పల్నాడు జిల్లా: సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామంలో కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ లో పాల్గొన్న టిడిపి నాయకులు.టీడీపీ నేత వర్ల రామయ్య కామెంట్స్.
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది.రిమాండ్ ఖైదీ అధికారంలోకి వచ్చాడు.
అతని చేతిలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.అహం బ్రహ్మశ్రీ అనుకునే వ్యక్తి జగన్.
జగన్ తీరుతో రాష్ట్రం ఆర్ధికంగా వెనక బడింది.
టీడీపీ నేత జివి ఆంజనేయులు కామెంట్స్.
పల్నాడు అభివృద్ధికి కోడెల బాటలు వేశారు.కక్షసాధింపుతో కోడెలను మానసికంగా హింసించి చంపింది ప్రభుత్వం.
మంత్రి అంబటి గనులు బియ్యం ఇసుక దోపిడీ పాల్పడుతున్నాడు.అంబటి దోపిడీకి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి.