రెండేళ్ల త‌ర్వాత ఘ‌నంగా శ్రీవారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుమ‌ల తిరుప‌తి శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌కు ముహుర్తం ఖ‌రారైంది.క‌రోనా కారణంగా రెండేళ్లుగా ఏకాంతంగా నిర్వ‌హించిన బ్ర‌హ్మోత్స‌వాలు.

 After Two Years, It Was The Grand Srivari Brahmotsavalu-TeluguStop.com

ఈ సారి భ‌క్తుల మ‌ధ్య నిర్వ‌హించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.ఈ నేప‌థ్యంలో భ‌క్తులు భారీ సంఖ్య‌లో తిరుమ‌ల‌కు వ‌చ్చే అవ‌కాశం ఉండటంతో అందుకు త‌గిన విధంగా చ‌ర్య‌లు చేప‌ట్టింది.

సెప్టెంబ‌ర్ 20న ఉద‌యం 6 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలో సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హిస్తార‌ని టీటీడీ అధికారులు తెలిపారు.బ్ర‌హ్మోత్స‌వాల‌లో భాగంగా ఈనెల 27 నుంచి అక్టోబ‌ర్ 5 వ‌ర‌కు ఆల‌య మాడ‌వీధుల్లో వివిధ ర‌కాల వాహ‌న‌సేవ‌ల్లో స్వామివారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తున్న‌ట్లు టీటీడీ పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube