పల్నాడు జిల్లాకు కేంద్ర సంస్థలు తెచ్చేలా కృషి చేస్తా.. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు

నూతనంగా ఏర్పడిన పల్నాడు జిల్లాకు పలు కేంద్ర సంస్థలు తెచ్చేలా కృషి చేస్తానని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం దానిని సద్వినియోగం చేసుకోలేకపోతోందని విమర్శించారు.

 Bjp Mp Gvl Narasimha Rao To Bring Central Organisations To Palnadu District Deta-TeluguStop.com

పల్నాడు జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు యువతలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడం కోసం త్వరలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నం చేయనున్నట్లు ఎంపీ జీవీఎల్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube