సెస్ మాజీ చైర్మన్ కుటుంబాన్ని పరామర్శించిన కేకే

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్, సిరిసిల్ల సెస్ మాజి చైర్మెన్ దోర్నాల లక్ష్మారెడ్డి అకాల మరణానికి చింతిస్తూ,శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను పరమర్శించిన సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కెకె మహేందర్ రెడ్డి.

 Kk Mahender Reddy Visited The Family Of The Former Chairman Of Cess,kk Mahender-TeluguStop.com

ఆయన వెంట సిరిసిల్ల టౌన్ క్లబ్ ప్రెసిడెండ్, కౌన్సిలర్ చొప్పదండి ప్రకాష్ గారు,సంజీవరెడ్డి,తిరుపతి, మునిగేల రాజు,తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube