శ్రీ మీనాక్షి సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమంలో అపశృతి..

కాకినాడ జిల్లా, యానం: తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ మీనాక్షి సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమంలో అపశృతి.

ధ్వజస్తంభ ప్రతిష్టలో కప్పి తాడు తెగి పడిపోవడంతో పలువురికి గాయాలు, ఇద్దరికి బలమైన గాయాలు తగలడంతో యానం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

ఆసుపత్రి నందు గాయపడిన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్.ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితిని డాక్టర్ ను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే అశోక్.

మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచన చేసిన ఎమ్మెల్యే అశోక్..

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు