నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత

అసంతృప్తిగా ఉన్న వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన తానేటి వనిత హోంమంత్రి తానేటి వనిత నోరుజారారు.వాలంటీర్ పోస్టుల భర్తీ విషయంలో ఏకపక్ష వైఖరికి నిదర్శనంగా మంత్రి వ్యాఖ్యలు చేశారు.

 Nidadavolu Ycp Plenary Session , Ycp, Nidadavolu, Plenary Session, Zptc, Mptc-TeluguStop.com

వైసీపీ కార్యకర్తల కుటుంబాలకు వాలంటీర్ పోస్టులు ఇవ్వలేదా అంటూ వ్యాఖ్యానించారు.నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు మెంబర్లతో పాటు వాలంటీర్ పోస్టులు కూడా కార్యకర్తలకు ఇచ్చామన్నారు హోంమంత్రి తానేటి వనిత.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube