పిడుగుపాటుకు పశువులు మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ గ్రామానికి చెందిన చాపల వెంకటేశ్వర్లు సాదుకుంటున్న పశువులు అకాల వర్షాలకు పిడుగు పాటుతో మృతి చెందిన విషయం తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లమల కృష్ణారెడ్డి సోమవారం స్పందించారు.

 Financial Assistance To The Family Whose Cattle Died Due To Lightning, Financial-TeluguStop.com

రైతు వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్ళి పరామర్శించి,రూ.30 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.అలాగే పశువులను కూడా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,గుజ్జ గ్రామస్తులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube