గాంధీభవన్ ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి కామెంట్స్… అలెగ్జాండర్ పతనైమట్లే.బీజేపీ పతనం అవుతుంది.
కాంగ్రెస్ ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నం చేయలేదు.బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్ కమీషన్ ను డమ్మీ చేసింది.
దేశంలో ఇప్పుడు 14 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది.సామంత రాజుల రాజ్యలను ఆధినం చేసుకున్నట్లు గా.బీజేపీ దొడ్డి దారి లో రాష్ర్టాలలో అధికారం చెలాయిస్తుంది.బీజేపీ కి పద్దతి లేదు.
ప్రజాస్వామ్యం లేదు.బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలలో ప్రభుత్వాలను పడగొడుతున్నారు.
స్టాలిన్, మమతా బెనర్జీ లాంటి బీజేపీ ఏతర నేతలను ఇబ్బంది పెడుతున్నారు.ఇన్ కం టాక్స్ డిపార్ట్మెంట్ రోడ్డు పై ఉండే పాన్ షాప్ లా తయారయింది.
రాహుల్ గాంధీ పాదయాత్ర చేయకుండా సోనియా, ప్రియాంక గాంధీలు ప్రజల వద్దకు వెళ్ళకుండా బీజేపీ కుట్రలు చేస్తుంది.గోవా, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ లలో బీజేపీ దొడ్డి దారిలో అధికారం చెలాయిస్తుంది.
ఇప్పుడు మహారాష్ట్రలో అదే పరిస్థితి.గతంలో కాంగ్రెస్ ఓకటి రెండు రాష్ట్రాలలో చిన్న చిన్న తప్పులు చేసినా.తర్వాత సరిదిద్దుకుంది.ప్రజాస్వామ్యం ఖూనీ అయింది.
బీజేపీ తమ సిద్దాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.మోడీ ప్రవర్తన.
అలెగ్జాండర్ కు తీసిపోదు.అలెగ్జాండర్ పతనైమట్లే.
బీజేపీ పతనం అవుతుంది.ప్రజల మద్దతుతో బీజేపీ గెలిచిన 14 రాష్ట్రాలు.
రాహుల్ గాంధీ బయటకు వెళ్ళోద్దు.పాదయాత్ర చేయొద్దు అని కుట్ర.
యెనిమిది ఎండ్లలో ప్రజలు గోవా, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ నీ ఎన్నుకుంటే.బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది.
అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చింది.
మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని కుల్చుతున్నది.బీజేపీ… ఇంత దుర్మార్గ ఆలోచనలో ఉంది.ప్రజా స్వామ్యంనీ కూని చేసింది బీజేపీ.
ప్రజాస్వామ్యం మోడీ చేతిలో హత్యకు గురైంది.జగన్ బీజేపీ ఎట్లా చెప్తే అట్లా వింటున్నాడు.
కెసిఆర్ సగం అటు.సగం ఇటు ఉన్నాడు.బీజేపీ.కాంగ్రెస్ నాయకత్వాన్ని తొక్కేసి ప్రాంతీయ పార్టీలను బ్లాక్ మెయిల్ చేస్తుంది.ఇది మంచిది కాదు.బీజేపీ అడ్డదారిలో కాంగ్రెస్నీ అణగదొక్కాలని చూస్తుంది.
చనిపోయే టప్పుడు చేతులు బయటకు పెట్టండి అని చెప్పారట.ఏం తీసుకుపోతలేను అని చెప్పే ప్రయత్నం చేశారు.
బీజేపీ నేతలు ఆయన్ని ఉదాహరణగా తీసుకోండి.రాహుల్.
ప్రియాంక లను అనగతొక్కలని చూస్తే.అలగ్జెoడర్ కి పట్టిన గతే పడుతుంది.