Press Releases

We cover all Latest Press Releases from all sectors from both Telangana,Andhra Pradesh Telugu States.Press Release coverage from Movie,Film,Police Departments,Employment Notitications,Education,Health Departments,State/Central Governments.Please mail your press releases to [email protected].

జగన్ పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది....బుద్ధ వెంకన్న కామెంట్స్

టిడిపి స్టేట్ జనరల్ సెక్రటరీ బుద్ధ వెంకన్న కామెంట్స్.జగన్ పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది.బీహార్ ని ఏపీ మించిపోయింది.ఈ ఘనత జగన్ దే.రాష్ట్రం దివాళా తీసింది.జగన్ దగ్గర డబ్బులు మాత్రం పుష్కలంగా ఉన్నాయి.ఏపీలో దారుణ పరిస్థితులు ఉన్నాయి.తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పిన...

Read More..

రాహుల్ గాంధీ నైట్ క్లబ్ కి వెళ్తే తప్పేంటి... మాజీ ఎంపీ హర్షకుమార్

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పై బిజెపి రాద్ధాంతం చేస్తుందని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు.అమలాపురం సుభగృహ హోటల్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వెళ్తే తప్పేంటి అని...

Read More..

అమీర్ పేట్ లోని తన ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించిన కే ఎ పాల్.

పోలీసులు తనను గత రెండు రోజులుగా డి జి పి ఆఫీస్ కి సిరిసిల్ల లో తన మీద జరిగిన తెరాస గుండాల దాడి మీద ఫిర్యాదు చేయడానికి వెళదాం అంటే వెళ్లకుండా గృహ నిర్భంధం చేసి ఉంచారు అని తెలంగాణ...

Read More..

ఈ వారం ఫహద్‌ ఫాజిల్‌ 'దొంగాట',తెలుగు ఇండియన్ ఐడల్, స్పెషల్ ఎపిసోడ్స్ తో మన ముందుకు రాబోతుంది ఆహా

ఆహా ఎప్పుడూ ఆహా అనిపించే షోస్ తో, సినిమాలతో అందరిని అలరిస్తూనే వస్తుంది.ఈ మండుతున్న ఎండలలో, తనవంతు చల్లదనాన్ని అందించడానికి ఈ వారం ఫహద్ ఫాసిల్ నటించిన మలయాళ సినిమాని తెలుగు లో ‘దొంగాట‘ పేరిట వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా...

Read More..

కేబీఎన్ కళాశాలలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్... ముఖ్యఅతిథిగా మంత్రి రోజా

విజయవాడలోని కేబీఎన్ కళాశాలలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టూరిజం శాఖ మంత్రి రోజా ని ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో 300 మంది విద్యార్థులు రక్తదానం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, యూత్ సర్వీసెస్...

Read More..

లక్కీ సీమంతానికి అందరూ అతిధులే... రాజమండ్రిలో

మూగజీవాలను సైతం కుటుంబ సభ్యులుగానే గౌరవించే సంస్కృతి గోదావరి తీరవాసులకు నరనరాల్లో జీర్ణించుకుపోయింది.అతిశయోక్తి కాదు అక్షర సత్యం… విశ్వాంలో విశ్వాసానికి ప్రతీక మూగజీవాలు.మానవజాతి రక్షణ…ఉంటూ వస్తున్నాయి.తరాలు మారుతున్నా జాతి వైఖరిలో మార్పులేదు.ఇంటి ముందు కాపలాగా ఉండే జీవాలు సైతం ఇంటిలోపలకు వచ్చేశాయి.ఇల్లంతా...

Read More..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.దీంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి.ఈ వర్షం కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దయ్యాయి.మామిడి రాలింది.అకాల వర్షానికి వరి...

Read More..

హైదరాబాద్‌ రోడ్లపై బోట్ షికారు

మండువేసవిలో భాగ్యనగరంలో వాన బీభత్సం సృష్టించింది.చిన్నపాటి వర్షానికే హైదరాబాద్‌లోని పలు కాలనీలు జలమయం కావడం మనం చూశాం.తాజాగా కురిసిన వర్షం కారణంగా కాలనీలు చిన్నపాటి చెరువులను తలపించాయి.హైదరాబాద్ లో కురిసిన భారీవర్షానికి బోట్లను వినియోగించడం కనిపించింది.పాతబస్తీ బాబా నగర్ లో యువకులు...

Read More..

రైసు మిల్లులపై దాడులు చేస్తున్న ఎఫ్సీఐ అధికారులు

తెలంగాణలోనే దాడులు చేస్తున్నారన్న గంగుల ధాన్యం సేకరణ పూర్తయిన తర్వాత తనిఖీలు చేయాలని విన్నపం రైస్ మిల్లుల్లో జరుగుతున్న అక్రమాలపై ఎఫ్సీఐ అధికారులు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ దాడులపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ స్పందిస్తూ… దేశంలో ఎక్కడా లేని...

Read More..

శాప్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలను ప్రారభించిన మంత్రి ఆర్కే రోజా..

విజయవాడ: శాప్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలను ప్రారభించిన మంత్రి ఆర్కే రోజా. నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ క్రీడాప్రాంగణములో ప్రారంభించిన రోజా.మంత్రి ఆర్కే రోజా కామెంట్స్.కరోనా వల్ల రెండు ఏళ్లు ఇళ్ళకే క్రీడాకారులు పరిమితం అయ్యారు.క్రీడలు ఆరోగ్యాన్ని, అవార్డులను తెచ్చి పెడుతాయి.48...

Read More..

ఆలయల అభివృద్ధి రాష్ట్రాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది మంత్రి బొత్స సత్యనారాయణ

ఆలయల అభివృద్ధి రాష్ట్రాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.మంత్రి కుటుంబ సమేతంగా యాదగిరిగుట్టకు చేరుకున్నారు.ప్రధానాలయం తూర్పు రాజగోపురం ఎదట ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.ఆయన ప్రధానాలయంలో స్వయంభువలను దర్శించుకుని.మండపంలో ఉత్సవమూర్తుల...

Read More..

మేకప్ మెన్ గృహప్రవేశానికి హాజరైన మంత్రి రోజా

సుమారు 20 సంవత్సరాలనుండి తనకి వేక్తిగత మేకప్ మెన్ గా పని చేసిన సూరి బాబు హైదరాబాద్ కృష్ణ నగర్ నందు జరిగిన నూతన గృహప్రవేశమహోత్సవానికి హాజరు అయి సూరిబాబు కుటుంబాన్ని వారి కుమారుడి ఆశీర్వాదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక...

Read More..

బండ్ల గణేష్ హీరోగా నటించిన "డేగల బాబ్జీ' మే 20 న విడుదల

తెలుగు స్క్రీన్ మీద తొలిసారి సింగిల్ యాక్టర్ తో చేసిన సినిమా డేగల బాబ్జీ.ఒకే ప్లేస్లో ఒకే లొకేషన్లో, ఒక్క వ్యక్తి మాత్రమే సినిమా అంతా కనిపిస్తాడు.ఇంకా ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్లు ఉన్నా.కూడా వాళ్ల వాయిస్ మాత్రమే వినిపిస్తుంది తప్ప...

Read More..

Bandla Ganesh\'s \'degala Babji\' To Release On May 20

Degala Babji’ is Telugu cinema’s first single-actor movie where you will see only one character at one place in a single location throughout.The other characters will be heard in the...

Read More..

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.తనపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేసేందుకు డీసీపీ కార్యాలయానికి వెళ్లాలని పాల్ భావించారు.ఈ నేపథ్యంలో కేఏ పాల్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌ పార్టీపై...

Read More..

రాష్ట్రం లో పోలీస్ సిబ్బంది సంఖ్య పెంచే విషయం పై దృష్టి సాధిస్తాం ..హోం మంత్రి వనిత

రాష్ట్రం లో పోలీస్ కొరత ఉన్న మాట వాస్తవమే.ప్రజల్లో కి వెల్లడానికి గత ప్రభుత్వం లాగా మాకు భయమేమి లేదు.కేంద్ర ప్రభుత్వం నుంచి పోలీస్ వ్యవస్థ మెరుగు పరిచేందుకు ఎన్నో సార్లు నిధులు కోసం కలిశాం.గురజాల రేపల్లె ఘటనల్లో లాంటివి పునరావృతం...

Read More..

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి

పశ్చిమ గోదావరి: జిల్లాలో దారుణం జరిగింది.బీమవరంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఓ వ్యక్తి గాయపరిచాడు.ర్యాష్ డ్రైవింగ్‌తో తప్పు చేయడమే కాకుండా అడ్డుకున్న పోలీసుపై దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.సంతోష్ అనే వ్యక్తి ర్యాష్ డ్రైవింగ్‌తో కారులో వేగంగా వెళుతూ...

Read More..

యాసంగి లో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలుచేస్తాం : శ్రీనివాస్ గౌడ్

మంగళవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని ఎదిర లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లా కరువు కాటకాలతో, తాగునీటికి అల్లాడిపోయిన జిల్లాగా పేరు పొందిందని అలాంటిది యాసంగి లో చిన్న...

Read More..

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో మోకాళ్ళ చిప్పల ఆపరేషన్లు చేపించుకున్న పేషెంట్లను పరామర్శించిన మంత్రి హరీష్ రావు.

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో ఇటీవల మోకాళ్ళ చిప్పల ఆపరేషన్లు చేపించుకున్న పేషెంట్లను పరామర్శించిన మంత్రి హరీష్ రావు.ఈ సందర్భంగా మంత్రి హరిశ్ రావు గారు మాట్లాడుతూ గాంధీ, ఉస్మానియా ఆసుపత్రికి పరిమిత అయినా మోకాలి చిప్పలు మార్పిడి...

Read More..

సింహాచలం అప్పన్న చందనోత్సవానికి హాజరైన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు

సింహాచలం అప్పన్న చందనోత్సవానికి హాజరైన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు లక్ష్మీనర్సింహ స్వామి నిజ రూపాన్ని దర్శించుకున్న స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఏపీలో గొప్ప నారసింహక్షేత్రం సింహాచలం సింహాద్రి అప్పన్నకు నిర్వహించే వేడుక చందనోత్సవం వరాహ లక్ష్మీ నర్సింహ స్వామి దర్శనం సంతోషాన్నిచ్చింది...

Read More..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు.హనుమకొండ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధిహామీ పనులపై బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడన్నారు.ఏ రాష్ట్రం లో లేని...

Read More..

జిల్లా కు తొలిసారిగా పర్యటనకు రావాడం సంతోషం-ఆర్.కే.రోజా

జిల్లా కు తొలిసారిగా ఈనెల 5వ తేదీ పర్యటనకు రావాడం సంతోషం గత ప్రభుత్వం హాయం లో ఫీజ్ రీయింబర్స్ మెంట్ చెల్లించకుండా నిర్లక్ష్యం చేశారు సీఎం జగన్ మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా,వైద్యం ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు 1800...

Read More..

మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ- పయ్యావుల కేశవ్

ముస్లిం లకు ఎంతో ముఖ్యమైన మాసం రంజాన్ పండుగ సందర్భంగా అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణం లోని ఈద్గా మైదానం లోని ప్రతేక ప్రార్థన నలో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ఎంతో భక్తి...

Read More..

రైతుసంఘర్షణ సభను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేసిన కాంగ్రెస్ నేతలు

రైతుసంఘర్షణ సభను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్.తెలంగాణలో టీఆర్ఎస్, ఢీల్లీలో బీజేపీ అధికారంలో ఉన్న పార్టీలే ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు.ధాన్యాన్ని కొనుగోలు చేయమనే ప్రకటన రైతులను ఆందోళనకు గురిచేసిందని.ఇరు ప్రభుత్వాలు...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ యాంకర్ సుమ కనకాల

తిరుమల శ్రీవారిని ప్రముఖ యాంకర్ సుమ కనకాల దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం వి.ఐ.పి.విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ...

Read More..

తిరుమల ఘాట్ రోడ్ 10 అడుగుల కొండచిలువ హల్ చల్

తిరుమల డౌన్ గాట్ రోడ్ ఏడో మైలు వద్ద సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో కొండచిలువ హల్ చల్ భయభ్రాంతులకు గురైన వాహనదారులు రోడ్ క్రాస్ చేస్తూ ఉండగా గుర్తించిన వాహనదారులు సుమారు పది అడుగుల కొండచిలువ నెమ్మదిగా అటువైపుగా వెళ్లిపోవడంతో...

Read More..

సీఎం కేసీఆర్ కోసమే పీకే కొత్త పార్టీ?

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక జాతీయ పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు.నిన్న ట్వీటర్ వేదికా ద్వారా కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడంతో ఇతర పార్టీ నేతలకు ఒకే సారి ఝలక్ ఇచ్చారు.అయితే ఇప్పటి వరకు పార్టీ నేతలకు రాజకీయ వ్యూహకర్త...

Read More..

నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా "ముత్తయ్య" టీజర్ విడుదల

జీవితంలో ఒక్క సినిమాలోనైనా నటించాలని కోరుకునే వ్యక్తి ముత్తయ్య.అతని కోరిక నెరవేరిందా లేదా అనే ఆసక్తిని కలిగిస్తూ సాగింది “ముత్తయ్య” సినిమా టీజర్.ఈ టీజర్ ను నేచురల్ స్టార్ నాని శనివారం విడుదల చేశారు.24 ఏళ్ల వయసులో నాకు “అష్టా చమ్మా”...

Read More..

చేపల వేటకు వెళ్లిన ఒక మత్స్యకారుడు వలకు భారీ టేకు చేప

మత్యకార వలకు భారీ టేకు.యు కొత్తపల్లి మండలంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఒక మత్స్యకారుడు వలకు భారీ టేకు చేప లభ్యమైంది.ఉప్పాడ గ్రామం మాయపట్నంకి చెందిన మోష అప్పారావు తనకు ఉన్న సంప్రదాయ వలలతో ఆదివారం సముద్రంలోకి సాంప్రదాయ తెప్ప...

Read More..

Inauguration Of The New Manufacturing Plant Of Radiant Appliances And Electronics

Hyderabad 02nd May 2022: Radiant Appliances and Electronics today announced the inauguration of its state-of-art manufacturing unit in Hyderabad in presence of Shri.K.T.Rama Rao (Hon’ble Minister for MA and UD,...

Read More..

రేడియంట్‌ అప్లయెన్సస్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ నూతన తయారీ కేంద్రం ప్రారంభం

హైదరాబాద్‌, 02 మే 2022, రేడియంట్‌ అప్లయెన్సస్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ నేడు తమ అత్యాధునిక తయారీ యూనిట్‌ ను హైదరాబాద్‌లో గౌరవనీయ తెలంగాణా రాష్ట్ర పురపాలక పరిపాలన, నగరాభివృద్ది, పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఐటీ శాఖామాత్యులు శ్రీ కె టి రామారావు...

Read More..

ఏపిపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను సమర్ధించిన జేసీ ప్రభాకర్ రెడ్డి..

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు.తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను సమర్ధించారు.మాకు రోడ్లు లేవు.నీరు లేవు… నిజమే.మా రాష్ట్రం పరిస్థితి అంతా అయిపోయింది.నాకు హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకూ...

Read More..

ఓయూలో కొనసాగుతున్న విద్యార్థుల అరెస్టు లు

నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ పరిశోధన విద్యార్థి దయాకర్ ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పరిశోధన విద్యార్థులను అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదు అని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు పరిశోధన విద్యార్థుల అరెస్టు పట్ల హైకోర్టును ఆశ్రయిస్తామని దయాకర్...

Read More..

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను రూపొందించిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను రూపొందించేందుకు బాటలు వేసిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని మాజీ మంత్రి నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.నెల్లూరు నగరంలో దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రతివారి ప్రాథమిక పాఠశాల నూతన...

Read More..

హీరో పై చర్యలు తీసుకోవాలని ప్రముఖ హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో పిర్యాదు

ప్రమోషన్స్ పేరిట ఓ ఫ్రాంక్ వీడియో న్యూసెన్స్ చేసిన హీరో పై చర్యలు తీసుకోవాలని ప్రముఖ హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో పిర్యాదు చేసారు.హీరో విశ్వక్‌సేన్‌పై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన...

Read More..

బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ముగింపు వేడుకల్లో మంత్రి రోజా

బాస్కెట్ బాల్ టోర్నమెంట్ లో పంజాబ్ పోలీస్ మరియు ఇండియన్ నేవీ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇండియన్ నేవీ జట్టు విజయం సాధించింది.విజయం సాధించిన జట్టుకు మరియు రన్నరప్ జట్టుకు మంత్రి రోజా శుభాకాంక్షలు తెలియచేసారునంతరం విజయం సాధించిన...

Read More..

సుమ టాలెంట్‌ లో ప‌ది శాతం మిగిలిన వారు ప్ర‌ద‌ర్శించినా జయమ్మ పంచాయితీ బిగ్ హిట్ అవుతుంది.. అక్కినేని నాగార్జున‌

ఇది ప్రీరిలీజ్ లా లేదు.ఇక్క‌డొక పండుగ‌ లా వుందంటూ.జయమ్మ పంచాయితీ ప్రీ రిలీజ్ వేడుక‌కు హాజ‌రైన అభిమాన‌నులు, ప్రేక్ష‌కుల‌నుద్దేశించి అక్కినేని నాగార్జున అన్నారు.బుల్లితెర స్టార్‌మ‌హిళ‌గా ఎదిగిన సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ`.వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ...

Read More..

People Media Factory Announces A Gripping Multilingual Drama, Witness, Starring Shraddha Srinath

People Media Factory announces a gripping multilingOne of the leading banners in South Indian cinema, People Media Factory, which has carved its niche across Telugu and Kannada industries, has backed...

Read More..

శ్రద్ధా శ్రీనాథ్ తో 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' బహుభాషా చిత్రం 'విట్ నెస్'

తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో విభిన్న చిత్రాలు అందించి సౌత్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగిన బ్యానర్ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ‘.గతంలో ‘ఓ బేబీ’, ‘గూఢచారి’, ‘వెంకీ మామ‘, ‘కుడి ఎడమైతే’, ‘రాజ రాజ చోర’ మరియు ‘బ్లడీ...

Read More..

తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఐదేళ్ల బాలుడు కిడ్నాప్‌

తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఐదేళ్ల బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు.కిడ్నాప్‌కు గురైన బాలుడిని తిరుపతి దామినీడుకు చెందిన గోవర్దన్‌ గా పోలీసుకు నిర్ధారణకు వచ్చారు.శ్రీవారి ఆలయ ఎదురుగా కూర్చొని ఉండగా బాలుడిని ఓ గుర్తు తెలియని మహిళ కిడ్నాప్‌ చేసింది.ఆదివారం సాయంత్రం...

Read More..

కన్నులపండువగా సినీ కార్మికోత్సవం

కార్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి మైదానంలో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మికోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణ,...

Read More..

రానా దగ్గుబాటి సమర్పకుడిగా తెలుుగలో రిలీజ్ అవుతోన్న రక్షిత్ శెట్టి పాన్ ిండియా మూవీ ‘ఛార్లి 777’

అతడే శ్రీమన్నారాయణ చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానాన్ని సంపాదించుకున్న క‌థానాయ‌కుడు ర‌క్షిత్ శెట్టి మ‌రో విభిన్న‌మైన క‌థా చిత్రం ‘777 ఛార్లి’తో ఆడియెన్స్‌ను అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు.క‌న్న‌డ‌, తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ...

Read More..

Rakshit Shetty\'s 777 Charlie To Be Presented In Telugu By Rana Daggubati

Rakshit Shetty, popular for his works in films such as Kirik Party and Ulidavaru Kandanthe, features in 777 Charlie, which will hit the screens in multiple languages on June 10th,...

Read More..

వైజాగ్‌ లో ప్రేక్ష‌కులే ఆవిష్క‌రించిన భళా తందనాన ట్రైల‌ర్

మీరు పెట్టే టికెట్‌ కు రెండింత‌లు వినోదాన్ని అందిస్తాం- భళా తందనాన ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ ‌లో శ్రీ‌విష్ణు .శ్రీవిష్ణు, క్యాథ‌రిన్ థ్రెసా హీరోహీరోయిన్లుగా న‌టించిన చిత్రం భళా తందనాన.వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మించారు.చైతన్య దంతులూరి...

Read More..

నా సభకు అనుమతి ఇవ్వకుండా రాహుల్‌ గాంధీ సభకు ఎలా అనుమతిస్తారు.. కె.ఏ.పాల్‌

హనుమకొండ జిల్లా ఆర్ట్స్ కళాశాలలో మే6 న మీటింగ్ పర్మిషన్ కోసం ఏఫ్రిల్‌ 22న అప్లై చేశాననని ఆయితే నాకు సభకు అనుమతి ఇవ్వకుండా రాహుల్‌ గాంధీ సభకు ఎలా అనుమతిస్తారని ప్రజాశాంతి వ్యవస్థాపకుడు కె.ఏ.పాల్‌ ప్రశ్నించారు.ఈసందర్భంగా హనుమకొండలోని వరంగల్‌ నగర...

Read More..

సమంతకు బర్త్ డే సర్ ప్రైజ్ ఇచ్చిన వీడీ11 మూవీ టీమ్

స్టార్ హీరోయిన్ సమంతకు మర్చిపోలేని విధంగా బర్త్ డే విశెస్ చెప్పింది వీడీ 11 మూవీ టీమ్.విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కశ్మీర్ లో జరుగుతోంది.ఈ షూటింగ్ లో...

Read More..

విజయవాడలో చిరంజీవి అభిమానులు హల్ ఛల్..

విజయవాడ: విజయవాడ లో చిరంజీవి అభిమానులు హల్ ఛల్.థియేటర్ల వద్ద ఆచార్య సినిమా విడుదల సందర్భంగా పూల వర్షం కురిపించిన అభిమానులు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తమ అభిమాన హీరో చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా కావడంతో...

Read More..

అనకాపల్లి జిల్లాలో సినీఫక్కీలో బ్యాంకు దోపిడీ...

పట్టపగలు గన్ తో బెదిరించి బ్యాంక్ లో నగదు దోచుకుపోయిన దుండగుడు కశింకోట (మ) నర్సింగిబిల్లి గ్రామం ఏపి గ్రామీణ వికాస్ బ్యాంకు లో సంఘటన తుపాకీతో వచ్చిన వ్యక్తి బ్యాంకులో ఉన్న క్యాషియర్ ను బెదిరించి 3,31,320 రూపాయలు దోపిడి...

Read More..

సభీ కో రంజాన్ ఈద్ ముబారక్ : మంత్రి రోజా

పుత్తూరు, ఏప్రిల్ 30 : సభీ కో రంజాన్ ఈద్ ముబారక్ అని సంభోదించి, గౌ.ముఖ్యమంత్రికి శ్రీ జగన్ మోహన్ రెడ్డిగారికి ముస్లిం సోదరులు అంటే ఏంతో ఇష్టం నూతన జిల్లాలో మొదటసారి జిల్లా స్థాయి ఇఫ్తార్ విందు పుత్తూరులో జరపడానికి...

Read More..

'సర్కారు వారి పాట' పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్ టైనర్.. ఫ్యాన్స్ థియేటర్ లో డ్యాన్స్ వేయడం పక్కా.. ఎస్.ఎస్. తమన్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ ఆల్బమ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.సంగీత సంచలనం ఎస్.ఎస్.తమన్ స్వరకల్పనలో ఇప్పటికే విడుదలైన కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్ అన్నీ వర్గాల ఆడియన్స్ ఆకట్టుకొని టాప్ ట్రెండింగ్ వున్నాయి.మైత్రీ...

Read More..

మహిళలు తమ ప్రతిభను బహిరంగంగా ప్రదర్శించలేకపోతున్నారు.. షి టీమ్‌ అడిషనల్‌ డిజిపి స్వాతిలాక్రా

వివాహం, కుటుంబ భారం, ఉన్నత చదువుల కారణంగా ఎంతో మంది మహిళలు తమ ప్రతిభను బహిరంగంగా ప్రదర్శించలేకపోతున్నారని షి టీమ్‌ అడిషనల్‌ డిజిపి స్వాతిలాక్రా ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతిభవంతులైన మహిళలను తమ ప్రతిభను తెలియచేయడం ద్వారా ఇతర మహిళాలకు స్పూర్తిగా నిలుస్తారన్నారు.హైదరాబాద్‌...

Read More..

Doctor Strange In The Multiverse Of Madness Is All Set To Have A Blockbuster Start

6 DAYS TO RELEASE, MARVEL STUDIOS’ DOCTOR STRANGE IN THE MULTIVERSE OF MADNESS IS ALL SET TO HAVE A BLOCKBUSTER START AT THE INDIAN BOX-OFFICE! ALREADY COLLECTED OVER RS.10 CR...

Read More..

కశింకోట మండలం నర్సింగబిల్లి ఎ.పి.జి.వి.బి.బ్యాంకులో దోపిడీ

అనకాపల్లి జిల్లా కశింకోట మండలం నర్సింగబిల్లి ఎ.పి.జి.వి.బి.బ్యాంకులో దోపిడీ.బ్యాంకు మేనేజర్ ని తుపాకితో బెదిరించి 3లక్షల 30 వేలరూపాయలు దోచుకొని పరారీ తుపాకి తో బెదిరించి దోపిడీకి పాల్పడిన దోపిడీ దొంగ.జాతీయరహదారిపై వాహనాలు తణికీ చేస్తున్న పోలీసులు.

Read More..

విద్యార్థులను చదువుతో పాటు క్రీడలలోను ప్రోత్సహించాలి తలసాని శ్రీనివాస్ యాదవ్

వెస్ట్ మారేడ్ పల్లి లోని గ్రౌండ్ లో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి క్రీడలలో పాల్గొనడం వలన మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను వారికి ఆసక్తి...

Read More..

వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు 'ఎఫ్3' లో మెహ్రీన్ పిర్జాదా రోల్ తన కెరీర్ లోనే ది బెస్ట్ ఎంటర్‌ట్రైనర్‌

బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి సృష్టించే పాత్రలు వినోదానికి కేరాఫ్ అడ్రస్సులుగా అలరిస్తుంటాయి.అలా ప్రేక్షకులకు కావాల్సిన వినోదం పంచిన పాత్రల్లో బ్లాక్ బస్టర్ హిట్ ‘ఎఫ్2’ లో మెహ్రీన్ పిర్జాదా చేసిన హానీ పాత్ర కూడా ముందు వరుసలో వుంటుంది.హనీ...

Read More..

హైదరాబాద్ చలో ప్రగతి భవన్

హైదరాబాద్ చలో ప్రగతి భవన్ కార్యక్రమంలో భాగంగా గిరిజన విద్యార్థి సంఘం తెలంగాణ స్టేట్ విభాగం అధ్యక్షులు కె వెంకట్ బంజారా ఆధ్వర్యంలో ఎస్టీ రిజర్వేషన్ లు 6 నుండి 12 శాతం పెంచాలని వెంటనే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ...

Read More..

వైసీపీ ప్రభుత్వంలో మహిళల పై దాడులు పెరిగాయి..మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.కామెంట్స్.జగన్ సీఎం అయ్యాక అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే రాష్ట్ర అధోగతి లోకి వెళ్తుంది మంత్రి కేటీఆర్ అన్న మాటలు వింటే రాష్ట్ర ఎటుపోతుంది.అనిపిస్తుంది గతంలో జగన్ నీ సీఎం చేయడానికి కేసీఆర్ సపోర్ట్ చేశారు.కేటీఆర్ అన్న మాటలు...

Read More..

వైఎస్సార్సీపీ నాయకుడు గంజి ప్రసాద్ హత్య సంఘటనపై స్పందించిన హోం మంత్రి తానేటి వనిత..

విశాఖపట్నం: విశాఖపట్నంలోని దిశ పోలీసు స్టేషన్ ను సందర్శించిన అనంతరం హోం శాఖ మాత్యులు తానేటి వనిత వైస్సార్సీపీ నాయకుడు గంజి ప్రసాద్ హత్య సంఘటనపై స్పందించారు.హోం శాఖ మాత్యులు తానేటి వనిత మాట్లాడుతూ… వైస్సార్సీపీ నాయుడు గంజి ప్రసాద్ ను...

Read More..

గోపాలపురం ఎంఎల్ఎ పై దాడి...

ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో ఉద్రిక్తత ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో దారుణ హత్య.వైఎస్ఆర్సీపీ నాయకుడు గంజి ప్రసాద్ ను ఉదయం హత్య చేసిన దుండగులు.గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పై జి కొత్తపల్లి వాస్తవ్యులు దాడి ఏమి చేయలేని పరిస్థితిలో పోలీసులు ఎమ్మెల్యే...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో మహారాష్ట్ర టూరిజం మినిస్టర్ ఆదిత్య ఉద్ధవ్ ఠాక్రే & అనంతపురం ఎమ్మెల్సీ శివరామిరెడ్డి వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.దర్శనానంతరం రంగనాయకుల...

Read More..

అల్ హజ్ సంధాని భాష షాదిమంజిల్ ప్రారంభోత్సవంలో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్న వైసిపి నేత ఆలీ

రాష్ట్రంలోనే అత్యంత ఆధునూతన రీతిలో నిర్మించిన అల్ హజ్ సంధాని భాష షాదిమంజిల్ ప్రారంభోత్సవంలో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు సినీ నటుడు, వైసిపి నేత ఆలీ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని కోటమిట్ట ప్రాంతంలో నిర్మించిన ఆల్ హజ్ సంధాని భాష షాదిమంజిల్...

Read More..

జయమ్మ పంచాయితీ వల్లే మేం నటులం అయ్యాం- దినేష్ కుమార్, షాలినీ

యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ` చిత్రం ద్వారా తాము నటీనటులుగా పరిచయం అయ్యామని యువ జంట దినేష్ కుమార్, షాలినీ తెలియజేస్తున్నారు.వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ‘జయమ్మ పంచాయితీస .విజయ్ కుమార్ కలివరపు...

Read More..

సీఎం జగన్ కుల మతాలు చూడకుండా సంక్షేమం అమలు చేస్తున్నాయి

సీఎం జగన్ కుల మతాలు చూడకుండా సంక్షేమం అమలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి లో ఉన్నాయి.ఏ ప్రభుత్వం లో రేషన్ కోతలు ఎన్ని ఉన్నాయి అనేది అంచనా వేసుకోవాలి.ఎదో బురద చల్లడం కోసం తప్పుడు రాతలు రాస్తున్నారు.రాష్ట్ర ప్రజలకు...

Read More..

చాలా రాష్ట్రాల కంటే ఏపీ బెటర్ సజ్జల రామకృష్ణారెడ్డి,ఏపీ ప్రభుత్వ సలహాదారు

వాళ్ళ రాష్ట్రంలో ఏమి జరుగుతుందో కేటీఆర్ చూసుకోవాలి హైదరాబాద్ రింగ్ రోడ్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయం లోనే వచ్చింది చాలా రాష్ట్రాల కంటే ఏపీ బెటర్ వర్షాల వల్ల రోడ్లు కొంత పాడయ్యాయి.కేటీఆర్ వ్యాఖ్యలు చూసి టీడీపీ నేతలు వ్యాఖ్యానాలు చేస్తున్నారు.అందుకే...

Read More..

ప్రగతి భవన్ లో కుటుంబ సమేతంగా సీఎం కేసిఆర్ ను కలిసిన రోజా

హైదరాబాద్.తాను మంత్రి గా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి రోజా, ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు గారిని శుక్రవారం ప్రగతి భవన్ లో కుటుంబ సమేతంగా మర్యాద పూర్వకంగా కలిసారు.సీఎం కేసిఆర్ కు చిత్రపటాన్ని బహూకరించారు.ఈ...

Read More..

టీటీడీ చైర్మన్ వైవీ బ్బారెడ్డి కి మోకాళ్లపై కూర్చుని దణ్ణం పెట్టిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబొయిన వేణుగోపాల్

అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే కూడిపూడి చిట్టాబ్బయి సంస్కరణ సభ లో పాల్గొన్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు విశ్వరూప్, చెల్లిబొయిన వేణు గోపాల్, ఎంపీలు, ఎమ్మెల్యేలు.సంస్కరణ సభలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కి మోకాళ్లపై కూర్చుని దణ్ణం పెట్టిన...

Read More..

'సర్కారు వారి పాట', పోకిరి కి మించిన బ్లాక్ బస్టర్ అవుతుంది: 'సర్కారు వారి పాట' స్టార్ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ ఇంటర్వ్యూ

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ విడుదలకు సిద్దమౌతుంది.మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా, బ్లాక్ బస్టర్...

Read More..

విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత

దిశ చట్టం ద్వారా రమ్య కేసును చేదిచం.ముద్దాయికి ఈరోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా మరణశిక్ష విధించింది.ప్రతిపక్ష పార్టీలు దిశ చట్టంపై హేళన మానుకోవాలి.అతి తక్కువ రోజుల్లోనే దిశ చట్టం ద్వారా రమ్య కేసును ఛేదించి నిందితుడికి మరణ శిక్ష విధించడం...

Read More..

Sree Vishnu, Catherine Tresa, Chaitanya Dantuluri, Bhala Thandanana Releasing On May 6th

Promising young hero Sree Vishnu who has been attempting wide variety of subjects is all set to enthrall in yet another different movie Bhala Thandanana. Directed by Chaitanya Dantuluri of...

Read More..

శ్రీవిష్ణు, కేథ‌రిన్ థ్రెసా, చైతన్య దంతులూరి, వారాహి చలన చిత్రం ‘భళా తందనాన’ మే 6న విడుదల

ప్రామిసింగ్ యంగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా, వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం ‘భళా తందనాన’.బాణం ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కొత్త విడుదల తేదీ ఖరారైయింది.వైవిధ్యమైన కధాంశంతో తెరకెక్కిన...

Read More..

తెలంగాణలో సింగ‌రేణి బొగ్గు గ‌నులు ఉన్నాయి. అందుకే తెలంగాణ‌లో క‌రెంట్ కోత‌లు లేవు-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పీలో మౌలిక వ‌స‌తులు ఆధ్వాన్నంగా ఉన్నాయంటూ తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ ఇంధ‌న శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా స్పందించారు.ఈ సంద‌ర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ “తెలంగాణలో సింగ‌రేణి బొగ్గు గ‌నులు ఉన్నాయి.అందుకే తెలంగాణ‌లో క‌రెంట్...

Read More..

బీటెక్ విద్యార్థి రమ్య హత్య కేసులో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు

నిందితుడు శశికృష్ణ కు ఉరిశిక్ష ఖరారు గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడు శశికృష్ణకి మరణశిక్ష.నిందితుడికి హైకోర్టులో అఫీల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన న్యాయమూర్తి.తీర్పు వెలువరించిన 4వ ప్రత్యేక న్యాయమూర్తి రాంగోపాల్.గతేడాది ఆగస్టు 15న రమ్య ను అత్యంత దారుణంగా...

Read More..

Cubicpv And Waaree Announce Multi-year Supply Agreement

Mumbai April 29, 2022 – CubicPV and Waaree Energies, Ltd., India’s largest solar module manufacturer, today announced that they have entered into a multi-year supply agreement in which CubicPV will...

Read More..

పలు సంవత్సరాల కోసం సరఫరా ఒప్పందం చేసుకున్న క్యూబిక్‌ పీవీ మరియు వారీ

ముంబై, ఏప్రిల్‌ 29,2022 : క్యూబిక్‌ పీవీ (CubicPV) మరియు భారతదేశపు అతి పెద్ద సోలార్‌ మాడ్యుల్‌ తయారీదారు వారీ ఎనర్జీస్‌ లిమిటెడ్‌ (Waaree Energies Ltd)నేడు తాము బహుళ సంవత్సరాల సరఫరా ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించాయి.దీనిలో భాగంగా క్యూబిక్‌ పీవీ...

Read More..

ప్రముఖ ఫెమ్‌టెక్ బ్రాండ్ నువా తో భాగస్వామ్యం చేసుకున్న దీపికా పదుకొణె

29 ఏప్రిల్, 2022: ప్రతి భారతీయ మహిళకు ఋతుక్రమ ఆరోగ్య సహచరిగా మారడం కొరకు, ప్రముఖ ఫెమ్‌టెక్ బ్రాండ్ నువా, శానిటరీ ప్యాడ్స్, క్రాంప్ కంఫర్ట్, ఇంటిమేట్ వాష్ మరియు ప్యాంటీ లైనర్స్ వంటి మెన్‌స్ట్రువల్ వెల్‌నెస్ ఉత్పత్తుల కోసం TIME100...

Read More..

Leading Femtech Brand Nua Partners With Actor Deepika Padukone To Transform Menstrual Wellness In India

April 27th, 2022: Onto becoming every Indian woman’s menstrual health companion, leading Femtech brand Nua has announced TIME100 honouree, actor Deepika Padukone as the face of the brand for its...

Read More..

ఏపిలో పదో తరగతి ప్రశ్నపత్రాలు సోషల్ మీడియాలో బయటకు వస్తుండడంపై మరోసారి స్పందించిన మంత్రి బొత్సా...

అమరావతి: ఏపిలో పదోతరగతి ప్రశ్నాపత్రాలు సోషల్ మీడియాలో బయటకు వస్తుండడంపై మరోసారి స్పందించిన మంత్రి బొత్సా.నంద్యాల లోను ప్యాపర్ బయటకు రావడం ఫార్స్ అది ప్రచారం, పుకారు మాత్రమే.సత్యసాయిలో 12.15కి పేపర్ బయటకు వచ్చిందన్నారు.ఇందులో ఏంజరిగిందో అరగంటలో అన్ని వివరాలు వెల్లడిస్తాం.మీడియాలో...

Read More..

రైతులకు సాగు, ప్రజలకు తాగునీరు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీదే మంత్రి హారీష్ రావు

స్పీకర్ పోచారంను అంకుల్ అంటూ సంబోదిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించిన మంత్రి హారీష్ రావు పోచారం లక్ష్మీపుత్రుడు పోచారం మాకు మార్గదర్శి.రాజకీయంగా సుదీర్ఘ అనుభం ఉన్న నేత.నియోజకవర్గ అభివ్రుద్దిపై దూరద్రుష్టి ఉన్న నేత పోచారంది.డబుల్ బెడ్ రూంల నిర్మాణంలో పోచారం ముందు వరసలో...

Read More..

Vijay Deverakonda Surprise To Samantha

Talented actors Vijay Deverakonda and Samantha are coming together for a love drama that is directed by Shiva Nirvana.The unit is currently filming in Kashmir.On the occasion of Samantha’s birthday...

Read More..

పెంచిన విద్యుత్ చార్జీలు, అప్రకటిత కరెంట్ కోతలకు నిరసిస్తూ జనసేన వినూత్న నిరసన

పెంచిన విద్యుత్ చార్జీలు, అప్రకటిత కరెంట్ కోతలకు నిరసిస్తూ జనసేన వినూత్న నిరసన.గురుద్వార్ జంక్షన్ నుంచి ఏపీ ఇపిడిసిఎల్ కార్యాలయం వరకు చీపురులతో రోడ్డు ఊడుస్తూ నిరసన.విద్యుత్ చార్జీలు, కరెంట్ కోతలు విధించ వద్దని సీఎండికి వినతి పత్రం సమర్పణ.నిరసనలో పాల్గున్నఉత్తరం...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మి పార్వతి ...

తిరుమల శ్రీవారిని తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మి పార్వతి దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి...

Read More..

అడివి శేష్ పాన్ ఇండియా మూవీ 'మేజర్' జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

డైనమిక్ హీరో అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పనులను అడవి శేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా...

Read More..

దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామం చెరుకున్న నారా లోకేష్.

హత్యాచార బాధితురాలి మృతదేహానికి నివాళులర్పించిన లోకేష్.బాధిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన లోకేష్.లోకేష్ తో పాటు కార్యక్రమంలో పాల్గొన్న నక్కా ఆనంద్ బాబు, తెనాలి శ్రావణ్ కుమార్.లోకేష్ మీదకి రాయి విసిరిన వైకాపా శ్రేణులు నిల్చున్న పక్కనే పడిన పెద్ద రాయి వైకాపా...

Read More..

క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ని కలిసిన మేకపాటి గౌతం రెడ్డి కుటుంబ సభ్యులు

క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ని కలిసిన మేకపాటి గౌతం రెడ్డి కుటుంబ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి విక్రమ్ రెడ్డి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు ఉప ఎన్నికపై చర్చ మేకపాటి రాజమోహన్ రెడ్డి ,మేకపాటి గౌతమ్ రెడ్డి వారసుడిగా మా...

Read More..

తుమ్మపూడి లో ఉద్రిక్తత

తుమ్మపూడి లో ఉద్రిక్తత రాళ్లు రువ్వుకున్న టీడీపీ,వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడిలో పలువురు పోలీసులకు గాయాలు మృతురాలి బంధువుల పరామర్శకు వచ్చిన నారా లోకేష్ .నారా లోకేష్ ను అడ్డుకున్న టీడీపీ నేతలు ఆగ్రహం.

Read More..

మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్‌'లో పూర్తిస్థాయి పవర్ ఫుల్ పాత్రలో సత్యదేవ్

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 153వ చిత్రం ‘గాడ్ ఫాదర్’ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో మోహన్ రాజా దర్శకత్వంలో ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో వుంది.ఈ చిత్రానికి చాలా ప్రత్యేక ఆకర్షణలు వున్నాయి.బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్...

Read More..

Satya Dev On Board For A Vital And Full-length Role In Megastar Chiranjeevi – Godfather

Satya Dev On Board For a Vital And Full-Length Role In Megastar Chiranjeevi – Mohan Raja – Konidela Productions And Super Good Films – GodfatherMegastar Chiranjeevi‘s 153rd film Godfather being...

Read More..

సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' థియేట్రికల్ ట్రైలర్ మే 2న విడుదల

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఇప్పటికే అదిరిపోయే ప్రమోషనల్ కంటెంట్ తో దూసుకుపోతుంది.ఇప్పుడా అంచనాలని మరో స్థాయికి తీసుకువెళ్ళడానికి పక్కా మాస్,...

Read More..

Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Theatrical Trailer On May 2nd

Superstar Mahesh Babu’s much awaited movie Sarkaru Vaari Paata is already making enough noise.To raise the expectations bar further high, the team is readying a pakka mass and action-packed trailer.The...

Read More..

Kiran Abbavaram’s “sammathame” Releasing Worldwide On June 24th

Young and energetic hero Kiran Abbavaram will be seen in yet another different role in his next outing “Sammathame”. Tipped to be a musical romantic entertainer, the film directed by...

Read More..

కిరణ్ అబ్బవరం 'సమ్మతమే' జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కుతున్న “సమ్మతమే” చిత్రంలో మరో విభిన్నమైన పాత్రలో అలరించనున్నారు.గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చాందిని చౌదరి హీరోయిన్ గా సందడి చేస్తుంది. ఈ చిత్రం...

Read More..

ఆక్సిజన్ ప్లాంట్,ఆపరేషన్ థియేటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి, ఆర్టీసీ అధికారులు

తార్నాక టీఎస్ ఆర్టీసీ ఆసుపత్రి ప్రాంగణం లో నర్సింగ్ కళాశాలను ప్రారంభించిన రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్.చైర్మన్ జాజిరెడ్డి గోవర్దన్,ఎండి సజ్జనార్ లతో కలిసి నేడు 50 మంది విద్యార్థులతో మొదటి బ్యాచ్ ప్రారంభం.ఆక్సిజన్ ప్లాంట్,ఆపరేషన్ థియేటర్ నిర్మాణానికి శంకుస్థాపన...

Read More..

బాబు మ్యూజియంను చూస్తే ఫారెన్ కంట్రీలో మ్యూజియంను చూసినట్లు అనిపిస్తుంది-ఏపీ టూరిజం మంత్రి రోజా

ఏపీ టూరిజం మంత్రి రోజా గురువారం ఉదయం బాపు మ్యూజియంను సందర్శించారు.పింగళి వెంకయ్య విగ్రహానికి మంత్రి పూలమాల సమర్పించారు.అనంతరం విజయవాడలోని బాపు మ్యూజియంలో ప్రాక్, చారిత్రక యుగ గ్యాలరీ, బుద్ధ జైన్ గ్యాలరీ, హిందూ శిల్పకళా గ్యాలరీ, నాణ్యము లు, టెక్స్...

Read More..

ఈ నెల 29 న ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు...మంత్రి తలసాని

LB స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లీం లు నెలరోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తారు.తలసాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ KCR.ఆదేశాల...

Read More..

ఆగిరిపల్లి మండలం కనసానపల్లి గ్రామంలో షూటింగ్ టౌన్ ఇండోర్, అవుట్డోర్ స్టూడియో ప్రారంభం..

ఏలూరు జిల్లా: ఆగిరిపల్లి మండలం కనసానపల్లి గ్రామంలో షూటింగ్ టౌన్ ఇండోర్, అవుట్డోర్ స్టూడియో ప్రారంభం.ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రముఖ కెమెరామెన్ ఛోటాకె నాయుడు, నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య.ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీకి వీలుగా...

Read More..

పెట్రో ధరలపై రాష్ట్రాలే వ్యాట్ తగ్గించుకోవాలన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి..

పెట్రో ధరలపై రాష్ట్రాలే వ్యాట్ తగ్గించుకోవాలన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలను మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు.కేంద్రం పెంచిన ధరను బట్టే వ్యాట్ కూడా రాష్ట్రాలు పెంచుకుంటూ పోతున్నాయన్నారు.ముందుగా కేంద్రం పెట్రో ధరలు తగ్గిస్తే ఆతరువాత రాష్ట్రాలు కూడా...

Read More..

ప్రజల ఆశీర్వధాలతో నేను గెలిచాను-రోహిత్ ఎమ్మెల్యే

ప్రజలకు నిజాలు తెలుసు.ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు.ప్రజల ఆశీర్వధాలతో నేను గెలిచాను.ప్రజలను రౌడీలు అంటే ఎలా? నా పక్కన ఎవరైనా రౌడీ షీట్ ఉంటే ఆ కాపీ చూపించాలి. తాండూరు నియోజకవర్గంలో టీఆరెస్ జెండా మోసింది నేను.టికెట్ విషయంలో...

Read More..

నేను సిఐతో మాట్లాడిన కానీ తిట్టలేదు.. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి

ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.పోలీసులు నాకు నోటీసులు ఇస్తే నేను స్పందిస్తా.కోర్టులో తేల్చుకుంటా.నేను సిఐతో మాట్లాడిన కానీ తిట్టలేదు.తిట్టిన ఆడియో నాది కాదు. ఎమ్మెల్యే కావాలని నాపై ఇలా చేస్తున్నారు.టిఆర్ ఎస్ నాయకుల పై కాంగ్రెస్ నుండి వచ్చినవాళ్ళు ఇలా చేస్తున్నారు.వచ్చే...

Read More..

నేడు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో సీఎం చేతుల మీదుగా ఇళ్ళ పట్టాల పంపిణీ ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.40 గంటలకు సబ్బవరం మండలం పైడివాడ చేరుకుంటారు.11.05 గంటలకు వేదిక వద్దకు...

Read More..

జులై 8న వైసీపీ ప్లీనరీ ఉంటుంది.. సీఎం జగన్

అమరావతి: పార్టీ నేతలతో సీఎం జగన్ కామెంట్స్.మే 2 నుంచి ఇంటింటికీ వైసీపీ కార్యక్రమం.జులై 8న వైసీపీ ప్లీనరీ ఉంటుంది.ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం జగన్ వార్నింగ్‌.ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేనివారిని పక్కనబెడతాం.రీజినల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను మంత్రులు కలుపుకు వెళ్లాలి.ఎవరికైనా పార్టీనే...

Read More..

Adivi Sesh’s Pan India Film Major Releasing Worldwide On June 3rd

Actor Adivi Sesh’s first Pan India film Major is presently in post-production phase.Sesh is closely overseeing the works, since it’s his most ambitious project.From the time, he planned to make...

Read More..

మే 2 నుంచి ఇంటింటికీ వైసీపీ కార్యక్రమం

మే 2 నుంచి ఇంటింటికీ వైసీపీ కార్యక్రమం జులై 8న వైసీపీ ప్లీనరీ ఉంటుంది ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం జగన్ వార్నింగ్‌ ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేనివారిని పక్కనబెడతాం రీజినల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను మంత్రులు కలుపుకు వెళ్లాలి ఎవరికైనా పార్టీనే...

Read More..

Koo App Undergoes A Makeover, Introduces Superior Browsing Experience

National, April 27, 2022: In a move to offer greater value and an edge to creators, the multi-lingual micro-blogging platform – Koo – has introduced an immersive browsing experience for...

Read More..

సుమ లేక‌పోతే 'జయమ్మ పంచాయితీ సాధ్య‌మ‌య్యేది కాదు- ద‌ర్శ‌కుడు విజయ్ కుమార్ కలివరపు

పాపులర్ యాంకర్, టెలివిజన్ వ్యాఖ్యాత, హోస్ట్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ విడుదలకు సిద్ధమైయింది.వెన్నెల క్రియేషన్స్‌ పతాకం పై బలగ ప్రకాష్‌ నిర్మించిన‌ ‘జయమ్మ పంచాయితీ’ మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైయింది.ఈ సంద‌ర్భంగా చిత్ర...

Read More..

రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్దికి మరియు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సత్వర చర్యలు తీసుకుంటాం ఆర్.కె. రోజా

సచివాలయం రెండో బ్లాక్ లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు క్రీడా శాఖల అధికారులతో సమావేశమై ఆయా శాఖలు నిర్వహిస్తున్న కార్యక్రమాల ప్రగతిని సమీక్షించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు యూత్ అడ్వాన్సు మెంట్ శాఖ మంత్రి ఆర్.కె.రోజా సాహిత్య అకాడమీ,...

Read More..

Koo యాప్ కొత్త Ui, దాని కొత్త మేక్ఓవర్‌తో ఉత్తమ బ్రౌజింగ్ అనుభవాన్ని అందిస్తుంది

ఏప్రిల్ 27, 2022: బహుళ భాషా మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ – కూ(koo) – iOS మరియు ఆండ్రాయిడ్ రెండింటిలోనూ యూజర్ల(users) కొరకు అదిరిపోయే బ్రౌజింగ్ అనుభవాన్ని అందిస్తుంది.కొత్త డిజైన్ యూజర్(user)-కేంద్రీకృత విధానంతో రూపొందించబడింది మరియు చూడగానే ఆకట్టుకునేలా, సహజంగా మరియు ఆకర్షణీయంగా...

Read More..

Vedanta Aluminium Develops Extended Reality Experience Zone To Augment Workforce Safety

New Delhi, April 27th, 2022: Vedanta Aluminium, India’s largest producer of aluminium, has developed an Extended Reality (XR) experience zone to augment safety training for its employees and partners.The zone...

Read More..

Hyundai Expands Its Dealership Network In Telangana

Hyderabad, April 27, 2022: Hyundai Motor India Ltd.(HMIL), country’s first smart mobility solutions provider and the largest exporter since inception, today expanded its network in Telangana and inaugurated 8 new...

Read More..

మే 7, 8 తేదీల్లో నాగార్జున వర్సిటీలో జాబ్‌మేళా

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వైయస్సార్‌సీపీ అనుబంధ విభాగాల ఇంఛార్జ్‌ శ్రీ వి.విజయసాయిరెడ్డి నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించే జాబ్‌మేళా పోస్టర్‌ను ఈ సందర్భంగా విడుదల చేసిన శ్రీ విజయసాయిరెడ్డి.మే 7, 8 తేదీల్లో నాగార్జున వర్సిటీలో జాబ్‌మేళా...

Read More..

హిట్స్‌ ఆన్‌లైన్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష

పది పాఠశాలలు 100కు పైగా ప్రోగ్రామ్‌లను పరిశ్రమ ఆధారిత మరియు ఫ్లెక్సిబల్‌ కరిక్యులమ్‌తో హానర్స్‌ మరియు మైనర్స్‌ సర్టిఫికేషన్‌ను సైతం అందిస్తుంది.ఏప్రిల్‌ 27, 2022 : హిందుస్తాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (హిట్స్‌) తమ ఆన్‌లైన్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష–...

Read More..

‘సర్కార్’... ‘ఆహా’లో కొత్త సీజన్‌తో సంద‌డి చేయ‌డానికి రెడీ అయిన పాపుల‌ర్ గేమ్ షో

ఆహా’లో పాపుల‌ర్ గేమ్ షో స‌ర్కార్ ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో స‌రికొత్త సీజ‌న్‌తో ఏప్రిల్ 29 నుంచి ఆడియ‌న్స్ కి సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది.ప్ర‌తి శుక్ర‌వారం సాయంత్రం ఆరు గంట‌ల‌కు ప్ర‌సారం కానుంది ఆహాలో స‌ర్కార్ గేమ్ షో.సీజ‌న్ 1కి వ‌చ్చిన...

Read More..

బెజవాడ ఆస్పత్రిలో గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబానికి టీడీపీ ఆర్ధిక సాయం

బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు టీడీపీ తరపున అందజేసిన బోండా ఉమ, వంగలపూడి అనిత.బోండా ఉమ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు.బాధిత కుటుంబానికి టీడీపీ అండగా ఉంటోంది.అండగా ఉంటోన్న టీడీపీకి నోటీసులిచ్చారు.పైగా క్వాసీ జుడిషియరీ పవర్స్ ఉన్న వాసిరెడ్డి పద్మ ఏదేదో...

Read More..

ఆచార్య చిత్రం విడుదల సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి వచ్చిన సినీ హీరో రామ్ చరణ్ ,దర్శకుడు కొరటాల శివ

ఆచార్య చిత్రం విడుదల సందర్భంగా బెజవాడ దుర్గమ్మ దర్శనానికి విజయవాడకు వచ్చారు సినీ హీరో రామ్ చరణ్ ,దర్శకుడు కొరటాల శివతొలుత గన్నవరం విమానాశ్రయం చేరుకున్న రామ్ చరణ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు మెగా అభిమానుల భారీ ర్యాలీతో...

Read More..

నగరంలో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలపై స్పందించిన కే.ఏ.పాల్..

హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు సంబంధించి కే.ఏ.పాల్ స్పందించారు.వేల కోట్ల ప్రజా సొమ్మును ఇలా దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గతంలో కేటీఆర్ నగరంలో ఎక్కడైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పిన ఆయన ఇప్పుడు టిఆర్ఎస్...

Read More..

కమిషన్‌కు విజ్ఞాపన పత్రం ఇచ్చేందుకు 30 మంది వచ్చాం... వంగలపూడి అనిత

మహిళా కమిషన్ ఛాంబర్ లో వాసిరెడ్డి పద్మ, వంగలపూడి అనిత వాగ్వాదం .జగన్ పాలనలో ఊరికో ఉన్మాది పుస్తకాన్ని వాసిరెడ్డి పద్మకు ఇచ్చిన అనిత.800కు పైగా జరిగిన అఘాయిత్యాల్లో ఎందరికి నోటీసులు ఇచ్చారని ప్రశ్న .పుస్తకాన్ని పరిశీలించి సమాధానం ఇస్తానన్న కమిషన్...

Read More..

జగన్ పాలనలో మహిళలంతా సుఖంగా సంతోషంగా ఉన్నారు.. మంత్రి రోజా

అమరావతి: మంత్రి రోజా ప్రెస్ మీట్ కామెంట్స్.జగన్ పాలనలో మహిళలంతా సుఖంగా సంతోషంగా ఉన్నారు.మహిళలకు 50 శాతం రిజ్వేషన్లు ఇచ్చి ఆర్థికంగా రాజకీయంగా ఎదిగేలా చేశారు.ఇలాంటివి చూసి సహించలేక చంద్రబాబు అండ్ కో ప్రేస్టేషన్ తో రగిలిపోతున్నారు.బాధితురాలికి అండగా ఉండకుండా రాజకీయాలకు...

Read More..

తెలంగాణ భవన్‌లో ఘనంగా తెరాస వ్యవస్థాపక దినోత్సవం సంబురాలు..

హైదరాబాద్‌: తెరాస వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో సంబురాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెరాస జెండాను...

Read More..

రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 3289 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకుల డిమాండ్

రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 3289 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రుల నివాస సముదాయాని ముట్టడించడానికి ప్రయత్నించిన ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు.అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు తరలించిన పోలీసులు.

Read More..

టిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది పొన్నం ప్రభాకర్

రాష్ట్రంలోని టిఆర్ఎస్, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడడానికి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే ముఖ్య ఉద్దేశ్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశాలను మండలాలలో విస్తృతంగా నిర్వహిస్తున్నామని మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు.హనుమకొండ జిల్లా...

Read More..

ఓ యువతికి కళ్లు తెప్పించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

సొంత డబ్బుతో హాస్పిటల్ కి తరలించి ఆపరేషన్ చేపించిన ఎమ్మెల్యే తన పాదయాత్రలో కామాక్షి అనే యువతి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి రెండేళ్ల వయస్సులో అనారోగ్యంతో కంటిచూపు కోల్పోయానని కోటంరెడ్డికి చెప్పి బాధపడ్డ కామాక్షి అనే యువతి యువతి...

Read More..

చెన్నై : తమిళనాడులోని తంజావూరులో విషాదం

కార్ల వేడుకలో విద్యుదాఘాతంతో 11 మంది సజీవ దహనం ఊరేగింపు జరుగుతున్న సమయంలో విద్యుత్ తీగలు తగలడంతో ప్రమాదంమృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న అధికారులు ఘటనా స్థలని పరిశీలించిన పోలీసులు, తంజావూరు అధికారులు .

Read More..

చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్న యువ గేయ రచయిత తైదల బాపు

6 టీన్స్, ‘గర్ల్‌ఫ్రెండ్‌’,పటాస్,ఇదేనా మొదటి ప్రేమలేఖ, ప్రేమలో పావని కళ్యాణ్‌, బన్ని, ఆచారి అమెరికా యాత్ర, శ్రీరామచంద్రులు, జానకి వెడ్స్‌ శ్రీరాం, అధినేత, సెల్ఫీరాజా ఇలా దాదాపు 236 సినిమాల్లో దాదాపు 500కు పైగా సూపర్ హిట్ పాటలతో యువతను విపరీతంగా...

Read More..

విజయవాడలో బోధిసిరి బోటును పునప్రారంభం చేసిన పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా

ఆర్కే రోజా,పర్యాటక శాఖ మంత్రి బోధిసిరి బోట్ మరోసారి లాంచింగ్ చేసాము.2004లో వైస్సార్ చేతుల మీదుగా ప్రారంభించిన బోధిసిరిని తిరిగి నేను ప్రారంభించడం ఆనందంగా ఉంది.టూరిస్ట్ లకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటాం టూరిజం కు సీఎం జగన్ పెద్ద...

Read More..

టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా కామెంట్స్

జగన్మోహన్ రెడ్డి పరిపాలన లో నవరత్నాలు నవమోసాలు గా మారింది ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్రంలో పేదలకు 25 లక్షల ఇళ్లు ఉచితంగా కట్టిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు.వైసిపి ఎన్నికల మేనిఫెస్టోను పోస్టు ద్వారా సిఎం కార్యాలయానికి, వైసిపి కేంద్ర కార్యాలయానికి...

Read More..

హనుమకొండలో జయమ్మ పంచాయితీ సినిమా బృందం సందడి చేసింది

సినిమా ప్రమోషన్‌లో భాగంగా హనుమకొండలో పర్యటించింది యాంకర్ సుమ కామెంట్స్ దర్శకుడు విజయ్‌ కూమార్ దర్శకత్వంలో పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో కొనసాగే జయమ్మ పంచాయితీ సినిమా ఇందులో కీలక పాత్ర అయిన జయమ్మ పాత్రను పోషిస్తున్నాను.మే 6న చిత్రం విడుదల అవుతుంది.తప్పకుండా...

Read More..

హైదరాబాద్: యాంకర్ రష్మి జూబ్లీ హిల్స్ లోని కథియావార్ స్టోర్ లో సందడి చేశారు

రేనే కాస్మటిక్స్ స్టాల్ ప్రారంభించారు రష్మి గౌతమ్.తాను మేకప్ కొరకు వాడే ప్రతి ప్రోడక్ట్ రేనే బ్రాండ్ కు సంబంధించినవి అని తెలిపారు ఈ బ్రాండ్ స్వదేశీ బ్రాండ్ అని అందరూ స్వదేశీ వస్తువుల పైన మక్కువ చూపాలని తెలిపారు మరియు...

Read More..

భారతదేశపు మొట్టమొదటి కార్బన్‌ ఆఫ్‌సెట్‌ ఎన్‌ఎఫ్‌టీని విడుదల చేసిన టీఆర్‌ఎస్‌టీ01

భారతదేశపు అగ్రగామి బ్లాక్‌చైన్‌ పరిష్కారపు ప్రదాతగా నిలిచిన హైదరాబాద్‌ కేంద్రంగా కలిగిన టీఆర్‌ఎస్‌టీ01 · మేడ్‌ ఇన్‌ ఇండియా మరియు దేశంలో మొట్టమొదటి రియల్‌ వరల్డ్‌ కార్బన్‌ ఆఫ్‌సెట్‌ నాన్‌ ఫంగిబల్‌ టోకెన్‌ భూ ఎన్‌ఎఫ్‌టీ (Bhu’ NFT) ·ప్రస్తుతం4–5 బిలియన్‌...

Read More..

1996 ధర్మపురి సినిమాకు ఆడియన్స్ నుండి ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు.. హీరో గగన్ విహారి

మహా ప్రస్థానం, అత్తారింటికి దారేది, క్షణం, నిన్ను కోరి,శైలజారెడ్డి అల్లుడు, కృష్ణార్జున యుద్ధం,118, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలలో విలన్ గా, సోదరుడుగా, స్నేహితుడుగా నటించి ప్రేక్షకులలోను, పరిశ్రమలోను నటుడుగా మంచిపేరు తెచ్చుకున్న నటుడు గగన్ విహారి. తాజాగా “1996 ధర్మపురి”...

Read More..

బి. సుమ‌తి ఐపీఎస్ రిలీజ్ చేసిన ఫోక‌స్ చిత్రంలోని అషు రెడ్డి స్పెష‌ల్ లుక్ పోస్ట‌ర్

యంగ్ హీరో విజ‌య్ శంక‌ర్, బిగ్‌బాస్ ఫేమ్‌ అషూరెడ్డి హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం `ఫోక‌స్`.సుహాసిని మ‌ణిర‌త్నం, భానుచంద‌ర్ కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నఈ చిత్రానికి జి.సూర్య‌తేజ ద‌ర్శ‌కుడు.మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆద్యంతం ఉత్కంఠ‌మైన క‌థ క‌థ‌నాల‌తో న్యూ ఏజ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్...

Read More..

మాజీ మంత్రి అనిల్ తో కాకాణి గోవర్ధన్ రెడ్డి భేటీ

నెల్లూరు : మాజీ, తాజా మంత్రుల భేటీ మాజీ మంత్రి అనిల్ నివాసానికి వెళ్లిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వివిధ అంశాలపై చర్చించిన ఇరువురు నేతలు స్నేహపూర్వక భేటీ అన్న నేతలు ఇటీవల అనిల్, కాకాణి మధ్య తీవ్రంగా నడిచిన...

Read More..

Mahesh Babu’s Sarkaru Vaari Paata First Single Kalaavathi Clocks Fastest 150 Million Views Record

Superstar Mahesh Babu’s highly anticipated movie Sarkaru Vaari Paata has music by S Thaman who composed a one-of-a-kind album.They started the musical promotions with Kalaavathi which turned out to be...

Read More..

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్దంగా ఉంది- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్దంగా ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ  ప్రజల మద్దతు టీడీపీకే ఉందన్నారు.జగన్ ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నారని, ప్రభుత్వాన్ని నడపడంలో  వైఫల్యం చెందారని ఆరోపించారు.జగన్ పాలనలో...

Read More..

బాల్క సుమన్ పై జగ్గారెడ్డి ఫైర్

బాల్క సుమన్ పై జగ్గారెడ్డి ఫైర్ కెసిఆర్ చేసిన తెలంగాణ ఉద్యమం వెనక ఉన్నది కాంగ్రెస్ కాదా.?ఉస్మానియా లో విద్యార్దులు ఆత్మహత్య చేసుకునేటప్పుడు నీవెందుకు ఆపలేదు ఇంట్లో ఉన్నవ.పక్కనే ఉన్నావా.ఎక్కడైనా పడుకున్నావా.? డెడ్ బాడీ ల మీద నువ్వు ఎమ్మెల్యే .ఎంపి...

Read More..

మెటాలిక్.. ఇప్పుడు ఇదే హీరోయిన్స్ నయా ట్రెండ్ గురు?

రోజు రోజుకి ట్రెండ్ మారుతూనే ఉంటుంది మనిషిలో మార్పు రావడమే కాదు మనిషి వాడే వస్తువులలో కూడా మార్పు వస్తుంది.ఇక ఈ ట్రెండ్ కి నాంది పలుకుతున్నారు అటు సినిమా సెలబ్రిటీలు.ముఖ్యంగా సరికొత్తగా డ్రెస్సింగ్ స్టైల్ మార్చడం చేస్తూ ఉంటారు సినీ...

Read More..

వెయిస్థంబాల గుడి వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ కామెంట్స్

నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక కేంద్ర ప్రభుత్వం వరంగల్ నగరాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుంది.భారత ప్రభుత్వం వరంగల్ ను హెరిటేజ్ సిటిగా ప్రకటించింది.రామప్ప కు మొదటిసారి విఫలమైనా రెండోసారి ప్రయత్నించి యునెస్కో గుర్తింపు తీసుకువచ్చాం.పాండురంగారావు నేతృత్వంలో వెయిస్థంబాల గుడి కళ్యాణ మండపం పునర్నిర్మాణం...

Read More..

‘muthayya’ Gets Selected For Uk Asian Film Festival; Kajal Aggarwal Launches The First Poster Of The Film

‘Muthayya’ Gets Selected For UK Asian Film Festival; Kajal Aggarwal Launches The First Poster Of The Film t’s not everyday that you hear about Telugu feature films getting officially selected...

Read More..

నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల వివాదంపై స్పందించిన మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్..

నెల్లూరు నగరంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఫ్లెక్సీల వివాదం పై మాజీ మంత్రి, నెల్లూరు నగర శాసనసభ్యులు అనీల్ కుమార్ యాదవ్ స్పందించారు.ఫ్లెక్సీల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, కట్టవద్దని చెప్పానే తప్పా అదేమీ లీగల్ కాదన్నారు.నెల్లూరు నగరంలో ఫ్లెక్సీ...

Read More..

ఈ నెల 27 న ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న ఇఫ్తార్ విందు కార్యక్రమం

ఈ సందర్భంగా ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన మైనారిటీ శాఖ మంత్రి అంజద్ బాషా , ఎమ్మెల్సీ, సీఎం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలసిల రఘురాం, ఎమ్మెల్సీ రూహుల్లా , లేళ్ళ అప్పిరెడ్డి , ఎమ్మెల్యే లు విష్ణు , వెల్లంపల్లి...

Read More..

వాటర్ బోర్డు కార్యాలయం వద్ద కి పెద్ద సంఖ్యలో చేరుకున్న బిజెపి కార్యకర్తలు కార్పొరేటర్లు నాయకులు

హైదారాబాద్ ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే, చింతల రామచంద్రారెడ్డి నగరంలో కలుషిత నీళ్లు అనేక ప్రాంతాల్లో వస్తున్నాయి వాటిని అరికట్టాలి.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మద్యం షాపులు చాలా ఉన్నాయి, సురక్షిత నీళ్లు మాత్రం ప్రజలకు అందడం లేదు.నాలాల్లో డి సెట్టింగ్ పనులు జరగడం...

Read More..

రుయా ఆసుపత్రిలో "అంబులెన్స్ రాబందుల" భరతం పట్టండి! నవీన్

రుయా సంఘటనపై “మానవ హక్కుల కమిషన్” సుమోటోగా తీసుకొని సంబంధిత జిల్లా అధికారుల పై కఠిన చర్యలు తీసుకోవాలి!రుయా హాస్పిటల్ లో చనిపోయిన తన బిడ్డ శవాన్ని అంబులెన్స్ మాఫియాకు అధిక మొత్తంలో డబ్బులు చెల్లించలేక ఆ తండ్రి భుజం మీద...

Read More..

తిరుపతి రుయా ఆసుపత్రి దగ్గర ప్రైవేటు అంబులెన్స్ ల దందాను కట్టడి చేయాలి: కందారపు మురళి

ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర ప్రైవేటు అంబులెన్సుల దందా రోజురోజుకు మితిమీరిపోతున్న దని వీటిని కట్టడి చేయడంలో అధికార యంత్రాంగం తీవ్రంగా విఫలమవుతోందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఓ ప్రకటనలో తెలిపారు.మంగళవారం నాటి ఉదయం 2 గంటల సమయంలో...

Read More..

సియం కేసిఆర్ కు ఓటమి భయం వెంటాడుతోంది...మాజీ ఎంపి వివేక్ వెంకట స్వామి సంచలన వ్యాఖ్యలు...

సియం కేసిఆర్ కు ఓటమి భయం వెంటాడుతోంది.అందుకే ప్రశాంత్ కొషోర్ జపం చేస్తున్నారు.బిజేపి ఎక్సిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, మాజీ ఎంపి వివేక్ వెంకట స్వామి సంచలన వ్యాఖ్యలు.కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బిజేపి ఎక్సిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, మాజీ...

Read More..

హనుమకొండ లోని ఆర్ట్స్ & సైన్స్ కళాశాల మైదానంలో రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను పరిశీలించిన వి.హనుమంతురావు

హనుమకొండ లోని ఆర్ట్స్ & సైన్స్ కళాశాల మైదానంలో రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు పరిశీలించారు.వచ్చె నెల మే 6న జరిగే రైతు సంఘర్షణ సభ మైదానాన్ని జిల్లా నేతలతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా హనుమంతురావు...

Read More..

వైసీపీ ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా పయనిస్తోంది.. బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్

రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం మత సంతుస్టికరణ ఆలోచనలతో హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా పయనిస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ కో ఇంచార్జ్ శ్రీ సునీల్ దేవధర్ తీవ్రంగా ఆరోపించారు.నెల్లూరులో మొన్న జరిగిన హనుమాన్ శోభా యాత్ర సందర్భంగా టీటీడీ కళ్యాణమండపం నుండి...

Read More..

జీవితా రాజశేఖర్ నుండి మాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి గరుడవేగ సినీ నిర్మాత భార్య హేమ

గరుడవేగ సినీ నిర్మాత భార్య హేమ కామెంట్స్మా మంచి తనాన్ని ఆసరాగా తీసుకుని జీవిత రాజశేఖర్ మమ్మల్ని మోసం చేసింది పార్టీలకతీతంగా మంత్రి రోజా, జనసేన అధినేత పవన్ కళ్యాన్ మాకు సహాయం చేయాలి ఈ విషయంలో అవసరమైతే ప్రధాని మోదీ...

Read More..

మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కి సవాల్ విసిరిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు

మైలవరంలో సచివాలయ ప్రారంభోత్సవం లో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కామెంట్స్దేవినేని ఉమా తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ప్రమాణం చేయడానికి సిద్దం,నిజమని ప్రమాణం చేయడానికి ఉమా సిద్దమా అని ప్రశ్నించిన ఎమ్మెల్యే ప్రణీత ది హత్య అని ఆ కుటుంబ సన్నిహితులు...

Read More..

హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌తో ముఖ్యమంత్రి భేటీ

ఈనెల 30న ఢిల్లీలో జరగనున్న ముఖ్యమంత్రులు, సీజేల సమావేశం అజెండాపై చర్చ.ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాతో, ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమావేశమయ్యారు.స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌లో ఈ సమావేశం జరిగింది.ఈనెల 30న న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరగనున్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు,...

Read More..

పాదయాత్రలో షర్మిళ ఆసక్తి కర కామెంట్స్

ఆమెకు అన్నమీద కోపముంటే అక్కడ పార్టీ పెట్టుకుంటే తెలంగాణలో పార్టీపెట్టడం ఏంటని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు.అత్తమీద కోపం దుత్తమీద చూపించకూడదనే ఇంకిత జ్ఞానం నాక్కూడా ఉందిఅన్నతో కోపముంటే అక్కడే పార్టీ పెట్టుకుంటా .ఆయన మీద కోపం లేదు కాబట్టే ఇక్కడ పార్టీ పెట్టా...

Read More..

స్థానిక ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ లో సోమవారం వాసిరెడ్డి పద్మ, మహిళా కమిషన్ చైర్ పర్సన్.. ప్రెస్ మీట్ వాయిస్

బోండా ఉమా ఇష్టం వచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు అత్యాచార ఘటన అడ్డం పెట్టుకుని టిడిపి చిల్లర రాజకీయం చేస్తోంది కాలకేయ నాయకుడు చంద్రబాబు బోండా ఉమా ఆకు రౌడీ కూడా కాదు చిల్లర రౌడి తెలుగుదేశం పార్టీ నాయకులు బోండా...

Read More..

చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు కాదు చంద్రబాబు కి బానిస.. వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని

చంద్రబాబుపై చూపిస్తున్న ప్రేమ చిరంజీవి పట్ల ఇంత ప్రేమ చూపిస్తే బాగుండేది చిరంజీవికి పవన్ కి చాలా వ్యత్యాసం ఉంది.చిరంజీవి విలువలు ఉన్న వ్యక్తి పవన్ కి రాజకీయాల్లో వాయ వరసలు లేవు.సిద్దాంతాలు లేవు ప్రశాంత్ కిషోర్ ఆలోచనలు తెలివితేటలు మాత్రమే...

Read More..

ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న సుమంత్ 'అహం రీబూట్' ఫస్ట్ లుక్

సుమంత్ హీరోగా న‌టిస్తున్న అహాం రీబూట్ ఫ‌స్ట్ లుక్ ని దేశం గ‌ర్వంచ‌ద‌గ్గ ర‌చ‌యిత విజయంద్ర ప్ర‌సాద్ గారు లాంఛ్ చేసారు.ఈ చిత్రాన్ని వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలోరఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు.ప్రశాంత్ సాగర్అట్లూరి...

Read More..

Dilrajuproductions And Dynamic Director Harish Shankar Garu In Association With #zee5

DilRajuProductions and Dynamic Director Harish Shankar garu in association with #Zee5 foray into the OTT space with their first ever web series titled #ATM.Harshith Reddy and Hanshitha Reddy, the next...

Read More..

ల‌వ్ అండ్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ `నారి నారి నడుమ మురారి` ప్రారంభం

సుప్రీమ్ మూవీస్ అధినేత `రాజు హర్వాణి` సమర్పణలో చక్ర ఇన్ఫోటైన్మెంట్ ప‌తాకంపై వెంకటరత్నం నిర్మాతగా, జివికే కథ- స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న‌ నూత‌న చిత్రం `నారి నారి నడుమ మురారి`.సీనియ‌ర్ న‌టి ఆమ‌ని మేన కోడ‌లు...

Read More..

ప్రముఖ నిర్మాత దిల్ రాజు, స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్, జీ5 సంయుక్త నిర్మాణంలో "ఏటీఎమ్" వెబ్ సిరీస్ లాంఛ్*

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ,స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న వెబ్ సిరీస్ “ఏటీఎమ్”.జీ5 సంస్థ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.దిల్ రాజు కుటుంబం నుండి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ వెబ్ సిరీస్ తో నిర్మాతలుగా...

Read More..

'సర్కారు వారి పాట' కోసం ఎనిమిది అద్భుతమైన సెట్స్ వేశాం.. సినిమా విజువల్ ట్రీట్: ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ విడుదలకు సిద్దమౌతుంది.మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎం బీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా,...

Read More..

ఉస్మానియా యూనివర్సిటీ వీసీని కలిసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి..

ఉస్మానియా యూనివర్సిటీ వీసీని కలిసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి. ఓయూలో రాహుల్ గాంధీ గారి మీటింగ్ కోసం వీసీకి రిప్రెసెంటేషన్ ఇచ్చిన జగ్గారెడ్డి.జగ్గారెడ్డి తో పాటు జాతీయ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఓయూ విద్యార్థి నేతలు...

Read More..

Lyrical Video Of Golusu Kattu Gosalu Song From Suma Kanakala\'s Jayamma Panchayathi Launched

Popular anchor, television presenter and host Suma Kanakala’s comeback film Jayamma Panchayathi is getting ready for release on May 6th.Meanwhile, promotions are in full swing for the movie.Recently, Power Star...

Read More..

సుమ కనకాల 'జయమ్మ పంచాయితీ' నుండి 'గొలుసుకట్టు ఘోషలు' పాట లిరికల్ వీడియో విడుదల

పాపులర్ యాంకర్, టెలివిజన్ వ్యాఖ్యాత, హోస్ట్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ మే 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా జరుపుకుంటున్న ఈ చిత్రం ట్రైలర్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటివలే...

Read More..

ప్రజాస్వామ్య వ్యవస్ధలో ముఖ్యమంత్రి ఇళ్లు ముట్టడించాలనుకొనే చర్య ధర్మమేనా ?మంత్రి బొత్స సత్యనారాయణ

ముఖ్యమంత్రి ఇళ్లు ముట్టడించాలనుకునే ఉపాధ్యాయులపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.సోమవారం మీడియాతో మాట్లాడుతూ… ప్రజాస్వామ్య వ్యవస్ధలో ముఖ్యమంత్రి ఇళ్లు ముట్టడించాలనుకొనే చర్య ధర్మమేనా.? అని ప్రశ్నించారు.సి.పి.ఎస్ అంశంపై సాధ్యాసాధ్యాల కోసం అధ్యయన కమిటీ ఉందన్నారు.ఆ కమిటీ నిర్ణయం వచ్చిన తరువాత సి.పి.ఎస్...

Read More..

సబ్బవరంలో రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ప్రజలకు అందించనున్న ఇళ్ల స్థలాలను పరిశీలించిన మంత్రులు

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్ర పేదప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ప్రవేశపెట్టారు.అందులో ముఖ్య మైనది ఇళ్ల స్థలాల పంపిణీ గత రెండేళ్లుగా న్యాయస్థానంలో ఇక్కడి ప్రజలకు ఇచ్చే స్థలాలు న్యాయస్థానంలో ఉండేవి ప్రస్తుతం అవన్నీ క్లియర్ అవ్వడంతో...

Read More..

The Much Awaited Series Atm Was Grandly Launched Today In The Presence Of Dil Raju And Harish Shankar

DilRaju Productions and Dynamic Director Harish Shankar garu in association with Zee5 foray into the OTT space with their first ever web series titled ATM.Harshith Reddy and Hanshitha Reddy, the...

Read More..

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నా శ్రీమతి విడదల రజిని

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సింహాచలం సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మరియు విశాఖ జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీమతి విడదల రజిని శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు వీరికి ఆలయ ఈ ఓ ఎం వి...

Read More..

వైసీపీ ప్రభుత్వం లో మహిళల కు రక్షణ లేదు బోండా ఉమ

ప్రభుత్వ ఆసుపత్రి ఘటన పై బాధితురాలు తల్లి దండ్రులతో కలిసి స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కి వినతి పత్రం అందచేసిన టీడీపీ నేత బోండా ఉమా ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రి లో 30 గంటల పాటు ఒక మానసిక వికలాంగురాలిని ముగ్గురు...

Read More..

కోనసీమ జిల్లా అమలాపురం నిశ్చితార్థ వేడుకలో కళ్ళు బైర్లు కమ్మే వెరైటీ స్వీట్స్ తో సర్ప్రైజ్..

గోదావరి జిల్లాలో కోనసీమకు ఉన్న ప్రత్యేకత చెప్ప అవసరం లేదు.అదే ఒక పండక్కో లేదా శుభకార్యాలకో అయితే కోనసీమ వారి ఆతిధ్యం మాటల్లో చెప్పలేము.మొన్నటి కి మొన్న ఒక ఎంగేజ్ మెంట్ కి అదిరిపోయే పట్టుచీర కేక్ పట్టికెళ్లి పెళ్లికూతురికి వాళ్లకేజ్...

Read More..

పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన గుడివాడ అమర్నాథ్ పై జనసేన కార్యకర్తలు ఫిర్యాదు

కౌలు రైతులను మీ ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో మూడువేల మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు.గొప్ప మనసున్న వ్యక్తి పై మంత్రి గుడివాడ అమర్నాథ్...

Read More..

నేడు సిపీఎస్ రద్దు కోరుతూ సీఎంవో ముట్టడికి యూటీఎఫ్‌ పిలుపు

అమరావతి: నేడు సిపీఎస్ రద్దు కోరుతూ సీఎంవో ముట్టడికి యూటీఎఫ్‌ పిలుపు.యూటీఎఫ్‌ ఆందోళనల దృష్ట్యా పోలీసుల భద్రతా చర్యలు.తాడేపల్లి నుంచి సీఎం నివాసం వరకు హైవేపై ముళ్ల కంచె ఏర్పాటు.యూటీఎఫ్‌ నేతలను ముందస్తుగా పోలీసులు హౌస్ అరెస్ట్‌‌లు. గుంటూరులో సీపీఎస్ రద్దుపై...

Read More..

రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖ చేరుకున్న విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి విడుదల రజిని

ఈరోజు మధ్యాహ్నం విజయవాడ నుండి ఇండిగో విమానం లో విశాఖ విమానాశ్రయం చేరుకున్న ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడుదల రజిని.విశాఖ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికిన అధికారులు వైసీపీ శ్రేణులు.విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు...

Read More..

వ్యవసాయం అంటే తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్‌ కాకాణి కామెంట్స్

వ్యవసాయం అంటే తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్‌.సినిమాల్లో నటించడం తప్పా , కోట్లు సంపాదించడ తప్పా వ్యవసాయం అంటే తెలియదు.అన్నీ పాములు ఆడితే ఏలిక పాము కూడ లేచి ఆడిందన్న చందంగా పవన్ కళ్యాణ్ వ్యవసాయం గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా...

Read More..

ఆర్థిక వ్యవస్థ ను సములంగా చంద్రబాబు దెబ్బతీసారు విజయసాయి రెడ్డి కామెంట్స్

బండారు సత్యనారాయణ, అయ్య పాత్రుడు జాబ్ మేళా పై అసత్య ప్రచారాలు చేస్తున్నారు అయ్యన్న పాత్రుడు ఓ త్రాగుబోతు భూమికి భారం లాంటివాడు అయ్యన్న పాత్రుడు అయ్య పాత్రుడు నివసించేందుకు అనర్హుడు చంద్రబాబు సమ్మిట్ లు పెట్టి లక్షల కోట్లు పెట్టుబడులు...

Read More..

కళ్యాణమస్తు'లో ముక్కుపుడక లిరికల్ సాంగ్ కు అనూహ్యమైన స్పందన..

శేఖర్ వర్మ, వైభవి జంటగా SMS క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి రఘు బాబు నిర్మిస్తున్న సినిమా కళ్యాణమస్తు.తాజాగా ఈ సినిమాలోని ముక్కుపుడక అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదల చేశారు.ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది.ముఖ్యంగా హీరో...

Read More..

వాలంటీర్ల సేవలకు ఉత్తమ సేవ పురస్కారాల అవార్డులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల సేవలను అభినందించి వాలంటీర్ల సేవలకు సత్కార వేడుకలు కార్యక్రమం ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా అనకాపల్లి మండలం వాలంటీరులకు రోటరీ క్లబ్ లో సేవా మిత్ర, సేవా రత్న మరియు సేవా వజ్ర...

Read More..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్

వైసీపీ పాలన లో రాష్ట్ర ప్రజలకు కష్టాలు లేవు.మంత్రి రాజా పవన్, చంద్రబాబుకి మాత్రమే కష్టాలు ఉన్నాయి, చంద్రబాబు కష్టాల్లో వున్నారు.మంత్రి రాజా em>చంద్రబాబు కన్నీళ్లు తుడవటానికే పవన్ బయటకు వస్తారు.మంత్రి రాజాపవన్ పర్యటన లో జై జగన్ నినాదాలు పవన్...

Read More..

ఐదు నిమిషాల్లో రామ్, నేను మంచి ఫ్రెండ్స్ అయ్యాం - ఉదయనిధి స్టాలిన్

రామ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘ది వారియర్‘.తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు.తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది.పవన్కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.6గా శ్రీనివాసాచిట్టూరి నిర్మిస్తున్నారు.సినిమాలో తొలి పాట, ప్రముఖ తమిళ హీరో శింబు పాడిన’బుల్లెట్…’ను...

Read More..

పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన వైసిపి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి..

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వైసిపి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.ఆయన సన్నిహితురాలు శాంతకుమారి పార్టీ కార్యాలయానికి సంబంధించి ఏర్పాట్లన్నీ చేశారు.పార్టీ ఆఫీస్ తో పాటు కుర్చీలు, సోఫాలు కూడా ఎమ్మెల్యే ఆవిష్కరించారు.వాటికి ఏర్పాటు చేసిన రిబ్బన్ లను...

Read More..

రాజమండ్రి రోజ్ మిల్క్ చిత్రంలో ఊకో ఊకో లిరికల్ సాంగ్ విడుదల

జై జాస్తి, అనంతిక, జంటగా సన్నీల్ కుమార్, వెన్నెల కిషోర్, ప్రవీణ్, ప్రణీత్ పట్నాయక్ ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం రాజమండ్రి రోజ్ మిల్క్. నాని బండ్రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, తో కలిసి ఇంట్రూప్ నిర్మాణ సంస్థ...

Read More..

Naga Shaurya, Anish R Krishna, Ira Creations Krishna Vrinda Vihari Releasing On May 20th

Promising young hero Naga Shaurya will next be seen in a different rom-com Krishna Vrinda Vihari. The film directed by the very talented Anish R Krishna under the happening production...

Read More..

నాగశౌర్య, అనీష్‌ ఆర్‌ కృష్ణ, ఐరా క్రియేషన్స్‌ ‘కృష్ణ వ్రింద విహారి' మే 20న గ్రాండ్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగల్ తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన...

Read More..

Rajasekhar\'s \'shekar\' To Be Released In Theaters On May 20

‘Shekar’ is the 91st movie in the career of Dr.Rajasekhar. His elder daughter, Shivani, has played a crucial role in the movie.She has played Rajasekhar’s daughter in it.This is the...

Read More..

మే 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న రాజ'శేఖర్'

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన డాక్టర్ రాజశేఖర్ నటించిన 91 వ సినిమా “శేఖర్”.ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు.స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు.వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీకార్ప్, టారస్ సినీకార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్,...

Read More..

ఇంద్రాని` మేకింగ్ వీడియో విడుద‌ల

భార‌త‌దేశపు మొట్ట‌మొద‌టి సూప‌ర్ గ‌ర్ల్ మూవీ `ఇంద్రాణి` షూటింగ్ ప్ర‌స్తుతం హైదరాబాద్ మరియు ప‌రిస‌ర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది.వినూత్న త‌ర‌హాలో భారీ వీఎఫ్ఎక్స్‌తో తెర‌కెక్కుతోన్న‌ ఈ చిత్రం ద్వారా స్టీఫెన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు…స్టాన్లీ సుమ‌న్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.యానియా భ‌రద్వాజ్‌,...

Read More..

బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని , బాపట్ల ఎంపీ నందిగం సురేష్

గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని, బాపట్ల ఎంపీ నందిగం సురేష్.మంత్రి పదవి కోల్పోయిన తర్వాత నియోజకవర్గంలో తొలి కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నానికు ఘన స్వాగతం పలికిన...

Read More..

తెలంగాణ రాష్ట్రంలో విధ్యా, వైద్యం అవినీతి కోరల్లో చిక్కుకుపోయింది- ఇందిరా శోభన్

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలనను అంతమొందించేందుకే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల్లోకి వస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర సెర్చ్ కమిటీ చైర్ పర్సన్ ఇందిరా శోభన్ వ్యక్తం చేశారు.ఎల్బీనగర్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న పాదయాత్రలో భాగంగా వారు వనస్థలిపురం...

Read More..

చింతలపూడి వెళ్తున్న పవన్ కళ్యాణ్ కారు టైర్ పంక్చర్

కౌలు రైతు భరోసా యాత్రలో ధర్మాజీగూడెం వద్ద అపశృతి పవన్ కారు నిలిచిపోవడంతో భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ హుటాహుటిన కార్ టైర్ మార్చిన సిబ్బంది టైరు మార్చిన అనంతరం అదే కారులోకి యాత్ర కొనసాగిస్తున్న జనసేనాని.

Read More..

సికింద్రాబాద్ పరిధిలో రంజాన్ దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప సభాపతి శ్రీ పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ పరిధిలో ని చిలకలగూడ, బడీ మజీద్, చోటీ మజీద్, మెట్టుగూడ డివిజన్ పరిధిలోని హమాలి బస్తీ లైన్ బజార్ మస్జిద్ లలో రంజాన్ దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఉప సభాపతి శ్రీ పద్మారావు గౌడ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ...

Read More..

స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సుల కోసం విశాఖ వచ్చిన మంత్రి రోజా....

విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన మంత్రి ఆర్కే రోజా.స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సుల కోసం విశాఖ వచ్చిన మంత్రి రోజా.రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.రోజా కామెంట్స్: చంద్రబాబు ఒక ఉన్మాది.దిశా యాప్ ద్వారా 900 మందిని రక్షించడం జరిగింది.సెక్స్ రాకెట్ నడిపింది...

Read More..

Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Title Song Released

Superstar Mahesh Babu’s highly anticipated movie Sarkaru Vaari Paata being helmed by Parasuram has completed all the production formalities and post-production formalities are also happening at brisk pace.Ahead of the...

Read More..

సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' టైటిల్ సాంగ్ విడుదల

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ షూటింగ్ పూర్తి చేసుకుంది.బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.ప్రస్తుతం సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.మూవీ...

Read More..

ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ ని నివరించాల్సిన అవసరం ఉంది ఎం ఎల్ సి కల్వకుంట్ల కవిత

ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ రోగానికి బలైపోతున్న వారి సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతున్న పరిస్థితుల్లో దానిని నివరించాల్సిన అవసరం ఉందని ఎం ఎల్ సి కల్వకుంట్ల కవిత అన్నారు.గచ్చిబౌలి ఏ ఐ జి హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన “కేర్ ఫర్...

Read More..

జనసేనానికి ఘన స్వాగతం పలికిన అభిమానులు

ఏలూరు జిల్లాలో పర్యటించేందుకు గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన వెళుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బాపులపాడు మండలం కోడూరుపాడు , హనుమాన్ జంక్షన్ సమీపంలో వేలేరు అడ్డరోడ్డు వద్ద జన సైనికులు ఘన స్వాగతం పలికారు.అభిమానులు, జన...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హాకీ క్రీడాకారిణి రజినీ

తిరుమల శ్రీవారిని జాతీయ హాకీ క్రీడాకారిణి రజినీ దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు...

Read More..

తిరుమలలో సామాన్య భక్తుడికి సకల సదుపాయాలు కల్పించాలని టీటీడీని కోరిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

తిరుమలలో సామాన్య భక్తుడికి సకల సదుపాయాలు కల్పించాలని టీటీడీని కోరారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.ఈరోజు ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వేసవిలో తిరుమలకు భక్తుల తాకిడి పెరిగిందనీ, తిరుమలలో ఎండలకు భక్తులు తీవ్ర...

Read More..

Cps రద్దుపై పోరుగర్జనలో విప్లవ గీతలతో స్టెప్స్ వేసిన ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు

CPS రద్దుపై పోరుగర్జనలో విప్లవ గీతలతో స్టెప్స్ వేసిన ఎమ్మెల్సీయూటిఎఫ్ ఆద్వర్యంలో శ్రీకాకుళం నుండి విజయవాడ వరకూ జరుపుతున్న బైకుయాత్రలో భాగంగా కోనసీమ జిల్లా పి.గన్నవరం చేరుకున్న బైక్ యాత్ర.యాత్రలో పాల్గొన్న ఉభయగోదావరి జిల్లాల్ల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు.పి.గన్నవరం మూడు...

Read More..

ఏడు సార్లు విద్యుత్ ధరలు పెంచారు... బండారు సత్యనారాయణమూర్తి

జగన్ పై మండిపడ్డ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి.సినిమా డైలాగ్ లతో రాష్ట్ర ప్రభుత్వం పై మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి విరుచుకుపడ్డారు.5 లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది.ఐఏఎస్ అధికారుల ను జైలు పంపడం తప్ప...

Read More..

Tollywood Celebrities Open 13th Showroom In Anantapur At Mangalya Shopping Mall

Anantapur, April 22, 2022: The Maangalya Shopping Mall – one of the largest family-owned textile kingdoms in this part of the Country, has launched its 13th shopping mall at Anantapur,...

Read More..

అనంతపురంలో 13వ షోరూమ్‌ను మాంగళ్య షాపింగ్‌ మాల్‌ ప్రారంభించిన టాలీవుడ్‌ సెలబ్రిటీలు

అనంతపురం, ఏప్రిల్‌ 2022 : దేశంలోని ఈ ప్రాంతంలో కుటుంబ యజమాన్యంలోని అతిపెద్ద వస్త్ర సామ్రాజ్యాలలో ఒకటైన ` మాంగళ్య షాపింగ్‌ మాల్‌, ఈరోజు అనంతపురంలో తన 13వ షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించింది.అనంతపురం పట్టణంలో ఏర్పాటైన ఈ మెగా షాపింగ్‌ మాల్‌...

Read More..

సూపర్‌స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట‘ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూకుడు మీదున్న మహేష్ బాబు, అటు సూపర్ ఫామ్ లో వున్న దర్శకుడు పరశురామ్ కలయికలో వస్తున్న ఈ...

Read More..

Mahesh Babu’s Sarkaru Vaari Paata, Releasing Worldwide Grandly On May 12th

Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata is carrying enthusiastic reports, not just because of the presence of the superstar and it is being directed by Parasuram who delivered a blockbuster...

Read More..

వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి,'ఎఫ్3' సెకండ్ సింగిల్ 'వూ.. ఆ.. ఆహా.. ఆహా' విడుదల

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’ ప్రమోషన్స్ లో దూకుడు చూపిస్తూ కంటెంట్ తో అంచనాలని భారీగా పెంచుతుంది.డబుల్ బ్లాక్‌బస్టర్ ‘F2’...

Read More..

జీవిత, రాజశేఖర్ పై కేసు నమోదు.. మోసం చేశారంటూ నిర్మాత వ్యాఖ్యలు

టాలీవుడ్ ప్రముఖ హీరో రాజశేఖర్, అతని భార్య జీవితలపై ఓ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతే కాక వారిపై కేసు నమోదు చేశారు. రాజశేఖర్ తో PSV గరుడవేగ సినిమా నిర్మించిన జ్యో స్టార్ ఫిలిం ప్రొడక్షన్ ఫౌండర్ కోటేశ్వరరాజు, మేనేజింగ్...

Read More..

కాంగ్రెస్ తో పొత్తులపై మంత్రి గుడివాడ అమర్నాద్ ఆసక్తికర కామెంట్స్

విశాఖ: కాంగ్రేస్ తో పొత్తులపై మంత్రి గుడివాడ అమర్నాద్ ఆసక్తికర కామెంట్స్.కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు.దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను భూస్థాపితం చేసింది జగన్.కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ వైసిపి. ఆనాడు కాంగ్రెస్ ను ఎదిరించిన ఏకైక వ్యక్తి...

Read More..