Press Releases

We cover all Latest Press Releases from all sectors from both Telangana,Andhra Pradesh Telugu States.Press Release coverage from Movie,Film,Police Departments,Employment Notitications,Education,Health Departments,State/Central Governments.Please mail your press releases to [email protected].

పార్టీ ఏ పదవి ఇచ్చిన చిత్త శుద్దితో పని చేస్తాను.. విజయసాయిరెడ్డి

విశాఖ: విజయసాయిరెడ్డి కామెంట్స్.రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలు ఎ పార్టీ కాపాడుతుందో ఆ పార్టీకి వైసీపీ సపోర్టు చేస్తుంది.ఇది ముఖ్యమంత్రి గారి మాట.కాంగ్రెస్ కు ప్రశాంత్ కిషోర్ వ్యహకర్త అయిన రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలుకు ప్రాధాన్యం ఇచ్చే వారికి వైసీపీ సపోర్టుగా ఉంటుంది....

Read More..

చంద్రబాబు, బొండా ఉమకు సమన్లు జారీ చేసిన రాష్ర్ట మహిళా కమిషన్..

అమరావతి: టీడీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు, ఆ పర్టీ రాష్ట్ర నేత బొండా ఉమకు రాష్ర్ట మహిళా కమిషన్ శుక్రవారం సమన్లు జారీ చేసింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచార బాధితురాలిని పరామర్శించే క్రమంలో మహిళా కమిషన్...

Read More..

పుస్తకరూపంలో ఉన్న వివాహ ఆహ్వాన శుభలేఖ

అనకాపల్లి జిల్లా మునగపాక మండలం చంద్రబాబు కాలనీలో విల్లూరి నూక నర్సింగరావు వారి కుమారుడు హరీష్, తేజ శుభలేఖను వినూత్న రూపంలో అచ్చు వేయించారు.తెల్ల కాగితాల పుస్తకం అట్ట పై శుభలేఖలు అచ్చు వేయించారు. మా నాన్నగారు ఆలోచనల మేరకు శుభలేఖను...

Read More..

పోలీస్ ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా గంజాయి నిర్మూలన మరియు సారాయి నిషేధం పై అవగాహన సదస్సు

అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీస్ ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీలో గంజాయి నిర్మూలన మరియు సారాయి నిషేధం పై అవగాహన సదస్సు.ఈ సదస్సులో G మాడుగుల SI గారు మాట్లాడుతూ రాబోయే జూన్, జూలై కాలం...

Read More..

రేవంత్​ రెడ్డి చంద్రబాబు ఏజెంట్​లా పనిచేస్తున్నారు.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు

రేవంత్​ రెడ్డి చంద్రబాబు ఏజెంట్​లా పనిచేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు ఆరోపించారు.రేవంత్‌ ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఆ పార్టీ నాశనమవుతుందని ఆయన విమర్శించారు.పీసీసీ అధ్యక్షుడిగా పూర్తిగా రేవంత్‌రెడ్డి దిగజారిపోయి మాట్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం...

Read More..

నిరవధిక సమ్మె చేపట్టిన మున్సిపల్ కార్మికులకు వీడియో కాల్ ద్వారా మాట్లాడి మద్దతు తెలిపిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

85 మంది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను ఉన్నఫలంగా తొలగించడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న పారిశుద్ధ్య కార్మికుల పట్ల మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ ఆగ్రహం వ్యక్తం చేసిందని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తో ఫోను ద్వారా తమకు న్యాయం...

Read More..

Sree Vishnu, Catherine Tresa, Chaitanya Dantuluri, Vaaraahi Chalana Chitram’s Bhala Thandanana Releasing On April 30th

Promising young hero Sree Vishnu’s next outing Bhala Thandanana is carrying encouraging reports, thanks to wonderful response for the teaser.Chaitanya Dantuluri of Baanam fame is directing the movie, while Rajani...

Read More..

శ్రీవిష్ణు, కేథ‌రిన్ థ్రెసా, చైతన్య దంతులూరి, వారాహి చలనచిత్రం ‘భళా తందనాన’ ఏప్రిల్ 30న విడుదల

ప్రామిసింగ్ యంగ్ హీరో శ్రీవిష్ణు ‘భళా తందనాన’ టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది.అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది.‘బాణం’ ఫేమ్ చైతన్య దంతులూరి ఈ చిత్రాని దర్శకత్వం వహిస్తుండగా, వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి ఈ చిత్రాన్ని...

Read More..

సీనియర్‌ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను రద్దు చేసిన సుప్రీంకోర్టు..

సీనియర్‌ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.మళ్లీ ఆయన్ను సర్వీస్‌లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని తోసిపుచ్చింది సుప్రీం.అయితే, హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.ఈ పరిణామంతో ఏబీ...

Read More..

Indrani Making Video Is Out

Indrani film shooting is going non stop at a fast pace at various film studios and outdoor locations in and around Hyderabad.Makers have announced that Indrani will be released worldwide...

Read More..

తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాడవాడలా సంబరాలు ఘనంగా జరపాలి.. మాగంటి గోపీనాథ్

సికింద్రాబాద్: ఈ నెల 27న జరగనున్న తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున వాడవాడలా సంబరాలు ఘనంగా జరపాలని గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ పిలుపునిచ్చారు.కంటోన్మెంట్ నియోజకవర్గ నాయకుల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్య అతిథులుగా మంత్రి తలసాని...

Read More..

బాధితురాలితో మాట్లాడి స్టేట్ మెంట్ తీసుకున్నాం... సిపి కాంతిరాణా టాటా

సిపి కాంతిరాణా టాటా .20వ తేదీన 12కి మాకు ఫిర్యాదు వచ్చింది.12.30కి కేసు నమోదు చేసి చుట్టుప్రక్కల ప్రాంతాల లో వెతికించాంసాయంత్రం ఆరు గంటలకు ఒక నెంబర్ మాకు దొరికింది శ్రీకాంత్ అనే వ్యక్తి ని పట్టుకుని విచారిస్తే ప్రభుత్వ ఆసుపత్రి...

Read More..

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలిని వాసిరెడ్డి పద్మ పరామర్శించారు.వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా కల్పించారు.అయితే అత్యాచార బాధితురాలిని పరామర్శించడానికి వెళ్తే.టీడీపీ దౌర్జన్యానికి పాల్పడిందని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధితురాలికి ధైర్యం చెప్పేందుకు ఆసుపత్రికి వస్తే...

Read More..

విజయవాడ అత్యాచార ఘటన.. వారిపైనా చర్యలు తీసుకోండి : మంత్రి రజని

విజయవాడ జీజీహెచ్ లో ఓ మానసిక వికలాంగురాలిపై జరిగిన సామూహిక అత్యాచారంపై వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని స్పందించారు.శాఖాపరంగా పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని, ఆస్పత్రి సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని డీఎంఈని ఆదేశించారు.విజయవాడ జీజీహెచ్ లో జరిగిన ఘటనపై శాఖాపరంగా పూర్తి...

Read More..

రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ ఏదీ.. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్

విజయవాడ : విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో అత్యాచార బాధిత కుటుంబాన్ని శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ పరామర్శించారు.ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా వ్యవహరించటం వల్లే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు.ప్రభుత్వాసుపత్రిలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం...

Read More..

అత్యాచార బాధితురాలిని పరామర్శించిన హోంమంత్రి తానేటి వనిత

ప్రభుత్వం తరుపున 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెక్ ను అందించిన హోం మంత్రి em>విజయవాడ, అత్యాచార యువతి బాధిత కుటుంబసభ్యులకు ప్రభుత్వం తరపున పూర్తి అండగా ఉంటామని తానేటి వనిత హామీ ఇచ్చారు.అర్హతను బట్టి బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం,...

Read More..

సామూహిక అత్యాచారానికి గురైన యువతిని ఆసుపత్రిలో పరామర్శించిన నారా చంద్రబాబు నాయుడు...

మతిస్థిమితం లేని యువతి పై ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్ ఎపికే అవమానం.బాధితురాలి పరామర్శకు కూడా సిఎం జగన్ ఎందుకు రాలేదు? స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు…ఇక దిశ యాప్ ఎక్కడ? సామూహిక అత్యాచారానికి గురైన యువతిని...

Read More..

Bajaj Electricals Unveils Their Latest Range Of Fans Through The \'fan Nahin Fantastic\' Multimedia Campaign

Mumbai, March 22, 2021: Bajaj Electricals Ltd., India’s leading consumer appliances brand, has launched its technologically superior range of fans through a new multi-media campaign, ‘Fan Nahin Fantastic‘ to help...

Read More..

మాజీ హోం మంత్రి ఇంద్రారెడ్డి 22 వ వర్ధంతిని డైరీ ఫామ్ చౌరస్తాలో ఘనంగా నివాళులర్పించారు

మాజీ హోం మంత్రి ఇంద్రారెడ్డి 22 వ వర్ధంతిని డైరీ ఫామ్ చౌరస్తాలో ఘనంగా నివాళులర్పించారు.ఆయన తనయుడు కార్తీక్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, టిఆర్ఎస్ కార్యకర్తలు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇంద్ర రెడ్డి చిత్ర పటానికి శ్రద్ధాంజలి...

Read More..

భారత ప్రభుత్వం ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఆరోగ్య మేళాలను నిర్వహిస్తుంది : కిషన్ రెడ్డి

దేశమంతా మండలి స్థాయిలో ఆరోగ్య మేళాలు నిర్వహిస్తున్నాం ప్రభుత్వ సదుపాయాలను వినియోగించుకోకుండా ప్రజలు ప్రయివేటు ఆసుపత్రికి వెళుతున్నారు ధనిక, పేద అనే తేడా లేకుండా కేంద్ర ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇస్తుంది ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులో ప్రొఫైల్ పొందుపరిచి ఉంటుంద...

Read More..

U-1 జోన్ రైతులకు మద్దతు తెలిపిన జనసేన నాయకులు

U-1 జోన్ రైతులకు మద్దతు తెలిపిన జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ కామెంట్స్ రైతుల భూములపై U1 జోన్ ఏర్పాటు చేయటం అన్యాయం పాదయాత్రలో సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టకోవాలి అధికారం లోకి వచ్చిన 30 రోజుల్లో జోన్ తొలగిస్తాం...

Read More..

Venkatesh, Varun Tej, Anil Ravipudi, Sri Venkateswara Creations F3 Second Single Woo Aa Aha Aha Is Out Now

The aggressive promotions and hype-creating content of F3 starring Victory Venkatesh and Mega Prince Varun Tej is helping the movie to reach the expectations to another level.Given it’s the franchise...

Read More..

మేకిన్‌ ఇండియాను బుల్డోజర్‌ ఇండియాగా మార్చారు- ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి

ఎంపీ అరవింద్‌ దొంగల సంఘానికి నాయకుడని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు.రాష్ట్ర బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లుడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.బండి సంజయ్‌ తొండి సంజయ్‌ అని చెప్పారు.అసెంబ్లీలోని టీఆర్‌ఎస్‌ ఎల్పీ ఆఫీసులో జీవన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు.కేంద్ర నిధులపై...

Read More..

జగన్ పాలనలో ఏ ఒక్క అధికారికి రక్షణ లేకుండా పోయింది-టీడీపీ నేత బుద్దా వెంకన్న కామెంట్స్

టీడీపీ నేత బుద్దా వెంకన్న కామెంట్స్.గుడివాడలో కొడాలి నాని అనుచరులు రెవిన్యూ ఉద్యోగి పై దాడి చేయడం దారుణం.గుడివాడ లో మాజీ మంత్రి నాని ఒక నియంత లా, గుడివాడలో ఓ డేరా బాబా లా ప్రవర్తిస్తున్నాడు గతంలో పేకాట క్లబ్...

Read More..

Hero Kartikeya

Young hero Kartikeya & ‘DJ Tillu’ fame Neha Sshetty’s next directed by debutant Clax shoot begins with pooja ceremony today. Emerging production house that received the Best Debutant Production House...

Read More..

Ranbir Kapoor, Sandeep Reddy Vanga \'animal\' Movie Regular Shoot Begins

Director Sandeep Reddy Vanga needs no special introduction.Created sensation with his maiden directorial venture Arjun Reddy and delivered much bigger blockbuster with its remake Kabir Singh, Sandeep Reddy will be...

Read More..

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా 'యానిమల్' సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

ట్రెండ్ సెట్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తన తొలి సినిమా ‘అర్జున్ రెడ్డి’తో సంచలనం సృష్టించి, దాని రీమేక్ ‘కబీర్ సింగ్‌’ తో భారీ బ్లాక్‌బస్టర్‌ను అందించిన సందీప్ రెడ్డి… బాలీవుడ్ స్టార్ రణబీర్...

Read More..

ఆకట్టుకుంటున్న 'విక్కీ ది రాక్ స్టార్' ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్

గతంలో ఎప్పుడూ టచ్ చేయని వైవిద్యభరితమైన కథాంశానికి హై ప్రొడక్షన్ వాల్యూస్ జోడించి ‘విక్కి ది రాక్ స్టార్’ అనే పేరుతో డిఫరెంట్ మూవీ తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సిఎస్ గంటా.శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ...

Read More..

కార్తికేయ - నేహా శెట్టి కాంబినేషన్‌లో లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ సినిమా ప్రారంభం

యువ హీరో కార్తికేయ, ‘డీజే టిల్లు‘ ఫేమ్ నేహా శెట్టి జంటగా సినిమా రూపొందుతోంది.సైమా, ఆహా పురస్కార వేడుకల్లో బెస్ట్ డెబ్యూడెంట్ ప్రొడక్షన్ హౌస్ అవార్డులు అందుకున్న లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని...

Read More..

\'vicky The Rockstar\' First Look & Motion Poster Generate Curiosity

Director CS Ganta is coming up with a first of its kind movie with rich production values titled ‘Vicky The Rockstar’.Flight Lieutenant Srinivas Nuthalapati(IAF) is producing the film under the...

Read More..

గాజువాక నుండి సింహాద్రి అప్పన్న సన్నిధి వరకు పల్లా శ్రీనివాసరావు పాదయాత్ర ...

విశాఖలో టీడీపీ పాదయాత్ర.మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా గాజువాక నుండి సింహాద్రి అప్పన్న సన్నిధి వరకు పల్లా శ్రీనివాసరావు పాదయాత్ర చేశారు.పల్లా శ్రీనివాసరావు పాదయాత్రకు కార్యకర్తల నుంచి అశేష స్పందన.ఫుల్ జోష్ లో టీడీపీ కార్యకర్తలు.పెంచిన విద్యుత్,ఆర్టీసీ, కరెంట్ చార్జీలు,నిత్యావసర వస్తువుల...

Read More..

ఏపీపీఎస్సీ కార్యాలయం వద్దకు దూసుకొచ్చిన యువమోర్చా కార్యకర్తలు

ఏపీపీఎస్సీ కార్యాలయం వద్దకు దూసుకొచ్చిన యువమోర్చా కార్యకర్తలు.జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన.డౌన్ డౌన్ సీఎం అంటూ నినాదాలు.కార్యాలయం లోపలికి వెళ్లే యువ మోర్చా కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట.ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

Read More..

నేడు ఒంగోలులో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

నేడు ఒంగోలులో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన వైఎస్సార్‌ సున్నావడ్డీ పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పీవీఆర్‌ మునిసిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారు.అక్కడ జరిగే...

Read More..

గుడివాడ మండలం మోటూరులో ఆర్ఐపై హత్యాయత్నం

కృష్ణా జిల్లా గుడివాడ మండలం లో విధులు నిర్వహిస్తున్న ఆర్ఐ పై హత్యాయత్నానికి పాల్పడ్డ అధికార వైసీపీ నాయకులు గుడివాడ మండలం మోటూరులో ఆర్ఐపై హత్యాయత్నం మట్టి తవ్వకాలను అడ్డుకున్న ఆర్ఐపై జేసీబీతో దాడి ఆర్ఐ అరవింద్ పై దాడి చేసిన...

Read More..

హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఘనంగా ప్రారంభం

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో సెట్ అయ్యింది.సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ సినిమా రూపొందిస్తున్నారు.ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమ 19వ సినిమాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.విజయ్ దేవరకొండ...

Read More..

మూడోసారి టీఆర్ఎస్ కు ఈ రాష్ట్రం లో చాన్స్ లేదు.. వి హనుమంతరావు

టీఆర్ఎస్ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో రేప్ లు మర్డర్ లు చేయడం బాగా పెరిగాయని సినియర్‌ కాంగ్రేస్‌ నేత వి హానుమంతరావు అన్నారు.ఖమ్మం నగరంలోని కాంగ్రేస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అజయ్...

Read More..

దర్శకుడు విజయ్ కుమార్ కొండా చేతులమీదుగా విడుదలైన "లెహరాయి" మోషన్ పోస్టర్

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ పతాకంపై రంజిత్, సౌమ్య మీనన్,గగన్ విహారి,రావు రమేష్, సీనియర్ నరేష్,అలీ నటీనటులుగా రామకృష్ణ పరమహంస దర్శకత్వంలో మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం “లెహరాయి”.ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్...

Read More..

Inorbit Hyderabad Pampers 60 Underprivileged Girls With An Exciting Day Out At The Mall

Hyderabad, April 21, 2022 – Inorbit Hyderabad collaborated with Women Development & Child Services (WD&CW) Department of the Government of Telangana (GoT) and Nirmaan.Org an NGO that works towards women’s...

Read More..

అరవై మంది నిరుపేద బాలికలకు ఆనందానుభూతులను అందించిన ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21,2022 : తెలంగాణా రాష్ట్ర మహిళాభివృద్ధి మరియు బాలల సంక్షేమశాఖతో పాటుగా నిర్మాణ్‌ డాట్‌ ఓఆర్‌జీ సంస్థతో భాగస్వామ్యం చేసుకుని ఇనార్బిట్‌ హైదరాబాద్‌ నేడు మాల్‌ లో గాళ్స్‌ డే ఔట్‌ ఇన్‌ ఇనార్బిట్‌ కార్యక్రమం నిర్వహించింది.దాదాపు 60...

Read More..

Ante Sundaraniki’s Teaser, Highest Viewed In Nani’s Caree

The teaser of Ante Sundaraniki starring Natural Star Nani evoked enough laughs.It was a big fulfilment for admirers of Nani to see him in a hilarious role, as he appeared...

Read More..

నేచురల్ స్టార్ నాని కెరీర్ లో హయ్యెస్ట్ రికార్డ్ వ్యూస్ సాధించిన 'అంటే..సుందరానికీ’ టీజర్

నేచురల్ స్టార్ నాని అంటే.సుందరానికీటీజర్ నవ్వులు పూయించింది.నాని నుంచి వినోదాత్మక చిత్రాలు ఆశించే ప్రేక్షకులు సుందరం పాత్ర కావలసినంత వినోదం పంచుతుందనే భరోసా ఈ టీజర్ ఇచ్చింది.వివేక్ ఆత్రేయ తనదైన శైలిలో తెరకెక్కించిన ఈ సినిమా టీజర్‌కు అన్ని వర్గాల ప్రేక్షకులు...

Read More..

అంగరంగవైభవంగా సికింద్రాబాద్ స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ పునఃప్రారంభం..

సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ పునఃప్రారంభం అంగరంగవైభవంగా జరిగింది.కంచికామకోటి 70వ పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి చేతులమీదుగా స్వర్ణబంధన మహాకుంభాభిషేకం, విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమాలు 200మంది వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య అత్యంత భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగాయి....

Read More..

విద్యార్థినీ విద్యార్థులతో కలిసి సహపంక్తి అల్పాహారం చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

విద్యార్థినీ విద్యార్థుల తో కలిసి సహపంక్తి అల్పాహారం చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో జిల్లెలగూడ చల్లా లింగా రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులతో...

Read More..

కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన మంత్రి గంగుల కమలాకర్

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణపై విషయం చిమ్మారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.గురువారం మీడియాతో మాట్లాడుతూ….తెలంగాణ ప్రజలని దొంగల్లాగా చూస్తున్నారని మండిపడ్డారు.కిషన్ రెడ్డి.నామినేటెడ్‌గా ఎన్నిక కాలేదని… తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచారని గుర్తు చేశారు.బియ్యం మాయం అయ్యాయని అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని...

Read More..

ఆంధ్ర ప్రదేశ్ లో కరెంటు కోతలపై మండిపడ్డ బిజెపి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్

ఆంధ్ర ప్రదేశ్ లో కరెంటు కోతలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బిజెపి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మండిపడ్డారు .రాష్ట్రంలో పరిశ్రమలకు కరెంటు ఇవ్వలేని పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉందని ఆయన ఎద్దేవా చేశారు సంక్షేమ పథకాల పేర్లు చెప్పి...

Read More..

సికింద్రాబాద్ నుండి బేగంపేట వైపు వెళ్లే ప్రధాన రహదారిని నలభై ఐదు రోజుల పాటు మూసివేస్తున్నట్లు తెలిపిన అధికారులు

సికింద్రాబాద్ నుండి బేగంపేట వైపు వెళ్లే ప్రధాన రహదారిని నలభై ఐదు రోజుల పాటు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ప్యాట్ని నాలా అభివృద్ధి పనుల కారణంగా బేగంపేట ప్రధాన రహదారి మూసి వేసినట్లు పేర్కొన్నారు.వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశామని వారంతా ఇతర...

Read More..

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి

వ్యవసాయశాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.సచివాలయంలోని రెండో బ్లాక్‌లో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేసిన అనంతరం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.అనంతరం.రూ.1,395 కోట్లతో 3.75 లక్షల ఎకరాలకు మైక్రో ఇర్రిగేషన్ అవకాశం కల్పించే ఫైల్‌పై మొదటి సంతకం చేశారు.3,500 ట్రాక్టర్లని...

Read More..

Vijay Deverakonda, Samantha, Shiva Nirvana, Mythri Movies’s Family Entertainer Grandly Launched

Tollywood is set to witness another stellar combination.Tollywood heartthrob Vijay Deverakonda, successful director Shiva Nirvana, and star actress Samantha are set to come together for a family entertainer.The film was...

Read More..

ఒంగోలులో ఆర్టీఏ పోలీసుల ఓవరాక్షన్

నిన్న కారులో తిరుపతి వెళ్తున్న కుటుంబాన్ని ఆపిన ఆర్టీఏ పోలీసులు సీఎం పర్యటన పేరుతో కారు తీసుకెళ్లిపోయిన ఆర్టీఏ పోలీసులు సీఎం కాన్వాయ్‌కి కారు కావాలంటూ తీసుకెళ్లిపోయిన ఆర్టీఏ పోలీసులు అద్దంకి బస్టాండ్ దగ్గర నడిరోడ్డుపై దించేసిన పోలీసులు రాత్రంతా ఆర్టీసీ...

Read More..

ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగుడెం లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన

గ్రామంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించిన గ్రామస్థులు నాయకులు, కార్యకర్తల సమక్షం లో కేక్ కట్ చేసిన చంద్రబాబు నాయుడుగ్రామస్థులతో మాట్లాడి ప్రజల సాధకబాదకాలు తెలుసుకున్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాల కారణంగా, వైఫల్యాల కారణం గా తాము ఎలా నష్టపోయామో తెలిపిన...

Read More..

సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' టైటిల్ సాంగ్ ఏప్రిల్ 23న విడుదల

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట‘ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.సినిమా నుంచి బయటికి వస్తున్న కంటెంట్ కు వస్తున్న స్పందన అంచనాలని ఇంకా భారీగా పెంచుతుంది.ఇప్పటికే సినిమాలోని మొదటి రెండు పాటలు చార్ట్‌బస్టర్స్ గా...

Read More..

Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Title Song To Be Out On April 23rd

Expectations on Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata are sky-rocketed, given the promotional content got overwhelming response and both the actor and director Parasuram delivered blockbusters with their last respective...

Read More..

‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ సినిమా చూసి ఫ్యామిలీలో ప్ర‌తి ఒక్క‌రూ నాతో ల‌వ్‌లో ప‌డుతారు విశ్వ‌క్ సేన్‌

‘ఫ‌ల‌క్‌నుమా దాస్’ నుంచి పాగ‌ల్ వ‌రకు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’.రుక్స‌ర్ థిల్లాన్ హీరోయిన్‌.ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో విద్యాసాగ‌ర్ చింతా ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌వీసీసీ డిజిట‌ల్...

Read More..

అంటే .. సుందరానికి' అదిరిపోతుంది.. ప్రామిస్: నేచురల్ స్టార్ నాని

టీజర్ అదిరిపోయింది కదా.దీనికి రెండు రెట్లు ట్రైలర్ వుంటుంది.ట్రైలర్ కి పదిరెట్లు సినిమా వుంటుంది.ప్రామిస్” అన్నారు నేచురల్ స్టార్ నాని.వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే...

Read More..

వచ్చే ఎన్నికల్లో జగన్‌ని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తాం.. మాజీమంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్

ధన్యవాదాలు తెలిపేందుకే సీఎం జగన్‌ను కలిశానని మాజీమంత్రి అనిల్‌ కుమార్‌ తెలిపారు.జగన్‌లో అనిల్ కుమార్ భేటీ అయ్యారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను జగన్‌ సైనికుడిని మాత్రమేనని చెప్పారు.మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డికి, తనకు కోల్డ్‌ వార్‌ ఏమీ లేదని తెలిపారు. కుటుంబంలో...

Read More..

అనిల్ కు నాకు మధ్య ఎక్కడా విభేదాలు లేవు.. కాకాని గోవర్దన్ రెడ్డి

అమరావతి: మాజీ మంత్రి అనిల్, మంత్రి కాకానితో ముగిసిన సీఎం వైఎస్ జగన్ సమావేశం.మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి కామెంట్స్.అనిల్ కు నాకు మధ్య ఎక్కడా విభేదాలు లేవు.మేము ఎక్కడా పోటా పోటీ సభలు ఎక్కడా నిర్వహించలేదు.పోటా పోటీ సభలు అనేవి...

Read More..

మా ఇష్టం May 6 న విడుదల

గత కొద్ది రోజులుగా మీడియా లో చక్కర్లు కొడుతున్న నట్టి కుమార్, నట్టి క్రాంతి, నట్టి కరుణ ల విషయమై ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తున్నాను.ఏప్రిల్ 8 ,2022 న మూడు బాషల్లో రిలీజ్ కి సిద్దంగా ఉన్న నా డేంజరస్...

Read More..

Ante Sundaraniki Will Be Fantastic, Its My Promise: Natural Star Nani

Natural Star Nani‘s Ante Sundaraniki is releasing in Telugu, Tamil (as Adede Sundara), and Malayalam (as Aha Sundara) on June 10th.The first look teaser of the movie is out at...

Read More..

వెంకటేష్, వరుణ్ తేజ్ 'ఎఫ్3' సెకండ్ సింగిల్ 'వూ.. ఆ.. ఆహా' ప్రోమో వైరల్.. క్షణాల్లో మిలియన్ వ్యూస్

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’.తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి...

Read More..

సాయి గణేష్‌ కుటుంభ సబ్యులను పరామర్శించిన బిజేపి ఎమ్మెల్యే ఈటెల రాజెందర్‌

పోలీసుల వేదింపులతో ఆత్మహాత్య చేసుకున్న బిజేపి మజ్ధూరు యూనియర్‌ జిల్లా కన్వినర్‌ సాయి గణేష్‌ కుటుంభ సబ్యులను బిజేపి ఎమ్మెల్యే ఈటెల రాజెందర్‌, వరంగల్‌ మాజి ఎమ్మెల్యే ధర్మారెడ్డి పరామర్శించారు.ఈసందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్‌ వారసత్వంగా తనకు ముఖ్యమంత్రి పదవి...

Read More..

హోంశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష.

హోంశాఖమంత్రి తానేటి వనిత, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కె వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరు.హోంశాఖపై సీఎం రివ్యూ – కీలక ఆదేశాలు ఏసీబీ, దిశ, ఎస్‌ఈబీ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత...

Read More..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ప్రజలకు సోనియా గాంధీ,రాహుల్ గాంధీ గిఫ్ట్ ఇచ్చారు...జగ్గారెడ్డి

త్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ప్రజలకు సోనియా గాంధీ,రాహుల్ గాంధీ గిఫ్ట్ ఇచ్చారు…జగ్గారెడ్డి తెలంగాణ రాష్ట్రం నుండి 13 లేదా 13 కాంగ్రెస్ ఎంపీ లను ఇచ్చి రాహుల్ గాంధీకి ప్రజలు గిఫ్ట్ ఇవ్వాలి…జగ్గారెడ్డి రాహుల్ గాంధీ వరంగల్ సభను విజయవంతం...

Read More..

టిఅర్ఎస్ పార్టి ఆవిర్బావ దినోత్సవ వేడుకలను జయప్రదం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలి తలసాని శ్రీనివాస్ యాదవ్

ఈ నెల 27 వ తేదీన హైదరాబాదు నోవాటెల్ లో జరిగే టిఅర్ఎస్ పార్టి ఆవిర్బావ దినోత్సవ వేడుకలను జయప్రదం చేసేందుకు గ్రేటర్ హైదరాబాదు పరిదిలోని ప్రత కార్యకర్త కృషి చేయాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ అధ్యక్షుడు...

Read More..

బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదినోత్సవ వేడుకలు

కేక్ కట్ చేసి, పేదలకు చీరలను పంపిణీ చేసిన బుద్దా వెంకన్న చంద్రబాబు భారీ కటౌట్ కి పాలాభిషేకం చేసిన బుద్దా వెంకన్న, నాగుల్ మీరా బుద్దా వెంకన్న ప్రతి మనిషిలో కృతజ్ఞత అనేది ఉండాలి చంద్రబాబు గారు నాకు, నాగుల్...

Read More..

జన్మదినం సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

విజయవాడ: జన్మదినం సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.టిడిపి అధినేత చంద్రబాబు కామెంట్స్.దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నా.ప్రజల పక్షాన పోరాడేందుకు నాకు శక్తి సామర్ధ్యాలు ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నాను.ప్రజల ఇబ్బందులు తొలగించాలని వేడుకున్నా. తెలుగు జాతికి పూర్వ...

Read More..

నిరసన దీక్షలో పాల్గొన్న పలువురు నాయకులు, కార్యకర్తలు.

గద్వాల్ జిల్లా మల్దకలోని ‘ప్రజా సంగ్రామ యాత్ర’ శిబిరం వద్ద ప్రారంభమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ‘నిరసన దీక్ష’ జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటాలకు...

Read More..

ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వం పైన ఆరోపణలు సరికాదు... తలసానిశ్రీనివాస్ యాదవ్

రాజ్యాంగ పదవి లో ఉన్న గవర్నర్ ప్రెస్ మీట్లు పెట్టి నిందించటం సరికాదు ప్రజాస్వామ్యం లో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు మావి నామినేటెడ్ వ్యక్తులు కాదు రాజకీయ పార్టీల వ్యక్తిలా మాట్లాడటం మంచిది కాదు ఈ ముఖ్యమంత్రి తో పనిచేయటం...

Read More..

నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ ప్రత్యేక పూజలు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీవేంకటేశ్వరుని అఖిలాండం వద్ద టిడిపి స్టేట్ కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.చంద్రబాబు 72 వ జన్మదినం సందర్బంగా 720 కొబ్బరి కాయలను కొట్టి మొక్కులు., 7...

Read More..

నారా చంద్రబాబునాయుడు 72 పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన దేవినేని చంద్రశేఖర్

దివంగత దేవినేని బాజీప్రసాద్ గారి పేరిట నిర్మించిన వీఎంసీ ఎలిమెంటరీ స్కూల్ పిల్లల మధ్య దేవినేని చంద్రశేఖర్ (చందూ) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ.71 సంవత్సరాలు నిండి 72వ సంవస్తారంలోకి అడుగు పెడుతున్న తరుణంలో 72 సంఖ్య గల 72 kg ల...

Read More..

హైదరాబాద్ బంజారాహిల్స్ ల్యాండ్ వివాదంతో నాకు సంబంధం లేదు ఎంపీ టిజి వెంకటేష్

హైదరాబాద్ బంజారాహిల్స్ ల్యాండ్ వివాదంతో నాకు సంబంధం లేదు టిజి అనే పేరు ఉన్నంత మాత్రాన టిజి వెంకటేష్ ను వివాదంలోకి లాగడం అవివేకం.మా వంశీయులు ఎందరో టిజి అనే పేరుతో కొనసాగుతున్నారుల్యాండ్ వివాదానికి తనకు సంబంధం లేదని టిజి విశ్వప్రసాద్...

Read More..

చదువు సంద్య లేని వ్యక్తి జేసి ప్రభాకర్ రెడ్డి...ఎం పీ గోరంట్ల మాధవ్ కామెంట్స్

చదువు సంద్య లేని జేసి మంత్రికి మహిళా శిశు సంక్షేమ శాఖ గురించి తెలియదని మాట్లాడటం విడ్డూరం మంత్రి ఉషాశ్రీ చరణ్ ఉన్నత చదువులు చదివిన బిసి మహిళ ఆమె ఉన్నత చదువును ఇంటిగ్రేటిని చూసి జగన్ మోహన్ రెడ్డి మంత్రి...

Read More..

జాతీయ ఆరోగ్య మిషన్ వారు ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న Mla సీతక్క

ఏజెన్సీ ప్రాంత ప్రజలు సరియైన వైద్య సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో జాతీయ ఆరోగ్య మిషన్ వారు మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ వైద్య శిబిరం...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్

తిరుమల శ్రీవారిని ఏపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ దర్శించుకున్నారు.ఈ ఉదయం ఏపీ గ్రామ సమయంలో ఆయన స్వామి వారి సేవలో పాల్గొన్నారు.దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేదల పక్షాన నిలబడటం, సంక్షేమ పథకాల...

Read More..

నిఖిల్, గ్యారీ బిహెచ్, ఎడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా మూవీ టైటిల్ 'స్పై'

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా గూడాచారి, ఎవరు, హిట్ లాంటి సూపర్ హిట్ చిత్రాల ఎడిటర్ గా చేసిన గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో ఎడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై చరణ్ తేజ్ ఉప్పలపాటి సిఈఓగా నిర్మాత కె.రాజ శేఖర్...

Read More..

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కో-ఆర్టీనేటర్లును ప్రకటించిన సజ్జల రామకృష్ణారెడ్డి..

తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కో-ఆర్టీనేటర్లును సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు: ► సత్యసాయి- అన్నమయ్య : గడికోట శ్రీకాంత్‌రెడ్డి ► కర్నూలు- బాలనాగిరెడ్డి ► నంద్యాల- రాంభూపాల్‌రెడ్డి రీజినల్‌ కో-ఆర్డినేటర్లు ► చిత్తూరు, అనంతరపురం, సత్యసాయి...

Read More..

కైకలూరు పట్టణంలో సందడి చేసిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు..

కైకలూరు పట్టణంలో సందడి చేసిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.కైకలూరు మండలంలోని బుజబలపట్నం గ్రామంలో వాలీబాల్ పోటీలలో బహుమతులు ప్రధానం చెయ్యటానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన సంపూర్ణేష్ బాబు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం 3 సినిమాలు విడుదలకు సిద్ధంగా...

Read More..

చిత్తూరు ఆర్ అండ్ బి అతిథి గృహంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక యువజన శాఖ మంత్రి ఆర్.కె.రోజాకి ఘన స్వాగతం..

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక యువజన శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన శ్రీమతి ఆర్.కె.రోజా గారు మంగళవారం సాయంత్రం మంత్రిగా తొలిసారి చిత్తూరు జిల్లా కేంద్రంనకు విచ్చేయగా.చిత్తూరు ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్, జిల్లా ఎస్.పి...

Read More..

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి విమాన గోపురానికి ఒక కిలో బంగారము సమర్పించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..

తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి విమాన గోపురానికి ఒక కిలో బంగారాన్ని సమర్పించారు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఈరోజు కుటుంబ సమేతంగా యాదాద్రికి చేరుకున్న ఆయనకు స్వస్తి స్వాగతం...

Read More..

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట మాస్ సాంగ్ భారీ సెట్ లో షూటింగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’షూటింగ్ చివరి దశలో ఉంది.పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో జరుగుతోంది.షూటింగ్ లో బాగంగా ఒక మాస్ సాంగ్ ని భారీ సెట్ లో...

Read More..

Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Mass Song Shooting In A Massive Set

Superstar Mahesh Babu’s highly anticipated movie Sarkaru Vaari Paata is in last leg of shooting.Directed by Parasuram, the film’s shoot is presently happening at RFC in Hyderabad, where a mass...

Read More..

స రి గ మ ప ఎలిమినేషన్ ఎపిసోడ్ తో రెండింతల వినోదాన్ని పంచడానికి వస్తుంది జీ తెలుగు

నిరంతరం ప్రేక్షకుల ఇష్టాలని వారి ముందుంచే మనందరి అభిమాన ఛానల్ జీ తెలుగు ఈసారి కూడా వినోదం పంచడంలో తగ్గేదేలే అంటుంది.ఈ ఆదివారం అందరి సాయంత్రాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చడానికి వచ్చేస్తుంది వలిమై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తో 5: 30...

Read More..

సినిమా యాక్టర్స్ తో జిన్నా కలెక్షన్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం..

అన్నమయ్యజిల్లా,రాయచోటి లోని చిత్తూరు రోడ్ లో ఉన్న జిన్నా కలెక్షన్స్ షాపింగ్ మాల్ ను ఇవాళ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సినిమా యాక్టర్సు ఆలీ,పూర్ణిమ,ఫరియాబ్దుల్ల వచ్చి షాపింగ్ మాల్ ను ప్రారంభోత్సవ కార్యక్రమం చేశారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున...

Read More..

రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత మర్యాదపూర్వకంగా కలిసిన డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి

హోంమంత్రి గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వనిత కు శుభాకాంక్షలు తెలిపిన డీజీపీ.హోంమంత్రి తో సమావేశమైన అడిషనల్ డీజీ రవిశంకర్, ఐజీ ప్లానింగ్ నాగేంద్రబాబు, అండ్ ఆర్డర్ డిఐజీ రాజశేఖర బాబు, ఏలూరు రేంజ్ డిఐజి పాలరాజు, ఐజీ టైనింగ్ వెంకటరామి...

Read More..

అనకాపల్లి జిల్లా ,పాయకరావుపేట నియోజకవర్గంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గొల్ల బాబురావు

నేను హింసావాదిని కాదు అహింసా వాధినే.సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం.అధిష్టానం మీకు అన్యాయం జరిగిందంటూ మీడియా అడిగిన ప్రశ్నకు అధిష్టానం ను అడగమని చెప్పానే తప్ప నేను అధిష్టానం కు వ్యతిరేకం అని చెప్పలేదు.2009 వరకూ నేను ప్రభుత్వ అధికారిగా...

Read More..

ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి..

విశాఖ: ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. స్వాగతం పలికిన అధికారులు, నాయకులు పార్టీ శ్రేణులు.విశాఖ ఎయిర్పోర్ట్ లో కొత్తగా ఎన్నికైన మంత్రులతో, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు సిఎం దిశా నిర్దేశం. విశాఖ ఎయిర్...

Read More..

పాండ్రంగిలోని శ్రీ అల్లూరి సీతారామరాజు జన్మస్థలాన్ని సందర్శించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

అల్లూరి ఆత్మవిశ్వాసం, తెగువ, దేశభక్తి యువతకు ఆదర్శం కావాలని పిలుపు బర్లపేటలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులైన రూపాకుల దంపతుల విగ్రహాలను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి హరిజనులకు ఆలయ ప్రవేశం, క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పుసత్యాగ్రహం ఉద్యమాల్లో రూపాకుల దంపతుల త్యాగాల ఆదర్శంగా తీసుకోవాలని...

Read More..

వినూత్నంగా దిశ ప్రచారం...మహిళలకు కవచం లాంటి దిశ యాప్

నంద్యాల.మహిళలకు కవచం లాంటి దిశ యాప్ ప్రతి మహిళ కు భద్రత కల్పించడంలో ఉపాయేగపడుతుందని ఓ ఎస్ఐ వినూత్నంగా తీరునాల లో గుర్రము పై స్వారీ చేస్తూ దిశ యాప్ పై మహిళలకు ప్రచారం చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు.నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా...

Read More..

భగవంతుని సేవతో పాటుగా ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్న మంత్రి ఆర్.కే.రోజా

భగవంతుని సేవతో పాటుగా ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు మంత్రి ఆర్.కే.రోజా అన్నారు.ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో ఏపి పర్యాటక శాఖా మంత్రి ఆర్.కే.రోజా, పిసిసి మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిలు వేర్వేరుగా కుటుంబ...

Read More..

జహీరాబాద్ పరిధిలో నగర బాటలో భాగంగా పలు వార్డులలో సైకిల్ పై పర్యటించిన మంత్రి హరీష్ రావు..

సంగారెడ్డి జిల్లా…జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నగర బాటలో భాగంగా పలు వార్డులలో సైకిల్ పై పర్యటించిన మంత్రి హరీష్ రావు.పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు అధికారులు.క్షేత్రస్థాయిలో స్థానికులు, మహిళలను కలుస్తూ అక్కడి వారి సమస్యలను అడిగి తెలుసు కుంటున్న మంత్రి హరీష్...

Read More..

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల సమర్పిస్తున్న 'లంబసింగి' చిత్రంలో తొలి పాట అందరికీ 'నచ్చేసిందే... నచ్చేసిందే'

వేసవిలో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేష‌న్స్‌కు టూర్ వేయాలని చాలా మంది అనుకుంటారు! ఎందుకంటే… అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి! ఆంధ్రాలోనూ అటువంటి హిల్ స్టేషన్ ఒకటి ఉంది.ఆంధ్రా కశ్మీర్‌గా పాపులర్ అయ్యింది.అదే ‘లంబసింగి’.ఇప్పుడీ ఊరి పేరుతో ఓ సినిమా రూపొందుతోంది.లంబసింగి‘ చిత్రంతో...

Read More..

మనవరాలి పెళ్లిలో ఆడిపాడిన వైసిపి సీనియర్ మహిళా నేత జక్కంపూడి విజయలక్ష్మీ..

వైసిపి సీనియర్ మహిళా నేత జక్కంపూడి విజయలక్ష్మీ ఆడిపాడి చిందేసారు.తన మనవరాలి పెళ్లిలో సందడి చేసారు.రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తల్లి. మాజీ మంత్రి స్వర్గీయ జక్కంపూడి రామ్మెహనరావు సతీమణి బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తవా పాటకు లయబద్దంగా డ్యాన్ చేసారు. రాజమండ్రిలో...

Read More..

కళ్యాణదుర్గానికి వచ్చి జేసీ ప్రభాకర్ రెడ్డి శవ రాజకీయాలు చేయడం సిగ్గుచేటు.. మంత్రి ఉష శ్రీ చరణ్

కళ్యాణదుర్గానికి వచ్చి జేసీ ప్రభాకర్ రెడ్డి శవ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని మంత్రి ఉష శ్రీ చరణ్ మండిపడ్డారు.తాడిపత్రి లో ఎమ్మెల్యే పెద్దారెడ్డిని కలిసి, ఆమె మీడియా తో మాట్లాడుతూ బీసీ మహిళకు మంత్రి పదవి లభించడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి...

Read More..

రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన అనంతరం విశాఖపట్నం వెళుతున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు..

రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన అనంతరం సోమవారం విశాఖపట్నం వెళుతున్న భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకి గన్నవరం విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, జిల్లా కలెక్టర్ రంజిత్ భాష, ఎస్పీ...

Read More..

బూట్ క‌ట్ బాల‌రాజు గ్లింప్స్ విడుద‌ల‌

సోహెల్‌, అన‌న్య (వ‌కీల్‌సాబ్ ఫేమ్‌) హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం బూట్ క‌ట్ బాల‌రాజు.ల‌క్కీ మీడియాతో క‌లిసి గ్లోబ‌ల్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్ర‌మిది.బెక్కెం బ‌బిత స‌మర్ప‌ణ‌లో బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కొన్నేటి ద‌ర్శ‌కుడు.సోమ‌వారంనాడు సోహెల్ పుట్టిన‌రోజు...

Read More..

బండి సంజయ్ పాదయాత్ర పై మండి పడ్డ కేటిఅర్

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మాట్లాడుతూ.ఈ నెల 27 న టిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.Hicc లో హైద్రాబాద్ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించాం.ప్లీనరీని విజయవంతం చేసేందుకు కమిటీలు వేశాం.ప్రతినిధులు అంత పది గంటల కల్లా...

Read More..

అనంతపురం జిల్లాలోని ప్రముఖ క్షేత్రం కసాపురంలో వింత చోటు చేసుకుంది

అనంతపురం జిల్లాలోని ప్రముఖ క్షేత్రం కసాపురంలో వింత చోటు చేసుకుంది.ఆంజనేయ స్వామి ఆలయంలో రాష్ట్ర స్ర్తీశిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ వద్దకు వానరం వచ్చి ఆశీర్వదించిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.అనంతపురం జిల్లాలోని కసాపురం శ్రీ ఆంజనేయస్వామి వారిని...

Read More..

రాజకీయాల్లో విలువలు, నైతికత అత్యంత ఆవశ్యకం - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

రాజకీయాల్లో విలువలు, నైతికత అత్యంత ఆవశ్యకం.ఉపరాష్ట్రపతి.మన నడవడిక, ప్రపవర్తన, వ్యవహార శైలి ప్రజలను ప్రభావితం చేస్తాయి.జీవితంలో విలువలు పాటించిన నాయకులనే జాతి కలకాలం గుర్తుంచుకుంటుంది.ప్రజాస్వామ్య వ్యవస్థలో దిగజారుడుతనం, వ్యక్తిగత విమర్శలు ఆందోళనకరం.పార్టీమారే రాజకీయ నాయకుల పదవుల విషయంలో మార్పురావాలన్న ఉపరాష్ట్రపతి శ్రీ...

Read More..

సెన్సేష‌న‌ల్ డైర‌క్ట‌ర్ ప‌ర‌శురామ్ చేతుల మీదుగా `క‌ర‌ణ్ అర్జున్‌` ఫ‌స్ట్ లుక్ లాంచ్‌

ఇటీవ‌ల కాలంలో కంటెంట్ న‌చ్చితే చాలు కొత్త‌వారా, పాతవారా అని చూడ‌కుండా సినిమాలు స‌క్సెస్ చేస్తున్నారు ఆడియ‌న్స్.ఆ కోవ‌లో కంటెంట్ ని మాత్ర‌మే న‌మ్ముకుని వస్తోన్న రోడ్ థ్రిల్ల‌ర్ `క‌ర‌ణ్ అర్జున్‌`. రెడ్ రోడ్ థ్రిల్ల‌ర్స్ ప‌తాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్,...

Read More..

Nani, Vivek Athreya, Mythri Movie Makers Ante Sundaraniki Teaser On April 20th

Natural Star Nani’s rom-com entertainer Ante Sundaraniki being directed by Vivek Athreya under the leading production house Mythri Movie is making huge noise with its unique promotional content.The first song...

Read More..

నాని, వివేక్ ఆత్రేయ, మైత్రీ మూవీ మేకర్స్ 'అంటే సుందరానికి' ఏప్రిల్ 20న టీజర్ విడుదల

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికి’ చిత్రం స్పెషల్ ప్రమోషనల్ కంటెంట్‌తో భారీగా సందడి చేస్తోంది.వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ చిత్రంలోని...

Read More..

నా భూమి కబ్జా కి గురైంది అంటూ మీడియా సమావేశంలో పాల్గొన్న కల్వకుంట్ల రమ్య రావు

2009లోనే తనకు దాదాపు ఏడు కోట్ల ఆస్తులు ఉన్నట్టు 2018 ఎన్నికల అఫిడవిట్లో జోగినిపల్లి సంతోష్ పెట్టడం జరిగింది అని 2015 లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిడ్మానేరు కింద ఉన్న ముంపు గ్రామాల్లో తాను ఒక గ్రామస్థుడు గా...

Read More..

Simon & Schuster India To Publish Maverick Commissioner: The Ipl – Lalit Modi Saga By Boria Majumdar

Simon & Schuster Indiaannounced today that it will publish Maverick Commissioner: The IPL – Lalit Modi Sagaby Boria Majumdar on 20th May,which will be adapted to a feature film by...

Read More..

జె చంద్రు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న కబ్జా చిత్రంతో మురళీ శర్మ కన్నడ రంగప్రవేశం

మురళీ శర్మ తన కన్నడ అరంగేట్రం “కబ్జా”లో “వీర్ బహద్దూర్” అనే పాత్రను పోషిస్తున్నట్లు దర్శకుడు జె చంద్రు వెల్లడించారు.ఈ చిత్ర తారాగణంలో ప్రముఖ నటులు ఉపేంద్ర, కిచ్చా సుదీప, శ్రియ శరణ్ ఉన్నారు.హిందీ, మరాఠీ, తెలుగు, తమిళం మరియు మలయాళంలో...

Read More..

వెంకటేష్, వరుణ్ తేజ్ 'ఎఫ్3' సెకండ్ సింగిల్ ఏప్రిల్ 22న విడుదల

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సూపర్ క్రేజీ మల్టీస్టారర్ ‘F3’ థీమ్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.సినిమా ప్రధాన తారాగణం అంతా కనిపించిన ఈ పాట కోసం రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ ట్యూన్ ని...

Read More..

విష్ణు వర్ధన్ ఇందూరి నిర్మాణంలో మావెరిక్ కమీషనర్: ది ఐపీఎల్–లలిత్ మోడీ సాగా' పుస్తకం ఆధారంగా భారీ చిత్రం

ప్రముఖ నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి నిర్మాణంలో బోరియా మజుందార్ రచించిన ‘మావెరిక్ కమీషనర్: ది ఐపీఎల్–లలిత్ మోడీ సాగా’ పుస్తకం ఆధారంగా సినిమా రూపొందిస్తున్నట్లు ప్రకటించారు.సైమన్ & షుస్టర్ ఇండియా మే 20న ”మావెరిక్ కమీషనర్: ది ఐపీఎల్- లలిత్...

Read More..

తిరుమలలో రద్దీ నేపథ్యంలో అదనపు సిబ్బందిని నియమించాం టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి

తిరుమలలో రద్దీ నేపథ్యంలో అదనపు సిబ్బందిని నియమించామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.వారంతాల్లో నాలుగు రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు చేయనున్నట్టు వెల్లడించారు.దర్శనానికి వచ్చే భక్తులకు నీరు, ఆహారం అందిస్తున్నట్టు తెలిపారు.త్వరలో లగేజీ కేంద్రాల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానిస్తామని ప్రకటించారు.ఈనెల...

Read More..

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మేరుగ నాగార్జున సోమవారం బాధ్యతలు స్వీకరించారు

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మేరుగ నాగార్జున సోమవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ… మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.సంక్షేమ పథకాలన్నీ ప్రతి దళితుడికి అందించే బాధ్యత సీఎం తనకు ఇచ్చారన్నారు.ఎక్కడా చిన్న తప్పు కూడా...

Read More..

వైకపా పాలనలో రాష్ట్రం నేరాల ఆంధ్ర ప్రదేశ్ గా మారడం శోచనీయం

ఏడాదికి ప్రతి లక్ష జనాభాకు జరిగే నేరాల సంఖ్య ను నేరాల రేటు అంటారు కేంద్ర హోం శాఖ పార్లమెంటు కు సమర్పించిన నివేదిక ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో నేరాల రేటు 2016 లో 250.1 కాగా 2020 లో...

Read More..

టీఆరెస్ పాలనలో తెలంగాణ నేరాలు ఘోరాలు రాష్ట్రంగా మారిపోయింది..జగ్గారెడ్డి

కేసీఆర్ గారు ఇంటి పెద్దమనిషిగా మీ నాయకులు తప్పు చేస్తే చెంప పగలగొట్టండి… జగ్గారెడ్డి టీఆరెస్ పాలనలో తెలంగాణ నేరాలు ఘోరాలు రాష్ట్రంగా మారిపోయింది.తెలంగాణలో కొందరు పోలీసులు రక్షసులుగా మారారు. కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులను వదిలిపెట్టాం.కాంగ్రెస్ పార్టీ...

Read More..

హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తానేటి వనిత

ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ మంత్రిగా మంత్రి తానేటి వనిత సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అప్పగించిన బాధ్యతను శక్తి వంచన లేకుండా నిర్వర్తిస్తానని తెలిపారు.న్యాయం, చట్టం వివక్ష లేకుండా అందిస్తున్న ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీస్, క్విక్లీ రెస్పాన్స్...

Read More..

U1 రిజర్వు జోన్ రైతుల దీక్షకు మద్దతు పలికిన రాష్ట్ర తెలుగుదేశం రైతు సంఘాలు..

తెలుగు రైతు సంఘాల రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.Ycp ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తుంది.వీరి హయంలో రిజర్వ్ జోన్ ఎత్తి వేయకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నెలరోజుల లో U1 రిజర్వ జోన్ పై ఆంక్షలు ఎత్తి వేస్తాం.రైతుల ఇప్పటికే...

Read More..

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొట్టు సత్యనారాయణ

సచివాలయంలో ఉపముఖ్యమంత్రిగా కొట్టు సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… దేవాలయాలకు భక్తులు ఇచ్చిన భూముల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు.భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న ఆలయాల్లో సౌకర్యాల పెంపుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరోనా తర్వాత ఆలయాల్లో భక్తుల రద్దీ...

Read More..

ఉచిత శిక్షణ అని విస్మరించకుండ శ్రద్ధతో చదువుకోవాలి. .మంత్రి హరీష్ రావు కామెంట్స్...

పటాన్ చేరు పట్టణం లోని జీ ఎం ఆర్ ఫంక్షన్ హాల్ లో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కొరకు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభోస్త్సవ కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీష్ రావు.మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా...

Read More..

శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న గౌరవనీయులైన మిజోరాం రాష్ట్ర గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు గారు

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి:ఈ రోజు ది.18-04-2022న గౌరవనీయులైన మిజోరాం రాష్ట్ర గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు గారు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారు ఆలయ మర్యాదలతో స్వాగతం...

Read More..

సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర

రేషన్ షాపుల ద్వారా అమ్మహస్తం పథకం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం 9 సరుకులు పంపిణీ చేస్తే బంగారు తెలంగాణ పాలకులు కేవలం బియ్యం ఇస్తూ సంక్షేమాన్ని అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉందని ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా...

Read More..

రాష్ట్ర వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖా మంత్రిగా పదవీ భాద్యతలు చేపట్టిన విడదల రజని

భర్త ఇద్దరు పిల్లలతో సచివాలయం ఐదో బ్లాక్ లో తనకు కేటాయించిన చాంబరుకి ఇచ్చేసిన ఆమెకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు, ఇతర అధికారులు, అనధికారులు ఆమెకు అభినందనలు తెలిపారు.ప్రభుత్వ డాక్టర్లకు...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో హైదరాబాదు మేయర్ విజయలక్ష్మి, తెలంగాణ పార్లమెంటు కమిటీ ఛైర్మన్ కే.కేశవరావు,కమిటీ సభ్యులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.ఆలయ అధికారులు పట్టు...

Read More..

దేవుడి ఫొటో బదులు సీఎం జగన్ ఫొటో పట్టుకుని చాంబర్లోకి ప్రవేశించిన డెప్యూటీ సీఎం నారాయణ స్వామి

సచివాలయంలో తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.దేవుడి ఫొటో బదులు సీఎం జగన్ ఫొటో పట్టుకుని చాంబర్లోకి ప్రవేశించిన డెప్యూటీ సీఎం నారాయణ స్వామి.ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన నారాయణ స్వామి.ఎక్సైజ్ శాఖలో మరణించిన ఇద్దరు ఉద్యోగులకు...

Read More..

ఉప్పెన సినిమా తరహాలో ఒక యువకుని మర్మాంగం పై రోకలిబండతో దాడి

ఉప్పెన సినిమా తరహాలో ఒక యువకుని మర్మాంగం పై రోకలిబండతో దాడి చేసిన ఘటన ఏలూరు జిల్లా చాట్రాయి మండలం నరసింహారావు పాలెం లో జరిగింది.ఇక వివరాల్లోకి వెళితే ఇదే గ్రామానికి చెందిన జాను కూతురు శ్రీకాంత్ అనే యువకుడు ప్రేమించింది.ఈ...

Read More..

Telugu Indian Idol Contestants Pay A Moving Tribute To The Legendary Singer S.p. Balasubrahmanyam

Striking a chord among the audiences with its melodious troupe of finalists, Telugu Indian Idol has managed to create a space among youth and families alike.While all the Top 11...

Read More..

బాలు పాటలతో తమన్‌ని, కల్పనని ఎమోషనల్‌ అయ్యేలా చేసిన తెలుగు ఇండియన్‌ ఐడల్‌ కంటెస్టంట్లు

సంగీత ప్రియుల మధ్య గణనీయమైన ఆదరణ పొందిన షో తెలుగు ఇండియన్‌ ఐడల్‌ షో.స్వర మాధుర్యంతో అలరించిన ఫైనలిస్టులతో, వీనులవిందు కలిగిస్తోంది తెలుగు ఇండియన్‌ ఐడల్‌.11 మంది టాప్‌ కంటెస్టంట్ల ప్రతిభ… చూపరులను, జడ్జిలను ఇట్టే ఆకట్టుకుంటోంది.గాయనీగాయకుల పెర్ఫార్మెన్స్ లు, వాళ్లకు...

Read More..

నేను ఎవరికి పోటీ కాను నాకు నేనే పోటీ అనిల్ కుమార్ యాదవ్

వైసీపీ నేతలు అంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బహిరంగ సభ ప్రారంభం అయింది.గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ప్రారంభమైన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆత్మీయ సభకు భారీ స్ధాయిలోవైసీపీ నేతలు, కార్పొరేటర్లు...

Read More..

విశ్వక్ సేన్ ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ .. మే 6న గ్రాండ్ రిలీజ్‌

ఫ‌ల‌క్‌నుమా దాస్’ నుంచి పాగ‌ల్ వ‌రకు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’.ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌పై బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ ఈ...

Read More..

Nikhil, Garry Bh, Ed Entertainments Pan India Film Titled Spy

Young and promising hero Nikhil Siddhartha’s 19th film being directed by Pacy editor Garry BH of Goodachari, Evaru and HIT fame and produced by K Raja Shekhar Reddy on Ed...

Read More..

రామ్ పోతినేని - లింగుస్వామి 'ది వారియర్'లో 'బుల్లెట్...' సాంగ్ పాడిన కోలీవుడ్ స్టార్ శింబు

ఉస్తాద్ రామ్ పోతినేని, కోలీవుడ్ స్టార్ శింబు, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మంచి ఫ్రెండ్స్.శింబులో మంచి సింగర్ కూడా ఉన్నాడు.తన స్నేహితుల కోసం ఆ సింగర్ ఓ పాట పాడాడు.త్వరలో ఆ పాటను విడుదల చేయనున్నారు. రామ్ కథానాయకుడిగా...

Read More..

A Pure Love Story Filming With Andhra Kashmir \'lambasingi\' Backdrop

A Pure Love Story on the name of Andhra’s Kashmir ‘Lambasingi’ is being presented by Successful director Kalyan Krishna. Stepping into production post the success of Bangarraju, director Kalyan Krishna backs...

Read More..

Aha Announces Streaming Date Of Mega Prince Varun Tej’s Latest Action Family Drama Ghani. To Premiere On April 22nd

aha right after releasing a young comedy entertainer “DJ Tillu” and a powerful blockbuster “Bheemla Nayak”, yet again announced another action family drama “Ghani”, starring Mega Prince Varun Tej, Saiee...

Read More..

ఆహాలో ఏప్రిల్‌ 22న వరుణ్ తేజ్‌ 'గని' రిలీజ్‌

యంగ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘డీజే టిల్లు’, పవర్‌ఫుల్‌ బ్లాక్‌బస్టర్‌ ‘భీమ్లానాయక్‌’… తర్వాత యాక్షన్‌ ఫ్యామిలీ డ్రామా ‘గని’ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది అచ్చ తెలుగు ఓటీటీ ఆహా. మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌, సాయి మంజ్రేకర్‌, సునీల్‌ శెట్టి, ఉపేంద్ర రావు,...

Read More..

కొత్తపేట హరి ప్రియ సిల్క్స్ లో జయమ్మ సందడి...

కాంచీపురం హరిప్రియా సిల్క్స్ కోతపెట్ లో ప్రారంభించింది.ఫ్యాషన్ నగరమైనహైదరాబాద్ లో ఎన్నో రకాల స్టోర్స్ మొదలవుతు ఉంటాయి.కాంచీపురం హరిప్రియా సిల్క్స్ లో ఓన్ వీవేర్స్ శారీస్ కంచి పట్టు, అన్నీ ఫ్యాషన్ వస్త్రాలు క్వాలిటీ మరియు మార్కెట్ కంటే తక్కువ ప్రతి...

Read More..

జిల్లా అభివృద్ధిలో నా వంతు కృషి చేస్తా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

జిల్లా అభివృద్ధిలో నా వంతు కృషి చేస్తా కావలిలో స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఘన స్వాగతం పలికారు కావలి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధికైనా ముందుంటాను జిల్లాలో రాజకీయ విభేదాలు మీడియా చేస్తున్న ప్రచారమే ఎమ్మెల్యే అనిల్ తన కార్యకర్తలతో...

Read More..

‘కన్మణి రాంబో ఖతీజా’ తెలుగు హక్కుల‌ను సొంతం చేసుకున్న గాయ‌త్రి ఫిలింస్‌.. ఏప్రిల్ 28 రిలీజ్‌

సైరా నరసింహా రెడ్డి, ఉప్పెన వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్ష‌కులకు ద‌గ్గ‌రైన కోలీవుడ్ స్టార్, మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌య‌న తార‌, స‌మంత హీరోయిన్స్‌గా విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కన్మణి రాంబో ఖతీజా’.ఈ సినిమాను ఏప్రిల్...

Read More..

సునైనా లేడీ ఓరియంటెడ్ మూవీ 'రెజీనా'

నీర్పరవై” వంటి చిత్రాలలో తన నటనతో ప్రేక్షకులని మెప్పించి, ఇటీవల “సిల్లు కారుపట్టి” అంథాలజీతో మరోసారి నటనతో ఆకట్టుకున్న సునైనా.‘లేడీ ఓరియంటెడ్ మూవీ ‘రెజీనా‘తో మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చారు.కోయంబత్తూరుకు చెందిన “ఎల్లో బేర్ ప్రొడక్షన్ ఎల్‌ఎల్‌పి” బ్యానర్ లో కొత్త...

Read More..

Sunainaa To Headline Female-centric Movie “regina”

Sunainaa who wowed us all with powerful performances in films such as “Neerparavai” and one of her most recent effort in the anthology “Sillu Karupatti”, is making her comeback with...

Read More..

ఆలూరు గ్రామంలోకి వెళుతున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు..

తాడిపత్రి మండలం ఆలూరు గ్రామంలో గత వారం రోజుల నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా శనివారం స్వామి వారికి కళ్యాణం, రథోత్సవం నిర్వహించారు.ఎద్దుల పోటీలు నిర్వహించారు.రాతిదూలం పోటీలు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రారంభించి రథోత్సవాన్ని తిలకించడానికి ఆలూరు గ్రామంలో ఉన్న సమయంలో...

Read More..

మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం జిల్లాకు మొదటి సారిగా విచ్చేసిన బూడి ముత్యాల నాయుడు..

తూర్పు గోదావరి జిల్లా, రాజానగరం: ఉపముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జిల్లాకు మొదటి సారిగా విచ్చేసిన బూడి ముత్యాల నాయుడు.రాజానగరం ఐ.ఎస్.టి.సి ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు హాజరయిన మంత్రి...

Read More..

తెరాస ఆవిర్భావ దినోత్సవానికి 3 వేల మంది ప్రతినిధులు హాజరవుతారు.. మంత్రి కేటీఆర్

హైదరాబాద్: కేటీఆర్ మీడియా సమావేశం.తెరాస ఫ్లినరిపై మీడియా సమావేశం.తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని తెరాస శ్రేణులు పండుగగా జరుపుకుంటారు.21 ఏళ్లు పూరైనందున హెచ్ ఐసీసీలో ప్రతినిధుల మహాసభను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.రాష్ట్ర ప్రతినిధులకు ఆహ్వానాలు పంపుతున్నాం.21వ ఆవిర్భావ దినోత్సవానికి 3 వేల మంది...

Read More..

భాజపా దేశంలో మత కల్లోలాలను సృష్టించాలని చూస్తుంది.. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు

విజయవాడ: సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు మాట్లాడుతూ.కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి, ఆ ఎన్నికల్లో భాజపా చిత్తుగా ఓడిపోయింది.అంతకు ముందు జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో మొక్కుబడిగా గెలిచింది.దేశంలో మత కల్లోలాలను సృష్టించాలని చూస్తుంది.హిందువులు పవిత్రంగా జరుపుకునే...

Read More..

జగన్ చెవులో పూలు పెడుతూ అమ్మఒడికి చిల్లు పెట్టారంటు వంగలపూడి అనిత వినూత్న నిరసన..

విశాఖ: టిడిపి మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో వినూత్న నిరసన.చేవులో పూలు, చిరిగిన చీరలతో నిరసన.జగన్ చేవులో పూలు పెడుతూ… అమ్మఒడికి చిల్లు పెట్టారంటు నిరసన.తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షరాలు అనిత కామెంట్స్.2017 ప్లీనరి సభలో ఎంత మంది...

Read More..

ప్రజా సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం.. ఎమ్మెల్యే సీతక్క

ప్రజా సమస్యలు పరిష్కరించడం లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం.రైతులను నట్టేట ముంచిన ముఖ్య మంత్రి కెసిఆర్.నిరుపేదలకు డబుల్ బెడ్ రూం లు మంజూరు చేయాలి.తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నీ ప్రజలు ఆదరించాలి.గ్రామ గ్రామాన కాంగ్రెస్ పల్లె పల్లెకు సీతక్క కార్యక్రమం...

Read More..

చిరంజీవి ‘ఆచార్య ’ .. ఏప్రిల్ 23న ప్రీ రిలీజ్ ఈవెంట్

మెగాస్టార్ చిరంజీవి.మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’.శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా...

Read More..

బండి సంజయ్ ప్రజా సంగ్రామం యాత్ర పేరుతో ప్రజలకు తప్పుదోవ పట్టిస్తన్నారు కడియం శ్రీహరి

బీజేపీ రాష్ట్ర అభ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామం యాత్ర పేరుతో ప్రజలకు తప్పుదోవ పట్టడానికి ఈ యాత్రను చేపడుతున్నారాని …ప్రజలు నమ్మరని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు.హనుమకొండలో నిర్వహించిన మీడియా సమావేశం నిర్వహించారు.సీఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడానికే...

Read More..

సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఇన్వెస్టర్ మరియు బ్రాండ్ అంబాసిడర్ గా హవా ఫాన్స్

సంవత్సర కాలం క్రితం హవా ఫ్యాన్స్ కంపెనీ ని స్థాపించి నిర్విరామ కృషి తో పోటీ మార్కెట్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అనిల్, సంజీవ్ మరియు దివ్య.ఇప్పుడు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తో జతకలిసి మరింత ముందుకు వెళ్తున్నారు.కరోనా...

Read More..

A Massive Set Worth 7 Cr Depicting Stuartpuram Village In 70s Erected In 5 Acres Land For Ravi Teja, Pan Indian Film Tiger Nageswara Rao

Mass Maharaja Ravi Teja’s maiden Pan India film Tiger Nageswara Rao to be directed by Vamsee made enough noise much before it went on floors.The opening event of the movie...

Read More..

రవితేజ, వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పాన్ ఇండియన్ సినిమా 'టైగర్ నాగేశ్వరరావు' కోసం రూ.7 కోట్ల ఖర్చుతో భారీ సెట్‌ నిర్మాణం

మాస్ మహారాజా రవితేజ తొలి పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ఇంకా షూటింగ్ మొదలుపెట్టకుండానే అందరిలోనూ ఆసక్తిని పెంచుతుంది.వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకను గ్రాండ్ గా నిర్వహించగా, టైటిల్‌తో పాటు ప్రీ-లుక్ పోస్టర్లు చాలా క్యూరియాసిటీని పెంచాయి.ఇప్పుడు...

Read More..

సభ నిర్వహించి తీరుతా.. ఎవరికీ పోటీగా కాదు..అనిల్‌ కుమార్‌

నెల్లూరులో వైసీపీ రాజకీయం మరింత వేడెక్కుతోంది.రేవు జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ పరిశీలించారు.ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అనుచరులను ఆదేశించారు.రాత్రి భోజనంతో పాటు ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేయాలని వారికి సూచించారు.నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్‌కు...

Read More..

ధ్వని మోషన్ పోస్టర్ ప్రయోగాత్మకంగా ఉంది గెటప్ శ్రీను !!!

వినయ పాణిగ్రాహి, స్వాతి మండాది ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ధ్వని.నాగ దుర్గారావు సానా దర్శకత్వం వహిస్తున్నారు.పరమకృష్ణ మరియు సాధన నన్నపనేని నిర్మాతలు.ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఇటీవల కథానాయకుడు నవదీప్‍ విడుదల చేశారు.తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్...

Read More..

Power Star Pawan Kalyan Launched Theatrical Trailer Of Suma Kanakala, Jayamma Panchayathi, Movie Releasing On May 6th

Popular anchor, television presenter and host Suma Kanakala’s comeback film Jayamma Panchayathi is all set for release.Vigorous promotions are happening for the movie, ahead of its release.As part of the...

Read More..

జయమ్మ పంచాయితీ' ట్రైలర్, మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సినిమా గ్రాండ్ రిలీజ్

పాపులర్ యాంకర్, టెలివిజన్ వ్యాఖ్యాత, హోస్ట్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ విడుదలకు సిద్ధమైయింది.ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా జరుపుకుంటున్న ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేశారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదగా ఈ ట్రైలర్...

Read More..

హనుమాన్ జన్మదినం సందర్భంగా గౌలిగూడా నుండి తాడ్ బండ్ వరకు ప్రారంభం అయిన వీర హనుమాన్ శోభాయాత్ర

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడుగడుగునా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు 8వేల మంది పోలీసులతో,డ్రోన్ కెమెరా తో శోభాయాత్ర పర్యవేక్షణ గౌలిగూడా కు భారీగా చేరుకున్న భక్తులు గౌలిగూడ నుండి తాడ్ బన్ వరకు కాషాయ మయంగా మారిన...

Read More..

రాష్ట్రంలో మొదటి మొబైల్ సినిమా ధియేటర్!

ఇది ట్రక్కులో ఎక్కడికైనా తీసుకుపోయి అమర్చుకోగల మొబైల్ సినిమా హాల్ .రాజానగరం వద్ద నేషనల్ హైవే పక్కన హాబిటేట్ ఫుడ్ కోర్టు ప్రాంగణంలో ఈ ధియేటర్ ఏర్పాటౌతోంది.వెదర్ ప్రూఫ్, ఫైర్ ఫ్రూఫ్ పద్ధతుల్లో వేసిన టెంట్ లో గాలినింపే టెక్నాలజీతో 120...

Read More..

కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం నుండి బయల్దేరిన ర్యాలీ

భాగ్యనగర్ ప్రజాహిత సమితి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా వేలాది మంది కార్యకర్తలు కర్మన్ ఘాట్ దేవాలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు.చంపపెట.ఐ.ఎస్ సదన్.సైదాబాద్ మీదుగా సరూర్ నగర్ వైపు కొనసాగుతున శోభాయాత్ర.

Read More..

కార్యకర్తపై చేయి చేసుకున్న మంత్రి ధర్మాన ప్రసాద రావు

మంత్రి ధర్మాన ప్రసాద రావుకు కోపమొచ్చింది మంత్రిగా బాధ్యతలు తీసుకున్న చేసుకున్న తర్వాత ధర్మాన తొలిసారి శ్రీకాకుళం విచ్చేసారుమంత్రి ధర్మాన కు భారీగా స్వాగతం పలికేందుకు కార్యకర్తలు వచ్చారు దీంతో ఓ కార్యకర్తపై మంత్రి ధర్మాన చేయి చేసుకున్నారు.

Read More..

ఏపీ సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా జోగి రమేష్ బాధ్యతలు

ఏపీ సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా వేద మంత్రోచ్చరణ మధ్య మంత్రి జోగి రమేష్ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.31 లక్షల మందికి ఇల్లు కట్టించే బాధ్యతను ముఖ్యమంత్రి జగన్ తనపై ఉంచారన్నారు అందరికి గూడు కట్టించాలని, ఆ...

Read More..

Jd Chakravarthy Birthday Special: The Versatile Actor Busy With Multiple Projects In Different Languages

Versatile actor JD Chakravarthy celebrates his birthday today (April 16th).On the occasion, he was flooded with wishes from many celebrities and close friends.Started his journey in the industry with the...

Read More..

పలు భాషల్లో వరుస సినిమాలతో విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి హవా

నేడు (ఏప్రిల్ 16) విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితుల నుంచి బెస్ట్ విషెస్ అందుతున్నాయి.రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘శివ’ సినిమాతో సినీ జర్నీ మొదలుపెట్టి అంచెలంచెలుగా...

Read More..

పల్నాడు జిల్లాకు కేంద్ర సంస్థలు తెచ్చేలా కృషి చేస్తా.. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు

నూతనంగా ఏర్పడిన పల్నాడు జిల్లాకు పలు కేంద్ర సంస్థలు తెచ్చేలా కృషి చేస్తానని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం దానిని సద్వినియోగం చేసుకోలేకపోతోందని విమర్శించారు. పల్నాడు జిల్లాలో ఉద్యోగ ఉపాధి...

Read More..

ఉత్తరాంధ్ర భూకాసురుడు అంటే రాష్ట్రం, దేశం మొత్తం తెలుసు-బుద్దా వెంకన్న

ఉత్తరాంధ్ర భూకాసురుడు అంటే రాష్ట్రం, దేశం మొత్తం తెలుసు మీది కుల పార్టీనా, మాది కుల పార్టీ నా తేల్చుకుందాం.ఉత్తరాంధ్ర కు మీ జగన్ నిన్ను ఇన్ ఛార్జిగా వేస్తె చంద్రబాబు గారు నన్ను ఇంచార్జ్ వేశారుమరి ఎవరిది కుల పార్టీ,...

Read More..

కోర్టులకే భద్రత లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటన్న సోమిరెడ్డి

నెల్లూరు : వివాదంగా మారిన కోర్టులో చోరీ ఘటన చిన్న బజార్ పోలీస్ స్టేషన్ కి చేరుకుని నిరసన తెలిపిన మాజీ మంత్రి సోమిరెడ్డి, టీడీపీ నేతలు అత్యంత విలువైన పత్రాలను కోర్టు నుంచి ఎలా చోరీ చేస్తారన్న సోమిరెడ్డి కోర్టులకే...

Read More..

కృష్ణానది ఒడ్డున గ్రామస్తులు, మత్స్యకారులతో కలిసి నిరసన తెలుపుతున్న మాజీ మంత్రి దేవినేని ఉమా..

NTR విజయవాడ జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం: ఫెర్రీ ఘాట్ కృష్ణానది ఒడ్డున గ్రామస్తులు, మత్స్యకారులతో కలిసి నిరసన తెలుపుతున్న మాజీ మంత్రి దేవినేని ఉమా.కృష్ణానదిలో వెంటనే చేప పిల్లలు వదలాలని నినాదాలు. జీవో నెంబర్ 217ను రద్దు చేయాలని డిమాండ్.ప్రభుత్వానికి వ్యతిరేకంగా...

Read More..

దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు కుదరవు...ఉండవల్లి అరుణ్ కుమార్

ఉండవల్లి అరుణ్ కుమార్ కామెంట్స్.దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు కుదరవు.జగన్మోహన్ రెడ్డి ఒక లెక్కఉంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలు గురించి వైసీపీ ఎందుకు ప్రశ్నించలేకపోతుంది.పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గే అవకాసం.కేంద్రం రాష్రానికి డబ్బులు ఇవ్వడంలేదు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల గురించి...

Read More..

రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారు.. మంత్రి ఉష శ్రీ చరణ్

రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చరణ్ తెలిపారు.మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి అనంతపురం జిల్లాకు వచ్చిన మంత్రి ఉషాశ్రీ చరణ్ కు పార్టీ...

Read More..

విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన తెలంగాణ ఎమ్మెల్యే మర్రి జనార్ధనరెడ్డి

తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధనరెడ్డి శుక్రవారం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు.పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు.రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారు.పీఠ ప్రాంగణంలోని దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు.రాజశ్యామల అమ్మవారి మహిమ గురించి విని...

Read More..

Different Concept Movie \'vicky The Rockstar\' Title Logo Released

Based on the true events of everyone’s life, Vicky The Rockstar is the film being made with great production values.CS Ganta is directing, while Flight Lieutenant Srinivas Nuthalapati(IAF) is producing...

Read More..

బిజెపి నేతలను ఊర్లకు రానివ్వకుండా తరిమికొట్టాలి రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

నిత్యం తొండి మాటలు చెబుతూ… గ్రామాల్లో తిరుగుతూ రైతన్నలను మోసం చేస్తున్న బిజెపి నేతలను ఊర్లకు రానివ్వకుండా తరిమికొట్టాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు పిలుపు ఇచ్చారు.పసుపు బోర్డు తెస్తానని...

Read More..

దేవాదాయశాఖ మంత్రికి భక్తుల నిరసన సెగ

మినిస్టర్ గో బ్యాక్ అంటూ నినాదాలు కొట్టు సత్యనారాయణకు చేదు అనుభవం శ్రీకాళహస్తి దేవాలయంలో భక్తుల నిరసన మంత్రి కి వ్యతిరేకంగా నినాదాలు మంత్రి జోక్యంతో సద్దుమణిగిన వివాదం మంత్రి పర్యటన సందర్భంగా గంటలతరబడి దర్శనం నిలిపివేత భక్తుల ఆగ్రహాన్ని చవిచూసిన...

Read More..

Pooja Hegde Starts Shooting For A Party Number In Venkatesh, Varun Tej, Anil Ravipudi, Sri Venkateswara Creations F3

Blockbuster maker Anil Ravipudi is leaving no stone unturned to make his ongoing film F3 much bigger hit than F2.Starring Victory Venkatesh and Mega Prince Varun Tej in lead roles,...

Read More..

ఎఫ్‌.3 చిత్రంలో పూజా హెగ్డే పార్టీ సాంగ్ షూటింగ్ ప్రారంభం

బ్లాక్ బస్టర్ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఎఫ్‌2 చిత్రం త‌ర్వాత అంత‌కుమించి వుండేలా ఎఫ్‌3 ని రూపొందిస్తున్నారు.విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా...

Read More..

ధనుష్ క్లాప్ తో ఆశిష్ కొత్త మూవీ "సెల్ఫిష్" ఘనంగా ప్రారంభం*

రౌడీ బాయ్స్ చిత్రంతో ప్రతిభ గల హీరోగా పేరు తెచ్చుకున్న ఆశిష్ తన రెండో చిత్రానికి శ్రీకారం చుట్టారు.“సెల్ఫిష్” టైటిల్ తో నూతన దర్శకుడు విశాల్ కాశీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.దిల్ రాజు,...

Read More..

డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ 'విక్కీ ది రాక్ స్టార్' టైటిల్ లోగో విడుదల*

ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ట్రూ ఇన్సిడెంట్స్ ని ఆధారంగా చేసుకొని, గొప్ప ప్రొడక్షన్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న చిత్రం విక్కి ది రాక్ స్టార్ సిఎస్ గంటా దర్శకత్వంలో శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న...

Read More..

మాటరాని మౌనమిది చిత్ర గ్లింప్స్ విడుదల

రుద్ర పిక్చర్స్ మరియు పిసిర్ గ్రూప్ సమర్పణలో శుక్ర దర్శకుడు సుకు పూర్వాజ్ చేస్తున్న కొత్త సినిమా “మాటరాని మౌనమిది”.ఈ చిత్రంతో అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ లో ట్రైన్ అయ్యిన మహేష్ దత్త, తెలుగు అమ్మాయి సోని శ్రీవాస్తవ ప్రేక్ష‌కుల ముందుకు...

Read More..

డీజిల్ ధరలు పెరిగాయని ఆర్టీసీ చార్జీలు పెంచడం దారుణం అచ్చెన్నాయుడు

మహాత్మా గాంధి విగ్రహానికి పూలమాల వేసి నివాళుల సీఎం డౌన్ సీఎం డౌన్ అంటూ నినాదాలు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మద్దిలపాలెం వరుకు టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బస్ లో పయనం ప్రజలు ముదనష్టపు ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు రెండు సార్లు చార్జీలు...

Read More..

కడప జిల్లా ఇడుపులపాయలో పర్యటించిన పర్యాటక శాఖ మంత్రి రోజా

వైఎస్ఆర్నాకు దేవుడు లాంటి వారు… అందుకే ఆయన ఆశీస్సుల కోసమే ఇడుపులపాయ సందర్శనకు వచ్చాను , వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది టీడీపీలో ఉన్నప్పుడు తనను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని వైఎస్ఆర్ ఆహ్వానించారు.కానీ అప్పుడు కుదరలేదని.జగన్...

Read More..

ఘనంగా సస్పెన్స్ క్రైమ్ ఫ్యామిలీ డ్రామా ‘హు ఆర్ యు?’ చిత్రం ప్రారంభం

సురేష్ సపవత్, సత్నా టైటస్ (బిచ్చగాడు మూవీ ఫేమ్) హీరోహీరోయిన్లుగా శివ ప్రియ ప్రొడక్షన్ బ్యానర్‌పై వైకుంఠ్ బోణు దర్శకత్వంలో బొక్కిశం భూలక్ష్మి నిర్మిస్తోన్న చిత్రం ‘హు ఆర్ యు?’ (Who Are You?).సస్పెన్స్ క్రైమ్ ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న...

Read More..

పెంచిన Rtc చార్జీల పై టీడీపీ Mla వినూత్న నిరసన.

పెంచిన ఆర్టీసీ ఛార్జీలకు నిరసన తెలుపుతూ పాలకొల్లు నుండి ఇలపకుర్రు వరకు పల్లెవెలుగు బస్సులో పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రయాణించారు.ఆర్టీసీ చార్జీల బాదుడే బాదుడు అంటూ బస్సులో డప్పు వాయించి నిరసన తెలిపారు.పేద మధ్య తరగతి వర్గాల వాహనం...

Read More..

మాజీమంత్రి పత్తిపాటి నివాసంలో మీడియా సమావేశం.

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పై నాయకులు, ప్రజలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు.చిలకలూరిపేటలోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశంలో మాజీ మంత్రి పత్తిపాటి మాట్లాడుతూ ఆర్టీసీ చార్జీలు ఘోరంగా పెంచారని…పల్లె వెలుగు, సిటీ...

Read More..

బొజ్జలకు చంద్రబాబు ఆత్మీయ పలకరింపు...ఇంటికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

ఇంటికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టిడిపి అధినేత అమరావతి, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి కి టిడిపి అధినేత చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.కొద్ది రోజుల క్రితం తీవ్ర ఆనారోగ్యం...

Read More..

శ్రీ మీనాక్షి సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమంలో అపశృతి..

కాకినాడ జిల్లా, యానం: తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ మీనాక్షి సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమంలో అపశృతి.ధ్వజస్తంభ ప్రతిష్టలో కప్పి తాడు తెగి పడిపోవడంతో పలువురికి గాయాలు, ఇద్దరికి బలమైన గాయాలు తగలడంతో యానం ప్రభుత్వ...

Read More..

ఈనాడు దినపత్రిక ముఖ్యమంత్రి జగన్‌ మీద విషం కక్కుతోంది.. మంత్రి అంబటి రాంబాబు

ఈనాడు దినపత్రిక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద విషం కక్కుతోందని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.పోలవరం పునరావాసం రెండు ముక్కలు, రాజధాని మూడు ముక్కలు అని ఈనాడు రాసిందని మండిపడ్డారు.ఏదో జరిగిపోతున్నట్లు ప్రజల్లో నెమ్మదిగా విషం ఎక్కించే పని చేస్తోందని...

Read More..

జగ్గయ్యపేట మండలం గరికపాడు రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు

ఆర్టీసీ బస్సులో హవాలా డబ్బు భారీగా స్వాధీనం తెలంగాణ నుంచి ఆంధ్ర లోకి ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న సుమారు రెండు కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్న చిల్లకల్లు పోలీసులు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో స్వాధీనం నగదును చిలకల...

Read More..

బస్సు చార్జీల పెంపుపై భగ్గుమన్న టీడీపీ..

సామాన్య మధ్యతరగతి ప్రజలపై ప్రభుత్వం మరో భారం మోపిందని, మొన్న గ్యాస్, పెట్రోల్ తదితర నిత్యావసరాలు, నిన్న విద్యుత్ ధరలు పెంచగా, నేడు తాజాగా ప్రజా రవాణా వ్యవస్థ (ఆర్టీసీ) టికెట్ చార్జీల పెంపునకు తెరతీసిందని, పల్లె వెలుగు నుంచి ఏసీ...

Read More..

ఆర్టీసీ బస్సు కు తప్పిన పెను ప్రమాదం.....

ఆర్టీసీ బస్సు కు తిప్పిన పెను ప్రమాదం.నందిగామ పట్టణం లోని మెయిన్ రోడ్డు లో ఆర్ టి సి బస్సు కు చుట్టుకున్న కరెంట్ వైర్లు చాకచక్యంగా వ్యవహరించి కరెంట్ వైర్లను తప్పించిన కండక్టర్ సర్విస్ వైర్ కావడం తో ఊపిరి...

Read More..

ఉప ముఖ్యమంత్రి పిఆర్ అండ్ ఆర్డిగా బాధ్యతలు చేపట్టిన బి.ముత్యాల నాయుడు

యాంకర్ ః  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయితీరాజ్ మరియుగ్రామీణాభివృద్ధిశాఖామాత్యులుగా బూడి ముత్యాల నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టారు.అమరావతి సచివాలయం ఐదవ బ్లాకులో ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం వేద పండితులు ఆశీర్వచనాల మద్ధ్య ఉప ముఖ్యమంత్రి పిఆర్ అండ్ ఆర్డిగా...

Read More..

ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వద్ద తెలంగాణ పోలిసులు ఆంక్షలు

NTR విజయవాడ జిల్లా: ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వద్ద తెలంగాణ పోలిసులు ఆంక్షలు.జగ్గయ్యపేట మండలం గరికపాడు రాష్ట్ర సరిహద్దు వద్ద బారులు తీరిన ధాన్యం బస్తాల వాహనాలు. ధాన్యం బస్తాల వాహనాలు తెలంగాణ రాష్త్రం లోనికి అనుమతించని తెలంగాణ రెవిన్యూ,...

Read More..

పెంచిన విద్యుత్‌ చార్జీలకు నిరసనగా ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణం చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమా..

పెంచిన విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని కోరుతూ నిరసనగా గొల్లపూడి నుండి మైలవరం వరకు ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణం చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ప్రయాణికులకు ప్రభుత్వ అసమరగద పాలనపై వివరించారు.ప్రజలపై జగన్‌ బారాల బాదుడే…బాదుడు కొనసాగుతోందని తుగ్లక్‌ పాలనతో...

Read More..

దళితుల కోసం పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం బెజవాడలో ఆవిర్భవించిన మరో కొత్త పార్టీ..

దళితుల కోసం పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మరో కొత్త పార్టీ బెజవాడలో ఆవిర్భవించింది.జైభీమ్ భారత్ పార్టీ పేరుతో పేరుతో మాజీ జడ్జి జడ శ్రావణ్ కుమార్ పార్టీని నెలకొల్పి దాని ఆవిర్భావ సభను నిర్వహించారు విజయవాడలో జరిగిన...

Read More..

ఏపీ పొలిటికల్ సర్కిల్స్‎లో హాట్ టాపిక్

విశాఖ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చలు వాడివేడిగా కొనసాగుతోంది.ఇప్పుడు తిరిగి టీడీపీకి మద్దతుగా ఆయనవిశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు గంటా వ్యవహారం మరోసారి పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. సీఎం...

Read More..

కళ్యాణ్ కృష్ణ సమర్పణలో నిర్మాత జికె మోహన్ కాన్సెప్ట్ ఫిల్మ్ కి 'లంబసింగి' టైటిల్ ఖరారు

వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా దూసుకుపోతున్న కళ్యాణ్ కృష్ణ కురసాల సమర్పణలో కాన్సెప్ట్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత జీకే మోహన్ ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ని నిర్మిస్తున్నారు.సరికొత్త కంటెంట్ చిత్రాలని రూపొందించే ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్న కాన్సెప్ట్...

Read More..

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని జై భీమ్ టైటిల్ తో సైకత శిల్పం

నా పేరు సనత్ కుమార్ ఏరూరు గ్రామం చిల్లకూరు మండలం తిరుపతి జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని జై భీమ్ టైటిల్ తో సైకత శిల్పం చేయడం జరిగింది భారత రాజ్యాంగ శిల్పి మొట్ట మొదటి కేంద్రన్యాయ శాఖ...

Read More..

Kalyan Krishna Presents, Producer Gk Mohan Of Concept Film’s Movie Titled Lambasingi

Successful director Kalyan Krishna Kurasala who delivered a blockbuster with his last movie Bangarraju which ended up as a Sankranthi winner presents a new film being produced by GK Mohan...

Read More..

నరసరావుపేట టౌన్ హాల్ లో జరిగిన అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో పాల్గొన్నఅంబటి రాంబాబు

పల్నాడు జిల్లా నరసరావుపేట లో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు.స్థానిక టౌన్ హాల్ లో జరిగిన జయంతి వేడుకల్లో పాల్గొన్నభారీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు , వైద్య,...

Read More..

రూరల్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డిని కలిసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

నెల్లూరు : రూరల్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డిని కలిసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పలు అంశాలపై కీలకంగా చర్చలు జరిపిన ఎమ్మెల్యేలు మంత్రి వర్గ విస్తరణ, కాకాణికి మంత్రి పదవిపై రహస్య చర్చ…? ఈ నెల...

Read More..

పురపాలక,పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆదిమూలపు సురేష్

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ గురువారం ఉదయం బాధ్యతలు చేపట్టారు.అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లో కేటాయించిన ఛాంబరుకు సతీసమేతంగా విచ్చేసిన ఆయనకు వేద పండితులు వేద మంత్రాలు పటిస్తూ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.సకల మత...

Read More..

దళిత బందు లబ్ధిదారులకు వాహనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్..

దళితుల జీవితాల్లో వెలుగులు నింపి భావితరాలకు బంగారు బాట వేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం అమలు చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.గురువారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియంలో...

Read More..

అంకిరెడ్డి గూడెం అగ్నిప్రమాదం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది... హోమ్ మినిష్టర్ తానేటి వనిత

హోమ్ మినిష్టర్ తానేటి వనిత.అంకిరెడ్డి గూడెం అగ్నిప్రమాదం ఘటనలో స్పాట్ లో ఐదుగురు చనిపోయారు.మృతులకు ఇప్పటికే నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించింది.మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుండి 25 లక్షలు, ఫ్యాక్టరీ నుండి 25 లక్షలు మొత్తం 50 లక్షల పరిహారం అందిస్తున్నాం.ఆస్పత్రుల్లో చికిత్స...

Read More..

అంబేద్కర్ చిత్రపటాని పూలమాల వేసి ఘన నివాళులర్పించిన మంత్రి ఆర్కె రోజా

రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను పురస్కరించుకుని అమరావతి సచివాలయం రెండవ బ్లాకులోని మంత్రి చాంబరులో రాష్ట్రపర్యాటక,సాంస్కృతిక,యువజన సంక్షేమశాఖ మంత్రి ఆర్కె రోజా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.ఈసందర్భంగారోజా మాట్లాడుతూ చిరస్మరణీయులు అంబేద్కర్ వారి ఆశయాలను...

Read More..

ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినిల పట్ల ప్రధానోపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన

కాజులూరు మండలం నామవానిపాలెం గ్రామంలో గల మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినిల పట్ల ప్రధానోపాధ్యాయుడు కడియాల అయ్యప్ప అసభ్య ప్రవర్తన ఆగ్రహంతో పాఠశాలను ముట్టడించిన తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన గ్రామస్తులు అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రధానోపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని...

Read More..

ఏపీలో బాదుడే బాదుడు నిరంతర ప్రక్రియ గా మారింది- బొండా ఉమామహేశ్వర రావు

గురువారం ఉదయం మొగల్రాజపురంలోని లోని టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు ఇంటివద్ద విలేకర్ల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో బొండా ఉమ మాట్లాడుతూ ఏపీలో బాదుడే బాదుడు నిరంతర ప్రక్రియ గా మారింది అన్నారు.ఆర్టీసీ చార్జీలు పెంచి 780 కోట్ల...

Read More..

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉషా శ్రీ చరణ్

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉషా శ్రీ చరణ్ బాధ్యతలు చేపట్టారు.సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు.అనంతరం ఉషా శ్రీ చరణ్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ మహిళనైన నాకు మంత్రిగా అవకాశం...

Read More..

Ysrtp అధికారం లోకి వస్తే వెంటనే పోడు భూములకు పట్టాలు- వైఎస్ షర్మిల

మహబూబాబాద్ జిల్లా ఇల్లందు నియోజక వర్గం బయ్యారం మండలం కంబాలపల్లి గ్రామంలో వైఎస్ షర్మిల మాట ముచ్చట వైఎస్ షర్మిల గారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు YSRTP అధికారం లోకి వస్తే వెంటనే పోడు భూములకు పట్టాలు వైఎస్సార్ ఇచ్చిన...

Read More..

పెరిగిన ఆర్టీసి చార్జీల‌ను వివ‌రిస్తూ దేవినేని ఉమామహేశ్వరరావు నిరసన..

వైఎస్ జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో రెండో సారి పెరిగిన ఆర్టీసి చార్జీల‌ను వివ‌రిస్తూ మైలవరం నియోజ‌క‌వ‌ర్గం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో నిరసన చేపట్టారు.ఆర్టీసి బస్సు లో ప్రయాణికులకు పెరిగిన చార్జీలు వివరించారు.ఈ సందర్బంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ప్రభుత్వ...

Read More..