పువ్వాడ ఫౌండేషన్ ద్వారా ఆర్టీసీ ఆస్పత్రికి డయాలసిస్ యంత్రాలు వితరణ

హైదరాబాద్‌లోని తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం కృషి తో అత్యాధునిక వైద్య సౌకర్యాలు సమకూర్చుతున్న సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన వంతుగా పువ్వాడ ఫౌండేషన్ ద్వారా తోడ్పాటు అందించనున్నారు.ఆర్టీసీ సిబ్బంది చికిత్స అవసరాలకు రెండు డయాలసిస్ యంత్రాలను తన సొంత డబ్బులతో వితరణ చేయనున్నట్టు ప్రకటించారు.

 Distribution Of Dialysis Machines To Rtc Hospital By Puvada Foundation-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube