రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఆటో బైక్ ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు.హుటాహుటిన క్షతగాత్రులను స్థానికుల సహాయంతో అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలింపు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది.