విశాఖ: ఎం.పి జివిఎల్ నరసింహారావు కామెంట్స్.వైసిపి పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.జగన్ సర్కార్ పన్నులతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది.మరల ఆర్ టి సి చార్జీలు పెంచడం దుర్మాగం.వైసీపీకి ధైర్యం ఉంటే ఎన్నికలకు వెళ్ళండి.
ఉద్యోగుల జి పి ఎఫ్ ఫండ్ ని వైసీపీ ప్రభుత్వం దోచేయడం దారుణం.
ఇంతకు ముందు పంచాయితీ నిధులను ముఖ్యమంత్రి లాగేసుకున్నారు.
ఏపీ ప్రభుత్వం కేంద్ర పథకాలను గోలమాల్ చేస్తుంది.వాటిని కేంద్ర పరిశీలిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో అరాచక పరిస్థితులు బట్టి ఏపికి కొత్త పరిశ్రమలు రావు.