మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కామెంట్స్.కోడెలను మాసికంగా వేదించి చావుకు కారణం అయినా వారిని వదలం .
మూడు సంవత్సరాల్లో రాష్ట్రం అల్లకల్లోలం మారింది .
రంజాన్ నేలలో ముస్లిం సోదరులు టోపీ దరిస్తే తిరస్కరించిన ముఖ్యమంత్రి .తప్పుడు కేసులు పెట్టాం ,కార్యకర్తలను హత్య చేయటం .ఎవరైతే నోరుపరేసుకున్న వైసిపి నాయకుల ను వదిలి పెట్టాం చంద్రబాబు చేత కన్నిరు పెట్టించారు ,బాధ్యత వహించాలి .