విద్యుత్ షాక్ తో రెండు పాడి గేదెలు మృతి

నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం తిమ్మారెడ్డిగూడెం గ్రామంలో సోమవారం విద్యుత్ షాక్ కు గురై చింతరెడ్డి సైదిరెడ్డి,లేకిరెడ్డి మంగమ్మకు చెందిన రెండు పాడి గేదెలు మృత్యువాత పడ్డాయి.సోమవారం ఉదయం రోజువారీగా మేతకు గ్రామ సమీపంలోని పొలాల్లోకి వెళ్ళాయి.

 Two Dairy Buffaloes Died Due To Electric Shock, Two Dairy Buffaloes Died , Elect-TeluguStop.com

మేత వేసుకుంటూ వెళుతున్న క్రమంలో పొలం గట్టు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి సపోర్టుగా ఉన్న తీగను తాకడంతో విద్యుత్ ఘాతానికి గురై రెండు పాడి గేదలు అక్కడికక్కడే మృతి మృతి చెందాయి.మృతి చెందిన పాడి గేదెలు ఒక్కొక్కటి సుమారు 40 వేల రూపాయల వరకు ఉంటాయని,పాడిపై ఆధారపడి జీవిస్తున్న తమకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube