రూరల్ గ్రామాల అభివృద్ధికి 5 కోట్ల 35 లక్షలు మంజూరు హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలల అభివృద్ధి కోసం ఐదు కోట్ల 35 లక్షలు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.వేములవాడ పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ రూరల్ యూత్ అధ్యక్షులు రోమాల ప్రవీణ్, రూరల్ ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నెదురి రమేష్, ఆధ్వర్యంలో సిఎం రేవంత్ రెడ్డి,మంత్రులు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం, చేసి, టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.

 5 Crore 35 Lakh Sanctioned For The Development Of Rural Villages, Congress Party-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేస్తున్నారని అన్నారు, గత ప్రభుత్వం చేయని అభివృద్ధి, సంవత్సరం కాలంలోనే కాంగ్రెస్ పార్టీ చేసిందని, పట్టణంతోపాటు గ్రామాల అభివృద్దె లక్ష్యంగా ప్రభుత్వ పని చేస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ రోండి రాజు, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం, amc డైరెక్టర్ పాలకుర్తి పరశురాం, యూత్ కాంగ్రెస్ నాయకులు ,గ్రామా శాఖ అధ్యక్షులు , నాయకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube