ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపిన ఆలయ ఈవో

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను ఆదివారం ఉదయం తన నివాసంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, ఎడ్ల శివ సీసీ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

 Temple Eo Congratulated Mla Adi Srinivas, Temple Eo Krishna Prasad ,mla Adi Srin-TeluguStop.com

ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చం అందజేసి స్వామివారి కండువాతో సన్మానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube