తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయులు స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అమెరికాలోని న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పేందుకు అక్కడి మేయర్ అంగీకారం తెలిపారు.అన్నగారి శత జయంతి వేడుకల...
Read More..బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో కొద్దిరోజుల క్రితం హత్యకు గురైన భారత సంతతి మహిళ కేసులో భర్తే హంతకుడని తేల్చారు పోలీసులు.డిసెంబర్ 7న తన భార్య హర్ప్రీత్ కౌర్ (40)ని నవీందర్ గిల్ విచక్షణారహితంగా కత్తితో పొడిచి చంపినట్లు ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్...
Read More..ఈ మధ్యకాలంలో ఆన్లైన్ వాడకం ఎక్కువగా అయిపోయింది.అయితే ఆన్లైన్ కారణంగా ఎన్నో ప్రమాదాలు, ఎన్నో హత్యలు, ఎన్నో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.అయినప్పటికీ సోషల్ మీడియా వాడకం మాత్రం ప్రపంచం తగ్గించడం లేదు.అయితే సోషల్ మీడియా కారణంగా అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి.అమెరికాలో...
Read More..ప్రపంచవ్యాప్తంగా అందరినీ గల గల లాడించిన కరోనా పుట్టినిల్లు అంటే చైనా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే గత మూడు ఏళ్లుగా కరోనా కలకలం అందరిని హడలించింది.కరోనా కారణంగా ఎంతోమంది మృతి చెందారు.అయితే కొద్ది కాలం వరకు సద్దుమణిగిన కరోనా,...
Read More..2012లో ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు కనిపెట్టిన క్రిస్పర్ టెక్నాలజీని రియాల్టీ లోకి తీసుకోవచ్చే ప్రయత్నాలను చైనా చేస్తుంది.మనిషి డిఎన్ఏ ను మార్చడం వల్ల సూపర్ సోల్జర్ ను సృష్టించడాన్ని సాకారం చేసే దిశగా చైనా ప్రయత్నాలు చేస్తోంది.2012లో ఫ్రాన్స్ కి చెందిన ఇద్దరు...
Read More..వరుస సమ్మేలతో బ్రిటన్ లో తీవ్ర అత్యవసర పరిస్థితి ఏర్పడింది.ఎందుకంటే చాలా రంగాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు జరుపుతున్న ఈ వరుస సమ్మెలు ఆందోళనలలో క్రిస్మస్ పండుగ సమయంలో ఆ దేశంలోని ప్రజలలో ఉత్సాహం కూడా కరువైపోయింది.ప్రధాన రైల్వే యూనియన్ కి...
Read More..అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.కాటేజ్లో జరిగిన అగ్నిప్రమాదంలో భారత సంతతికి చెందిన మహిళా వ్యాపారవేత్త సజీవదహనమయ్యారు.ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన డిసెంబర్ 14న జరిగింది.న్యూయార్క్ లాంగ్ ఐలాండ్లోని డిక్స్ హిల్స్ కాటేజ్ హోమ్లో తెల్లవారుజామున 2.53 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం...
Read More..దయాది దేశం పాకిస్తాన్ భారతదేశాన్ని అణు యుద్ధం పేరుతో బెదిరిస్తోంది.ఇదివరకే చాలాసార్లు ఇలాగే అక్కడి రాజకీయ నాయకులు బెదిరింపులకు పాల్పడుతూనే ఉంటారు.తాజాగా మరోసారి పాకిస్తాన్ అధికార పార్టీ నాయకురాలు అణు బాంబు బెదిరింపులు చేసింది.పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత షజియ మర్రి...
Read More..యూకేలో దారుణం జరిగింది.భారత సంతతికి చెందిన నర్స్, ఆమె ఇద్దరు పిల్లలు దారుణహత్యకు గురయ్యారు.నార్తంప్టన్లో ఈ ఘటన చోటు చేసుకుంది.మృతురాలిని అంజు అశోక్ (35), ఆమె కుమారుడు (ఆరు సంవత్సరాలు), కుమార్తె (నాలుగు సంవత్సరాలు)గా గుర్తించారు. కేరళలోని కొట్టాయంకు చెందిన అంజు,...
Read More..సాధారణంగా ఎలుగుబంటిని ఎవరూ పెంచుకోరు కానీ ఒక వ్యక్తి పెంచుకోవడం స్టార్ట్ చేశాడు.అయితే అది కుక్కల కంటే ఎక్కువ విశ్వాసం చూపుతూ తన యజమానిని ప్రేమిస్తోంది.అంతేకాదు తన యజమానిని భార్య తప్ప ఇంకెవరైనా సరే ముట్టుకుంటే అది బాగా కోప్పడుతోంది.మనిషిలాగా అసూయ...
Read More..వృద్ధ దంపతుల హత్యకు సంబంధించి కెనడాలో ముగ్గురు పంజాబీ యువకులపై పోలీస్ శాఖ అభియోగాలు మోపింది.మే నెలలో ఈ దంపతులు హత్యకు గురైనట్లుగా తెలుస్తోంది.అబాట్స్ఫోర్డ్కు చెందిన ఆర్నాల్డ్ (77) , జోవాన్ డి జోంగ్ (76) హత్యలకు సంబంధించి ముగ్గురు వ్యక్తులపై...
Read More..సాధారణంగా మనం చిన్న చిన్న ఫిష్ అక్వేరియంలను చూస్తేనే తేరిపారా అలా చూస్తూ ఉండిపోతాం.అలాంటిది మనుషులు పట్టేంత అత్యంత పెద్ద అక్వేరియం లాంటివి కనిపిస్తే వాటిని చూసి బిత్తరబోవలసిందే కదా.అయితే అది ప్రపంచంలోని భారీ అక్వేరియం.46 అడుగుల ఎత్తుతో సిలిండర్ ఆకారంలో...
Read More..€ 447.54 మిలియన్ల జన్యు పరీక్ష స్కామ్లో అట్లాంటాకు చెందిన ఒక భారతీయ అమెరికన్ లేబొరేటరీ యజమానికి ప్రమేయం వున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.వివరాల్లోకి వెళితే.ల్యాబ్ సొల్యూషన్స్ ఎల్ఎల్సీ యజమాని అయిన మినల్ పటేల్ (44) రోగుల బ్రోకర్లు, టెలిమెడిసిన్ కంపెనీలు,...
Read More..ఉక్రెయిన్.రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం అనేక పరిణామాలకు దారితీస్తూ ఉంది.యుద్ధం స్టార్ట్ అయ్యి కొన్ని నెలలు కావస్తున్నా గాని ఎవరు వెనక్కి తగ్గటం లేదు.ఇప్పటికే ఉక్రెయిన్ లో చాలా నగరాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి.కొంతమంది సరిహద్దుల గుండా దేశం విడిచి పారిపోయారు.ఇలాంటి తరుణంలో...
Read More..టెక్ సపోర్ట్ను అందిస్తామనే సాకుతో దాదాపు 10 ఏళ్ల కాలంలో వేలాది మంది అమెరికన్లను మిలియన్ డాలర్లు మేర మోసగించిన ట్రాన్స్ నేషనల్ స్కామ్ను ఛేదించడంలో ఎఫ్బీఐకి ఢిల్లీ పోలీసులు, సీబీఐ అధికారులు సాయం చేశారు.న్యూఢిల్లీకి చెందిన హర్షద్ మదన్ (34),...
Read More..చాలా సంవత్సరాల క్రితం భారతదేశానికి చెందిన చాలామంది ప్రజలు వేరే దేశాలకు వలస వెళ్లి జీవిస్తున్నారు.అలా జీవించిన వారిలో ఈ మధ్యకాలంలో ఆ దేశాలలోని ముఖ్యమైన రాజకీయ పదవులను సొంతం చేసుకుని ఆ దేశాలనే పాలిస్తూ ముందుకు వెళుతున్నారు.ఈ మధ్యకాలంలో భారత...
Read More..ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో చాలామంది ప్రజలు వేరే దేశాలకు వెళ్లి సంతోషంగా ఆ దేశాలలో పర్యటిస్తూ ఉంటారు అలా పర్యటించాలంటే ఆ దేశ వీసా కచ్చితంగా ఉండాల్సిందే.ఈ వీసాలు రావడం కోసం చాలా రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది.భారతదేశం ప్రజలకు బ్రిటన్...
Read More..ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అయినా ట్రాఫిక్ ఎక్కువగా అవడం వల్ల ఎక్కడికి వెళ్లాలన్న సరైన సమయానికి చేరుకోవడం అసాధ్యంగా మారిపోయింది.అందుకోసం కొన్ని దేశాల ప్రజాప్రతినిధులు ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడం కోసం కొన్ని చర్యలను చేపడుతున్నారు.ఈ క్రమంలోనే అమెరికా రాజధాని...
Read More..లా ఎన్ఫోర్స్మెంట్ అధికారిపై దాడికి పాల్పడిన భారత సంతతికి చెందిన వ్యక్తికి 11 ఏళ్ల 9 నెలల జైలు శిక్ష విధించింది సింగపూర్ కోర్ట్. నిందితుడిని విక్నేశ్వరన్ శివన్గా గుర్తించారు.కాన్బెర్రా లింక్లోని ఖాళీ డెక్లోని ఫ్లాట్ల వద్ద సిగరెట్ తాగినందుకు శివన్కు...
Read More..కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చదువుకుంటున్న భారతీయ విద్యార్ధి రిషి రాజ్పోపట్ చరిత్ర సృష్టించాడు.2,500 సంవత్సరాలుగా ఎంతో మంది ఉద్ధండ సంస్కృత పండితులకు సైతం కొరుకుడు పడని వ్యాకరణ సమస్యను పరిష్కరించాడు.క్రీస్తుపూర్వం 5వ శతాబ్ధం నాటి సంస్కృత పండితుడు పాణిని రాసిన వచనాన్ని...
Read More..మనచుట్టూ అనేకమంది పెంపుడు జంతువులను చాలా ఇష్టంగా పెంచుకుంటూ వుంటారు.మనదగ్గర ఎక్కువగా వివిధరకాల జాతులకు చెందిన కుక్కలను పెంచుకుంటారు గాని, విదేశాలలో అయితే పిల్లులు కూడా ఎంతో ఇష్టంగా పెంచుకుంటూ వుంటారు.బేసిగ్గా మనుషులకు ఈ పెంపుడు జంతువులు అనేవి కాపలాగా సంరక్షిస్తూ...
Read More..భారతదేశంతో తన సంబంధాలకు సంబంధించి కెనడా నాలుగు తీర్మానాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నట్లు ఇండియాలో ఆ దేశ డిప్యూటీ హైకమీషనర్ అమండా స్ట్రోహాన్ తెలిపారు.జీ20కి భారత్ అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో దీనికి మద్ధతు తెలపడం దీనిలో మొదటిది.దీనికి సంబంధించి గత వారం...
Read More..బ్రిటన్లో భారత సంతతికి చెందిన ఏడుగురు యువ దంత వైద్యులకు అరుదైన అవార్డులు లభించాయి.దంత వైద్యంలో తమ అత్యుత్తమ ప్రతిభకు గాను ‘‘యంగ్ డెంటిస్ట్’’ అవార్డును అందుకున్నారు.గత నెల చివరిలో లీసెస్టెర్లోని ఎథీనాలో 2022 డెంటిస్ట్రీ అవార్డ్స్ వేడుక జరిగింది.సౌత్ ఈస్ట్...
Read More..అమెరికా దిగ్బంధనానికి ముగింపు పలకాలని బుధవారం రోజు క్యూబా దేశ ప్రధాని డికాన్ మిచెల్ పిలుపునిచ్చారు.క్యూబా విప్లవాత్మక మార్పులను అణిచివేయాలనే ఉద్దేశంతో క్యూబాపై అమెరికా విధించిన ఆర్థిక, వాణిజ్య, ద్రవ్య నిర్బంధాన్ని ఎత్తివేయాలని ఈ సందర్భంగా ప్రధాని వెల్లడించారు.బాలివియాన్ ఆలయాన్స్ ఫర్...
Read More..పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రుణాలు ఎగ్గొట్టిన కేసులో నీరవ్ మోడీని భారత్ కు అప్పగించేందుకు మార్గం మరింత సులువైంది.భారత్ కు అప్పగించాలన్న లండన్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.యూకే సుప్రీంకోర్టు తలుపు తట్టాలన్న నీరవ్ ప్రయత్నానికి చుక్కెదురైంది.మానసిక అనారోగ్యం దృష్ట్యా తనను...
Read More..ప్రస్తుతం ఈ మధ్యకాలంలో చాలామంది చిన్న వయసు వారి నుండి పెద్ద వయసు వారి వరకు గుండె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.ఈ గుండె అనారోగ్య సమస్యల వల్ల ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రతి రోజు ప్రాణాలను కూడా కోల్పోతున్నారు.ఈ గుండె...
Read More..ప్రతిరోజు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రకృతికి చెందిన ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.కొన్ని ప్రమాదాలు భారీ వర్షాలు పడడం వల్ల జరిగితే, మరికొన్ని భూకంపాల వల్ల జరుగుతున్నాయి.ఈ ప్రమాదాలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో చాలా జనా నష్టం జరుగుతోంది.తాజాగా మలేషియాలో ఇలాంటి విషాదమే...
Read More..అక్రమ వలసలకు సంబంధించి యూకే హోమ్ సెక్రటరీ సుయెల్లా బ్రేవర్మాన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.ఇటీవల ఇంగ్లీష్ ఛానెల్ మీదుగా చట్టవిరుద్ధంగా యూకే సరిహద్దుకు చేరుకోవడానికి ప్రయత్నించిన నలుగురు అక్రమ వలసదారులు మరణించిన విషయంపై సుయెల్లా ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో...
Read More..భారతదేశం నుంచి నైపుణ్యం కలిగిన కార్మికులు, విద్యార్ధులను ఆకర్షించడానికి జర్మనీ ప్రయత్నం చేస్తోందన్నారు భారత్లో ఆ దేశ రాయబారి ఫిలిప్ అకెర్మాన్. విద్యార్ధి వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి జర్మనీకి అదనపు సమయం పడుతున్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. దరఖాస్తుల...
Read More..అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.భారత సంతతికి చెందిన 16 ఏళ్ల బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ఫ్రాన్సిస్కోలో వున్న ప్రఖ్యాత గోల్డెన్ గేట్ వంతెన పైనుంచి దూకి బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లుగా...
Read More..కొంతమంది పరిశోధకులు సముద్రాలలో, సరస్సులలో ఏవైనా పురాతనమైన వస్తువుల గురించి అన్వేషిస్తూ ఉంటారు.అయితే తాజాగా ఒక సరస్సులో సర్వే చేస్తున్న పరిశోధకులకు వందల సంవత్సరాల నాటి పురాతనమైన ఓడ కనబడింది.ఈ అన్వేషకులు ఈ సరస్సులో యుద్ధ సామాగ్రి కోసం వెతకడం మొదలుపెట్టారు.అప్పుడే...
Read More..యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీసా నిబంధనలలో కొత్త మార్పులు చేసింది.ఈ నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత క్రొత్త నిబంధనల ప్రకారం మీ పేరు వీసాపై రాయకపోతే మీరు దేశానికి రాకుండా నిషేధించబడవచ్చు.కొత్త మార్గదర్శకాల ప్రకారం ఒక ప్రయాణికుడు తన మొదటి పేరు,...
Read More..ఈ మధ్యకాలంలో ఏ దేశంలో చూసినా ఎత్తైన పెద్దపెద్ద భవనాలను నిర్మిస్తూ ఉన్నారు.ఈ పెద్ద పెద్ద ఎత్తైన భవనాలు నిర్మించడానికి కారణం ఈ మధ్యకాలంలో జనాభా పెరిగిపోవడం వల్ల ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు తక్కువైపోతున్నాయి.అందువల్లే ఈ పెద్ద పెద్ద ఎత్తయిన భవనాలను...
Read More..1.తాకా ఆధ్వర్యంలో కెనడాలో క్రిస్మస్ సంబరాలు తెలుగు అలియాన్స్ ఆఫ్ కెనడా ( తాకా ) కెనడాలోని మిస్సి సాగా నగరంలో ఉన్న కెనడియన్ కాప్టిక్ చర్చి వద్ద ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించింది. 2.లండన్ లో బి ఆర్ ఎస్...
Read More..గత నెలలో విధుల నుంచి తొలగించబడిన భారత సంతతికి చెందిన మెట్ పోలీస్ అధికారి రస్వీందర్ సింగ్. తన భర్త డ్రగ్ డీలర్ అని తనకు తెలియదని పేర్కొంది.మాదకద్రవ్యాల వ్యాపారి జూలియన్ అగల్లియుతో విలాసవంతమైన జీవనం సాగించిన మాజీ మోడల్, కానిస్టేబుల్...
Read More..యూకేలో జాతి వివక్షకు సంబంధించి ఓ భారతీయ లెక్చరర్ న్యాయస్థానంలో కేసును గెలిచింది.వివరాల్లోకి వెళితే.పోర్ట్స్మౌత్ యూనివర్సిటీ డాక్టర్ కాజల్ శర్మను ఉద్యోగంలో పునర్నియమించలేదు.ఆమెకు బదులుగా ఎలాంటి అనుభవం లేని శ్వేత జాతీయుడిని నియమించినట్లు ది గార్డియన్ నివేదించింది.12 మంది శ్వేతజాతి సహోద్యోగులలో...
Read More..ఆర్థిక సంక్షోభం, ఉద్యోగాల కొరత కారణంగా చాలామంది భారతీయులు అమెరికాకు వలస వెళ్తున్నారు.హెచ్ వన్ బి వీసా ఉన్నవాళ్లు ఉద్యోగాలు కోల్పోతే రెండు నెలల్లో తిరిగి ఉద్యోగం సంపాదించాలి.లేకుంటే మాత్రం వాళ్ళ వీసా స్టేటస్ మారిపోయే అవకాశం ఉంది.అమెరికా చట్టాల ప్రకారం...
Read More..భారతదేశం అనేక రకాల ఆహారపు అలవాట్లకు నిలయం అని చెప్పనవసరం లేదు.దేశదేశాలవారు మన ఇంటి వంటకాలను లొట్టలేసుకుని మరీ తింటారంటే అతిశయోక్తి కాదు.అలాంటివారిలో బ్రిటన్ వ్యక్తి జాక్ డ్రేన్ ఒకరు.సహజంగా భారత్ వంటకాలంటే పడిచచ్చే జాక్ డ్రేన్ ఇన్స్టాగ్రాం ఫీడ్ ఒకసారి...
Read More..దేశాలలో మొట్టమొదటిసారిగా లండన్ లోని టవర్ బ్రిడ్జి దగ్గర బి ఆర్ ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ జెండా ఆవిష్కరణ సమయంలో దేశ్ కి నేత కేసిఆర్, అబ్ కీబార్ కిసాన్ సర్కార్ నినాదంతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది.ఈ సమావేశంలో ఎన్ఆర్ఐ...
Read More..రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ప్రవర్తన పై వెస్ట్రన్ దేశాలు తప్పుపడుతున్నాయి.అంతేకాకుండా రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికాతో పాటు పలు వెస్ట్రన్ దేశాలు చాలా ఆంక్షలు విధిస్తున్నాయి.అయితే ఇటీవల రష్యా ఆయిల్ కొనుగోలు పై ప్రైస్ క్యాప్ విధించాయి.ఈ ప్రైస్ క్యాప్...
Read More..అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఫిలడెల్ఫియాలో బాలల సంబరాలు నిర్వహించింది.ఫిలడెల్ఫియాలోని స్థానిక భారతీయ టెంపుల్ కల్చరల్ సెంటర్ వేదికగా ఈ బాలల సంబరాలు జరిగాయి.ప్రతి ఏటా పండిట్ జవహర్ లాల్...
Read More..ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త, లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ యూసుఫ్ అలీని ‘‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఐకాన్’’ వరించింది.ఇటీవల దుబాయ్లో జరిగిన ఇక కార్యక్రమంలో వరల్డ్ మలయాళీ కౌన్సిల్ గ్లోబల్ అడ్వైజరీ బోర్డు ఛైర్మన్, ఖలీజ్ టైమ్స్ మేనేజింగ్ ఎడిటర్ ఇసాక్ జాన్ పట్టనిపరంబిల్...
Read More..ప్రపంచ ప్రఖ్యాత కంబోడియాలోని అంగ్కోర్ వాట్ ఆలయ సముదాయాన్ని భారతదేశం పునరుద్దరిస్తుందన్నారు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్.మన నాగరికత ఒక్క భారతదేశానికే పరిమితం కాలేదని, వివిధ దేశాలకు విస్తరించిందని ఆయన పేర్కొన్నారు.కాశీ తమిళ సంగమం కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ… భారతదేశంలో,...
Read More..కెనడాలో భారత సంతతి వ్యక్తులు దారుణ హత్యలకు గురవుతున్నారు.కొద్దిరోజుల క్రితం బ్రాంప్టన్లో ఓ పంజాబీ యువతిని దుండగులు కాల్చిచంపిన ఘటన మరవకముందే మరో సంఘటన చోటు చేసుకుంది.బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో తన ఇంటిలోనే ఓ 40 ఏళ్ల సిక్కు మహిళను దుండగులు...
Read More..కత్తర్లో ఫుట్బాల్ కప్ టోర్నీ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.ఇది అభిమానులకు ఎంతో ఆనందాన్ని పంచుతోంది.ఇప్పటికే క్రొయేషియా, మురాకో, అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు సెమీస్కు వెళ్లాయి.అయితే ఇదంతా బాగనే ఉంది.కానీ ఈ మ్యాచ్ చూడడానికి వెళ్లిన అభిమానులకు మాత్రం ప్రాణాపాయం ముప్పు...
Read More..ఇటీవల ఇటలీ రాజధాని అయిన రోమ్ లో కాల్పులు జరిగాయి.అయితే రోమ్ లోనీ ఓకే ఫ్లోలో ఒక దుండగుడు కాల్పులు జరిపాడు.అందులో ఆ దేశ ప్రధాని స్నేహితురాలు సహ మరో ముగ్గురు మృతి చెందారు.అలాగే మరో నలుగురు కూడా తీవ్రంగా గాయపడ్డారు.అయితే...
Read More..మన ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎన్నో కొత్త పొంతలు తొక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే.అయితే ప్రపంచంలో టెక్నాలజీ ద్వారా కొత్త కొత్త ప్రయోగాలను చేస్తూ ఎన్నో దేశాలు ముందుకు వెళ్తున్నాయి.ఇందులో ముఖ్యంగా వేరే దేశాలతో పోల్చుకుంటే చైనా కొత్త టెక్నాలజీలతో ప్రపంచంలోనే...
Read More..క్రిస్మస్ పండుగ ముందు బ్రిటన్ లో పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్నారు.ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు పింఛన్లు పెంచాలన్న ప్రధాన డిమాండ్ తో జరుగుతున్న ఈ సమ్మెలో విమానం, అంబులెన్స్, నర్సింగ్, పోస్టల్, టీచింగ్, రైల్వే, బస్సు సిబ్బంది సహ వివిధ విభాగాలకు...
Read More..ప్రస్తుతం ఆధునిక సమాజంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.వీటిలో కొన్ని అనారోగ్య సమస్యలకు చికిత్స ఉంటే, మరికొన్ని అనారోగ్య సమస్యలకు ఇప్పటివరకు చికిత్స లేదు.ఏ దేశం కూడా కొన్ని అనారోగ్య సమస్యలకు ఇప్పటివరకు ఎలాంటి చికిత్స ను...
Read More..ఈ ప్రపంచంలో బహుళ ధృవాలుగా ఎదుగుతున్న దేశాలలో భారతదేశం అతి ముఖ్యమైన దృవం.అలాగే బహుళ ధృవ ప్రపంచాన్ని ఇది నిర్మించడంలో కేంద్రంగా ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రొవ్ అన్నారు.అయితే భారతదేశానికి వివిధ రకాల సమస్యలను పరిష్కరించే ఎంతో అనుభవం...
Read More..వినోదం, మీడియా, వ్యాపారం, పెట్టుబడి, రాజకీయాలు మొదలైన రంగాల్లో ప్రభావవంతులైన 50 మంది జాబితాలో ఇద్దరు భారతీయ అమెరికన్లకు మనీ మ్యాగజైన్లో చోటు దక్కింది.వీరు అమెరికన్ ఆర్ధిక వ్యవస్థకు ఎంతో సేవ చేస్తున్నారు.వీరిలో ఒకరు కన్జ్యూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరో (సీఎఫ్పీబీ)...
Read More..ప్రవాస భారతీయుల సమస్యలు, ఫిర్యాదులను పరిష్కరించడానికి పంజాబ్ ప్రభుత్వం డిసెంబర్ 16న ‘NRI Punjabian naal Milni’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.రాష్ట్ర ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ స్వయంగా ప్రవాస భారతీయులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించనున్నారు.జలంధర్...
Read More..తాజాగా టోక్యోకు చెందిన ఒక కంపెనీ చంద్రుడిపైకి మిషన్ను పంపిన మొదటి ప్రైవేట్ సంస్థగా అవతరించింది.నిజానికి జపాన్ టెక్నాలజీలో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది.ఇప్పుడు కూడా అదే లక్షణాన్ని ప్రదర్శిస్తూ జపాన్ తాజాగా అంతరిక్ష ప్రయోగంతో సరికొత్త అధ్యాయం సృష్టించింది.జపాన్...
Read More..క్వాడ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ కింద 25 మంది భారతీయ విద్యార్ధులకు అమెరికా అవకాశం కల్పించింది.క్వాడ్లోని నాలుగు సభ్యదేశాల (అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ , భారత్) నుంచి అమెరికా 100 మంది విద్యార్ధులను ఎంపిక చేసింది.వీరిలో భారత్ నుంచి 25 మందికి చోటు...
Read More..అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన భారత సంతతి ప్రొఫెసర్ జే భట్టాచార్య ఖాతాను ట్విట్టర్ బ్లాక్ లిస్ట్లో పెట్టింది.కోవిడ్, లాక్డౌన్లు పిల్లలకు హాని కలిగిస్తాయని ఆయన పేర్కొన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్గత పత్రాలు వెల్లడించాయి.జర్నలిస్ట్ బారీ వీస్ విడుదల చేసిన...
Read More..ప్రతి ఒక్కరూ పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు.మార్కెట్లో పండ్ల ధర ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది.అయితే ఒక పండు నాటేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారంటే మార్కెట్లో అవి ఎంత ధరకు అమ్ముడవుతాయో అర్థం చేసుకోవచ్చు.ఇదే కోవలో ఇంగ్లాండ్లో పైనాపిల్ పండిస్తారు.దీని ధర...
Read More..ప్రపంచంలో ఎక్కడ ఏ ఆశ్చర్యకర సంఘటన జరిగినా సోషల్ మీడియా పుణ్యమా అని ఇట్టే తెలిసిపోతూ ఉంటుంది.నెట్టింట అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.అందులో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగించేవి ఉంటే మరికొన్ని అసహ్యాన్ని కలిగించేవి కూడా ఉంటాయి.తాజాగా ఓ కుక్కకు...
Read More..అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవ్వరూ ఊహించలేరు.దేనికైనా రాసిపెట్టి ఉండాలి.లాటరీలో కూడా ఒకేసారి కోటాను కోట్లు జాక్ పాట్ కొట్టే వారి గురించి అప్పుడప్పుడూ వార్తల్లో వింటూ ఉంటాం.ఇదంతా సాధారణ విషయాలే.అయితే ఒకేసారి రికార్డు స్థాయిలో ఒక ఊర్లో వందలాది...
Read More..కెనడాలో భారత సంతతి వ్యక్తులు వరుసగా హత్యలకు గురవుతున్నారు.కొద్దిరోజుల క్రితం బ్రాంప్టన్లో ఓ పంజాబీ యువతిని దుండగులు కాల్చిచంపిన ఘటన మరవకముందే మరో సంఘటన చోటు చేసుకుంది.బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో తన ఇంటిలోనే ఓ 40 ఏళ్ల సిక్కు మహిళను దుండగులు...
Read More..సింగపూర్లో భారత సంతతి వ్యక్తి చేసిన పిచ్చిపనికి కటకటాల వెనక్కి వెళ్లాడు.ఇంతకీ అతను ఏం చేశాడో తెలుసా.తన మాజీ ప్రియురాలికి కాబోయే భర్త ఇంటి ముందు నిప్పంటించాడు.వివరాల్లోకి వెళితే… నిందితుడిని సురెంధిరన్ సుగుమారన్గా గుర్తించారు.ఇతను అగ్నిప్రమాదం వల్ల నష్టం కలుగుతుందని తెలిసి...
Read More..అమెరికన్ దిగ్గజ కంపెనీలకు సారథులుగా భారతీయులు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల, అరవింద్ కృష్ణ, అజయ్ బంగా, శంతను నారాయణ్, పరాగ్ అగర్వాల్ వంటి వారు ఈ లిస్ట్లో స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే.తాజాగా భారత సంతతికి చెందిన...
Read More..1. లాస్ట్ ఏంజెల్స్ ఎన్ఆర్ఐ టిడిపి అధ్యక్షుడు నియామకం అమెరికాతో సహా వివిధ దేశాలలోని అనేక పట్టణాలకు ఎన్ఆర్ఐ టిడిపి కమిటీలను ప్రకటించింది.ఈ మేరకు లాస్ ఏంజెల్స్ ఎన్ఆర్ఐ టిడిపి అధ్యక్షుడిగా వెంకట్ ఆళ్ల నియమితులయ్యారు. 2.స్వలింగ పెళ్లిళ్లకు అమెరికా ఆమోదం...
Read More..రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడితో పాటు ఓ గర్భవతిని పొట్టనబెట్టుకున్న భారత సంతతి డ్రైవర్కు యూకే కోర్టు 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది.వివరాల్లోకి వెళితే… నిందితుడిని నితేష్ బిసెండరీ (31)గా గుర్తించారు.అతను ఈ ఏడాది ఆగస్ట్ 10న ఇంగ్లాండ్లోని రామ్స్గేట్లోని...
Read More..యూకేలోని భారత హైకమీషనర్ విక్రమ్ దొరైస్వామి లండన్లోని బకింగ్హామ్ ప్యాలెస్లో కింగ్ చార్లెస్ IIIని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తన పోస్టింగ్కు సంబంధించిన పత్రాలను ఆయనకు అధికారికంగా సమర్పించారు.బ్రిటన్కు సుదీర్ఘకాలం మహారాణిగా వ్యవహరించిన క్వీన్ ఎలిజబెత్ II ఈ ఏడాది సెప్టెంబర్లో...
Read More..అక్రమ మార్గాల్లో అమెరికాలో అడుగుపెట్టాలని భావించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అక్కడి బోర్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు.అలాగే సాహసాలు చేసి ప్రాణాలు పొగొట్టుకునేవారు ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు.కొద్దినెలల...
Read More..అమెరికా వెళ్ళాలి ,మంచి ఉద్యోగం సంపాదించాలి, అక్కడే స్థిరపడాలని కలలు కనే వారు చాలా మంది ఉంటారు.గతంలో అంటే వలసలు అప్పుడప్పుడే మొదలైన సమయంలో శాశ్వత నివాసం పొందేందుకు పెద్దగా సమయం పట్టేది కాదు పైగా పోటీ కూడా ఉండేది కాదు.కానీ...
Read More..అగ్ర రాజ్యం అమెరికాలో తెలుగు వాసిని అరుదైన పురస్కారం వరించింది.అమెరికాలో అత్యున్నత పురస్కారాలలో ఒక్కటైన ప్రెసిడెన్షియల్ జీవితకాల సాఫల్య పురస్కారం అందుకోనున్నారు.పూర్తి వివరాలలోకి వెళ్తే. ఆంధ్ర రాష్ట్రం నుంచీ ఎన్నో ఏళ్ళ క్రితమే ఎంతో మంది తెలుగు వారు అమెరికాకు వలసలు...
Read More..1.” అమెరికా లైబ్రరీలలో తెలుగు పుస్తకాలు ” అమెరికాలో ఆరు రాష్ట్రాల సమ్మేళనం సందర్భంగా న్యూ ఇంగ్లాండ్ ఏరియాలో తానా ఆధ్వర్యంలో ” అమెరికా లైబ్రరీలలో తెలుగు పుస్తకాలు” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2.66.50 కోట్లు గెల్చుకున్న భారత వ్యక్తి...
Read More..తన ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ (ఓసీఐ కార్డ్)ను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు స్వీడన్లోని భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ అశోక్ స్వైన్.దీనిపై జస్టిస్ ప్రతిభా ఎం సింగ్...
Read More..ఇన్వెస్టర్లను మిలియన్ డాలర్ల మేర మోసం చేసిన అభియోగంపై భారత సంతతికి చెందిన ఎగ్జిక్యూటివ్కు అమెరికా కోర్ట్ 13 ఏళ్లు జైలు శిక్ష విధించింది.నిందితుడిని అమెరికన్ డయాగ్నోస్టిక్స్ కంపెనీ ‘‘థెరానోస్’’ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రమేశ్ సన్నీ బల్వానీగా గుర్తించారు.ఇతను...
Read More..కెనడాలోనూ భారతీయులు రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు.ఇప్పటికే జస్టిన్ ట్రూడో మంత్రి వర్గంలో మంత్రులుగా పలువురు స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే.అలాగే చట్టసభ సభ్యులుగా, రాజకీయ పార్టీ నేతలుగానూ భారతీయులు రాణిస్తున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన నలుగురు వ్యక్తులు బ్రిటీష్ కొలంబియాలోని ఎన్డీపీ...
Read More..ప్రతీ రోజు పని, చేతి నిండా డబ్బు, తమ సొంత ప్రాంతంలో కంటే అత్యధికంగా డబ్బు వస్తుందనే ఆలోచనతో ఎంతో మంది భారతీయులు తమ ప్రాంతాలను, కుటుంబ సభ్యులను, విడిచి దేశాలు దాటుకుని మరీ విదేశాలకు కార్మికులుగా వలసలు వెళ్తుంటారు.అయితే వెళ్ళే...
Read More..బహుమతులు అడగటంలో తప్పులేదు కానీ అడగడానికి సమయం సందర్భం ఉండాలి అలాగే ఎదుటి వాళ్ళ పరిస్థితులను కూడా ఆర్థం చేసుకోవాలి.లేదంటే అవతలి వారి పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్టుగా ఉంటుంది, ఎంతో మానసిక సంఘర్షణకు కూడా లోనవుతారు.భారత్ నుంచీ విదేశాలకు వెళ్ళిన...
Read More..బ్రిటీష్ కర్రీ అవార్డ్స్ వేడుకలో భారతదేశంపై చేసిన జాత్యహంకార వ్యాఖ్యలకు సంబంధించి యూకే వ్యాపారవేత్త చార్లీ ముల్లిన్స్ (70) క్షమాపణలు చెప్పారు.భారత సంతతికి చెందిన టీవీ ప్రెజెంటర్ రంజ్ సింగ్తో పాటు కమ్యూనిటీ నుంచి తీవ్ర ప్రతిస్పందనలు రావడంతో చార్లీ దిగివచ్చారు.లండన్లోని...
Read More..కెనడా భారత్ మధ్య విమాన సర్వీసులకు సంబంధించి కొత్త ఒప్పందంలో పంజాబ్ను, ప్రధానంగా అమృత్సర్లోని శ్రీగురురామ్ దాస్జీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విస్మరించడంపై శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (ఎస్జీపీసీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.ఎస్జీపీసీ...
Read More..బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III బెడ్ఫోర్డ్షైర్లోని లుటన్లో నూతనంగా నిర్మించిన గురుద్వారాను మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా సిక్కు భక్తుడి మాదిరిగా తలకు కర్చీఫ్ కట్టుకుని గురుద్వారా మొత్తం కలియదిరిగారు.గురుద్వారా సభ్యులు, వాలంటీర్లను ఆయన అప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు.అలాగే లుటన్...
Read More..ఎక్కడ చూసినా లివింగ్ రిలేషన్ అని కామన్ గా చెప్తూ కలిసి ఉంటూ అవసరం లేదు అనుకుంటే విడిపోతూ ట్రెండ్ సెట్ చేస్తున్నాం అనుకుంటున్నారు కొంతమంది.అయితే కొన్ని దేశాలల్లో సహజీవనం చేయడానికి వీలు లేదు.ఇక మన దేశంలో సంస్కృతికి విలువనిచ్చి ఇలాంటివి...
Read More..రష్యా.ఉక్రెయిన్ దేశాల మధ్య గత కొద్ది నెలల నుండి యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ యుద్ధంలో రష్యా బలగాలు తీవ్రస్థాయిలో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్నాయి.ఉక్రెయిన్ ప్రధాన నగరాలను టార్గెట్ చేసుకుని రష్యా చేసిన దాడులకు… చాలామంది ప్రజలు దేశం విడిచి సరిహద్దుల...
Read More..ఒక అగ్ర దేశం చిన్న దేశంతో ఇంత కాలం యుద్ధం చేయడం అందరిని నివ్వెర పరుస్తోంది.దాదాపు తొమ్మిది నెలల నుంచి సాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధం లో గెలుపెవరిదో, ఎవరి చెప్పుచేతుల్లో ఎవరు ఉండాలి అని తెలియని సందిగ్ధం లో ఇరు...
Read More..లెక్కలు తప్పుగా చూపడం, ఫోర్జరీ చేసినందుకు గాను భారత సంతతికి చెందిన టెక్ కంపెనీ మాజీ సీఎఫ్వోకి సింగపూర్ న్యాయస్థానం 11 నెలల జైలు శిక్ష, 20 వేల సింగపూర్ డాలర్ల జరిమానా విధించింది.నిందితుడిని గురుచరణ్ సింగ్గా గుర్తించారు.TREK 2000 ఇంటర్నేషనల్లో...
Read More..సిక్కు వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ఖలిస్తాన్ కోసం ఇప్పటికే కెనడాలో రెఫరెండం నిర్వహించిన సంగతి తెలిసిందే.అయితే ఈసారి కెనడాలో కాకుండా ఆస్ట్రేలియాలో కావడం గమనార్హం.ఆ దేశ రాజధాని కాన్బెర్రాలో తదుపరి రౌండ్ ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని సిక్స్ ఫర్...
Read More..ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాల కారణంగా ఉద్యోగుల తొలగింపు తీవ్రతరమైంది.దిగ్గజ కంపెనీలు సైతం లే ఆఫ్లు ప్రకటిస్తున్నాయి.దీంతో అనేక దేశాల్లో వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు.రాబోయే రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.కానీ మరికొన్ని దేశాల్లో...
Read More..సహజంగా మనం చిన్న గుట్ట ఎక్కాలంటేనే ఆపసోపాలు పడతాం.అలాంటిది ఎవరెస్ట్ పర్వతం ఎక్కాలంటే, అక్కడి బేస్ క్యాంప్ కు చేరుకోవాలంటే ఒకసారి ఊహించుకుంటేనే ఊపిరి బిగుసుకుపోతుంది కదా.అలాంటిది మన భారత సంతతికి చెందిన బాలుడు అవలీలగా కొండలు, గుట్టలు ఎక్కి దిగేస్తున్నాడు.తాజాగా...
Read More..భారత్ నుంచీ ప్రతీ ఏటా ప్రపంచ నలుమూలలకు వెళ్లి చదువుకునేందుకు ఎంతో మంది విద్యార్ధులు వలసలు వెళ్తుంటారు.ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల వైపు ఎక్కువగా విద్యార్ధులు మొగ్గు చూపుతుంటారు.అయితే గతంలో అమెరికా కోవిడ్ ఆంక్షల కారణంగా ఆ...
Read More..1.ఘనంగా పీపుల్ ఫౌండేషన్ వార్షికోత్సవ వేడుకలు తెలుగు పీపుల్ ఫౌండేషన్ సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకలు న్యూ జెర్సీలోని జెపి స్టీవెన్స్ హై స్కూల్ వేదికగా ఘనంగా జరిగాయి.తెలుగు పీపుల్ ఫౌండేషన్ అధ్యక్షుడు కృష్ణ కోట ఆధ్వర్యంలో ఇవి జరిగాయి. ...
Read More..తన అత్యుత్తమ బోధనా ప్రతిభతో ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ ఓ భారత సంతతి ఉపాధ్యాయురాలు ఏకంగా ఆ దేశ ప్రధాన మంత్రి పురస్కారాన్ని అందుకున్నారు.వివరాల్లోకి వెళితే… మెల్బోర్న్ నగరానికి చెందిన వీణా నాయర్… వ్యూ బ్యాంక్ కాలేజ్ హెడ్ ఆఫ్ టెక్నాలజీగా, STEAM...
Read More..కెనడాలో భారతీయ మహిళ దారుణ హత్యకు గురవ్వడం సంచలనం సృష్టించింది.బ్రాంప్టన్ నగరంలో ఈ ఘటన జరిగింది.బాధితురాలిని 21 ఏళ్ల సిక్కు మహిళ పవన్ ప్రీత్ కౌర్గా గుర్తించారు.డిసెంబర్ 3న రాత్రి 10.40 గంటలకు క్రెడిట్ వ్యూ రోడ్, బ్రిటానియా రోడ్ వెస్ట్లో...
Read More..2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓటమిని డోనాల్డ్ ట్రంప్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.నెలలు గడుస్తున్నా ఆయనను ఆ జ్ఞాపకాలు వదిలిపెట్టడం లేదు.ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయంటూ అప్పట్లోనే ఆరోపణలు చేశారు.అంతేకాకుండా ఎన్నికలు ముగిసిన...
Read More..తప్పు చేస్తే శిక్ష అనుభవించి తీరాల్సిందే ఒకడుగు అటు ఇటు అయినా తప్పు చేస్తే దాని ఫలితం తప్పకుండా కనిపిస్తుంది.అమెరికాలో ఉంటున్న ఓ ప్రొఫెసర్ ను టార్గెట్ గా చేసుకున్న యువతి అతడిని ముగ్గులోకి దించింది, మెల్ల మెల్లగా అతడి నుంచీ...
Read More..అదృష్ట దేవత ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరికి తెలియదు, కొందరికి లక్కు అలా కలిసి వచ్చేస్తుందంతే.అలాంటి వాళ్లకు పట్టిందల్లా బంగారం అవుతూనే ఉంటుంది.అది లాటరీల రూపంలో అవ్వచ్చు లేదా వ్యాపారం, ఇలా ఏ రంగంలో అయినా సరే లక్కున్నోళ్ళదే రాజ్యం.ఈ...
Read More..ఘోరమైన కోవిడ్ వ్యాప్తి కారణంగా గత రెండు సంవత్సరాలు ప్రపంచానికి చాలా కష్టంగా ఉన్నాయి.ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద డిజాస్టర్ చూడలేదు.దీంతో చుట్టుపక్కల అంతా స్తంభించిపోయింది.ఇతర దేశాలు వేడిని అనుభవించినందున, మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కోవటానికి డ్రాగన్ దేశం చైనా వంతు...
Read More..ప్రపంచవ్యాప్తంగా రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ఒకపక్క రష్యా మరియు ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.ఇంకోపక్క ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కరోనా కంట్రోల్ లో ఉంటే చైనాలో అధిక కేసులు రావటం ఆందోళన కలిగిస్తుంది.ఇలాంటి తరుణంలో ఇండోనేషియాలో భారీ అగ్నిపర్వతం...
Read More..ప్రవాసులకు సకాలంలో న్యాయం జరిగేలా పంజాబ్లో ఎన్ఆర్ఐ కోర్టుల సంఖ్యను పెంచాలని నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ (ఎన్ఏపీఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నామ్ సింగ్ చాహల్ విజ్ఞప్తి చేశారు.సమస్యల పరిష్కారానికి గాను పంజాబ్ ప్రభుత్వం జలంధర్, మొహాలీ, లూథియానా, మోగా ,...
Read More..లండన్లోని బకింగ్హామ్ ప్యాలెస్లో జరిగిన కార్యక్రమంలో యూకే రాజకుటుంబం నుంచి భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త, స్వచ్ఛంద సేవా కార్యకర్త మోహన్ మాన్సిగాని ప్రతిష్టాత్మక ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్’ (ఓబీఈ) అందుకున్నారు.నార్త్ లండన్కు చెందిన మోహన్.సెయింట్ జాన్ అంబులెన్స్...
Read More..అమెరికాలో పోలీస్ కు, దొంగకు మధ్య జరిగిన ఓ సంఘటన ఈ ఏటి మేటి ఘటనగా మిగిలిపోతుంది.పోలీసులు సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ కు దొంగ ఇచ్చిన రిప్లై నవ్వు పుట్టిస్తే ఆ తరువాత జరిగిన తతంగం మొత్తం మాంచి...
Read More..భారత్ నుంచీ ప్రపంచ దేశాలకు వలసలు వెళ్ళిన భారతీయులు అక్కడ స్థిరపడి భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు లేదా కుటుంబ సభ్యులకు సభ్యులకు డబ్బు పంపేందుకు, ఇతరాత్రా కారణాల ద్వారా డబ్బును పంపుతుంటారు.అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఊహించని స్థాయిలో...
Read More..ఓపెన్ వర్క్ పర్మిట్ వున్న వారి జీవిత భాగస్వాములకు కెనడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది.ఈ తరహా పర్మిట్ వున్న వారి జీవిత భాగస్వాములు 2023 నుంచి దేశంలో వర్క్ పర్మిట్ పొందడానికి అర్హులని ప్రకటించింది.ఈ నిర్ణయం వల్ల కెనడాలో పెద్ద సంఖ్యలో...
Read More..ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్కు అరుదైన అవార్డ్ లభించింది.అమెరికాలోని ప్రతిష్టాత్మక జాతీయ మానవహక్కుల మ్యూజియం ఆయనను ‘‘ఎమిసరీ ఆఫ్ పీస్’’ (శాంతి దూత) పురస్కారంతో సత్కరించింది.ఐ స్టాండ్ ఫర్ పీస్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం అమెరికా...
Read More..గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పద్మభూషణ్ అవార్డ్ను అందుకున్నారు.శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమంలో అమెరికాలో భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సంధు ఆయనకు శుక్రవారం అవార్డ్ను బహూకరించారు.ఈ కార్యక్రమానికి సుందర్ పిచాయ్ కుటుంబ సభ్యులతో పాటు భారత కాన్సుల్ జనరల్ టీవీ నాగేంద్ర...
Read More..ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటి రష్యా.అటువంటి ఈ దేశానికి అధ్యక్షుడిగా ఉన్న వ్లాదిమిర్ పుతిన్.ఇటీవల పలు అనారోగ్య సమస్యలకు గురైనట్లు వార్తలు రావడం తెలిసిందే.అంతేకాకుండా ఆయనకు క్యాన్సర్ సోకినట్లు కూడా ప్రచారం జరుగుతూ ఉంది.పరిస్థితి ఇలా ఉంటే వ్లాదిమిర్ పుతిన్...
Read More..తల్లి తండ్రులు వద్దనుకున్నారో, లేదంటే ఎవరైనా ఎత్తుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారో కానీ విధి వక్రించడంతో ఓ బాలుడు అనాధగా మారిపోయాడు.ఓ స్వచ్చంద సంస్థ ఆ బాలుడిని తమ వద్దకు తీసుకువచ్చి సాకుతోంది.ఈ క్రమంలో ఊహించని విధంగా సదరు బాలుడు మాకు కాలంటూ...
Read More..1.ఐక్యరాజ్యసమితిలో భారత్ వార్నింగ్ హోమియంపై ప్రజాస్వామ్యంపై ఏం చేయాలో ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడాలో భారత్ కు చెప్పనవసరం లేదని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్షురాలు రుచిరా కాంబోజ్ అన్నారు. 2.భారీగా ఉక్రెయిన్ సైనికుల మృతి ...
Read More..మహిళా క్యాబ్ డ్రైవర్తో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా బెదిరించిన కేసులో భారత సంతతికి చెందిన బ్రిటీష్ పోలీస్ అధికారి దోషిగా తేలాడు.లండన్ సౌత్ ఈస్ట్ కమాండ్ యూనిట్కు అటాచ్ అయిన ట్రైనీ డిటెక్టివ్ కానిస్టేబుల్ అజిత్ పాల్ లోటే ఈ కేసుకు...
Read More..నవంబర్ 23న కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్ధి మరణించిన సంగతి తెలిసిందే.దీనికి సంబంధించి 60 ఏళ్ల డ్రైవర్ను టొరంటో పోలీసులు అరెస్ట్ చేశారు.నగరంలోని మిడ్టౌన్ యోంగే స్ట్రీట్ సెయింట్ క్లెయిర్ అవెన్యూ కూడలి వద్ద అతని సైకిల్ను పికప్...
Read More..కాంగ్రెస్ నేత, పంజాబీ సింగ్ సిద్ధూ మూసేవాలా హత్యకు ప్రధాన సూత్రధారి గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఇతను కరడుగట్టిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్కి అత్యంత సన్నిహితుడు.గోల్డీ బ్రార్ ఇటీవల కెనడా నుంచి...
Read More..నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దాని ఫలితం తరువాత నాలిక కరుచుకునే పరిస్థితికి దారి తీస్తుంది, ఒక్కో సారి దేహశుద్ది కూడా అవుతుంది.ఇంచు మించు ఇలాంటి అనుభవమే భారత సంతతి ఇండో అమెరికన్ యువతికి ఎదురయ్యింది.దేహశుద్ది అవలేదు...
Read More..1.ఆస్ట్రేలియాలో అవదానార్చన ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో డిసెంబర్ 3న ‘ తటవర్తి గురుకులం ఆధ్వర్యంలో అవదానార్చన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. 2.ఒమన్ లో ఇంజినీర్ల వర్క్ పర్మిట్లకు కొత్త రూల్స్ గల్ఫ్ దేశం ఒమన్ ఇంజినీర్ల వర్క్ పర్మిట్ల జారీ...
Read More..దేశంలో నెలకొన్న వలస సంక్షోభంపై యూకే హోంమంత్రి, భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.దీనిపై పలువురు రాజకీయ నేతలు, వివిధ వర్గాల ప్రజలు, మీడియా ఆమెపై మండిపడుతున్నాయి.తాజాగా భారత సంతతికి చెందిన పోలీస్...
Read More..తూర్పు ఇంగ్లాండ్లోని బెడ్ఫోర్డ్షైర్లో నూతనంగా నిర్మించిన గురుద్వారాను బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III ప్రారంభించనున్నారు.వచ్చే మంగళవారం కింగ్ చార్లెస్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుందని స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేసింది.కరోనా సమయంలో ఈ గురుద్వారాలోని లంగర్ ద్వారా...
Read More..లిజ్ ట్రస్ రాజీనామాతో బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.తద్వారా ఈ పదవిని అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తిగా ఆయన రికార్డుల్లోకెక్కారు.దేశాన్ని గాడిలో పెట్టేందుకు రిషి సునాక్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో విమర్శలు...
Read More..మధ్య ఆసియాలో ఇటు చైనా అటు రష్యా దేశాల మధ్య ఉన్న దేశం మంగోలియా.1922 లో సర్వ స్వతంత్రమైంది.పశువుల పెంపకం అక్కడి ప్రజల ప్రధాన వృత్తి.బౌద్ధ మతం ఎక్కువ ఉంది.గ్రేట్ పీపుల్స్ ఖురాల్ చైనా ,మంగోలియా మధ్య ఉన్నది పాత స్నేహమే.అయితే...
Read More..ఆస్ట్రేలియా లో ఉంటున్న భారతీయులకు రక్షణ కరువయ్యింది.వరుసగా జరుగుతున్న దాడులతో భయాందోళనలకు లోనవుతున్నారు.కొద్ది రోజుల క్రితం భారత్ కు చెందిన జానక్ పటేల్ అనే వ్యక్తిపై దాడి జరిగిన ఘటన అందరికి తెలిసిందే ఆక్లాండ్ లో అతడు పనిచేసే ప్రాంతంలోనే అతడిని...
Read More..అమెరికాలో ఎంతో కాలంగా అనుమతికి నోచుకోని కీలక బిల్లుకు అధ్యక్షుడు బిడెన్ సంతకం చేశారు.స్వలింగ సంపర్క అలాగే కులాంతర వివాహాలను చేసుకునేవారికి రక్షణ కల్పించేందుకు, సమానాత్వాన్ని చట్టి చెప్పేలా ఈ బిల్లు రూపొందించబడింది.ఈ బిల్లు ఆమోదం పొందేందుకు 12 మంది రిపబ్లికన్స్...
Read More..రష్యా.ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలకు వణికు పుట్టిస్తుంది.ఇప్పటికే ఈ యుద్ధం వలన ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి.ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మరోపక్క రష్యా మాత్రం ఉక్రెయిన్ నీ సమూలంగా అంధకారంలోకి నెట్టేసేటట్లు దాడులు చేస్తున్నాయి. రష్యా...
Read More..ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టాలలో పెళ్లి కూడా ఒకటి.పెళ్లి తర్వాత సంతోషంగా జీవనం సాగించాలని చాలామంది భావిస్తారు.అలా జీవనం సాగించడం కోసం ప్రణాళికలను సైతం సిద్ధం చేసుకుంటారు.అయితే విధిరాతను ఎవ్వరూ మార్చలేరు.ప్రముఖ సింగర్ పెళ్లైన కొన్ని గంటలకే మృతి...
Read More..సొంత ఊరిలో ఉపాది కంటే కూడా ఎడారి దేశంలో చేతినిండా పని దొరుకుంటుందని, ఇంకా ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చునని భావించి అరబ్బు దేశాలకు ఎంతో మంది పయనమవుతారు.తీరా అక్కడికి వెళ్ళిన తరువాత చేసే పని నచ్చక పొతే వెనక్కి తిరిగి రాలేని...
Read More..కువైట్ అనగానే సహజంగా వలస కార్మికులు అత్యధికంగా వెళ్ళే అరబ్బు దేశంగానే కనిపిస్తుంది అయితే అక్కడ ఎన్నో రంగాలలో నిపుణులైన వారికి మంచి అవకాశాలు కూడా ఉంటాయి.అంతేకాదు వ్యాపారాన్ని ప్రారంభించి అభివృద్ధి చేసుకోవాలనుకునే వారికి అరబ్బు దేశాలు ఎంతో అనుకూలంగా ఉంటాయి,...
Read More..సింగపూర్లో విషాదం చోటు చేసుకుంది.విధి నిర్వహణలో వుండగానే ప్రమాదవశాత్తూ సముద్రంలో పడి భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు.వివరాల్లోకి వెళితే.నవంబర్ 25వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో మెర్లిమావు రోడ్లోని సింగపూర్ రిఫైనింగ్ కంపెనీలో బాధితుడు విధుల్లో వుండగా ఈ ఘటన జరిగిందని...
Read More..అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భారతీయ విద్యార్ధి ప్రస్తుతం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టామిట్టాడుతున్నాడు.వివరాల్లోకి వెళితే.ఈ నెల ప్రారంభంలో న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధితుడి మెదడుకు గాయమవ్వగా.పక్కటెముకలు సైతం విరిగిపోయాయి.న్యూజెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుంటున్న...
Read More..వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం భారతీయులు ఎక్కువగా వెళ్లే దేశాల్లో కెనడా కూడా ఒకటి.మెరుగైన జీవనం, ఉపాధి అవకాశాలు, నాణ్యమైన విద్యను అందిస్తూ ఈ దేశం భారతీయులను ఆకట్టుకుంటోంది.ఇక .మనదేశంలోని పంజాబ్ రాష్ట్రానికి కెనడాతో తొలి నుంచి అనుబంధం ఎక్కువ.దశాబ్ధాల అనుబంధంతో...
Read More..తెలుగు బాష గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన బాషలలో మన తెలుగు బాష ఒకటి.అలాంటి తెలుగు బాషను ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకువస్తూ, మనదైన తెలుగును ప్రపంచానికి పరిచయం చేస్తూ విదేశీయులు సైతం తెలుగు బాష కు ఆకర్షితులైయ్యేలా...
Read More..మన స్వేచా భారత దేశంలో ఎలాంటి వ్యాఖ్యలు చేసినా పెద్దగా పట్టించుకోదు మన భారత దేశం, ఏ తీరున వ్యవహరించినా మనోళ్ళే గా పోనీలే అని ఊరుకుంటుంది.ఇదే అదునుగా చూసుకుని కొందరు సొంత దేశాన్నే ఇష్టా రాజ్యంగా తిడుతుంటారు, ఎక్కడి నుంచో...
Read More..భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రస్తుతం ప్రపంచం జేజేలు పలుకుతోంది.దీనికి మన పూర్వీకులు వేసిన బలమైన పునాదియే కారణం.ధర్మం, న్యాయం పట్ల భారతీయులు కొన్ని నిబద్ధతలను పాటించారు.ఎంతోమంది విదేశీయులు ఎన్ని రకాలుగా ప్రలోభాలకు గురిచేసినా భారతీయ సంస్కృతి చెక్కు చెదరక పరిఢవిల్లుతోంది. కర్మభూమిగా,...
Read More..భాష మానవజాతి మనుగడకు ఆధారం.ఒక వ్యక్తి తనలోని భావాలను ఇతరులకు తెలియజేయడానికి భాష అత్యవసరం.మానవజాతి పరిణామ క్రమంలోనే భాష పుట్టింది.దీని ద్వారా ఎంతో అభివృద్ధి జరిగింది.ఎన్నో నాగరికతల గురించి భవిష్యత్ తరాలు తెలుసుకోవడానికి భాష ఉపయోగపడింది.కాలక్రమంలో ఎన్నో భాషలు అంతరించిపోగా, ఇంకొన్ని...
Read More..భారత ఆర్ధిక రాజధాని ముంబైలో 2008 నవంబర్ 26న పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన భీకర దాడులకు 14 ఏళ్లు నిండాయి.ఈ ఘటనతో భారత్తో పాటు యావత్ ప్రపంచం వణికిపోయింది.ఈ నెత్తుటి క్రీడలో ఇండియాతో పాటు 14 దేశాలకు చెందిన మొత్తం 166...
Read More..ఎన్నో నాటకీయ పరిణామాల తరువాత బ్రిటన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన భారత సంతతి వ్యక్తి రిషి సునక్.ప్రధాని కాక ముందు రిషి సునక్ వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నా వాటి ప్రభావం అతడి గెలుపుపై పెద్దగా కనపడలేదు, ఖరీదైనా టీ కప్పులలో...
Read More..అమెరికా వెళ్లి చదువుకోవాలనే కల ఎంతో మందికి ఉంటుంది, ఆ కలను నిజం చేసుకోవడానికి ఉన్న ఊరును, కన్న తల్లి తండ్రులను, స్నేహితులను విడిచి సుదూరంగా కొన్నేళ్ళ పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితులు ఉన్నా తమ తల్లి తండ్రుల కలను నిజం...
Read More..అమెరికాలో భారతీయులు సారథులుగా వున్న కంపెనీలు, సంస్థలు మంచి స్థాయిలో వున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో మరిన్ని సంస్థలు కూడా భారతీయులకే నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నాయి.ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, పెప్సీకో, మాస్టర్ కార్డ్, అడోబ్ వంటి దిగ్గజ సంస్థలు భారతీయుల సారథ్యంలోనే...
Read More..కెనడాలో విషాదం చోటు చేసుకుంది.రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్ధి దుర్మరణం పాలయ్యాడు.బుధవారం టొరంటోలో సైకిల్ తొక్కుతూ పాదచారుల క్రాస్వాక్ను దాటుతుండగా అదే సమయంలో దూసుకొచ్చిన ట్రక్కు అతనిని ఢీకొట్టి కొద్దిదూరం ఈడ్చుకెళ్లింది.పోలీసులు అతడి వివరాలను ఇంకా గుర్తించలేదు.అయితే మృతుడి పేరు కార్తీక్...
Read More..ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ చైనానీ అతలాకుతలం చేస్తోంది.మిగతా ప్రపంచ దేశాలలో కరోనా చాలావరకు కంట్రోల్ లో ఉంది.కానీ కరోనా పుట్టినిల్లు చైనాలో మాత్రం కేసులు భారీ ఎత్తున వస్తున్నాయి.దీంతో చైనా ప్రభుత్వం ఎక్కడికక్కడ లాక్ డౌన్ లు ప్రకటిస్తూ...
Read More..నలుగురిలో షర్టు ఎగిరినా, చీర పక్కకు తొలగినా, ప్యాంటు జారినా చాలా మంది సిగ్గు పడతారు.నలుగురిలో ఇలా జరిగితే చాలా బాధ పడిపోతారు.అయితే ఏకంగా 2,500ల మంది స్త్రీ, పురుషులు ఒంటిపై నూలు పోగు లేకుండా నిలబడ్డారు.అంతా బీచ్ వద్దకు ఒకేసారి...
Read More..బ్రిటన్ ఎదుర్కుంటున్న వలసల సమస్యలను పరిష్కరించే దిశగా ఆ దేశ కొత్త ప్రధాని భారత సంతతి మూలాలున్న రిషి సునక్ కీలక నిర్ణయం తీసుకున్నారు.వలసలను నిపిపివేయడం ద్వారా కొంత మేర సమస్యలు తగ్గుతాయని భావిస్తున్న బ్రిటన్ ప్రభుత్వం ఆ దిశగా వేగంగా...
Read More..భారతీయులు, భారతీయ సంతతి వ్యక్తులు రంగాలలో తమ సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నారు.గ్లోబల్ ఏంఎన్ సీలకు నాయకత్వం వహించడం నుండి పాశ్చాత్య దేశాలలో ప్రతినిధుల సభలో మంచి స్థానాలను కలిగి ఉండటం నుండి సంపదలో ఆంగ్లేయులకు గట్టి పోటీ ఇవ్వడం వరకు ప్రజాదరణ రోజురోజుకు...
Read More..డ్రగ్స్ కేసులో ఉరిశిక్ష పడిన ముగ్గురు భారత సంతతి వ్యక్తులకు కోర్టులో నిరాశే ఎదురైంది.ఉరిశిక్షను రద్దు చేయాల్సిందిగా కోరుతూ ఈ ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్ను సింగపూర్ హైకోర్ట్ కొట్టివేసింది.వీరితో పాటు మరో సింగపూర్ మలేషియా సంతతి వ్యక్తికి కూడా న్యాయస్థానంలో...
Read More..లిజ్ ట్రస్ రాజీనామాతో బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.తద్వారా ఈ పదవిని అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తిగా ఆయన రికార్డుల్లోకెక్కారు.దేశాన్ని గాడిలో పెట్టేందుకు రిషి సునాక్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.దీనిపై విమర్శలు వస్తున్నప్పటికీ...
Read More..అందుగలరిందుగల రనే సందేహం వలదు ఏ దేశంలోనైనా మన భారతీయులు గలరు అంటూ ఎన్నారైల గురించి ఓ చలోక్తిని వాడుతుంటారు చాలామంది.అవును నిజమే ఏ దేశం వెళ్ళినా సరే మన భారతీయుల హవా తప్పకుండా అక్కడ కనిపిస్తుంది.అగ్ర రాజ్యం అమెరికా అయినా...
Read More..తల్లి కడుపులోంచి బయటపడ్డప్పటి నుంచి మనిషి ప్రయాణిస్తూనే వున్నాడు.ఆదిమ కాలంలో తిండి, స్థిరజీవనం, ఆశ్రయం కోసం మనిషి నిరంతరం ప్రయాణం సాగించేవాడు.ఈ క్రమంలో వేటలుండేవి, కొట్లాటలుండేవి.కాలం గడిచింది ఖండాలు, దేశాలు ఏర్పడ్డాయి.కానీ వలసలు మాత్రం ఆగడం లేదు.ఒకప్పుడు తన కోసం ప్రయాణిస్తే.ఇప్పుడు...
Read More..జా అల్లూరి (శ్రీమతి.ఆసియా USA 2023) సరోజా అల్లూరి Mrs.ASIA USA 2023 విజేతగా అత్యంత ప్రతిష్టాత్మకమైన అధికారిక మరియు పోటీ టైటిల్గా కిరీటాన్ని పొందారు! .ఈ టైటిల్ను గెలుచుకున్న తొలి దక్షిణ భారత తెలుగు మహిళ.ప్రధాన టైటిల్తో పాటు ఆమెకు...
Read More..అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో తెలియదు కానీ రాసి పెట్టి ఉండాలే కానీ దీనెమ్మా జీవితం ఎన్ని మలుపులైనా తిరుగుతుంది.అయితే లక్కు తొందరగా వచ్చేసి దశ తిరగాలంటే మాత్రం చాలా మంది లాటరీ లానే నమ్ముకుంటారు.లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తూ ఒక్కసారిగా...
Read More..ఆస్ట్రేలియన్ పౌరురాలిని దారుణంగా చంపిన కేసులో మోస్ట్ వాంటెడ్గా వున్న పంజాబీ వ్యక్తిని శుక్రవారం ఢిల్లీ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు.వివరాల్లోకి వెళితే.పంజాబ్లోని బటర్ కలాన్కు చెందిన రాజ్వీందర్ సింగ్ ఆస్ట్రేలియాలోని ఇన్నిస్ ఫైల్లో నివసిస్తూ, అక్కడే నర్సుగా పనిచేస్తున్నాడు.ఈ క్రమంలో...
Read More..అల్లుడు తనను మోసం చేశాడంటూ సొంత మామ ఆరోపించడం దుబాయ్లోని భారతీయ కమ్యూనిటీలో కలకలం రేపుతోంది.వివరాల్లోకి వెళితే.కేరళలోని కాసరగాడ్కు చెందిన మొహ్మద్ హఫీజ్కు 2017లో దుబాయ్కి చెందిన ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త అబ్ధుల్ లాహిర్ హాసన్ కుమార్తెతో వివాహం జరిగింది.ఈ క్రమంలో అల్లుడికి...
Read More..వృత్తి, ఉద్యోగ వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడ కీలక స్థానాలకు చేరుకుంటున్న సంగతి తెలిసింది.శాస్త్రవేత్తలుగా, డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, రాజకీయ నాయకులుగా రాణిస్తున్నారు.అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాలలో భారతీయుల ప్రాబల్యం పెరుగుతోంది.తాజాగా యూరోపియన్ దేశం జర్మనీలోనూ ఇప్పుడిప్పుడే భారతీయుల...
Read More..ప్రశాంతంగం ఉన్న ప్రజల్లోకి కరోనా వచ్చి విలయతాండవం చేసింది.ఒక్కసారిగా వచ్చిన కరోనా అందరిని ఉక్కిరిబిక్కిరి చేసింది.స్కూల్లు, ఆఫీసులు ప్రతి ఒక్కటి మూసి వేశారు.చైనాలో పుట్టిన కరోనా ప్రతి ఒక్క దేశానికి క్రమంగా విస్తరించింది.అయితే చైనాలోనే కరోనా పుట్టింది అని పలువురు నిపుణులు...
Read More..ప్రశాంతతకు మారుపేరైన న్యూజిలాండ్లో దారుణం చోటు చేసుకుంది.భారత సంతతికి చెందిన వ్యక్తి ఒకరు తాను పనిచేసే డైరీ ఫామ్లోనే హత్యకు గురయ్యాడు.సెంట్రల్ ఆక్లాండ్కు సమీపంలోని సాండ్రింగ్హామ్లోని రోజ్ కాటేజ్ సూపరెట్లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.యజమానులు భారతదేశానికి సెలవుల...
Read More..గ్లోబల్ టీచర్ ప్రైజ్ వ్యవస్థాపకుడు, భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త సన్నీ వర్కీ బుధవారం విద్యా రంగానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.విద్యా ఫలితాలను మెరుగుపరిచే జ్ఞానాన్ని పంచుకునే విధంగా పాఠశాలలకు సహాయపడేందుకు అంతర్జాతీయ స్థాయిలో ఓ ప్రాతినిథ్య సంస్థను ప్రారంభించారు.‘‘...
Read More..కెనడాలో భారతీయ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. సర్రేలో హైస్కూల్ పార్కింగ్ స్థలంలో జరిగిన గొడవలో కత్తిపోట్లకు గురైన బాధితుడు ప్రాణాలు కోల్పోయినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.మృతుడిని మెహక్ప్రీత్ సేథీ (18)గా గుర్తించారు.ఇతను న్యూటన్ ప్రాంతంలోని 12600 66 అవెన్యూలో వున్న తమనావిస్...
Read More..నిత్యం మనదేశంనుండి విదేశాలకు ఎంతోమంది వలసదారులు తేలిపోతూ వుంటారు.ఈ క్రమంలో అనేక దేశాలు కొత్తకొత్త రూల్స్ ని అమలులోకి తెస్తున్నాయి.ఒక్కో దేశం షరతులు ఒక్కో విధంగా ఉంటాయి.అవి వింటే కాస్త విడ్డురంగా అనిపిస్తుంది.తాజాగా తమ దేశంలోకి వచ్చే విదేశీ ప్రయాణికుల విషయంలో...
Read More..మంచి పనులు చేస్తే అంతా మంచే జరుగుతుంది, ఫలితం ఆశించకుండా నీ పని నువ్వు చేసుకుని వెళ్తే అందుకు తగ్గ ప్రతిఫలం తప్పకుండా వస్తుందని అంటుంటారు పెద్దలు.ఇది అక్షర సత్యం, అయితే కొందరికి ఇలాంటి అనుభూతి లేటుగా ఎదురైనా కొందరికి మాత్రం...
Read More..అగ్ర రాజ్యం అమెరికాలో మరో సారి గన్ కల్చర్ విరుచుకుపడింది.ఈ సారి వర్జీనియాలోని ఓ స్టోర్ లో జరిగిన కాల్పులలో భారీ ప్రాణ నష్టం జరిగింది.దాంతో మరో సారి గన్ కల్చర్ పై తీవ్ర స్థాయిలో చర్చ మొదలయ్యింది.కాగా ఈ ఘటనలో...
Read More..2500 పౌండ్ల ఆహారాన్ని విరాళంగా అందించిన నాట్స్ అమెరికాలో భాషే రమ్యం.సేవే గమ్యం అంటూ ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్లోరిడాలో నిర్వహించిన ఫుడ్ డ్రైవ్కు మంచి స్పందన లభించింది.ధ్యాంక్స్ గివింగ్ బ్యాక్లో భాగంగా టంపాబే నాట్స్...
Read More..ప్రపంచం మొత్తం స్తంభించిపోవడంతో కోవిడ్ వ్యాప్తి మన చుట్టూ ఉన్న అనేక విషయాలపై ప్రభావం చూపింది.కోవిడ్తో అమెరికా తీవ్రంగా నష్టపోవడంతో యునైటెడ్ స్టేట్స్ వీసా దరఖాస్తు ప్రక్రియ దాదాపు ఒక సంవత్సరం పాటు నిలిపివేయబడింది.మొదటి వేవ్ సమయంలో ప్రతిచోటా కోవిడ్ ఇన్ఫెక్షన్లు...
Read More..కోవిడ్ మహమ్మారి తర్వాత విదేశీయులపై ప్రయాణ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాతి నుంచి కరోనాకు ముందు వున్న పరిస్ధితులను కల్పించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.దీనిలో భాగంగా వలసదారులకు, పర్యాటకులకు గమ్యస్థానంగా మారడానికి ప్రణాళికలను రూపొందిస్తోంది.ఇటీవల ఆస్ట్రేలియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్,...
Read More..కెనడా- పంజాబ్ రాష్ట్రాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ నడపాలంటూ కెనడాలో స్థిరపడిన సిక్కు ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు.కెనడాలో సిక్కులు, పంజాబీలు, ఇతర భారతీయుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో డైరెక్ట్ ఫ్లైట్స్ నడపాలని వారు ఆ దేశ ప్రభుత్వ విమానయాన సంస్థను...
Read More..భారతీయ జంటను హత్య చేసిన కేసులో దోషిగా తేలిన పాక్ జాతీయుడు మరణశిక్షను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది.వివరాల్లోకి వెళితే.వ్యాపారవేత్త హిరేన్ అధియా, అతని భార్య విధిని నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న 28 ఏళ్ల పాక్ జాతీయుడు...
Read More..అమెరికాలో ఆర్ధిక మాంద్యం దెబ్బ అక్కడ పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది.ఇప్పటికే బడా సంస్థలు ఎన్నో ఉద్యోగాలలో కోతలు విధించాయి.ముఖ్యంగా హెచ్-1బి వీసా పై వచ్చిన వృత్తి నిపుణులకు ఈ పరిణామం షాక్ కి గురిచేస్తోంది.ఎన్నో ఏళ్ళ నుంచీ...
Read More..హ్యూస్టన్: నవంబర్: 22: తెలుగు వారి కోసం అమెరికాలో అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) తాజాగా బాల,బాలికలలో క్రీడా స్ఫూర్తిని రగిలించేందుకు టెన్నీస్ టోర్నమెంట్ నిర్వహించింది.నాట్స్ హ్యూస్టన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్ సింగిల్స్ టెన్నీస్ టోర్నమెంట్కు...
Read More..చికాగో: నవంబర్: 21: భాషే రమ్యం.సేవే గమ్యం నినాదంతో ముందుకు వెళ్తున్నఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా చికాగోలో నిర్వహించిన థ్యాంక్స్ గివింగ్ బ్యాక్ కార్యక్రమానికి చక్కటి స్పందన లభించింది.చికాగో నాట్స్ విభాగం చేపట్టిన ఈ కార్యక్రమంలో దాదాపు 100...
Read More..సింగపూర్లో భారత సంతతికి చెందిన 64 ఏళ్ల వృద్ధురాలు .తన కుమార్తె ఇంట్లో పని చేస్తున్న మయన్మార్కు చెందిన పనిమనిషిని దుర్భాషలాడటంతో పాటు చిత్రహింసలు పెట్టినట్లు అంగీకరించింది.నిందితురాలిని ప్రేమ ఎస్ నారాయణ స్వామిగా గుర్తించారు.ఆమె 48 అభియోగాలను అంగీకరించారు.తన కుమార్తె ఇంట్లో...
Read More..న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఓటు హక్కు వయసును తగ్గిస్తూ కొత్త చట్టాన్ని రూపొందించబోతోంది.ఓటింగ్ వయస్సును 18 నుండి 16కి తగ్గించడాన్ని న్యూజిలాండ్ ప్రభుత్వం పరిశీలిస్తోంది.ఆ దేశ ప్రధాన మంత్రి జసిండా ఆర్డెర్న్ పార్లమెంటులో ఒక చట్టాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు.సుప్రీంకోర్టు...
Read More..వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు ఇప్పుడు కీలక స్థానాల్లో వున్న సంగతి తెలిసిందే.రాజకీయాల్లోనూ రాణిస్తూ పలు కీలక పదవులను సొంతం చేసుకుంటున్నారు.అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాలలో భారతీయుల ప్రాబల్యం ఎక్కువగా వున్న సంగతి తెలిసిందే.అక్కడి...
Read More..అమెరికాలోని ఎలాంటి లాభాపేక్ష లేకుండా భారతీయ కళలు, తెలుగు బాష సంస్కృతం, నేర్చుకోవడానికి ఏర్పాటు చేయబడిన విశ్వవిద్యాలయం సిలికానాంధ్ర వర్సిటీ.అమెరికాలోని కాలిఫోర్నియా లో మిల్పిటాస్ నగరంలో స్థాపించబడిన ఈ వర్సిటీ ప్రస్తుతం ఎన్నో సేవలు అందిస్తోంది ముఖ్యంగా భారతీయ కళలు ,...
Read More..ఉద్యోగం కోసమో, వ్యాపార లేదా విద్యా ఇలా ఏ కారణం చేతనో విదేశాలు వలసలు వెళ్ళే వారు తప్పనిసరిగా ఆయా దేశాలలో అమలయ్యే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి లేదంటే జరగరాని తప్పు జరిగితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.తెలిసి జరిగినా,...
Read More..అగ్ర రాజ్యం లో గన్ కల్చర్ మరోసారి విరుచుకు పడింది.ఓ నైట్ క్లబ్ పై గుర్తు తెలియని దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా చాలామంది అమెరికన్ పౌరులు తీవ్ర గాయాలు అయినట్టుగా తెలుస్తోంది పూర్తి...
Read More..అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు.రాబోయే ఎన్నికలు ఆయన పదవికి మూడోసారి ఎన్నిక కానున్నాయి.దీనికి ముందు ట్విట్టర్ యొక్క కొత్త బాస్ ఎలాన్ మస్క్ తన ఖాతాను పునరుద్ధరించనున్నట్లు అతనికి శుభవార్త...
Read More..అమెరికాలో మంచు కురవడం సహజమైన విషయమే, అమెరికన్స్ మంచు కురిసే సమయంలో చాలా సరదాగా గడుపుతారు, మంచులో ఆడుకుంటారు కూడా, అయితే ప్రస్తుతం అమెరికాను మంచు తుఫాను ముంచేస్తోంది.గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో మంచు పెరుకుపోతోంది.గడిచిన రెండు రోజులుగా...
Read More..అమెరికాలో ఆర్థిక మాంద్యం దెబ్బకు టెక్ దిగ్గజాలన్నీ గొల్లుమంటున్నాయి.కరోనా సమయంలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ దిద్దుబాటు చర్యలలో భాగంగానే బడా కంపెనీలన్నీ ప్రస్తుతం ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి.దాంతో ఎక్కడ కోతలు విధించాలో గడిచిన ఏడాది నుంచి...
Read More..సిక్కులు తమ మత విశ్వాసాలను తూచా తప్పకుండా పాటిస్తారు.ప్రాణాలు పోయినా సరే వాటిని విడిచిపెట్టరు.తలపాగా, గడ్డం, చిన్న కత్తి అన్నవి సిక్కు మతాన్ని అనుసరించే మగవాళ్లు ఖచ్చితంగా ఫాలో అవుతారు.ఏ దేశమేగినా ఎందుకాలిడినా సిక్కు మతస్తులు తమ సంస్కృతీ సంప్రదాయాలను ఏమాత్రం...
Read More..కెనడాలోని ప్రతిష్టాత్మక మెక్గిల్ యూనివర్సిటీలో భారతీయుడికి కీలక పదవి దక్కింది.భారత సంతతికి చెందిన ప్లాంట్ ఫిజియాలజిస్ట్ ప్రొఫెసర్ హెచ్ దీప్ సైనీ మెక్గిల్ యూనివర్సిటీకి ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్గా నియమితులయ్యారు.దాదాపు 10 వేలకు పైగా విదేశీ విద్యార్ధులకు ఈ యూనివర్సిటీ నిలయంగా...
Read More..భారత్ నుంచి విదేశాలకు ఎంతోమంది విద్యార్థులు అమెరికాకు ఉన్నత చదువుల కోసం వలస వెళ్తున్నారు. అమెరికా వెళ్లి చదువుకోవాలి, అక్కడే మంచి ఉద్యోగం సాధించి శాశ్వతంగా స్థిరపడాలని కలలు కంటుంటారు.అనుకున్నట్టుగానే మన భారతీయ విద్యార్ధులు మనదైన ప్రతిభతో అక్కడే ఉద్యోగాలు సాధించి...
Read More..వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడ కీలక స్థానాలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే.ఇక ఎన్నికల్లో అభ్యర్ధుల గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో భారతీయులు వున్నారు.ఈ విషయం పలు దేశాల్లో జరిగిన ఎన్నికల్లో రుజువైంది కూడా.తాజాగా ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర...
Read More..దివంగత పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా తల్లిదండ్రులు బాల్కౌర్ సింగ్, చరణ్ కౌర్లు యూకే వెళ్లారు.నవంబర్ 24 వరకు అక్కడే వుండి కుమారుడి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ‘‘ఇన్సాఫ్ మార్చ్’’లో వారు పాల్గొంటారు.ఈ విషయాన్ని సిద్దూ మామ చమ్కౌర్ సింగ్...
Read More..దేశం ఏదైనా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎలాంటి సంస్కృతుల మధ్యన ఉన్నా సరే మన తెలుగు బాషను, సంస్కృతీ, సాంప్రదాయాలను మర్చిపోకుండా తూచా తప్పకుండా పాటించే వాళ్ళు మన తెలుగు ఎన్నారైలు.విదేశంలో ఉన్నాం కదా మనకెందుకులే అనుకోకుండా భావి యువతీ యువకులకు...
Read More..అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ఖాతాను పునరుద్ధరించాలా? వద్దా? అన్నదానిపై ట్విటర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ నెటిజన్ల అభిప్రాయం కోరారు.ఇందుకోసం తన ట్విటర్ ఖాతాలో పోలింగ్ ప్రారంభించారు ఎలన్ మస్క్.అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలు...
Read More..ఏదైనా విదేశానికి చదువు, ఉపాధి నిమిత్తం వెళ్లాలంటే పంజాబీల ఫస్ట్ ఛాయిస్ ‘‘కెనడా’’నే.దశాబ్ధాల అనుబంధంతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా కెనడాలోనే స్థిరపడటంతో పంజాబీ యువత చాలా మంది కెనడా వెళ్లేందుకు చిన్నప్పటి నుంచే ప్లాన్...
Read More..క్షణికావేశంలో చేసే తప్పులు మనకు ఉన్న ఉజ్వలమైన భవిష్యత్తును అంధకారంలోకి నేట్టేస్తాయి.ఎన్నో ఆశలతో దేశం కాని దేశం విడిచి విదేశాలకు వెళ్లిన యువతీ యువకులు అక్కడ జరిగే చిన్న చిన్న తప్పుల వలనో, పగలు, ప్రతీకారాల వలనో తమ కలలను చిద్రం...
Read More..భారత సంతతికి చెందిన విద్యావేత్త సునీల్ కుమార్కు అమెరికాలో కీలక పదవి దక్కింది.మసాచుసెట్స్ రాష్ట్రంలోని టఫ్ట్స్ విశ్వవిద్యాలయానికి తదుపరి అధ్యక్షుడిగా ఆయన నియమితులయ్యారు.తద్వారా ఈ పదవిని చేపట్టనున్న తొలి శ్వేతజాతియేతర వ్యక్తిగా సునీల్ కుమార్ రికార్డుల్లోకెక్కారు.ఆయన ప్రస్తుతం జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో...
Read More..1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులకు అమెరికా కాంగ్రెస్ సభ్యుడు డోనాల్డ్ నోర్క్రాస్ నివాళులర్పించారు.నాటి హింసాకాండలో బాధితులైన వారి వారసత్వాన్ని సౌత్ జెర్సీలో కొనసాగిస్తున్న సిక్కు సోదరులు, సోదరీమణులకు సంఘీభావంగా తాను ఇక్కడ నిలబడి వున్నానని ప్రతినిధుల సభలో డోనాల్డ్...
Read More..ఇంగ్లాండ్లో దారుణం చోటు చేసుకుంది.విధుల్లో వున్న ఓ సిక్కు సంతతి ట్యాక్సీ డ్రైవర్ను ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు.సెంట్రల్ ఇంగ్లాండ్లోని వోల్వర్హాంప్టన్లో ఈ దారుణం జరిగింది.ఈ కేసుకు సంబంధించి 35 ఏళ్ల వ్యక్తిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.మృతుడిని 59 ఏళ్ల...
Read More..ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు సత్తా చాటిన సంగతి తెలిసిందే.అమెరికా ప్రతినిధుల సభలో మెజారిటీని సొంతం చేసుకుని సభపై ఆధిపత్యం సంపాదించారు.ఈ నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్పై దృష్టి పెట్టారు.ఆయన కుటుంబం ముఖ్యంగా కుమారుడు హంటర్ విదేశీ వ్యాపారాలపై దర్యాప్తును...
Read More..విదేశాలకు వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరూ పాస్ పోర్టు ఖచ్చితంగా కలిగి ఉంటారు.ఒక్కోసారి పోగొట్టుకుని, లేదా మర్చిపోయి విమాన ప్రయాణాల విషయంలో ఇబ్బంది పడుతుంటారు.అయితే ఇలాంటి సమస్యలకు పరిష్కారం తీసుకొచ్చేలా బ్రిటిష్ ఎయిర్ లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది.బ్రిటిష్ ఎయిర్వేస్ అంతర్జాతీయ...
Read More..గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల గురించి ఏదో ఒక సందర్భంలో వినే వుంటారు.మీరు ఏదైనా ఒక విషయంలో ప్రత్యేకతను కలిగిఉంటే ఇక్కడ ట్రై చేసుకోవచ్చు.మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు కొంత నగదు కూడా సంపాదించుకోవచ్చు.ఇక ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్...
Read More..ఉద్యోగాల నిమిత్తం విద్య వ్యాపారం కోసమో వివిధ దేశాలకు వెళ్ళి స్థిరపడిన భారతీయులు ఆయా దేశాలు అందించే వీసాలను వాటి కాలపరిమితిని బట్టి ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి అలా చేయని పక్షంలో సదరు దేశం విధించే శిక్షలకు,అపరాధ రుసుమును చెల్లించేందుకు...
Read More..అమెరికాలో రాజకేయం వేడెక్కుతోంది.2024 ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టేశాయి డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు.తాజాగా జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విరగలేదు, పాము చావలేదు అన్నట్టుగా ఉంది ఇరు పార్టీల పరిస్థితి.ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ...
Read More..కోవిడ్తో ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైన సంగతి తెలిసిందే.తాజాగా ఆర్ధిక మాంద్యపు నీలినీడలు ప్రపంచవ్యాప్తంగా కమ్ముకుంటున్నాయి.దిగ్గజ సంస్థలైన మెటా, ట్విట్టర్, అమెజాన్, సేల్స్ఫోర్స్లలో అప్పుడే ఉద్యోగుల తొలగింపు ప్రారంభమైంది.దీంతో కార్పోరేట్ రంగం.ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీలో భయాందోళనలు నెలకొన్నాయి.ఈ పరిణామాలు అమెరికాలో హెచ్ 1...
Read More..అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయి తీవ్ర నిరాశలో కూరుకుపోయారు రిపబ్లికన్లు.సమయం కోసం ఎదురుచూస్తున్న వారు మధ్యంతర ఎన్నికల్లో సత్తా చాటారు.అమెరికా ప్రతినిధుల సభపై రిపబ్లికన్లు మరోసారి నియంత్రణను చాటారు.అయితే వారు ఊహించిన దానికంటే చాలా తక్కువ తేడాతో.2024 అధ్యక్ష ఎన్నికలకు పునాది...
Read More..దేశ భాషలందు తెలుగు లెస్సా అంటారు, తెలుగు బాషలో ఉన్న కమ్మదనం, తీయదనం మరే భాషలో ఉండదంటే అతిశయోక్తి కాదు.ప్రపంచ ప్రాచీన భాషలలో తెలుగు బాష కూడా అత్యంత ప్రాచీన బాషగా గుర్తింపు తెచ్చుకుంది.తాజాగా అమెరికాలో విదేశీ బాషలు మాట్లాడే వారిలో...
Read More..నేడు దాదాపు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్లు తప్పని సరి అయిపోయాయి.మారుతున్న రోజులకు అనుగుణంగా మనిషి కూడా మారిపోతున్నాడు.ఒకప్పుడు కేవలం చదువుకున్నవారు మొబైల్ వాడేవారు.కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.చదువుతో తేడాలేకుండా అందరూ ఇపుడు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు.దాంతో సోషల్ మీడియా వాడకం...
Read More..యూకే ప్రధాని రిషి సునాక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.తన భార్య అక్షతా మూర్తి నాన్ డోమ్ హోదాపై కేబినెట్ కార్యాలయం నుంచి అధికారిక సలహా అందిన నేపథ్యంలో క్రిస్మస్ నాటికి తన ట్యాక్స్ రిటర్న్ను ప్రచురిస్తానని సునాక్ తెలిపారు.ఈ ఏడాది ఏప్రిల్లో...
Read More..అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 2024 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున పోటీ చేస్తానని ప్రకటించారు.ఫ్లోరిడాలోని రిసార్ట్ లో వందలాది మంది కార్యకర్తలు, సన్నిహితుల సమక్షంలో ఈ కీలక ప్రకటన చేశారు.అమెరికాను గొప్ప దేశంగా మళ్ళీ తీర్చి దిద్దుతానని, ప్రస్తుతం...
Read More..గత కొన్ని నెలలుగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడంపై ఎగతాళి చేస్తున్నారు.నిర్ణీత వ్యవధిలో ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉందన్న సంకేతాలను వదులుతున్నారు.తాజాగా ఆయన పెద్ద వార్త చెబుతానని చెప్పారు.అదే క్రమంలో తాను...
Read More..భారత్ అమెరికాల మధ్య అనుబంధం ఇటీవలికాలంలో పెరుగుతోన్న సంగతి తెలిసిందే.రక్షణ, ఆర్ధిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి.ఇక భారత్ సైనికపరంగా ఎదిగేందుకు అగ్రరాజ్యం సాయం చేస్తోంది.దీనిలో భాగంగా ఇండో యూఎస్ జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ 18వ ఎడిసన్...
Read More..దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో కిడ్నాప్కు గురైన భారత సంతతి బాలిక కథ సుఖాంతమైంది.ఆమె సురక్షితంగా కుటుంబం వద్దకు చేరినట్లు మంగళవారం నగర పోలీసులు వెల్లడించారు.రిలాండ్స్ ప్రైమరీ స్కూల్లో చదువుతున్న 8 ఏళ్ల బాలిక అబిరా దేఖ్తా నవంబర్ 4వ తేదీ ఉదయం తన...
Read More..భారతీయ యువ వృత్తి నిపుణులకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శుభవార్త చెప్పారు.భారతదేశం నుంచి యూకేలో పనిచేసేందుకు ప్రతి ఏటా 3,000 మందిని అనుమతించేలా కొత్త వీసా పథకానికి రిషి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.జీ 20 సదస్సులో భాగంగా ఇండోనేషియాలోని బాలిలో...
Read More..రష్యా మరియు ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.ఉక్రెయిన్ లో ప్రధాన నగరాలలో విద్యుత్ కేంద్రాలపై రష్యా దాడులకు పాల్పడటంతో చాలా నగరాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి.పరిస్థితీ ఇలా ఉంటే ఉక్రెయిన్.పొరుగు దేశం పోలాండ్ లో ఓ చిన్న గ్రామంపై...
Read More..ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త తమకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలిపింది.మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రజల గుండెల్లో కృష్ణ సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారని నాట్క్...
Read More..కరోనా మహమ్మారి వచ్చిన తరువాత దాదాపు అన్ని దేశాల ఆర్ధిక పరిస్థితి దారుణాతి దారుణంగా మారింది.అన్ని వర్గాల ప్రజలు ఆర్ధిక కష్టాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు.ఎంతో మంది ఉద్యోగాలు కూడా కోల్పోయారు.ఈ క్రమంలో అప్పులు ఇచ్చే బ్యాంక్ లు సైతం పాత...
Read More..ఖలిస్తాన్ ప్రత్యేక దేశం కోసం ఏళ్లుగా పోరాడుతోన్న వేర్పాటువాదులు ఇటీవల దూకుడు పెంచారు.సిక్కు వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ ఇటీవల కెనడాలో రెఫరెండం నిర్వహించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.కొంతకాలం మౌనంగా వున్న ఖలిస్తానీ గ్రూపులు.ఇటీవల యాక్టీవ్ అవుతున్నాయి.కొద్దిరోజుల క్రితం...
Read More..అగ్ర రాజ్యం అమెరికాలో ఉద్యోగం, వ్యాపారం, విద్య ఏ రంగంలోనైనా సారే అడుగు పెట్టేందుకు ప్రపంచ దేశాల నుంచీ ఎంతో మంది అమెరికాకు వలసలు వెళ్తుంటారు.ముఖ్యంగా భారత్ నుంచీ అమెరికా వెళ్ళే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది.అయితే కరోనా కాలంలో ఉన్న...
Read More..ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన ఓ భారతీయుడు అనుకోని కారణాలతో హత్య కేసులో ఇరుక్కున్నాడు.బ్లడ్ మనీ పేరుతో రూ.2 కోట్లు నష్టపరిహారం చెల్లించి ఐదు నెలలైనా అతనికి విడుదల లభించలేదు.దీంతో ఆయన రాకకోసం కుటుంబ సభ్యులు కళ్లు కాయలు కాచేలా...
Read More..పెద్దగా వయస్సు లేని అతగాడికి కొన్ని సంవత్సరాలుగా తన రెండు చెవులు వినబడటం లేదు.దాంతో అతగాడికి చెవుడు వచ్చింది నిర్దారణకు వచ్చేసారు.అయితే ఈ విషయంలో డాక్టర్స్ ని సంప్రదించడంతో షాకింగ్ విషయం బయట పడింది.వివరాల్లోకి వెళితే, బ్రిటన్లోని డోర్సెట్కు చెందిన వాలెస్...
Read More..