సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామంలో కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ లో పాల్గొన్న టిడిపి నాయకులు..

పల్నాడు జిల్లా: సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామంలో కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ లో పాల్గొన్న టిడిపి నాయకులు.టీడీపీ నేత వర్ల రామయ్య కామెంట్స్.

 Tdp Leaders Inaugurated Kodela Shivaprasada Rao Statue In Komerapudi Village Det-TeluguStop.com

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది.రిమాండ్ ఖైదీ అధికారంలోకి వచ్చాడు.

అతని చేతిలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.అహం బ్రహ్మశ్రీ అనుకునే వ్యక్తి జగన్.

జగన్ తీరుతో రాష్ట్రం ఆర్ధికంగా వెనక బడింది.

టీడీపీ నేత జివి ఆంజనేయులు కామెంట్స్.

పల్నాడు అభివృద్ధికి కోడెల బాటలు వేశారు.కక్షసాధింపుతో కోడెలను మానసికంగా హింసించి చంపింది ప్రభుత్వం.

మంత్రి అంబటి గనులు బియ్యం ఇసుక దోపిడీ పాల్పడుతున్నాడు.అంబటి దోపిడీకి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube