పి.గన్నవరం నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశం లో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు

పి.గన్నవరం నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశం లో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్.అమలాపురం ఎంపీ చింతా అనూరాధ ,ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.సమావేశానికి హాజరైన రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక.వైసీపీ కండువాతో ప్లీనరీ సమావేశానికి హాజరైన జనసేన ఎమ్మెల్యే రాపాక.వచ్చే నెలలో జగనన్న రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జనసేన ఎమ్మెల్యే రాపాక.

 Rajya Sabha Members At Ycp Plenary Meeting,ycp,rajya Sabha,ycp Plenary Meeting,j-TeluguStop.com

వైసీపీని బలపర్చాలని జనసేన ఎమ్మెల్యే రాపాక మాట్లాడడంతో ఆశ్చర్యం వ్యక్తం చేసిన వైసీపీ శ్రేణులు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube