సాయి గణేష్‌ కుటుంభ సబ్యులను పరామర్శించిన బిజేపి ఎమ్మెల్యే ఈటెల రాజెందర్‌

పోలీసుల వేదింపులతో ఆత్మహాత్య చేసుకున్న బిజేపి మజ్ధూరు యూనియర్‌ జిల్లా కన్వినర్‌ సాయి గణేష్‌ కుటుంభ సబ్యులను బిజేపి ఎమ్మెల్యే ఈటెల రాజెందర్‌, వరంగల్‌ మాజి ఎమ్మెల్యే ధర్మారెడ్డి పరామర్శించారు.ఈసందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్‌ వారసత్వంగా తనకు ముఖ్యమంత్రి పదవి వచ్చినట్లుగా నీజాం సర్కార్‌కి వారసుడిగా వ్యవహారిస్తున్నడన్నారు.

 Bjp Mla Ethela Rajender Visiting Sai Ganesh's Family Members, Bjp Mla, Etala Raj-TeluguStop.com

స్వయంగా ముఖ్యమంత్రే బిజేపి కార్యకర్తలపై దాడి చేయమని హుకుం జారి చేశాడన్నారు.సాయి గణేష్ పై 16 కేసు లు పెట్టి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు.

చనిపోతూ వీడియో లో తన చావుకు కారణం మంత్రి పువ్వాడ పోలీస్ లే కారణం అని చెప్పిన ఇప్పటి వరకు వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయక పొగా వారి కుటుంబాన్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు.కేసి ఆర్ ఇప్పటికే 101 తప్పులు చేశారు.

కాంగ్రెస్ నాయకులపై కూడా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.పా లేరు లో కూడా మాజీ ఎం ఎల్ ఎ అనుచరులపై కూడా కేసులు పెట్టారు.

రాబోయే ఎన్నికల్లో ప్రజలే బోంద పెడతారు.మృతి పై సీబీఐ విచారణ జరిపించాలి.

కార్యకర్తలు ఆత్మహత్య లు చేసుకోకుం

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube