ఏపీ ప్రభుత్వం కేంద్ర పథకాలను గోలమాల్ చేస్తుంది - జివిఎల్ నరసింహారావు

విశాఖ: ఎం.పి జివిఎల్ నరసింహారావు కామెంట్స్.వైసిపి పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.జగన్ సర్కార్ పన్నులతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది.మరల ఆర్ టి సి చార్జీలు పెంచడం దుర్మాగం.వైసీపీకి ధైర్యం ఉంటే ఎన్నికలకు వెళ్ళండి.

 Mp Gvl Narasimha Rao Fires On Ycp Government Details, Mp Gvl Narasimha Rao , Ycp-TeluguStop.com

ఉద్యోగుల జి పి ఎఫ్ ఫండ్ ని వైసీపీ ప్రభుత్వం దోచేయడం దారుణం.

ఇంతకు ముందు పంచాయితీ నిధులను ముఖ్యమంత్రి లాగేసుకున్నారు.

ఏపీ ప్రభుత్వం కేంద్ర పథకాలను గోలమాల్ చేస్తుంది.వాటిని కేంద్ర పరిశీలిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో అరాచక పరిస్థితులు బట్టి ఏపికి కొత్త పరిశ్రమలు రావు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube