫస్ట్ లుక్ విడుదల

హీరో శ్రీవిష్ణు వైవిధ్యమైన కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ ప్రేక్షకులని సర్ ప్రైజ్ చేస్తున్నారు.ప్రస్తుతం ఓ పోలీస్ ఆఫీసర్ ఫిక్షనల్ బయోపిక్‌లో నటిస్తున్నారు.‘అల్లూరి’ అనే పవర్ ఫుల్ టైటిల్ తో ప్రదీప్ వర్మ దర్శకత్వంలో లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రానికి...

Read More..

Sree Vishnu, Pradeep Varma, Lucky Media’s Alluri First Look Released

Hero Sree Vishnu is continuing to surprise with his choices in selecting wide variety of concepts for his films.He is presently doing a fictional biopic of a police officer.The film...

Read More..

కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి మొట్ట మొదటి సారిగా కలిసి నటిస్తున్న "అగ్ని నక్షత్రం" టైటిల్ లాంచ్

శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం “అగ్ని నక్షత్రం”.విలక్షణ నటుడు సముద్రఖని, మలయాళీ నటుడు సిద్ధిక్, విశ్వంత్ , జబర్దస్త్ మహేష్...

Read More..

Mohan Babu, Manchu Lakshmi\'s First Collaboration Titled Agni Nakshatram

Versatile actor & producer Mohan Babu is all set to share the screen with his daughter and talented actress Manchu Lakshmi Prasanna for the first time in the upcoming film,...

Read More..

జూలై 8న గంధ‌ర్వ విడుద‌ల - ప్రివ్యూ చూసి అద్భుతంగా వుంద‌న్న నేటి యువ‌త‌

సందీప్ మాధ‌వ్‌, గాయ్ర‌తి ఆర్‌.సురేష్ జంట‌గా న‌టించిన‌ చిత్రం `గంధ‌ర్వ‌`.ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్ పై యఎస్‌.కె.ఫిలిమ్స్ స‌హ‌కారంతో యాక్ష‌న్ గ్రూప్ స‌మ‌ర్పిస్తున్న చిత్ర‌మిది.అప్స‌ర్ ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ సుబాని నిర్మించారు.సెన్సార్ పూర్త‌యి జూలై8న విడుద‌ల కాబోతుంది.ఈ సంద‌ర్భంగా ముందుగా...

Read More..

సినీ అథిరదుల సమక్షంలో ఘనంగా జరుపుకున్న 'రుద్ర సింహ' ఆడియో వేడుక

KM ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్, స్నేహ, మైత్రి, హీరో, హీరోయిన్లు గా మనోహర్ కాటేపోగు దర్శకత్వంలో మనోహర్ కాటేపోగు, ధరగయ్య బింగి, ఆంజనేయులు నంధవరం, కోటేశ్వర్ రావు జింకల లు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న యాక్షన్, రివేంజ్ డ్రామా చిత్రం...

Read More..

Nani, Srikanth Odela, Sudhakar Cherukuri, Slvc’s Dasara Lengthy Shooting Schedule Begins

Natural Star Nani has recommenced the shoot of his latest flick Dasara being directed by debutant Srikanth Odela and produced by Sudhakar Cherukuri under the banner of Sri Lakshmi Venkateswara...

Read More..

ప్రజల కోసం పని చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ..బండి సంజయ్

బిజెపి జాతియ అధ్యక్షుడు జెపి నడ్డా రానున్న నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ప్రజల కోసం ప్రజల అలోచనకోసం పని చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ బిజెపి...

Read More..

మరి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న బిజెపి జాతియ అధ్యక్షుడు జెపి నడ్డా.

మరి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న బిజెపి జాతియ అధ్యక్షుడు జెపి నడ్డా.నడ్డా ను స్వాగతం పలకడానికి వచ్చిన కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, డీ.కె అరుణ, డాక్టర్ లక్ష్మణ్ ఎంపీ ఎయిర్ పోర్ట్ లో ఎలాంటి అవాంచనీయ...

Read More..

జై జగన్ జయహో జగనన్న అని దద్దరిల్లిన ప్లీనరీ సభ ప్రాంగణం....

పాడేరు మన్యం జిల్లా,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా*జిల్లా స్థాయి ప్లీనరీ పాడేరు మన్యం జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి కొట్ట గుల్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన*జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గౌరవ* టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి.అరకు పార్లమెంట్...

Read More..

స్వార్థ పూరిత రాజకీయ నాయకుడు చంద్రబాబు

స్వార్థ పూరిత రాజకీయ నాయకుడు చంద్రబాబు 2014-19మధ్య ఆరచకాలకు,అవినీతికి, మాఫియాలకు సహకరించిన టిడిపి, విజయవాడ అధివృది కి కట్టుబడ్డ జగన్ ప్రభుత్వం బెంజ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్ పూర్తిచేసింది మన ప్రభుత్వమే నగరం లో ఫ్లైఓవర్ నిర్మాణం తో ట్రాఫిక్ కష్టాలకు...

Read More..

Ysrcp నంద్యాల జిల్లా ప్లీనరీలో వైసీపి రాష్ట్ర యువత అద్యక్షుడు బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి కామెంట్స్

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డోన్ లో అభివృద్ధి జరిగింది.మీరు తలుచుకుంటే 6 నెలల్లో నందికోట్కూరు అభివృద్ధి చెందుతుంది.చుట్టూ నీరున్నా తాగటానికి గుక్కెడు నీరు త్రాగ లేని పరిస్థితి మాది.ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కామెంట్స్.అబద్దాలు,అవకాశాలు, తప్పుడు ప్రచారాలు చేయడం...

Read More..

విజయసాయి రెడ్డికి పాలాభిషేకం

వైసీపీ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయ్ సాయి రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసిన దొడ్డి కిరణ్గ్రేటర్ మహా విశాఖ 89వ వార్డు అధ్యక్షులు దొడ్డి కిరణ్ అధ్యక్షతన విజయసాయిరెడ్డి జన్మదిన సందర్భంగా పాలు, తేనెతో అభిషేకం చేశారుబ్రతికున్న వ్యక్తి విగ్రహానికి...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపి మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి

తిరుమల శ్రీవారిని ఏపి మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు.‌ ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో...

Read More..

ప్రత్యర్థులపై ఏపి మంత్రి ఆర్.కే. రోజా తిరుమల వేదికగా విమర్శల వర్షం

ప్రత్యర్థులపై ఏపి మంత్రి ఆర్.కే.రోజా తిరుమల వేదికగా విమర్శల వర్షం కురిపించారు.ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో మంత్రి ఆర్.కే.రోజా, ఏపి ఛీఫ్ విప్ ప్రసాద్ రాజులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం రంగనాయకుల‌ మండపంలో వేద...

Read More..

సవాళ్లు పర్వం కొనసాగిస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి

పార్వతీపురం మన్యం జిల్లా స్ధాయి ప్లీనరీలో సొంత విషయాల ప్రసంగానికే ప్రాధాన్యం.టిడిపి నేత, మాజీ మంత్రి, తన మామ వాజయరామరాజుపై పుష్పశ్రీవాణి సవాల్ తాను ఐదు వందల కోట్ల అక్రమ ఆస్తుల వివరాలు వెల్లడిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటాను.జులై 11వ తేదీన...

Read More..

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఒక రోజు ముందే బీజేపీకి బిగ్ షాక్

హైదరాబాద్ వేదికగా జూలై 2, 3 తేదీల్లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడానికి ఒక రోజు ముందే బీజేపీకి ఊహించని షాక్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన నలుగురు జీహెచ్ఎంసి కార్పొరేటర్లు, తాండూరు...

Read More..

ఆహ్లాద‌క‌రంగా జ‌రిగిన సాయిధ‌న్సిక `షికారు` చిత్రం ప్రీ రిలీజ్ వేడుక‌

సాయిధ‌న్సిక‌, తేజ్ కూర‌పాటి, అభిన‌వ్ మేడిశెట్టి, కె.వి.ధీర‌జ్‌, న‌వ‌కాంత్‌, చ‌మ్మ‌క్ చంద్ర ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించిన చిత్రం `షికారు` శ్రీ‌స‌త్య‌సాయిబాబాగారి ఆశీస్సుల‌తో నాగేశ్వ‌రి (ప‌ద్మ‌) స‌మ‌ర్ప‌ణ‌లో పి.ఎస్‌.ఆర్‌.కుమార్ (బాబ్జీ, వైజాగ్‌) నిర్మాత‌గా శ్రీ‌సాయి ల‌క్ష్మీ క్రియేష‌న్స్ బేన‌ర్‌మీద హ‌రి కొల‌గాని ద‌ర్శ‌క‌త్వంలో...

Read More..

ఎంపి మార్గాని భరత్ పై టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు ఫైర్..

తూర్పుగోదావరి, రాజమండ్రి: ఎంపి మార్గాని భరత్ పై టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు ఫైర్.రాజమండ్రి ఎవరి అడ్డానో ఎన్నికల్లో తేల్చుకుందాం.నాలుగోసారి కూడా కార్పొరేషన్‌ పీఠం మాదే.రాజమండ్రి ఎప్పటికి టిడిపి అడ్డానే.భరత్‌ బిల్డప్‌ అంతా శిలాఫలకాల్లోనే ఉంటుంది. ఆదిరెడ్డి కుటుంబం అంటేనే...

Read More..

తేజ మ‌ర్ని ద‌ర్శ‌క‌త్వంలో Ga2 పిక్చర్స్ ప్రొడక్షన్ నెంబర్ 8 ప్రారంభం..

విలక్షణ కథలతో కంటెంట్ ఓరియంటెడ్ గా సినిమాలు నిర్మిస్తూ భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజు పండగే లాంటి సంచలన విజయాలతో దూసుకుపోతూ పక్కా కమర్షియల్ లాంటి కమర్షియల్ సినిమాతో మ‌రో మారు ప్రేక్ష‌కుల ముందుకు వస్తున్న ప్రతిష్ఠాత్మక బ్యానర్ GA2...

Read More..

మామ ఎన్టీఆర్ కే కాదు అవకాశం కోసం ఎవరికైనా వెన్నుపోటు పొడిచే వ్యక్తి చంద్రబాబు .. కొడాలి నాని

గన్నవరం నియోజకవర్గ వైకాపా ప్లీనరీ సమావేశంలో మాజీమంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.2024లో గన్నవరం నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా స్థానిక ఎమ్మెల్యే వంశీమోహన్ పోటీ చేస్తారు.పెనమలూరు తెదేపా ఎమ్మెల్యే టిక్కెట్ కోసం వెళ్తే.గన్నవరం, గుడివాడ వెళ్తార ఆనాల్సిన దుస్థితి నెలకొంటుందంటూ తెదేపా...

Read More..

లెజెండ్ మైక్ టైసన్‌ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన 'లైగర్' టీమ్

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ- స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కలయికలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’.‘సాలా క్రాస్‌బ్రీడ్’ ఉప శీర్షిక.లెజెండ్ మైక్ టైసన్‌ ఈ చిత్రంతో ఇండియన్ సినిమాలోకి అడుగుపెడుతున్నారు. మైక్ టైసన్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని లైగర్...

Read More..

Team Liger’s Heartfelt Birthday Wishes To Legend Mike Tyson

Marking Legend Mike Tyson’s birthday, the makers of his debut Indian cinema LIGER (Saala Crossbreed) starring Vijay Deverakonda in the titular role and directed by ace director Puri Jagannadh unleashed...

Read More..

హైదరాబాద్‌కు మోడ్రన్ లవ్ వచ్చింది(వాస్తవానికి!)

ప్రచార కార్యక్రమాలలో భాగంగా, రాబోయే అమెజాన్ ఒరిజినల్ సిరీస్ మోడ్రన్ లవ్ హైదరాబాద్ యొక్క కొంతమంది తారాగణం సభ్యులు మరియు సృష్టికర్తలు, వారు చారిత్రాత్మక చార్మినార్‌ను సందర్శించినప్పుడు పగటిపూట కనిపించారు.వారు, కొత్త తెలుగు అమెజాన్ ఒరిజినల్ సిరీస్ మోడ్రన్ లవ్ హైదరాబాద్...

Read More..

Good News For Indian Fans!

The fans have spoken and Marvel has heard you! Due to unprecedented demand and love from fans, Thor: Love and Thunder is here with yet another massive news for India.A...

Read More..

భారతీయ మార్వెల్ అభిమానులకు శుభవార్త!

మీరు అడిగారు మార్వెల్ మీ మాట విన్నారు! అభిమానుల నుండి అపూర్వమైన ప్రేమ మరియు డిమాండ్ కారణంగా, థోర్: లవ్ అండ్ థండర్ క్రేజీ అప్డేట్.యుఎస్‌కి ఒక రోజు ముందు భారతదేశంలో విడుదల చేయడమే కాకుండా, మార్వెల్ స్టూడియోస్ యొక్క థోర్:...

Read More..

కోనసీమ జిల్లాలో వింత కప్పలు.. ఆందోళన చెందుతున్న కోనసీమ వాసులు

కోనసీమ జిల్లాలో వింత కప్పలు ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో అని ఆందోళన చెందుతున్న కోనసీమ వాసులు.కోనసీమ జిల్లా అమలాపురం మండలం బండారులంక గ్రామంలోని మట్టపర్తి వారి పాలెం లో అరుదైన పసుపురంగు కప్పలు కనిపించాయి.గత మూడు రోజులుగా వర్షాలు కురవడంతో వర్షపునీటిలో...

Read More..

అల్లరి నరేష్ బర్త్ డే స్పెషల్.. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ టీజర్ విడుదల

అభివృద్ధికి దూరంగా ఉండే గిరిజ‌న గ్రామాలు.జీవితంలో ఓసారి కూడా ఓటు వేయ‌ని ప్ర‌జ‌లు.సాయం కోసం ఎదురు చూసే అమ‌యాకులు.అలాంటి వారిని ఓటు వేయ‌మ‌ని చెప్ప‌డానికి కొంద‌రు అధికారులు వెళ‌తారు.ఈ క్ర‌మంలో వారికి అక్క‌డ ఎదుర‌య్యే ప‌రిస్థితులు ఏంటి?గిరిజ‌నుల‌కు జ‌రిగిన అన్యాయం ఏంటి?...

Read More..

హీరో సిబిరాజ్ ప్రతిష్ఠాత్మక “మాయోన్” చిత్రానికి మ్యూజిక్ చేసిన మాస్ట్రో ఇళయరాజా

హీరో సిబిరాజ్ ప్రతిష్ఠాత్మక “మాయోన్” చిత్రానికి మ్యూజిక్ చేసిన మాస్ట్రో ఇళయరాజా నుండి వస్తున్న “ఎదో ఎదో ఏదో వెతికే నయనం.చేతికి అందేదాకా ఆగదు పయనం” పాట విడుదల“కట్టప్ప” సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా యువ దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో రూపొందిన...

Read More..

సీఎస్ ను కలిసిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు.

సీఎస్ ను కలిసిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు.ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము డెబిట్ కావడం పై చర్చ.సూర్యనారాయణ,ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సాంకేతిక కారణాలతో నగదు డెబిట్ అయినట్లు అధికారులు చెప్తున్నారు.సంతృప్తి చెందలేదని సీఎస్ కు చెప్పాము.ఉద్యోగులను చిన్న పిల్లల...

Read More..

‘personal Care Brand Mcaffeine Launches Its First Campaign With Brand Ambassador Alia Bhatt’

India, 30th June 2022: mCaffeine, India’s first caffeinated personal care brand, unveiled their latest campaign for their best-selling Coffee Body Scrub and Coffee Body Washes.Featuring India’s most loved millennial star...

Read More..

15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఓ అధికారి

కర్నూలు నగర పాలక సంస్థ సుపరింటెండెంట్ ఇంజనీరు కే.సురేంద్ర బాబు 15 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.అమృత్ పథకం కింద కాంట్రాక్టర్ శ్రీనివాసులు రెడ్డి చేసిన పనులకు బిల్లు మంజూరు చెయ్యడానికి ఇంజనీరు 15 లక్షల రూపాయలు...

Read More..

మీడియా వారిని చూస్తే వైసీపీ నేతలకు ప్యాంట్లు తడచిపోతున్నాయి - టిడిపి నేత ఆనం వెంకట రమణారెడ్డి

వైసీపీ ప్లీనరీ లో చవటలు, దద్దమ్మలు మాట్లాడుతున్నారని, చవట, దద్దమ్మ ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి అని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి విమర్శించారు.గురువారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము...

Read More..

Zee Telugu To Telecast \'kinnerasani\' Wtp And Sa Re Ga Ma Pa Bonalu Special Episode On Sunday

After presenting Prabhas’ epic romantic thriller Radhe Shyamlast time around, Zee Telugu is all set to take its viewers on another thrilling adventure this Sunday.With back-to-back popular movies being aired...

Read More..

Ka పాల్ కోరిక మేరకు Ka పాల్ ఇంటికి వచ్చిన కేంద్ర మంత్రి రూపాల

Ka పాల్ నాకు చాలా మంచి మిత్రుడు.ka పాల్ శాంతి స్థాపన కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు.మిత్రుడిగా ka పాల్ ను కలిశాను.పార్టీ నేతగా కాదు.రూపాల ప్రధాని కావల్సిన వారు కానీ కాలేదు.రాజకీయంగా బీజేపీ నన్ను వాడుకుంటుంది అని అనడం తప్పు....

Read More..

ఎగువ అహోబిలంలో ఎలుగుబంటి సంచారం...

పావన నరసింహస్వామి కి వెల్లే దారిలో ప్రయాణికులకు కనిపించిన ఎలుగుబంటి.నంద్యాల జిల్లా ఎగువ అహోబిలం లో ఎలుగుబంటి సంచారంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు.ఎగువ అహోబిలం పావన నరసింహస్వామి కి వెళ్ళె దారిలో ఎలుగుబంటి రోడ్డు పై సంచరించింది.దీంతో భయాందోళనలకు గురైన భక్తులు...

Read More..

వైసీపీలో స్వరం పెంచిన మరో ఎమ్మెల్యే ...

వైసీపీలో మరో ఎమ్మెల్యే స్వరం పెంచాడు.పార్టీతోపాటు కార్యకర్తలు బతికి బట్టకట్టాలంటే వారిని ఆనందపరచాలని కుండబద్దలు కొట్టారు.అన్ని నియోజకవర్గాల్లో ప్లీనరీలు ముగిసిన నేపథ్యంలో ప్రకాశం జిల్లా పేర్నమిట్ట సమీపంలో ఏర్పాటు చేసిన జిల్లా ప్లీనరీకి పార్టీ శ్రేణులు పెద్దయెత్తున తరలి వచ్చారు.ఈ సందర్భంగా...

Read More..

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జిపియస్ ఖాతాల నుంచి డబ్బులు దొంగిలించింది - బిజెపి నేత పివిఎన్ మాధవ్

విజయవాడ: బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం.బిజెపి శాసనమండలి పక్షనేత పివిఎన్ మాధవ్ మీడియా పాయింట్స్.రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జిపియస్ ఖాతాల నుంచి డబ్బులు దొంగిలించింది.పొరబాటున జరిగితే ఒకేసారి 80వేల ఖాతాల నుంచి ఎలా డ్రా అవుతాయి.గత నవంబర్ లో కూడా...

Read More..

జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకులు పెందుర్తి వెంకటేష్ మధ్య ఇసుకదుమారం

తూర్పుగోదావరిజిల్లా రాజానగరం నియోజకవర్గంలో జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకులు పెందుర్తి వెంకటేష్ మధ్య ఇసుకదుమారం రేగుతోంది.ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నటిడిపి మహిళా అధ్యక్షురాలు అనిత....

తిరుమల శ్రీవారిని టిడిపి మహిళా అధ్యక్షురాలు అనిత దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం వీరికి‌ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు...

Read More..

నోటికొచ్చినట్లు మాట్లాడితే నాలుక చీరేస్తాం...మంత్రి గుడివాడ అమర్ నాథ్

నోటికొచ్చినట్లు మాట్లాడితే టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు నాలుక చీరేస్తాం.రోడ్డు మీద కనబడితే నీకు రోజులు దగ్గర పడినట్లే.తాగుబోతు, తిరుగుబోతువు.నువ్ సీఎంను ఏకవచనంతో తిడతావా.నీ సంగతి తేలుస్తామంటూ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చోడవరం వైసీపీ ప్లీనరీలో హెచ్చరించారు.అయ్యన్నపాత్రుడు లాంటి వ్యక్తి సభ్యత...

Read More..

చదలవాడ బ్రదర్స్ సమర్పణలో విడుదలకు సిద్ధమైన మా నాన్న నక్సలైట్

చదలవాడ బ్రదర్స్ సమర్పణలో అనురాధ ఫిలిమ్స్ డివిజన్ పతాకం పై పీ.సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడిగా చదలవాడ శ్రీనివాస్ నిర్మించిన “మా నాన్న నక్సలైట్” సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది.తొంభై వ దశకంలో ని సామాజిక పరిస్థితుల...

Read More..

Superstar Mahesh Babu Meets The Legendary Bill Gates In The Usa

Superstar Mahesh Babu had delivered a Blockbuster with Sarkaru Vaari Paata and is cooling his heels with his family.After a holiday in Europe, they shifted to the United States recently....

Read More..

Shivani Rajasekhar Withdraws From Femina Miss India 2022

Actress Shivani Rajasekhar, who recently became one of the finalists at the Femina Miss India 2022 beauty pageant, was supposed to represent Tamil Nadu in the soon-to-be-held grand finale.It is...

Read More..

మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఒక చెంచా - ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కామెంట్స్

పల్నాడు జిల్లా: సత్తెనపల్లి నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కామెంట్స్.మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఒక చెంచా.పల్నాడు పర్యటనలో చెంచాలమాట్లలు విని రాజశేఖర్ రెడ్డి, జగన్ ను విమర్శించటం లోకేష్ కు సరిగాదు. లోకేష్ ఆడకాదు మగకాదు, దేనికి...

Read More..

రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్

రైతుబంధు తొలిరోజు 19.98 లక్షల మంది రైతులకు చెందిన 11.73 లక్షల ఎకరాలకు గాను రూ.586.65 కోట్లు జమ అయ్యాయి రైతుబంధు రెండో రోజు 16.32 లక్షల మంది రైతులకు చెందిన 24.68 లక్షల ఎకరాలకు రూ.1234.10 కోట్లు జమ అయ్యాయి.ఈ...

Read More..

జగన్ ను అప్రతిష్ట పాలు చెయ్యాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు...కొడాలి నాని

కొడాలి నాని…మాజీ మంత్రి ఈ ప్రభుత్వాన్ని.జగన్ ను అప్రతిష్ట పాలు చెయ్యాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు .మతాల మధ్య చిచ్చు పెట్టి జగన్ క్రిస్టియన్ హిందువులకు భద్రత లేదని ప్రచారం చేశారు మతాల తర్వాత కులాల మధ్య చిచ్చు….అంబెడ్కర్ కోనసీమ జిల్లా...

Read More..

Voice Control Is Driving The Usage Of Smart Home In India

92% of the smart home users responded that voice-control has made it convenient to set up a smart home. ●More than 90% of users have purchased their first smart home...

Read More..

ఉద్యోగుల జిపిఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా పై హైకోర్టులో అఫిడవిట్ రూపంలో పిటిషన్ దాఖలు..

ఉద్యోగుల జిపిఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా పై హైకోర్టులో అఫిడవిట్ రూపంలో పిటిషన్ దాఖలు చేసినట్లుగా గజిటెడ్ ఆఫీసర్స్ జెఏసి అధ్యక్షుడు కృష్ణయ్య తెలియజేశారు.2018 జూలై నాటికి అమలు కావాల్సిన పిఆర్సీ ని 2020 జనవరికి ఇచ్చారనీ,పిఆర్సీ జీవోలలో...

Read More..

అమెజాన్

అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన ‘మోడర్న్ లవ్ హైదరాబాద్’ ట్రైలర్ విడుదల కార్యక్రమం.అందరి ఎదురు చూపులు ఫలిస్తున్న సమయం ఇది.ఇవి ఆరు విభిన్నమైన ప్రేమ కథలు.జాన్ కార్నీ ఆధ్వర్యంలో వచ్చిన ఒరిజినల్ అమెరికన్ సిరీస్ అందరి మన్ననలూ పొందింది.‘మోడర్న్ లవ్’ పేరుతో ఆరు కొత్త...

Read More..

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కొత్త చిత్రం ప్రారంభం !!!

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా ఏటర్నిటీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెంబర్ 2 గా తెరకెక్కబోతున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.జులై 6 నుండి ఈ చిత్ర రెగ్యులర్ జరుపుకోనుంది.తెల్లవారితే గురువారం సినిమా తరువాత మణికాంత్ గెల్లి ఈ...

Read More..

Zee Telugu To Telecast \'mahasangamam\' Episodes Of \'inti Guttu\' And \'mithai Kottu Chittemma\' On June 30 And July 1

2022: Zee Telugu never seizes to surprise its audience and keep them entertained through its thought-provoking and enthralling content lineup.While the channel’s fiction shows have kept the audience glued to...

Read More..

బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం కళ్యాణ మహోత్సవం వార్షికోత్సవం

అత్యంత మహిమగల అమ్మవారి కల్యాణోత్సవం పెద్ద ఎత్తున జరుపుతున్నట్లు అమ్మవారి కళ్యాణం కు వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా దర్శన భాగ్యం కల్పించడమే తమ కర్తవ్యం అన్నారు మంత్రి తలసాని అన్నారు అమీర్పేటలోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం కళ్యాణ మహోత్సవం...

Read More..

ఈనెల 5వ తారీఖున బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం కళ్యాణ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపిన మంత్రి తలసాని

హైదరాబాద్: అత్యంత మహిమగల అమ్మవారి కల్యాణోత్సవం పెద్ద ఎత్తున జరుపుతున్నట్లు అమ్మవారి కళ్యాణం కు వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా దర్శన భాగ్యం కల్పించడమే తమ కర్తవ్యం అన్నారు మంత్రి తలసాని అన్నారు.అమీర్పేటలోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం కళ్యాణ మహోత్సవం...

Read More..

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్క నాటిన సింగర్ సునీత

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్క నాటిన సింగర్ సునీత.ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.ప్రకృతి...

Read More..

దళిత బంధులో మంజూరైన కారును ఈటల రాజేందర్ చేతుల మీదుగా ప్రారంభింపచేసిన లబ్ధిదారుడు..

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారుడు జూపక అనిల్ కు దళిత బంధు లో మంజూరు అయిన కారును హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేతుల మీదుగా ప్రారంభింప చేశారు. లబ్ధిదారుడు అనిల్...

Read More..

వీణా వాణి అవిభక్త కవలలకు మంచి మార్కులు వచ్చాయి ..సత్యవతి రాథోడ్

ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు వచ్చాయి గురుకులాల్లో చదివిన పిల్లలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు.వీణా వాణి అవిభక్త కవలలకు మంచి మార్కులు వచ్చాయి వీణాకు 712, వాణికి 707 మార్కులు వచ్చాయి కోవిడ్ సమయంలో కూడా ఆన్ లైన్...

Read More..

వాలంటీర్లు వైసీపి ఇంటిలెజెన్స్ వ్యవస్ధలా కొనసాగుతోంది...సాధినేని యామినీ శర్మ

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం .బిజెపి మహిళామోర్చా రాష్ట్ర కార్యదర్శి సాధినేని యామినీ శర్మ మీడియా పాయింట్స్ .వాలంటీర్లు వైసీపి కార్యకర్తలే అని హోమంత్రి ప్రకటించారు వాలంటీర్లు వైసీపి ఇంటిలెజెన్స్ వ్యవస్ధలా కొనసాగుతోంది వైసీపి కి ఒక గూడచారి విభాగమా.ఇప్పటి...

Read More..

జులై 8 న నాగార్జున వర్శిటీ వద్ద వైసీపీ ప్లీనరీ సమావేశాలు

8న ప్రారంభం సందర్భంగా, 9న ముగింపు సందర్భంగా పార్టీ అధ్యక్షులు పాల్గొంటారు పార్టీ అధ్యక్షులు అందరకీ దిశా నిర్దేశం చేస్తారు విజయసాయి రెడ్డి, పార్టీ జాతీయ కార్యదర్శి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ప్లీనరీ నిర్వహిస్తున్నాం మళ్లీ అధికారంలోకి వచ్చాక మల్లీ ప్లీనరీ...

Read More..

భీమవరం చేరుకున్న అల్లూరి కాంస్య విగ్రహం..15 టన్నుల బరువు.. 30 అడుగుల పొడవు

భీమవరం: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని జూలై 4న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరించే అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం...

Read More..

శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నా ..రాశి ఖన్నా

ఇవాళ వేకువజామున శ్రీవారి తోమాలసేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్న రాశిఖన్నా తిరుమలలోని శ్రీవత్సవ అతిధి గృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.‌ స్వామి వారి దర్శనం మనస్సుకు ఎంతో ప్రశాంత ఇచ్చిందని, జూలై ఒకటోవ తారీఖున...

Read More..

ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై న్యాయపోరాటం చేస్తాను - ఏబీ వెంకటేశ్వరరావు

అమరావతి: ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు కామెంట్స్.జీవో నా చేతికి ఇంకా ఇవ్వలేదు.సోషల్ మీడియాలో మాత్రమే చూసాను.ఏసీబీ కేసు ఉన్న మాట వాస్తవం.ఏడాదిన్నర క్రితం కేసు పెట్టినా ఇంతవరకూ చార్జిషీట్ వేయలేదు.అసలు ట్రయల్ లేకుండా సాక్షులను ఎలా ప్రభావితం చేస్తాను.ఈ సలహా ఏ...

Read More..

చివ్వెంల మండల కేంద్రం లో ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులకు మద్దతు తెలిపిన వైఎస్ షర్మిల

పాదయాత్ర లో బాగంగా ఉపాధ్యాయుల ఆందోళనలకు మద్దతు పలికిన షర్మిల పాఠశాలలో ఖాళీ పోస్ట్ లను వెంటనే భర్తీ చేయాలని… పాఠ్యపుస్తకాలు వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ ధర్నా కి దిగిన UTF ,UTF ఉపాధ్యాయులకు మద్దతుగా దర్నాలో కూర్చున్న షర్మిల....

Read More..

వైసీపీ కార్యకర్తల్లో నిరుత్సాహం..మంత్రి రాజా ఆసక్తికర వ్యాఖ్యలు..

తుని వైసీపీ ఫ్లీనరీలో మంత్రి రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.గత టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు అందరు సంపాదించుకున్నారని అన్నారు.అలాంటి భావనే మన కార్యకర్తల్లో కూడా కొంతమందికి ఉండేదని పేర్కొన్నారు.అయితే ముఖ్యమంత్రి జగన్ పారదర్శకమైన...

Read More..

రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్ సినిమాలో నంబి నారాయణన్ వంటి రియ‌ల్ లైఫ్ జేమ్స్ బాండ్‌ను చూపించ‌బోతున్నాం

ఎన్నో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లతో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని స్థానాన్ని సంపాదించుకున్న హీరో ఆర్‌.మాధ‌వ‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం ‘రాకెట్రీ.ది నంబి ఎఫెక్ట్’ .హీరోగా న‌టిస్తూ సినిమాను డైరెక్ట్ చేశారు. ట్రై క‌ల‌ర్ ఫిలింస్‌, వ‌ర్గీస్ మూలన్ పిక్చ‌ర్స్‌, 27 ఎంట‌ర్‌టైన్‌మెంట్...

Read More..

తనపై కుట్ర చేస్తున్నారని వాళ్ళ అంతు చూస్తానని హెచ్చరించిన మాజీ మంత్రి బాలినేని

సొంత పార్టీలో కొందరు వ్యక్తులు తనపై కుట్ర చేస్తున్నారని వాళ్ళ అంతు చూస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.ఒంగోలులోని ఏ వన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఒంగోలు నియోజకవర్గ వైసిపి ప్లీనరీ సమావేశంలోబాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.టిడిపి నేత జనార్దన్...

Read More..

‘బనారస్’ చిత్రం నుంచి స్టార్ డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా విడుదలైన ‘మాయ గంగ’ సాంగ్ రిలీజ్

జైద్ ఖాన్, సోనాల్ మోన్‌టైరో హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘బనారస్’ .త్వ‌ర‌లోనే ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో సినిమా రిలీజ్ కానుంది.జ‌య‌తీర్థ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి తిల‌క్‌రాజ్ బ‌ల్లాల్ నిర్మాత‌.అజ‌నీష్ లోక్‌నాథ్ సంగీత...

Read More..

ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి రూ.800కోట్లు మాయం

ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల జీపీఫ్ ఖాతాల నుంచి డబ్బులు డెబిట్ అయిపోయాయి.ఎవరు మా డబ్బులు తీసుకున్నారో తెలియడం లేదు.గతంలోనూ ఇదే తరహాలో జరిగితే ఫిర్యాదు చేస్తే మళ్ళీ తిరిగి వేశారు.గత రాత్రి నుంచి మళ్లీ ఉద్యోగుల ఖాతాల నుంచి విత్ డ్రా...

Read More..

సామాన్యుడి గళం వినిపించేలా జనసేన 'జన వాణి'

సామాన్యుడి గళం వినిపించేలా ‘జన వాణి’.ప్రజల సమస్యలను ఆసాంతం విని… ప్రభుత్వానికి బలంగా తెలిపేలా వినూత్న కార్యక్రమం.బాధిత పక్షాల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్.కష్టాల్లో ఉన్న జన సామాన్యానికి జనసేన భరోసా.3వ తేదీన విజయవాడలో ‘జన వాణి’కి శ్రీకారం...

Read More..

ప్రేక్షకులు సంపూర్ణంగా 'సమ్మతమే'నని చాటిన విజయమిది: దర్శకుడు గోపీనాథ్ రెడ్డి

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌ టైనర్‌ “సమ్మతమే”. చాందిని చౌదరి కథానాయిక.యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం గీతా ఆర్ట్స్ ద్వారా...

Read More..

Volkswagen India Goes ‘big By Delivery’ By Organising Mega Delivery Programs For The Newly Launched Virtus Across India

Mumbai: Volkswagen Passenger Cars India recently launched the new Volkswagen Virtus with the aim to reignite the premium midsize sedan segment.Since its introduction, the Volkswagen Virtus has received an incredible...

Read More..

కైలాస్ ‘కడువా’ మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో జూలై7 ప్రపంచవ్యాప్తంగా విడుదల

మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ కాంబినేషన్ తెరకెక్కిన హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్ కడువా. పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వస్తున్న జూన్ 30న ఈ చిత్రాన్ని...

Read More..

ప్రభాస్ ఇంత పెద్ద పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు : ప్రముఖ నటుడు కృష్ణం రాజు

డార్లింగ్ గా తెలుగు ప్రేక్షకుల చే పిలిపించుకునే ప్రభాస్ కేవలం ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఎవరు అనుకోలేదు.కానీ బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులకు సంపాదించుకున్నాడు ప్రభాస్.ప్రభాస్ హీరోగా పరిచయం...

Read More..

Zolve Launches A New Scholarship Program For Students To Study In The U.s.

Bengaluru, June 28, 2022: Zolve, India’s first neobank enabling global access to financial services, today announced a scholarship program for incoming Fall ‘22 batch students going to study in the...

Read More..

Asci Annual Complaints Report 2021-22

Mumbai, June 28, 2022: The Advertising Standards Council of India (ASCI) released its annual complaints report for the period April 21 – March 22, during which it processed 5,532 advertisements...

Read More..

Himalaya Wellness Company Launches A New Equity Campaign Inspiring Consumers To Prioritize Wellness

June 28, 2022: Himalaya Wellness Company, one of India’s leading wellness brands, has launched a new equity campaign that inspires consumers across age groups to prioritize health and wellness.The campaign...

Read More..

వైసీపీ సర్కార్ మైనార్టీలను వాడుకుని వదిలేసింది: Bonda Uma

ఎన్నికల సమయంలో ముస్లింలకు పెద్దపీఠం వేస్తామని జగన్మోహన్ రెడ్డి(Jagan mohan reddy) అనేక వాగ్దానాలు చేశారని… అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలను వదిలి పారేశారని టీడీపీ నేత బోండా ఉమా(Bonda uma) అన్నారు.దులహన్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా...

Read More..

కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకో: బుద్దా వెంకన్న

మాజీ మంత్రి కొడాలి నానిపై బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు.అప్పుడే కొడాలి నానికి చెమటలు పడుతున్నాయన్నారు.జగన్ జైల్లో ఉంటే తల్లి, చెల్లి రోడ్ల మీదకు వచ్చి పాదయాత్ర చేశారని.అలాంటి వారిని అధికారంలోకి రాగానే ఇంటి నుంచి గెంటేయలేదా? అని ప్రశ్నించారు.వెన్నుపోటుకు, గొడ్డలిపోటుకు...

Read More..

నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత

అసంతృప్తిగా ఉన్న వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన తానేటి వనిత హోంమంత్రి తానేటి వనిత నోరుజారారు.వాలంటీర్ పోస్టుల భర్తీ విషయంలో ఏకపక్ష వైఖరికి నిదర్శనంగా మంత్రి వ్యాఖ్యలు చేశారు.వైసీపీ కార్యకర్తల కుటుంబాలకు వాలంటీర్ పోస్టులు ఇవ్వలేదా అంటూ వ్యాఖ్యానించారు.నిడదవోలు వైసీపీ ప్లీనరీ...

Read More..

బాలినేనిపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు విచారకరం - ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు : రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ కామెంట్స్.బాలినేని శ్రీనివాసులు రెడ్డిపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు విచారకరం తనపని తను చేసుకుంటూ, తిరుగులేని వ్యక్తి బాలినేని శ్రీనివాసులురెడ్డి.వ్యక్తిత్వ విషయాలపై చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.రాజకీయ విమర్శలు ఆరోగ్యకరంగా...

Read More..

దివ్యాంగుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్; దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.మంగళవారం ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఆలింకో) ఆధ్వర్యంలో అమీర్ పెట్ గురుగోవింద్ స్టేడియంలో ఏర్పాటుచేసిన దివ్యాంగులకు అవసరమైన కిట్ల పంపిణీ...

Read More..

మాజీ ప్రధానమంత్రి, తెలుగు బిడ్డ Pv ని కేంద్రం విస్మరించడం బాధాకరం

మాజీ ప్రధాని శ్రీ PV నర్సింహా రావు జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని PV ఘాట్ లో నివాళులు అర్పించిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి మాజీ ప్రధానమంత్రి, తెలుగు బిడ్డ PV ని కేంద్రం...

Read More..

బావిలో పడిన పిల్లి ..ఏ సి పి ఆధ్వర్యంలో పోలీస్ ల రెస్క్యూ ఆపరేషన్

అర్ధ రాత్రి సమయం 12-00 గంటలు….సాధారణంగా అందరు నిద్రకు ఉపక్రమించే సమయం.ఆ సమయంలో పోలీసులకు ఫోన్ కాల్ వచ్చిందంటే ఏదో సంఘటన జరిగి ఉంటుందని ఆందోళన చెందుతారు.అటువంటి సమయంలో సరిగ్గా అర్ధ రాత్రి 12-00 గంటలకు కరీంనగర్ సిపి శ్రీ సత్యనారాయణ...

Read More..

తిరుపతి కోర్టుకు హాజరైన మోహన్ బాబు, మా అధ్యక్షుడు మంచు విష్ణు, సినీ నటుడు మంచు మనోజ్

తిరుపతి: సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్ బాబు, మా అధ్యక్షుడు మంచు విష్ణు, సినీ నటుడు మంచు మనోజ్ కుమార్ లు తిరుపతి కోర్టుకు హాజరు.టీడీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదని 2019 మార్చి 22న తిరుపతి...

Read More..

ప్లీనరి సమావేశం అనంత ఉదయ్ భాస్కర్ కోసం సానుభూతి కోసం పెట్టారా...వంతల రాజేశ్వరి

ప్లీనరీ పరివేక్షకుల్లే అనంత బాబు భజన చేస్తే పార్టీ ఉద్యేశ్యం ఏమిటి.ప్రస్తుత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టమాకంగా తీసుకునీ ప్రభుత్వ పథకాలు కోసం పెట్టిన ప్లినరిని మీరు బాబు భజన కోసం వాడటం ఎంత వరకు సమన్యాసం.తానే హత్య చేసానని ఒప్పుకుండా హంతకుడుని...

Read More..

నాలుగు దశాబ్దాల నాటి స్మృతులు గుర్తుకువచ్చాయి - దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు

తెనాలి 27-06-2022: అన్న ఎన్టీఆర్ నిర్మించిన ధియేటర్లో నేను 1979లో దర్శకత్వం వహించగా ఆయన నటించిన వేటగాడు చిత్రాన్ని తిలకించడం నాలుగు దశాబ్దాల నాటి స్మృతులు, అన్నగారితో గడిపిన మధురక్షణాలు గుర్తుకు వచ్చాయని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అన్నారు.స్థానిక పెమ్మసాని ధియేటర్లో సోమవారం...

Read More..

అమలాపురం ప్లీనరీలో ఉద్వేగంగా ప్రసంగించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్..

కోనసీమ జిల్లా, అమలాపురం: అమలాపురం ప్లీనరీలో ఉద్వేగంగా ప్రసంగించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్. మంత్రి విశ్వరూప్ తో పాటు నన్ను అంతమొందించేందుకు కొన్ని దుష్ట శక్తులు కొందరు వ్యక్తులు ప్రోత్సాహించి చేయించారు.నన్ను, నా భార్యను ఇంట్లో పెట్టి తగలబెట్టాలని చూసిన...

Read More..

మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థుల సందడి మధ్య "థ్యాంక్యూ" సినిమా నుంచి ఫేర్ వెల్ సాంగ్ విడుదల

నవ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న కొత్త సినిమా “థ్యాంక్యూ”.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై సక్సెస్ ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.“మనం” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను నాగ చైతన్యకు అందించిన దర్శకుడు విక్రమ్...

Read More..

'సర్దార్' తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్

హీరో కార్తీ, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్‌ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సర్దార్.కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను...

Read More..

\'sardar\' Is A Grand Release In Telugu States By Annapurna Studios

Hero Karthi has teamed up with director PS Mithran of Abhimanyudu fame for an action thriller movie Sardar being produced by S Lakshman Kumar under the banner of Prince Pictures.King...

Read More..

విడుదల అయిన 'స్వాతిముత్యం‘ ప్రేమ గీతం

ప్రేమ తాలూకు భావోద్వేగాలు ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి.ఓ అమ్మాయి కి , ఓ అబ్బాయి కి మధ్య పరిచయం, అది ప్రేమ వైపు సాగే ప్రయాణం, దాని తాలూకు అనుభూతులు, జరిగే సంఘటనలు, వాటి సందర్భాలు … ఇవన్నీ ఎంత కొత్తగా...

Read More..

\'swatimuthyam\' Love Song Released...

Nee Chaaredu Kalle, the first single of Swathi Muthyam, starring Ganesh, Varsha Bollamma, captures the bliss of first love Swathi Muthyam, a feel-good family entertainer produced by Suryadevara Naga Vamsi...

Read More..

తనపై ప్రణాళికా బద్దంగా కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి..

తనపై ప్రణాళికా బద్దంగా కుట్ర జరుగుతోందని స్వయానా రాష్ట్ర మాజీమంత్రి ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.వ్యక్తిగతంగా ఎటువంటి సంబంధం లేకపోయినా అన్నింటినీ తనకు ఆపాదించే కుట్ర జరుగుతుందన్నారు.ఇందుకు సంబంధించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జనార్ధనరావుతో పాటు, సొంత...

Read More..

బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తనపై ప్రణాళికా బద్దంగా కుట్ర జరుగుతోందని స్వయానా రాష్ట్ర మాజీమంత్రి ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.వ్యక్తిగతంగా ఎటువంటి సంబంధం లేకపోయినా అన్ని0టినీ తనకు ఆపాదించే కుట్ర జరుగుతుందన్నారు.ఇందుకు సంబంధించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జనార్ధనరావుతో పాటు, సొంత...

Read More..

పి.గన్నవరం నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశం లో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు

పి.గన్నవరం నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశం లో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్.అమలాపురం ఎంపీ చింతా అనూరాధ ,ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.సమావేశానికి హాజరైన రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక.వైసీపీ కండువాతో ప్లీనరీ సమావేశానికి హాజరైన జనసేన ఎమ్మెల్యే రాపాక.వచ్చే...

Read More..

ప్రజల్లోకి సంక్షేమ పథకాలు వెళ్లాయి అనడానికి ఆత్మకూరు ఫలితాలే నిదర్శనం - విక్రమ్ రెడ్డి

అమరావతి: సీఎం జగన్ ను కలిసి అనంతరం విక్రమ్ రెడ్డి కామెంట్స్.ప్రతి ఇంటికి జగనన్న అండగా నిలిచారు.ప్రజల్లోకి సంక్షేమ పథకాలు వెళ్లాయి అనడానికి ఆత్మకూరు ఫలితాలే నిదర్శనం.ఆత్మకూరు ప్రచారం సందర్భంగా గడప గడపకి వెళ్లినపుడు స్పష్టంగా కనిపించింది.అందుకే ఇంత పెద్ద మెజార్టీతో...

Read More..

ఆర్మీని కూడా అదానీకి అప్పజెప్ప కుట్ర జరుగుతోంది..

అగ్నిపథ్ రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుంది సంగారెడ్డి జిల్లా అగ్నిపథ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష… పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా...

Read More..

Rummycircle Launches Two New Action-packed Ads Featuring Hrithik Roshan For ‘raho Ek Kadam Aage’ Campaign

India, 27th June 2022: RummyCircle, India’s largest online skill gaming platform, today announced the launch of two new TVCs featuring its brand ambassador and Bollywood Superstar Hrithik Roshan.The new TVCs...

Read More..

వాహన డిజైనింగ్‌, బ్యాటరీ నాణ్యత లోపాలే ఈవీలు అగ్ని ప్రమాదాల్లో పడటానికి కారణాలు !

భారతీయ ఆటోమొబైల్‌ పరిశ్రమలో పెను విప్లవం చోటు చేసుకుంటుంది.వినూత్నమైన ఆవిష్కరణలు చోటు చేసుకుంటుండటం మాత్రమే కాదు, విద్యుత్‌, కనెక్టడ్‌ వాహనాల పట్ల ఆసక్తి గణనీయంగా పెరిగింది.ఈ మార్కెట్‌ 2021లో మూడు రెట్లు పెరిగడం మాత్రమే కాదు ఈ పరిశ్రమకు ఓ టర్నింగ్‌...

Read More..

Everything One Needs To Know About Osteoarthritis At A Young Age

Osteoarthritis is the most common type of arthritis.It strikes when the cartilage at the joint that cushions the bones from both ends begins to wear down.With the deterioration of the...

Read More..

హరే కృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ట్రస్ట్ సెంట్రలైజెడ్ కిచెన్ ను ప్రారంబించిన మంత్రి హరీశ్ రావు..

రంగారెడ్డి జిల్లా, గండిపేట్ మండల్: హరే కృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ట్రస్ట్ నార్సింగిలో ఏర్పాటు చేసిన సెంట్రలైజెడ్ కిచెన్ ను ప్రారంబించిన మంత్రి హరీశ్ రావు. మంత్రి కామెంట్స్… జీహెచ్‌ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానల్లో రోగుల సహాయకులకు 5 రూపాయలకే...

Read More..

చరిత్రలోనే గొప్ప సభగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ

చరిత్రలోనే గొప్ప సభగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra modi) బహిరంగ సభ నిలిచిపోతుందని బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ (DK Aruna) అన్నారు.సోమవారం మీడియాతో మాట్లాడుతూ… మోదీ సభకు లక్షల మంది ప్రజలు, కార్యకర్తలు వస్తున్నారని తెలిపారు.తెలంగాణ ప్రజల...

Read More..

చంద్రబాబు పై సంచలన ఆరోపణలు చేసిన మంత్రి జోగి రమేష్

జిల్లా ల పర్యటన చేస్తున్న చంద్రబాబు ఒక జోకర్ లా, అయ్యన్న అండ్ కో బ్రోకర్ల లా తిరుగుతున్నారు.151 మంది ఉంటే 17 మందికి మంత్రి పదవులు ఇచ్చాడు…అంతమంది కంటే ఎక్కువ మంది బిసి, ఎస్సి , మైనారిటీ లకు నువ్వు...

Read More..

బ్లాక్ వైస్ సెక్రటేరియట్ నిర్మాణ ప్రాంగణం అంతా కలియ తిరుగుతున్న మంత్రి...

ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులు పరిశీలిస్తున్న రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రి వెంట ఆర్ అండ్ బి అధికారులు ఈఎన్సి గణపతి రెడ్డి,ఎస్.ఈ సత్యనారాయణ, పలువురు అధికారులు,నిర్మాణ సంస్థ...

Read More..

అగ్నిపథ్ ను రద్దు చేయాలని కోరుతూ స్థానిక బంజారాహిల్స్ లోని జీవీకే మాల్ ఎదురుగా రోహిన్ రెడ్డి సత్యాగ్రహ దీక్ష

అగ్నిపథ్ ను రద్దు చేయాలని కోరుతూ స్థానిక బంజారాహిల్స్ లోని జీవీకే మాల్ ఎదురుగా, ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రోహిన్ రెడ్డి, ఖైరతాబాద్ కార్పొరేటర్ డివిజన్ విజయ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. తెలంగాణ కాంగ్రెస్...

Read More..

గ్యాస్,నిత్యావసర,పెట్రోల్ ధరలు తగ్గించాలని రేవంత్ రెడ్డి డిమాండ్....

అగ్నిపథ్ పై కె.సి.ఆర్ వైఖరి ప్రకటించి ప్రధానమంత్రి కి లేఖ రాసి వచ్చేనెల 1,2 తేదీల్లో ప్రధానమంత్రి రాష్టాన్ని కి వచ్చే లోపు వ్యతిరేక నిరసన తెలపాలని రేవంత డిమాండ్ చేశారుఅగ్నిపథ్ కు వ్యతిరేకంగా టిపిసిసి పిలుపు మేరకు మల్కాజిగిరి చౌరస్తాలో...

Read More..

నా క్యారెక్టర్ చుట్టూ 'టెన్త్ క్లాస్ డైరీస్' తిరుగుతుంది, చాందినికి ఏమైందనేది థియేటర్లలో చూడండి - అవికా గోర్ ఇంటర్వ్యూ

అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’.అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు.అజయ్ మైసూర్ సమర్పకులు.ఈ చిత్రంతో ప్రముఖ ఛాయాగ్రాహకులు ‘గరుడవేగ’ అంజి...

Read More..

Allari Naresh, Vijay Kanakamedala, Shine Screens Production No 5 Announced

Hero Allari Naresh and director Vijay Kanakamedala collaborated earlier for a critically acclaimed and commercially successful movie Naandhi. The duo has joined forces for the second time for a new...

Read More..

అల్లరి నరేష్, విజయ్ కనకమేడల, షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం.5 ప్రకటన

హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వచ్చిన ‘నాంది’ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందటంతో పాటు కమర్షియల్ సక్సెస్ అందుకుంది.తాజాగా నరేష్, విజయ్ కలయికలో రెండో చిత్రాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించారు.కృష్ణార్జున యుద్ధం, మజిలీ, గాలి...

Read More..

(zee Telugu) Dance India Dance-telugu Auditions In Hyderabad On July 3rd

Determined to keep its audience entertained and to provide a platform for budding talent to grow, Zee Telugu is all set to launch the first season of the popular dance...

Read More..

One12 Launches Its Clothing Studio At Madhapur, Hyderabad

Hyderabad, 27th June, 2022: One12, the multi-brand apparels studio, has launched its first shop in Madhapur, Hyderabad, yesterday.One12 is a multi-brand apparel studio, which houses well-known Indian brands for children,...

Read More..

రంపచోడవరం ప్లీనరీలో ఎమ్మెల్సీ అనంతబాబును ఉద్దేశించి పార్టీ పర్యవేక్షకుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు కామెంట్స్..

అల్లూరి జిల్లా, రంపచోడవరం: రంపచోడవరం ప్లీనరీలో పార్టీ పర్యవేక్షకుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు కామెంట్స్.ప్రస్తుతం జైల్లో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును ఉద్దేశించి వ్యాఖ్యలు.అనంతబాబు ప్రస్తుతం జైల్లో ఉన్నారని ప్రతిపక్షం వారు అరుస్తున్నారు. బోనులో ఉన్నా బయట ఉన్నా పులి పులే అవుతుంది.గ్రహణం...

Read More..

టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు

టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు.అనిత పదే పదే చంద్రబాబు 72 సంవత్సరాలు వృద్ధుడు కాదు.27 ఏళ్ల యువకుడి అంటోంది.వంగలపూడి అనితకు ఈ విషయం ఎళా తెలుసునేది స్పష్టంగా చెప్పాలి.72 ఏళ్ల చంద్రబాబు 27...

Read More..

నాకు జన్మనిచ్చినది తల్లిదండ్రులు అయితే సినిమాకు జన్మనిచ్చినది ఎన్టీఆర్.. రాఘవేంద్రరావు

గుంటూరు జిల్లా, తెనాలి: మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అధ్వర్యంలో NTR శతజయంతి ఉత్సవాలలో భాగంగా NVR కన్వెన్షన్ హాల్ లో ప్రముఖ సినీ దర్శకులు కె.రాఘవేంద్రరావుకు సన్మానం కార్యక్రమం.ఎన్.టి.అర్.విగ్రహానికి రాఘవేంద్రరావు పుష్ప మాలను వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు...

Read More..

ఉత్తరప్రదేశ్ నుంచి బిజెపి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన సందర్భంగా కె.లక్ష్మణ్ కు అభినందన సభ

తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు.ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా డాక్టర్ కె.లక్ష్మణ్ ఎన్నికైన సందర్భంగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం ఆధ్వర్యంలో...

Read More..

సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామంలో కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ లో పాల్గొన్న టిడిపి నాయకులు..

పల్నాడు జిల్లా: సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామంలో కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ లో పాల్గొన్న టిడిపి నాయకులు.టీడీపీ నేత వర్ల రామయ్య కామెంట్స్.రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది.రిమాండ్ ఖైదీ అధికారంలోకి వచ్చాడు.అతని చేతిలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.అహం బ్రహ్మశ్రీ అనుకునే...

Read More..

కోడెల శివరాం ను పార్టీ గుర్తిస్తుంది...మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు

మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కామెంట్స్.రాజకీయాలలో చరగని ముద్ర వేసుకున్న మహానేత కోడెల ఎన్ని జన్మ తలెత్తిన పల్నాడు ప్రజలు కోడెలను మర్చిపోరు.కోడెల శివరాం ను పార్టీ గుర్తిస్తుంది.మరుగు దొడ్లు నిర్మాణం, స్మశాన వాటికల అభివృద్ధి లో కోడెల అందరికి ఆదర్శంగా...

Read More..

వైసీపీ నాయకులకు 70mm సినిమా చూపిస్తాం.. యరపతినేని శ్రీనివాసరావు

మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కామెంట్స్.కోడెలను మాసికంగా వేదించి చావుకు కారణం అయినా వారిని వదలం .మూడు సంవత్సరాల్లో రాష్ట్రం అల్లకల్లోలం మారింది . రంజాన్ నేలలో ముస్లిం సోదరులు టోపీ దరిస్తే తిరస్కరించిన ముఖ్యమంత్రి .తప్పుడు కేసులు పెట్టాం ,కార్యకర్తలను...

Read More..

నడిగడ్డపాలెం గ్రామంలో నందమూరి తారకరామారావు విగ్రహ ఆవిష్కరించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు

కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రులు నక్క.ఆనంద్ బాబు,ఆలపాటి రాజేంద్రప్రసాద్,టిడిపి అధికార ప్రతినిధి పిల్లి.మాణిక్యాలరావు దిండుపాలెం గ్రామం నుంచి నడిగడ్డపాలెం గ్రామం వరకు భారీ ఘనస్వాగతం పలికిన టిడిపి శ్రేణులు నడిగడ్డపాలెం గ్రామంలో మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం...

Read More..

'గంధర్వ' సినిమా జూలై 8న విడుదల

సందీప్ మాధవ్, గాయత్రి సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం గంధర్వ.ఇటీవలి కాలంలో క్రేజీ ప్రాజెక్ట్ గా పేరు తెచ్చుకున్న గంధర్వ సినిమాను ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నిర్మించగా ఎస్ కె ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపనీస్...

Read More..

పంచ‌తంత్ర క‌థ‌లు చిత్రంలోని `నేనేమో మోతెవ‌రి` లిరిక‌ల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసిన ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్‌

నేనేమో మోతెవ‌రి.నువ్వేమో తోతాప‌రి… నా గుండెల స‌రాస‌రి.కుర్సియేసి కూసొబెడ‌త‌నే… నీ అయ్యా ప‌ట్వారి.నీ చిచ్చా దార్కారి… ఏదైతే ఏందే మ‌రి…నిన్నుఎత్తుకొనిబోత‌నే…అంటూ ఆహ్లాద‌ర‌క‌రంగా సాగే ఈ పాట `పంచతంత్ర క‌థ‌లు` చిత్రంలోనిది.మ‌ధు క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త డి.మ‌ధు నిర్మిస్తున్నారు.గంగ‌న‌మోని...

Read More..

గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో 'మనసానమః'

విరాజ్ అశ్విన్ నటించిన షార్ట్ ఫిలిం మనసానమః తన రికార్డుల పరంపర కొనసాగిస్తోంది.పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు సహా ఆస్కార్ క్వాలిఫైకు వెళ్లిన ఈ లఘు చిత్రం, ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివెల్ లో బెస్ట్...

Read More..

సాయిధ‌న్సిక ప్ర‌ధాన పాత్ర‌లో అంద‌రినీ అల‌రించ‌డానికి జులై 1న రాబోతున్న `షికారు` చిత్రం

సాయిధ‌న్సిక‌, తేజ్ కూర‌పాటి, అభిన‌వ్ మేడిశెట్టి, కె.వి.ధీర‌జ్‌, న‌వ‌కాంత్‌, చ‌మ్మ‌క్ చంద్ర ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించిన చిత్రం `షికారు` శ్రీ‌స‌త్య‌సాయిబాబాగారి ఆశీస్సుల‌తో నాగేశ్వ‌రి (ప‌ద్మ‌) స‌మ‌ర్ప‌ణ‌లో పి.ఎస్‌.ఆర్‌.కుమార్ (బాబ్జీ, వైజాగ్‌) నిర్మాత‌గా శ్రీ‌సాయి ల‌క్ష్మీ క్రియేష‌న్స్ బేన‌ర్‌మీద హ‌రి కొల‌గాని ద‌ర్శ‌క‌త్వంలో...

Read More..

సందడిగా 'చోర్ బజార్' సక్సెస్ మీట్

ఆకాష్ పూరి, గెహనా సిప్పీ హీరో హీరోయిన్లుగా దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించిన సినిమా చోర్ బజార్.ఈ చిత్రాన్ని ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు.యూవీ క్రియేషన్స్ సమర్పణలో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా.ఫస్ట్ షో నుంచే హిట్ టాక్...

Read More..

'సమ్మతమే' చిత్రాన్ని పీపుల్స్ బ్లాక్ బస్టర్ గా చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు : సమ్మతమే 'పీపుల్స్ బ్లాక్ బస్టర్' సక్సెస్ మీట్ లో టీమ్

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ “సమ్మతమే”. చాందిని చౌదరి కథానాయిక.యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం గీతా ఆర్ట్స్ ద్వారా జూన్...

Read More..

మద్యంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది - మంత్రి అంబటి రాంబాబు

ఎన్నిక ఏదైనా ప్రజలు వైఎస్సార్‌సీపీకే పట్టం కడుతున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ భారీ విజయంపై ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం మాట్లాడారు.‘‘తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ...

Read More..

తిరుమల శ్రీవారిని‌ దర్శించుకున్న ఏపి డెప్యూటీ సీఎం‌ నారాయణ‌ స్వామి

తిరుమల శ్రీవారిని‌ ఏపి డెప్యూటీ సీఎం‌ నారాయణ‌ స్వామి దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో కుటుంబ సమేతంగా నారాయణ స్వామి శ్రీవారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు...

Read More..

వరంగల్ కమిషనరేట్ పోలీసుల అధ్వర్యంలో సైక్లోథాన్ వరంగల్ 2022 పేరుతో సైక్లింగ్ పోటీలు

అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకోని వరంగల్ కమిషనరేట్ పోలీసుల అధ్వర్యంలో సైక్లోథాన్ వరంగల్ 2022 పేరుతో సైక్లింగ్ పోటీలు నిర్వహించారు.ఈ సైక్లోథాన్ పోటీలు 25 కిలో మీటర్ల పుల్ రేస్, 15 కిలో మీటర్ల...

Read More..

హీరో బాలకృష్ణ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రత్యేక ప్రార్థనలు

ఆదోనిలో నందమూరి బాలకృష్ణ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని సర్వమాత ప్రార్ధనలు నిర్వహించిన అభిమానులు.పట్టణ నందమూరి బాలకృష్ణ అభిమాని N.సజ్జాద్ హుస్సేన్ ఆధ్వర్యంలో, అభిమానులు NTR విగ్రహం దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి స్థానిక అంబేద్కర్ నగర్ లోని ఆంజనేయస్వామి గుడిలో...

Read More..

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అధికారం ఉంది కదా అని అధికారమధంతో వ్యవహరిస్తే ప్రజలు సరైన సమయంలో వాతలు పడతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.నెల్లూరు మాగుంట లేఔట్ చెరుకుపల్లి పిచ్చి రెడ్డి కళ్యాణ మండపం...

Read More..

రాంగోపాల్ వర్మ పై బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజ్ ఫైర్

రామ్ గోపాల్ వర్మ రాష్ట్రపతి ఎంపిక విషయంలో పిచ్చి పిచ్చి వాఖ్యలు చేస్తున్నారు.ట్విట్టర్ లో పిచ్చి సందేహాలు ఏమిటి.వర్మపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాలలో కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి.ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు హక్కు ఉంది కదాని మితిమీరిన పోకడలకు...

Read More..

ముగిసిన ఉప ఎన్నికల కౌంటింగ్

20 రౌండ్లు కొనసాగిన ఉప ఎన్నిక కౌంటింగ్.82,888 ఓట్ల మెజార్టీతో గెలుపోయిందిన వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి.వైసీపీకి మొత్తం పోలైన ఓట్లు 1,02,074.బీజేపీకి మొత్తం పోలైన ఓట్లు 19332.బీఎస్పీకి మొత్తం పోలైన ఓట్లు 4897.నోటాకి 4179 ఓట్లు వేసిన ఓటర్లు.ఇతరులకి...

Read More..

పృథ్వీరాజ్ సుకుమారన్, సంయుక్త మీనన్, వివేక్ ఒబెరాయ్‌, షాజీ కైలాస్ 'కడువా' టీజర్ విడుదల

మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ కాంబినేషన్ తెరకెక్కిన హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్ కడువా. మ్యాజిక్ ఫ్రేమ్స్, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ నిర్మించారు.ఈ భారీ యాక్షన్ థ్రిల్ డ్రామాలో...

Read More..

జూలై 28 కోసం చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నా.. ‘విక్రాంత్ రోణ’ తో ఆడియెన్స్‌ గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్ క‌లుగుతుంది - కిచ్చా సుదీప్‌

శాండిల్ వుడ్ బాద్ షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ త్రీడీ మూవీ ‘విక్రాంత్ రోణ’.జూలై 28న ఈ త్రీడీ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.కిచ్చా సుదీప్ న‌టించిన ఈ చిత్రాన్ని అనూప్ భండారి డైరెక్ట్...

Read More..

దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి, స్వప్న సినిమా 'సీతా రామం' టీజర్ విడుదల

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సీతా రామం’.హను రాఘవపూడి దర్శకత్వంలో యుద్ధ నేపధ్యంలో అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.ఈ చిత్రంలో...

Read More..

జనసేన కౌలు రైతు భరోసాకు మెగా బ్రదర్స్ మాతృమూర్తి సాయం

అమరావతి: జనసేన కౌలు రైతు భరోసాకు మెగా బ్రదర్స్ మాతృమూర్తి సాయం.పెన్షన్ డబ్బుల నుంచి రూ.లక్షన్నర విరాళం చెక్ ను కుమారుడు పవన్ కళ్యాణ్ కు అందచేసిన అంజనాదేవి. పార్టీ కోసం మరో రూ.లక్ష విరాళం అందచేత.కొణిదెల వెంకట్రావు జయంతి సందర్భంగా...

Read More..

రాఘవ లారెన్స్, కతిరేసన్, ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ 'రుద్రుడు' ఫస్ట్ లుక్ విడుదల, 2022 క్రిస్మస్‌కు థియేటర్లో విడుదల

నటుడు-కొరియోగ్రాఫర్-దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రస్తుతం కతిరేసన్ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు.ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు.ఈ చిత్రానికి ‘రుద్రు’డు అనే టైటిల్‌ను పెట్టారు.ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది.పోస్టర్‌లో రాఘవ లారెన్స్ స్టంట్...

Read More..

కెసిఆర్ ఇప్పటికి నువ్వు మారక పోతే జైలు జీవితం తప్పదు

KA పాల్ కార్యాలయం తెలంగాణ లో కెసిఆర్ ఆగడలు సాగవు… అంతం కోసం చర్యలు ఆరంభం అయ్యాయి.బీజేపీ NDA పార్టీ లు ఒక ఒడిశా సహోదరి ఆయినా గిరిజన మహిళను రాష్ట్రపతి గా నియమించిన బీజేపీ కి నా కృతజ్ఞతలు నేను...

Read More..

Lavanya Tripathi, Ritesh Rana \'happy Birthday\' Releasing In Theatres On July 8th

Director Ritesh Rana is all set to enthral with his second movie Happy Birthday starring the gorgeous Lavanya Tripathi in an atypical role.Today, the makers came up with new release...

Read More..

కడువా మాస్-యాక్షన్ లార్జర్ దెన్ లైఫ్ సినిమా: పృథ్వీరాజ్ ఇంటర్వ్యూ

మలయాళ సూపర్స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ కడువా.మ్యాజిక్ ఫ్రేమ్స్ & పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ల పై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ నిర్మించారు.ఈ భారీ యాక్షన్...

Read More..

జూలై 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'హ్యాపీ బర్త్ డే' మూవీ

సరికొత్త పాత్రలు, విభిన్న కథా నేపథ్యంతో సినీ ప్రియుల్లో ఆసక్తి కలిగిస్తున్న సినిమా “హ్యాపీ బర్త్ డే”. స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మత్తువదలరా ఫేమ్, దర్శకుడు రితేష్ రానా రూపొందిస్తున్నారు.ఈ చిత్రాన్ని క్లాప్...

Read More..

జులై 1న విడుదలకు సిద్దమైన ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ "ఏనుగు"

శ్రీమతి జగన్మోహని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్ టైన్మెంట్, డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్,సముద్రఖని, KGF రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, యోగి బాబు, నటీ నటులుగా సింగం సిరీస్ వంటి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు...

Read More..

Arun Vijay-starrer Gears Up For Theatrical Release On July 1

Vigneswara Entertainments and Drumsticks Production House, and presenter Smt. Jaganmohini, have come together to release ‘Enugu‘.The action-drama stars Arun Vijay, Priya Bhavani Shankar, Samuthirakani, ‘KGF’ Ramachandra Raju, Radhika Sarathkumar, Yogi...

Read More..

Creative Director Krish Released Gripping Trailer Of ‘taxi’

Haritha Sajja (MD) is producing an upcoming movie ‘Taxi’ under the banner of H&H Entertainments.Harish Sajja, who worked in the direction department for several films of star director Trivikram Srinivas,...

Read More..

డైరెక్టర్ క్రిష్ చేతుల మీదుగా ట్యాక్సీ ట్రైలర్ రిలీజ్.. ఆసక్తి రేకెత్తిస్తున్న వీడియో

హెచ్ అండ్ హెచ్ ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై హరిత సజ్జా (ఎం.డి) నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ట్యాక్సీ’. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన హరీష్ సజ్జా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు....

Read More..

ప్రభాస్‌తో మల్టీస్టారర్ చేయడానికి ఎప్పుడైనా సిద్ధమే.. ‘పక్కా కమర్షియల్’ ఈవెంట్‌లో గోపీచంద్ కామెంట్స్..

వరస విజయాలతో జోరు మీదున్న విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా పక్కా కమర్షియల్.మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్న జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ సినిమాను...

Read More..

Ashirwad Saxena Accompanied By His Father Shri. Anurag Rai Saxena Being Welcomed By Shri. Dattatreya Ji...

ASHIRWAD Saxena accompanied by his father Shri.Anurag rai Saxena being welcomed by Shri.Dattatreya ji.Secretary, Telangana cycling Association.At RAjiv Gandhi International Airport, Hyderabad. I am very glad to inform you that...

Read More..

న్యూజెర్సీ సాయిదత్త పీఠాన్ని సందర్శించిన భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ

ఎడిసన్, న్యూ జెర్సీ: జూన్ 24: అమెరికాలో ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీ సాయిదత్త పీఠాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ సందర్శించారు.న్యూజెర్సీ ఎడిసన్ ‌లోని శ్రీ సాయి దత్త పీఠం శివ విష్ణు మందిరంలో వేద పండితులు ఎన్.వి.రమణ కు...

Read More..

మందుబాబులను కూడా తాకట్టు పెట్టిన సీఎం ఎక్కడైనా ఉన్నారా? - టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి

ఏపీ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ప్రాణాలు తీసే విష పదార్థాలు ఉన్నాయని, మద్యం తాగుతున్న వారి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు.ఏపీలో వివిధ ప్రాంతాల్లో మద్యం షాపుల్లో మందు బాటిల్స్‌ను సేకరించి టెస్టులు చేయించామని, ఆంధ్రా గోల్డ్‌ విస్కీ,...

Read More..

వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం: బోండా ఉమా

విజయవాడ , వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు.శనివారం ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలు, విద్యుత్ రాయతీలు ఇవ్వాలంటూ  టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో బోండా...

Read More..

అదే నిజమైతే రాజకీయాలు వదిలేస్తా.. మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి ఛాలెంజ్

మాజీ డిప్యూటీ సీఎం, కురుపాం వైసీపీ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి ఫైర్ బ్రాండ్ గా మారిపోయారు.మంత్రి పదవి పోయినా.నియోజకవర్గంలో మాత్రం విస్తృతంగా పర్యటిస్తున్న ఆమె.తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతున్నారు.ఈ క్రమంలో నియోజకవర్గ ప్లీనరీ సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి.హాట్ కామెంట్స్ చేశారు....

Read More..

దుర్గమ్మను దర్శించుకున్న పక్కా కమర్షియల్ చిత్రబృందం

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి,విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శనం చేసుకొన్న “పక్కా కమర్షియల్” చిత్ర బృందం – ప్రముఖ చిత్ర నటులు శ్రీ గోపిచంద్, డైరెక్టర్ మారుతి మరియు చిత్రబృందం.దర్శనానంతరం...

Read More..

అలెగ్జాండర్ పతనైమట్లే.. బీజేపీ పతనం అవుతుంది - ఎమ్మెల్యే జగ్గారెడ్డి

గాంధీభవన్ ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి కామెంట్స్… అలెగ్జాండర్ పతనైమట్లే.బీజేపీ పతనం అవుతుంది.కాంగ్రెస్ ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నం చేయలేదు.బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్ కమీషన్ ను డమ్మీ చేసింది.దేశంలో ఇప్పుడు 14 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది.సామంత రాజుల...

Read More..

ఒకే వలకు కోటి రూపాయల పైనే విలువ చేసే కోనేం చేపలు లభ్యం

కాకినాడ జిల్లా.యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో వేట విరామం అనంతరం వేటకు వెళ్లిన మత్స్యకారుల పంట పండింది నిన్న సాయంత్రం వేటకు వెళ్లి వచ్చిన మత్స్యకారులకు భారిగా లభ్యమైన కోనం చేపలు ఒకే వలకు కోటి రూపాయల పైనే విలువ చేసే...

Read More..

మినీ మహానాడులకు ప్రజలు రాకపోవడంతో చంద్రబాబుకి మతి భ్రమించింది - మంత్రి విడదల రజని

పల్నాడు: చిలకలూరి పేటలో నియోజకవర్గ వైసిపి టిడిపి సమావేశం హాజరైన మంత్రులు విడుదల రజిని, అంబటి రాంబాబు పార్టీ నేతలు కార్యకర్తలు.ఈ సందర్భంగా మంత్రి విడుదల రజిని పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్.మంత్రి విడదల రజని కామెంట్స్.జగనన్న సంక్షేమ పాలనలో ప్రజలు...

Read More..

Actress Lakshmi Manchu Grand Launch Of Manasa Desigenr Boutique & Makeup Studio

Hyderabad 24th June 2022: We are proud to announce the Launch of One of the Luxury Boutique & Makeup Studio at Road No.70, Jubilee Hills.We have always strived in giving...

Read More..

అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటున్న నిఖిల్, చందూ మొండేటి ‘కార్తికేయ 2’ ట్రైలర్

ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ‌ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి.ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం.ఈ ద్వారకా నగరం అంటూ హీరో నిఖిల్...

Read More..

Zee5 Readies Fun-filled Web Series \'maa Neella Tank’

Hyderabad, 24th June, 2022: ZEE5 has been relentlessly dishing out a wide variety of content in various formats in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, Marathi, Gujarathi, Bengali and other languages.ZEE5...

Read More..

నితిన్- ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి- శ్రేష్ఠ్ మూవీస్- 'మాచర్ల నియోజకవర్గం' ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తి

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ కథానాయకుడిగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’ చివరి పాట మినహా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది.మిగిలిన పాటను త్వరలో చిత్రీకరించనున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన...

Read More..

Nithiin, Sudhakar Reddy, Sreshth Movies Macherla Niyojakavargam Shooting Completed, Except For A Song

Young and versatile star Nithiin’s mass and action entertainer Macherla Niyojakavargam under the discretion of MS Raja Shekhar Reddy has completed the entire shooting part, except for the last song.The...

Read More..

ఈ సీజన్ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 'సేల్'ను ప్రకటించిన లైఫ్‌స్టైల్

లైఫ్‌స్టైల్‌ స్టోర్లు మరియు లైఫ్‌స్టైల్‌ స్టోర్స్‌ డాట్‌ కామ్‌ వద్ద సుప్రసిద్ధ ఫ్యాషన్‌ బ్రాండ్ల పై 50% వరకూ రాయితీని పొందవచ్చు. 24 జూన్‌ 2022 : తాజా ధోరణులకు సంబంధించి భారతదేశపు సుప్రసిద్ధ ఫ్యాషన్‌ కేంద్రంగా వెలుగొందుతున్న లైఫ్‌స్టైల్‌, అత్యంత...

Read More..

Lifestyle Announces Its Most-awaited Sale Of The Season

Avail up to 50% off across leading fashion brands both at Lifestyle Stores and Lifestylestores.com 24th June 2022: Lifestyle, India’s leading fashion destination for the latest trends, has announced its...

Read More..

Vedanta’s Vgcb Donates Medical Equipment To Vizag’s King George Hospital

Vizag, 24 June 2022: In an attempt to boost health infrastructure in Visakhapatnam, Vedanta’s Vizag General Cargo Berth (VGCB) has provided medical support to the city’s King George Hospital.As part...

Read More..

Ktm Conducts Adventure Academy For Hyderabad Single Day

24th June 2022: KTM, the world’s #1 and India’s fastest growing premium motorcycle brand, conducted the KTM Adventure Academy in Hyderabad in the early hours of June 2022. KTM Adventure...

Read More..

నందమూరి బాలకృష్ణకు కోవిడ్ పాజిటివ్

అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.తాజాగా చేసిన కోవిడ్ పరీక్షల్లో బాలకృష్ణకు పాజిటివ్‌ నిర్ధారణ కావటంతో హోం ఐసోలేషన్‌కు వెళ్లారు.”తనకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నా.గత రెండు రోజులుగా తనని కలిసిన వారు...

Read More..

మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ మరోసారి మానవత్వం చాటుకున్నారు.తిరుపతి పర్యటనలో సీఎం జగన్ బిజీ బిజీగా ఉండగా ఓ అంగవైకల్యం ఉన్న వ్యక్తి ఆయన్ను కలిసేందుకు వచ్చాడు.2019లో ఓ రోడ్డుప్రమాదంలో అంగవైకల్యం చెందిన మహేష్ అనే వ్యక్తి సీఎం జగన్‌కు తన గోడు...

Read More..

శ్రీ లక్ష్మి నరసింహ సినీ క్రియేషన్స్ 'విశాలాక్షి' సినిమా ట్రైలర్ లాంచ్..

శ్రీ లక్ష్మి నరసింహ సినీ క్రియేషన్స్ పతాకం పై ‘నిమ్స్’ శ్రీహరి రాజు దర్శకత్వంలో రూపొందించిన ‘విశాలాక్షి’ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ప్రసాద్ లాబ్స్ లో సందడిగా జరిగింది.సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ ట్రైలర్ లాంచ్ చేసారు.ఆయన మట్లాడుతూ.ఈ విశాలాక్షి...

Read More..

జూలై 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న హీరో నాగ చైతన్య 'థ్యాంక్యూ' సినిమా

నవ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న కొత్త సినిమా “థ్యాంక్యూ”. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై సక్సెస్ ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.“మనం” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను నాగ చైతన్యకు అందించిన దర్శకుడు...

Read More..

టాలీవుడ్‌లో టాలెంట్ చూయించేందుకు రెడీ అవుతోన్న మిస్ చెన్నై బొబ్బిని అయిషా

మిస్ చెన్నై బొబ్బిని అయిషా టాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది.నటిగా తన టాలెంట్ చూయించుకునేందుకు ఆమె సిద్ధమవుతోంది.తమిళ నాడు చెన్నైకి చెందిన బొబ్బిని అయిషా.మిస్ చెన్నై అందాల పోటీలో విన్నర్‌గా నిలిచి మిస్ చెన్నై కిరీటాన్ని సొంతం చేసుకుంది.నటన, డ్యాన్స్, సింగింగ్...

Read More..

చంద్రబాబు బాటలోనే జగన్ నడుస్తున్నారా..?

ఏపీలో నవరత్నాలు కొడిగడుతున్నాయా? అన్ని వర్గాలకు అన్నీ ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ ఒక్కో పథకాన్ని నీరు గారుస్తున్నారా? ముందుగా మైనారిటీలకే దెబ్బ కొట్టారా జగన్? మైనారిటీ యువతులకు పెళ్ళి సమయంలో లక్ష ఇస్తానంటూ ఇచ్చిన హామీని మరచిపోయారా? ఆంక్షల...

Read More..

మానస మేకప్ స్టూడియో అండ్ డిజైనర్ బోటిక్ ను ప్రారంభించిన సినీ నటి మంచు లక్ష్మి ...

ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ మానస నూతనంగా ఏర్పాటు చేసిన మానస మేకప్ స్టూడియో అండ్ డిజైనర్ బోటిక్ ను సినీ నటి మంచు లక్ష్మి ప్రారంభించారు.జూబ్లీ హిల్స్ జర్నలిస్టు కాలనీ లో ఈ స్టోర్ ను ఏర్పాటు చేశారు.మంచు లక్ష్మి మాట్లాడుతూ.అందాల...

Read More..

ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రోజే పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం...జిల్లా ఎస్పీ సిధ్దార్థ్ కౌశల్

ఫ్యాక్షన్ వద్దు… అభివృద్ది ముద్దు ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రోజే పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం సమస్యలు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వండి జిల్లా ఎస్పీ సిధ్దార్థ్ కౌశల్ కర్నూలు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రోజే పల్లె నిద్ర కార్యక్రమానికి...

Read More..

పోలీస్ ఉచిత శిక్షణ కు అరబిందో ఫార్మా చేయూత

త్వరలో నిర్వహించనున్న పోలీస్ రిక్రూట్మెంట్ కోసం హైదరాబాద్ సిటీ పోలీస్ నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమానికి అరబిందో ఫార్మా చేయూతను అందించింది.జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 51 లో జరిగిన కార్యక్రమంలో అరవింద సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఫౌండేషన్ రూ 25 లక్షల...

Read More..

Kichcha Sudeep’s Vikrant Rona\' Trailer Is Out! A Perfect Blend Of A Unique Concept, Studded With Grand Visuals

Finally, the much-awaited trailer of Kichcha Sudeep’s Vikrant Rona‘ is out, showcasing grand visuals in an interesting story Well loaded with mesmerizing visuals Kichcha Sudeep’s Vikrant Rona’ trailer is finally...

Read More..

యూనిక్ కాన్సెప్ట్, గ్రాండ్ విజువ‌ల్స్‌తో కిచ్చా సుదీప్ ‘విక్రాంత్ రోణ’ ట్రైల‌ర్ రిలీజ్

ఎట్ట‌కేల‌కు ఇటు అభిమానులు, అటు సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న భారీ బ‌డ్జెట్ కిచ్చా సుదీప్ చిత్రం ‘విక్రాంత్ రోణ’ ట్రైల‌ర్ విడుద‌లైంది.ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌తో అద్భుత‌మైన విజువ‌ల్స్‌తో ట్రైల‌ర్ మెస్మ‌రైజ్ చేస్తోంది.ట్రైల‌ర్ చూస్తుంటే సినీ ప్రేమికులు ‘విక్రాంత్ రోణ’...

Read More..

Raghava Lawrence, Kathiresan, Five Star Creations Llp’s Rudhrudu First Look Out, In Theatres Christmas 2022

Actor-choreographer-filmmaker Raghava Lawrence is presently starring in an action thriller under the direction of Kathiresan.Five Star Creations LLP is producing the movie, while Kathiresan is the presenter. Rudhrudu is the...

Read More..

Megastar Chiranjeevi, Bobby Mega154’s Worldwide Grand Release In Theatres For Sankranthi 2023

The most-awaited Mega154 in the crazy combination of Megastar Chiranjeevi, the very talented director Bobby (KS Ravindra) and the most happening production house Mythri Movie Makers gets its theatrical release...

Read More..

మెగాస్టార్ చిరంజీవి, బాబీ 'మెగా154' ప్రపంచవ్యాప్తంగా 2023 సంక్రాంతికి థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర), మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌ల క్రేజీ కాంబినేషన్‌ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మెగా154 థియేట్రికల్ విడుదల తేదీ ఖరారైయింది.మెగా అభిమానులకు, సినీ ప్రేక్షకులకు మెగా అప్‌డేట్...

Read More..

హీరోలు శర్వానంద్, అల్లరి నరేష్, విశ్వక్ సేన్ ల బ్లెస్సింగ్స్ తో ప్రారంభమైన హీరో సాయిరాం శంకర్ సినిమా 'వెయ్ దరువెయ్'

శంకర్ పిక్చర్స్ సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయి రామ్ శంకర్, యషా శివకుమార్ జంటగా నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పొత్తూరు నిర్మిస్తున్న చిత్రం “వెయ్ దరువెయ్” ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో...

Read More..

అగ్నిపత్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి.. రద్దు చేసిన ఆర్మీ పరీక్ష తిరిగి పెట్టాలి - రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి కామెంట్స్.ప్రధాని అనాలోచితా నిర్ణయం వల్ల లక్షలాది మంది యువకులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపట్టారు.దేశ వ్యాప్తంగా 18 నుండి 25 ఏళ్ల లోపు ఉన్న 25 కోట్లు మంది యువకులు ప్రధానిగా మోడీ నీ ఎన్నుకున్నారు.రైల్వే స్టేషన్...

Read More..

బేతవోలు గ్రామ ప్రజలతో వైఎస్ షర్మిల గారు...

సూర్యాపేట జిల్లా,కోదాడ నియోజక వర్గం బేతవోలు గ్రామ ప్రజలతో వైఎస్ షర్మిల గారు YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా చేశాడు కేసీఆర్ 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల...

Read More..

జాఫ్రిన్ షేక్ కు సాప్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తాం...బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి శాప్ చైర్మన్

బధిరుల ఒలంపిక్స్ లో భారత్ తరఫున కాంస్య పతకం సాధించిన జాఫ్రీన్ షేక్ తో కలిసి సీఎం జగన్ ని కలిసిన సాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి జాఫ్రిన్ షేక్ కు సాప్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తాం.జఫ్రిన్ కు...

Read More..

సీఎం జగన్ కలిసిన శ్రీకాంత్ షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్

సీఎం జగన్ కలిసిన ఆనంతరం శ్రీకాంత్ షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ 2024 ఒలింపిక్స్ ప్రస్తుతం నా లక్ష్యం ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ కు టైటిల్ సాధించేలా కృషి చేస్తున్నాను తిరుపతిలో అకాడమీ నిర్మించడం పైన దృష్టి సారిస్తా 2024 ఒలింపిక్స్ కి...

Read More..

సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన కిడాంబి శ్రీకాంత్, షేక్‌ జాఫ్రిన్‌

అమరావతి: భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్, ఇండియన్‌ డెఫిలింపియన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జాఫ్రిన్‌ను అభినందించిన సీఎం వైఎస్‌ జగన్‌. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన కిడాంబి శ్రీకాంత్, షేక్‌ జాఫ్రిన్‌. ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన ప్రతిష్టాత్మక థామస్‌...

Read More..

విశాఖలో ప్రభుత్వ విక్టోరియా హాస్పిటల్ లో తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం.....

తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం ఎన్ని చెప్పిన ఎవరు చెప్పినా మారని ధోరణి విశాఖ ఘోషా ఆసుపత్రి తీరు మారేదీ ఎన్నడూ.విశాఖలో ప్రభుత్వ విక్టోరియా హాస్పిటల్ (ఘోషా ఆసుపత్రి) లో తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం.చిన్నపిల్లలు వార్డులో గాలి లేక సరైన...

Read More..

Rashmika Mandanna Joins Vegan Skincare Brand Plum As An Investor And Brand Ambassador

National, June 23 2022: Indian actor Rashmika Mandanna comes on board as an investor, brand ambassador, and advocate for Plum – India’s leading, 100% vegan, cruelty-free & toxin-free beauty &...

Read More..

తలసాని నివాసంలో మంత్రిని విడివిడిగా కలిసిన సినీ కార్మికులు సంఘ నేతలు ,నిర్మాత మండలి సి కళ్యాణ్

పంతాలు పట్టింపులు వద్దని చెప్పాను రెండు వైపులా సమస్యలు ఉన్నాయి.కార్మికుల సమస్యలు ఉన్నాయి కరోనా తో వేతనాలు పెరగలేదు మధ్యాహ్నం 12 కి భేటీ కావాలని చెప్పాను సమస్య పరిష్కారం చేసుకోవాలి ఇరు వర్గాలు షూటింగ్స్ పైన రెండు రకాలుగా మాట్లాడుతున్నారు.సామరస్యంగా...

Read More..

నేడు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ తిరుపతి జిల్లా పర్యటన

అమరావతి: నేడు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ తిరుపతి జిల్లా పర్యటన.ఉదయం 09.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 11 గంటలకు తిరుపతి రూరల్‌ మండలం పేరూరు చేరుకుంటారు.11.15 – 11.45 గంటల వరకు శ్రీ వకుళమాత ఆలయ ప్రారంభోత్సవం,...

Read More..

అమ్మ ఒడి లబ్ధిదారులు సంఖ్య తగ్గడం అవాస్తవం...బొత్స కామెంట్స్

అమ్మ ఒడి లబ్ధిదారులు సంఖ్య తగ్గడం అవాస్తవం.అటెండన్స్ ఆధారం గా లబ్ది చేకూరుతుంది.పిల్లలను సక్రమం గా స్కూల్ కి పంపితేనే పధకం వర్తిస్తుంది.రెండువేల రూపాయిలు కోత అనేది పాఠశాల నిర్వహణ కోసం ఖర్చు చేస్తాం.ఉపాధ్యాయ కొరత పై సంఘాలతో చర్చ జరుపుతాం.స్కూల్స్,...

Read More..

భూలోక మాంబ ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీ విజయసాయిరెడ్డి...

కొత్త మాంబ పోలమాంబ భూలోక మాంబ ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీ విజయసాయిరెడ్డి.ఎం.పి విజయసాయిరెడ్డి కామెంట్స్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనిది పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారు.ఎస్సీ ఎస్టీలకు రాష్ట్రపతిగా అవకాశం ఇస్తామంటే ఎవరూ వద్దంటారు.కాలువలు, చెరువులు, నదులు...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపి మంత్రి గుమ్మనూరు జయరాం ..

తిరుమల శ్రీవారిని ఏపి మంత్రి గుమ్మనూరు జయరాం దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో గుమ్మనూరు జయరాం స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం వీరుకి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందజేయగా, ఆలయ అధికారులు పట్టు...

Read More..