హస్తం పార్టీలో ఆగని చేరికల జోరు

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి గ్రామ యువకులు, పలువురు గ్రామస్థులు శుక్రవారం సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.యూత్ కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ప్రెసిడెంట్ చుక్క రాజశేఖర్, ఎగుర్ల ప్రశాంత్, అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తంగళ్ళపల్లి గ్రామ 30మంది యువకులు పార్టీలో చేరారు.

 Congress Party Huge Joinings In Tangallapalli, Congress Party , Congress Party J-TeluguStop.com

తంగళ్ళపల్లి గ్రామ 12వ వార్డు మెంబర్ అంకారపు లక్ష్మీ అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న 10 మంది గ్రామస్థులు.కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మేల్యే అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube