తనపై కుట్ర చేస్తున్నారని వాళ్ళ అంతు చూస్తానని హెచ్చరించిన మాజీ మంత్రి బాలినేని

సొంత పార్టీలో కొందరు వ్యక్తులు తనపై కుట్ర చేస్తున్నారని వాళ్ళ అంతు చూస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.ఒంగోలులోని ఏ వన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఒంగోలు నియోజకవర్గ వైసిపి ప్లీనరీ సమావేశంలోబాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

 Balineni, A Former Minister, Warned That They Would See An End To The Conspirac-TeluguStop.com

టిడిపి నేత జనార్దన్ కావాలనే తనపై వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తున్నాడని…కాల్ డేటా తెప్పించి అందరి సంగతి చూస్తానని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎవరో ఒక వ్యక్తి జనసేన మహిళాకు ఫోన్ చేస్తే బాలినేని తాగి ఫోన్ చేశాడు అని తప్పుడు ప్రచారం చేశారని.

నేను ఏమైనా తప్పు చేస్తే ప్రజల ముందు తల దించుకుని రాజకీయాలకు దూరంగా వెళ్తానని తెలిపారు.తనపై కుట్ర చేస్తున్నవారు పద్ధతి మార్చుకోకపోతే కాళ్ళు విరుస్తానని హెచ్చరించారు.

పవన్ కల్యాణ్ టిడిపిని ప్రశ్నించడు కానీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రం ప్రశ్నిస్తారని అని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube