పిడుగు పాటుకు గురై గేదె మృతి ఆవేదనలో రైతు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం( Vemulawada Rural Mandal) వెంకటంపల్లి గ్రామంలో ఆదివారం పిడుగుపాటుతో గేదె మృతి చెందింది.పేద కుటుంబానికి చెందిన పసునూరి పరశురాములు నాయి బ్రాహ్మణ వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుండేవాడు.

 A Farmer Is In Agony After A Buffalo Died Due To Lightning ,vemulawada Rural Ma-TeluguStop.com

దానికి తోడు ఇటీవల ఒక గేదెను కొనుక్కొని జీవనం సాగిస్తున్న క్రమంలో పిడుగు పడి మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవణాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube