ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపిన ఆలయ ఈవో

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను ఆదివారం ఉదయం తన నివాసంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, ఎడ్ల శివ సీసీ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చం అందజేసి స్వామివారి కండువాతో సన్మానించారు.

భారతదేశంలో కొరియన్ యూట్యూబర్ అపహరణ.. చివరికి ఏమైందో తెలిస్తే..?