ఎన్ఆర్ఐలకు టీడీపీ సీట్లను అమ్ముకున్నారు..: కొడాలి నాని

కృష్ణా జిల్లా గుడివాడ( Gudivada ) నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా కొడాలి నాని( Kodali Nani ) నామినేషన్ దాఖలు చేశారు.నామినేషన్ వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 Tdp Sold Seats To Nris Kodali Nani Details, Kodali Nani, Gudivada Constituency,-TeluguStop.com

మరోసారి గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ( YCP ) జెండా ఎగురుతుందని కొడాలి నాని తెలిపారు.ప్రశాంతంగా ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో తామున్నామని పేర్కొన్నారు.

అయితే అక్కడక్కడ టీడీపీ( TDP ) వాళ్లు రెచ్చగొడుతున్నారని తెలిపారు.టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.చంద్రబాబు ఎన్ఆర్ఐలకు( NRI ) టీడీపీ సీట్లను అమ్ముకున్నారన్న కొడాలి నాని చంద్రబాబును నమ్ముకున్న ఎన్ఆర్ఐలకు గుణపాఠం తప్పదని వెల్లడించారు.ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాల తరువాత ఎన్ఆర్ఐలు రిటర్న్ టికెట్ తో వెళ్లిపోతారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube