తిరుమలలో రద్దీ నేపథ్యంలో అదనపు సిబ్బందిని నియమించాం టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి

తిరుమలలో రద్దీ నేపథ్యంలో అదనపు సిబ్బందిని నియమించామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.వారంతాల్లో నాలుగు రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు చేయనున్నట్టు వెల్లడించారు.

 Additional Staff Were Hired In The Wake Of The Congestion In Thirumala Ttd Addi-TeluguStop.com

దర్శనానికి వచ్చే భక్తులకు నీరు, ఆహారం అందిస్తున్నట్టు తెలిపారు.త్వరలో లగేజీ కేంద్రాల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానిస్తామని ప్రకటించారు.

ఈనెల 11 నుండి 17 వరకు 5,29,966 మంది భక్తులు దర్శించుకున్నారని ధర్మారెడ్డి వెల్లడించారు.వారం రోజుల్లో 24,37,744 లడ్డూలు విక్రయించామన్నారు.వారం రోజుల హుండీ ఆదాయం 32.50 కోట్లు వచ్చిందన్నారు.త్వరలోనే స్లాట్ సర్వదర్శనం పునః ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని ధర్మారెడ్డి వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube