ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్: బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్

రాజన్న సిరిసిల్ల జిల్లా:కేంద్రం ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టినటువంటి బడ్జెట్ ప్రజల ఆంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుందన్నారు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సిరిసిల్ల మాజీ సెస్ చైర్మన్ అల్లాడి రమేష్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా రంజకమైనటువంటి ఈ బడ్జెట్ ద్వారా పేద, మధ్యతరగతి, రైతు, యువత, ఎస్సీ, ఎస్టీ మహిళలకు, విద్యారంగానికి ఐటీ రంగానికి 2027 వరకు ప్రపంచంలోనే భారత్ మూడో స్థానం చేరుకునేలా ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగిందని తెలిపారు.

 Central Government Budget In Line With People's Aspirations Bjp State Executive-TeluguStop.com

రైతులకు 5 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డు, పీఎం ధన్ ధాన్య పథకం మధ్యతరగతి ఉద్యోగస్తులకు ఊరట లభించింది అని పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా 75 వేల ఎంబిబిఎస్ సీట్లు, ఐఐటి సీట్ల పెంపు, ఇది వికాషిత్ భారత్ లక్ష్యంగా ప్రజా రంజకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టిన బిజెపి ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube