బధిరుల ఒలంపిక్స్ లో భారత్ తరఫున కాంస్య పతకం సాధించిన జాఫ్రీన్ షేక్ తో కలిసి సీఎం జగన్ ని కలిసిన సాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి జాఫ్రిన్ షేక్ కు సాప్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తాం.జఫ్రిన్ కు ఏపి సాప్ సహకారం అందించింది.
స్పోర్ట్స్ పాలసీ ప్రకారం క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందిస్తాం.జఫ్రిన్ షేక్ కు స్పోర్ట్స్ పాలసీ ప్రకారం అన్ని వసతులు ప్రోత్సాహకాలు అందిస్తాం అకాడమీ ఏర్పాటు కోసం కిడంబి శ్రీకాంత్ కు 5ఎకరాల ల్యాండ్ కేటాయింపులు చేశాం.
సాప్ అధ్వర్యంలో స్పోర్ట్స్ లీగ్స్ ఏర్పాటు చేశాం.వేసవి క్యాంప్స్ లో 43వేల మంది క్రీడాాకారులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వంలో అనిల్ కుంబ్లే ద్వారా అకాడమీలు నడిపారుప్రస్తుతం అకాడమీలు అన్ని మూతపడ్డాయి త్వరలోనే మూతపడిన అన్ని అకాడమిలను తెరిపిస్తాం.గ్రామీణ క్రీడాకారులకు సాప్ పెద్ద పీట వేస్తుంది.