ఘనంగా మన ఊరు చెరువుల పండుగ.. కొదురుపాకలో మైసమ్మ తల్లికి బోనాలు సమర్పించిన జడ్పిటిసి ఉమా కొండయ్య..

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District )బొయిన్పల్లి మండలంలోని కొదురుపాక గ్రామంలో గురువారం రోజు మైసమ్మ తల్లికి జడ్పిటిసి ఉమా కొండయ్య, మహిళలు బోనం నెత్తిన పెట్టుకొని గ్రామంలో ఊరేగింపుగా డప్పు చప్పులతో మైసమ్మ తల్లి కి బొనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.

 Mana-uru-mana-cheruvu-festival , Mana Ru Mana Cheruvu ,  Festival ,  Uma Kondaia-TeluguStop.com

అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలో కి అడుగుపెడుతున్న సందర్భంలో చెరువుల పండుగ ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు.

కార్యక్రమంలో జడ్పిటిసి కత్తెరపాక ఉమ కొండయ్య( Uma Kondaiah ) , తహసిల్దార్ నరేష్( Naresh ) ఎంపీడీవో నల్ల రాజేందర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తెర పాక కొండయ్య, ప్రజాప్రతినిధులు కార్యకర్తలు, మహిళలు, గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube